Tollywood Magazine Telugu September - 2016

Page 1

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET

/tollywood /tollywood

SEPTEMBER 2016 VOL 13 ISSUE 9


 



డే

రింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌'ఇజం'. ఈ చిత్రానికి సంబంధించి స్పెయిన్‌లో చేసిన భారీ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్‌ మినహా టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్స్‌ ప్యాక్‌లో డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వుంటూనే చాలా పవర్‌ఫుల్‌గా సాగే ఈ చిత్రంలో ఫస్ట్‌ టైమ్‌ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించబోతున్నారు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఫస్ట్‌ టైమ్‌ నటిస్తున్న కళ్యాణ్‌రామ్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్‌ 2న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేశారు. సందర్భంగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ''జర్నలిస్ట్గా ‌ ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కళ్యాణ్‌రామ్‌కనిపిస్తారు. కళ్యాణ్‌రామ్‌కెరీర్‌లో ఇదో డిఫరెంట్‌ మూవీ అవుతుంది. అలాగే డైరెక్టర్‌గా నాకు ఓ పవర్‌ఫుల్‌సినిమా ఇది'' అన్నారు. రింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌:

గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్:‌ బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. దసరా కానుకగా కళ్యాణ్‌రామ్‌, పూరి ల 'ఇజం' రింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌'ఇజం'. ఈ చిత్రానికి సంబంధించి స్పెయిన్‌లో చేసిన భారీ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్‌ మినహా టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్స్‌ ప్యాక్‌లో డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వుంటూనే చాలా పవర్‌ఫుల్‌గా సాగే ఈ చిత్రంలో ఫస్ట్‌ టైమ్‌ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించబోతున్నారు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఫస్ట్‌ టైమ్‌ నటిస్తున్న కళ్యాణ్‌రామ్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫస్ట్‌లుక్‌ను సెప్టెంబర్‌ 2న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేశారు. సందర్భంగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ''జర్నలిస్ట్గా ‌ ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కళ్యాణ్‌రామ్‌కనిపిస్తారు. కళ్యాణ్‌రామ్‌కెరీర్‌లో ఇదో డిఫరెంట్‌ మూవీ అవుతుంది. అలాగే డైరెక్టర్‌గా నాకు ఓ పవర్‌ఫుల్‌సినిమా ఇది'' అన్నారు.

సి

డే

సి

డే


“THE MORE YOU TAKE RESPONSIBILITY FOR YOUR PAST AND PRESENT,THE MORE YOU ARE ABLE TO CREATE THE FUTURE YOU SEEK” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Graphic Designer Content Editor Photographer Publication Consultant Distributed By

: : : : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni Saidulu Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 SEPTEMBER 2016

టాలీవుడ్ P 3






చై

తన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'. స్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ...'ఈ చిత్రం లోని ఒక పాటను ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో విడుదల చేసిన విషయం విదితమే. ' ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది.‌

ప్ర

అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజున ఆడియో:

స్వ

ర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, సెప్టెంబర్ 20న 'ప్రేమమ్' ఆడియోను అక్కినేని వంశాభిమానుల సమక్షంలో,చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము.

4 P టాలీవుడ్

దసరా' కానుకగా 'ప్రేమమ్'

ప్రే

మతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో 'దసరా పండుగ' కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. ' నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది, ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది 'ప్రేమమ్' అన్నారు. త్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్. ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి

ఈ చి




సూ

ప‌ర్‌గుడ్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో లెజెండ్ సినిమా ప‌తాకంపై ప్ర‌ద్యుమ్న‌- గ‌ణేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ``ద్వార‌క‌`. `పెళ్లిచూపులు` ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. శ్రీ‌నివాస్ ర‌వీంద్ర (ఎంఎస్ఆర్‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కృష్ణాష‌మి ్ట సంద‌ర్భంగా.. స‌మ‌ర్ప‌కుడు ఆర్‌.బి.చౌద‌రి ఈ సినిమా మోష‌న్ పోస‌ర్ ్ట , సాంగ్ (భ‌జ‌రే నంద‌గోపాల హ‌రే..) టీజ‌ర్‌ని లాంచ్ చేశారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ... ర్‌.బి.చౌద‌రి మాట్లాడుతూ -``ఇది మా బ్యాన‌ర్ నుంచి వ‌స్న తు ్న 89వ సినిమా. ఎంతోమంది న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, టెక్నీషియ‌న‌ను ్ల ప‌రిచ‌యం చేశౄం. అదే కోవ‌లో ఈ సినిమాతో కొత్త నిర్మాత‌లు ప్ర‌ద్యుమ్న‌-గ‌ణేష్‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌డం సంతోషంగా ఉంది. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాలు నిర్మించాం. అలాగే శ్రీ‌నివాస్ ర‌వీంద‌ర్ లాంటి ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయ‌డం హ్యాపీగా ఉంది. సాయికార్తిక్ అంద‌మైన సంగీతం అందించాడు. ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర‌య ్త ింది. వ‌చ్చే నెల‌లో సినిమా రిలీజ్ చేయ‌నున్నాం`` అన్నారు. ర్మాత ప్ర‌ద్యుమ్న‌ మాట్లాడుతూ -``20 ఏళ్ల క్రితం ప్యాష‌న్‌తో సినీప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చాను. ల‌క్కీగా ఆర్‌. బి.చౌద‌రి వంటివారి అండ ల‌భించింది. ఎంతోమంది లైఫ్‌ని త్యాగం చేసి ఇక్క‌డికి వ‌చ్చి ఎంతో క‌షప ‌్ట ‌డుతుంటారు. సినిమా అనేది సామాజిక బాధ్య‌త‌. విజ్ఞానంతో తీయాలి. నిర్మాత‌ల‌కు ఆ తెలివితేట‌లు, నాలెజ్‌ఉండాలి. 90 సినిమాలు తీసిన నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి గారు మా వెన్నంటి నిల‌వ‌డం నా అదృష్టం. ఆయ‌న మాపై పెద్ద బాధ్య‌త ఉంచారు. 24 శాఖ‌ల‌కు సంబంధించిన కుటుంబాలు ప‌రిచయం కావ‌డం ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా క‌థ‌ని న‌మ్మి హీరో

ఆ ని

ఓకే చెప్పారు. సుప్రీం వంటి పెద్ద సినిమాలు చేసిన సాయి కార్తిక్ అండ‌గా నిలిచి సంగీతం అందించారు. శ్యామ్‌. కె నా వెంటే నిలిచారు. ల‌క్ష్మీ భూపాల్ మాట‌లకు ‌ అవార్డు వ‌స్తుంది. ఈ సినిమాకి స‌పోర్టు చేసిన అంద‌రికీ పేరు పేరునా వంద‌నాలు`` అన్నారు. ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మాట్లాడుతూ -``2015లో ఈ సినిమాకి క‌మిట‌య్యాను. క‌థ విష‌యంలో ఆర్‌. బి.చౌద‌రి గారిని క‌న్విన్స్ చేయ‌డం అంత ఈజీ కాదు. ఆయ‌న్ను ఒప్పించి ఈ సినిమా పూర్తి చేయ‌గ‌లిగాను. తెర‌పై విజువ‌ల్స్ చూసి ఆశీర్వ‌దించండి`` అన్నారు. ట‌ల ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల్ మాట్లాడుతూ -``టాప్ టెక్నీషియ‌న‌తో ్ల , ఆర్‌.బి.చౌద‌రి గారి అండ‌తో తీసిన సినిమాకి ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంది. నాలుగైదేళ్ల క్రిత‌మే ఈ క‌థ‌ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లకు చెప్పాను. పెళ్లి చూపులు హీరో హిట్‌తో ఊపుమీదున్నాడు. ఈ సినిమాతో మ‌రో పెద్ద విజ‌యం అందుకోవాలి`` అన్నారు. రో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ -``పెళ్లి చూపులు విజ‌యంతో క్ష‌ణం తీరిక లేకుండా అయిపోయాను. ఆ విజ‌యాన్ని ఆస్వాధిస్తుండ‌గానే `ద్వరా ‌ క‌` వ‌చ్చేస్తోంది. అంద‌రూ టాప్ టెక్నీషియ‌న‌తో ్ల , ఆర్‌. బి.చౌద‌రి గారి బ్యాన‌ర్లో ‌ సినిమా అంటే షాక్‌కి గుర‌య్యాను. మెగా నిర్మాత‌ల్ని నా ఖాతాలో వేసుకున్నానా? అనిపించింది. ద్వార‌క క‌థ న‌చ్చి ఓకే చెప్పాను. వైవిధ్యం ఉన్న క‌థ‌ని నిర్మాత‌లు ఎంక‌రేజ్ చేయ‌డం హ్యాపీ. గ‌ణేష్ కొరియోగ్ర‌ఫీలో వైవిధ్య‌మైన డ్యాన్సులు వేశాను`` అన్నారు. ర్మాత గ‌ణేష్‌, శ్యామ్‌.కె.నాయుడు, మాజీ ఇన్‌కంట్యాక్స్ క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి, సాయికార్తిక్‌, బ్ర‌హ్మక‌ ‌డ‌లి, పూజా జ‌వేరి, పి.హ‌రికృష్ణ,‌ గిరిధ‌ర్ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ద‌

