Tollywood Magazine Telugu February - 2016

Page 1

FEBRUARY 2016 VOL 13 ISSUE 2

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET


 కా

    

జల్ అగర్వాల్ తాజాగా ఫిలిం ఫేర్ కోసం వేసిన లాంగ్ ఫ్రాక్ సంచలనం సృష్టిస్తోంది . క్లీవేజ్ షోతో పింక్ లాంగ్ ఫ్రాక్ లో కన్పించేసరికి నోటి మాట రాలేదంటే నమ్మండి . రెండు గుండెలు బయటకు తొంగి చూస్తుండటం తో చూపు పక్కకు తిప్పుకోలేక పోయారు . కాజల్ ని ఫోటోలు తీయడానికి ఎగబడ్డ ఫోటో గ్రాఫర్లకు కూడా మతి పోయిందట కాజల్ క్లీవేజ్ షో చూసి . ఇండస్ట్రీ కి వచ్చి

పదేళ్ళ కు పైగానే అయినప్పటికీ కాజల్ ఇంతగా రెచ్చిపోయి అందాల విందు చేయలేదు కానీ ఈమధ్య కాస్త రేసులో వెనుకబడింది అన్న మాట వినబడటంతో కావచ్చు ఇంతగా రెచ్చిపోయి షో చేసింది . ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ లో అలాగే మహేష్ తో బ్రహ్మోత్సవం లో నటిస్తోంది.


THE PAIN YOU FEEL TODAY IS THE STRENGTH YOU FEEL TOMORROW. Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor English Content Writer Web Developer/Designer Graphic Designer Content Editor Photographer Reporter Designer Publication Consultant Distributed By

: Murali Mohan Ravi : Satyam Gorantla : Prathama Singh : Moulali Deshamoni : Saidulu Deshamoni : V Ravi Goud : R.K. Chowdary : SaaiKrishhna : Suredar Gorantla : Raghurama Raju Kalidindi : Murthy

Follw Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 FEBRUARY 2016

టాలీవుడ్ P 3


 కిం



గ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌లవ్‌ఎంటర్‌టైనర్‌'నిర్మల కాన్వెంట్‌'. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రానికి సంబంధించి 5 షెడ్యూల్స్‌పూర్తయ్యాయి. మొదటి షెడ్యూల్‌ జైపూర్‌లో, రెండో షెడ్యూల్‌ అరకులో, మూడో షెడ్యూల్‌ మెదక్‌లో, నాలుగో షెడ్యూల్‌ నైనిటాల్‌లో, ఐదో షెడ్యూల్‌ చిక్‌మంగుళూరులో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశారు. దీంతో నాగార్జున షెడ్యూల్‌ తప్ప దాదాపు షూటింగ్‌పూర్తి కావచ్చింది.



సో



గ్గాడే చిన్నినాయనా' చిత్రంతో సంక్రాంతి సూపర్‌హిట్‌ కొట్టిన కింగ్‌ నాగార్జున 'నిర్మల కాన్వెంట్‌' చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. దాదాపు చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని నాగార్జున పోర్షన్‌ షూట్‌ చెయ్యాల్సి వుంది. ఫిబ్రవరిలో నాగార్జునకు సంబంధించిన షెడ్యూల్‌ను చేస్రు తా . గ్‌ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌,

కిం

4 P టాలీవుడ్

తాగుబోతు రమేష్‌ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం: రోషన్‌సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌టీమ్‌వర్క్స్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.


  

తె

లంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసారు హిందూపూర్ ఎం ఎల్ ఏ ,అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ . బసవరామతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన కట్టడాలను క్రమ బద్దీకరించాలని కోరారు బాలయ్య . అలాగే తన వందో చిత్రంగా ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ గా ఆదిత్య 999 చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు కేసిఆర్ కు తెలిపారు బాలయ్య . ఇదరి ్ద మద్య కొద్దిసేపు సినిమా విషయాలు కూడా చర్చకు వచ్చాయట .అలాగే తన తాజా చిత్రం డిక్టేటర్ చూడాల్సిందిగా కూడా కోరాడట బాలయ్య . అందుకు స్పందించిన ముఖ్యమంత్రి తప్పకుండా వీలుని బట్టి చూస్తానని అలాగే క్యాన్సర్ ఆసుపత్రి కోసం ప్రభుత్వం మరింత చొరవ తీసుకుంటుందని బాలయ్య కు హామీ ఇచ్చారట .

    మె

గాస్టార్ చిరంజీవి 150 వ సినిమా లుక్ ఇదే నంటూ ఓ స్టిల్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది . మీసం మెలేసిన చిరంజీవి లుక్ చాలా బాగుంది . చిరు ఆ గెటప్ లో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు . దాదాపు 8 సంవత్సరాల తర్వాత చిరంజీవి పూర్తిస్థాయి పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నాడు . ఇటీవల చరణ్ సినిమాలో ఇచ్చిన స్పెషల్ అప్పియరెన్స్ కు మంచి పేరే వచ్చినప్పటికీ ఆ సినిమా దారుణంగా పోవడంతో తమిళ రీమేక్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు చిరు అలాగే మెగా ఫ్యాన్స్ కూడా . తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . తమిళ స్క్రిప్ట్ కి తెలుగుకి అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నారు . అందులో చిరంజీవి ది పవర్ ఫుల్ రోల్ కావడంతో చిరు మీసం మెలేసాడు. వివివినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు .

టాలీవుడ్ P 5




ల్వకుంట్ల తేజేశ్వర్‌ రావ్‌(కన్నారావ్‌) నిర్మాతగా గతంలో '999' చిత్రానికి దర్శకత్వం వహించిన పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్స్ట్ ‌ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం 'షీ'. ‘ఈజ్‌ వెయింటింగ్‌' అనేది ట్యాగ్‌లైన్‌. శ్వేతామీనన్; మహత్ రాఘవేంద్ర, చైతన్య ఉత్జ్ తే , సోనియా అగర్వాల్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ... ర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు మాట్లాడుతూ ‘’ప్రస్తుతం సినిమా మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ ను ఫిభ్రవరి 15కు పూర్తి చేసేస్తాం. దీంతో టాకీ పార్ట్ పూర్తవుతుంది. సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటాయి. ఓ సాంగ్ ను బెల్జియంలో ప్లాన్ చేస్తున్నాం. అలాగే సెట్ వేసి ఐటెంసాంగ్ ను చిత్రీకరిస్తాం. హీరో శివాజీ ఇందులో నెగిటివ్ రోల్ చేస్తున్నారు. సినిమా స్ర టా ్టయినప్పటికీ, ఇప్పటికీ ఆర్టిస్టులు పెరిగారు. దీక్షాపంత్, రవిప్రకాష్, ఇలా అందరూ సినిమాలో యాడ్ అవుతున్నారు. తమిళ స్ర్ టా శింబు, మ్యూజిక్ డైరెకర్ ్ట అనిరుధ్ ఈ సినిమాలో ఓ సాంగ్ పాడుతున్నారు. సినిమా బాగా వస్తుంది. ఎక్కడా ఖర్చుకు వెనకాడటం లేదు. శ్వేతామీనన్ అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ర్శకుడు పర్స రమేష్ మహేంద్ర మాట్లాడుతూ ‘’మన సంస్కృతి సంప్రదాయాలకు భయాన్ని జోడించి తెరకెక్కిస్తున్న స్వచ్చమైన ప్రేమకథ. నిర్మాతగారు అద్భుతమైన సపోర్ట్ ను అందిస్తున్నారు’’ అన్నారు. వాజీ మాట్లాడుతూ ‘’ రాజకీయాల్లో యాక్టివ్ గా మారిన తర్వాత ఇప్పటి రాజకీయాలకు నేను సరిపోనని అర్థమైంది. రెండున్నర సంవత్సరాలు రాజకీయాలకు

ని

ద శి

6 P టాలీవుడ్

- దూరమయ్యాను. ఇప్పుడు మళ్ళీ సినిమాల వైపు దృష్టి మళ్ళించాను. 50 సినిమాల్లో హీరోగా నటించిన నేను డిఫరెంట్ క్యారెకర్ ్ట స్ చేయబోతున్నాను. ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్నాను. దీనికి కామెడి కూడా జోడిస్తున్నాను. దీనితో పాటు మరో రెండు చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను. మంచి టైటిల్. మంచి టీం. సినిమా బాగా వస్తుంది’’ అన్నారు. తామీనన్ మాట్లాడుతూ ‘’దర్శక నిర్మాతలు చెప్పిన కథ నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నాను. సినిమాను చాలా బాగా నిర్మిస్తున్నాను. ఈ సినిమాలో టైటిల్ రోల్ చేయడం ఆనందంగా ఉంది. సీనియర్ నటీనటులతో కలిసి చేయడం మంచి ఎక్స్ పీరియెన్స్ ‘’ అన్నారు. విత మాట్లాడుతూ ‘’ సినిమా చాలా బాగా వస్తుంది. మంచి టీం వర్క్ చేస్తుంది. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‘’ అన్నారు. క్షాపంత్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో పార్ట్ కావడం ఆనందంగా ఉంది. కవితగారి అమ్మాయి పాత్రలో కనపడతాను. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు. వాజీ, రవిప్రకాష్, దీక్షాపంత్, కవిత, రమాప్రభ, పోసాని, సూర్య, ధనరాజ్, చిత్రం శ్రీను తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి పిఆర్ఓ :అశోక్ దయ్యాల ,ఆర్ట్: రామకృష్ణ, పాటలు: కాసర్ల శ్యామ్, రామ్ పైడి శెట్టి, సాయిసిరి, సంగీతం: బోలే, ఎడిటర్: ఎస్. ఆర్.శేఖర్, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: గట్టు విజయ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బసంత్ రెడ్డి, నిర్మాత: కల్వకుంట్ల తేజేశ్వర్ రావు, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పర్స రమేష్ మహేంద్ర.

