Tollywood Magazine Telugu December - 2014

Page 1

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET

/tollywood /tollywood

DECEMBER 2014 VOL 11 ISSUE 12


కాయ్ రాజా కాయ్ చిత్రం తనకు తప్పకుండా మంచి బ్రేక్ నిస్తుందని ఆ చిత్రంలో ఆనంద్ అనే క్యారెక్టర్ చేస్తున్నానని అన్నారు యంగ్ హీరో మానస్. యాక్షన్ కథాంశంతో రూపొందిన ఆ చిత్రంలో డిగ్రీ హోల్డర్ గా విలేజ్ నుండి సిటీ కి వచ్చి న క్యారెక్టర్ చేస్తున్నానని , సినిమా చాలా బాగా వచ్చిందని జేబీ సంగీతం కూడా బాగా ప్లస్ అయ్యిందని ఇక రీ రికార్డింగ్ మాత్రం పెద్ద సినిమా రేంజ్ లో ఇచ్చాడని .......... జేబీ ఇప్పటి వరకు యూత్ చిత్రాలకు పని చేసాడని, కానీ తొలిసారిగా కాయ్ రాజా కాయ్ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ నిచ్చాడని,తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసాడు హీరో మానస్ .

2 P టాలీవుడ్

ø±jYT sêC≤ ø±jYT n+≥Tqï

e÷qdt


సి

నిమాల్లో రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంటాయన్న విషయం అందరికి తెలిసిందే. అందుకోసం చాలా సినిమాల్లో హీరో హీరోయిన్స్ మద్య ఈ రొమాంటిక్ సీన్స్ వస్తుంటాయి. అయితే ఈ సీన్స్ పై హాట్ భామ తమన్నా స్పందించింది. ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు ఇద్దరి మద్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వాలట లేదంట ఆ సీన్స్ అంత నాచురల్ గా రావని అంటుంది. అంతే కాదు ఇలాంటి సీన్స్ వల్ల హీరోయిన్స్ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని, చుట్టూ సినిమా యూనిట్ ఉండడం వల్ల ఈ సీన్స్ చేయడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుందని అంటుంది. మరి అలాంటి సీన్స్ చేసేటప్పుడు తమన్నా ఎలా ఫీలవుతుందో ?

s=e÷+{Ï ø ˘ d”Hé‡ ô|’ $T©ÿ uÛ≤eT ø±yÓT+{Ÿ‡

p

Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 DECEMBER 2014

టాలీవుడ్ P 3


yÓTT>∑T&ç bÕÁ‘·˝À dü˝≤àHé ø±yê\+{À+~ తన ఆటో బయోగ్రఫీ సినిమాగా చేస్తే మాత్రం మొగుడి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తే బాగుంటుంది అని ఆశ పడుతుంది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. తన పాత్రకు దీపికా పడుకునే అయితేనే సరైన న్యాయం జరుగుతుందని ఇక ఆ పాత్రలో మరేవరిని ఊహించుకోలేమని అలాగే

నా హబ్బి గా కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయితే బాగుంటుంది అని అంటోంది. భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్ళాడిన విషయం తెలిసిందే. ఇటీవల అప్రతిహత విజయాల్ని అందుకుంటున్న సానియా తనజీవిత చరిత్ర ని రాస్తుంది.

n+<ä>∑‘ÓÔqì u≤>± f…+|üsY ‘√ ñqï

ôdø°‡ uÛ≤eT

V 4 P టాలీవుడ్

అందగత్తె ననే టెంపర్ తో టెంప్ట్ చేస్తోంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఇటీవలే గోవాలో షూటింగ్ జరుపుకున్న టెంపర్ చిత్రంలోని ఓ స్టిల్ సోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తోంది. ఈ స్టిల్ లో కాజల్ చాలా హాట్ గా కనిపిస్తూ కుర్రకారు పల్స్ రేటు పెంచుతోంది. ఇక నిలబడిన స్టిల్ సెక్సీ లుక్ లో యూత్ ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. ఇటీవలే దర్శకులు పూరి జగన్నాద్ తో కలిసి ఓ ఫోటో కి ఫోజిచ్చి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఈ భామ తాజా స్టిల్ కుర్రకారు కి పిచ్చేకించేలా ఉంది. ఎన్టీఆర్ సరసన బాద్ షా చిత్రం తర్వాత చేస్తున్న కాజల్ ఈ చిత్రంలో మరింత గ్లామరస్ గా కనిపించనుంది అని తెలుస్తోంది. ఇటీవల చరణ్ తో చేసిన గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో కూడా చాలా గ్లామరస్ గా కనిపించడమే కాకుండా లిప్ లాక్ లతో బాగానే రెచ్చిపోయిందీ భామ.


X¯è‹ >∑T]+∫ e#˚à |ü⁄ø±s¡T¢ qeTàe<ä›≥ మా

సినిమాలో శృతి హాసన్ ఉంది. ఆమె ఈ సినిమానుండి తప్పుకున్నట్లు అభూత కల్పనలు సోషల్ మీడియాలో వస్తున్నాయి దయచేసి అటువంటి పుకార్లను నమ్మకండి. పూణే లో మహేష్ -శృతి లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామని ,ఆ సన్నివేశాలు బాగా వచ్చాయని అంతేకాకుండా డిసెంబర్ 10నుండి మరో షెడ్యూల్ లో మళ్ళీ శృతి హాసన్ జాయిన్

అవుతుందని ట్వీట్ చేసారు దర్శకులు కొరటాల శివ. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఐతే గతకొంత కాలంగా మహేష్ చిత్రంలోంచి శృతి తప్పుకుందని పుకార్లు షికార్లు చేయడంతో దానిపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది దర్శకులు కొరటాల శివకి.