మా హీ

ని

టాలీవుడ్ P 5


 పం

దెంకోడి, పొగరు, భరణి, పూజ, రాయుడు వంటి హిట్‌ చిత్రాల తర్వాత తెలుగులో నేను చేస్తున్న మరో మంచి సినిమా 'ఒక్కడొచ్చాడు'. ప్రతి ఊళ్ళోనూ జరిగే అన్యాయాలను అరికటడా ్ట నికి ఎవరో ఒకరు నడుం కట్లి టా . అలా ఈ సినిమాలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రశ్నించడానికి, వాళ్ళకి న్యాయం చెయ్యడానికి 'ఒక్కడొచ్చాడు'. అదే ఈ సినిమాలో హీరో క్యారెకరై ్ట జేషన్‌. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో వుండే ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, యాక్షన్‌ అన్నీ వుంటూనే ఒక పవర్‌ఫుల్‌, పర్పస్‌ఫుల్‌ ఫిలింగా 'ఒక్కడొచ్చాడు' రూపొందుతోంది. దర్శకుడు సురాజ్‌ ఈ స్రీ టో లైన్‌ చెప్పగానే ఇమ్మీడియట్‌గా అన్ని సినిమాలూ ఆపి ఇదే ముందు స్టార్ట్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యాను. అంతగా ఈ కథకు నేను కనెక్ట్‌ అయ్యాను. ఇందులో ఒక కొత్త పాయింట్‌ వుంది. అది అన్ని ఊళ్ళల్లో అందరూ నిత్యం ఫేస్‌ చేసేదే. ఆ పాయింట్‌ చుట్టూ అల్లిన మంచి కమర్షియల్‌ సినిమా ఇది. ఇందులో నా లుక్‌, క్యారెకరై ్ట జేషన్‌ ఇంతకుముందు సినిమాలన్నింటి కంటే డిఫరెంట్‌గా వుంటుంది. తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. జగపతిబాబు ఒక ముఖ్యపాత్ర చేస్తున్నారు. తరుణ్‌ అరోరా విలన్‌గా నటిస్తున్నారు. ఈ బర్డే ‌త్ కి 'ఒక్కడొచ్చాడు' షూటింగ్‌లో వుండడం నాకు ఎంతో ఆనందంగా వుంది. నామనసుకి నచ్చిన సినిమా షూటింగ్‌లో నా బర్‌డే త్ జరుపుకోవడం నిజంగా రియల్‌ హ్యాపీ బర్డే ‌త్ గా ఫీల్‌ అవుతున్నాను. దీపావళి కానుకగా వచ్చే 'ఒక్కడొచ్చాడు' డెఫినెట్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకొని నా కెరీర్‌లో మరో మంచి హిట్‌ సినిమాగా నిలుస్తుందని నా నమ్మకం. సెప్టెంబర్‌ 12 నుండి మిస్కిన్‌ డైరెక్షన్‌లో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాకరీ ్ట సమర్పణలో

6 P టాలీవుడ్

మరో చిత్రం ప్రారంభిస్తున్నాం. 'ఒక్కడొచ్చాడు' తెలుగులో జి.హరి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది'' అన్నారు ఆగస్ట్‌ 29 తన బర్త్‌ డే సందర్భంగా 'ఒక్కడొచ్చాడు' సినిమా విశేషాలను తెలియజేస్తూ మాస్‌హీరో విశాల్‌. స్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్న తు ్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు' ప్రోగ్రెస్‌ గురించి నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''విశాల్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీ. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, అద్భుతమైన మ్యూజిక్‌లతో పాటు ఆల్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్న చిత్రం ఇది. సెప్టెంబర్‌ 3 నుండి రష్యాలో బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరిస్తాం. విశాల్‌ బర్త్డే ‌ ఆగస్ట్‌ 29 సందర్భంగా టీజర్‌ని రిలీజ్‌ చేస్తున్నాం. కోటి 50 లక్షల వ్యయంతో కనల్‌ కణ్ణన్‌ సారధ్యంలో తీసిన ఛేజ్‌ ఈ సినిమాకి ఓ హైలైట్‌. అలాగే విశాల్‌, తమన్నాలపై శోభి నృత్య దర్శకత్వంలో కోటి రూపాయలకు పైగా వ్యయంతో తీసిన పాట స్పెషల్‌ఎట్రాక్షన్‌. హీరోయిన్‌ తమన్నాకి మరో హీరోయిన్‌ శృతిహాసన్‌ పాట పాడడం మరో విశేషం'' అన్నారు. శాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్,లే దర్శకత్వం: సురాజ్‌.

మా

వి






డి

ఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్‌లో న‌టిస్తూ త‌న‌కంటూ మాస్ హీరోగా ప్ర‌త్యేకత‌ను సంపాదించుకున్న గోపీచంద్ హీరోగా `హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మర్ ‌ షియ‌ల్ ఎలిమెంట్స్‌తో కూడిన హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్ట్ జె యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇటీవల హైదరాబాద్ లో ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. గోపీచంద్ సరసన హన్సిక, క్యాథిరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముహురపు ్త సన్నివేశానికి దేవుని పటాలపై హీరో గోపీచంద్ క్లాప్ కొటగా ్ట , ప్రముఖ నిర్మాత శరత్ మరార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సుధాక‌ర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా.... త్ర నిర్మాత‌లు జె.పుల్లారావు౼జె.భగవాన్ లు మాట్లాడుతూ.. ``గోపీచంద్ లో ఉన్న మాస్ యాంగిల్‌ను సరికొత‌గా ్త ప్ర‌జెంట్ చేసే చిత్ర‌మిది. ఇది వ‌ర‌కు ఆయ‌న చేసిన చిత్రాల కంటే హై బ‌డ్ట్ జె , హై టెక్నిక‌ల్ అంశాలతో ఈ సినిమాను ప్రెస్టిజియ‌స్ గా రూపొందించనున్నాం. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బెస్ట్ టీంతో సినిమాను అన్ కాంప్రమైజ్డ్ గా

చి

ఈ ము

నిర్మిస్తాం`` అన్నారు. కార్యక్రమంలో హీరో గోపీచంద్, క్యాథరిన్, శరత్ మరార్, సుధాకర్ రెడ్డి, నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఖేష్ రుషి, నికితన్ ధీర్(తంగబాలి), అజయ్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కో డైరెక్టర్: హేమాంబర్ జాస్తి, ఆర్ట్: కడలి బ్రహ్మ, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు,సంగీతం: ఎస్.ఎస్.థమన్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది.

టాలీవుడ్ P 7




 మె

గాప‌వర్ ‌ ‌స్టార్ రామ్‌చ‌రణ్ ‌ ‌, ర‌కూల్ ప్రీత్ సింగ్ జంట‌గా, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ' ధృవ' చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్ 5 నాటికి టోట‌ల్ టాకీ కంప్లీట్ చేస‌కుని మిగిలిన సాంగ్స్ ని కూడా అదే నెల‌లో షూటింగ్ చేస‌కుంటుంది. ఇప్ప‌టికే పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాతలు అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మిస్న్ తు నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అక్టోబ‌ర్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్స్టా ‌ ర్ రామ్ చ‌ర‌ణ్ న‌ట‌నతో ‌ పాటు అర‌వింద్ స్వామి ఫెర్‌ఫార్మెన్స్ హైలెట్ గా నిలుస్తుంది. సందర్భంగా చిత్ర నిర్మాత‌ల్లో ఓక‌రైన‌అల్లు అరవింద్ మాట్లాడుతూ.... రాంచరణ్ , ర‌కూల్ ప్రీత్ సింగ్‌, సురేందర్ రెడ్డి కాంబినేష‌న్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్న తు ్న ' ధృవ' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'ధృవ' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశాం. మంచి పాజిటివ్ రెస్పాన్స్

8 P టాలీవుడ్



వ‌చ్చింది.. పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ కథాంశంతో కూడిన కథ కావడం, దానికి తగ్గట్గా టు రాంచరణ్ తన బాడీ లాంగ్వేజ్, లుక్స్ మార్చుకున్నాడు. ఏమాత్రం డిలే లేకుండా షూటింగ్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 5 నాటికి సాంగ్స్‌ మిన‌హ టోట‌ల్ టాకీ ఫినిష్ అవుతుంది. మ‌రో ప‌క్క శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఎక్క‌డా చిన్న డిలే లేకుండా అనుకున్న విధంగానే అక్టోబ‌ర్ 7న విజ‌యద ‌ ‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల చేస్తున్నాము . అని అన్నారు. టీనటులు రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు సాంకేతిక నిపుణులు సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌ మ్యూజిక్ - హిప్ హాప్ ఆది ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్ ఆర్ట్ - నాగేంద్ర ఎడిటర్ - నవీన్ నూలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్ ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్, ఎన్‌. వి.ప్ర‌సాద్‌దర్శకుడు - సురేందర్ రెడ్డి


 

 ఇ

రు కుటుంబాల బంధుమిత్రుల సమక్షంలో హీరో వరుణ్ సందేశ్ -హీరోయిన్ రితిక ల వివాహం ఘనంగా జరిగింది . హైదరాబాద్ శివారు లోగల ఓ రిసార్ట్ లో ఈ వివాహం జరిగింది . పెళ్ళికి హాజరైన వాళ్ళు నూతన వధూవరులను ఆశీర్వదించారు . పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో నటిస్తున్న సమయంలో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు . ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న మీదట ఇరు కుటుంబాల పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి పీటలు ఎక్కారు వరుణ్ సందేశ్ రితిక . క రితిక కూడా మోడల్ గా హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే . మరి పెళ్ళయ్యాక రితిక హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తుందో లేక ఇంటికే పరిమితం అవుతుందో చూడాలి .

టాలీవుడ్ P 9


 + 

వై

.సుధాకర్‌ సమర్పణలో సెన్సేషనల్‌ హిట్‌ మూవీస్‌, ఫిల్మ్‌ విల్లా స్డి టూ యోస్‌ అసోసియేట్స్‌ పతాకాలపై శ్రీ సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కుమారి 18+'. మాల్యి మల్హోత్రా, యోధ, గోపీకృష్ణ, సాయికిరణ్‌, ఆదిత్యరామ్‌ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా మోషన్‌ పోసర్ ్ట ‌ విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా మోషన్‌ పోసర్ ్ట ‌ను రాజ్‌కందుకూరి, మల్లిఖార్జున్‌రావులు విడుదల చేశారు. ఈ సందర్భంగా.... రో ఆదిత్యరామ్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు నన్ను బాగా ఎంకరేజ్‌చేశారు. ఈ చిత్రంలో డాకర్ ్ట ‌ పాత్రలో కనపడతాను. హీరోయిన్‌ చక్కగా నటించింది. సహకారం అందించిన అందరికీ థాంక్స్'‌' అన్నారు. యికిరణ్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో టైలర్‌ రోల్‌ చేశాను. డిఫరెంట్‌ ఏజ్‌లో ఉండే నలుగురు అబ్బాయిలు, అందంగా ఉండే అమ్మాయిని ప్రేమిస్తారు. దర్శకుడు శ్రీసత్య కారణంగానే సినిమా బాగా వచ్చింది. అందరికీ థాంక్స్'‌' అన్నారు. ల్యి మల్హోత్రా మాట్లాడుతూ - ''ఆడిషన్‌లో నన్ను హీరోయిన్‌గా సెలక్ట్‌ చేశారు. ఈ సినిమాకు ముందు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా వర్క్‌ చేశాను. ఒక మంచి పాత్రతో తెలుగు సినిమాకు పరిచయం కావడం ఆనందంగా ఉంది'' అన్నారు. జ్‌ కందుకూరి మాట్లాడుతూ - ''యూత్‌కు నచ్చే టైటిల్‌. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. ల్లిఖార్జున్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు శ్రీసత్య, నిర్మాతలు మంచి ప్లానింగ్‌తో సినిమా చేస్తున్నారు. క్యూట్‌లవ్‌స్రీ టో '' అన్నారు.

