“నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరకు రారు.”
ఈ పుస్తకం ఆయనను గూర్చే మాట్లాడుతుంది, ఆయన పేరు యేసు. యేసు పలికిన ఆ ప్రకటనంతా నిజమేనా? మరియు ఆయన్ను విశ్వసించిన ప్రతిఒక్కరూ నిత్యజీవాన్ని పొందుతారు అని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని కలుపుకుని ఇప్పటికీ ఆయన పలికిన ఆ మాటలు నిజాలేనా? లేక అతను మరో మతమౌఢ్యంతో నిండిన ఒకడా?
పవిత్ర ప్రవచనాలు
ఎవరైతే దేవుడు నాకు తండ్రి అన్నాడో, నేను దేవుని కుమారుణ్ణి అని పలికాడో ఆయనే చేస్తున్న ప్రకటన ఇది.
జీవ గ్రంథం
జీవ గ్రంథం
జీవ గ్రంథం
ఈ గ్రంథాన్ని చదవండి. ఇది పవిత్ర గ్రంథంలోని ఒక భాగం, మరియు దీని ద్వారా దేవుడు తనకు తానుగా నీతో మాట్లాడుటకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం ఉంటున్న ఈ భూమండలం భవిష్యత్తులో ఏమౌతుందో, మనుష్యుల నిత్యత్వాన్ని గూర్చి, మరియు నీ నిత్యత్వాన్ని గూర్చి ...వీటన్నిటిని గూర్చి చదవండి!
విరాళం: రూ. 30/–
పవిత్ర ప్రవచనాలు