టాలీవుడ్ P 5


n‘·qT Áô|ò+&É≥ n+<äTπø <ëìøÏ ˇ|ü⁄Œ≈£î+<ä≥ వరుణ్ మణియన్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అందుకే ఇద్దరం కలిసి ఫోటో దిగాం అంతేతప్ప మీరు అనుకుంటున్నట్లు మా మద్య ఏమి లేదు అని అంటోంది 30ప్లస్ సుందరి త్రిష. త్రిష ఇటీవల తమిళ నిర్మాత వరుణ్ మణియన్ తో వివాహ నిశ్చితార్దం జరిగిందని మీడియాలో పలు రకాల కథనాలు వస్తుండటంతో స్పందించిన త్రిష వరుణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అందుకే కలిసి ఫోటో దిగాం దానికే మాకు నిశ్చితార్దం జరిగిందని అంటున్నారు. ఒకవేళ అటువంటి దేమైనా ఉంటే తప్పకుండా నా నిర్మాతలకు ,నా దగ్గర పనిచేసే వాళ్ళకైనా చెబుతాను కదా అని తెలివిగా సమాధానం చెబుతోంది. బెస్ట్ ఫ్రెండ్ అయితే ఫోటో దిగొచ్చు కానీ మరీ అంత సన్నిహితంగా రాసుకు పూసుకొని ఫోటోకి ఫోజిచ్చి ఇప్పుడేమో అబ్బే ! అటువంటిదేమి లేదని అంటోంది.

ø£$«+‘· y˚TøÏ+>¥ Áf…Æ\sY ˝≤+#Y

సి

నిమా పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ట్రైలర్ ,టీజర్ ,ఫస్ట్ లుక్ అంటూ రకరకాలుగా వినూత్న ప్రచారాలతో సినిమాకి అదనపు హంగులను చేర్చి తమ సత్తా చాటుతున్నారు యువతరం. తెలుగు సినీ రంగాన ప్రముఖులుగా వెలుగొందుతున్న త్రిపురనేని వారసుడు విజయ్ చౌదరి దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిస్తున్న చిత్రం ''కవ్వింత ''. పువ్వల శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ దాట్ల -దీక్షా పంత్

6 P టాలీవుడ్

హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రం మేకింగ్ ట్రైలర్ ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నటి దర్శకురాలు జీవిత హాజరై జ్యోతి ప్రజ్వలన చేయగా దర్శకులు ఏ ఎస్ రవికుమార్ చౌదరి ,వీర శంకర్ ,మల్టీ డైమెన్షన్ వాసు ,త్రిపురనేని చిట్టి తదితరులు హాజరై కవ్వింత హిట్ అయి మంచి భవిష్యత్ ని అందించాలని ఆకాంక్షించారు.


#=ø±ÿ $|æŒq

m˙ºÄsY

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చొక్కా విప్పాడు . తన తాజా చిత్రమైన ''టెంపర్ '' కోసం టెంపర్ చూపిస్తున్నాడు. పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ,మధురిమ ,ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఐతే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనీ అన్నీ సిద్దం చేస్తున్న నేపథ్యంలో అనధికారికంగా రిలీజ్ అయ్యింది ఫస్ట్ లుక్. ఈ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ చొక్కా విప్పి హెయిర్ స్టైల్ మార్చి అదరగొడుతున్నాడు. గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమత మౌతున్న ఎన్టీఆర్ కు ఈ టెంపర్ చిత్రం మంచి హిట్ అవుతుందని ఆశగా ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు.

u§&ÉT¶øÏ ]+>¥ y˚dæ #·÷|æk˛Ô+~

W

వేసుకుందే చిన్నపాటి ....... ఆ పైన విశాలమైన బొడ్డు దగ్గర ఓ రింగ్ పెట్టుకొని దాన్ని ఫోటో తీసి ట్వీట్ చేసింది ఒకప్పటి హాట్ భామ రమ్యశ్రీ. ఇక ఆ అందాన్ని చూసి వర్ణించడం మొదలెట్టారు కొంతమంది నెటిజన్లు. ఆ బొడ్డు పై ఎన్ని రింగు లను భరించగలవు అంటూ ఒకరు కామెంట్ చేస్తే ....... ఆ బొడ్డు ని చుట్టుకున్న రింగ్ ది ఎంత అదృష్టమో కదా ! అంటూ మరొకరు ఇక మరో నెటిజన్ అయితే ఇలా ఫోటోలో చూడటం కాదు స్వయంగా ఆ ప్లేస్ ని చూడాలి అంటూ కామెంట్ పెట్టాడు. ఇలా వచ్చిన కొంటె కామెంట్ల కు స్పందించిన రమ్యశ్రీ వాళ్ళని కోపగించు కోకుండా మరింత ఉత్సాహ పరిచింది. ఐతే ఈ భామకి ఈమధ్య సినిమాలు ఏవీ లేకపోవడంతో ''ఓ మల్లీ ''అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకేక్కించింది. ఆ చిత్రంలో జాకెట్ లేకుండా నటించింది ఈ భామ.

p టాలీవుడ్ P 7


‘ê&ÉT ‘Ó– øÏ+<ä|ü&ɶ V”≤s√

$XÊ˝Ÿ హీరో విశాల్ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్న సమయంలో తాడు తెగడంతో కింద పడ్డాడు. దాంతో హీరో విశాల్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం విశాల్ ''అంబల '' చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ఊటీ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఐతే షూటింగ్ చేస్తున్న సమయంలో తాడు తెగిపడడంతో విశాల్ కింద పడిపోయాడు. దాంతో వెంటనే విశాల్ ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సుందర్ దర్శకత్వం వహిస్తుండగా విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది.

C…˙ø=&É*j· ÷ øÏ T≈£î |ü⁄{≤º&ÉT

బొమ్మరిల్లు హాసిని గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అందాల భామ జెనీలియా. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ ఇటీవల మగబిడ్డ కి జన్మ నిచ్చింది. ఈ విషయాన్ని హీరో

8 P టాలీవుడ్

రితేష్ దేశ్ ముఖ్ దృవీకరించారు. దక్షిణాదిన పలు భాషల్లో హీరోయిన్ గా నటించిన జెనీలియా కెరీర్ లో ''బొమ్మరిల్లు '' ప్రత్యేకమైనది. రితేష్ తో ఓ బాలీవుడ్ చిత్రంలో నటించిన సమయంలో ఇద్దరి మద్య సాన్నిహిత్యం ఏర్పడటంతో పెళ్ళికి దారి తీసింది. 2012లో వీరి పెళ్లి పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. తల్లి , బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కొడుకు పుట్టిన క్షణాలను ఆస్వాదిస్తున్నామని సంతోషాన్ని వ్యక్తం చేసాడు రితేష్.


