Tollywood Magazine Telugu April - 2020

Page 1

TOLLYWOOD.NET APRIL 2020 | VOL 17 | ISSUE 4 | Rs.20/-

/tollywood

/tollywood

ముఖ్య కథనాలు

p



 



 RNI NO: APTEL/2003/10076









NEWS HAPPENINGS

“THE BEST AND MOST BEAUTIFUL THINGS IN THE WORLD CANNOT BE SEEN OR EVEN TOUCHED - THEY MUST BE FELT WITH THE HEART.”

LIFE style

Murali Mohan Ravi

HOT SPICY

Credits: Editor in Chief CEO VP Sales and Marketing Executive Editor Associate Editor Telugu Content Writer Telugu Content Writer Graphic & Web Designer/Developer Content Editor Publication Consultant

: : : : : : : : : :

CHIT CHAT

Murali Mohan Ravi Siva Dosakayala Sanathan Ravinder Gorantla Prathama Singh Vihari Yoganand Moulali Deshamoni Vincent Raghurama Raju Kalidindi

PA

RAZZI

BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON

FOR ADVERTISEMENT ENQUIRES CALL : +91 7702 555 873

    2

Follow Us On :

fash on

TICKET TOLLYWOOD       sex psychology

మె

wanna be featured

Email: editor@tollywoodmag.com I www.tollywood.net

in

Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 APRIL 2020

  ఇప్పటి

సినిమా తారలు కేవలం సినిమా పని చూసుకుని ఇళ్లకు వెళ్లిపోయే రకాలు కాదు. సినిమా అనేది ఎప్పుడు ఎలా

ఉంటుందో తెలియని జూదం. కాబట్టి తమకు బిజినెస్ లు ఉండాలని ఆలోచించే వాళ్ళే ఎక్కువ. ఈ నేపథ్యంలో పలువురు స్టార్లు సొంతంగా బిజినెస్ లు పెట్టుకుంటున్నారు, మరి కొంత మంది అయితే వేరే వాళ్లతో కలిసి బిజినెస్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా బిజినెస్ లు చేస్తున్న విషయం తెల్సిందే. డైరెక్ట్ గా కాదు కానీ బన్నీకి హైదరాబాద్ లోని పలు పబ్స్ లో వాటాలున్నాయి. అలాగే అల్లు అరవింద్ పెట్టిన

send your details and portfolio to

subscription 1 year (12 issues) : Rs 200

2 Year ( 24 issues) : Rs 400

Name:_______________________________________________________________________ Address: _____________________________________________________________________ ____________________________________________________________________________ City: ____________________________ Pin:________________________________________ Phone Number: ___________________Email Id:_____________________________________ Please find enclosed cheque/dd no: _________________________ Date: ________________ IN FAVOUR OF : VIBHU MEDIA PVT LTD Mailing Address: #8-3-833/A, Flat No.105, Ground Floor, B Block, Usha Enclave, Srinagar Colony, Hyderabad - 500073. Contact: +91 7702555873 Terms & Conditions 1. Rates are valid for Hyderabad only. For delivery to other parts of Telangana add Rs 40 per 12 issues, Rs 80 for 24 issues. 2. Vibhu Media PVT LTD is not responsible for postal delays or delivery failures. 3. Subscriptions are not refundable. 4. All disputes are subject to the exclusive jurisdiction of competent courts in Hyderabad only.

editor@tollywoodmag.com ఆహా యాప్ ను ప్రమోట్ చేస్తున్నాడు. దీనికి విడిగానే పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తవ్వగా ఇప్పుడు పరిస్థితులు బాలేని కారణంగా దాన్ని టెలికాస్ట్ చెయ్యట్లేదు. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ కార్ల కంపెనీతో బన్నీ డీల్ సెట్ చేసుకున్నాడట. అందులో పార్ట్నర్ షిప్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ కార్ల కంపెనీకి ఫ్రంట్ ఫేస్ గా బన్నీనే ఉంచనున్నారు. త్వరలో దీనికి సంబంధించిన షోరూమ్ ఓపెనింగ్ కూడా జరగనుంది. కరోనా కారణంగా షూటింగ్ లకు బ్రేక్ పడడంతో అల్లు అర్జున్ ఈ ఫ్రీ టైమ్ ను ఇలా ఉపయోగించుకుంటున్నాడన్నమాట. అల వైకుంఠపురములో చిత్రంతో బన్నీ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. తన కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది. దీని తర్వాత సుకుమార్ తో సినిమాను మొదలుపెట్టాలని భావించాడు. అది వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి చివరికి మార్చ్ సెకండ్ హాఫ్ లో షూటింగ్ కు వెళ్తుంది అనుకుంటే కరోనా ఎఫెక్ట్ తో అది కూడా ఆగిపోయింది. ఈ వైరస్ తగ్గి పరిస్థితులు మాములుగా మారాక ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది.

గా హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్, top కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం N GHT Life ఉప్పెన. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్లు trade GUIDE కూడా మొదలయ్యాయి. అందులో భాగంగా రెండు పాటలను విడుదల My CHOICE చేసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన QUIZ ఈ పాటలు విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నీ కళ్ళు COMPETET నీలి సముద్రం, ధక్ON ధక్ ధక్ పాటలు శ్రోతలను అమితంగా d ary ఆకట్టు కున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడన్న భావన B RTHDAYS కలిగించాయి. ఈ రెండు పాటల్లో EXCLUS VE విజువల్స్ ను కూడా చూపించారు. అందులో వైష్ణవ్ తేజ్ కూడా బాగానే ఆకట్టుకున్నా కానీ హీరోయిన్ కృతి శెట్టి మాత్రం ప్రేక్షకులకు ఫేవరేట్ LittleStar అయిపొయింది. ముఖ్యంగా ఆమె నవ్వు యువకులను కట్టిపడేస్తోంది. అందుకే తొలి సినిమా కూడా విడుదల కాకుండానే కృతి శెట్టికి ఫ్యాన్స్ పుట్టుకొచ్చేసారు. ఎవరికైనా క్రేజ్ వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీ అస్సలు వదిలిపెట్టదు. అలాగే ఇప్పుడు కృతి శెట్టికు కూడా టాలీవుడ్ లో ఆఫర్ల వెల్లువ నడుస్తోంది. ఇంకా తొలి సినిమా కూడా విడుదల కాకుండానే కృతి శెట్టి మరో రెండు సినిమాలకు సైన్ చేయడం విశేషం. సుకుమార్ ఉప్పెన చిత్రానికి ఒక నిర్మాత కాగా, సుకుమార్ మరో సినిమాను కూడా కో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తన శిష్యుడు పల్నాటి సూర్య కుమార్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాకు ఇప్పుడు కృతి శెట్టిను తీసుకున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా ఇప్పటికే మీడియాకు ఈ న్యూస్ లీకైంది. ఇది కాకుండా ఇప్పుడు కృతి శెట్టికి మరో సినిమా ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా ఇటీవలే పాగల్ అనే సినిమా లాంచ్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగితే కృతి శెట్టి మరింత బిజీ హీరోయిన్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

APRIL, 2020 b టాలీవుడ్ z 3



FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

   వి

ల‌క్ష‌ణ చిత్రాల‌తో వెరైటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు క‌న్న‌డ హీరో ఉపేంద్ర‌. ఆయ‌న సినిమాలంటేనే వెరైటి. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తుంటారు. ఏ, ఉపేంద్ర ఇటీవ‌ల ఐ ల‌వ్ యూ చిత్రాల‌తో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసిన ఉపేంద్ర ప్ర‌స్తుతం `క‌బ్జా` చిత్రంలో న‌టిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే హీరోగా బిజీగా వున్న‌ ఉపేంద్ర ఆ మ‌ధ్య స్టైలిష్ స్టార్ బన్నీ న‌టించిన `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రంలో విల‌న్‌గా దేవ‌రాజ్ అనే పాత్ర‌లో విల‌క్ష‌ణ‌మైన మేరిజ‌మ్‌తో న‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న

మ‌రోసారి విల‌న్‌గా న‌టించ‌నున్న‌ట్టు తెలిసింది. మ‌హేష్ హీరోగా న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత ఫ్యామిలీతో క‌లిసి యూఎస్‌కి వెకేష‌న్‌కి వెళ్లి వ‌చ్చారు. ఆ త‌రువాత వంశీ పైడిప‌ల్లితో సినిమా చేస్తార‌ని అంతా భావించారు. కానీ స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ ప్రాజెక్ట్‌ని ప‌క్క‌న పెట్టి ప‌ర‌శురామ్‌తో సినిమాకు సిద్ధమ ‌ ‌వుతున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో విల‌న్‌గా ఉపేంద్ర‌ని చిత్ర బృందం సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. అయితే ఉపేంద్ర ఆలోచించి చెబుతాన‌ని అన్నార‌ట.‌

  



ప్ర‌

పంచాన్ని క‌రోనా వైర‌స్ అల్లాడిస్తోంది. దీని కార‌ణంగా మాన‌వాళి ఘోర‌కలి ‌ ని చూస్తోంది. ఎన్న‌డూ లేని నిశ్శబ ‌ ్దం. ఊళ్ల‌న్నీ..వీధుల‌న్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యం ర‌ద్దీగా వుంటే ప‌ట్ట‌నాల‌న్నీ భ‌యంక‌ర‌మైన నిశ్శ‌బ్దాన్ని పాటిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌తీదీ బంద్ చేయాల్సిన ప‌రిస్థితి. లాక్ డౌన్ కార‌ణంగా అన్నీ బంద్ చేయాల్సి వ‌చ్చింది. దీంతో సినిమా షూటింగ్‌లు కూడా ఆపేశారు. అయినా స‌రే ఎక్క‌డా త‌గ్గేది లేద‌ని, అనుకున్న స‌మ‌యానికే త‌మ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని నిర్మాత డీవీవీ దాన‌య్య చెబుతున్నారు. ఆయ‌న నిర్మిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ఎస్‌.

యం

ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వరి ‌ 8న రిలీజ్ కానున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్ర బందం ఈ డేట్‌ని ప్ర‌క‌టించేసింది. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో అన్ని సినిమాల‌ షూటింగ్స్ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. దీని కార‌ణంగా `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్ వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని గ‌త కొన్ని రోజులుగా ప్రచారం జ‌రుగుతోంది. ఇది దాన‌య్య చెవికి చేర‌డంతో ఆయ‌న `ఆర్ ఆర్ ఆర్‌` రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిందని, సినిమాని ఎట్టిప‌రిస్థితుల్లోనూ అనుకున్న డేట్‌నే రిలీజ్ చేస్తామ‌ని, ఈ విష‌యంలో ఎలాంటి అపోహ‌లు పెట్టుకోన‌క్క‌ర్లేద‌ని వెల్ల‌డించ‌డంతో ఫ్యాన్స్ అంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

గ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన చిత్రం `జ‌న‌తా గ్యారేజ్‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా నిలిచింది. స‌మంత‌, నిత్యామీన‌న్ హీరోయిన్‌లుగా న‌టించిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కీల‌క పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుద‌ర‌డంతో ఆడియ‌న్స్ వీరి స‌న్నివేశాల్ని, పాత్ర‌ల్ని ఎంజాయ్ చేశారు. దాంతో కొర‌టాల అనుకున్న మ్యాజిక్ వ‌ర్క‌వుట్ అయ్యింది. తాజాగా మ‌రోసారి వీరిద్ద‌రిని క‌ల‌పాల‌ని, ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయాల‌ని జ‌క్క‌న్న ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. దిగ్రేట్

డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. రామ్‌చ‌ర‌ణ్,‌ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్ర‌మిది. రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ ఆదివాసీ యోధుడు కొమ‌రం భీంగా న‌టిస్తున్నారు. ఇందులో కొమ‌రం భీంకు క‌ర్త‌వ్య‌బోధ చేసిన బాబాయ్ పాత్ర వుంద‌ట.‌ అత‌ని కార‌ణంగానే కొమరం భీం రెబ‌ల్‌గా త‌యార‌య్యార‌ని నిజాం ఆగ‌డాల‌పై స‌మ‌ర శంఖం పూరించార‌ట.‌ ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన రాజ‌మౌళి ఆ పాత్ర కోసం హీరో మోహ‌న్‌లాల్‌ని సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. జ‌క్క‌న్న ఆఫ‌ర్‌ని మోహ‌న్‌లాల్ అంగీక‌రిస్తారా? లేదా అన్న‌ది తెలియాలంటే `ఆర్ఆర్ఆర్‌` టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. APRIL, 2020 b టాలీవుడ్ z 5


6 z టాలీవుడ్ b APRIL, 2020


B RTHDAYS EXCLUS VE

 LittleStar



నటీనటులు: సంజయ్ రావ్, నిత్య శెట్టి, విశ్వంత్, బ్రహ్మాజీ తదితరులు దర్శకత్వం : చందు ముద్దు నిర్మాత : ఆనంద్ ప్రసాద్ సంగీతం : ప్రవీణ్ లక్కరాజు విడుదల తేదీ : మార్చ్ 6, 2020

మీద తనకు అనుమానం ఉందని చెబుతాడు. ఇక ఎస్సై ప్రభును విచారించడం మొదలుపెట్టాక వెంకటలక్ష్మితో తనకు కూడా ప్రేమ కథ ఉందని తెలుసుకుంటాడు. ఆ కథ మొత్తం విన్నాక ఎస్సైకు కిడ్నాప్ కు సంబంధించిన క్లూ దొరుకుతుంది. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మికి ఏమైంది, అసలు ఆమెను కిడ్నాప్ చేసిందెవరు? దేనికోసం చేసారు అన్నది మిగిలిన కథ.

నటీనటులు :

విశ్వంత్ నటుడిగా ఇప్పటికే పలు సినిమాలు చేసాడు. ఈ చిత్రంలో కూడా అతనికి పలు వేరియేషన్స్ చూపించగలిగే పాత్ర వచ్చింది. నటుడిగా మంచి మార్కులే వేయించుకుంటాడు. నిత్యా శెట్టి కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆమె చూడడానికి కూడా బాగుంది. సంజయ్ రావ్ కు ఇది మొదటి సినిమానే అయినా మెప్పించాడు. ఇంకా ఎమోషన్స్ పండించే విషయంలో మెరుగవ్వాల్సి ఉన్నా తొలి సినిమా కాబట్టి డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినట్లే. బ్రహ్మాజీకి ఎస్సైగా కీలక పాత్ర పడింది. అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక పండు పాత్ర విశేషంగా ఆకట్టుకుంటుంది. తనతో పండించిన కామెడీ సినిమాకే హైలైట్. ఇతరులు మాములే.

FilmMaking Kollywood Bollywood రేటింగ్ : 3/5 Interview SpecialStory Hollywood బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఓ పిట్ట కథ. తనకున్న పలుకుబడిని వాడి బ్రహ్మాజీ ఈ చిత్రానికి చేయాల్సినదంతా చేసాడు. సూపర్ స్టార్స్ ను రంగంలోకి దించాడు. మెగాస్టార్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రప్పించాడు. మొత్తానికి ఈ చిత్రంపై బజ్ తీసుకురాగలిగాడు. మరి ట్రైలర్ తో ప్రామిసింగ్ అనిపించుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

వెంకట లక్ష్మి (నిత్య శెట్టి) కిడ్నాప్ అవుతుంది. ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి విశ్వంత్, వెంకట లక్ష్మి తండ్రి వస్తారు. ఎస్సై బ్రహ్మాజీ అసలు ఏం జరిగిందో తెలుసుకునే క్రమంలో విశ్వంత్ – వెంకటలక్ష్మిల ప్రేమకథ వింటాడు. విశ్వంత్ వెళ్తూ వెళ్తూ ప్రభు (సంజయ్ రావ్)

సాంకేతిక వర్గం :

సంగీతం ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ప్రవీణ్ లక్కరాజు అందించిన పాటలు కానీ నేపధ్య సంగీతం కానీ సినిమాను ఉన్నతంగా నిలిపాయి. సంగీతం తర్వాత విశేషంగా ఆకట్కు టు నేది సినిమాటోగ్రఫీ. ఓ పిట్ట కథలో విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ బానే ఉంది. అయితే సినిమా బాగా స్లో గా ఉండటం మెయిన్ కంప్లైంట్. డైలాగ్స్ ఓకే. స్క్రీన్ ప్లే పరంగా మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. చందు ముద్దు దర్శకత్వం పరంగా

మంచి మార్కులే వేయించుకుంటాడు. తనలో విషయముంది.