శ్వే

క దీ

శి






గ్గుబాటి రానా, అక్కినేని నాగ చైతన్య లు ఇదరు ్ద బావ బామ్మర్దిలనే విషయం అందరికి తెలిసిందే! అయితే వీరిదరూ ్ద ఇప్పుడు కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. నిజానికి ఈ కాంబినేషన్ ఎప్పుడో ఒకే కావాల్సి ఉంది కాని కథ రెడీ కాకపోవడంతో ఈ చిత్రం సెట్స్ పైకి రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం వీళ్ళి దరి ్ద కాంబినేషన్ ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మల్టీ స్ర టా ర్ చిత్రాన్ని తమిళ స్ర్ టా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. తెలుగు తమిళ బాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో మాత్రమే నాగ చైతన్య నటించనున్నాడు. తమిళ వెర్షన్ లో ఇతర హీరోను తిసుకోనున్నారట.



 దు

బాయ్ లో తెలుగు వారి అధ్వర్యంలో గామా అవార్డుల ప్రదానోత్సవాన్ని ఫిబ్రవరి 12 న దుబాయ్ లోని జబిల్ పార్క్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ గామా 2015 అవార్డులకు కొత్త క్రేజ్ తెచ్చేందుకు తొలిసారిగా 'మూవీ ఆఫ్ ద ఇయర్' అవార్డు ను ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 2015 ఏడాదికి గాను మూవీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ను బాహుబలి చిత్రం ఎంపికైంది.ఈ అవార్డు ను తీసుకోడానికి రాజమౌళి, రానా , ప్రభాస్ ,తమన్నా ,అనుష్క , మరియు బాహుబలి మెయిన్ టీమ్ అంత దుబాయ్ వెళ్లనున్నారు.ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఈ బాహుబలి చిత్రం తాజాగా గామా మూవీ ఆఫ్ ద ఇయర్ అవార్డు కు ఎంపికవ్వడంతో చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ P 7




 మ

లయాళ సూపర్ హిట్ 'ప్రేమమ్' చిత్రాన్ని తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా, కార్తికేయ ఫేమ్ చందు మూండేటి దర్శకత్వంలో 'మజ్ను' గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! ఈ చిత్రంలో హీరోయిన్ లు ముగ్గురు నటించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇద్దరు హీరోయిన్ లు శృతి హసన్, అనుపమ పరమేశ్వరన్ లు మాత్రమే కన్ఫర్మ్ అయ్యారు. అయితే మూడో హీరోయిన్ గా రెజినా ,రకుల్,నేహ శర్మ చెల్లి ఐషా శర్మ పేర్లు వినిపించిన వాళ్ళని తీసుకోలేదు. తాజా సమాచారం ప్రకారం ఒరిజినల్ వర్షన్ లో మొద్దో హీరోయిన్ గా నటించిన మడోనా సెబాస్టియన్ ను మూడో హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా ఈ విషయం వెల్లడి కానుంది.





 8 P టాలీవుడ్

నా

ని యాక్టింగ్ చాలా సహజంగా ఉంటుందని అందుకే నాని అంటే ఇష్టమని అంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు . ఇటీవల హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నాని హీరోగా నటించిన ''క్రష్ణగాడి వీర ప్రేమ గాధ '' చిత్ర ఆడియో వేడుక జరిగింది . ఆ వేడుకకు ముఖ్య అతిథి గా హాజరైన మహేష్ ఆడియో సిడిని ఆవిష్కరించి నాని తో పాటు 14 రీల్స్ నిర్మాతలకు శుభాకాంక్షలు అందజేశాడు. భలే భలే మగాడివోయ్ చిత్రంలో నాని నటన బాగుందని ఇక ఈ చిత్రం కూడా హిట్ కావాలని ఆశించాడు మహేష్ . హను రాఘవాపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .


 ప

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఈ చిత్ర ఆడియో ను మార్చ్ 12 విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్దార్ చిత్రానికి పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. గతంలో పవన్ నటించిన బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్ చిత్రాలు సమ్మర్ కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో పవన్ సర్దార్ చిత్రాన్ని సమ్మర్ కానుకగా వచ్చే మే 11న గబ్బర్ సింగ్ విడలైన రోజునే విడుదల చేయనున్నాడు.



 ద

గ్గుబాటి హీరో రానా ప్రస్తుతం బాహుబలి, బెగుళూర్ డేస్ రీమేక్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్ లో డెబ్యూ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఘాజీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో రానా నేవీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రానా సరసన తాప్సీ పన్ను హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కే కే మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల కింద మొదలైన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యుల్ నిన్నటితో పూర్తయ్యింది. ఈ షెడ్యుల్ లో రానా తాప్సీ లపై కొన్ని కీలక సన్నివేశాలు హైదరాబాద్ లో చిత్రీకరించారు. కొద్ది రోజుల గ్యాప్ తీసుకొని PNS ఘాజీ అనే జలాంతర్గామి నీట మునిగిన మిస్టరీ నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పి వి పి సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

టాలీవుడ్ P 9


 పా



ప్ కార్న్ స్పోర్ట్స్ ఎంటర్ టైనెంట్స్ మరియు వి.ఎన్. వి ప్రొడక్షన్ హౌస్ సంయుక్తంగా ఓ హారర్ చిత్రాన్ని నిర్మిస్తోంది. నీరజ్ వాలా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు చీర్యాల లోని నరసింహస్వామి గుడి ప్రాంగణంలో జరిగింది. సందర్భంగా నటిమణి జయప్రద మాట్లాడుతూ... "చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. డబ్బు మాలిక్, నీరజ్ వాలా, అర్మాన్ మల్లిక్ వంటి బాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయనుండడం సంతోషకరం. గతంలో సంగీతం విభాగంలో పలు ఫిలిం ఫేర్ అవార్డులతోపాటు, అసంఖ్యాక అభినందనలు అందుకొన్న అర్మాన్ మల్లిక్ ఈ చిత్రానికి స్వర సారధ్యం వహించనుండడం విశేషం. ఈ చిత్ర నిర్మాత బాలగిరి నాకు 25 సంవత్సరాలుగా తెలుసు, మంచి మిత్రులు. నేడు ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాతో నటింపజేయడం ఆనందంగా ఉంది. చీర్యాల చైర్మెన్ నర్సింహ్ గారు ఇక్కడకు విచ్చేసి మా చిత్ర బృందాన్ని అభినందించడం సంతోషంగా ఉంది. కామెడీకి ఆరోగ్యకరమైన హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని దర్శకుడు నీరజ్ వాలా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించనుండడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు. యకుడు అర్మాన్ మల్లిక్ మాట్లాడుతూ... "అద్భుతమైన ప్రతిభావంతులందరూ కలిసి రూపొందిస్తున్న ఈ చిత్రంలో భాగస్వామిని అవ్వడం సంతోషంగా ఉంది. మా నాన్నగారు డబ్బు మాలిక్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి మా అన్నయ్య ఆమాల్ మాలిక్ సంగీతం సమకూర్చుతున్నారు" అన్నారు.

గా

10 P టాలీవుడ్

p

ర్శకుడు నీరజ్ వాలా మాట్లాడుతూ... "సీనియర్ నటీమణి జయప్రదగారు ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని రూపొందిస్తుండడం ఆనందంగా ఉంది. నర్సింహ స్వామి ఆశీస్సులు లభించి మా ఈ ప్రయత్నం ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.






సౌ

త్ బామ హీరోయిన్ అసిన్ మైక్రో మ్యాక్స్ అధినేత రాహుల్ శర్మ వివాహం అంగరంగ వైభవంగా రెండు సార్లు జరిగింది. అసిన్ క్రిస్టియన్, రాహుల్ శర్మ హిందూ కాబట్టి ఇద్దరి కుటుంబాలు సంతృప్తి చెందేటట్లు ఒకసారి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం,ఇంకో సారి హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా జరింగింది. తాజాగా క్రిస్టియన్ పెళ్ళి జరిగిన ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ ఫోటోలో అసిన్ వైట్ గౌన్ లో ఏంజెల్ లా

ఉంది. రాహుల్ శర్మ బ్లాక్ సూట్ ధరించారు. ఈ జంట చూస్తుంటే చూడ చక్కగా ఉన్నారు. ఈ క్రిస్టియన్ పెళ్ళికి 50 మంది సన్నిహితులు మాత్రమే వచ్చారు. ఆ తర్వాత మద్యహ్నం జరిగిన హిందూ వివాహ వేడుకకు 200 మంది సన్నిహితులు హాజరయ్యారు. ముంబాయ్ లో ఈ నెల 23న బాలీవుడ్ అండ్ బిజినెస్ ప్రముఖుల కోసం రిసెప్షన్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

టాలీవుడ్ P 11


 

క్కినేని నాగార్జున హీరోగా నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై యునానిమస్ హిట్ గా నిలిచింది. మొదటి చిత్రం తోనే అన్ని విబాగాల్లో చాలా అనుభవం ఉన్న సీనియర్ దర్శకుడిలా నాగ్ సోగ్గాడే చిత్రాన్ని తెరకెక్కింఛి తొలి చిత్రం తోనే సూపర్ హిట్ కొట్టడం తో ఇండస్ట్రీ కళ్ళు ఈ కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పై పడ్డాయి. అయితే రెండో చిత్రానికి కూడా నాగార్జున తోనే రెండో సినిమాను కూడా చేస్తాడని అనుకున్నారు. కాని కళ్యాణ్ తదుపరి సినిమా అఖిల్ రెండో సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. ఇప్పటికే నాగ్ ఓ రెండు స్టొరీ లైన్ లని కళ్యాణ్ కృష్ణ కు చెప్పి మొత్తం డైలాగ్ వర్షన్ ని రాసుకొని రమ్మన్నాడట. దీంతో కళ్యాణ్ కృష్ణ ఆ రెండు స్క్రిప్ట్ లను ఫైనల్ చేసే పనిలో పడ్డాడట. అయితే ఈ రెండు స్టొరీ లైన్స్ పక్క లవ్ స్టోరీసే నట. మొత్తానికి సీనియర్ దర్శకులని పక్కన పెట్టి నాగ్, అఖిల్ కెరియర్ ని నిలబెట్టే బాధ్యతల్ని కుర్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చేతిలో పెట్టడాన్న మాట.