eTùV≤wt bòÕ´Hé‡ ì Vü≤sYº #˚dæq es¡à

మహేష్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ ఒక్కడు అయినప్పటికీ తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సాలిడ్ హిట్ ''పోకిరి ''. అప్పటి వరకు ఉన్న పాత రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించిన పోకిరి చిత్రాన్ని అలాగే ''బిజినెస్ మెన్ ''చిత్రాన్ని కూడా తక్కువగా అంచనా వేస్తూ ఎన్టీఆర్ ''టెంపర్ '' చిత్రంతో పోల్చితే మహేష్ రెండు చిత్రాలు ఫ్లాప్ అంటూ ట్వీట్ చేసి మహేష్ అభిమానులను హర్ట్ చేసాడు దర్శకులు రామ్ గోపాల్ వర్మ. ఒక చిత్రాన్ని

పొగడటానికి మరో సూపర్ హిట్ చిత్రాన్ని గుర్తుకు తెస్తారు కానీ ఇంకా రిలీజ్ కానీ చిత్రాన్ని రెండు సూపర్ హిట్ చిత్రాలను కంపేర్ చేయడమే కాకుండా అవి ఫ్లాప్ చిత్రాలని కామెంట్ చేసి మహేష్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. వస్తున్న ఎన్టీఆర్ స్టిల్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అందరూ ఎన్టీఆర్ ని చూసి పొగుడుతుంటే అందమైన భామ సమంత మాత్రం పడిపోయిందట . ఈ విషయాన్నీ స్వయంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది సమంత. ఓ మై గాడ్ అంటూ ముద్దుల వర్షం కురిపించింది

dü e T+‘· Z wüsYº ˝Òì m˙ºÄsY ì #·÷dæ bòÕ¢{Ÿ nsTTq

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చూసి అందాల ముద్దుగుమ్మ సమంత పడిపోయిందట ! షర్ట్ విప్పేసి సిక్స్ ప్యాక్ తో

ఎన్టీఆర్ పై . ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్లాట్ అయిన సమంత ట్వీట్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. పూరి జగన్నాద్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ లుక్ గత కొద్ది రోజులుగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది.

టాలీవుడ్ P 9


|üeHé ì bı>∑T&ÉT‘·Tqï

πsDT <˚XÊjYT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న గోపాల గోపాల చిత్ర మోషన్ పోస్టర్ రిలీజ్ అయి అంతర్జాలం లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఇక ఆ మోషన్ పోస్టర్ ని చూసిన పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ పేరు నేరుగా ప్రస్తావించక పోయినప్పటికీ ప్రశంసల వర్షం కురిపించింది. ఇప్పుడే మోషన్ పోస్టర్ ఫస్ట్ లుక్ చూసాను చాలా బాగుంది. పర్ఫెక్ట్ పర్సన్ కి పర్ఫెక్ట్ పోస్టర్ ఇది ,దైవత్వం ఉట్టిపడేలా ఉంది ఆ పోస్టర్ అంటూ ట్వీట్ చేసి తన గుండెల్లో పవన్ పై ఉన్న ప్రేమని మరోసారి రుజువు చేసింది రేణు దేశాయ్. మరాఠీ భాషలో రేణు దేశాయ్ రూపొందించిన ''ఇష్క్ వాలా లవ్ '' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఆ చిత్రంలో పవన్ -రెను ల వారసుడు అకిరా నందన్ ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు.

NÛ! bÕ&ÉT .... H˚Hê n+{À+~ ఛీ

పాడు నేను ఐటెం సాంగ్స్ చేయను అని అంటోంది యాంకర్ ,నటి శ్యామల. పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ మొదట్లో యాంకర్ గా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత టివి నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్యామలకు ఇటీవల సినిమాల్లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేయమని కూడా అడిగారట శ్యామల ని ఐతే ఐటెం సాంగ్ చేయమని ఆఫర్ రావడంతో నిరాకరించిందట. ఐటెం చేసుకుంటూ పొతే ఇక అదే అలవాటు అవుతుందని అందుకే దాన్ని ఒప్పుకోలేదని అంటోంది.

10 P టాలీవుడ్


yÓTT‘êÔìøÏ |üeHé -yÓ+ø° dæìe÷ |òüdtº \Tø˘ e∫Ã+~

తెలుగు ప్రేక్షకులు ఎన్నో రోజులనుండి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తెలుగు చలన చిత్ర రంగంలో క్రేజీ చిత్రంగా పేరు తెచ్చుకున్న భారీ చిత్రం ''గోపాల గోపాల '' ఫస్ట్ లుక్ ని చూసి పవన్ -వెంకీ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ''ఓ మై గాడ్ '' చిత్రానికిది రీమేక్ అన్న విషయం తెలిసిందే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

&çôd+ãsY 19q #·+Á<äø£fi¯ >± edüTÔqï

Vü≤ì‡ø£

అందాల ముద్దుగుమ్మ హన్సిక టైటిల్ రోల్ పోషించిన చిత్రం ''చంద్రకళ ''. తమిళంలో అరణ్మని పేరుతో విడుదలై సంచలన విజయం విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో సి. కళ్యాణ్ అనువాదం చేస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట సంచలన విజయాన్ని సాధించిందని 30కోట్లు కలెక్ట్

భగవంతుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భక్తుడిగా దేవుడిపై కేసు వేసే పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు -శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ క్రేజీ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

చేసిందని తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. హర్రర్ కథాంశం తో థ్రిల్లింగ్ గా సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ చంద్రకళ . గ్రాఫిక్స్ కి ఈ చిత్రంలో అత్యంత ప్రాధాన్యత ఉందని తప్పకుండా గ్రాఫిక్స్ అందరినీ అలరిస్తాయని ............. చందమామ వంటి సూపర్ హిట్ తర్వాత మేము అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 19న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు నిర్మాత సి. కళ్యాణ్.