విశ్లేషణ:

ఓ పిట్ట కథ టైటిల్ కు తగ్గట్లే చిన్నగా మొదలై ట్విస్ట్ లతో కొనసాగుతూ హ్యాపీ ఎండింగ్ కు చేరుకుంటుంది. అయితే ఈ ప్రయాణం స్లో గా రివ్యూ ఎలా ఉందో చూద్దామా.

కథ:

 మూవీ రివ్యూ: పలాస 1978 నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, లక్ష్మణ్ తదితరులు దర్శకుడు: కరుణ కుమార్ నిర్మాత: ధ్యాన్ అట్లూరి మ్యూజిక్: రఘు కుంచె విడుదల తేదీ: మార్చ్ 6, 2020 రేటింగ్: 2.75/5

ట్రైలర్ తోనే ఆసక్తి రేకెత్తించిన సినిమా పలాస 1978. సాధారణంగా ఒక ఊరి కథను బేస్ చేసుకుని మనకు వచ్చిన సినిమాలు తక్కువ. అందులోనూ పలాస 1978లో ఒక రస్టిక్ ఫీల్ కనిపించింది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఆకర్షితులయ్యారు. అల్లు అరవింద్ వంటి నిర్మాత సినిమా విడుదలకు ముందే ఈ చిత్ర దర్శకుడికి ఆఫర్ ఇవ్వడంతో చిత్రంపై బజ్ పెరిగింది. మరి ఇటీవల విడుదలైన ఈ చిత్ర

ముందే చెప్పుకున్నట్లు ఇది పలాస అనే ఊర్లో 1970ల కాలం నాటి కథ. అప్పట్లో అక్కడి పరిస్థితులు, కులం తగాదాలు, ఎక్కువ కులం, తక్కువ కులం మధ్య వ్యత్యాసాలు, అంటరానితనం.. వంటి వాటి మీద బేస్ అయిన సినిమా. క్లుప్తంగా చెప్పాలంటే పలాస అనే ఊర్లో మోహన (రక్షిత్), రంగ అనే ఇద్దరు తక్కువ కులం అన్నదమ్ములకు, షావుకారు, చిన్నషావుకారు (రఘు కుంచె) అనే ఎక్కువ కులం అన్నదమ్ములకు మధ్య తేడా వస్తుంది. ఆ తేడా ఎటువైపు దారి తీసింది. రక్త సంబంధం కంటే డబ్బు, పవర్ అనేవి మనుషులకు ఎందుకు ప్రీతిపాత్రమయ్యాయి వంటివి ఈ చిత్రంలో చూపించారు.

నటీనటులు:

లండన్ బాబులు చిత్రంతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రక్షిత్ ఈ సినిమాతో పూర్తి మేకోవర్ కు వెళ్ళాడు. తన లుక్ ను పూర్తిగా మార్చేయడమే కాదు పెర్ఫార్మన్స్ పరంగా కూడా మెప్పించాడు. ఉన్నంతలో బాగా చేసాడు రక్షిత్. ఎమోషనల్ సీన్లు కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ మెప్పించాడు. తన అన్నగా చేసిన వ్యక్తి కూడా నటనాపరంగా అబ్బురపరిచాడు. ఇక రఘు కుంచె కూడా తొలిసారి అయినా విలనిజాన్ని పండించడంలో సక్సెస్ అయ్యాడు. లక్ష్మణ్, పోలీస్ ఆఫీసర్ గా నటించిన వ్యక్తి కూడా మెప్పిస్తారు. హీరోయిన్ నక్షత్ర కూడా ఉన్నంతలో బాగా చేసింది.

ఉంటుందన్న ఒక్క విషయాన్ని పక్కనపెడితే సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. కామెడీ, రొమాన్స్, సస్పెన్స్ ఇలా అన్ని విషయాల్లో దర్శకుడు బానే హ్యాండిల్ చేసాడు. మొత్తానికి ఓ పిట్ట కథ ఒకసారి చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రం. చూపించారు. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. సినిమా స్లో అయిన భావన కలుగుతుంది. కరుణ కుమార్.. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అంటూ నాలుగు విభాగాలను హ్యాండిల్ చేసాడు. ఇందులో కథ రొటీన్. స్క్రీన్ ప్లే విషయంలో కూడా పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు. ఇక డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైరెక్షన్ కూడా మెప్పిస్తుంది. హీరోయిజం ఎలివేషన్ సీన్లు కూడా ఎమోషనల్ సీన్లు కానీ బాగా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

విశ్లేషణ:

పలాస 1978లో కొత్తగా చెప్పుకునే పాయింట్ ఏం లేదు. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో మనం చూసిన రొటీన్ రివెంజ్ ప్లాట్ ఇందులో కూడా ఉంది. అయితే ఒక రస్టిక్ ఫీల్ తీసుకురావడంలో, అంతేంటిక్ భావన కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ తో సంతృప్తి పడినా సెకండ్ హాఫ్ మరీ నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ నిరాశపరుస్తుంది. అయితే మైనస్ లను పక్కనపెడితే పలాస 1978లో ప్రేక్షకులను అలరించే అంశాలకు ఢోకా లేదు. ఈ వీకెండ్ చూడదగ్గ సినిమా.

సాంకేతిక వర్గం:

రఘు కుంచె అందించిన సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. జానపద పాటలను ఈ చిత్రంలో బాగా ప్లేస్ చేసారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అప్పటి కాలం నాటి సెటప్ ను బాగా

APRIL, 2020 b టాలీవుడ్ z 7


Interview SpecialStory Hollywood

రాబోయే

రోజుల్లో ప్రపంచాన్ని ముఖ్యంగా సినిమా ప్రపంచాన్ని2 రకాలుగా విభజించి చూడవచ్చు. ఒకటి కరోనా వైరస్ రాకముందు; రెండు కరోనా వైరస్ వచ్చిన తర్వాత. సినిమాలకు సంబంధించి మేకింగ్,టేకింగ్,ప్రమోషన్,రిలీజ్ శాటిలైట్ టెలికాస్ట్, డిజిటల్ రిలీజ్ ఇలా అన్ని రకాల కు సంబంధించి ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి. ఒకసారి 20 సంవత్సరాలు వెనక్కు వెళ్లి 2000 - 01 లో సంభవించిన అతిపెద్ద విపత్తు అమెరికా ట్విన్ టవర్స్ పై జరిగిన దాడి. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో భద్రతా పరంగా కట్టుదిట్టం చేశారు. అప్పటినుండి ప్రపంచంలో ఎలాంటి బిగ్ షాట్స్ ని అయినా.. సరే, అభివృద్ధి చెందిన దేశాలు తమ ఎయిర్ పోర్ట్ లలో బాగా తనిఖీ చేసి, అవసరమనుకుంటే అనేక గంటలపాటు విచారించిన తరువాత కానీ అనుమతించే వారు కాదు. ఇక అలాంటి భాదితులలో బాగా వినిపించిన పేరు షారుక్ ఖాన్. తన పేరులో “ఖాన్” ఉండటం వల్ల అమెరికాలో ఎక్కువసార్లు తన స్టార్ డమ్, స్టేటస్ తో సంబంధం లేకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అవమానించేలా ప్రవర్తించారని పలు సార్లు వాపోయాడు షారుఖ్. కానీ ఆయనకున్నపాపులారిటీ తో నిబంధనలు పాటించని కారణాల వల్లే తాము కొన్నిసార్లు ఇబ్బంది పెట్ట వలసి వచ్చిందని ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది కూడా సమాధానం చెప్పారు. ముఖ్యంగా “ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కాదు. అన్న విషయాన్ని హైలెట్ చెయ్యడానికి షారుక్ ఖాన్ “మై నేమ్ ఇస్ ఖాన్” అనే సినిమా చేశాడు.ఆ సినిమాలో “ఖాన్” అనే పేరు ఉన్న ప్రతి వాడు టెర్రరిస్ట్ కాదని అదే విధంగా అమెరికా వారు ముస్లింల పట్ల ముఖ్యంగా ట్విన్ టవర్స్ పై దాడి తర్వాత ప్రవర్తిస్తున్న తీరు ఆ సినిమాలో చూపించారు. ఆ తరువాత షూటింగ్ లకు చాలా కఠినమైన నిబంధనలు విధించారు. ముఖ్యంగా పారిస్ ఐఫిల్ టవర్ లాంటి ప్రదేశాలలో కూడా షూటింగ్ లను నిషేధించారు. అదే సమయంలో దక్షిణ ఆసియా దేశాలకు దర్శక నిర్మాతలు ఎక్కువశాతం అక్కడికి షూటింగ్ లకు వెళ్ళడం మొదలుపెట్టారు. కానీ అమెరికాలో తెలుగు వాళ్లకు ఉన్నటువంటి సంబంధాల వల్ల ఎక్కువశాతం అమెరికాలో షూటింగులు మళ్లీ మొదలయ్యాయి. పంచవ్యాప్తంగా ట్విన్ టవర్స్ సంఘటన ఆధారంగా సినిమాలు రావడం మొదలుపెట్టాయి. సంబంధిత ట్విన్ టవర్స్ విషయాన్నికథాంశంగా తీసుకొని ఏ దేశానికి ఆదేశం, ప్రక్క దేశాన్ని శత్రువు గా చూపిస్తూ సినిమాలు తీశారు. కమల్ హాసన్ “విశ్వరూపం” సినిమా కూడా అలాంటి సబ్జెక్టే. బాలీవుడ్ లో కూడా ఆ తర్వాత ఎన్నో టెర్రరిజం బేస్డ్ సినిమాలకు అప్పట్లో ఈ అమెరికాలో జరిగిన ఈ సంఘటన మెయిన్ బ్యాక్ డ్రాప్ గా ఉండేది. ఇక హాలీవుడ్ ఎప్పటినుంచో కొన్ని సినిమాలు ఉంటాయి. అవి ఎప్పుడూ కొన్ని దేశాలను మాత్రమే విలన్స్ గా చూపిస్తూ సినిమాలు తీస్తూ ఉంటాయి. ఉదాహరణకు జేమ్స్ బాండ్ సినిమా తీసుకుంటే ఎక్కువ శాతం విలన్లు రెండు దేశాలకు సంబంధించిన వాళ్లే ఉంటారు. హీరో మాత్రం ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ యొక్క దేశానికి సంబంధించిన వాడుగా ఉంటాడు. ఇది ఒక రకమైన భావ దారిద్రం. ఇక 2004 తర్వాత సునామీ పాయింట్ గా ప్రపంచ దేశాలలో అనేక శాతం వచ్చాయి. యదావిధిగా అన్ని రకాల దేశాలు తమకున్న కల్పిత పురాణ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక కథలు అల్లి ఆ సినిమాలు తీసారు.

కథాంశంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లుగా అనేక సినిమాలు వచ్చాయి. ప్పటిదాకా వచ్చిన “వైరస్ బ్రేక్ అవుట్” సినిమాలన్నీ జనాలు చూసే ఉంటారు. కాబట్టి ప్రస్తుత కరోనా వైరస్ మీద కూడా అనేక సినిమాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. విషయం ఏమిటంటే వీటిలో ఏ ఒక్క దానిలో కూడా నిజాన్ని చూపించే ప్రయత్నం ఎవరూ చేయరు. నిజాన్ని కాకుండా ఎవరికి వాళ్లు తాము క్రియేట్ చెయ్యాలనుకునే విషయం మరియు తాము శత్రువు గా చూపించాలనుకునే వర్గాన్ని ఉద్దేశించి సినిమాలు తీస్తారు. అలా చేస్తూ తమ యొక్క అశక్తతను,అప్రయోజక త్వాన్ని,అసమర్ధతను కప్పిపుచ్చుకుంటారు. దీనికి ప్రపంచ దేశాలు ఎవరు అతీతం కాదని మళ్ళీ మరొకసారి స్పష్టం చేస్తున్నాను. ఇప్పటికే కరోనా వైరస్ లాంటి సబ్జెక్ట్ లపై కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక కథల విషయం నుంచి సినిమాల విషయానికొస్తే ఇకపై కనీసం రెండు సంవత్సరాల పాటు జాతీయ వ్యవహారాల సక్రమంగా ఉండకపోవచ్చు. అవసరం ఉన్నా.. లేకపోయినా ఫారెన్ షూటింగులు తగ్గే అవకాశం ఉంది.ఫారెన్ షెడ్యూల్స్

ఇ సునామీని కేవలం రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందబోయే ఆసియా దేశాలను తొక్కడానికి కొంతమంది ప్రకృతిలో కృత్రిమంగా ఇలాంటి ఉపద్రవాలు సృష్టించారనే ఐడియా తో అనేక సినిమాలు తీశారు. కమలహాసన్ దశావతారం నుంచి మొదలుపెట్టి ఇటీవల అజిత్ కుమార్ హీరోగా వచ్చిన వివేకం సినిమాలు ఈ కోవకు చెందుతాయి. ఇక చైనా మలేషియా హాంకాంగ్ థాయిలాండ్ జపాన్ సినిమాల్లో కూడా ఆ టైం లో ఎక్కువ శాతం సునామి ఉదంతాన్ని ఆధారం చేసుకుని వచ్చాయి. నామీ తర్వాత భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదం “ఆర్థికమాంద్యం”. 2009 -10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఆర్ధిక మాంద్యం వల్ల అతలాకుతలమై పోయాయి. ఇక ఈ ఆర్ధిక మాంద్యం అనేది కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు రాబోయే రోజుల్లో తమ యొక్క ఉత్పత్తులకు డిమాండ్ కనిపించకపోవడానికి

సు

అన్ని రకాల లోకేషన్స్ కు అనుమతులు కూడా దొరకకపోవచ్చు. ద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాలు నేరుగా ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్స్ లోకి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న సినిమాలను ప్రమోట్ చేసుకోవడం, థియేటర్లు సంపాదించటం, థియేటర్లకు జనాన్నిరప్పించడం కూడా ఒక పెద్ద సవాల్. పెద్ద సినిమాలకు అది ఎలాగో క్రేజ్ ఉంటుంది కాబట్టి... థియేటర్లు ఎప్పటిలాగే నిండుతాయి. ఇక తాము దైవం కన్నా ఎక్కువగా ప్రేమించే సినిమా తారలు కూడా మామూలు మనుషులేనని మనకంటే వాళ్ళు ఎక్కువగా భయపడుతూ ఉంటారు..! అన్న విషయం అర్థమైతే కనీసం ఫ్యాన్స్ మధ్యలో అనవసరమైన గొడవలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా వేల మందితో నిర్వహించే రిలీజ్ ఈవెంట్లు కొంత కాలం పాటు ఆగి వారి రూపు రేఖలు మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ లాక్ డౌన్ కనక పొడిగించే అవకాశం ఉంటే.. దాదాపు ఇన్ని రోజులు సినిమాలు ఇంట్లోనే చూడటానికి అలవాటు పడ్డ జనాలు ఎంతో కష్టం మీద తప్ప ఇంటి నుంచి బయటకు రారు. కాబట్టి ఏ సినిమాకు అయినా రిపీట్ ఆడియన్స్

పె





ప్ర

8 z టాలీవుడ్ b APRIL, 2020

చేసినటువంటి కృత్రిమ చర్య అనే వాదనతో కూడిన సినిమాలు కూడా అనేకం వచ్చాయి. అడుగు ముందుకేసి ప్రపంచాన్ని ఎప్పటినుండో రహస్యంగా పరిపాలిస్తున్న ఒక పది కంపెనీలు గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ కూడా సినిమాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత మళ్లీ ఆరు సంవత్సరాలకు 2016 లో నోట్ల రద్దు జరిగింది. నోట్ల రద్దు మీద కూడా పరోక్షంగా ఉద్దేశిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. 2004 నుంచి 2014 వరకు భారత దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన తీవ్రవాద దాడులు

ఉండవు కాబట్టి డబ్బులు కూడా ఎంతో కొంత పారదర్శకంగా తెల్లటి లావాదేవీలు జరిగే సూచనలున్నాయి. ఇక సినిమా పూర్తయ్యాక విదేశాలకు ఎగిరిపోయే మన తారలు కూడా కొంతకాలం విహారయాత్రలు తగ్గించుకునే అవకాశం ఉంది. కొంతకాలం పాటు వందల వేల జూనియర్ ఆర్టిస్టులతో తీసే సీన్లు కూడా ఉండకపోవచ్చు. సినిమా షూటింగ్ జరిగే సమయంలో సెట్ లో సైతం గుంపులుగా జనాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో దొరికినంత తేలికగా

ఉండకుండా కొంచెం తక్కువ ఉండి కలెక్షన్స్ భారీగా ప్రభావితం అయ్యే అవకాశం కూడా ఉంది. త్తానికి కడుపు నిండి, కుశలంగా ఉన్నోడు మాత్రమే కళలను ఆస్వాదించగలడు. ఒక్కపూట అన్నం కోసం యుద్ధం చేసే ఈ పరిస్థితుల్లో జనాలు వినోదానికి కొంతకాలం దూరం అవుతారు.! అనేది ఒక చేదు నిజం.