హీ

సా

మా

రా మ

10 P టాలీవుడ్

డై

రెకర్ ్ట ‌ శ్రీ సత్య మాట్లాడుతూ - ''సినిమా అంతా హీరోయిన్‌ చుట్టూ తిరుగుతుంది. గేమ్‌లో ఎక్కువ మంది ఉంటేనే ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే ఈ సినిమాలో ఓ అమ్మాయి కోసం ఒక డాక్టర్‌, ప్రొఫెసర్‌, ట్రైలర్‌, స్టూడెంట్‌ ఇలా నలుగురు మధ్య ఎలాంటి పోటీ నెలకొందనేదే కథ. షూటింగ్‌ అంతా పూర్తయ్యింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ నెలలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. త్ర నిర్మాతలు మాట్లాడుతూ - ''సినిమా బాగా వచ్చింది. యూత్‌కు నచ్చే లవ్‌ ఎంటర్‌టైనర్‌. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్'‌' అన్నారు. ల్యి మల్హోత్రా, యోధ, గోపీకృష్ణ, సాయికిరణ్‌, ఆదిత్యరామ్‌, ఆలీషా ఫెరెర్‌, వెంకట్‌ రాజు, శ్రీసత్య, జ్యోతిసాగర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్‌, సంగీతం: ప్రేమ్‌ఎల్‌.ఎమ్‌., సాహిత్యం: శశి, నిర్మాణం: సెన్సేషనల్‌ హిట్‌ మూవీస్‌, కథ, స్క్రీన్‌ప్,లే దర్శకత్వం: శ్రీ సత్య.

చి

మా


టీవలే సరైనోడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని వచ్చే నెలలో ప్రారంభించ నున్నాడు . హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో ప్రారంభించి వచ్చే ఏడాది చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న సినిమాని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట . మెగాస్టార్ పుత్రుడు చరణ్ అంటే అల్లు అర్జున్ కి ప్రాణం అన్న విషయం అందరికీ తెలిసిందే . పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బసర్ ్ట ని ,సాయి ధరం తేజ్ తో ''సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ '' వంటి హిట్ చిత్రాన్ని అందించాడు హరీష్ శంకర్ . అల్లు అర్జున్ ని మెగా ఫ్యాన్స్ కి నచ్చేలా చూపించడానికి అందరి మెప్పు పొందేలా చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు హరీష్ శంకర్ . అల్లు అర్జున్ కోసం దర్శకులు క్యూ కటగా ్ట బన్నీ మాత్రం హరీష్ కు చాన్స్ ఇచ్చాడు . మరి హరీష్ ఈ గోల్డెన్ చాన్స్ ని వినియోగించుకుంటాడా ? లేదా చూడాలి

  





టుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి మొత్తానికి ఇన్నేళ్ళ తర్వాత ఓ ఇంటి వాడయ్యాడు . 46 ఏళ్ల వయసులో హీరోయిన్ అనుకృతి ని నిన్న కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు . గతకొద్ది రోజులుగా ఈ ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోబోతున్నరంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే . పెళ్లి పట్ల అంతగా ఆసక్తి లేని జేడీ మొత్తానికి తల్లి వత్తిడి ఫలించి అనుకృతి ని పెళ్లి చేసుకున్నాడు . అనుకృతి ఇటీవల ''శ్రీదేవి '' అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . అయితే ఆ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు అసలు పూర్తీ అయ్యిందో లేదో !

టాలీవుడ్ P 11


ల్లరి నరేష్ తో అహనా పెళ్ళంట వంటి హిట్ చిత్రం చేసి ఇండస్ట్రీ చూపు తనవైపు కు తిప్పుకున్న దర్శకులు వీరభద్రం చౌదరి . ఆ సినిమా తర్వాత సునీల్ హీరోగా చేసిన ''పూల రంగడు '' కూడా సూపర్ హిట్ కావడంతో ఏకంగా అగ్ర హీరో నాగార్జున తో ''భాయ్ '' సినిమా చేసే గోల్డెన్ చాన్స్ లభించింది వీరభద్రం కు కానీ వరుసగా రెండు సక్సెస్ ల తర్వాత చేసిన మూడో చిత్రం భాయ్ ఘోర పరాజయం పొందడంతో ఒక్కసారిగా పాతాళం లోకి పడిపోయాడు . ఆ సినిమా ఫ్లాప్ ఒక మచ్చ అయితే కింగ్ నాగార్జున భాయ్ నా కెరీర్ లోనే చెత్త సినిమా అంటూ పదే పదే చెప్పడం కూడా వీరభద్రం కెరీర్ డ్యామేజ్ అయ్యేలా చేసింది . హిట్ ఇచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు , తెలియని వాళ్ళు అదే పనిగా వచ్చి పలకరించడమే కాకుండా ''గొప్పోడివి బాసూ " అంటూ పొగిడిన వాళ్ళు ఒక్కసారిగా ఒకే ఒక్క ఫ్లాప్ రాగానే ముఖం చూపించడం మాట అటుంచితే కనిపిస్తే కూడా చూడనట్లు పక్కకు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్న ఈ సమాజం ని చూసి రక్తం మరిగిపోయిందనే చెప్పాలి అతడికి , అయినప్పటికీ ఇక్కడ ఇవ్వాల్సింది సక్సెస్ కావలసింది సక్సెస్ అంతేకాని మనసులో పెట్టుకొని మనసు పాడు చేసుకోవడం కాదని గుర్తెరిగి నేను పడిపోలేదు .............. పడిపోను అంటూ జూలు విదిల్చిన సింహం లా తనకి తానే ధైర్యాన్ని పోగు చేసుకొని చేసిన చిత్రమే ''చుట్ల టా బ్బాయి ''. ఆది హీరోగా నటించిన ఈ చుట్ల టా బ్బాయి భారీ విజయం సాధించక పోవచ్చు కానీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకొని హిట్ టాక్ తో రన్ అవుతోంది . విజయం శాశ్వతం కాదు కానీ అపజయం మాత్రం అశాశ్వతమైంది అందుకే నిరంతర పోరాటం చేస్తూ ఇక భద్రం పని అయిపొయింది అని అంటున్న సమయంలో పడ్డవాడు చెడ్డవాడు కాదు అంటూ పడిలేచిన కెరటం లా .............. నేను మీ వాడ్ని మీ ''చుట్ల టా బ్బాయి '' ని అంటూ భద్రం ఈజ్ బ్యాక్ అనేలా చేసాడు వీరభద్రం చౌదరి .

12 P టాలీవుడ్






శ్రీ



హీ

తీసుకొచ్చి మరిన్ని చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. దిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ కార్యక్రమంలో తొలుత సినిమా టీజర్ ను తమ్మారెడ్డి భరద్వాజ, ఇన్ కం ట్యాక్స్ కమీషనర్ మరియు దర్శకురాలైన వాణి ఎం కొసరాజులు ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు దాసరి ప్రసాద్ (ఏలూరు), అనగాని ప్రసాద్, శివాజీ రాజా, ప్రతాని రామకృష్ణ గౌడ్, మల్కాపురం శివకుమార్, శ్రీమిత్ర చౌదరి, జి.వి.లతో బాటు తెలంగాణా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు గోపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సినిమాలో సుహాసిని, నిఖిత, రచన మౌర్య, ముమైత్ ఖాన్, పోసాని, కోట, బ్రహ్మానందం మొదలైన వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం : సాయి కార్తీక్, ఎడిటింగ్ : కోటగిరి, ఫైట్స్ : రవి, కెమెరా : బుజ్జి, నిర్మాతలు : వి.వి.ఎస్. ఎన్.వి ప్రసాద్ దాసరి, వి.వి. దుర్గాప్రసాద్ అనగాని, కథ, స్క్రీన్ ప్,లే మాటలు, దర్శకత్వం : కారణం బాబ్జి

కాంత్, అక్ష హీరోహీరోయిన్ లుగా రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రమణ్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానరలో ్ల సంయుక్త నిర్మాణంలో కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘మెంటల్’. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లో హీరో గోపీచంద్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. సందర్బంగా హీరో గోపి చాంద్ మాట్లాడుతూ "శ్రీకాంత్ అన్న కమిట్మెంట్ ఉన్న హీరో కాబట్టి వంద సినిమాలు పూర్తి చేసాడు. అది మాకు సాధ్యం కాదు. ఈ ట్రైలర్స్ చూస్తుంటే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. సంగీత దర్శకుడు సాయి కార్తిక్ పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. అతను ఈ చిత్రానికి కూడా మంచి సంగీతాన్ని అందించి ఉంటారు. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్ సభ్యులందరికీ మంచి పేరు తీసుకురావాలి" అని అన్నారు. రో శ్రీకాంత్ మాట్లాడుతూ "దర్శకుడు తీస్తున్న విధానం చూసి కొద్దిగా కంగారు పడ్డాను. ఈ సినిమా మరో 'ఆపరేషన్ దుర్యోధన' అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నిమా అవుట్ పుట్ చూస్తే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. అలాగే సాయి కార్తిక్ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నా నా మాట కాదనలేక ఈ సినిమా చేసాడు. మంచి సంగీతాన్ని అందించాడు. దర్శక నిర్మాతలందరూ ఈ సినిమా కోసం చాల కషప ్ట డ్డారు. వారందరికీ ఈ సినిమా మంచి పేరు



టాలీవుడ్ P 13






పూ

14 P టాలీవుడ్

రి జగన్నాద్ హార్ట్ ఎటాక్ చిత్రంలో ఆదా శర్మ హీరోయిన్ గా నటించింది అయితే దాని తర్వాత తెలుగులోనూ చాలానే అవకాశాలు వచ్చాయి కానీ అనుకున్నంత సక్సెస్ కాలేదు దాంతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవలనుకుంది అయితే ఎంతగా ప్రయత్నించినా సక్సెస్ అనేది అందని ద్రాక్షే అవుతోంది ఒకవేళ ''క్షణం ' లాంటి సూపర్ హిట్ తన చేతిలో పడినా ఆ క్రెడిట్ మాత్రం రావడం లేదు అందుకే అందాల ఆరబోత ని నమ్ముకుంది . ఇటీవలే పలు రకాలుగా అందాలను ఆరబోస్తూ కవ్వించిన ఈ భామ తాజాగా థింక్ మార్కెటింగ్ మేగజైన్ కోసం క్లీవేజ్ షోతో దర్శనం ఇచ్చి చంపేస్తోంది . టాప్ కంప్లీట్ గా వదిలేసి క్లీవేజ్ షో చేసింది . ఈ దెబ్బతో విచ్చలవిడి గా అవకాశాలు వస్తాయని భావిస్తోందేమో అందుకే ఇలా రెచ్చిపోయి ఫోజిచ్చింది అందాల ఆదా .