టాలీవుడ్ P 11


అప్పట్లో విశాల్ హీరోగా వచ్చిన పందెం కోడి ఎలాంటి విజయం సాదించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాతో విశాల్ స్టార్ హీరోగా నిలబడ్డాడు. ప్రస్తుతం విశాల్ అంబాల అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విశాల్ నటించిన పందెం కోడి సినిమాకు సీక్వెల్ రానుంది. దీనికి సంబందించిన చర్చలు కుడా జరుగుతున్నాయి. ఈ సినిమాకు లింగు స్వామి దర్శకత్వం వహించాడు ఇప్పుడు పందెం కోడి 2 చిత్రానికి కుడా లింగు స్వామి దర్శకత్వం

|ü+<Ó+ ø√&ç dæìe÷≈£î d”¬ø«˝Ÿ

వహిస్తాడని తెలిసింది. లింగు స్వామి ప్రస్తుతం కార్తి హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పందెం కోడి సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

uÛ≤>∑eT‹ dæìe÷ n+»*øÏ <äø£ÿqT+<ë భాగమతి ఈ పేరుతొ ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందించే సన్నాహాలు జరుగుతున్నాయి. పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వం లో రూపొందే ఈ సినిమాకోసం ముందు అనుష్కను సంప్రదించారు. అయితే ఈ కథ విన్న అనుష్కకు బాగా నచ్చింది. ఆ సినిమా చేయాలనే ఆశ కూడా కలిగింది. కాని అనుష్క చేతిలో డేట్స్ లేకపోవడం తో ఈ సినిమా చేయలేని పరిస్తితి. ఈమె ప్రస్తుతం మూడు భారీ సినిమాలు భాహుబలి, రుద్రమ దేవి, లింగ వంటి సినిమాల్లో చేస్తుండడం వల్ల బాగమతి సినిమాకు డేట్స్ ఇవ్వలేని పరిస్తితి దాంతో ఈ సినిమా అంజలికి వెళ్ళింది. ప్రస్తుతం అంజలి కథాచర్చల్లో ఉంది. ఈ సినిమాలో అంజలి నటించేందుకు రెడీ అయినట్టు సమాచారం.

p 12 P టాలీవుడ్


dü˙ï ‘√ q{Ï+#·&ÜìøÏ

p

Ä V”≤s√ ˇ|ü⁄Œø√e&É+ ˝Ò<äT

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కు వరుసగా అవమానాలు ఎదురౌతున్నాయి. మొన్నటికి మొన్న బాలీవుడ్ కిస్సుల వీరుడు ఇమ్రాన్ హాష్మి సన్నీ లియోన్ తో నటించ డానికి ఒప్పుకోక పోవడంతో అవమానం ఎదురైన ఈ భామకి తాజాగా ఓ యువ హీరో సైతం ఈ ముద్దుగుమ్మ తో నటించేది లేదని ఒకటి కాదు రెండు సార్లు అవమా నించాడట ! వినడానికి ఇది వింతగా ఉన్నా ఇది నిజమే ! ఒకవైపు ప్రపంచమంతా రాత్రిపూట కళల రాణిగా

విరాజిల్లుతున్న ఈ పోర్న్ భామతో రెండుసార్లు నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆమెతో నటించడానికి ఒప్పుకొని బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ........... అక్షయ్ ఒబెరాయ్. మొదట ''లీలా '' చిత్రం కాగా తర్వాత ''బేమాన్ ఇష్'' చిత్రంలో సన్నీ తో నటించాల్సిన హీరో అడల్ట్ స్టార్ తో నటించడానికి ఒప్పుకోక పోవడం వల్ల ఆమెకి రెండుసార్లు అవమానం ఎదురయ్యింది.

టాలీవుడ్ P 13


Hê bÕ≥øÏ nyêsY¶ U≤j·TeT+≥Tqï ã˝Ò¢|ü*¢ పంచముఖి చిత్రంలో నేను స్వరపరిచిన పాటకి అవార్డ్ రావడం ఖాయమని ధీమాగా ఉన్నాడు సంగీత దర్శకులు బల్లేపల్లి మోహన్. పంచముఖి చిత్రంలో అద్భుతమైన సాహిత్యం కుదిరిందని ,తైదల బాబు రాసిన ''జోల పాడనా నీకు లాల పోయనా ..... ఊయలూపనా నీకు ఉగ్గు పట్టనా '' అంటూ హృద్యంగా సాగే పాట అమ్మలోని ప్రేమని ,సృష్టి లోని మకరందాన్ని తెలిపేదిగా ఉందని తప్పకుండా ఈ పాట అందరినీ అలరిస్తుందని అన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు విశేషంగా శ్రోతలను అలరిస్తున్నాయని అలాగే ఈ పాట విన్న వాళ్ళంతా తప్పకుండా అవార్డ్ వస్తుందని చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సినిమా పరిశ్రమ లోని వాళ్ళు సైతం నా పాటని విని తప్పకుండా నీకు అవార్డ్ వస్తుందని చెబుతుంటే సంతోషంగా ఉందన్నారు. తైదల బాబు ఈ పాట రాయగా నేను సంగీతాన్ని సమకూర్చానని 15ఏళ్ల నా సినీ జీవితంలో

14 P టాలీవుడ్

ఎన్నో అద్భుతమైన పాటలకు సంగీతం అందించానని ,వందేమాతరం శ్రీనివాస్ శిష్యరికంలో రాటు దేలానని తెలిపారు బల్లేపల్లి. ఖమ్మం జిల్లా బల్లేపల్లి అనే గ్రామానికి చెందిన నేను సినిమాలపై ఆసక్తితో చెన్నై వెళ్లానని అక్కడ వందేమాతరం దగ్గర శిష్యరికం చేసి అనుభవం గడించానని ,వందేమాతరం దగ్గర పలు విజయవంతమైన చిత్రాలకు పని చేసానని ........... ఆ సమయంలో కరీం ,ఆజాద్ లు తొలిసారిగానాకు అవకాశం ఇచ్చారని అలా నేను సంగీత దర్శకత్వం అందించిన మొదటి చిత్రం ''నువ్వే నేను -నేనే నువ్వు '' అని ఆ తర్వాత దాదాపు 20 చిత్రాల వరకు సంగీతం అందించానని ఇక ప్రైవేట్ ఆల్బమ్స్ ఐతే దాదాపు వెయ్యి ఆల్బమ్స్ చేసానని అన్నారు. ఇక తెలంగాణ ఉద్యమ పాటలైతే ఎన్ని చేసానో చెప్పలేనని ,ఆ సమయంలో నేను చేసిన పాటలు ఉద్యమానికి ఎంతగానో ఉపయోగ పడినందుకు ఆత్మ సంతృప్తి లభించిందని అన్నారు సంగీత దర్శకులు బల్లేపల్లి మోహన్.