మొ


FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood



      ఎన్నో ఏళ్లుగా అభిమానులను తన రాజకీయ

అరంగేట్రంపై ఊరిస్తూ సస్పెన్స్ లో ఉంచిన రజనీ సార్ ఎట్టకేలకు తను భవిష్యత్తులో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇంతకాలం కళారంగం ద్వారా ఎంతో మందికి తాను సేవలు అందించానని.. భవిష్యత్తులో పూర్తిస్థాయి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టి మరింతగా ప్రజలకు సేవ చేసి తనను ఇంతవాడిని చేసిన ప్రజల రుణం తీసుకుంటానని రజినీకాంత్ ప్రకటించారు. ముఖ్యంగా తమిళనాడులో ఇద్దరు దివంగత ముఖ్యమంత్రులు జయలలిత మరియు కరుణానిధి గార్ల మరణం తర్వాత రాజకీయ అస్థిరత పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిరువురి తర్వాత ఆ స్థాయి ప్రజాదరణ మరియు సమర్ధత పరిపాలన, దక్షత కల నాయకుల కోసం

తమిళులు ఎదురుచూస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడక్కడ ఒక రకమైన అనిశ్చితి మరియు వెలితి ఉన్నాయి. ఇదే సమయంలో రజనీకాంత్ సహచర నటుడు మరియు మిత్రుడైన కమలహాసన్ ఇప్పటికే “మక్కల్ నీది మయ్యం” అనే రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మరోవైపు త్వరగా తన ఒప్పుకున్న సినిమాలను కూడా పూర్తి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీ మరియు కమల్ హాసన్ రాజకీయరంగంలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారు.? అన్నదానిపై యావద్భారత దేశంలో భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే ఒకానొక సమయంలో కూడా ఇద్దరు మిత్రులు అయినటువంటి ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి సినిమా రంగంలో సక్సెస్ అయిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో కూడా తమ మార్క్ చూపించారు. ఆ తర్వాత ఎం జి రామచంద్రన్ మరణము అనేక ఉత్కంఠభరితమైన పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ ఆయన ప్రధాన అనుచరురాలు జయలలిత గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. మొదట్లో జయలలిత నాయకత్వాన్ని బహిరంగంగానే ప్రశ్నించిన వారందరూ ఆ తర్వాత ఆమెకు పాదాభివందనం చేసే స్థాయికి ఆమె ఎదిగారు. మరోవైపు కరుణానిధి కూడా ఒక్క రాజకీయ రంగంలోనే కాకుండా సినిమా మరియు మీడియా రంగంలో అనేక సంస్థలు స్థాపించి తనదైన భావజాలాన్ని విస్తరించారు. కరుణానిధికి ఆయన జీవించి వున్న రోజుల్లో ఎదురైన అతి పెద్ద సమస్య ఆయన కుటుంబ కలహాలు మరియు అవినీతి ఆరోపణలు. అదేవిధంగా జయలలిత గారి మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి తమిళనాడు కు నాయకత్వం వహించే ముఖ్యమంత్రి సమర్థతతో పాటు నిజాయితీ పై కూడా తమిళ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా మరొక నటుడు ప్రకాష్ రాజ్ కూడా కొంత మంది స్వతంత్ర

అభ్యర్థులను కూడగట్టుకొని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఇప్పటికే దేశ రాజకీయ పరిస్థితులపై ప్రకాష్ చాలా క్రియాశీలకంగా తనదైన వాణి వినిపిస్తున్నారు. నాయకత్వం ఎవరిదైనా.... దక్షిణ భారతదేశంలో ఎక్కువగా రాజకీయము ప్రాంతీయతత్వం మరియు భాష, స్థానిక సంస్కృతి మరియు వ్యక్తి పూజ ఇలాంటి వాటిపై నడుస్తూ ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ దేశం యావత్తు కొంత విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పటికీ మనుషుల ఆలోచనా విధానం మాత్రం మారడం లేదు. అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పన ఎలా ఉన్నప్పటికీ ప్రజల మాత్రం తాత్కాలికమైన సంక్షేమ పథకాల పైనే ఆధారపడి నాయకులను సమర్ధిస్తూ వస్తున్నారు. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం బరి లో ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు రజినీకాంత్ మరియు కమలహాసన్ వయసు రీత్యా కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై తను రాజకీయ అరంగేట్రం సమావేశం నిర్వహించిన రోజే రజినీకాంత్ స్పష్టత ఇచ్చారు. రాజకీయ పార్టీలో రెండు పదవులు ఉంటాయని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి కాగా మరొకరు పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటుందనీ, తాను పెట్టబోయే పార్టీ లో దాదాపు 60 శాతం వరకు యువతకే ప్రాధాన్యం ఇస్తానని.. నాయకత్వాన్ని కూడా వారే నిర్వహించేలా తను కేవలం క్రియాశీలక మద్దతు మాత్రమే ఇస్తానని రజినీకాంత్ చెప్పారు. ఇక పార్టీ పేరు, గుర్తు, రిజిస్ట్రేషన్, ఎజెండా ఇతర ముఖ్యాంశాలు.. భావజాలం ఇలాంటి వాటిపై ఇప్పటివరకు కూడా రజనీకాంత్ నుంచి ఎటువంటి ప్రకటన మరియు స్పష్టత రాలేదు. రోజురోజుకీ ఆయన మీద పెరుగుతున్న ఒత్తిడి మేరకు ఎప్పటిలాగే త్వరలోనే తాను ప్రజాజీవితంలోకి వస్తానని ప్రకటించారని....; కాకపోతే ఈసారి ఇంకొంచెం ప్రజలకు నమ్మకం కలిగేలా బలంగా చెప్పారని...; ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని; తాను

చేయదలచుకున్న సేవా కార్యక్రమాలను ఇప్పటికే భారీ ఎత్తున రాజకీయాలతో సంబంధం లేకుండా రజినీకాంత్ నిర్వహిస్తున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు. తమిళనాడు లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే జాతీయ పార్టీలు అక్కడ చక్రం తిప్పాలని భావించి.. కుదిరితే నేరుగా లేదంటే అక్కడ బాగా చరిష్మా ఉన్న నాయకులను తమ యొక్క పార్టీ అండతో నడిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కమలహాసన్ మాటలు మరియు ఆయన భావజాలం బట్టి చూస్తే ఆయన భారతీయ జనతా పార్టీకి పూర్తి వ్యతిరేకమని తెలుస్తోంది. రజినీకాంత్ భావజాలం కొంత వరకు భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉండటం మనం గమనించవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ వీరు నేరుగా రాజకీయ క్షేత్రంలో తల పడవలసి వస్తే రెండు ప్రాంతీయ పార్టీలుగా పోరాటం చేస్తారా..? లేక జాతీయస్థాయి పార్టీలతో చేయి కలిపి రాజకీయంగా తలపడతారా.? అన్న ప్రశ్న కూడా ఉంది. ఏది ఏమైనా ఒక మాట మాత్రం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి... అదేంటంటే... తమిళనాడు ప్రజలు వాళ్ళ యొక్క రాజకీయంలో జాతీయ పార్టీల జోక్యాన్ని ఎక్కువగా సహించరు. అదేవిధంగా ఒకవేళ జాతీయ పార్టీలతో స్నేహం చేసిన పక్షంలో తమకు ఎక్కువ లాభం ఉంటేనే వారు అడుగు ముందుకు వేస్తారు. ఆ విషయంలో లౌక్యం కన్నా విజ్ఞత వారికి బాగా ఎక్కువ. అదే పరిస్థితుల్లో వారికి తాము కోరుకున్న పని దక్కించుకోవడం దానికి ఎంతవరకైనా పట్టు పట్టి కూర్చోవడం కూడా బాగా తెలుసు. రజనీకాంత్ కమలహాసన్ రాజకీయంగా ప్రత్యర్థులుగా మారుతారా.? లేక ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా జాతీయ పార్టీలతో చేయి కలిపి ఇతర ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదుగుతారా.? అనే ప్రశ్నకు కాలమే స్పష్టమైన సమాధానం చెప్తుంది.

తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ముఖ్యంగా ఆమె చేసిన జెస్సీ అనే క్యారెక్టర్ ఇక్కడి కుర్రాళ్ళ కు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా సింగర్ చిన్మయి ఆమెకు డబ్బింగ్ చెప్పిన విధానం సమంత అభినయం కలిసి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఆమె నటించిన “దూకుడు” సినిమా కూడా

ఇండస్ట్రీ హిట్ సాధించింది. 2013 సంవత్సరంలో న్యాచురల్ స్టార్ నాని మరియు గ్రేట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ లో వచ్చిన “ఈగ” సినిమాలో కూడా సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత నానితో పాటు ఆమె చేసిన మరొక సినిమా “ఎటో వెళ్లిపోయింది మనసు” ద్వారా ఆమెకు అవార్డు లభించింది. కానీ ఆ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు. 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన “అత్తారింటికి దారేది” సినిమా ఘన విజయం సాధించింది. ఆ సినిమాలో సమంత క్యారెక్టర్ కి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. అక్కినేని కుటుంబం వారందరూ కలిసి నటించిన “మనం” సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది సమంత. ఆ సినిమాలో అటు నాగచైతన్య కు భార్యగా మరియు నాగార్జున కు తల్లిగా సమంత నటన మనసుకు హత్తుకుంటుంది. 2015 సంవత్సరంలో సూపర్ స్టార్ విజయ్ సరసన ఆమె నటించిన కత్తి సినిమా కూడా ఘనవిజయం సాధించింది. 2016లో మళ్లీ ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన “సన్నాఫ్ సత్యమూర్తి” అనే సినిమాలో నటించింది. డయాబెటిస్ ప్రాబ్లం ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ ని చేయడం సమంత గట్స్ కి నిదర్శనం. ఆ తర్వాత మళ్లీ ఆమె నితిన్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో నటించిన “అ ఆ” సినిమా, మహేష్ బాబుతో చేసిన మరొక సినిమా “బ్రహ్మోత్సవం”, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ గారి కాంబినేషన్ లో వచ్చిన “జనతాగ్యారేజ్” సినిమాలు కూడా సమంతకు బాగా హైప్ తీసుకువచ్చాయి. తర్వాత తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో ఆమె నటించిన సైన్స్ ఫిక్షన్ సినిమా “24”, విజయ్ కాంబినేషన్ లో

వచ్చిన సినిమాలు “తేరి”, “మేర్సేల్”, అన్ని ఘన విజయం సాధించడంతో తమిళంలో కూడా ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2018 లో సంవత్సరంలో మహానటి సినిమా లో కూడా ఒక విలక్షణమైన పాత్ర చేసింది. సావిత్రి గారి పాత్ర పోషించిన కీర్తి సురేష్ నటనకు ఎంత ప్రశంసలు దక్కాయో... సమంత పోషించిన పాత్రకు కూడా అదే స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత సమంత కెరీర్ లో చెప్పుకోదగ్గ మరో సినిమా “రంగస్థలం”. గ్రామీణ యువతీ రామలక్ష్మి గా సమంత నటన ఎంతో సహజంగా ఉంటుంది ఈ సినిమాలో. ఈ మధ్య కాలంలో సమంత నటించిన అద్భుతమైన సినిమా “ఓ బేబీ”. ఆ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి గారితో పోటాపోటీగా నటించి మెప్పించింది సమంత. తెరవెనక మనకు కనిపించేది లక్ష్మీ గారు అయినప్పటికీ మీద ఆమె ఉన్నట్లుగా నటించే పెంచడం అనేది అంత ముఖ్యమైన విషయం కాదు. ఇక తమిళ సినిమా “సూపర్ డీలక్స్” లో కూడా అద్భుతమైన పాత్ర చేసింది సమంత. “మజిలీ” సినిమాలో తన నిజ జీవిత భాగస్వామి అయినా నాగచైతన్యతో మళ్లీ నటించింది సమంత. డిప్రెషన్ తో బాధపడే భర్తను ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండే సగటు ఇల్లాలిగా సమంత పాత్ర ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన తమిళ్ 96 రిమేక్ సినిమా అయిన “జాను” లో కూడా తనదైన అద్భుతమైన నటనతో మనల్ని మెప్పించింది సమంత. సినిమాల పరంగానే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు సమంత. “ప్రత్యూష” ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఆమె ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమంత గారి కెరియర్ ఇదే విధంగా అద్భుతంగా కొనసాగాలని ఆమె మరిన్ని మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం. APRIL, 2020 b టాలీవుడ్ z 9

 

సమంత

అక్కినేని గతంలో సమంత రూత్ ప్రభు చెన్నైలో జన్మించారు. స్టెల్లామేరీ కాలేజీలో కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన సమంత తన కెరియర్ ప్రారంభంలో మోడలింగ్ చేసేవారు. 2010లో గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన “ఏ మాయ చేసావే” సినిమాతో సమంత


Interview SpecialStory Hollywood

కరోనా వైరస్ ప్రపంచాన్ని పెడుతున్న తిప్పలు

చూస్తుంటే ఇది ప్రపంచ యుద్ధమా .? లేక కంటికి కనిపించని శత్రువు ప్రపంచంతో చేస్తున్న యుద్ధమా.? అర్ధం కాని పరిస్థితి ఉంది. ఇక రియల్ గా ఏది జరుగుతున్నా కూడా దాన్ని రీల్ లో చూపించి మనకు ఎంటర్టైన్మెంట్ అందించే సినీ ప్రపంచం ఇప్పటివరకూ మెడికల్ మాఫియా / వైరస్ అవుట్ బ్రేక్ మీద తీసిన సినిమాలను ఒకసారి చూసేద్దాం. వీటిలో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు ఉన్నా కానీ మనదేశంలో కూడా ఇప్పటివరకూ మనకు తెలియని అలాంటి వైరస్ అవుట్ బ్రేక్ సినిమాలు ఉన్నాయి. మొత్తానికి ఈ కరోనా వైరస్ తరువాత నవరసాల సరసన ఇంకొక రసం అదే “వైరసం” వచ్చి చేరినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే కరోనా వైరస్ మనల్ని పెడుతున్న బాధ అలాంటిది. దు మన ఇండియాలో వచ్చిన సినిమాలలో ప్రస్తుత పరిస్థితులు బాగా ఫోకస్ అయ్యేలా చూపించిన సినిమా “వైరస్.” పేరుకి మలయాళం బాషలో ఉన్నా... ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా. చాలా సహజంగా, ఎలాంటి హీరోయిక్ ఎలివేషన్ లేకుండా.... సమాజంలో ఇలాంటి వైరస్ లపై ప్రత్యక్షంగా పోరాడే వ్యక్తులను ఈ సినిమాలో చూపించారు. 2 ఏళ్ళ క్రితం కేరళలో వచ్చిన నిఫా వైరస్ ను అక్కడి ప్రభుత్వం వ్యాపించకుండా తీసుకున్న చర్యలను ఈ సినిమాలో చూపించారు.



ఎ.ఆర్. మురుగదాస్ గారి డైరెక్షన్ లో సూర్య హీరోగా వచ్చిన “ఏడామ్ అరివుమ్” (తెలుగులో 7th సెన్స్). కరోనా వైరస్ గురించి యావత్ ప్రపంచాన్ని తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేసారని ప్రపంచదేశాలు చైనా ను తప్పు పడుతున్న నేపధ్యంలో ఈ సినిమాను రిపీట్ గా అందరు చూస్తున్నారు. ఆ సినిమాలో చైనా దేశం “హంటా” వైరస్ ను క్రియేట్ చేసి ఇండియా మీదకి పంపిస్తుంది.

ముం

జీవా & నయనతార కాంబినేషన్ లో వచ్చిన “ఈ”, డైరెక్టర్ శంకర్ సర్ తీసిన “ఐ”, కమల్ హాసన్ గారు చేసిన “దశావతారం” ఇలా ఎంతైనా తమిళ్ లో చాలా సినిమాలు వచ్చాయి.