ప్ర

‌ రంలో కొత్త ఒర‌వ‌డి, అసాధార‌ణమై చా ‌ న కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్టే. ఇటీవ‌లి కాలంలో బ్లాక్‌బ‌సర్ ్ట‌ హిట్ సాధించిన అనువాద చిత్రం `బిచ్చ‌గాడు` నేర్పిన పాఠ‌మిది. ఓ అనువాద చిత్రం ఈ స్థాయి విజ‌యం సాధించిందంటే నిర్మాత‌లు చేసిన అద్భుత ప్ర‌చార‌మే అందుకు కారణం. ఓ స్ట్రెయిట్ సినిమాకి ధీటుగా ఈ సినిమాకి ప్ర‌మోష‌న్ చేశారు నిర్మాత‌లు. శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. కేవ‌లం కోటిన్న‌రతో తెర‌కెక్కి 25 కోట్లు పైగా వ‌సూళ్లు సాధించిన రేర్ మూవీ ఇది. 50 థియేట‌ర్ల నుంచి 200 థియేట‌ర్ల‌కు అంచెలంచెలుగా రేంజు పెంచుకుంటూ వెళ్లి బంప‌ర్ హిట్ కొట్టిన చిత్ర‌మిది. ఈ స్థాయి బ్లాక్‌బస ‌ ్ట‌ర్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత‌ చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మ‌రో అరుదైన చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు. ల‌యాళంలో ఇటీవ‌ల రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన‌ `ఆన్ మ‌రియ క‌లిప్పిలాను` చిత్రాన్ని తెలుగులో అందించ‌నున్నారు. `ఓకే బంగారం` ఫేం దుల్కార్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా న‌టించ‌గా.. `నాన్న‌` (విక్ర‌మ్ సినిమా) చిత్రంలో క్యూట్ అప్పియ‌రెన్స్,‌ చ‌క్క‌ని పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్న బేబి సారా అర్జున్ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌లో న‌టించారు. మిథున్ మాన్యూల్ థామ‌స్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌న్ని వాయ్‌నే, అజు వ‌ర్గీస్ ఇత‌ర‌ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

మ‌

టీవ‌లే రిలీజైన ఈ చిత్రం మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో తెలుగు అనువాద హ‌క్కుల కోసం భారీ పోటీ ఏర్ప‌డింది. పోటీలో ఫ్యాన్సీ రేటు చెల్లించి రిలీజ్ హ‌క్కుల్ని ద‌క్కించుకున్నారు. ఓ ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింద‌న్న‌దే సినిమా. థామ‌స్ ఓ సింపుల్ స‌బ్జెక్ట్‌ని రియ‌లిస్టిక్ పంథాలో ఆవిష్క‌రిస్తూనే... స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించేలా తెర‌కెక్కించారని మ‌ల్లూవుడ్‌లో క్రిటిక్స్ ప్ర‌శంసించారు. కేర‌ళ‌లో 70 పైగా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ చిత్రం రికార్డ్ వ‌సూళ్లు సాధించింది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మిద‌ని మ‌ల‌యాళ యంగ్ హీరో, సూప‌ర్‌స్టార్ దుల్కార్ స‌ల్మాన్ ప్ర‌శంసించ‌డం విశేషం.

టాలీవుడ్ P 15


ర్రర్ చిత్రాలు పైసా వసూల్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలవడం తో ఆ చిత్ర నిర్మాణాలు జోరు అందు కుంటున్నాయి. ఇప్పటికే పలు హర్రర్ కామెడీ చిత్రాలు రాగా తాజాగా బుల్లితెర పై సంచలనం సృష్టిస్తున్న హాట్ భామ ఈ హర్రర్ చిత్రంలో కీలక పాత్రలో నటించడానికి సమాయత్తం అవుతోంది. మురళి కాసర్ళ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం "అడవిలో ఒక రాత్రి". కథ విన్న ఈ హాట్ భామ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . ఇప్పటికే రెండు షెడ్యూల్ల ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ కి సమాయత్తం అవుతోంది . రొమాన్స్ , ఎంటర్ టైన్మెంట్ , హర్రర్ అంశాల మేళవింపు తో అడవిలో ఒకరాత్రి రూపొందుతోందని తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఉందని , బల్లేపల్లి మోహన్ సంగీతం అందించిన పాటలు మా చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని అన్నారు దర్శకులు మురళి కాసర్ల . ఆర్యన్ , శ్వేత , మురళి , వేణు , శ్రీకాంత్ రెడ్డి , రాము , కళ్యాణ్ , సుశీల , మహేశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బల్లేపల్లి మోహన్ సంగీతం సమకూర్చగా జి కే నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నాడు . ఉమా క్రియేషన్స్ నిర్మాణం కథ ,మాటలు , స్క్రీన్ ప్లే , దర్శకత్వం : మురళి కాసర్ల .



16 P టాలీవుడ్


వి

న్ను మద్దిపాటి, అక్షత జంటగా అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం `శేఖరంగారి అబ్బాయ్`. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ నటుడు కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు లాంఛ్ చేశారు. ఈ సందర్బంగా .. లెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు మాట్లాడుతూ ``మా బిగినింగ్ డేస్ లో మాలాంటి వారిని దాసరి గారు తప్ప వేరేవరూ ఎంకరేజ్ చేయలెదు. అక్కినేని నాగేశ్వరరావుగారు చెప్పారు నటుడికి ప్రతి రోజు ఓ లెసన్. ఈ చిత్ర దర్శకురాలు అక్షత బహుముహ ప్రజ్ఞాశాలి. హీరో విన్ను చాలా బాగున్నాడు. ఇప్పుడున్న చాలా మంది కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏదో రోజు విజయం మనకు లబిస్తుంది. చిత్ర యూనిట్ అబినందనలు`` అన్నారు. శీ విశ్వనాద్ మాట్లాడుతూ ``శేఖరంగారి అబ్బాయి మంచి కాన్సెప్ట్. ప్లానింగ్ తో చేశారు. మంచి విజయాన్ని సాధిస్తుంది`` అన్నారు. రో విన్నుమద్దపాటి మాట్లాడుతూ `` మోహన్ బాబు గారు మా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం మా టీమ్ అదృష్టం. కష్టపడి చేశాం. అందరి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం`` అన్నారు. త్ర దర్శకురాలు, హీరోయిన్ అక్షత మాట్లాడుతూ ``మోహన్ బాబుగారు మా లాంటి కొత్త వారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.





కా హీ

చి

సినిమా చాలా బాగా వచ్చింది.నటీనటులు, సాంకేతిక నిపుణులందరికి మంచి పేరు తీసుకు వచ్చే చిత్రమిది. టీమ్ అందరు చాలా బాగా సపొర్ట్ చేశారు`` అన్నారు. ర్మాత మద్దిపాటి సోమశేఖర రావు మాట్లాడుతూ ``టాకీ కంప్లీట్ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది త్వరలోనే మోషన్ పోస్టర్ ను, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. కా ఈ కార్యక్రమంలో సూర్య, అనురూప్ ,డి. ఎం.కె , సంగీత దర్శకుడు సాయి ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు.

ని

ఇం

టాలీవుడ్ P 17




 -

తె

లుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అద్వర్యం లో ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం అత్యంత వైభవంగా ఫిలిం ఛాంబర్ లో జరుపుకున్నారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దర్శకరత్న డాక్టర్ దాసరినారాయణరావు ,హీరో మంచు మనోజ్ ,నిర్మాతలు దామోదర వరప్రసాద్,కొడాలి వెంకటేశ్వరరావు ,తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నటులు శివాజీరాజా తదితరులు పాల్గొన్నారు .ఈ కార్యక్రమమం లో సీనియర్ సీతల్ ఫోటోగ్రాఫర్స్ ను దాసరి చేతులమీద సన్మానం జరిగింది ఈ సందర్బంగా దాసరి మాట్లాడుతూ .... టెక్నాలజీ లేని రోజుల్లో ఒక సినిమా మొత్తంస్టిల్ ఫోటోగ్రాఫర్ పైనే ఆధారపడి ఉండేది .కారణం ఫోటోగ్రాఫర్ తీరిన స్టిల్ ఆధారంగా ఆల్బుమ్ తయారుచేసుకునేవాళ్ళం దాన్ని డిస్ట్రిబ్యూటర్స్ కి బయ్యర్స్ కి చూపించడం జరిగేది అంటే ఫోటోగ్రాఫర్ గొప్పతనం అంత గొప్పగా ఉండేది .కారణం ఫోటో గ్రాఫర్ తీసిన స్టిల్స్ ఆధారంగాసినిమా అమ్మేవాళ్ళం . కాల క్రమేణా ఇప్పుడు డిజిటల్ వచ్చింది సినిమా లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అయినా ఫోటోగ్రాఫర్ గొప్పతనం అలాగే చెక్కు చెదరకుండా ఉంది . అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు సెల్ఫీ పేరుతో ప్రతిఒక్కరు ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తుతున్నారుదానికి కారణం కూడా ఒక ఫోటో గ్రాఫర్ స్టిల్ ఇలా ఉండాలి అందంగా ఉండాలి ఇలా తీస్తే బాగుంటుంది అనుకోడానికి కూడా ఫోటోగ్రాఫర్ కారణం

18 P టాలీవుడ్

అందుకే ఫోటోగ్రఫీలో ఎన్ని మార్పులొచ్చినా ఫోటోగ్రాఫర్ స్థానం ఎప్పటికి పదిలం ఇటీవల ఈ కార్యక్రమాన్నీ ఇంత విజయవంతంగానడిపించిన సినిమా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాల వెంకటేష్, సెక్రటరీ వీరభద్రం ,కోశాధికారి రాము లను అభినందిస్తున్నాను అన్నారు . అసోసియేషన్ ప్రెసిడెంట్ పాల వెంకటేష్ మాట్లాడుతూ ....... ఫోటోగ్రఫీ ఎక్విప్మెంట్ పెరిగింది మా రెమ్యూనరేషన్ గత ముప్ఫయ్సంవత్సరాలుగా అలాగే ఉంది మా అసోసియేషన్ లో కొంత మంది ఆర్ధిక పరిస్థితి బాగున్నప్పటికీ చాల మంది పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది నిర్మాతలు మా పరిస్థితిని అర్ధంచేసుకుని మా రెమ్యూనరేషన్ సవరించవలిసిందిగా కోరుతున్నాం అన్నారు . మంచు మనోజ్ మాట్లాడుతూ ....... త మంది స్టిల్ ఫోటోగ్రాఫర్స్ కలుసుకున్నందుకు మా నాన్న గారితో పనిచేసిన సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ను కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది . ఈ కార్యక్రమాన్ని ఇంత ఇంత ఘనంగా నిర్వహించి నన్ను పిలిచినందుకు అందరికి థాంక్స్ అన్నారు . ర్మాత దామోదర వరప్రసాద్ మాట్లాడుతూ ..... వరల్డ్ ఫోటోగ్రఫీ డే ని ఇంత గొప్పగా నిర్వహించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలుగు సినీ ఫోటోగ్రాఫర్స్ ప్రతిఒక్కరికి నా చేతుల మీదుగా మొమెంటో అందజేయడం నిజంగా ఆనందంగా ఉంది అన్నారు .