ôd{À¢ ø£fi¯ófl ‹]– |ü&çb˛sTT+<ä≥

Á|æj·÷+ø£

J

బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా రాత్రనక పగలనక కష్టపడటంతో కాస్త నీరసానికి గురై షూటింగ్ జరుగుతున్న సమయంలో కళ్ళు తిరిగి పడిపోయిందట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ''బాజీరావు మస్తానీ '' చిత్రంలో నటిస్తుంది. ఐతే ఆ సినిమా కోసం నాలుగు గంటల పాటు రిహార్సల్స్ లో పాల్గొనడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడంతో ఒక్కసారిగా యూనిట్ వర్గాలు షాక్ అయ్యాయట ! ప్రియాంకా కింద పడిపోవడానికి కారణం ఏంటో తెలియక కంగారు పడ్డారట. ఐతే ప్రియాంక కింద పడిపోవడానికి ఏదేదో కారణం అనుకుంటా అంటూ గుసగుసలు కూడా వినిపించాయట. కానీ అసలు కారణం ఏమిటంటే విశ్రాంతి లేకుండా ఎక్కువ సమయం పని పై ద్యాస పెట్టడంతో పని వత్తిడి వల్ల కళ్ళు తిరిగాయని అంటున్నారు యూనిట్ వర్గాలు.

|| టాలీవుడ్ P 15


∫Hêï]øÏ }|æ]b˛dæq |üesY kÕºsY |üsêeTs¡Ù

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చావు బతుకుల మద్య ఉన్న ఓ చిన్నారిని పరామర్శించిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అక్టోబర్ నెలలో హుదుద్ తుఫాన్ బాధితుల పరామర్శ కోసం వైజాగ్ వెళ్ళిన పవర్ స్టార్ తిరుగు ప్రయాణంలో ఖమ్మంలో చిన్నారి శ్రీజ చావు బతుకుల మద్య కొట్టు మిట్టాడుతోందని పవర్ స్టార్ అంటే ఎనలేని అభి మానమని తెలుసుకున్న పవన్ ఆ చిన్నారి కోరికని తీర్చడానికి ఖమ్మం వెళ్లి అచేతనావస్థ

Vü‰{Ÿ uÛ≤eT MD≤ e÷*ø˘ ≈£î 26 @fi¯¢ C…’\T •ø£å

లో ఉన్న చిన్నారిని చూసి చలించిపోయి రెండు లక్షల రూపాయలను వైద్య ఖర్చుల కోసం ఇచ్చి దాదాపు అరగంట పాటు ఆసుపత్రిలోనే ఉన్నాడు పవర్ స్టార్. అప్పుడు చావు బతుకుల మద్య ఉన్న ఆ చిన్నారి ఊపిరి పవర్ స్టార్ పరామర్శ తో కోలుకొని మొన్న ఆదివారం రోజున ఆసుపత్రిలోనే పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంది. చిన్నారి శ్రీజ కోలుకుందని మరో వారం రోజుల్లోనే శ్రీజ ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు డాక్టర్లు. చిన్నారిని పరామర్శించి ఊపిరి పోసిన పవర్ స్టార్ నిజంగా గ్రేట్ కదా !

T

వివాదాస్పద పాక్ నటి వీణా మాలిక్ కు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కోర్టు 26 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వీణా మాలిక్ తో పాటు ఇటీవలే పెళ్లి చేసుకున్న తన భర్త బషీర్ కి కూడా శిక్ష విధించింది కోర్టు. సంఘటన వివరాలలోకి వెళితే ఇటీవల పాక్ లోని జియో టివి లో దైవాన్ని దూషిస్తూ ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ కార్యక్రమానికి తన భర్త తో సహా పాల్గొని దూషించినందుకు ఆ వీణా మాలిక్ తో పాటు ఆమె భర్త బషీర్ ,చానల్ అధిపతి మీర్ షకీల్ ఉర్ రెహ్మాన్ ,వ్యాఖ్యాత శాయిస్టా వాహిదిలకు 26 ఏళ్ల జైలు శిక్ష తో పాటు 13లక్షల జరిమానా విధించింది ఇస్లామాబాద్ కోర్టు.

16 P టాలీవుడ్


Ç*j· ÷ Hê øÏ ~eTà ‹]–+<ä≥ తెలుగునాట క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న భామ ఇలియానా. ఈ గోవా సుందరి తెలుగు ని పక్కన పెట్టి బాలీవుడ్ లో జెండా పాతాలని అక్కడ విచ్చల విడిగా అందాలను ఆరబోస్తూ రకరకాల జిమ్మిక్కులు ఎన్ని చేసినా సక్సెస్ మాత్రం దక్కడం లేదు. తాజాగా సైఫ్ ఆలీఖాన్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ కి ''హ్యాపీ ఎండింగ్ '' మంచి ప్రారంభం అవుతుందని అనుకున్నప్పటికీ ఇటీవల రిలీజ్ అయిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెలవెల బోతుండటంతో ఇలియానా దిమ్మ తిరిగిందట . ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అవన్నీ నీరు కారి పోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యిందని బాధ పడుతోందట.

p

టాలీవుడ్ P 17


|üeHé øÏ $Á>∑Vü≤+ ô|&ÉT‘·THêïs¡T

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులు విగ్రహం పెడుతున్నారు. తమిళనాట ఈ విగ్రహాలు ,గుడుల సంస్కృతీ ఉండగా అది తెలుగు వాకిట కూడా పాకింది. జనసేన అనే రాజకీయ పార్టీని పవన్ కళ్యాణ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కుర్తా పైజామా తో గడ్డం తో కనిపించిన పవన్ గెటప్ తో విగ్రహాన్ని తాయారు చేయిస్తున్నారు పవన్ అభిమానులు. తాడేపల్లి గూడెం కు చెందిన సీతాల మోహన్ చందు అనే వ్యక్తి ఈ విగ్రహాన్ని చేయిస్తున్నాడు. ఇక ఈ విగ్రహాన్ని నత్త రామేశ్వరం లోని ఇద్దరు శిల్పులు పెనుగొండ అరుణ్ ప్రసాద్ ,కరుణాకర్ లు రూపొందించారు. పవన్ విగ్రహం పూర్తయ్యిందని త్వరలోనే పవన్ కళ్యాణ్ కు చూపించి ఆయన అనుమతి తీసుకొని తాడేపల్లి గూడెం లో ఏర్పాటు చేస్తామని తెలిపారు పవన్ అభిమాని మోహన్ చందు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న కుటుంబ కథా చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 5న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అల్లు అర్జున్ సరసనఅందాల ముద్దుగుమ్మలు ముగ్గురు సమంత ,నిత్యా మీనన్ ,ఆదా శర్మలు నటిస్తు న్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో

18 P టాలీవుడ్

|òæÁãe] 5q sêqTqï ã˙ï -Á‹$Áø£yéT \ dæìe÷ జులాయి వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. చక్కని కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ప్యాక్డ్ యాక్షన్ కూడా ఉంటుందని అంటున్నారు.


üÿs¡D

dt Ä& çjÓ÷

Ä$ w

|ü{≤

నందమూరి కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న చిత్రం ''పటాస్ ''. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ లోగోని ఇటీవల రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సాయి కార్తీక్ సంగీతం అందించిన పటాస్ పాటలను డిసెంబర్ 7న హైదరాబాద్ లో అశేష నందమూరి అభిమానుల మద్య గ్రాండ్ గా రిలీజ్ చేసారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్.


y˚TeTT ôd ’

≥ + n ‘·+

హుదుద్ తుఫాన్ తో ఉత్తరాంధ్ర ధైర్యాన్ని ప్రోగు చేయడానికి ఇవ్వడానికి ''మేము సైతం '' యావత్ తెలుగు చలనచిత్ర ప సాగిన ఈ వేడుకలో ఎన్నో యావత్ చిత్ర పరిశ్రమ చూపిన చొ ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన రూపాయలను ఆంధ్రప్రదేశ్ అందించారు. ఈ కార్యక్రమం నాయుడు పాల్గొని ఈ మొత్తాని నేను రెడీ ఆ డబ్బు తో మీరే ఓ స్ స్పూర్తి ప్రశంసనీయం. తుఫాన్ కార్యక్రమాన్ని నిర్వహించారని కొ


Ô ì#ê

≥÷ dü÷Œ]

Ãs¡T

ధ్ర అతలాకుతలం కాగా వాళ్ళలో మేమున్నాం అంటూ భరోసా అంటూ ముందుకు వచ్చింది పరిశ్రమ. ఆసాంతం ఆహ్లాదంగా మధురానుభూతులు పంచగా చొరవ పలువురికి స్పూర్తి నిచ్చింది. మొత్తం సొమ్ము 11,51,56,116 ముఖ్యమంత్రి సహాయనిధికి ంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నికి అదే మొత్తంలో ఇవ్వడానికి స్మార్ట్ విలేజ్ ని నిర్మించండి . మీ అసూయ పడేంత గొప్పగా ఈ కొనియాడారు.


శ్రీ జాగృతి ఫిల్మ్స్ పతాకంపై ఆది శంకరాచార్య ఫేం కౌశిక్ బాబు, హరీష్ లు హీరోలుగా అశ్విని ,మిత్ర హీరోయిన్ లుగా డి మోహన్ దీక్షిత్ దర్శకత్వంలో వై ఎల్ భాస్కర్ రాజు నిర్మిస్తున్న చిత్రం ''తొలిసంధ్య వేళలో ''. రావు రమేష్ ,కృష్ణుడు ,హేమ ,మమతా రావత్ ,ప్రవీన్ ,ధన రాజ్ జబర్దస్త్ శ్రీను ,గుండు సుదర్శన్ ,ఆదిత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రచయిత దర్శకులు జె కె భారవి,నిర్మాత నారా జయశ్రీ దేవి,మధుర శ్రీధర్ లతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. జాగృతి బ్యానర్ లోగోని నిర్మాత వై ఎల్ భాస్కర్ రాజు కూతు రు

22 P టాలీవుడ్

‘=*dü+<Ûä´ y˚fi¯˝À |òüdtº \Tø˘ ]©CŸ

జాగృతి ఆవిష్కరించారు. అనంతరం ఫస్ట్ లుక్ ని మధుర శ్రీధర్ రిలీజ్ చేసి సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. జెకే భారవి మాట్లాడుతూ ఈ సినిమా విజయవంతమై నిర్మాతకు మంచి లాభాలతో పాటు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. నిర్మాత వై ఎల్ భాస్కర్ రాజు మాట్లాడుతూ ''ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని పాటలు ,రీ రికార్డింగ్ అన్నీ రెహ్మాన్ స్టూడియో లో చేసామని సినిమా చాలా బాగా వచ్చిందని తప్పకుండా హిట్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేసారు.


eTùV≤wt q≥q≈£î 35 @fi¯ó¢ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడిగా 35ఏళ్ళు పూర్తి చేసుకున్నారట! అవును ఇది వినడానికి మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే ! ఎలాగంటే ....... సరిగ్గా 29 నవంబర్, 1979 లో నటుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడట మహేష్ అది కూడా తననాలుగేళ్ళ వయసులో ''నీడ '' అనే చిత్రంలో బాలనటుడిగా. ఆ తర్వాత కూడా బాలనటుడిగా పలు చిత్రాల్లో తండ్రి కృష్ణ తోనూ అన్నయ్య రమేష్ బాబు తోనూ కలిసి నటించారు మహేష్ బాబు. ఇక రాజకుమారుడు చిత్రంతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్. నటుడిగా 35ఏళ్ళు పూర్తిచేసుకున్న మహేష్ ని అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