ఆ తరువాత తమిళంలో జయం రవి హీరోగా వచ్చిన “మిరుథన్” సినిమా. తెలుగులో ఇదే సినిమాను “యమపాశం” గా డబ్ చేసారు. ఒక కెమికల్ ఫ్యాక్టరీ నుండి వచ్చిన విష ప్రభావంతో ఒక కుక్క ఇన్ఫెక్ట్ అయ్యి... ఆ కుక్క కరిచిన మనుషులు అందరూ.. జాంబి లుగా మారిపోతారు. హీరో ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసాడనేది మిగిలిన కథ.

కొన్ని సినిమాలను బాగా చూస్తున్నారు. ఇక వాటిలో మొదటి స్థానంలో ఉన్న సినిమా “కంటేజియన్”. ఈ సినిమాలో, ఒక అమ్మాయి అకస్మాత్తుగా ఓ ప్రమాదకర వైరస్ భారిన పడి చనిపోతుంది. చైనా పర్యటనలో ఉన్నప్పుడు ఆమెకు ఆ వైరస్ సోకుతుంది. తర్వాత ఆ వైరస్ ప్రపంచవ్యాప్తంగావ్యాపిస్తుంది. కరోనావైరస్ వ్యాప్తి కూడా చైనాలోనే మొదలైంది. ఈ సినిమాలో వైరస్ పేరు ఎంఈవీ-1. గబ్బిలం ద్వారా వ్యాప్తి చెందే ఆ వైరస్ మొదట పందికి సోకుతుంది. ఆ పంది మాంసాన్ని తాకిన ఓ హాంగ్‌కాంగ్ చెఫ్‌ హీరోయిన్ కు షేక్‌హ్యాండ్ ఇస్తారు. అలా ఆ వైరస్ ఆమెకు కు సంక్రమిస్తుంది. ఆమె, తన కొడుకు కూడా చనిపోతారు. ఆమెకు భర్తగా నటించిన వ్యక్తి మాత్రం రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండటంతో ఆయన ప్రాణాలతో బయటపడతారు. కంటేజియన్ సినిమాలో చెప్పినట్లుగానే కోవిడ్19 వైరస్ చైనా నగరమైన వూహాన్‌లో మొదట జంతువుల నుంచి మనుషులకు సంక్రమించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కంటేజియన్ సినిమాలో పందిని వైరస్ కు పారాసైట్ గా చూపించారు. వూహాన్ లో జంతువుల మాంసం అమ్మే మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని చైనా అధికారులు గుర్తించారు.

2017 లో వచ్చిన ఇట్స్ కమ్స్ ఎట్ నైట్ సినిమాలో గుర్తు తెలీని వైరస్ వల్ల మనుషులు అందరూ చనిపోతారు.హీరో తన ఫ్యామిలీని తీసుకొని అడవుల్లోకి వెళ్లిపోతాడు. ముగింపు ఎలా ఉంటుందో ప్రేక్షకులకే వదిలేసేలా ఒపెన్ ఎండింగ్ ఇచ్చారు ఈ సినిమాలో. 2006లో వచ్చిన “చిల్డ్రన్ ఆఫ్ మెన్” సినిమాలో అయితే 2027లో ఉన్నట్లుండి భూమి మీద పిల్లలు పుట్టటం ఆగిపోతుంది. అలా జరగడానికి గల కారణాలు, పరిష్కారం భవిష్యత్ లో జరిగే వాటిగురించి అప్పుడే డిస్కస్ చెయ్యడం జరిగింది.

ఇక హిందీలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన “క్రిష్ 3” సినిమాలో కూడా విలన్ “కాల్” ఒక వైరస్ ను ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేస్తాడు. ఇక బాలీవుడ్ లో సచిన్ జోషి హీరోగా చేసిన “అజాన్”, సైఫ్ అలీ ఖాన్ హీరోగా చేఇన “గో,గోవా,గాన్”, అజయ దేవ్ గణ్ సినిమా అయిన “ఖయామత్” ఇలా మనకు తెలియని సినిమాలు చాలా ఉన్నాయి.

ఇక హాలీవుడ్ లో వచ్చిన వైరస్ అవుట్ బ్రేక్ సినిమాలలో కొన్ని సినిమాలను I.M.D.B వారు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా సినిమా ప్రేక్షకులు 10 z టాలీవుడ్ b APRIL, 2020

      

1995 లో వచ్చిన “ఔట్ బ్రేక్” సినిమాలో ఒక వ్యక్తికి అనుకోకుండా ఒక పురుగు కుట్టి వైరస్ అతని ద్వారా అడవి నుంచి పట్టణానికి వ్యాపిస్తుంది. 2008 లో వచ్చిన “బ్లైండ్ నెస్” అనే సినిమాలో అయితే ఉన్నట్టుండి జపాన్ లో ఒక వ్యక్తికి కళ్లు కనిపించవు. డాక్టర్ దగ్గరకు వెళ్తే, ట్రీట్మెంట్ చేసే ఆ డాక్టర్ కి కూడా కళ్లు పోతాయి. ఇలా ఒకరి నుంచి మరొకరికి వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అసలు ఏం జరిగింది.? అనేది సినిమాలో చూడాలి. 2003లో వచ్చిన “28 డేస్ లేటర్”, పేరుతో మళ్ళీ 2007లో సీక్వెల్ తరహాలో “28 వీక్స్ లేటర్” సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో “రేజ్” అనే వైరస్ వళ్ళ కలిగే నష్టం చూపించారు.

2013 లోవచ్చిన “ప్లూ” అనే కొరియన్ సినిమాలో హాంగ్ కాంగ్ లో అనుషుల అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది.అనుకోకుండా వారిలో ఒకరికి వైరస్ సోకుతుంది. ఆ కంటైనర్ లో మనుషులు చనిపోయి వారి ద్వారా మిగిలిన వాళ్ళందరికీ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఇక ఇదే ఏడాది వచ్చిన మరో సినిమా “వరల్డ్ వార్ Z” లో జాంబీ వైరస్ తో ప్రజలంతా రాక్షసులుగా మారిపోతారు. ఇతరులపై దాడి చేసి తమకొచ్చిన వైరస్ ను అంటిస్తారు. తర్వాతేం జరుగుతుంది.? అనేది సినిమా కథ. ఇంకా అనేకరకమైన వైరస్ బ్రేక్ అవుట్, డెవిల్, జాంబీ బేస్డ్ సినిమాలు ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలలో స్క్రీన్ ప్లే, టేకింగ్, కొన్ని సీన్లు సైతం చాలా డార్క్ & బోల్డ్ గా ఉంటాయి.


NEWS HAPPENINGS

2016

లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కు అనుబంధంగా సితార ఎంటర్టైన్మెంట్స్ ను స్థాపించాడు నిర్మాత ఎస్ రాధాకృష్ణ. సితార ఎంటర్టైన్మెంట్స్ బాధ్యతను సూర్యదేవర నాగ వంశీ టేకోవర్ చేసుకున్నాడు. మొదటి సినిమాగా బాబు బంగారం నిర్మించాడు. అది ప్లాపైంది. అయితే నాగచైతన్యతో చేసిన ప్రేమమ్ మాత్రం హిట్టైంది. 2018లో మళ్ళీ నాగ చైతన్యతోనే చేసిన శైలజారెడ్డి అల్లుడు ప్లాప్ సినిమాగా మిగిలింది. మళ్ళీ గ్యాప్ తీసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ 2019లో జెర్సీ సినిమాను నిర్మించగా అది వర్కౌట్ అయింది. కమర్షియల్ గా అనుకున్నంత రేంజ్ కు వెళ్లకపోయినా ఒక మంచి సినిమాను నిర్మించిన గౌరవం దక్కింది. అదే ఏడాది రణరంగం రూపంలో మరో ప్లాప్ వచ్చింది. అయితే ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్ దూకుడు పెరిగింది. వరస సినిమాలను సెట్ చేస్తున్నాడు నిర్మాత వంశీ. ఇప్పటికే నితిన్ తో

LIFE style

HOT SPICY CHIT CHAT PA

RAZZI

భీష్మ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ నితిన్ తోనే రంగ్ దే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగ రాయ్ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి మొదలయ్యే అవకాశముంది. ఇక నాగ శౌర్య హీరోగా కొత్త దర్శకురాలు లక్ష్మి సౌజన్య తెరకెక్కిస్తోన్న సినిమాకి వంశీనే నిర్మాత. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. మరో రెండు నెలలు ఆగితే వాటిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇప్పుడు ఈ చిత్రాలు కాకుండా మలయాళ సినిమా రీమేక్ ను కూడా కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌ చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం. నడుస్తున్నాయి పైన చెప్పుకున్న సినిమాలు అన్నీ ఇదే ఏడాది విడుదల కానుండడం విశేషం.

BEAUTY t ps

 BEHIND THE WOODS LOCAT ON

fash on

2

TICKET TOLLYWOOD sex psychology

top 

 N GHT Life

గత

రెండు రోజులుగా బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ గురించి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. కరోనా విషయంలో ఆమె అజాగ్రత్త, బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్ల ఎంత నష్టం జరగనుందోనని అందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అసలు విషయంలోకి వెళితే విదేశాల నుండి వచ్చిన కనికా విమానాశ్రయంలో స్క్రీనింగ్ ను తప్పించుకుని ఇంటికి చేరుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. దీన్ని కనికా కపూర్ ఖండించింది. అలా ఎవరైనా చేయగలరా, తనకు మాత్రం బాధ్యత లేదా అంటూ చెప్పుకొచ్చింది. అయితే చివరికి ఆమెకు స్క్రీనింగ్ జరగలేదనే తేలింది. ఇక ఇంటికి వచ్చాక తాను ఎవరినీ పెద్ద కలవలేదని, తనను తాను నిర్బంధించుకునే ఉన్నానని, కేవలం ఒక్క పార్టీకి మాత్రమే హాజరయ్యానని, దానికి కూడా గ్లోవ్స్ వేసుకుని వెళ్లానని చెప్పుకొచ్చింది. అయితే అది కూడా అబద్దమనే తేలింది. ఆమె ఒకటికి మూడు పార్టీలకు వెళ్లినట్లు స్వయంగా తన నాన్నే చెప్పుకొచ్చారు. 13న ఒక పార్టీకి వెళ్లిన కనికా

trade GUIDE My CHOICE QUIZ

15న మరో రెండు పార్టీలకు వెళ్లినట్లు తేలింది. అలాగే ఆమె దాదాపు 400 మందిని కలిసినట్లు సమాచారం. అది కూడా కొంత మందితో క్లోజ్ గా ఫోటోలు కూడా దిగింది. ఆ ఫోటోలు ఇప్పుడు బయటపడగా ఆమె చేతికి గ్లోవ్స్, ముఖానికి మాస్క్ వంటివేమీ లేవు. అంటే ఒక కరోనా పాజిటివ్ పేషెంట్ అందరితో చాలా మాములుగా తిరిగేసిందన్నమాట. ఇందులో ఎంపీలు, మినిస్టర్లు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి, అది బాలేదు ఇది బాలేదు అంటూ హాస్పిటల్ లో కూడా గొడవపడగా, ఆ హాస్పిటల్ హెడ్ ఆమె స్టేటస్ గురించి వివరించాడు. తనకు ట్రీట్మెంట్ జరుగుతోందని అయితే ఆమె సెలబ్రిటీలా కాకుండా ఒక పేషెంట్ గా తమతో సహకరించాలని తెలిపారు. ఆమెకు అన్నీ మంచి సదుపాయాలు కల్పించామని వివరించారు. ఇలాంటి కష్ట సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి కనికా కపూర్ ప్రవర్తిస్తున్న తీరు అందరికీ కోపం తెప్పిస్తోంది.

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

APRIL, 2020 b టాలీవుడ్ z 11


LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

12 z టాలీవుడ్ b APRIL, 2020


APRIL, 2020 b టాలీవుడ్ z 13


ng od Bollywood w tory od





బాలీవుడ్

చిత్రసీమలో నవలకు కథలకూ తనదంటూ ఒక ప్రత్యేక శైలి ని క్రియేట్ చేసుకున్న రచయిత చేతన్ భగత్. చేతన్ భగత్ మొదట హాంకాంగ్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా పనిచేసేవారు. అలా ఆయన తన ఉద్యోగం చేసుకుంటూ రాసిన “ఫైవ్ పాయింట్ సమ్ వన్” అనే నవల పెద్ద విజయం సాధించడంతో

ఆయన పూర్తి జీవితాన్ని రచనకు కేటాయించి ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ నవలను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మరియు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కాంబినేషన్ లో “త్రీ ఇడియట్స్” అనే పేరుతో సినిమాగా రూపొంది ఘనవిజయం సాధించింది. చేతన్ భగత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆ తర్వాత ఆయన రాసిన మరో నవల “వన్ నైట్ కాల్ సెంటర్”. ఆ నవలలో ముఖ్యంగా భారతదేశంలో అప్పటి కాల్ సెంటర్ ఉద్యోగుల జీవితాలలో,ఉద్యోగాలలో వారు ఎదుర్కొనే సవాళ్ల తోపాటు.. “మనకు నిజంగా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా మనమే పరిష్కరించుకోవాలి.” అనే సందేశం కూడా ఉంది. ఆ సినిమాను కూడా సినిమాగా హిందీ లో తీశారు. ఆ సినిమాలో చేతన్ నిజజీవిత పాత్రను గెస్ట్ క్యారెక్టర్ గా సల్మాన్ ఖాన్ చేశారు. 2008లో చేతన్ భగత్ తన మూడో నవల “ద త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్” రాశారు. గుజరాత్ రాష్ట్ర బ్యాక్ డ్రాప్ లో భూకంపం వల్ల నష్టపోయిన ముగ్గురు స్నేహితులు.. ఆ తర్వాత వారి జీవితంలో ఎదురైన అనేక సంఘటనల వల్ల,స్వార్థ రాజకీయాల వల్ల ఎలా ప్రభావితం అయ్యారు.? అనేది ఆ నవలలో ప్రస్తావించబడింది. ఆ సినిమాను కూడా హిందీలో “కై పో చే” అనే పేరుతో తీశారు. ఆ సినిమాకు రచనా పరంగా చేతన్ భగత్ కు అవార్డు కూడా లభించింది. తర్వాత చేతన్ భగత్ రాసిన మరో నవల “రెవల్యూషన్ -2020”. ముఖ్యంగా ఈ నవల వారణాసి బ్యాక్ డ్రాప్ లో గోపాల్, ఆరతి అనే ముఖ్య పాత్రల మధ్య జరుగుతుంది. తను నిజంగా ప్రేమించిన

అమ్మాయి సుఖంగా ఉండాలని.. అమ్మాయి ప్రేమించిన అబ్బాయికి ఆ అమ్మాయి తిరిగి దక్కే విధంగా త్యాగం చేసే హీరో గోపాల్ పాత్ర ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యింది. చేతన్ మరో నవల “2 స్టేట్స్”. ఇది ఆయన నిజ జీవిత కథ. నిజ జీవితంలో కూడా ఆయన దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెందిన అనూష ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన పెళ్లి సందర్భంగా తన జీవితంలో ఎదురైన సంఘటనలకు కొంత వినోదాత్మక కాల్పనికతను జోడించి అనే రాసిన ఆ నవలను అదే పేరుతో హిందీలో సినిమాగా తీశారు. అర్జున్ కపూర్ మరియు ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యిన తర్వాత చేతన్ భగత్ రాసిన మరో నవల “హాఫ్ గర్ల్ ఫ్రెండ్”. ఇంగ్లీష్ మాట్లాడటం రాని ఒక మామూలు అబ్బాయిని కార్పొరేట్ కల్చర్ కి బాగా అలవాటు పడిన ఒక అమ్మాయి స్నేహం చేయడం వల్ల... ఆ అబ్బాయి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది.? అతను ఆమెకు ప్రేమికుడుగా దగ్గర కాగలిగాడా.? లేదా అనే అనేక విషయాలను హై లెవెల్ ఎమోషన్స్ తో ఆ నవలలో అద్భుతంగా వివరించారు రచయిత చేతన్ భగత్. ఇక ఆ నవల కూడా హీరో అర్జున్ కపూర్ మొహిత్ సూరి దర్శకత్వంలో అదే పేరుతో సినిమాగా తీశారు. హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. తర్వాత చేతన్ భగత్ రాసిన నవల “వన్ ఇండియన్ గర్ల్”. ఈ నవలలో రాధిక అనే ఒక ఒక అమ్మాయి తన జీవితంలో తన భాగస్వామిని ఎంచుకునే విషయంలో జరిగిన అనేక సంఘటనలు, ఆమెకు ఎదురైన సవాళ్లు, వాటిని ఆమె అధిగమించిన తీరు చాలా

హృద్యంగా వివరించారు చేతన్ భగత్. ఆ తర్వాత చేతన్ భగత్ రాసిన మరో పుస్తకం “ద గర్ల్ ఇన్ ద రూమ్105”. ఈ ఈ పుస్తకం ఆయన మిగిలిన నవలల మాదిరి కాకుండా కొంత మర్డర్ మిస్టరీ అదేవిధంగా థ్రిల్లర్ అంశాలతో కూడి ఉంటుంది. కేశవ అనే ఒక వ్యక్తి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా “జారా” మళ్లీ కలుసుకోవడానికి వెళ్లిన సమయంలో ఆమె హత్య చేయబడి ఉంటుంది. ఆమె హత్య విషయంలో ఆమె భర్త, ఆమెను అంతకుముందు వేధించిన ఆమె సహోద్యోగి, మరియు అనేక మందిని అనుమానించి చివరికి నేరస్థుడు ఎవరో కనుక్కుంటాడు హీరో కేశవ్. ఈ నవలలు మాత్రమే కాకుండా నాన్ ఫిక్షన్ కేటగిరీలో చేతన్ భగత్ “వాట్ యంగ్ ఇండియా వాంట్స్”, “మేకింగ్ ఇండియా ఆసమ్”, “ఇండియా పాజిటివ్”, అని మరో మూడు పుస్తకాలు కూడా రాశారు. ఇక ఆయన రాసిన రచనలు సినిమాలు తీయడం పాటు అనేక సినిమాలకు ఆయన స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఇప్పటికీ పలు విజయవంతమైన బాలీవుడ్ చిత్రాలకు స్క్రీన్ ప్లే కూడా సమకూరుస్తున్నారు. తన్ భగత్ గురించి ఒక మాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ యుగంలో కూడా పాఠకులను తన రచనల ద్వారా ఆకట్టుకుంటున్న వ్యక్తి. ఆయన రచనల ద్వారా మనకు విజ్ఞానం లభించకపోవచ్చు, కాని వినోదం లభిస్తుంది. ఆయన రచనలలో వాస్తవ పరిస్థితులు మరియు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ప్రజల పాత్రలు వాళ్ళ ఆలోచన తీరు మనకు అర్థమవుతుంది.