 ..  ఖ

12 P టాలీవుడ్

డ్గం చిత్రంలో హీరోయిన్ అమ్మగా నటించి గుర్తింపు పొందిన పావలా శ్యామల కు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలవగా శ్యామల కోలుకోవడానికి అయ్యే ఖర్చు ఆయన అందించారు. ఇప్పుడు శ్యామల సరియైన అవకాశాలు లేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది.ఈ విషయం సి ఎం కే సి ఆర్ దృష్టికి వెళ్ళడంతో ఆమెకు వెంటనే 20000 వేల రూపాయలు సిఎం రిలీఫ్ ఫండ్ నుండి సాంక్షన్ చేశాడు.అలాగే నెలకు పది వేల రూపాయల పెన్షన్ తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను సాంక్షన్ చేశారు.


 హా 

సూ

పర్ స్ర్ టా మహేష్ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందించనున్నాడు. పాటల రికార్డింగ్ కూడా ఈ నెలలో మొదలు పెటడా ్ట నికి మహేష్,మురుగదాస్, హరీష్ జైరాజ్ లు సిట్టింగ్ కూడా చేశారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అనుకున్న దాని కంటే ముందుగానే లాంచింగ్ కానుంది. ముందుగా ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని లాంచ్ చేయాలనీ భావించిన, అన్ని పనులు చాలా స్పీడ్ గా జరిగిపోతుండడం,మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సం షూటింగ్ కూడా ఫిబ్రవరి కాళ్ళ పూర్తి కానుండడం తో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో లాంచింగ్ చేయడానికి సన్నాహాలు

లీవుడ్ 'ది ఇన్ టచబుల్స్' చిత్రానికి ఫ్రీ మేక్ గా వంశి పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున కార్తీ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఊపిరి' ఈ చిత్రంలో కార్తీ సరసన తమన్నా, నాగ్ సరసన శ్రియ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే బొమ్మాలి అనుష్క - అడవి శేషు లు జంటగా గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో మార్చ్ 25న విడుదల చేయనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. భలే భలే మగాడివోయ్ ఫేమ్ మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ను వచ్చే నెల ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నారు. తెలుగు తమిళ బాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పి వి పి సంస్థ నిర్మిస్తోంది.





చేస్తున్నారు. ఠాగూర్ మధు- ఎన్ వి ప్రసాద్ లు ఈ చిత్రాన్ని 120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో మహేష్ బాబు ఇండియన్ సిస్టమ్ ని ప్రశ్నించడానికి రెడీ అవుతున్నాడు.

టాలీవుడ్ P 13






సో

గ్గాడే చిన్ని నాయనా చిత్రంతో ఈ సంక్రాంతికి హిట్ కొట్టిన నాగార్జున తన తదుపరి చిత్రాన్ని కే రాఘవేంద్రరావు తో చేయడానికి రెడీ అయ్యాడు . ఇంతకుముందు రాఘవేంద్రరావు -నాగార్జున ల కాంబినేషన్ లో కమర్షియల్ సినిమాలు వచ్చినప్పటికీ ''అన్నమయ్య '' ,''శ్రీరామదాసు '' , ''శిరిడి సాయి '' చిత్రాలు మాత్రమే ఎక్కువగా గుర్తుకు వస్తాయి . అయితే తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వెంకటేశ్వర స్వామి భక్తుడైన ''హాథీ రాం బాబా '' చిత్రం రూపొందనుంది . నాగార్జున హాథీ రాం బాబా గా నటించడానికి సిద్దం అవుతున్నాడు . ఇప్పటికే లైన్ విని ఓకే చెప్పిన నాగ్ ఇటీవల మొత్తం కథ విని తప్పకుండా చేద్దామని చెప్పాడట . అన్నీ సెట్ అయితే ఈ వేసవి నుండే ఆ భక్తిరస చిత్రం ప్రారంభం కావచ్చు .





 త

మిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న చిత్రం ''24''. తెలుగులో మనం వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో సూర్య చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది . ఇక తాజాగా రిలీజ్ అయిన సూర్య పోస్టర్ మరింత సంచలనం సృష్టిస్తోంది . సూర్య త్రిపాత్రాభినయం పోషిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇటీవల రిలీజ్ అయిన సూర్య పోస్టర్ తో 24 చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి . తెలుగు ,తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ లుగా సమంత , నిత్యా మీనన్ లు నటిస్తుండగా ఏ అర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు . సూర్య స్టన్నింగ్ లుక్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి సినిమాపై అంచనాలను పెంచాడు .

14 P టాలీవుడ్


     

        

కప్పటి హీరోయిన్ ,ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తున్న కల్పన ఇటీవల కన్ను మూశారు. అక్కినేని నాగార్జున, కార్తీ లు హీరోలుగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఊపిరి' చిత్రం షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన కల్పన ఓ హోటలో దిగారు. ఆ హోటల్ గదిలో కల్పన అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమెని వెంటనే అపోలో ఆసుపత్రి కి తరలించగా,అప్పటికే కల్పన మరణించి నట్లు వైద్యులు తెలిపారు.కల్పన పూర్తి పేరు కల్పన రంజిని 1983 మలయాళ చిత్రాల ద్వారా అరంగేట్రం చేసిన కల్పన ఇప్పటివరకు తెలుగు, తమిళ, మలయాళ బాషలలో 300 లకు పైగా చిత్రాల్లో నటించారు.కల్పనకు 2012 లో జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నారు.

హీ

రోల వారసులు సినిమాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు కానీ వారసురాళ్ళు కూడా రావడం గొప్ప విశేషమే మరి ! తరం మారుతోంది దాంతో స్టార్ హీరోల వారసురాళ్ళు కూడా వస్తున్నారు . ఇప్పటికే పలువురు వారసురాళ్ళు తెరంగేట్రం చేయగా తాజాగా ఇళయ దళపతి విజయ్ కూతురు కూడా సినిమాల్లోకి వస్తోంది . అయితే హీరోయిన్ గా మాత్రం కాదు బాలనటిగా . విజయ్ కూతురు చిన్నారి దివ్య తాజాగా విజయ్ సినిమాలో చిన్న పాత్ర పోషించింది . అట్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . దివ్య గెస్ట్ గా కనిపించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ లుగా సమంత , అమీ జాక్సన్ లు నటిస్తున్నారు . చిన్నారి పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో విజయ్ తన కూతురుని నటింప జేస్తున్నాడు .

టాలీవుడ్ P 15


టా

లీవుడ్ లో మహేష్ బాబు వన్ నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ ఇప్పుడు తన చెల్లెలిని కూడా హీరోయిన్ గా చేసేందుకు రెడీ అవుతోంది. జాగా షారుక్, కాజోల్ ,వరుణ్ ధావన్ ,కృతి సనన్ లు కలిసి నటించిన 'దిల్వాలే' చిత్రంలో అజిత్ సింగ్ పాడిన పాట జనమ్ జనమ్ శ్రోతలని బాగా ఆకట్టుకుంది. ఇదే పాటని కృతి చెల్లెలు నుపూర్ సనన్ పాడి ఆ పాట మేకింగ్ వీడియో ని యూ ట్యూబ్ లో పోస్ట్ చేసింది. నుపూర్ పడిన ఈ పాటకి యూ ట్యూబ్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాదాపు ఈ వీడియోకు పది లక్షల లైక్స్ వచ్చాయంటే ఏ రేంజ్ లో నుపూర్ ఫేమస్ అయ్యిందనే విషయం ఊహించవచ్చు. నుపూర్ సున్నితమైన గొంతుతో చాలా బాగా పాడింది, అమ్మాయి కూడా బాగుంది దీంతో దర్శక నిర్మాతలు ఆమెని సంప్రదించారట. దీంతో అక్క కృతి సనన్ కూడా చెల్లి నుపూర్ సనన్ కి సపోర్ట్ ఇస్తుండడంతో హీరోయిన్ గా నటించడానికి ఒకే చెప్పేసిందట.

తా

       

 మె

16 P టాలీవుడ్



గా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెగా మేనల్లుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాలతోనే తనకంటూ సపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇదే ఊపులో వరుస పెట్టి సినిమాలు చేస్తూ మంచి జొరు మీద ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెండు సినిమాల్లో ఒకేసారి నటిస్తున్నాడు. ఒకటి పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సుప్రీమ్' చేస్తున్నాడు. రెండోది ఓం ఫేమ్ సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో 'తిక్క' చిత్రం చేస్తున్నాడు. తిక్క తాజా షెడ్యులు ఇటీవలే గండిపేట్ లో మొదలైంది. ఈ షెడ్యుల్ ఈ నెలాఖరు వరకు జరగనుంది. దీంతో దాదాపు 40% పైగానే షూటింగ్ పూర్తి కానుందట. ఈ చిత్రం కథాంశం కేవలం రెండు రోజుల్లో జరిగే కొన్ని సంఘటనల నేపధ్యంలో సరి కొత్త స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆకట్టుకోనుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రంలో సాయి సరసన లారిస్సా బోనేస్సి హీరోయిన్ గా నటిస్తోంది.