ఇం ని


    ఇ

టీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రానికి టైటిల్ ని ప్రకటించడమే కాకుండా సదరు లోగో ని కూడా రిలీజ్ చేసారు దర్శక నిర్మాతలు . ఇక ఈ చిత్రానికి కాటమ రాయుడు అని పెట్టబోతున్నట్లు ఇంతకుముందు టాలీవుడ్ ప్రకటించిన విషయం తెలిసిందే . అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ పాడిన సూపర్ హిట్ పాట ఈ కాటమ రాయుడా కదిరి నరసింహుడా అన్న పల్లవి లోంచి కాటమ రాయుడు ని టైటిల్ గా ఎంచుకున్నారు . ఇంతకుముందు ఈ చిత్రానికి కడప కింగ్ అని పెట్టాలను కున్నారు కానీ పవన్ కు ఆ టైటిల్ అంతగా నచ్చలేదు దాంతో కాటమ రాయుడు ని ఫిక్స్ చేసారు . ఇటీవల పవన్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే మరి ఎందుకంటే తమ ఆరాధ్య నటుడు పుట్టినరోజు కదా ! అందుకే.




శ్రీ

హరిహర ఫిలిమ్స్ పతాకంపై మాదాల కోటేశ్వర్ రావు దర్శకత్వంలో మధు ,అనీష్ ,అభిరాం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ''కారులో షికారుకెళితే '' . ఈ చిత్ర ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టీజర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది . ఈ కార్యక్రమంలో మాదాల రవి ఫస్ట్ లుక్ ,మోషన్ పోస్టర్ లను లాంచ్ చేయగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ టీజర్ ని లాంచ్ చేసారు . సందర్భంగా నటుడు ,నిర్మాత మాదాల రవి మాట్లాడుతూ " సినిమాలు నిర్మించడం తేలికేనని అయితే వాటిని రిలీజ్ చేయడం సరిగ్గా ప్రమోట్ చేయడం కష్టంగా మారిందని ,ఇటీవల రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన చిన్న చిత్రాలు ఎన్నో ఉన్నాయని కానీ అవన్నీ కూడా అగ్ర నిర్మాతలు తీసిన చిన్న చిత్రాలు సాధించిన విజయాలని ఎందుకంటే ప్రాపర్ గా పబ్లిసిటీ చేయకపోతే అవి జనాలకు చేరవు ,సరైన పబ్లిసిటీ తో పాటు మంచి థియేటర్ లు కూడా ముఖ్యమని దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు కి శుభాకాంక్షలు అందజేస్తూ ఈ సినిమాకి కూడా సరైన పబ్లిసిటీ చేయాలనీ సక్సెస్ సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు .


టీ

జర్ లాంచ్ చేసిన బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ " టీజర్ బాగుంది , చిన్న చిత్రాలు హిట్ అవుతున్నాయి తప్పకుండా ఈ కారులో షికారుకెళితే '' కూడా మంచి హిట్ కావాలని అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు మీనాక్షి భుజంగ్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తీ , ఆల్రెడీ ఇతని చేత రెండు పాటలు నా సినిమా కోసం కొనుక్కున్నాను అవి చాలా బాగున్నాయి అంటూ టీం కు శుభాకాంక్షలు అందజేశాడు . త్ర దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ '' నా మిత్రుల సహకారంతో ఈ చిత్రం తెరకెక్కింది . లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్ర ఆడియో వేడుక వచ్చే నెలలో ఉంటుందని అలాగే త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమా రిలీజ్ చేస్తామని మీ అందరి సహకారం కావాలని అన్నారు . కా ఈ కార్యక్రమంలో హీరో దీరు మహేష్ ,హీరోయిన్ లు ప్రియా , ఇషికా సింగ్ , మలినేని లక్ష్మయ్య చౌదరి , సంగీత దర్శకులు మీనాక్షి భుజంగ్ , ఎడిటర్ ఆనంద్ , కెమెరామెన్ చంద్రశేఖర్ వేమూరి తదితరులు పాల్గొన్నారు .

చి

ఇం






 

టీవలే ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి చిత్రంతో నిర్మాతగా తెలుగు చలన చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన నిర్మాత వెంకట్ తలారి చుట్టాలబ్బాయి చిత్రం ఇచ్చిన ఊపుతో మరో చిత్ర నిర్మాణానికి సమాయత్తం అవుతున్నాడు . ఆదితో చేసిన సినిమాతో హిట్ కొట్టిన ఈ నిర్మాత తాళ్ళూరి రామ్ తో కలిసి ఆ చిత్రాన్ని నిర్మించాడు కాగా తాజాగా ''శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ '' పతాకంపై సోలోగా చిత్ర నిర్మాణం చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఒకవైపు మిత్రుడి తో కలిసి భాగస్వామ్యంలో చిత్రాలు నిర్మిస్తూనే సోలో ప్రొడ్యుసర్ గా కూడా చేయనున్నారు . ప్రస్తుతం చుట్టాలబ్బాయి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నానని సోలోగా నిర్మించనున్న చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తానని అన్నారు నిర్మాత తలారి వెంకట్ .




సా

లిడ్ అందాల భామ రాయ్ లక్షి తాజాగా బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం ''జూలీ 2''. దీపక్ శివదాసాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హాట్ భామ రాయ్ లక్ష్మి అందాలను ఆరబోసి , నగ్న దృశ్యాలలో కూడా నటించిందట . తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన ఈవెంట్ లో క్లీవేజ్ షోతో దర్శనం ఇచ్చి మతి పోగొట్టింది . తెల్లటి ఫ్రాక్ లో కంప్లీట్ క్లీవేజ్ షోతో రాయ్ లక్ష్మి నడిచి వస్తుంటే ఎద అందాలు పొంగుకొస్తుంటే అలా ఆమెని కల్లార్పకుండా చూస్తూ ఉండి పోయారట జనాలు . ఇక కుర్రకారు అయితే రాయ్ లక్ష్మి అందాలను చూడటానికి ఎగబడ్డారట దాంతో అక్కడి నిర్వాహకులు అందర్నీ అదుపులోకి తీసుకు రావడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందట . రాయ్ లక్ష్మి అందాలకు కుర్రకారు పడిపోయారట అంతగా ఈ భామ అందర్నీ కట్టి పడేసింది క్లీవేజ్ షోతో .

 టాలీవుడ్ P 23




 ఎ

నర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెకర్ ్ట ‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ఆచంట, గోపీచంద్‌ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్న తు ్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రం వైజాగ్‌షెడ్యూల్‌పూర్తి చేసుకుంది. దీంతో 3 పాటలు మినహా టోటల్‌గా టాకీపార్ట్‌పూర్తయింది. సెప్టెంబర్‌ రెండో వారంలో ఆడియో రిలీజ్‌ చేసి సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్వై ‌ డ్‌గా రిలీజ్‌చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నర్జిటిక్‌ స్టార్‌రామ్‌సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్,లా ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్,టా సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్,లే దర్శకత్వం: సంతోష్‌శ్రీన్‌వాస్‌.

24 P టాలీవుడ్


 

హై

దరాబాద్‌ రౌండ్‌ టేబుల్‌ 8 ఆధ్వర్యంలో షార్ట్‌ ఫిలిం కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌ రామానాయుడు స్డి టూ యోలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, రాజ్ కందుకూరి, సుబ్బారావు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. స్తుతం చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస అవసరాలు లేవు. దాని కారణంగా కార్పొరేటర్‌ స్కూల్స్‌ తో పోటీ పడలేకపోతున్నాయి. ప్రాజెక్ట్‌ 511 ద్వారా ఇలాంటి పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ ప్రాంతాల్లో 1022 స్కూల్స్‌ లో కనీస అవసరాలు ఏర్పాటు చేస్తున్నారుఉ. అలాగే మిగిలిన స్కూల్స్‌ లో సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంస్థ నేతృత్వంలో మూడు నుండి పది నిమిషాల వ్యవథిలో షార్ట్‌ ఫిలింస్‌ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. కాంటెస్ట్‌కోసం డి.సురేష్‌బాబు, రామ్మోహన్‌రావు, తరుణ్‌భాస్కర్‌, అవరసరాల శ్రీనివాస్‌లు జ్యూరీ సభ్యులుగా ఉంటారు. షార్ట్‌ ఫిలింస్‌ను p511shortfilm@ gmail.com మెయిల్ కుపంపాలి. ప్టెంబర్‌20 వరకు పంపాలి. అక్టోబర్‌ 9న ఈ షార్ట్‌ ఫిలింస్‌ను జె.ఆర్‌.సి.కన్వెన్షన్ సెం ‌ టర్‌లో ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారు. ఈ కాంటెస్ట్‌ కు ఏ ఫీజు లేదు, అలాగే భాషా

ప్ర

ఈ సె

బేదం లేదు. ఈ కాంటెస్ట్‌ మొదటి ప్రైజు విజేతకు 50వేల రూపాయలు,రెండవ ప్రైజుకు 15వేల రూపాయలు, మూడవ ప్రైజుగా అందిస్తారు.ఈ సందర్భంగా... .సురేష్‌ బాబు మాట్లాడుతూ - పాఠశాలల్లో కనీస అవసరాల కోసం ప్రాజెక్ట్‌ 511 చేస్తున్న చిన్న ప్రయత్నమిది. దీని ద్వారా పేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించవచ్చు. ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో ముందుకు వస్తే కెమెరాలను మా స్టూడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాం'' అన్నారు. జ్ కందుకూరి మాట్లాడుతూ - ``మంచి నాణ్యమైన విద్య కోసం చేసే ఈ ప్రయత్నం చాలా గొప్పది. మన ఇండస్ట్రీలోని చాలా మంది దర్శకులున్నారు. వారు కూడా ఈ కాంటెస్ట్ లో పాల్గొంటే బావుంటుంది`` అన్నారు.‌ ‌

డి

రా

ప్రాజెక్ట్ 511

దే

శంలో చదువుకునే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి స్థాపితమైన రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియాలో 600 స్కూల్స్ ను నిర్మించింది. అందులో 40 స్కూల్స్ ను హైదరాబాద్ లో నిర్మించింది. అందులో భాగంగా హైదరాబాద్ రౌండ్ టేబుల్ 8 సంస్థ 2000 సంవత్సరం కంటే ముందు నుండి దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ప్రాథమిక అవసరాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డిలలోని 1022 పాఠశాలల్లోని దాదాపు రెండు లక్షలకు పైగా విద్యార్థులకు తమ వంతు సహకారాన్ని అందించింది.