చే

అప్రమత్తత కు గురైంది. ట్ నైట్ పార్టీలు సర్వసాధారణమైన విషయం బాలీవుడ్ లో. ఇక్కడ వెండితెర బుల్లితెర తో పాటు అనేక రకమైన రియాలిటీ షోలు మరియు ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు టెక్నీషియన్లు తో ఎప్పుడు బిజీ బిజీగా పనులు జరుగుతూ ఉంటాయి. సినిమా వాళ్ళ జీవితాలు పెద్దపెద్ద నటీనటులు టెక్నీషియన్లు ముంబై కేంద్రంగా స్థిరనివాసం ఏర్పరచుకున్న సినీ పరిశ్రమ పై ఆధారపడిన వేలాది మంది రోజువారీ కార్మికులు కూడా అక్కడే ఉన్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో వారందరికీ ఉపాధి దొరకని నేపథ్యంలో వారిలో కొంతమంది ఇప్పటికే ప్రత్యామ్నాయ ఉపాధి వైపు వెళ్లిన పరిస్థితి కూడా ఉంది. ప్పటికే కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా విరాళాలు ఇచ్చిన బాలీవుడ్... పరిశ్రమ పై ఆధారపడిన రోజువారీ కార్మికులను మరియు 24 విభాగాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులను కూడా ఆదుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంది.

లే





భారతదేశంలో

ఎక్కువగా ఆర్థిక వనరుల యొక్క మూలాలు ముంబై నగరంలో ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి ముంబై నగరం ఎప్పటికప్పుడు ఎన్నో సమస్యలకు సవాళ్లకు లోనవుతూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు అక్కడ ఉన్న మరొక సమస్య కరోనా వైరస్. రదృష్టవశాత్తూ భారతదేశంలోనే అత్యధికంగా కేసులు మహారాష్ట్ర రాష్ట్రంలో నమోదవుతున్న పరిస్థితి. అదేవిధంగా ప్రమాదకరంగా కేసులు నమోదవుతున్న జోన్ లో ముంబై కూడా ఉంది. ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ధారావి ముంబై దగ్గరే ఉంది. దాదాపు పది లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతంలో

దు

14 z టాలీవుడ్ b APRIL, 2020

నివసిస్తూ ఉంటారు. ద్ద దేశవ్యాప్తంగానే అత్యంత ధనవంతులు కూడా ముంబైలో నివసిస్తూంటారు. వారిలో సినిమా ప్రముఖులు కూడా ఉన్నారు. భారతదేశంలో రిలీజ్ అయ్యే అనేక సినిమాల్లో ఎక్కువ శాతం హిందీ భాషలో ముఖ్యంగా బాలీవుడ్ నుంచి వస్తూ ఉంటాయి. అంతే కాకుండా మహారాష్ట్ర రాష్ట్ర భాష అయిన మరాఠీ లో కూడా ఎక్కువ సినిమాలకు రూపుదిద్దుకుంటాయి. దేశ వ్యాప్తంగా ముఖ్యంగా అన్ని ముఖ్య భాషలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముంబైలో జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక మంది కొత్త నటీనటులు అవకాశాల

పె

కోసం ముంబై వెళ్తూ ఉంటారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కూడా పొడిగించిన నేపథ్యంలో బాలీవుడ్ మళ్లీ మామూలు పరిస్థితికి రావాలంటే ఎంత కాలం పడుతుంది.? అన్న విషయానికి సమాధానం చెప్పటానికి ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. వలం కరోనా వైరస్ మాత్రమే కాదు గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు కూడా యావత్ ముంబై నగరం తో పాటు బాలీవుడ్ చిత్రసీమ కూడా ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సినిమాలు విదేశాల్లో షూటింగ్ జరుపుకోవాలి అంటే ఆ దేశాలకు సంబంధించి మన యొక్క సొంత వ్యాపారాలు ఏవైనా అక్కడ జరుగుతూ ఉండాలి. కాబట్టి సినిమాలతో పాటు అనేక రకమైన వ్యవహారాలు కూడా ముంబై ప్రధాన కేంద్రంగా జరుగుతూ ఉంటాయి. ఇక బాలీవుడ్ సినిమాకు దగ్గరైన మరొక విషయం క్రికెట్. బాలీవుడ్ లో పార్టీ కల్చర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులకు ఉదాహరణకు కనికా కపూర్ లాంటి సింగర్ కు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ఒకసారి మొత్తం చిత్ర పరిశ్రమ

కే

బాలీవుడ్

సినిమాలు చేస్తూనే బాలీవుడ్ తారలు చాలామంది ఐపీఎల్ క్రికెట్ కు కూడా ప్రచారకర్తలుగా మరియు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా పడిన ఐపీఎల్ సీజన్ మళ్లీ భారీ స్థాయిలో నిర్వహిస్తారా.? ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పెద్ద ఎత్తున ఐపీఎల్ లాంటి ఈవెంట్లు తో పాటు ఇతర సినిమా కార్యక్రమాలు నిర్వహించగలరా.? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ది ఏమైనా మునుపటిలాగా అన్ని భాషలలోనూ సినిమా కార్యక్రమాలు మొదలవ్వాలి అంటే ఎంతలేదన్నా మరొక మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు ఎటువంటి ఆధారం లేకుండా సినిమా రంగంపై ఆధారపడిన కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీ పెద్దలతో పాటు ప్రభుత్వాల పైన కూడా ఉంది.


B RTHDAYS EXCLUS VE

 



LittleStar

 FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

సినీ కెరీర్ అంటేనే అంత. ఎప్పుడు ఎవర్ని ఎలా

టర్న్ చేస్తుందో ఎవరికీ తెలీదు. ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించేటప్పుడు ఎవరూ పూజ హెగ్డే ఇంత పెద్ద స్టార్ అవుతుందని అనుకోలేదు. పైగా అమ్మడు నటించిన మొదటి సినిమాలు అన్ని భాషల్లో ప్లాపులే. అయినా కానీ పూజకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. డీజే సినిమాలో చేసిన గ్లామర్ షో కు మంచి మార్కులే పడ్డాయి. నెమ్మదిగా తెలుగులో విజయాలు రావడం మొదలయ్యాయి. అరవింద సమేత చిత్రంతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న హెగ్డే, మహర్షితో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అల వైకుంఠపురములో సక్సెస్

p

గురించి చెప్పేదేముంది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే కచ్చితంగా పూజ హెగ్డేనే. వరస విజయాలతో దూసుకుపోతున్న ఈమెకు బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు బాగున్నాయి. అక్కడ హౌస్ ఫుల్ 4 తో సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. తెలుగులో ప్రభాస్ సరసన ఓ డియర్/ రాధే శ్యామ్ లో హీరోయిన్ గా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజవుతోంది. అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోన్న పూజ హెగ్డేకు ఇప్పుడు

    సోషల్



మీడియాలో హాట్ యాంకర్ అనసూయ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఈ భామ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లకు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. దాంతో పాటు సమాజంలో జరిగే పలు విషయాలపై స్పందిస్తూ ఉండడం కూడా అలవాటే. దీని వల్ల ఒక్కోసారి పాజిటివ్ గా రియాక్ట్ అయినా కానీ ఒక్కోసారి చివాట్లు పడుతుంటాయి. ప్రస్తుతం అలాంటి సంఘటనే అనసూయకు కూడా జరిగింది. కరోనా వైరస్ ప్రభావం విస్తృతమవుతున్న వేళ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇటీవల అది అమల్లోకి రాగా ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సహాయం గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్ పెట్టగా దానికి అనసూయ కొంచెం మా గురించి కూడా ఆలోచించండి అన్న అర్ధం వచ్చేలా పెట్టిన ట్వీట్ పలు విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ ఆమె ఏం ట్వీట్

చేసిందంటే.. "ప్రభుత్వానికి కట్టుబడి ఉంటూనే ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా.. మేము పనిచేస్తేనే మాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడున్న లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ఇప్పుడు పనికి వెళ్లకపోతే మేము నెల చివర్లో కట్టాల్సిన ఈఎంఐలు, కరెంటు బిల్స్, ఇంటి రెంట్ వైగరా ఖర్చులకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి కూడా ఏదైనా పరిష్కారం చూడండి" అని ట్వీట్ చేయగా దానికి నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఒక్కో ఈవెంట్ కోసం లక్షల్లో పారితోషికం తీసుకునే అనసూయ ఇలా బీద అరుపులు అరవడం ఏమిటంటూ కొందరు ప్రశ్నించారు. మీరే అలా మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అంటూ కొందరు ప్రశ్నించారు. అయితే అనసూయ ట్వీట్ అర్ధం వేరేది అని తర్వాత క్లారిటీ ఇచ్చింది. రోజూ వారి జీతానికి పనిచేసే లైట్ బాయ్స్ వంటి వారి గురించి నేను స్పందించానని, అయినా ఎంత చెట్టుకి అంత గాలి అని, తనకు వచ్చే పారితోషికానికి తగ్గట్లే ఖర్చులు కూడా ఉంటాయని తెలిపింది అనసూయ.

మరో భారీ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. సూర్య - హరి కాంబినేషన్ అంటే కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉంటాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం పూజ హెగ్డేను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ పూజ కనుక తన బిజీ షెడ్యూల్ లో డేట్స్ అడ్జస్ట్ చేయగలిగితే ఇది కచ్చితంగా ఆమెకు మంచి అవకాశమవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.





 మెగాస్టార్

చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యారు. అక్కడ చాలా యాక్టివ్ గా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఇబ్బందుల నుండి బయటపడడానికి చిరంజీవి కరోనా క్రైసిస్ చారిటి పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసి విరాళాలను ఆహ్వానిస్తున్న సంగతి తెల్సిందే. టాలీవుడ్ తరుపు నుండి చిరంజీవి ఆధ్వర్యంలో సహాయం జరుగుతోంది. అలాగే సోషల్ మీడియాలో తనకు నచ్చిన విషయాలపై స్పందిస్తూ చిరంజీవి చాలా యాక్టివ్ గా గడుపుతున్నారు. ఇక ఇటీవలే ఇంటర్వ్యూలో చిరంజీవి పలు విషయాలపై స్పందించారు. ఆచార్య సినిమా విషయంలో కొన్ని విశేషాలను పంచుకుని ఫ్యాన్స్ కు సంతోషాన్నిచ్చారు. ఇంతకీ ఆచార్య విషయంలో ఆయన ఏం చెప్పారన్న విషయాన్నీ చూసుకుంటే ఇందులో చిరంజీవి విప్లవ నాయకుడిగా కనిపిస్తారన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసారు. అలాగే ముందు నుండీ ఈ చిత్రంలో ఉన్న ఒక స్పెషల్ రోల్ విషయంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు నటిస్తున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. ముందు చరణ్ అన్నారు తర్వాత మహేష్ అన్నారు చివరికి మళ్ళీ చరణ్ దగ్గరికే వచ్చినట్లు చెప్పారు. దీనిపై కూడా చిరంజీవి స్పందించారు. మహేష్ బాబు నాకు బిడ్డలాంటి వాడు. తనతో నటిస్తే అద్భుతమే అయితే ఈ పాత్ర కోసం చరణ్ ను అనుకుంటున్నాడు దర్శకుడు. మరి ఆర్ ఆర్ ఆర్ లో బిజీగా ఉన్న చరణ్ మా సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయగలడో లేదో తెలియదు. రాజమౌళి, కొరటాల శివ కూర్చుని మాట్లాడుకుంటే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. సురేఖ కూడా చరణ్ ఈ సినిమాలో చేస్తే బాగుంటుందని ఆశిస్తోంది. మరి తల్లి కోరిక నెరవేరుతుందేమో చూడాలి. ఇంకా తన బయోపిక్ ను రాసుకునే విషయంలో కూడా చిరంజీవి పాజిటివ్ గా స్పందించారు. ప్రస్తుతం పాత విషయాలను గుర్తుచేసుకుంటూ వీడియో రికార్డ్ చేస్తున్నానని, త్వరలో రాసే అవకాశముందని తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. APRIL, 2020 b టాలీవుడ్ z 15


fash on

2

TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ

SHARMIELA MANDRE

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

talent contact us for PORTFOLIO'S and featured in TICKET 2 TOLLYWOOD m: +91 7702 555 873 e: editor@tollywoodmag.com

16 z టాలీవుడ్ b APRIL, 2020

urvashi rautela


NEWS HAPPENINGS



 యం

గ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ గా తన ఆటిట్యూడ్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. తనతో పనిచేసే వాళ్ళ మీద ఆరోపణలు చేయడం నాగ శౌర్యకు అలవాటుగా మారుతోంది. గతంలో కణం సినిమా అప్పుడు హీరోయిన్ సాయి పల్లవి గురించి విమర్శలు చేసాడు నాగ శౌర్య. ఆమెకు ఆటిట్యూడ్ ఎక్కువని, ఇంకా చాలానే మాటలు అన్నాడు. తర్వాత అశ్వథామ సినిమా రిలీజ్ టైమ్ లో ఛలో దర్శకుడు వెంకీ కుడుములపై సంచలన వ్యాఖ్యలే చేసాడు. తను పిలిచి అవకాశమిచ్చి నిర్మాతగా కూడా మారి సినిమా చేస్తే అసలు వెంకీకి కృతజ్ఞత లేదని, తన కార్ కూడా వాడకుండా వేరే కార్ లో తిరుగుతున్నాడని, అలాంటి వాళ్ళని మళ్ళీ దగ్గరకు రానీయనని తెలిపాడు. అయితే విమర్శలు ఎదుర్కొన్న సాయి పల్లవి, వెంకీ కుడుముల ఇద్దరూ కూడా నాగ

LIFE style

HOT SPICY CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps

శౌర్య విషయంలో రచ్చ చేయలేదు. విమర్శలకు స్పందించలేదు. సాయి పల్లవి అయితే నవ్వేసి ఊరుకుంది. కణం ప్రమోషన్స్ ను కూడా నాగ శౌర్య ఎగ్గొట్టినా సాయి పల్లవి ఏ మాత్రం మాట తూలలేదు. ఇప్పుడు వెంకీ కుడుముల కూడా అంతే. భీష్మ సినిమా రిలీజ్ టైమ్ లో మీడియా వాళ్ళు నాగ శౌర్య ఇష్యూపై స్పందించమని అడిగితే నవ్వేసి ఊరుకున్నాడు వెంకీ. దాని గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదంటూ సమాధానమిచ్చాడు. రీసెంట్ గా మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెంకీ కుడుముల నాగ శౌర్యపై స్పందించాడు. తన గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడాడు వెంకీ. జాదూగాడు సినిమాకు తాను దర్శకత్వ శాఖలో పనిచేశానని ఆ పరిచయంతోనే నాగ శౌర్యతో ట్రావెల్ అయ్యానని, ఛలో సినిమాకు అవకాశం ఇవ్వడమే కాకుండా తానే నిర్మాతగా మారి సినిమాను నిర్మించడం నిజంగా మర్చిపోలేని

BEHIND THE WOODS

సంఘటన అని నాగ శౌర్య గురించి గొప్పగా చెప్పాడు. మనం ఒకరిపై విమర్శలు చేసినా వాళ్ళు తిరిగి పొగిడితే ఆ విమర్శలకు ఉన్న వెయిట్ తగ్గిపోతుంది కదా.