   

సూ

పర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కొచ్చా డియాన్' చిత్రం విడుదలై అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడీ చిత్రాన్ని కన్నడలో డబ్ చేయనున్నారు. ఏంటి రజినీ 50 ఏళ్ల నిర్ణయాన్ని బద్దలు కొట్టడం అని ఆలోచిస్తున్నారా? అయితే కన్నడ చిత్ర పరిశ్రమను కాపాడుకోవడానికి 50 ఏళ్ల కిందట కన్నడలో ఎలాంటి డబ్బింగ్ చిత్రాలు విడుదల చెయ్యొద్దని ఓ నిర్ణయం తీసుకుంది. 'మాయాబజార్' చివరి సారిగా కన్నడలో డబ్ అయి విడుదలైంది. ఈ చిత్రం ఆ తర్వాత కన్నడలో డబ్ అయి ఏ చిత్రం విడుదల కాలేదు. కాని ఇప్పుడు యాబై ఏళ్ల తర్వాత రజినీ నటించిన ప్లాప్ చిత్రం 'కొచ్చా డియాన్' తొలిసారిగా కన్నడలో డబ్ అయి విడుదల కానుంది.ఇప్పటికే కన్నడలో డబ్బింగ్ సినిమాల కోసం ఓ చాంబర్ కూడా ఏర్పాటు చేశారట. ఇక ఇప్పటి నుండి కన్నడలో కూడా మన స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల కనున్నయన్న మాట.

 

80

-90 వ దశకంలో తెలుగు చలనచిత్ర రంగాన్ని ఏలిన వాళ్ళలో అగ్రశ్రేణి తారలు చిరంజీవి ,బాలకృష్ణ లు . పోటా పోటీగా మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ ఇదరు ్ద హీరోలు గత పదేళ్లుగా పోటీ పడటమే లేదు . చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళడంతో బాలయ్య సినిమాపైనే ద్రుష్టి పెట్టాడు తాజాగా బాలయ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లి హిందూపురం శాసన సభ్యుడిగా ఎన్నికవగా చిరంజీవి మాత్రం తన 150 వ సినిమాపై ద్రుష్టి పెట్టాడు . మరోవైపు బాలయ్య వందో చిత్రానికి రెడీ అవుతున్నాడు .ఈ ఇద్దరు హీరోలు కూడా వందో చిత్రానికి ,150 వ చిత్రానికి ఒకేసారి రెడీ అవుతున్నారు . బాలయ్య వందో చిత్రం మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది అలాగే చిరంజీవి 150వ సినిమా కూడా మార్చిలోనే ప్రారంభం కానుంది దాంతో చాలా కాలం తర్వాత బాలకృష్ణ -చిరంజీవి లు బాక్సాఫీస్ పై పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది . ఒకవేళ ఈ ఇద్దరి చిత్రాలు ఒకేసారి రిలీజ్ అయితే కనుక బాక్సాఫీస్ బరిలో కొదమ సింహాల్లా పోరాడటం ఖాయం .

టాలీవుడ్ P 17






సు

కుమార్ తన ఇంటెలిజెంట్ థాట్స్ తో నాన్నకు ప్రేమతో చిత్రం చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ చిత్రానికి ఇండియాలో కంటే ఓవర్సీస్ లో బిజినెస్ కుమ్మేస్తోంది. అలాగే గతంలో మహేష్ బాబు తో చేసిన 'నేనొక్కడినే' ఇక్కడ ప్లాప్ అయిన ఓవర్సీస్ లో మాత్రం భారీ వసూళ్ళ ని రాబట్టింది. ఈ విషయం సుక్కు కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కన్ను సుకుమార్ పై పడినట్లు తెలుస్తోంది. చెర్రి కి ఓవర్సీస్ లో మార్కెట్ అంతగా లేనందు వల్ల సుక్కు తో సినిమా చేసి ఓవర్సీస్ లో తన మార్కెట్ పెంచుకోవాలని భావిస్తున్నాడట.సుక్కు సినిమాలో హీరోని చాలా క్లాస్ గా చూపిస్తూ, స్టైలిష్ యాక్షన్ యాడ్ చేసి ఫిజిక్స్ , మ్యాస్ థియరీ లను మిక్స్ చేసి చంపేస్తుండడంతో సుకుమార్ తో ఈ స్టైల్ లో చెర్రి సినిమా చేయాలనీ ఫిక్స్ అయినట్లు సమాచారం.



ల్లు అర్జున్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న 'సరైనోడు' చిత్రానికి ఓవర్సీస్ లో భారీ క్రేజ్ వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బన్నీ సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంతో 50 కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా భారీగానే వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రస్తుతం బన్నీ నటిస్తున్న 'సరైనోడు' చిత్రానికి డిమాండ్ బాగానే పలుకుతోంది. ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ దాదాపు 7.5 కోట్ల రూపాయలు అల్లు అరవింద్ డిమాండ్ చేస్తున్నాడట. ఈ సంక్రాంతి కి విడుదలైన ఎన్టీఆర్ భారీ బడ్జెట్ చిత్రం నాన్నకు ప్రేమతో ఓవర్సీస్ రైట్స్ ను 6.2 కోట్లకు అమ్ముడు పోయింది. కాని ఇప్పుడు ఎన్టీఆర్ క్లాస్ చిత్రం కంటే ఈ ఎక్కువ మొత్తానికి ఈ బన్నీ భారీ యాక్షన్ చిత్రానికి డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి, త్రివిక్రమ్, మహేష్ బాబు ల చిత్రాలకే ఈ రేంజ్ లో డిమాండ్ ఉంటుంది. కాని ఇప్పుడు అల్లు అర్జున్ బోయపాటి శ్రీను ల చిత్రానికి ఇంత మొత్తంలో డిమాండ్ రావడంతో తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగిందనే చెప్పాలి.

18 P టాలీవుడ్






బం

గారు మేని చాయ కలిగిన అందాల బొమ్మ శృతి హాసన్ ఐఫా వేడుకలో పాల్గొంది . అమ్మడి స్టైల్ చూసి ప్రతీ ఒక్కరు డంగై పోయారు , డీప్ క్లీవేజ్ షోతో సెగలు రేపింది శృతి హాసన్ . ఎద పొంగులు బయటకు తొంగి చూస్తుంటే ......... శృతి ప్రతీ కదలిక లో ఆ ఎద సవ్వడి సరిగమలను శృతి చేస్తుంటే ....... శృతి మించిన డీప్ క్లీవేజ్ కి పడిపోయారు ఆహుతులంతా . చల్లని సాయంత్రాన సెగలు రేపిన శృతి వంగపండు కలర్ ఫ్రాక్ లో మరింత సెక్సీ గా కనిపించింది . ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఐఫా వేడుకలకు రెచ్చగొట్టేలా డ్రెసప్ అయి వచ్చిన శృతి మరింత అందంగా కనిపించింది












బా

లీవుడ్ చిత్ర పరిశ్రమలో రోమాన్స్ సీన్స్ పండించాలంటే ఇమ్రాన్ హాష్మి తర్వాతనే ఎవరైనా అని చెప్పచ్చు.కాని ఈ మధ్య లిప్ లాక్ సన్నివేశాలకు దూరంగా ఉంటూ ఇమ్రాన్ చేసిన సినిమాలన్నీ బాల్చి తన్నేయడంతో ఇప్పుడు మళ్ళి అదే దారిలోకి వస్తున్నాడు. ఇమ్రాన్ హాష్మి కెరియర్ ని నిలబెట్టిన రాజ్ సినిమా సీక్వెల్ 4 చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తీన్మార్ హీరోయిన్ కృతి కర్బంద ఈ చిత్రంలో ఇమ్రాన్ హాష్మి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే వీరిద్దరి మధ్య ట్రైలర్ షూట్ చేశారట. ఈ షూట్ లో ఇద్దరు ముద్దు సీన్ లో అదరగొట్టారట. ఈ సీన్ చేయడానికి ఇమ్రాన్ కృతి ని దాదాపు గంట సేపు కీస్ చేశాడట. ఈ విషయాన్ని కృతి యే స్వయంగా వెల్లడించింది. అంతే కాదండోయ్ ఈ చిత్రంలో ఇమ్రాన్ తో ఎలాంటి సీన్ లలోనైన నటించడానికి రెడీ అని చెప్పుకొచ్చింది.


బ్లా

క్ బ్యూటీ రెజీనా ఐఫా ఉత్సవాల్లో తనదైన ముద్ర వేసింది . ఉల్లిపొర లాంటి డిజైనర్ వేర్ లో దర్శనం ఇచ్చి ఐఫా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ట్రాన్స్ పరేంట్ డిజైనర్ వేర్ లోంచి రెజీనా అందాలూ తొంగి తొంగి బయటకు చూస్తుంటే వాటిని గుడ్లప్పగించి చూడలేక ,చూపుని పక్కకు తిప్పుకోలేక పిచ్చెక్కి పోయారట ! పిక్కల బలాన్ని తెలిపేలా కైపెక్కించే పిక్కలు ఉల్లిపొర లాంటి వస్త్రం లోంచి తొంగి చూస్తుంటే ....... ఎద పొంగులు ఎగిసి ఎగిసి పడుతుంటే చూసే వాళ్ళ గుండెలు రైళ్ళ లా పరుగెత్తాయంట . రెజీనా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తున్నా ....... తనకు మాత్రం హాట్ ఇమేజ్ కావాలని తెగ తాపత్రయ పడుతోంది . అందుకే ఇలాంటి వేడుకలను ఆయుధంగా చేసుకొని అందాల ప్రదర్శనకు దిగుతోంది . మరి ఇప్పటికైనా అమ్మడి లోని హాట్ యాంగిల్ చూసి అగ్ర హీరోలు చాన్స్ ఇస్తారో చూడాలి .