టాలీవుడ్ P 25


కో

 

టి కిర‌ణ్‌, ఆషా హీరో హీరోయిన్లుగా సుహాసిని, బుజ్జి స‌మ‌ర్ప‌ణలో ‌ బుజ్జి వినాయ‌క పిక్చ‌ర్స్ బ్యాన‌ర్పై ‌ రూపొందుతోన్న చిత్రం `వేటాడే పులి`. పి.మ‌హేష్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పి.బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ కిర‌ణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఇటీవల హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రామ‌స‌త్య‌నారాయ‌ణ,‌ సాయివెంక‌ ట్‌, ఆర్‌.కె.గౌడ్‌,స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఆడియో సీడీలను ప్ర‌తాని రామ‌కృష్ణారెడ్డి విడుద‌ల చేసి నిర్మాత‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా.... మ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ``ఈ సినిమాను ద‌ర్శ‌కుడు మ‌హేష్ లేక‌పోయిన‌ప్ప‌టికీ ప‌ట్టుద‌ల‌తో నిర్మాతగారు సినిమాను పూర్తి చేసి ఇక్క‌డ వ‌ర‌కు తీసుకు రావ‌డం గొప్ప విష‌యం. టైటిల్ బావుంది. చిన్న సినిమాలు స‌క్సెస్ సాధిస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమా కూడా మంచి స‌క్సెస్ సాధించాలి`` అన్నారు. ర్‌.కె.గౌడ్ మాట్లాడుతూ ``సాంగ్స్ బావున్నాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాజ్ కిర‌ణ్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను మంచి ప్ర‌మోష‌న్స్ చేసుకుని రిలీజ్ చేసుకుంటే మంచి ఫలితాలు రాబ‌ట్టుకోవ‌చ్చు. విడుద‌ల స‌మ‌యంలో ఏమైనా స‌మ‌స్య‌లుంటే స‌హ‌క‌రిస్తాను. టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. యివెంక‌ట్ మాట్లాడుతూ ``టైటిల్ చాలా బావుంది.మాస్ టైటిల్‌. రాజ్ కిర‌ణ్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. చిన్న సినిమాల‌ను పెద్ద

రా

సా

26 P టాలీవుడ్

సినిమాల‌తో పోటీగా కాకుండా మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేసుకుంటే మంచిది`` అన్నారు. ర్మాత పి.బుజ్జి మాట్లాడుతూ ``నా భ‌ర్త మ‌హేష్‌గారి ఆశ‌యం కోసం నా కొడుకు హీరోగా ఈ సినిమా చేశాం. అబ్బాయిని హీరోగా చూడాల‌నే కోరిక తీర‌కముం ‌ దే ఆయ‌న మ‌మ్మ‌ల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. సినిమా పూర్తి చేయ‌డానికి స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్`‌ ` అన్నారు. రో కోటి కిరణ్ మాట్లాడుతూ ``నాన్న‌గారి ఆశ‌యం కోసం, సినిమా మ‌ధ్య‌లో ఆగిపోయినప్ప‌టికీ, మా అమ్మ‌గారు దైర్యంగా సినిమాను పూర్తి చేశారు. రాజ్ కిరణ్ మంచి మ్యూజిక్ అందించారు. స‌హ‌కారం అందించిన యూనిట్ స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు`` అన్నారు. జిక్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ ``ఈ సినిమాలో మ్యూజిక్ చేసే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. మంచి సంగీతం కుదిరింది. అంద‌రూ ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాను`` అన్నారు. రోయిన్ ఆషా మాట్లాడుతూ ``వ్య‌క్తి ఆశ‌యం కోస‌మే త‌ప్ప సినిమా జ‌యాప‌జ‌యాల‌కు సంబంధం లేకుండా చేసిన సినిమా`` అన్నారు. చిత్రానికి ఆర్ట్: విజయ్, ఫైట్స్: అవినాష్, కొరియోగ్రఫీ: కళాధర్, మ్యూజిక్: రాజ్ కిరణ్, కెమెరా: చందు, గణేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఇ. శివప్రసాద్, కో ప్రొడ్యూసర్: గణేష్ సింగ్ థాకూర్, ప్రొడ్యూసర్: పి.బుజ్జి, సాహిత్యం, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.మహేష్ కుమార్.

ని

హీ

మ్యూ హీ






ఎం

రాథోడ్ దర్శకత్వంలో ఎం.మణీంద్రన్ నిర్మాతగా అమ్మ నాన్న ఫిలిమ్స్ పతాకంపై 'రామసక్కనోడు' చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన ఈ చిత్రానికి దర్శక రత్న, దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా, రాజ్ కందుకూరి ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించాడు. కాగా సీనియర్ పాత్రికేయులు వినాయకరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మసక్కనోడు చిత్రానికి కథ మాటలుశ్రీనాథ్ రెడ్డి, సంగీతం డి.జె వసంత్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీగా బి.వి అమర్ నాథ్ రెడ్డి, కో డైరెక్టర్ గా శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. చిత్రానికి నటీనటులుగా రాహుల్ రవి చంద్రన్, నిత్యశెట్టి, తరుణిక, కార్తిక్ ఆనంద్, సత్యం రాజేష్, ఎల్.బి. శ్రీరామ్, సారిక రామచంద్రరావ్, తోటపల్లి మథు, జెమిని రాఘవ ఆయా పాత్రలను పోషిస్తున్నారు.

రా

టాలీవుడ్ P 27




ధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ 'ఓ చినదాన', 'ఒట్టేసిచెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్‌ శ్రీవారు', 'యముడికి మొగుడు', 'బెట్టింగ్‌ బంగార్రాజు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ఆగస్ట్‌12తో పూర్తయింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ - ''హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఆగస్ట్‌ 12 వరకు జరిగిన మొదటి షెడ్యూల్‌తో 60 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఆగస్ట్‌ 16న రెండో షెడ్యూల్‌ స్టార్ట్‌ అయింది. నాన్‌స్టాప్‌గా జరిగే రెండో షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. మా బేనర్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం 'బెంగాల్‌ టైగర్‌' తర్వాత చేస్తున్న సినిమా ఇది. డైరెక్టర్‌సత్తిబాబు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు హండ్రెడ్‌ పర్సెంట్‌ వినోదాన్ని అందించే ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ చిత్రమవుతుంది'' అన్నారు. వీన్‌చంద్ర, శృతి సోది జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప థ్వీ, సలోని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని క ష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చమ్మక్‌ చంద్ర, పిళ్ళా ప్రసాద్‌, విద్యుల్లేఖా రామన్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., ఎడిటింగ్‌: గౌతంరాజు, కథ:

28 P టాలీవుడ్



నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రమ్‌రాజ్‌, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.


  

 యం

గ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి. పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌దర్శకత్వంలో పెరల్‌వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌. ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా' ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లు ‌ క్‌ను విడుదల చేశారు. సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ''కాష్మోరా చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌వస్తోంది. కార్తీ డిఫరెంట్‌లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. అన్ని విధాలుగా ఓ డిఫరెంట్‌ చిత్రంగా రూపొందుతున్న 'కాష్మోరా' తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు. రో కార్తీ మాట్లాడుతూ - ''ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కి అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నా గెటప్‌ ఎంత డిఫరెంట్‌గా వుందో సినిమా కూడా అంతే డిఫరెంట్‌గా వుంటుంది. నా కెరీర్‌లో ఔట్‌అండ్‌ఔట్‌వెరైటీ మూవీ. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది'' అన్నారు. ర్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్‌, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఆర్ట్‌: రాజీవన్‌, ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌, డాన్స్‌: రాజు సుందరం, బృంద, సతీష్‌, కాస్ట్యూమ్స్:‌ నిఖార్‌

ఈ హీ

కా

ధావన్‌, ఫైట్స్‌: అన్‌బారివ్‌, ప్రోస్తెటిక్స్:‌ రోషన్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌శరవణన్‌, ఇజెనె, నిర్మాతలు: పెరల్‌వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్‌.

టాలీవుడ్ P 29






బా

హుబలి సంచలన విజయం తర్వాత బాహుబలి పార్ట్ 2 పై అంచనాలు ఆకాశాన్ని అంటిన విషయం విదితమే ! ప్రస్తుతం బాహుబలి ది బిగినింగ్ రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఎత్తున యుద్ద సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది . కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళకు తీపి కబురు త్వరలోనే బాహుబలి పార్ట్ 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు అయితే త్వరలో అంటే ఎప్పుడో తెలుసా ............... ప్రభాస్ పుట్టినరోజు న . అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే . ఆ రోజున బాహుబలి ది బిగినింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట చిత్ర బృందం . అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది కానీ ప్రభాస్ పుట్టిన రోజున అతడి ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఈ రూపంలో ఇవ్వనున్నాడు జక్కన్న . ప్రభాస్ , రానా , రమ్యకృష్ణ , అనుష్క , తమన్నా , సత్య రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నారు .