 

LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top

N         GHT Life

 క trade GUIDE

రోనా వైరస్ ప్రపంచంలో ఎవరినీ వదలట్లేదు. ఈ మహమ్మారి వ్యాప్తి నుండి తప్పించుకునేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించడం మినహా చేసేదేం లేకుండా పోతోంది. ఇండియాలో కూడా పలు రాష్ట్రాల్లో ఈ నెల 31 వరకూ లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు చాలా ఇండస్ట్రీస్ కరోనా వైరస్ దెబ్బకు మూసేయాల్సిన పరిస్థితికి చేరుకుంది. ఏ ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా కరోనా అన్నింటిపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాపై దీని ప్రభావం ఎక్కువగానే పేపర్, మ్యాగజిన్ లాంటివి కొనాలంటే జనాలు హడిలిపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్లే బాయ్ మ్యాగజిన్ పబ్లిషింగ్ ను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ బెన్ కాన్ మీడియాకు విడుదల చేసిన లేఖలో స్పష్టం చేసారు. ప్లే బాయ్ అనగానే కవర్ పేజ్ పై ఉండే హాట్ హాట్ ఫోజులే గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాగజిన్ కు ఎంతో

My CHOICE QUIZ

గుర్తింపు ఉంది. అందమైన హీరోయిన్ల ఫోటోలు దానిపై ప్రచురితమవుతుంటాయి. హీరోయిన్లు కూడా ఒక్కసారైనా ఆ మ్యాగజిన్ కవర్ పేజ్ పై పడాలని కలలు కంటుంటారు. ఈ మ్యాగజిన్ మొదలుపెట్టినప్పటి నుండి ఇంత ఆదరణ కలిగిన మరో సినీ మ్యాగజిన్ లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి మ్యాగజిన్ ఇప్పుడు తమ తాజా పబ్లిషింగ్ విడుదల కాదని చెప్పడం నిజంగా విశేషమే. ప్లే బాయ్ మొదలుపెట్టిన 66 ఏళ్లలో ఇదే తొలిసారి ఇలా జరగడం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయాలు, కంటెంట్ ప్రొడక్షన్ లో ఇబ్బందులు, మ్యాగజైన్స్ సప్ప్లై చైన్ పై కరోనా ప్రభావాలు కలిపి ప్లే బాయ్ కు ఎఫెక్ట్ కొట్టాయి. దీంతో తొలి త్రైమాసికంలో వచ్చిన మ్యాగజిన్ ఈ ఏడాదికి చివరిది అంటూ బెన్ కాన్ తెలిపారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా ఇప్పుడు రసిక హృదయాలను కూడా బాధపెడుతోంది. మరి ఈ కరోనా మహమ్మారి నుండి ప్రపంచం ఎప్పుడు విముక్తి పొందుతుందో చూడాలి.

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

ప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. ఇదివరకు ఏదైనా సినిమా తెరకెక్కుతుందంటే నిర్మాత ఎవరు అడిగేవారు కానీ ఇప్పుడు ఎవరెవరు కలిసి నిర్మిస్తున్నారు అని అడుగుతున్నారు. భారీ బడ్జెట్ ల కారణంతో ప్రొడక్షన్ భారంగా మారడంతో రెండు, మూడు నిర్మాణ సంస్థలు కలిసి సినిమాలను నిర్మిస్తున్నాయి. వచ్చిన లాభాల్లో వాటాలు వేసుకుంటున్నాయి. దీని వల్ల నిర్మాతలకు కొంత ఊరట లభిస్తోంది. లాభాలు తగ్గుతున్నా రిస్క్ కూడా తగ్గుతుండడంతో ప్రశాంతంగా ఉంటున్నారు. గతేడాది వచ్చిన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, ఈ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో ఇలా అన్ని సినిమాలకు రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రానికైతే మహేష్ కూడా ఒక నిర్మాత కాబట్టి మొత్తం మూడు నిర్మాణ సంస్థలు వచ్చి చేరాయి. ఇప్పుడు మహేష్ 27వ సినిమాకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పరశురామ్ దర్శకత్వంలో మహేష్ 27వ సినిమా ఉంటుందని ప్రాధమికంగా తెలిసింది. మే 31న సూపర్ స్టార్

కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర లాంచ్ ఉంటుంది. ఈ జూన్ నుండి షూటింగ్ ను మొదలుపెట్టి వచ్చే సమ్మర్ కు చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. నిజానికి మహేష్ దిల్ రాజుకు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. తన సినిమాల విషయంలో దిల్ రాజు చేస్తున్న దానికి ఫిదా అయిపోయిన మహేష్, దిల్ రాజుకు సోలో నిర్మాతగా సినిమా అవకాశాన్ని ఇస్తానని చెప్పాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందనుకున్నారు. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి పక్కకు తప్పుకోవడంతో పరశురామ్ వచ్చి చేరాడు. దీంతో లెక్కలన్నీ మారిపోయాయి. పరశురామ్ తో కమిట్మెంట్ ఉన్న 14 రీల్స్ ప్లస్ వచ్చింది. సుకుమార్ తో సినిమా వద్దనుకున్నప్పటి నుండి మహేష్ తో సినిమా బాకీ ఉండిపోయింది మైత్రి సంస్థకు. ఇక మహేష్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ఎలానూ ఉండనే ఉంది. ఇలా మూడు నిర్మాణ సంస్థలు కలిసి మహేష్ 27 ను నిర్మించనున్నాయి. APRIL, 2020 b టాలీవుడ్ z 17


NEWS HAPPENINGS







LIFE style

HOT SPICY ఏ

నిమిషాన సితార ఎంటర్టైన్మెంట్స్ మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్‌ కొశియుమ్‌ చిత్ర రీమేక్ రైట్స్ ను కొన్నారో కానీ అప్పటినుండి ఈ చిత్ర తెలుగు వెర్షన్ పై ఏవో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. అయ్యప్పనుమ్‌ కొశియుమ్‌ ఈ మధ్య కాలంలో వచ్చిన మలయాళ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం. పృథ్వీరాజ్, బిజూ మీనన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వీరి పాత్రలే ముఖ్యమైనవి. వీరిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు సినిమాకు ఆయువుపట్టు. కమర్షియల్ గా కూడా మంచి హై ను ఇస్తాయి ఈ పాత్రలు. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రేమమ్ తర్వాత మరో మలయాళ రీమేక్ ను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఇటీవల ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో బిజూ మీనన్ పాత్ర బాలకృష్ణకు సరిగ్గా సరిపోతుందని అందరూ అనుకున్నారు. బాలకృష్ణ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్లే వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల దానికి ఇంకొంత మసాలా యాడ్ చేసే వార్త ఒకటి వచ్చింది.

CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps

నందమూరి బాలకృష్ణ - నందమూరి కళ్యాణ్ రామ్ ఈ రెండు పాత్రలను చేయబోతున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ హెడ్ సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ప్రస్తుతం సితార సంస్థలో పలు చిత్రాలు నిర్మితమవుతున్నాయ్. అయితే ప్రస్తుతం షూటింగ్ లు లేకపోవడంతో దృష్టాంతా ఈ మలయాళ రీమేక్ పై పడింది. గ్రౌండ్ వర్క్ అంతా ఈ ఖాళీ సమయంలో చేసుకుంటే వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేసుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే ఇంకా బాలకృష్ణకు, కళ్యాణ్ రామ్ కు ఈ విషయం గురించి సంప్రదించనే లేదు. ప్రస్తుతం బాబాయ్, అబ్బాయి ఇద్దరూ ప్లాపులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి సినిమా చేస్తే అది కచ్చితంగా చిత్రానికి ప్లస్ అవుతుంది. మరి ఈ హీరోలు ఇద్దరూ ఏమనుకుంటున్నారో చూడాలి.

BEHIND THE WOODS LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top

N GHT Life

  

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 20వ సినిమా

షూటింగ్ జార్జియాలో జరుగుతుండగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువవ్వడంతో టీమ్ దాన్ని అక్కడితో వదిలేసి ఇండియా తిరిగి వచ్చేసిన సంగతి తెల్సిందే. నిజానికి ఆ షెడ్యూల్ మరో 20 రోజుల పాటు సాగాల్సి ఉంది. ఒక ఛేజ్ సీక్వెన్స్ మరియు పలు సన్నివేశాలను చిత్రీకరించారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గాక మళ్ళీ టీమ్ జార్జియా వెళ్లి షూట్ కొనసాగించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ ఇప్పట్లో తిరిగేలా కనిపించట్లేదు. కరోనా వైరస్ ప్రభావం రానున్న కొన్ని రోజుల్లో తగ్గిపోయినా కానీ ప్రభాస్ టీమ్ జార్జియా వెళ్ళడానికి మరో కొన్ని నెలలు ఎదురుచూడక తప్పదు. మరో రెండు, మూడు నెలలు కచ్చితంగా ట్రావెల్ బ్యాన్ ఉండే అవకాశముంది. ఆ లెక్కన చూసుకుంటే జూన్ లేదా జులైకి కానీ ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదు. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా రిలీజ్ డేట్ పై పడుతుంది.

ఓ డియర్ అనే టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం జులైకి పూర్తి చేసి అక్టోబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు దాదాపు మూడు నెలలు షూటింగ్ అన్నదే జరిగే అవకాశం లేదు. పరిస్థితులు సద్దుమణిగాక ఎంత త్వరగా షూట్ ను ఫినిష్ చేద్దామనుకున్నా కానీ డిసెంబర్ కైనా కంప్లీట్ అవుతుందా అన్నది డౌటే. ఈ నేపథ్యంలో ఓ డియర్ వచ్చే ఏడాది మొదట్లో విడుదల కావొచ్చు. సో ఈ ఇయర్ ప్రభాస్ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. బాహుబలి తర్వాత ఊహించిన దానికన్నా సాహో కోసం తీసుకున్నాడు ప్రభాస్. పోనీ తన 20వ సినిమా అయినా త్వరగా ఇచ్చేద్దామనుకుంటే ఇప్పుడు అనుకోని కారణాల వల్ల లేటవుతోంది. ప్రభాస్ ఇలా ప్రతీ సినిమాకూ రెండేళ్లకు పైగా సమయం తీసుకుంటుంటే అభిమానులు నిరాశ చెందడం ఖాయం. మరి దాన్ని ప్రభాస్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.

trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE

 

LittleStar

మెగాస్టార్ చిరంజీవికి కొరటాల శివ ఆచార్య

మహేష్ చేస్తే భారీగా పారితోషికం చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో రామ్ చరణ్ తోనే ఈ పాత్రను చేయించాలని డిసైడ్ అయ్యారు. జూన్ లేదా జులైలో ఈ పాత్ర షూటింగ్ చేయాలనుకున్నారు. ఇదంతా బానే ఉంది కానీ ఇందులో రామ్ చరణ్ పాత్ర గురించి వచ్చిన లీక్ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఇందులో చరణ్ నక్సలైట్ గా కనిపిస్తాడన్న విషయం అందరికీ తెల్సిందే. అయితే షాక్ కు గురి చేసే వార్త ఏంటంటే 30 నిమిషాల నిడివి ఉండే పాత్ర చివర్లో చనిపోతుందిట. అయితే ఆ పాత్రకు ఒక లక్ష్యముంటుందని, చరణ్ పాత్ర చనిపోయాక ఆ లక్ష్యాన్ని చిరంజీవి తీసుకుని ముందుకెళ్తాడని అంటున్నారు. ఇలా హీరో చనిపోవడం అనేది తెలుగు ప్రేక్షకులు అంతలా జీర్ణించుకోలేరు. డబల్ రోల్ ఉన్నప్పుడు ఒక పాత్ర చనిపోతే ఓకే కానీ అందులోనూ స్పెషల్ రోల్ చనిపోవడం అనేది ఎంతవరకూ రుచిస్తుందో చూడాలి.

FilmMaking సినిమా కథ చెప్పినప్పుడు తనను ఎక్కువ ఎగ్జైట్ చేసింది అందులో ఉండే స్పెషల్ పాత్ర. Kollywood Bollywood ఈ కథ గురించి చెప్పినప్పుడే ఇందులో రామ్ చరణ్ చేస్తాడని మాట ఇచ్చాడు చిరంజీవి. Interview దాని తర్వాత కొన్ని నెలలకు ఆచార్య సినిమా SpecialStory షూటింగ్ మొదలైంది. ముందుగా రామ్ చరణ్ నటించాల్సిన సీన్స్ ను షూట్ చేసేద్దాం Hollywood అనుకున్నారు. కాకపోతే చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉంటాడు కాబట్టి లాస్ట్ షెడ్యూల్ కింద రామ్ చరణ్ ఎపిసోడ్ ను మార్చారు. అయితే ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సో చరణ్ ఆచార్యలో నటించడం కుదరదనే అనుకున్నారు అంతా. దీంతో కొరటాల శివ కూడా తదుపరి ఆప్షన్స్ చూసుకుని తనతో రెండు సినిమాలు చేసిన మహేష్ అయితే ఎలా ఉంటుందన్న ప్రపోజల్ చిరు ముందు పెట్టాడు. మహేష్ ను అడిగితే తను కూడా ఓ ఎస్ అన్నాడు. అయితే 18 z టాలీవుడ్ b APRIL, 2020

  ఒక్కోసారి మనం మాట్లాడే మాటలు ఇతరుల

మనోభావాలను కించపరచవచ్చు. మనకి ఆ ఉద్దేశం లేకపోయినా కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ విషయంలో సెలబ్రిటీలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతీ మాటను ప్రజలు సునిశితంగా గమనిస్తుంటారు. ఈ కాలంలో ఊరకనే మనోభావాలు హర్ట్ అయిపోతుంటాయి కాబట్టి సెలెబ్రిటీలు ఒకటికి రెండు సార్లు తాము మాట్లాడే మాటల గురించి చూసుకోవడం మంచిది. వాళ్ళ ఉద్దేశం మంచిదైనా చెడుని ఎక్కువగా చూసే సమాజం కాబట్టి విమర్శల పాలు కావడం తప్పకపోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే హిట్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల వల్ల ఒక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ వివాదం పెద్దదవుతుండడంతో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అసలు విషయంలోకి వెళితే ఈ నెల 22న ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూని ప్రకటించిన విషయం తెల్సిందే. సాయంత్రం 5

గంటలకు అందరూ తమ తమ ఇళ్ల వద్దే చప్పట్లు కొట్టి ఈ కష్ట సమయంలో ఆడుకుంటున్న డాక్టర్లకు, మెడికల్ స్టాఫ్ కు, ఇతర ఎమర్జెన్సీ సేవకులకు సంఘీభావంగా చప్పట్లు కానీ ఏదైనా సౌండ్ కానీ చేయమని పిలుపునిచ్చారు. దాన్ని కొంత మంది తప్పుగా అర్ధం చేసుకుని సాయంత్రం 5 గంటలకు రోడ్లపైకి వచ్చి డ్యాన్సులు వేయడం, గుంపులు గుంపులుగా తిరగడం వంటివి చేసారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తాను చూసిన ఒక సంఘటన గురించి స్పందించాడు. ఇక్కడే ఒక టీ స్టాల్ ఓపెన్ చేసారు. అక్కడ కొంత మంది గుమిగూడి ఉప్పర సోది పెట్టారు. మీరేమైనా కరోనాకి మందు కనిపెడుతున్నారా. చిప్ దొబ్బిందా బయటకు రావొద్దు అంటుంటే అని క్లాస్ పీకాడు. క్లాస్ పీకడం వరకూ కరెక్ట్ కానీ ఉప్పర అన్న పదం వాడడం వల్ల ఆ వర్గం వాళ్ళు హర్ట్ అయ్యారట. అందుకోసమే ఇప్పుడు విశ్వక్ సేన్ తనకు ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం లేదని తనను క్షమించాలని కోరాడు.


రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో

NEWS HAPPENINGS

LIFE style HOT SPICY



CHIT CHAT PA

  RAZZI

పూజ హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మోస్ట్

BEAUTY t ps

హీరోయిన్. టాప్ హీరోలు ఆమెతో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. గ్లామర్ గా కనిపించడానికి అస్సలు సంకోచించకపోవడం, పొడుగు హీరోల పక్కన సరిగ్గా సెట్ అవ్వడం, ఈ మధ్య ఆమె సక్సెస్ ట్రాక్ రికార్డ్ కూడా బాగుండడంతో పూజ హెగ్డేకు ఇప్పుడు డిమాండ్ మాములుగా లేదు. ప్రస్తుతం తెలుగులో పూజ హెగ్డే మీడియం రేంజ్ సినిమాలకు 2 కోట్లు, పెద్ద సినిమాలకు రెండున్నర కోట్లు పారితోషికం తీసుకుంటోంది. దీనికి అదనంగా హోటల్ బిల్స్, ఫుడ్, వాటర్ బిల్స్ ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే, ప్రభాస్ తో సినిమా చేస్తోంది. అలాగే అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాకు ఇంకా కొన్ని రోజుల కాల్ షీట్స్ ఉన్నాయి. వీటికి తోడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన సినిమాలో నటించే అవకాశాన్ని సైతం పట్టేసింది. ప్రభాస్ సినిమా కోసం పూజ హెగ్డే జార్జియా

BEHIND THE WOODS LOCAT ON

fash on

2

TICKET TOLLYWOOD sex psychology top

N GHT Life

trade GUIDE

వెళ్లిన సంగతి తెల్సిందే. ఇటీవలే అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా సరే లెక్క చేయకుండా జార్జియా వెళ్లి షూటింగ్ చేసుకుని వచ్చారు. అయితే అక్కడ కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే సాధ్యమైంది. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉన్నా సరే ప్రభాస్ అండ్ కో అంతర్జాతీయ రాకలపై ట్రావెల్ బ్యాన్ ఉండడంతో హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. ఇప్పుడు షూటింగ్ మళ్ళీ చేసుకోవచ్చు అన్న అనుమతి లభించాక తిరిగి ప్రభాస్ అండ్ టీమ్ జార్జియా వెళ్లాల్సి ఉంటుంది. కానీ అప్పుడు పూజ హెగ్డే డేట్స్ పట్టుకోవడం అంత తేలికగా అయ్యే పనికాదు. ఇప్పుడు చేస్తోన్న సినిమా వాళ్ళు అందరూ ఆమె డేట్స్ గురించి పట్టుబడతారు. సల్మాన్ ఖాన్ సినిమా కూడా ఉంది కాబట్టి దానికి నో చెప్పే అవకాశం లేదు. ఇక అఖిల్ సినిమాకు ఎక్కువ రోజులు షూటింగ్ బ్యాలెన్స్ లేదు కాబట్టి మ్యానేజ్ చేయొచ్చు. ఇక చిక్కల్లా ప్రభాస్ సినిమాతోనే.

 My CHOICE

 QUIZ

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar

చైనా

నుండి దిగుమతైన కరోనా వైరస్ ప్రపంచం మొత్తమ్మీద ఎన్ని అరాచకాలు సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైనా నుండి మొదలైన ఈ వైరస్ క్రమంగా అగ్ర దేశాలకు పాకింది. అటు నుండి ప్రస్తుతం దాదాపు అన్ని దేశాల్లో ఈ వైరస్ తాలూకు లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్, అమెరికా దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజూ వేలల్లో నమోదవుతోంది. ఇటలీలో అయితే రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. 500, 600 దాటి ఒక రోజుకి దాదాపు 800 మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ఇటలీ ప్రభుత్వం కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమైంది. వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇంకా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో చైనాలో మరో కొత్త వైరస్ అంటూ వస్తున్న పుకార్లతో ప్రపంచం బెంబేలెత్తిపోతోంది.

అసలింతకీ ఆ వైరస్ ఏంటి? దాని లక్షణాలు ఏంటో చూద్దాం. చైనాలో ఇటీవల వెలుగు చూసింది అని చెబుతున్నది హాంటా వైరస్. ఇది కూడా చైనాలోనే పుట్టిందని అంటున్నారు. అయితే ఇది ఒక రకమైన ఎలుకలను తింటే వచ్చే వైరస్. 1951-53 మధ్య సమయంలో కొరియన్ యుద్ధంలో సైనికులను చంపేందుకు ఈ వైరస్ ను ఎక్కించిన మాంసాన్ని ఆహారంగా ఇచ్చేవారు. 1976లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ మధ్య చైనాలో ఈ వైరస్ బాగానే వ్యాపించింది. అయితే క్రమంగా తగ్గుముఖం పట్టింది కూడా. ఇప్పుడు మళ్ళీ ఒక వ్యక్తి ఈ వైరస్ కారణంగా చనిపోయాడు. ఈ వైరస్ ప్రాణాంతకమైనదే అయినా కూడా కచ్చితంగా మనుషుల నుండి మనుషులకు వ్యాపించే రకమైన వైరస్ కాదు. కేవలం ఎలుకలను తింటే వచ్చే వైరస్ ఇది. సో ఈ విషయంలో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. చైనా వాళ్ళ లాగా కనిపించిన జంతువునల్లా కాల్చి చంపుకుని తినే రకాలం కాదు కదా. అందుకే వాట్సాప్ లో వచ్చే ప్రతీ మెసేజ్ ను నమ్మకండి.

FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

టాప్ స్థానానికి పోటీ పడుతున్న హీరోయిన్లలో ముందు వరసలో ఉందీ భామ. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ హాట్ ఆఫర్లను తన్నుకుపోతోంది కానీ రష్మిక మొదట ఎంట్రీ ఇచ్చింది కన్నడ సినిమా ద్వారానే. అక్కడ మొదట చేసిన కిరిక్ పార్టీ పెద్ద హిట్. అదే సినిమాను తెలుగులో నిఖిల్ కిరాక్ పార్టీ పేరుతొ రీమేక్ చేసి ప్లాప్ తిన్నాడు. తెలుగులో ప్లాపైంది కానీ కన్నడలో ఈ సినిమా పెద్ద హిట్టు. ఈ సినిమాతో రష్మికకు కన్నడలో ఎనలేని క్రేజ్ వచ్చింది. కిరిక్ పార్టీలో రక్షిత్ శెట్టి హీరో. ఈ ఇద్దరి మధ్య అనుబంధం పెళ్లి పీటలు ఎక్కుతుంది అనుకున్నారు. నిశ్చితార్ధం కూడా అయింది కానీ తెలుగులో అదే సమయంలో అవకాశాలు రావడం, రక్షిత్ శెట్టి ఇంట్లో పెళ్లి తర్వాత సినిమాలకు ఒప్పుకోకపోవడంతో రష్మిక బ్రేకప్ చెప్పక తప్పలేదు. బ్రేకప్ జరిగిన తర్వాత కన్నడ సైడ్ నుండి చాలానే ట్రోల్స్ ను

ఎదుర్కొంది రష్మిక. రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ఆమెను బాగానే టార్గెట్ చేసారు. అయితే తర్వాత్తర్వాత రష్మిక తెలుగులో బిజీ స్టార్ గా ఎదిగింది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్స్ తో ఆమె స్థానం ఇక్కడ పదిలం. ప్రస్తుతం అల్లు అర్జున్ - సుకుమార్ సినిమాకు సైన్ చేసింది. రక్షిత్ శెట్టి ఇటీవలే అతడే శ్రీమన్నారాయణ పేరుతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు కిరిక్ పార్టీకి సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డాడు రక్షిత్ శెట్టి. మరి ఆ సినిమాకు సీక్వెల్ అంటే అందులో రష్మిక ఉంటుందా అని సహజంగానే అందరికీ డౌట్స్ వస్తాయి. ఇదే విషయాన్ని రక్షిత్ శెట్టిని అడిగితే డైరెక్ట్ గా సమాధానం చెప్పలేదు. ఇందులో కొత్త వాళ్ళు నటిస్తారు అని ఒక్క ముక్కలో తేల్చేసాడు. అంటే దానర్ధం కిరిక్ పార్టీ సీక్వెల్ లో రష్మికకు స్థానం లేదు. బ్రేకప్ విషయంలో కూడా ఇద్దరూ హుందాగానే ప్రవర్తిస్తారు.

 ఉగాది

పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. మొత్తానికి సోషల్ మీడియాలో చిరు ఎంట్రీ జరిగిపోయింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో చిరు అకౌంట్స్ తెరిచాడు. మొదటి ట్వీట్ గా చిరంజీవి అందరికీ శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఈ కష్ట సమయంలో ఇంటిపట్టునే ఉండి సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చాడు. అలాగే రెండో ట్వీట్ లో ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి అందరూ 21 రోజులు ఇంటి పట్టునే ఉండాలని తెలిపాడు. నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ గార్లు ఇచ్చిన సలహాలను పాటిద్దామని పేర్కొన్నాడు. అలాగే ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మొదటి ట్వీట్ ను పిన్ చేసాడు. ఆ తర్వాత కూడా చిరంజీవి యాక్టివ్ గానే ఉన్నాడు. సినిమాకు సంబందించిన మొదటి ట్వీట్ ను చేసాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా మోషన్ పోస్టర్ విడుదలయ్యాక దాన్ని పొగుడుతూ ట్వీట్ చేసాడు. ఈ మోషన్ పోస్టర్ కు సంబంధించి అందరినీ పొగడడం విశేషం. దీన్ని చూసాక

రోమాలు నిక్కబొడుచుకున్నాయని తెలిపాడు. అలాగే సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన కీరవాణికి, ఎస్ ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను అద్భుతమైన వర్క్ చేస్తున్నారని పొగిడాడు. వీరందరిలో తన కొడుకైన చరణ్ ను చివర్లో పొగడడం విశేషం. ఆ తర్వాత చిరంజీవి తనను ట్విట్టర్ లోకి ఆహ్వానించిన పలువురు సెలెబ్రిటీలకు రిప్లైలు ఇచ్చారు. వారిలో రాజమౌళి, నాగార్జున, సుహాసిని, మోహన్ లాల్, రాధిక వంటి వారు ఉన్నారు. ఇక సాయంత్రం హోమ్ టైమ్.. మామ్ టైమ్ అంటూ ట్వీట్ చేసాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పెద్ద వాళ్ళను జాగ్రత్తగా చూసుకుందామని పిలుపునిచ్చాడు. దీంతో పాటు తమ తమ తల్లులతో తీసుకున్న సెల్ఫీలను తనకు పంపాలని కోరాడు. ఇదే పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేసాడు. అక్కడ అదే మొదటి ట్వీట్. ఈ రకంగా చిరంజీవి ఇటీవల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. మరి ఇదే ఫ్లో ను రానున్న రోజుల్లో కూడా చూపిస్తాడేమో చూడాలి.





APRIL, 2020 b టాలీవుడ్ z 19


ఎస్ ఎస్ రాజమౌళి అనేది ఇప్పుడు తెలుగు

NEWS HAPPENINGS

LIFE style HOT SPICY CHIT CHAT PA

RAZZI

t ps BEAUTY  BEHIND THE WOODS

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయి అన్నది ఏ మాత్రం క్లారిటీ లేని పరిస్థితి. ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ఉంది కానీ వెంటనే కచ్చితంగా షూటింగ్ లు మొదలవ్వవు. ప్రభుత్వాలు పెర్మిషన్ లు ఇవ్వడానికి మరింత సమయం పడుతుంది. ఇప్పటికే దాదాపు 20 రోజుల నుండి టాలీవుడ్ లో షూటింగ్ లు జరగట్లేదు. మరో నెల రోజులు ఉండే పరిస్థితులు లేవు. దీంతో సినిమా రిలీజ్ లకు వివిధ సినిమాలు వేసుకున్న ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయి. ప్రతీ సినిమా రిలీజ్ డేట్ ను కనీసం రెండు నెలలకు పైగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. ప్రకటించిన రిలీజ్ డేట్ లు అన్నీ తారుమారవనున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ చిత్రమైన వకీల్ సాబ్ ను మే లో విడుదల చేద్దామనుకున్నాడు. దీనికోసమే వకీల్ సాబ్ షూటింగ్ ను చకచకా

LOCAT ON

fash on

2

TICKET TOLLYWOOD sex psychology top

N GHT Life

trade GUIDE My CHOICE

రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం ఇండియా వైడ్ ఒక బ్రాండ్. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తోన్న సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాను నెలకొల్పిన అంచనాలను తానే అందుకుంటూ, తిరిగి అంతకు మించిన అంచనాలను నెలకొల్పుతూ సాగిపోవడం ఒక్క రాజమౌళికే సాధ్యమైంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా మోషన్ పోస్టర్ ఎవరూ ఊహించని విధంగా ఇటీవల విడుదల చేసారు. నిజానికి ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయమని, కనీసం ఏదొక అప్డేట్ ఇవ్వమని ఎప్పటినుండో నెటిజన్లు కోరుతున్నారు. మార్చ్ లో ఇస్తామని చెబుతూ వస్తున్నారు ఆర్ ఆర్ ఆర్ టీమ్. అయితే ఈలోగా కరోనా మహమ్మారి కమ్మేయడంతో ఉగాది పండగకున్న శోభ తగ్గింది. ఇటీవల సినిమా వాళ్ళు చాలా సినిమాల ముహుర్తాలు పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్స్, ట్రైలర్స్, టీజర్స్ అంటూ తమ సినిమాలను

ప్రమోట్ చేసుకోవడానికి ఇదే సరైన వేదికని భావించారు. కాకపోతే కరోనా వైరస్ దేశాన్ని పట్టిపీడిస్తుండడంతో అందరూ తమ తమ అప్డేట్స్ ను వాయిదా వేసుకున్నారు. ఇలాంటి కష్ట సమయంలో తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడన్న అపవాదు వస్తుందేమోనని కొంత మంది భయపడ్డారు. అయితే రాజమౌళి ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. అందరూ డౌన్ అయిన కారణంగా ఊరటనివ్వడానికంటూ ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ ను వదులుతున్నామని జక్కన్న పేర్కొన్నాడు. దీంతో ఎవరికీ ఆ రకమైన ఫీలింగ్ రాలేదు. రాజమౌళి చేసిన ఈ పని వల్ల ఉగాది రోజున అందరూ ఆర్ ఆర్ ఆర్ గురించే మాట్లాడుకున్నారు. అదొక్క సినిమా అప్డేట్ మాత్రమే ఉగాది రోజున ఉంది. అందుకే అంటారు ఏదైనా జక్కన్న ఆలోచనే వేరని. రామ్ చరణ్ ను నిప్పుగా, ఎన్టీఆర్ ను నీరుగా చూపించిన విధానం నిజంగా సూపర్బ్ అంటున్నారు నెటిజన్లు. జనవరి 8 2021న ఈ చిత్రం విడుదల కానుంది.

  పూర్తి చేస్తూ వెళుతుండగా కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఇక మే లో విడుదల కావడమన్నది అసాధ్యం. దీంతో ఈ చిత్ర నిర్మాతైన దిల్ రాజు వేరే అనుకూల రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఆగష్టు 14న విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ డేట్ కు మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా ఆచార్యను విడుదల చేద్దామనుకున్నారు. దాని ప్రకారమే షెడ్యూల్స్ వేసుకున్నారు. అయితే వకీల్ సాబ్ కు వచ్చిన ఇబ్బందే ఆచార్యకు వచ్చింది. ఆగష్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడమన్నది అస్సలు జరగదు. ఇయర్ ఎండ్ కు మారిపోతుంది. కాబట్టి ఆ ఖాళీ అయిన డేట్ పై దిల్ రాజు కర్చీఫ్ వేయాలనుకుంటున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



 QUIZ

 COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood

సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా, కృష్ణ

అల్లుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. కెరీర్ మొదట్లో కొంత తడబడినా సుధీర్ ప్రస్తుతం నిలదొక్కుకున్నాడు. తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రేమకథా చిత్రం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే లాంటి మంచి చిత్రాలు చేసాడు. నాని హీరోగా వి సినిమా చేసాడు. ఉగాదికి విడుదల కావాల్సిన కరోనా కారణంగా ఇప్పుడు వాయిదా పడింది. సాంగ్స్, టీజర్ వంటివి చూస్తుంటే సుధీర్ కు ఈ చిత్రంలో 20 z టాలీవుడ్ b APRIL, 2020

పెద్ద రోల్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. సినిమా విడుదలయ్యాక మరింత క్లారిటీ ఈ విషయంలో వస్తుంది. ఇక ఒక్కోసారి మనకు వచ్చిన అవకాశాలు ఎలాంటివో, దేన్ని ఎంచుకోవాలో, దేన్ని ఎంచుకోకూడదో ముందే తెలుసుకోవాలి. ఒక్కోసారి హిట్ సినిమాలను కూడా అనుకోకుండా చేజార్చుకోవాల్సి వస్తుంది. మంచి అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని గ్రహించి ఎంపిక చేసుకోవడంలోనే ఒక నటుడి యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో సుధీర్ బాబు కొంత వెనుకబడ్డాడనే చెప్పాలి.