 






...

సె

క్స్ కామెడి చిత్రంగా రూపొందుతున్న 'క్యా కూల్ హై హమ్ 3' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మందనా కరిమీ ఈ చిత్రంలో ఏకంగా 28 బికినిలు వేసి సన్నీ లియోన్ ని మించి పోయింది. ఇటీవలే 'మస్తిజాదే' చిత్రంలో 27 బికినీ వేసి రికార్డ్ క్రియేట్ చేసిన సన్నీ లియోన్ రికార్డ్ ను బ్రేక్ చేసింది ఈ కొత్త హీరోయిన్ మందనా కరిమీ. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన ఈ హీరోయిన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా బాలీవుడ్ లో నిలుస్తోంది. ఈ చిత్రంలో మందనా కరిమీ ముందు వెనుక చూడకుండా బాగా రెచ్చిపోయిందట. ఈ చిత్రంలో 28 బికినీ సీన్ లు ఉన్నాయి. కాని ఎలాంటి సెక్స్ సీన్స్, లీప్ లాక్ సీన్స్ లేకుండా సెక్స్ కామెడి చిత్రంగా తెరకెక్కించామని చిత్ర యూనిట్ గర్వంగా చెప్పుకుంటోంది. ఈ మధ్య యంగ్ హీరోయిన్ లు అవకాశాల కోసం పబ్లిక్ ఫంక్షన్స్ కు సినిమాలకు ఏమాత్రం తేడాలేకుండా అంగాంగ ప్రదర్శన చేసేస్తున్నారు. సినిమాల్లో రాణించాలంటే ఇప్పుడు ఎంత చూపించేసిన తక్కువే అని ఈ కాలం హీరోయిన్ లు అనుకుంటున్నారు.




న్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంతో హిట్ అందుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అమాంతం రేటు పెంచేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నటించడానికి రకుల్ 1.50 కోట్లు ఇస్తేనే సైన్ చేసిందట. ఏప్రిల్ లో మొదలు కానున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించున్నారు.అలాగే వరుణ్ తేజ్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలో కూడా రకుల్ ని తీసుకోనున్నారు. ప్రస్తుతం రకుల్ అల్లుఅర్జున్ బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న 'సరైనోడు' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రంలో డి గ్లామర్ రోల్ లో పల్లెటూరి అమ్మాయిల నటిస్తోంది.

టాలీవుడ్ P 23






సం

క్రాంతి బరిలో అగ్ర హీరోలతో పోటీ పడి మరీ రిలీజ్ చేసి సక్సెస్ కొట్టాడు ఎక్స్ ప్రెస్ రాజా . శర్వానంద్ -సురభి జంటగా నటించిన ఎక్స్ ప్రెస్ రాజా చిత్రానికి మేరపా ్ల క గాంధీ దర్శకత్వం వహించగా యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది . ఎంటర్ టైన్మెంట్ వేలో సాగిన ఈ చిత్రానికి జనవరి 14న తక్కువ థియేటర్లు దొరికినప్పటికి తర్వాతి రోజుల్లో మరిన్ని థియేటర్లు లభించడం గమనార్హం . ఇక ఈ చిత్రం దాదాపు 7కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా అప్పుడే ఆ మొత్తాన్ని వసూల్ చేసి లాభాల బాటలో పయనిస్తున్నాడు ఎక్స్ ప్రెస్ రాజా . అండర్ డాగ్ గా రిలీజ్ అయి రోరింగ్ లయన్ గా మారింది ఎక్స్ ప్రెస్ రాజా చిత్రం . బయ్యర్లకు కూడా లాభాలు తెచ్చిపెడుతున్న ఈ చిత్రంతో శర్వానంద్ హ్యాట్రిక్ కొట్టాడు .





మె

గా హీరోయిన్ నిహారిక యుట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొద్ది రోజుల కిందట నిహారిక 'ముద్ద పప్పు అవకాయ్' అనే షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ షార్ట్ ఫిల్మ్ ని సిరిస్ లుగా యుట్యూబ్లో విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు. అయితే సంక్రాంతి రోజు ముద్ద పప్పు అవకాయ్ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ సిరిస్ ని విడుదల చేశారు. ఈ సిరిస్ లో నిహారిక డైలాగ్ డెలివరీ , నటన వెరసి తో బాగా ఆకట్టుకుంటోంది. అలాగే విడుదలైన రెండు మూడు రోజుల్లోనే భారీ రెస్పాన్స్ వస్తోంది. కొంత మంది అభిమానుల నిహారిక కు కాంప్లిమెంట్ కామెంట్స్ ఇచ్చారు. దీన్ని చూసిన నిహారిక సంక్రాంతి నాకు మంచి ట్రీట్ ఇచ్చినందుకు థాంక్స్ అని తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచింది.

24 P టాలీవుడ్


బు



ల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రాం జబర్దస్త్ గా అందాలను ఆరబోసి బుల్లితెర ప్రేక్షకులకు యమా రేంజ్ లో గ్లామర్ డోస్ ని చూపించిన హాట్ భామ అనసూయ ఓ శృంగారాత్మక చిత్రంలో పోలిస్ అధికారిగా నటిస్తోంది . పివిపి సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు . సస్పెన్స్ ,రొమాంటిక్ థ్రిల్లర్ గా

తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ''క్షణం '' అనే టైటిల్ ని ఖరారు చేసారు . ఈ చిత్రంలో అనసూయ అందమైన అభినయానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులు కావలసిందేనట ! ఇటీవలే నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నటించిన ఈ భామ వెండితెర పై తన బలమైన ముద్ర వేయడానికి తహతహలాడుతోంది.

  ఒ

కటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఓ బాలీవుడ్ నటుడు . విలన్ పాత్రధారి కబీర్ బేడి తాజాగా ఇటీవల నాలుగో పెళ్లి చేసుకున్నాడు , అది కూడా 70 ఏళ్ల వయసులో . 40 ఏళ్ల పర్వీన్ దుసాంజ్ ని పెళ్లి చేసుకున్నాడు కబీర్ బేడి గతకొంత కాలంగా పర్వీన్ కిరణ్ బేడి తో సహజీవనం చేస్తోంది . ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పెళ్ళిళ్ళు పెటాకులు కావడంతో కొంత కాలంగా పర్వీన్ తో ఉంటున్నాడు . టెలివిజన్ రంగంలో ,చలన చిత్ర రంగంలో విశేష పేరు ప్రఖ్యాతులు సాధించిన కబీర్ బేడి తాజాగా నాలుగో పెళ్ళితో మరోసారి సంచలనం సృష్టించాడు . తండ్రి నాలుగో పెళ్లి చేసుకోవడంతో అతడి కూతురు మాజీ హాట్ భామ పూజా బేడి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది .

టాలీవుడ్ P 25




క్కినేని నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై చునియా ద‌ర్శ‌కత ‌ ్వంలో కార్తీక్ రాజు,నిత్యాశెట్టి, శామ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ప‌డేసావే’. అనూప్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను మంగ‌ళవా ‌ రం హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌యత్ ‌ హోటల్‌లో విడుద‌ల చేశారు. బిగ్ సీడీని అక్కినేని నాగార్జున‌, కె.రాఘవేంద్ర‌రావు విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను కె.రాఘ‌వేంద్ర‌రావు విడుద‌ల చేసి తొలి సీడీని రాజ్య‌స‌భ స‌భ్యుడు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా... క్కినేని నాగార్జున మాట్లాడుతూ ``ఇక్క‌డకు ‌ చునియాపై అభిమానంతో వ‌చ్చిన వారి ఆశీస్సులే చునియాకు పెద్ద అండ‌. సినిమా నేను చూశాను. ఈ సినిమాకు ముందు చాలా ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీస్ వ‌చ్చినా ఇది అంద‌రికీ న‌చ్చుతుంది. ముఖ్యంగా మ‌గవా ‌ ళ్ళు చూడాల్సిన సినిమా. ఆడ‌వాళ్ళు వాళ్ళ భ‌ర్త‌లు, బాయ్‌ఫ్రెండ్స్ ఎలా ఉండాల‌నుకుంటారోన‌ని చెప్పే చిత్రం. ఇప్పుడు నా ఇంట్లో అమ‌ల నా గురించి ఏమ‌నుకుంటుందో బాగా తెలుస్తుంది. చునియా టాలెంట్‌పై న‌మ్మ‌కంతో నేను స‌పోర్ట్ చేశాను. సినిమా చూడ‌గానే, నాకు కూడా ఓ స్క్రిప్ట్ చెబితే బావుంటుంద‌ని అనుకున్నాను. చునియానే సార్‌..ఓ స్క్రిప్ట్ ఉంది వింటారా అని అడిగింది. ఇప్పుడు చెబుతున్నాను. గేమ్ ఈజ్ ఆన్‌. సినిమా రిలీజ్ కాక ముందే నేను చెప్పేశాను. సినిమా రిలీజై, హిట్ట‌యిన త‌ర్వాత గేమ్ ఈజ్ ఆన్. అలాగే పాట‌ల పిక్చ‌రైజేష‌న్ బావుంది. అనూప్ కెరీర్‌లో మ‌రో హిట్ ఆల్బ‌మ్ ఇది`` అన్నారు. .రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ ``రాజమౌళి, నా ద‌గ్గ‌ర‌, నాగార్జున ద‌గ్గ‌ర ప‌నిచేసిన చునియా ఆడియెన్స్‌ను ప‌డేసే టెక్నిక్ బాగానే నేర్చుకుంది. అందుకే ప‌డేసావే అనే