30 P టాలీవుడ్


 కౌ

శిక్ , బాలు , రవళి లను హీరో హీరోయిన్ లుగా పరిచయం చేస్తూ నౌండ్ల శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ''దమయంతి ''. ఈ చిత్ర ప్రారంభోత్స వేడుక ఇటీవల హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో జరిగింది . ఈ వేడుకకు ఎం ఎల్ ఏ లు గంగుల కమలాకర్ , గాదరి కిషోర్ , దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేసారు . ముహూర్తపు సన్నివేశానికి ఎం ఎల్ ఏ గాదరి కిషోర్ క్లాప్ నివ్వగా మరో ఎం ఎల్ ఏ గంగుల కమలాకర్ కెమెరా స్విచ్చాన్ చేసారు , ఫస్ట్ షాట్ డైరెక్షన్ తమ్మారెడ్డి భరద్వాజ చేసారు . సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే '' దమయంతి '' చిత్రాన్ని మూడు షెడ్యూల్ల లో చిత్రీకరణ పూర్తిచేసుకుంటుందని హైదరాబాద్ తో పాటు కరీం నగర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుందని అన్నారు దర్శక నిర్మాత నౌండ్ల శ్రీనివాస్ . హీరో హీరోయిన్ లు మాట్లాడుతూ దమయంతి చిత్రంలో మాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్న నౌండ్ల శ్రీనివాస్ కు కృతఙ్ఞతలు తెలిపారు .

టాలీవుడ్ P 31


32 P టాలీవుడ్

క్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్కు టు న్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్న తో ్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి అందిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనదైన శైలిలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్కు టు నే విధంగా 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. కాగా, ఆగస్ట్‌ 29 అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా హాథీరామ్‌ బాబా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, సౌరబ్‌ జైన్‌, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె. భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.

 

   






వర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య కు ఇద్దరు సంతానం అన్న విషయం తెలిసిందే వారిలో ఒకరు అబ్బాయి అకిరా నందన్ కాగా అమ్మాయి ఆద్య . ఇక మూడో భార్య అయిన అన్నా లెజ్ నేవా కు ఒక పాప పుట్టిందన్న విషయం కూడా విదితమే ! అయితే బయటి ప్రపంచానికి అంతగా ఈ మూడో భార్య కానీ ఆమె కూతురు కూడా అంతగా తెలియదు కానీ ఆ చిట్టి చెల్లెలు తనకు రాఖీ కడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ఆశ్చర్యానికి గురి చేసాడు . చరణ్ అన్నయ్య కు రాఖీ కడుతున్న చిట్టి చెల్లెలు ని చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు . పక్కన అన్నా లెజ్ నేవా ఉండటంతో దానికి తోడూ రాఖీ కడుతున్డటంతో ఆ చిన్నారే పవన్ చిన్న కూతురు అన్న విషయం స్పష్టమైంది . ఇటీవలే రాఖీ పౌర్ణమి జరిగిన విషయం తెలిసిందే . మొత్తానికి ఈ స్టిల్ ద్వారా మరోసారి మెగా కుటుంబం అంతా ఒక్కటే అని నిరూపించారు .

  దే

నికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద వంటి హిట్ చిత్రాల్లో విష్ణు మంచు సరసన నటించిన బబ్లీ బ్యూటీ హన్సిక ముచ్చటగా మూడోసారి జత కట్టనుంది. `ఈడోరకం-ఆడోరకం` వంటి సూప‌ర్హి ‌ ట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి. వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతున్న లవ్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ `లక్కున్నోడు`. లినాళ్ళ నుండి విభిన్న చిత్రాల్లో నటిస్తూ వస్తున్న విష్ణు మంచుతో మా ఎం.వి.వి.సినిమా బ్యానర్ లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈడోరకం -ఆడోర‌కం వంటి సూప‌ర్‌హిట్ చిత్రం త‌ర్వాత విష్ణు

తొ

నటిస్తున్న చిత్రమిది. గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుక‌న్న రాజ్‌కిర‌ణ్‌ ఈసారి వాటికి భిన్నంగా లవ్ అండ్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణుతో బబ్లీ బ్యూటీ హన్సిక నటిస్తుంది. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు మాటలు, స్క్రీన్ ప్లే, పి.జి.విందా సినిమాటోగ్ర‌ఫీ, మ‌ధు ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారని చిత్ర నిర్మాత ఎం.వి. వి.సత్యనారాయణ తెలిపారు. నికెళ్ళ భరణి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: చిన్నా, సినిమాటోగ్రఫీ: పి.జి. విందా, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, అచ్చు, స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు, స‌హ నిర్మాత‌లుః వి.ఎస్‌.ఎన్‌.కుమార్‌, విజ‌య్‌కుమార్ రెడ్డి, నిర్మాతః ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కథ, దర్శకత్వం: రాజ్ కిరణ్,

టాలీవుడ్ P 33


  



తె

లుగు లో సంపంగి, నీ తోడు కావాలి, కనులు మూసినా నీవాయే, ప్రేమలో పావని కళ్యాణ్, అరుంధతి, భద్ర, కింగ్,మిత్రుడు వంటి విజయవంత మైన చిత్రాలలో నటించిన హీరో దీపక్ 100 కోట్ల క్లబ్ లో చేరాడు. విషయానికొస్తే....హిందీ లో గురు, ప్యాషన్ వంటి భారీ చిత్రాలలో నటించిన దీపక్ ఇటీవల విడుదల అయిన 'రుస్తుం' లో అక్షయ్ కుమార్ , ఇలియానా లతో పాటు ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ లో హిట్ అయ్యి రెండు వారాలలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రం లో దీపక్ నటనకు మీడియా నుండి క్రిటిక్స్ నుండి అభినందనలు లభించాయి. సందర్భంగా హీరో దీపక్ మాట్లాడుతూ - " నా సినీజీవితం ప్రారంభమైంది ఇక్కడే, దర్శక నిర్మాత సానా యాది రెడ్డి గారు నన్ను పరిచయం చేసిన తొలి చిత్రం 'సంపంగి' మొదటి చిత్రం తోనే తెలుగు ప్రేక్షకులు ఆదరించారు ఆశీర్వదించారు అందుకు మీ కందరికి కృతజ్ఞుడను. ఆ తరువాత నేను నటించిన అన్ని చిత్రాలను కూడా అదే విధంగా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. నేను నటించిన తెలుగు సినిమాలనే చూసి హిందీ లో కూడా నాకు అవకాశాలు వచ్చాయి. అందులో భాగం గానే ఇటీవల విడుదల అయిన రుస్తుం లో కూడా నాకు అత్యంత ముఖ్యమైన పాత్ర లభించింది. ఈ చిత్రం రెండు వారాల్లో 100 కోట్ల క్లబ్ లో చేరినందుకు చాలా సంతోషం గా వుంది. అంతే కాకుండా నేను పోషించిన విక్రమ్ క్యారెక్టర్ కి మంచి

34 P టాలీవుడ్

రివ్యూస్ మీడియా నుండి వచ్చినందుకు ఇంకా ఆనందంగా వుంది. అందుకు నన్ను ప్రోత్సహించిన ప్రేక్షకులకు, దర్శకులకు నిర్మాతలకు రుణపడి వుంటాను. ఈ ఆనందాన్ని నన్ను నటుడిగా గుర్తించిన టాలీవుడ్ ప్రముఖులతో, తెలుగు ప్రేక్షకుల తో పంచుకుందామని ఈ వార్త ద్వారా తెలియచేస్తున్నాను.నన్ను మొదటి నుండి ప్రోత్సహిస్తున్న దర్శక నిర్మాత సానా యాది రెడ్డి గారికి, దిల్ రాజు గారికి, బోయపాటి శ్రీను గారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, శ్రీను వైట్ల గారికి, భీమనేని శ్రీనివాస రావు గారికి ధన్యవాదాలు. హిందీ లో ఎన్ని సినిమాలు చేసిన తెలుగు చిత్రాలలో నటించడమంటే నే నాకు ఇష్టం.తెలుగు లో నటనకు స్కోప్ వున్నా నెగటివ్ రోల్స్ చేయడానికైనా నేను రెడీ." అన్నారు.


మిళ్‌ పడం రీమేక్‌గా తెలుగులో రూపొందిన సుడిగాడు చిత్రంతో కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్‌ను సాధించిన వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ మరోసారి ఓ సెన్సేషనల్ రీమేక్‌లో నటించబోతున్నాడు. మలయాళంలో రూపొంది ఘనవిజయం సాధించిన ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంలో నరేష్ కథానాయకుడిగా నటించబోతున్నాడు. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మలయాళ చిత్ర రీమేక్ హక్కుల్నీ ఫ్యాన్సీ రేట్‌తో సొంతం చేసుకున్నారు జాహ్నవి ఫిలింస్ అధినేత బొప్పన చంద్రశేఖర్. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించనున్న ఈ తెలుగు రీమేక్‌కు అలా ఎలా చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న అనీష్ కృష్ణ దర్శకుడు. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత బొప్పన





టీవలే చుట్టాలబ్బాయి చిత్రంతో హిట్ అందుకున్న ఆది త్వరలోనే పక్కింటి అబ్బాయి గా రానున్నాడు . ఈ చిత్రాన్ని సాయి కుమార్ స్వయంగా నిర్మించనున్నాడు . అసలు పక్కింటి అబ్బాయి చిత్రాన్ని చుట్టాలబ్బాయి కంటే ముందే సెట్స్ మీదకు తీసుకెళ్లా లని భావించాడు సాయి కుమార్ అయితే వీరభద్రం చుట్టాలబ్బాయి కథ తీసుకు రావడంతో ఆ సినిమాని పక్కన పెట్టి చుట్టాలబ్బాయి చేసాడు ఆది . ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని సాధించడంతో ఆదికి ఇలాంటి చిత్రాలే నప్పుతాయని భావిస్తున్నాడు సాయి కుమార్ . మాస్ ప్రేక్షకుల కోసం ఆది చేసిన ప్రయోగాలూ దెబ్బ కొట్టడం తో యాక్షన్ సినిమాల కంటే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లను నమ్ముకుంటేనే బెటర్ అని అనుకుంటున్నారు దాంతో చుట్టాలబ్బాయి తర్వాత పక్కింటి అబ్బాయి చేయడానికి సమాయత్తం అవుతున్నాడు .





చంద్రశేఖర్ తెలియజేస్తూ.. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకోవడం ఆనందంగా వుంది. ఇది నరేష్ కెరీర్‌లో వైవిద్యమైన కమర్షియల్ చిత్రంగా నిలిచిపోతుంది.ఎంటర్‌టైన్‌మెంట్ , హ్యుమన్ ఎమోషన్స్‌తో పాటు నేటి యువతరం నచ్చే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా వున్నాయి. గమ్యం తర్వాత నరేష్ నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ చిత్రమిది. మలయాళంలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: డి. జె. వసంత్, సమర్పణ: శ్రీమతి నీలిమ.