బాలీవుడ్ లో వచ్చిన ఒక మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు సుధీర్. భాగీ సినిమాలో సుధీర్ విలన్ గా చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్ లో తొలి సినిమాతోనే విశేషమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు సుధీర్. అయితే ఆ తర్వాత బాలీవుడ్ నుండి అవకాశాలు వచ్చినా కానీ తెలుగులో బిజీగా ఉన్న కారణంగా అందుకోలేదు. ఇక రీసెంట్ గా మీడియాతో ముచ్చటిస్తూ బాలీవుడ్ లో ఒక భారీ అవకాశాన్ని వదులుకున్న విషయాన్ని తెలియజేసాడు. రన్బీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా అయాన్ ముఖర్జీ

దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమాలో సుధీర్ కు రోల్ ఆఫర్ చేశారట. అయితే గోపీచంద్ బయోపిక్ పనులు ఉండడంతో సుధీర్ ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దాదాపు 90 రోజుల కాల్ షీట్స్ అడిగారని, అందుకే అడ్జస్ట్ చేయలేకపోయానని చెప్పాడు సుధీర్. 90 రోజులు అంటే ముఖ్యమైన పాత్రనే ఆఫర్ చేసి ఉంటారు. మూడేళ్ళుగా మొదలవ్వని గోపీచంద్ బయోపిక్ కోసం భారీ బాలీవుడ్ ఆఫర్ ను చేజార్చుకున్నాడు.


NEWS HAPPENINGS



 సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది మరో

LIFE style

హిట్ ను సొంతం చేసుకున్నాడు. గత రెండు, మూడేళ్ళ నుండి మహేష్ తన సినిమాల ఎంపిక పట్ల స్పష్టమైన మార్పును చూపిస్తున్నాడు. రిస్కులు తీసుకోవడానికి అస్సలు మహేష్ ఇష్టపడట్లేదు. అలాగే మినిమమ్ గ్యారంటీ అనుకున్న కథలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ నిర్ణయం మహేష్ కు మంచే చేసింది. గత మూడు సినిమాలు మహేష్ నుండి వచ్చినవి హిట్స్ గా నిలిచాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ పూర్తి చేసిన మహేష్ ఇప్పుడు నాలుగో సినిమాను కూడా హిట్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకే తొందర పడకుండా తన నెక్స్ట్

HOT SPICY CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps

సినిమాకు మూడు నెలల గ్యాప్ ఇచ్చాడు. అయితే వంశీ పైడిపల్లితో అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు హోల్డ్ లో పడింది. దీని ప్లేస్ లో ఏ సినిమా చేయాలా అని మహేష్ చాలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు మహేష్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి అందరూ అనుకుంటున్నట్లు పరశురామ్ తో సినిమా రేసులో ఉంది. మే 31 నుండి సినిమా లాంచ్ ఉంది అన్నారు, అయితే అది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కాకుండా భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నాడు. వెంకీ కుడుముల కూడా ఇటీవలే ఒక లైన్ చెప్పగా దానికి మహేష్ కూడా ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడట. ఈ రెండు ఆప్షన్స్ లో నుండి ఒకటి తీసుకుంటాడని తెలుస్తోంది. ఏదైనా కూడా మే 31కి లాంచ్ చేసి జూన్ నుండి షూటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. మరి ఆ ప్రకారంగా ఈ ఇద్దరు దర్శకులలో ఒకరు మహేష్ సినిమాను చేజిక్కించుకోనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.

BEHIND THE WOODS LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD sex psychology top



 

యంగ్ హీరో శర్వానంద్ చాలా టాలెంటెడ్

అన్న పేరుంది. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా అందులోకి పరకాయ ప్రవేశం చేసి మెప్పించగల అరుదైన నటుల్లో శర్వానంద్ ఒకరు. అయితే కథల ఎంపికలో శర్వానంద్ ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాడు. తన కెరీర్ మొత్తంలో కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే కథలు ఎంచుకున్నవే తక్కువ. ఎప్పుడూ ఆఫ్ బీట్ కథలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన శర్వానంద్ ఇప్పుడు కెరీర్ లో లో-ఫేజ్ ఎదుర్కొంటున్నాడు. తను నటించిన లాస్ట్ మూడు సినిమాలు పడి పడి లేచె మనసు, రణరంగం, జాను సినిమాలు దారుణంగా బెడిసికొట్టాయి. ప్రస్తుతం శ్రీకారం సినిమా చేస్తున్నాడు కానీ అది కూడా కమర్షియల్ ఓరియెంటెడ్ చిత్రం కాదు. వ్యవసాయం, రైతుల కష్టాలు, ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి ఫార్మింగ్ లో ఎలాంటి అద్భుతాలు చేసాడు అన్నదే ఈ చిత్ర కథాంశం. పైగా నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తయింది. దాదాపు 10 రోజులు షూటింగ్

చేస్తే ఇక కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో శర్వానంద్ యూఎస్ వెళ్లడం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. తిరిగి వచ్చేసరికి కరోనా ప్రభావం వల్ల షూటింగ్ లకు అంతరాయం కలిగింది. ఇదిలా ఉంటే తెలుగు సినిమాల నుండి శర్వానంద్ బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక రెండు, మూడు సినిమాలు తమిళంలో చేసి ఆ తర్వాత తెలుగు సినిమాల గురించి ఆలోచిస్తే ఫ్రెష్ గా అనిపిస్తుందని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్ ఒక సినిమాను ఓకే చేసాడు. జర్నీ తమిళ వెర్షన్ తర్వాత శర్వా తమిళంలో మళ్ళీ సినిమా చేయలేదు. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో బాగా ఆడింది. తమిళంలో ఈ హీరో చేసిన సినిమా ఎలాగు తెలుగులోకి డబ్ అవుతుంది. ఆ రకంగా తెలుగు ప్రేక్షకులకు కూడా దూరం కానట్లు ఉంటుందని ప్లాన్ చేసాడని తెలుస్తోంది. మరి శర్వా వేసిన ఈ ప్లాన్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

N GHT Life

           trade GUIDE

 My CHOICE

మొదటి

నుండి ఎస్ ఎస్ రాజమౌళికి ఒక అలవాటుంది. తాను ఏ సినిమా చేసినా ముందుగానే ప్రెస్ ను పిలిచి ఈ సినిమా ఏ జోనర్లో ఉండబోతోందోనన్న క్లారిటీ ఇచ్చేస్తాడు. తన సినిమా నుండి ఏమేం ఆశించవచ్చో కూడా చూచాయిగా చెబుతాడు. ఇక సినిమా రిలీజ్ కు ముందు కథ గురించి రెండు, మూడు ముక్కల్లో తేల్చేస్తాడు. ఇలా ప్రేక్షకులను బాగా ప్రిపేర్ చేసి థియేటర్లో మ్యాజిక్ చేస్తాడు. అందుకే రాజమౌళి సినిమాలు అన్నీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సఫలమయ్యాయి. రాజమౌళికి ప్లాప్ అన్నది తెలియని దర్శకుడిగా ముద్ర వేసాయి. బాహుబలికి కూడా ఇదే స్ట్రాటజీ ఉపయోగించిన రాజమౌళి.. ఆర్ ఆర్ ఆర్ విషయంలో కొంచెం పక్కకు వేళ్ళాడేమో అని అనిపిస్తోంది. నిజానికి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కు వెళ్ళడానికి ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా కథ గురించి ఒక ఐడియా ఇచ్చాడు జక్కన్న. 1920ల కాలంలో ఈ కథ నడుస్తుందని

QUIZ

ఇదొక కాల్పనికతమని, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తాడని చెప్పాడు రాజమౌళి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ చూస్తే మాత్రం అభిమానులకు బోలెడన్ని సందేహాలు వచ్చేశాయ్. రామ్ చరణ్ ఇందులో మిలిటరీ కటింగ్ లో కనిపించాడు. చాలా వరకూ ప్యాంట్ లోనే దర్శనమిచ్చాడు. ఖాకీ ప్యాంట్, బెల్ట్ తో కనిపించిన చరణ్ ను చూస్తే కచ్చితంగా 1920ల కాలం నాటి గెటప్ లా అనిపించట్లేదు. ఈ నేపథ్యంలో కొత్త రూమర్స్ మొదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ లో అప్పటి పరిస్థితులు ఉంటాయని, అలాగే అల్లూరి, కొమరం భీం మళ్ళీ పుడితే ఎలా ఉంటుందన్న కథా నేపథ్యంలో సినిమా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ వీడియో కూడా విడుదలైతే కచ్చితంగా ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ విడుదలవ్వనున్న విషయం తెల్సిందే.

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar

APRIL, 2020 b టాలీవుడ్ z 21


NEWS HAPPENINGS

  కరోనా

మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది. ప్రపంచం మొత్తం ఈ వైరస్ కారణంగా వణికిపోతోంది. ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో రోజుకు వందల్లో చనిపోతున్నారు. ఇండియాలో సైతం ఈ వైరస్ నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 700 దాటగా మరణాల సంఖ్య 20కి చేరుకుంది. తెలంగాణలో సైతం పాజిటివ్ కేసుల సంఖ్య 45కి వెళ్ళింది. రానున్న రోజులు చాలా జాగ్రత్తగా గడపాల్సినవి. రానున్న పదిహేను రోజులు జాగ్రత్తగా ఉండగలిగితే ఇండియా ఈ కరోనా గండాన్ని గట్టెక్కగలదు. ఇదిలా ఉంటే ఇండియా మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఏ విపత్కర పరిస్థితి వచ్చినా ముందుండే సినీ పరిశ్రమ ఈ కష్ట సమయంలో కూడా ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలకు గాను మన హీరోలు, దర్శకులు తమకు తోచినంత విరాళాలు ఇస్తుండడం నిజంగా స్ఫూర్తిదాయకమైనది.

LIFE style HOT SPICY CHIT CHAT PA

RAZZI

BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON fash on

2

TICKET TOLLYWOOD

ఇప్పటివరకూ మన సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో ఇక్కడ చూద్దాం.

sex psychology top

 

ప్రభాస్ - 4 కోట్లు (3 కోట్లు పీఎం రిలీఫ్ ఫండ్ +

చెరో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్) పవన్ కళ్యాణ్ - 2 కోట్లు (1 కోటి పీఎం + 50 లక్షలు + 50 లక్షలు) అల్లు అర్జున్ - 1కోటి 25 లక్షలు (ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ + కేరళ) చిరంజీవి - 1 కోటి మహేష్ బాబు - 1 కోటి ఎన్టీఆర్ - 75 లక్షలు రామ్ చరణ్ - 70 లక్షలు నితిన్ - 20 లక్షలు త్రివిక్రమ్ శ్రీనివాస్ - 20 లక్షలు దిల్ రాజు - 20 లక్షలు కొరటాల శివ - 10 లక్షలు సుకుమార్ - 10 లక్షలు సాయి తేజ్ - 10 లక్షలు అనిల్ రావిపూడి - 10 లక్షలు వివి వినాయక్ - 5 లక్షలు థమన్ - 5 లక్షలు (సంగీత కళాకారులకు) అల్లరి నరేష్ - 50 మంది తన చిత్ర టీమ్ కు తలా 10,000 చొప్పున మంచు మనోజ్, రాజశేఖర్ - డబ్బు రూపంలో కాకుండా అవసరమైన వారికి సరుకులు వంటివి ఇచ్చారు.

N GHT Life

trade GUIDE My CHOICE

QUIZ

COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE



LittleStar FilmMaking Kollywood Bollywood చేశారు. ఈ ఇద్ద‌రి గురించి వ‌ర్ణించ‌డానికి నా క‌ రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా యావ‌త్ Interview ద‌గ్గ‌ర ప‌దాలు లేవు. ఈ విష‌యంలో నేను దేశం ఇడ్డందుల్ని ఎదుర్కొంటోంది. ఈ SpecialStory చాలా అదృష్ట‌వంతుడిని. ఎవ‌రికైనా ఫ్యామిలీనే మ‌ హ‌మ్మారి నుంచి ప్ర‌జ‌ల్ని ర‌క్షించాల‌న్న దృఢ ఫ‌స్ట్ ఆ త‌రువాతే ఎవ‌రైనా. ఈ విష‌యాన్ని సంక‌ల్పంతో కేంద్ర లాక్ డౌన్‌ని విధించింది. Hollywood అర్థం చేసుకుని ఇంట్లోనే వుండండి.. 21 రోజుల పాటు విధించిన లాక్ డౌన్ ఈ నెల 14న ముగుస్తున్న నేప‌థ్యంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఈ నేప‌థ్యంలో అంతా ఇంటికే ప‌రిమితం కావాల‌ని, ఇళ్లే శ్రేయ‌స్క‌ర‌మ‌ని దేశ ప్ర‌ధానితో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం, సెల‌బ్రిటీలు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అఖిల్ పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. త‌ల్ల‌దండ్రులు అక్కినేని నాగార్జున‌, అమ‌లతో ‌ క‌లిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసిన అఖిల్ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ 22 z టాలీవుడ్ b APRIL, 2020

సేఫ్‌గా వుండండి. పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. అని పేర్కోన్నారు. ప్ర‌స్తుత విప‌త్తు నుంచి మ‌నం త్వ‌రలో ‌ నే తేరుకుంటామ‌నే న‌మ్మ‌క‌ముంది అన్నారు. అక్కినేని అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శక‌ ‌త్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

 ప్రభుత్వం

కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. ఎవరి ఇళ్లల్లో వారు ఉంటేనే ఈ మహమ్మారిని అరికట్టడానికి అవకాశం దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెలెబ్రిటీ, కామన్ మ్యాన్ అన్న తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. నిత్యం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే స్టార్లు మరి ఈ లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా టాప్ హీరోల విషయంలో ఈ ఆసక్తి ఉండటం సాధారణం. సినిమా షూటింగ్ లు లేదంటే ఇల్లు తప్ప మరో లోకం లేని మహేష్ ఏం చేస్తున్నట్లు? ఈ విషయంపై నమ్రత క్లారిటీ ఇచ్చింది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సమ్మర్ లో మూడు నెలలు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ వేసుకున్నాం. ఈ లాక్ డౌన్ వల్ల మా ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లల్లో ఉండడమే ఉత్తమం. మా పిల్లలకు కూడా ఇదే

చెబుతున్నాం. ఇక మహేష్ ఈ ఖాళీ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. పిల్లలతో ఆడుకోవడానికి మరింత అవకాశం దొరికింది. సితార, గౌతమ్ లతో మహేష్ కు సమయమే తెలియట్లేదు. ఇక మామూలుగానే మహేష్ సినిమాలు ఎక్కువ చూస్తారు, ఇక ఖాళీ సమయం దొరకడంతో భాషతో సంబంధం లేకుండా వెబ్ సిరీస్ లు, సినిమాలు చూసేస్తున్నారు. ఇక పుస్తకాలూ చదవడమన్నా కూడా మహేష్ కు ఎంతో ఇష్టం. ఈ మూడు పనులతో మహేష్ లాక్ డౌన్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు తర్వాతి సినిమాపై సంగిగ్దత కొనసాగుతోంది. ముందు వంశీ పైడిపల్లితో అనుకున్నారు కానీ తర్వాత పరశురామ్ అన్న పేరు కూడా వచ్చింది. ఇప్పుడేమో పరశురామ్ పేరు దాదాపు కన్ఫర్మ్ అయింది. జూన్ లో ఈ చిత్రం లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ పూర్తయితే కానీ ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.



TOLLYWOOD.NET APRIL 2020 | VOL 17 | ISSUE 4 | Rs.20/-

/tollywood

RNI NO: APTEL/2003/10076 APRIL 2020 VOL:17 ISSUE:4 Rs.20/- TOLLYWOOD TELUGU MONTHLY MAGAZINE

/tollywood


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.