కె

26 P టాలీవుడ్

టైటిల్‌ను పెట్టుకుంది. మంచి టీంను సెల‌క్ట్ చేసుకుంది. హీరో హీరోయిన్స్ అంద‌రూ బావున్నారు. సినిమా పెద్ద హిట్ట‌వ‌డం ఖాయం`` అన్నారు. జ్యస‌భ స‌భ్యుడు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్ మాట్లాడుతూ ``మా వైజాగ్ రాజుగారి అబ్బాయి హీరోగా న‌టిస్తున్న చిత్రం ఎంద‌రో సాధార‌ణ ద‌ర్శ‌కుల‌ను అసాధార‌ణ ద‌ర్శ‌కులుగా మార్చిన నాగార్జున ప్రోత్సాహంతో వ‌స్తున్న చునియా పెద్ద ద‌ర్శ‌కురాలు కావాలి. సినిమా పెద్ద విజ‌యం సాధించాలి`` అన్నారు. .నాగ‌సుశీల మాట్లాడుతూ ``అనూప్ త‌న మ్యూజిక్‌తో చాలా సినిమాల‌కు ప్రాణం పోశాడు. హీరో కార్తీక్ చాలా బావున్నాడు. చునియా గురించి చ‌ప్పాలంటే తెలివిగా త‌న కావాల్సిన ప‌నిని రాబ‌ట్టుకుంటుంది. అంద‌రికీ ఆల్ ది బ‌స్ట్‌`` అన్నారు. కాష్ రాజ్ మాట్లాడుతూ ``చాలా కొత్త న‌టీనటులు, టెక్నిషియ‌న్స్ క‌న‌ప‌డుతున్నారు. ఫ్రెష్ టీం. నాగార్జున‌తో వ‌ర్క్ చేసిన చునియా పెద్ద ద‌ర్శ‌కురాలిగా పేరు తెచ్చుకోవాలి. యంగ్ టాలెంట్‌ను అభినందిస్తున్న నాగార్జున‌ను అభినందిస్తున్నాను`` అన్నారు. .జ‌య మాట్లాడుతూ ‘’నాగార్జునగా ‌ రి ప్రోత్సాహంతో చునియా ఒక మంచి ల‌వ్ స్టోరీని డైరెక్ట్ చేసింది. త‌ను పెద్ద ద‌ర్శ‌కురాల‌వుతుంది. ఆమె పెద్ద ద‌ర్శ‌కురాలిగా పేరు తెచ్చుకుంటే సంతోష‌ప‌డే వ్య‌క్తుల్లో నేను ఒక‌దాన్ని. అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు. ఇంకా ఈ కార్య్ర‌కమంలో బి.గోపాల్, శ్యామ్‌కె.నాయుడు, క‌ళ్యాణ్ కృష్ణ,‌ లావ‌ణ్యత్రిపాఠి, ఎస్‌.గోపాల్‌రెడ్డి, సుశాంత్‌, తమ్మారెడ్డి భ‌రద్వాజ స‌హా హీరో హీరోయిన్స్‌, చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

రా

ఎ ప్ర‌

బి




సం

క్రాంతి బరిలో మునుపెన్నడు లేని విధంగా మూడు రోజుల్లో 4చిత్రాలు రిలీజ్ అయి 4 చిత్రాలు కూడా విజయం సాధించడం టాలీవుడ్ కు శుభసుచకమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . జనవరి 13న ఎన్టీఆర్ నటించిన ''నాన్నకు ప్రేమతో '' చిత్రం రిలీజ్ అవగా జనవరి 14న బాలకృష్ణ ''డిక్టేటర్ '' , శర్వానంద్ '' ఎక్స్ ప్రెస్ రాజా '' రిలీజ్ అయ్యాయి అలాగే జనవరి 15 న నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం రిలీజ్ అయ్యింది . ఈ నాలుగు చిత్రాలకు కూడా పాజిటివ్ టాక్ రావడం ,అన్ని కూడా మంచి కలెక్షన్ల ని సాధిస్తున్డటం తో ట్రేడ్ విశ్లేషకుల తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు . మూడు రోజుల్లో వచ్చిన నాలుగు చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో బాలయ్య ,ఎన్టీఆర్ ,నాగార్జున ,శర్వానంద్ ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు .

టాలీవుడ్ P 27




 

ప్ర

ముఖ హాస్య నటుడు కీర్తిశేషులు ఎమ్మెస్ నారాయణ చనిపోయి సంవత్సరం కాగానే ఆ కుటుంబలో మరో విషాదం నెలకొంది . ఎమ్మెస్ నారాయణ భార్య కళాప్రపూర్ణ (63) ఇటీవల గుండెపోటు తో మరణించారు . ఇటీవలే ఎమ్మెస్ నారాయణ సంవత్సరీకం చేసారు అంతలోనే ఎమ్మెస్ భార్య కళాప్రపూర్ణ మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదం లో మునిగింది . గతకొంత కాలంగా గుండె సంబందిత వ్యాధితో బాధపడుతున్న కళాప్రపూర్ణ ఎమ్మెస్ నారాయణ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అప్పట్లో వారి ప్రేమని పెద్దలు ఒప్పుకోకపోవడంతో పరుచూరి గోపాలకృష్ణ సహకారంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు ఎమ్మెస్ కళాప్రపూర్ణ లు . తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ హాస్య నటుడిగా విశేష పేరు ప్రఖ్యాతులు పొందారు ఎమ్మెస్ .

       

     

తా

28 P టాలీవుడ్

గుబోతు క్యారెక్టర్ల తో యమా పాపులర్ అయిన తాగుబోతు రమేష్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు . హాస్య నటుడిగా విశేష పేరు ప్రఖ్యాతులు పొందిన తాగుబోతు రమేష్ ఓ షార్ట్ ఫిలిం ని రూపొందించాడు . ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో చిత్రంలో నటిస్తూనే ఈ షార్ట్ ఫిలిం కు దర్శకత్వం వహించాడు తాగుబోతు రమేష్ . ట్రయాంగిల్ లవ్ స్టొరీ ని పక్కగా రెడీ చేసుకున్న తాగుబోతు రమేష్ కేవలం రెండు రోజుల్లోనే ఆ షార్ట్ ఫిలిం ని తీయడమే కాకుండా దాన్ని యు ట్యూబ్ లో కూడా అప్ లోడ్ చేసాడు . ''i know '' టైటిల్ తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం ని సంక్రాంతి కానుకగా యు ట్యూబ్ లో పెట్టాడు ఈ తాగుబోతు రమేష్ . .










ల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తున్నాడు అని ఇంతకుముందే తెలియజేసి ఉన్నాం ,ఇక అల్లు అయాన్ సన్నాఫ్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒడిలో ఉన్న స్టిల్ చూడండి . ఈ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టిస్తోంది . పవన్ ఒడిలో కూర్చున్న అల్లు అయాన్ స్టిల్ చూసి మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు . అల్లు అయాన్ ఓ చిన్న పాత్రలో సర్దార్ గబ్బర్ సింగ్ లో దర్శనం ఇవ్వనున్నాడు . పవర్ స్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తుండగా పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . కాగా ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 11 న రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు .

వి

క్టరీ వెంకటేష్ తాజాగా మరో రీమేక్ సినిమా పై కన్నేశాడు. తమిళ హిందీ బాషలలో మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సాల కడూస్' చిత్రం ఈ నెల 29 న విడుదల కానుంది.బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో మాధవన్ కోచ్ గా రితికా సింగ్ బాక్సర్ గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని విడుదల కు ముందే చూసిన వెంకి కి బాగా నచ్చడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి మనసు పడ్డాడట. అనుకున్నదే తడువుగా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకొనే ప్రయత్నం లో ఉన్నాడట. తమిళ హిందీ బాషలలో తెరకెక్కించిన దర్శకుడికే తెలుగు రీమేక్ ను అప్పగించానున్నాడట. ప్రస్తుతం వెంకి మారుతీ దర్శకత్వంలో బాబు బంగారం చేస్తున్నాడు ఆ తర్వాత 'మళ్ళి మళ్ళి ఇది రాని రోజు' ఫేమ్ క్రాంతి మాధవ్ తో ఓ చిత్రం చేయనున్నాడు.

టాలీవుడ్ P 29


 ...

ప్రే

30 P టాలీవుడ్

మలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు సతీష్ గుండేటి ,పేర్ల ప్రభాకర్ ,తోట గోపాల్ . శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటివ్స్ మూవీస్ బ్యానర్ పై సమర్ ,అక్షిత ,కిమయా హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న చిత్రం ''కొత్త కొత్తగా ఉన్నది ''. విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించగా ఫస్ట్ లుక్ ని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు . హైదరాబాద్ లో రూపొందే చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తీ సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేసారు .






యం

     

రా

ఘవేంద్రరావు ,రాజమౌళి ల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చునియా తాజాగా కింగ్ నాగార్జున ని పడేసింది . పడేసావే అనే చిత్రానికి దర్శకత్వం వహించిన చునియా ఆ సినిమా నాగార్జున కు చూపెట్టి మాయలో పడేసింది . చునియా పనితనం ఏంటో ? దర్శకత్వ ప్రతిభ ఏంటో తెలిసిన నాగార్జున పడేసావే ........... పడేసావే అంటూ ఆమె దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పడేసావే ఆడియో వేడుకలో నాగార్జున మాట్లాడుతూ ''పడేసావే సినిమా చూసాను చాలా బాగుంది అందుకే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాను అలాగే ఈ సినిమా చూసిన వెంటనే నాకో సినిమా చేయవా చునియా అని అడగాలనుకున్నాను కానీ ఈలోపే చునియానే నా దగ్గర స్క్రిప్ట్ ఉంది వింటారా సర్ అంది . అందుకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను చునియా అంటూ ఆడియో వేడుక ని మరింత రంజింపజేశాడు నాగార్జున . కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున యాజ్ యుజువల్ గా చునియా కు చాన్స్ ఇచ్చాడు .

గ్ హీరో నితిన్ మరోసారి రిస్క్ చేయడానికి నడుం బిగించాడు . ఇప్పటికే అఖిల్ తో సినిమా చేసి నష్టాలతో పాటు బ్యానర్ పేరు ని కూడా పోగొట్టుకున్న నితిన్ తాజాగా సూర్య హీరోగా విక్రం కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ''24'' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడానికి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చాడట ! ఇదంతా ఎందుకంటే తన కెరీర్ డైలమాలో ఉన్న సమయంలో ''ఇష్క్ '' తో బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు దర్శకుడు విక్రం కుమార్ అలాగే అక్కినేని ఫ్యామిలీ కి మనం వంటి చరిత్రలో నిలిచిపోయే చిత్రాన్ని ఇచ్చాడు పైగా సూర్య కు కూడా తమిళం తో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది దాంతో ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి తెలుగు హక్కులు పొందాడట నితిన్ . అయితే గత కొంత కాలంగా సూర్య కు తెలుగులో ఫ్లాప్ లే వెంటాడుతున్నాయి . అలాగే ఇప్పటికే అఖిల్ సినిమా చేసి ఇబ్బందుల్లో ఉన్న నితిన్ కు ఇది అవసరమా అనే మాట వినబడుతోంది కానీ నితిన్ వెర్షన్ ఎలా ఉందంటే ఇష్క్ లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చి మళ్ళీ నన్ను హీరోగా నిలబెట్టిన విక్రం ఋణం తీర్చుకోవడానికి ఈ పని చేస్తున్నాడట పైగా విక్రం అంటే నమ్మకం కూడా ఉండటం తో రిస్క్ అయినా పర్లేదు అని ఫిక్స్ అయ్యాడట .

టాలీవుడ్ P 31


 

మా

టల మాంత్రికుడు త్రివిక్రమ్ తమిళ హీరో సూర్య ల కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్లు ఆ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే తాజాగా ఇప్పుడు సూర్య త్రివిక్రమ్ ని కలవడానికి హైదరాబాద్ వచ్చి, వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి, ఓ స్టార్ హోటల్ లో చర్చలు జరిపారు.ఈ ప్రాజెక్ట్ ని సూర్య త్రివిక్రమ్ లు ఫైనల్ చేశారు.తర్వాత త్రివిక్రమ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లి సూర్య కు సెండాఫ్ ఇచ్చాడు. సూర్య మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 24 సినిమా చేసి విడుదల రెడీ చేశాడు. ప్రస్తుతం హరి దర్శకత్వంలో 'సింగం 3' లో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ నితిన్ తో చేస్తున్న 'అ...ఆ' చిత్రం సమ్మర్ కి పూర్తి కానుంది. దీని తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో తమిళ తెలుగు బాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.



 ప

32 P టాలీవుడ్

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డీ కొట్టడానికి రెడీ అవుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ . పవర్ స్టార్ తో అల్లు అర్జున్ డీ కొట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? పవన్ తాజా చిత్రం ''సర్దార్ గబ్బర్ సింగ్ '' ని ఏప్రిల్ 11న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా దానికి మూడు రోజుల ముందుగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ''సరైనోడు '' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు . అంటే మూడు రోజుల వ్యవధిలో మామా -అల్లుళ్ళయిన పవన్ బన్నీ ల సినిమాలు రిలీజ్ కానున్నాయి దాంతో బాక్సాఫీస్ పై యుద్ధం తప్పేలా లేదు . ఒకవేళ ఇద్దరు కూడా పోటీ పడి ఏప్రిల్ 8 ,11 తేదీలలో కనుక వస్తే పోరాటం తీవ్రంగానే ఉంటుంది ఆ పోరాటంలో ఇద్దరిలో ఎవరిదీ పై చేయి అవుతుందో చూడాలి . గబ్బర్ సింగ్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన పవన్ మళ్ళీ సర్దార్ గా గర్జించడానికి వస్తుంటే ......... సన్నాఫ్ సత్యమూర్తి లాంటి ఫ్యామిలీ చిత్రంతో కూడా 50 కోట్లని అవలీలగా సాధించిన బన్నీ లలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి .


    

సూ

పర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సొంతగా మహేష్ బాబు ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ ను స్థాపించిన విషయం తెలిసిందే! అయితే మొదటి సారిగా శ్రీమంతుడు చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న మహేష్ ఇప్పుడు తను చేయబోయే బ్రహ్మోత్సవం చిత్రానికి కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంత వరకు సింగిల్ గా సినిమా నిర్మాణం చేయని మహేష్ ఇప్పుడు యంగ్ హీరోతో తన బ్యానర్ పై సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. తన బావ సుధీర్ బాబు హీరోగా ఓ సినిమా ని మహేష్ నిర్మిస్తున్నట్లు సుధీర్ ఓ టీవీ చానెల్ చిట్ చాట్ షో లో వెల్లడించాడు. తానూ ప్రస్తుతం హిందీ లో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న బాఘి చిత్రంతో బిజీగా ఉన్నాడట.ఈ చిత్రం తర్వాత తెలుగులో చేయబోయే చిత్రాన్ని మహేష్ నిర్మించనున్నాడని తెలిపాడు. త్వరలోనే కథ ను దర్శకుడిని ఫైనల్ చేస్తామని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బావ సుధీర్ బాబు ను స్టార్ హీరోగా నిలబెట్టడానికి మహేష్ ఆరాట పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇం

టర్ నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వారు తొలిసారిగా హైదరాబాద్ లో ఐఫా ఉత్సవం చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఉత్సవంలో మెగా అక్కినేని హీరోలు అఖిల్ ,రామ్ చరణ్ లు తోలి సారిగా స్టేజ్ పై డ్యాన్స్ చేశారు. చరణ్ అఖిల ల డ్యాన్స్ ఈ ఐఫా ఉత్సవం లో హైలెట్ గా నిలిచింది. అయితే ఇందుకు గాను వీరిద్దరి భారీ పారితోషకం ముట్టజెప్పారట ఐఫా వారు. నాలుగు రోజులు







రిహల్సాస్ చేసి, తన సినిమా పాటలకే ఏడు నిమిషాల డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చినందుకు రామ్ చరణ్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.ఇక అఖిల్ కూడా తొలి సారి ఇచ్చిన స్టేజ్ పెర్ఫామెన్స్ కు భారీ మొత్తంలోనే 40 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. మొన్న ఆ మధ్య చెన్నై వరద భాదితులకు కేవలం కోటి రూపాయల విరాళం ఇచ్చిన ఐఫా వారు ఈ స్టార్ హీరోల డ్యాన్స్ పెర్ఫామెన్స్ కు భారీ మొత్తంలో పారితోషకం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్ P 33






5 

సీ

నియర్ హీరోలలో బాలకృష్ణ ఒక్కడే నలభై కోట్ల క్లబ్ లో చేరాడు కానీ నాగార్జున ,వెంకటేష్ లు మాత్రం ఆ ఫీట్ ని అందుకోలేక పోయారు అయితే తాజాగా నాగార్జున కెరీర్ బెస్ట్ షేర్ ని సాధించి సంచలనం సృష్టిస్తున్నాడు . సంక్రాంతి బరిలో సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో సత్తా చాటిన నాగార్జున కేవలం 12 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 34 కోట్ల షేర్ ని వసూల్ చేసాడు . ఇంకా చాలా చోట్ల స్ట్రాంగ్ గా దూసుకుపోతుండటం తో అవలీలగా నలభై ఐదు కోట్ల క్లబ్ లో నాగార్జున చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మనం చిత్రం దాదాపు 37 కోట్ల షేర్ ని రాబట్టగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో 45 కోట్ల క్లబ్ లో చేరుతున్నాడు నాగ్ . కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించడం విశేషం .