టాలీవుడ్ P 35


  నం  ద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా తాజా షెడ్యూల్ ఇటీవల (ఆగ‌స్ట్ 29న‌) మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్రారంభ‌మైంది. లుగుజాతి ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటిన రారాజు గౌత‌మిపుత్ర శాత‌కర్ణి ‌ . ఆయ‌న గురించి నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా తీస్తున్నాడ‌న‌గానే అందరిలో ఆస‌క్తి పెరిగింది. అంద‌రి అంచ‌నాల‌ను అందుకునేలా సినిమాను ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబులు భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిస్తున్నారు. హైద‌రాబాద్‌లో భారీ యుద్దనౌ ‌ క నౌక ఎసెట్‌ను వేసి యాక్ష‌న్ స‌న్ఇవే్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అలాగే జార్జియాలో ఈ షెడ్యూల్ లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే స‌న్నివేశాల‌ను 1000 మంది సైనికులు, 300 గుర్రాలు, 20 రథాలతో క్లైమాక్స్ ను భారీగా చిత్రీకరించారు. అంత‌కు ముందుకు మొరాకోలో మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. సినిమా చిత్రీక‌ర‌ణ‌తో పాటు సీజీ వ‌ర్క్స్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు మ‌ధ్య ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న షెడ్యూల్ 18 రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్‌లో నందమూరి బాల‌కృష్ణ‌, శ్రియాశ‌ర‌న్‌, హేమామాలిని త‌దిత‌రులు పాల్గొంటున్నారని చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు. టసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని

తె

36 P టాలీవుడ్

వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.


   నం

దు, తేజస్విని ప్రకాశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'కన్నుల్లో నీ రూపమే..'. కొత్త దర్శకుడు బిక్స్ తెరకెక్కిస్తున్న ఈ అందమైన ప్రేమకథా చిత్రం టాకీ పూర్తి చేసుకుంది. ఇటీవలే హీరో నందు, ఇతర నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మూడు నెలల పాటు శరవేగంగా షూటింగ్ జరుపుకున్న 'కన్నుల్లో నీ రూపమే..' చిత్రం టాకీ పనులు తాజాగా కంప్లీట్ అయ్యాయి. నందు, తేజస్వినిపై కొన్ని సాంగ్స్ షూటింగ్ కోసం వచ్చే నెలలో కర్ణాటక వెళ్లనుంది మూవీయూనిట్. పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఎస్.పి. క్రియేటివ్‌ ఆర్ట్స్‌ పతాకంపై భాస్కర్‌ బాసాని నిర్మిస్తున్నారు. సంగీతం - సాకేత్ కోమండూరి, సినిమాటోగ్రఫి- సుభాష్ దొంతి, ఎడిటర్ - మహెందర్ నాథ్.బి

టాలీవుడ్ P 37




పి

.ఆర్‌. మూవీ మేక‌ర్స్ తెర‌కెక్కిస్తున్న సినిమా `చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే`. ప‌వ‌న్, గ‌ట్టు మ‌ను హీరోలుగా న‌టించారు. సోనియా దీప్తి హీరోయిన్‌. ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, బాషా, షానీ, పింగ్ పాంగ్‌, చిట్టిబాబు, చంద్ర‌మౌళి, శ్రీనివాస్ కీల‌క పాత్ర‌ధారులు. సోనీ ప‌వ‌న్‌, గ‌ట్టు ర‌జిని నిర్మాత‌లు. సంతోష్ నేలంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. సాగ‌ర్‌, తుమ్మ‌ల‌పల్లి ‌ రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, మ‌ల్కాపురం శివ‌కుమార్‌, రామ‌కృష్ణ గౌడ్, శివాజీరాజా, భోలే త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. మ్మ‌లప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ``టైటిల్ చాలా బావుంది. ట్రైల‌ర్ కూడా న‌చ్చింది. హీరోలు చ‌క్క‌గా చేశారు. సోనియా ఇప్ప‌టికే నాలుగు హిట్లు ఇచ్చిన అమ్మాయి. త‌న గోల్డెన్ లెగ్ ఈ సినిమాకు ఉప‌యోగ‌ప‌డుతుంది. చిన్న సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క‌డం లేద‌నే మాట‌లో వాస్త‌వం స‌గ‌మే ఉంది. చిన్న సినిమాల కోసం నేను కూడా డిస్ట్రిబ్యూష‌న్ మొద‌లుపెట్టాను. చిన్న చిత్రాల వ‌ల్ల చాలా మంది బ‌తుకుతారు`` అని అన్నారు. ల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ ``1970 నుంచి న‌ల్గొండ‌లో థియేట‌ర్ ఉన్న కుటుంబం గ‌ట్టు కుటుంబం. ఈ సినిమా ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక‌ను నిర్వ‌హించుకోవ‌డం ఆనందంగా ఉంది. ట్రైల‌ర్ చూస్తే సినిమాలో కొత్త‌ద‌నం ఉంద‌నిపిస్తోంది. కొత్త‌వారిని ప్రోత్స‌హించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది`` అని చెప్పారు. గ‌ర్ మాట్లాడుతూ ``రొటీన్ పిక్చర్ ‌ ‌లాగా లేదు. కాన్సెప్ట్ బావుంటే ఇప్పుడు అన్ని చిత్రాలూ ఆడుతున్నాయి. ఇది కూడా త‌ప్ప‌కుండా పెద్ద సినిమా అవుతుంది`` అని అన్నారు.

తు

మ‌ సా

టాలీవుడ్ P 38

సో

నియా మాట్లాడుతూ ``ఇందులో మంచి పాట పాడాను. ఇక‌పై కూడా అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా పాడుతాను`` అని చెప్పారు. వాజీరాజా మాట్లాడుతూ ``చిత్ర చిత్రాలు లేక‌పోతే 24 క్రాఫ్ట్ ల‌కు క‌ష్ట‌మ‌వుతుంది. విడుద‌ల స‌మ‌యంలో ఎవ‌రూ కంగారు ప‌డొద్దు. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా చిన్న సినిమాల‌కోసం థియేట‌ర్లను కేటాయిస్తోంది. హీరో క‌రెంట్ తీగ‌లాగా స‌న్న‌గా ఉన్నాడు. ప‌వ‌ర్ ఉన్న కుర్రాడు`` అని అన్నారు. తాని రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ ``సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. సోనియా పాడిన పాట బావుంది`` అని తెలిపారు. ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఫీల్ గుడ్ చిత్ర‌మిది. యువ‌తకు కావాల్సిన మ‌సాలా కూడా ఉంటుంది. 2016లో విడుద‌లై విజ‌యం సాధించిన చిత్రాల్లో మా సినిమా కూడా ఉంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని చెప్పారు. ర్మాత మాట్లాడుతూ ``మా అబ్బాయికి ఈ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. అత‌ని కోసం నిర్మాత‌గా మారాను. 1973 నుంచి మాకు న‌ల్గొండ‌లో థియేట‌ర్ ఉంది. అతిథులు అంద‌రూ మాట్లాడిన మాట‌లు వింటుంటే దాదాపు 150 థియేట‌ర్ల‌లో ఈ సినిమాను విడుద‌ల చేస్తామ‌నే న‌మ్మ‌కం కుదిరింది`` అని అన్నారు. రో మాట్లాడుతూ ``మా పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. గ‌త వారం రోజుల్లోనే మూడున్న‌ర ల‌క్ష‌ల క్లిక్కులు యూట్యూబ్‌లో ప‌డ్డాయి`` అని అన్నారు. గీత ద‌ర్శ‌కుడు ర్యాప్ రాక్ ష‌కీల్ మాట్లాడుతూ ``సినిమా బాగా వ‌చ్చింది. సంగీతం చ‌క్క‌గా కుదిరింది. పాట‌ల కార్య‌క్ర‌మం చేయ‌డం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

శి

ప్ర‌

ద‌ ని

హీ

సం


 

'చం

టిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి హిట్‌చిత్రాల తర్వాతలేడీ డైరెక్టర్‌జయ బి. దర్శకత్వంలో 'సూపర్‌హిట్‌' అధినేత బి.ఎ.రాజు, ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'వైశాఖం'. హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్‌లో ‘చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సందర్బంగా ఆదివారం చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. న‌మిక్ లేడీ డైరెక్ట‌ర్ జయ.బి మాట్లాడుతూ -``వైశాఖంసినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ప్రాముఖ్యత ఉంది. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. సాంగ్స్ చిత్రీకరించే సమయంలో కజికిస్తాన్ లోని అక్కడి లోకల్ ప్రజలు తమకు తాముగా పాటలు వింటూ డ్యాన్సులు చేసేవారు. అక్క‌డి వారికే అంత క‌నెక్ట్ అవుతుందంటే మ‌న ప్రేక్ష‌కుల‌కు కచ్చితంగా క‌నెక్ట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. హీరో హరీష్, హీరోయిన్ సహా అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. వసంత్ గారు అంత మంచి మ్యూజిక్ అందించారు. పాటల చిత్రీకరణను చూసిన ఆయన చాలా థ్రిల్ గా ఫీలయ్యారు. రెండు రోజులు మినహా చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. అల్రెడి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటుంది. ఎడిటింగ్

డై

కార్యక్రమాలు పూర్తయ్యాయి. కలరింగ్ జరుగుతుంది. వైశాఖం టైటిల్ విన్న అందరూ చాలా మంచి ఫీల్ కు లోనవుతున్నారు. రేపు సినిమా చూసిన తర్వాత కూడా అదే అనుభూతికి లోనవుతారు.`` అన్నారు. త్ర నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ``సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ నెలలోచివరి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేస్తాం. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేస్తాం. మా బ్యానర్ లో గతంలో విడుదలైన చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్ లీ సినిమాల తరహాలో ఈ చిత్రంలో లవ్, ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రం వైశాఖం. మా బ్యానర్ లో విడుదలైన చిత్రాలన్నీ డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. మా సినిమాను తమిళం, హిందీలో విడుదల చేయాలని అందరూ అడుగుతున్నారు. కొత్త కథ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే మా వైశాఖం చిత్రంలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. చిన్న చిత్రాల్లో మా వైశాఖం చిత్రం కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుంది`` అన్నారు.

చి



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.