టాలీవుడ్ P 23


y˚TeTT ôd’‘·+ ˝À n<äs¡>={Ϻq

u≤\j·T´

హుదుద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో నటసింహం నందమూరి బాలకృష్ణ గాన సింహం అయ్యాడు. ఇన్నాళ్ళు డైలాగ్స్ తో థియేటర్ లలో చప్పట్ల మోత మోగించిన నటసింహం మేము సైతం కార్యక్రమంలో పాట పాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఏ మాట కు ఆ మాటే చెప్పుకోవాలి బాలయ్య డైలాగ్స్ అంటే థియేటర్ లలో మోతే మోత ,ఈలలు గోలలు అరుపులు ,కేకలు కానీ అదే ఏదైనా మీటింగ్ లలో మాట్లాడినప్పుడు మాత్రం అంత జోష్ ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అటువంటిది బాలయ్య పాట పాడుతున్నాడని యాంకరమ్మలు చెప్పగానే అందరూ దాదాపుగా భయపడ్డారట కానీ అందరి అంచనా లను తల్లకిందులు చేస్తూ బ్రహ్మాండంగా పాడాడు బాలయ్య. బాలయ్య పాట ని నిజంగా చూడని ,వినని వాళ్ళకు ఇది ఎంతగా చెప్పినా నమ్మకపోవచ్చు కానీ అద్భుతం బాలయ్య గానం అని చెప్పాలి . అంతేకాదు బాలయ్య పాట పాడుతున్న సమయంలో ఇచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. ''చలాకీ చూపులతో చూ మంత్రం వేసావే '' అంటూ హుషారుగా సాగే పాటని అంతకుమించిన హుషారుతో పాడి యావత్ చిత్ర పరిశ్రమ ని ఆశ్చర్య పరిచారు బాలయ్య.

24 P టాలీవుడ్


ఐస్ క్రీమ్ భామ బాగా రెచ్చిపోతోంది. ఐస్ క్రీమ్ చిత్రంలో ఉదారంగా అందాలను ఆరబోసి కేక పుట్టించిన భామ తేజస్వి తాజాగా దస్ పల్లా హోటల్ లో రాత్రిపూట జరిగిన ఈవెంట్ కి హాజరై అందాలను చూపిస్తూ కాక రేపింది. పిక్కల పైదాకా వేసుకొచ్చిన డ్రెస్ లో తొడభాగాలను చూపిస్తూ పిచ్చేక్కించింది. చల్లని సాయంత్రాన కురుచని దుస్తులు ధరించి చలిలో వేడిని రాజేసి మీడియా అటెన్షన్ కొట్టేసింది తేజస్వి.పిక్కల పైదాకా ఉన్న డ్రెస్ లో ఆమె అందాలు బయటకి తొంగి చూస్తుంటే ఇక వాటిని బందించడానికి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు క్లిక్ ల మీద క్లిక్ లు కొట్టి తేజస్వి వాడి వేడి ఏంటో బయటి ప్రపంచానికి చూపించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత చెల్లిగా నటించిన ఈ భామ ఇంకా సైడ్ క్యారెక్టర్ లు చేయడం ఏంటని ఇలా రెచ్చిపోతే అవకాశాలు వాటంతట అవే వస్తాయని భావిస్తుందేమో .

◊dt Áø°yéT

uÛ≤eT u≤>±

¬s∫Ãb˛‘√+~

p టాలీవుడ్ P 25


పో

సాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో శ్రీహరి ఉదయగిరి,హేమంతిని ,రోషిక ,మహావీర్ ,ఆశ్రిత్ మాధుర్ తదితరులు నటించిన చిత్రం ''టోల్ ఫ్రీ నెంబర్ 143''. వి ఎస్ వాసు దర్శకత్వంలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది.ఈ వేడు కకి దర్శకులు మారుతి ముఖ్య అతిథి గా వచ్చి ఆడియో ని ఆవిష్కరించి నిర్మాత ఎన్వీ ప్రసాద్ కి తొలి సీడీ ని అందించారు. ఈ సందర్భంగా దర్శకులు మారుతి మాట్లా డుతూ ''ఈ చిత్ర ట్రైలర్ యుత్ ని ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న వాళ్ళకి తప్పకుండా మంచి డెబ్యూ అని అనుకుంటున్నాను. నిర్మాత ఎంతో శ్రమకోర్చి ఈ చిత్రాన్ని నిర్మించారని ఈ సినిమా హిట్ అయి మంచి లాభాలను తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నానన్నారు. నిర్మాత దాసరి భాస్కర్ యాదవ్ మాట్లా డుతూ '' మారుతి గారి ఇన్స్పిరేషన్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఆయన ఈ ఆడియో వేడుకకి రావడం చాలా సంతోషంగా ఉందని 143అన్న పదానికి ఉన్న అర్ధాన్ని పూర్తిగా మార్చివేస్తున్నారు నేటి యువత. ఎంటర్ టైన్మెంట్ తో పాటు చిన్న మెసేజ్ కూడా ఈ చిత్రం ద్వారా ఇస్తున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బసిరెడ్డి ,సురేష్ ,సంగీత దర్శకులు శ్రీ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

26 P టాలీవుడ్

{À˝Ÿ Á|ò” HÓ+ãsY 143 Ä&çjÓ÷ Ä$wüÿs¡D


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని హాట్ భామ సమంత ప్రశ్నించింది. ఈ ఇద్దరికీ గతకొంత కాలంగా పడటం లేదు అన్న సంగతి తెలిసిందే !అయినప్పటికీ ఈ ఇద్దరినీ ఓ చోటుకి చేర్చాడు దర్శకులు త్రివిక్రమ్. హుదుద్ బాధితులను ఆదుకునే నిమిత్తంతెలుగు సినిమా రంగం బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో భాగంగా మహేష్ ని సమంత ఇంటర్వ్యూ చేసింది. ఈ కార్యక్రమం ఆసాంతం ఆసక్తిగా సాగింది. నాతో మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తున్నారని సమంత అడుగగా నేను త్రివిక్రమ్ ఐతే తప్పకుండా సినిమా చేస్తాం ఇక నీకు ఆ సినిమాలో సరిపోయే క్యారెక్టర్ ఉంటే తప్పనిసరిగా ఇస్తామని లేకపోతే ఇవ్వలేం కదా అని ఎదురు ప్రశ్న వేసాడు మహేష్. 2015లో తప్పకుండా మా కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కూడా చెప్పాడు. ఇక కొరటాల శివ సినిమా వేసవి కానుకగా మేలో రిలీజ్ చేయనున్నామని అన్నాడు.ఈ కార్యక్రమంలో సమంత పలు ప్రశ్నలు మహేష్ ని వేయగా స్మార్ట్ గా సమాధానాలు చెప్పి వీక్షకులకు మంచి పసందుని అందించారు మహేష్.