34 P టాలీవుడ్

ఫా ఉత్సవాల్లో బాహుబలి ,శ్రీమంతుడు చిత్రాలు పలు అవార్డులను ఎగరేసుకు పోయాయి . నిన్న హైదరాబాద్ లో ముగిసిన ఐఫా వేడుకల్లో బాహుబలి , శ్రీమంతుడు చిత్రాలు పలు కేటగిరీ లలో అవార్డులను సొంతం చేసుకొని తిరుగులేని ఆధిక్యాన్ని రుజువు చేసాయి . 2015 సంవత్సరానికి గాను తెలుగులో బాహుబలి ,శ్రీమంతుడు పొందిన అవార్డులు ఇలా ఉన్నాయి . శ్రీమంతుడు : ఉత్తమ నటుడు : మహేష్ బాబు ఉత్తమ నటి : శృతి హాసన్ ఉత్తమ సహాయ నటుడు : జగపతిబాబు ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ గీత రచయిత : రామజోగయ్య శాస్త్రి ఉత్తమ నేపథ్య గాయకుడు : సాగర్ కాగా బాహుబలి పొందిన అవార్డులు : ఉత్తమ చిత్రం : బాహుబలి ఉత్తమ దర్శకుడు : ఎస్ ఎస్ రాజమౌళి ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ ఉత్తమ నేపథ్య గాయని : సత్య యామిని


  బు

ల్లితెర పై ముదురు అందాలను ఒలకబోస్తూ బుల్లితెర ప్రేక్షకుల నోట మాట రాకుండా చేసిన హాట్ భామ అనసూయ తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఐఫా ఉత్సవం లో బ్యాక్ లెస్ గా దర్శనం ఇచ్చి సెగలు రేపింది . అనసూయ ని బ్యాక్ లెస్ గా చూసిన వేలాది కళ్ళు చుర కత్తుల్లా గుచ్చుతుంటే నాకు కావలసింది అదే ! అంటూ మరింత సెక్సీ గా నవ్వులు చిందిస్తూ బాగానే వయ్యారాలు పోయింది . నాలుగు దక్షినాది రాష్ట్రాల సినీ ప్రముఖులు పాల్గొనే వేడుక కావడంతో ఈ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ అందరి ద్రుష్టి ని ఆకర్షించడానికి తెగ హడావుడి చేసింది . బుల్లితెర మీద కాదు నా ప్రతాపం వెండితెర మీద అంటూ దూసుకు వచ్చినప్పటికీ అమ్మడి పప్పులు ఉడకలేదు మరి . ఈ బ్యాక్ లెస్ ఫోజు తో ఏమైనా దశ మారుతుందేమో చూడాలి .

టాలీవుడ్ P 35


 

వే



డుక ఏదైనా సరే అక్కడ తన సత్తా ఏంటో చూపించాలని తహ తహలాడుతోంది బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ . ఒకప్పటి డ్రీం బాయ్ అనిల్ కపూర్ కూతురు అయిన సోనం బాలీవుడ్ ఓ పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమె కు లభించిన హిట్ లకంటే ఫ్లాప్ సినిమాలే ఎక్కువ ,అయినప్పటికీ ఈ భామ క్రేజ్ మాత్రం మామూలుగా లేదు ఎందుకంటే వేడుక ఏదైనా సరే స్కిన్ షో చేయడం కామన్ అయిపొయింది . ప్రతీసారి క్లీవేజ్ షోతో జనాలను చంపేయడమే ఈ భామ పని గా తయారయ్యింది . ఆ ఎత్తులను చూపిస్తూ కుర్రకారు కి పిచ్చెక్కిస్తున్న ఈ భామ స్కిన్ షో మానేసి కాస్త నటన పైన ,పాత్రల ఎంపిక పైన ద్రుష్టి పెడితే మరిన్ని సక్సెస్ లు వచ్చి పడతాయి చూపించే కాడ చూపిస్తేనే అందం చందం అంతేకాని ఎక్కడ పడితే అక్కడ చూపిస్తే అంత కిక్కు ఉండదు భామ .

 

యం

36 P టాలీవుడ్

గ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'నాన్నకు ప్రేమతో' ఎన్టీఆర్ కెరియర్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా నిలిచింది.అయితే ఈ చిత్రం మాస్ కన్నా క్లాస్ ఆడియన్స్ ని చాలా బాగా అలరిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఐతే అదిరిపోయే కలెక్షన్ల తో దుమ్ము లేపుతోంది. ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు మిలయన్ డాలర్స్ వసూల్ చేసింది. ఇప్పుడీ ఎఫెక్ట్ ఎన్టీఆర్ కొరటాల శివ తో చేయనున్న చిత్రం పై పడింది. కొరటాల శివ గత చిత్రం శ్రీమంతుడు కూడా ఓవర్సీస్ లో భారీ వసూళ్ళ నే రాబట్టింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న 'జనతా గ్యారేజ్' చిత్రానికి ఓవర్సీస్ రైట్స్ కు గాను ఓ బయ్యర్ 7 కోట్లు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడట. అయితే సాధారణంగా ఎన్టీఆర్ చిత్రాలు ఓవర్సీస్ లో 5 కోట్లకు మించి అమ్ముడు పోయిన దాఖలాలు లేవు. కాని నాన్నకు ప్రేమతో చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ మరింతగా పెరిగింది. వచ్చే నెల ఫిబ్రవరి లో 'జనతా గ్యారేజ్' సెట్స్ పైకి వెళ్లనుంది.


సూ

పర్ స్టార్ అనే పదానికి అసలు సిసలైన నిర్వచనం రజనీకాంత్ . భారత ప్రభుత్వం రజనీ కి పద్మ విభూషణ్ ప్రకటించింది . రజనీ తో పాటు మీడియా దిగ్గజం రామోజీరావు ని సైతం పద్మ విభూషణ్ వరించింది . చలన చిత్ర రంగంలో రారాజుగా వెలుగొందుతున్న రజనీకాంత్ ఇమేజ్ కు ఎల్లలు లేవు . రజనీ తమిళంలో చిత్రాలు చేస్తున్నప్పటికీ అతడి ఇమేజ్ ఒక్క తమిళనాట మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్త మైంది . 1950 డిసెంబర్ 12 న బెంగుళూర్ లో జన్మించిన రజనీ ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ తెలుగు ,మలయాళ , కన్నడ , హిందీ ,బెంగాలీ చిత్రాల్లో కూడా నటించాడు . 65 ఏళ్ల వయసులోనూ ఇంకా సూపర్ స్టార్ చరిస్మా తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళ ని సాధిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు . సినిమా రంగంలో రారాజుగా రాణించడమే కాకుండా పలు సామజిక సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అవుతున్నాడు రజనీ . సుదీర్ఘమైన నట ప్రస్థానం రజనీ ది . రజనీ విశిష్ట సేవలకు గుర్తుగా పద్మ విభూషణ్ ప్రకటించడంతో సినిమా రంగం సంతోషంతో పులకించి పోతోంది .

    

     

మధ్య కాలంలో ఇంటర్నేషనల్ హాలీవుడ్ చిత్రాల్లో మన ఇండియన్ స్టార్స్ కూడా పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే హాలీవుడ్ సినిమా XXX లో విన్ డీసెల్ సరసన నటించనుంది. ప్రియాంక చోప్రా కూడా హాలీవుడ్ మూవీ 'బేవాచ్' చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది.తమిళ హీరో ధనుష్ త్వరలో హాలీవుడ్ ఎంట్రి ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ధనుష్ లీడ్ రోల్ లో హాలీవుడ్ దర్శకుడు మార్జనే సత్రపి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఫ్రెంచ్ నవల ఆధారంగా రూపొందుతోంది. ఇందులో హాలీవుడ్ నటీమణులు ఉమా థుర్మాన్ ,అలేగ్జంద్ర దాద్దరియో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇండియా, పారిస్ ,మొరాకో ,ఇటలీ లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు.

టాలీవుడ్ P 37


    ఓ

టమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ని పద్మశ్రీ తో సత్కరిస్తోంది భారత ప్రభుత్వం . ఇటీవల పద్మ అవార్డుల జాబితా రిలీజ్ చేసింది . దాంట్లో రజనీకాంత్ కు పద్మ విభూషణ్ దక్కగా రాజమౌళి కి పద్మశ్రీ అవార్డు లభించింది . స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో దర్శకుడిగా మారిన జక్కన్న వరుస విజయాలు అందుకుంటూ ఓటమి ఎరుగని దర్శక ధీరుడు గా ఎదిగాడు . ఇటీవల బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న కు భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వంగా ఫీల్ అవుతోంది . తెలుగువాడి సత్తా ఏంటో బాహుబలి తో యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు జక్కన్న . ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2 ని రూపొందించే పనుల్లో నిమగ్నం అయ్యాడు జక్కన్న .

 



టాలీవుడ్ P 38

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎస్ జే సూర్య కాంబినేషన్ లో వచ్చిన 'ఖుషి' చిత్రం 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మళ్ళి ఆ రేంజ్ లో 2012లో గబ్బర్ సింగ్ చిత్రంతో హిట్ అందుకున్నాడు పవన్. అయితే ఆ మధ్య ఎస్ జే సూర్య తో పవన్ చేసిన కొమరం పులి అట్టర్ ప్లోప్ కావడంతో మళ్ళి పవన్ తో ఎలాగైనా హిట్ కొట్టి తన సత్తా చాటాలనుకుంటున్నాడు సూర్య. తాజాగా ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. ఖుషి కి సీక్వెల్ చేయనున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్ ను తమిళ కుర్ర సంగీత దర్శకుడు అనిరుద్ ని తీసుకోనున్నారట. ఎస్ జే సూర్య కు అనిరుద్ ల మద్య మంచి అనుబంధం ఉండడం తో ఈ చిత్రానికి అనిరుద్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై పవన్ సన్నిహితుడు శరత్ మరర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ తో బిజీగా ఉన పవన్ సమ్మర్ లో ఫ్రీ కానున్నాడు.ఈ సీక్వెల్ సమ్మర్ లో సెట్స్ పైకి తీసుకెల్లనున్నట్లు సమాచారం.


ఫిబ్రవరి 4 న పుట్టిన రోజు జరుపుకుంటున్న హీరో డాక్టర్ రాజశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

గోరంట్ల సత్యం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ టాలీవుడ్ మ్యాగజిన్, టాలీవుడ్.నెట్



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.