eTùV≤wt qT Á|ü•ï+∫q p düeT+‘· టాలీవుడ్ P 27


n˝≤ nqTwüÿ ì #·÷&É>∑\e÷ ! సాలిడ్ అందాల భామ అందాల బొమ్మాలి అనుష్క ని ఓ సినిమా కోసం వంద కిలోలు పెరగాలి అందవిహీనంగా తయారు కావాలని అడిగారట దర్శకేంద్రులు తనయుడు ప్రకాష్ . ప్రస్తుతం ఈ అందాల బొమ్మాలి రుద్రమదేవి ,బాహుబలి చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇక రజనీ తో నటించిన లింగ చిత్రం ఈనెల 12న రిలీజ్ కానుంది . కాగా సాలిడ్ అందాలతో ఉన్న ఈ ముద్దుగుమ్మ ని ఇంకా బొద్దుగా అపర కాళికలా చూపించబోతున్నాడట

28 P టాలీవుడ్

ప్రకాష్ కోవెలమూడి. ఇంతకుముందు హీరోగా పరిచయం అయిన ప్రకాష్ కు అక్కడ ఫ్లాప్ ఎదురవడంతో దర్శకత్వం వైపు చూసి ఆ ప్రయత్నం కూడా చేసి చేతులు కాల్చుకున్నాడు. మళ్ళీచాలా రోజుల తర్వాత ఇప్పుడు మెగా ఫోన్ చేపట్టనున్నాడు ప్రకాష్ . ఆ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తుండగా ఒక పాత్ర మాత్రం అందవిహీనంగా అపర కాళికలా కనిపించనుంది అని ఆ పాత్ర కోసం వంద కిలోల బరువు తన దేహాన్ని పెంచుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


j·TeT©\ 2 dü¬ø‡dt MT{Ÿ డా॥ కె.వి.సతీష్‌ను హీరోగా పరిచయం చేస్తూ కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో, డి.ఎస్‌. మ్యాక్స్‌ సమర్పణలో క్రిష్వి ఫిలింస్‌ పతాకంపై కుటుంబ కథా చిత్రాల దర్శకుడు ఎస్‌. వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘యమలీల`2’. ఈ చిత్రం ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో సక్సెస్‌మీట్‌ జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో హీరో డా॥ కె.వి.సతీష్‌, దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, కో`ప్రొడ్యూసర్‌ డి.కె. అరుణ్‌కుమార్‌, పంపిణీదారుడు విజయ్‌భాస్కర్‌,బి ఏ రాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డా॥ కె.వి.సతీష్‌ మాట్లాడుతూ ఒక మంచి సినిమా తియ్యడమే కాకుండా ఆ సినిమాతో నేను హీరోగా పరిచయం అవ్వాలన్న నా డ్రీమ్‌ నిజమైంది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే విధంగా రూపొందిన ఈ చిత్రానికి రిలీజ్‌ అయిన అన్ని ఏరియాల నుంచి చాలా మంచి రిపోర్ట్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు నన్ను బాగా గుర్తిస్తున్నారు. ఈ సినిమా సాధించిన విజయం ద్వారా మేం అనుకున్న గోల్‌ని రీచ్‌అయ్యాం. ఈ

ఉత్సాహంతో నెక్స్‌ట్‌ చేయబోయే ప్రాజెక్ట్‌ కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యేదిగా వుండేలా ప్లాన్‌ చేస్తున్నాం. దానికి సంబంధించిన ప్రిపరేషన్స్‌ జరుగుతున్నాయి. ఈ సినిమాకి ఇంత మంచి టాక్‌ వచ్చిందన్నా, ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ సినిమా బాగా రీచ్‌ అయిందన్నా ఆ క్రెడిట్‌ అంతా ఎస్వీ కృష్ణారెడ్డిగారికే చెందుతుంది. ఈ సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దర్శకులు ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ మా యమలీల2 ఈ రేంజ్‌ సక్సెస్‌ సాధించడం ఆనందంగా వుంది. సతీష్‌గారు చాలా ఇమిడిపోయి ఈ సినిమా చేశారు. మాస్‌హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఫైట్స్‌చేశారు. మోహన్‌బాబు, బ్రహ్మానందంలాంటి ఇద్దరు సీనియర్‌ ఆర్టిస్టులతో కలిసి ఓ కొత్త హీరో నటించడం అనేది మామూలు విషయం కాదు. నెక్స్‌ట్‌చేయబోయే సినిమాలో సతీష్‌ని హీరోగా మరో స్టెప్‌కి తీసుకెళ్తాం. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం కో`ప్రొడ్యూసర్‌ అరుణ్‌కుమార్‌గారు. చాలా ప్లాన్డ్‌గా ఈ చిత్రాన్ని కంప్లీట్‌ చేశారన్నారు.

టాలీవుడ్ P 29


రాం గోపాల్ వర్మ వల్ల నేను చెడిపోయానని అంటున్నాడు'' నేను నేనే రామునే '' చిత్ర దర్శక నిర్మాత రత్నాచారి. శివ చిత్రాన్ని చూసి రాము గారిని విపరీతంగా అభిమానించానని ,అందువల్లే ఎంబిఎ చేసిన నేను లైఫ్ లో సెటిల్ కావాల్సింది పోయి సినిమాల్లోకి వచ్చి చెడిపోయానని అంటున్నాడు. దర్శకుడి ని కావాలని ఆశతో ఇండస్ట్రీ కి వచ్చానని కానీ నాకు వెంటనే అవకాశాలు రాలేదని వర్మ దగ్గరకు కూడా వెళ్లి అసిస్టెంట్ గా పని చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో ఎలాగైనా సరే సినిమా తీయాలని భావించిన నేను రాము ఆటో బయోగ్రఫీ నే సినిమాగా తీయాలని అనుకున్నాను. అనుకున్నదే తడవుగా వర్మ ని కలిసి మీమీద సినిమా తీయాలని అనుకుంటున్న విషయాన్నీ చెప్పానని ,రకరకాలుగా వర్మ కు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని పక్కా స్క్రిప్ట్ రూపొందించు కున్నానని ............ వర్మ లోని మంచి ,చెడులను నేను నేనే రామునే అనే చిత్రంలో చూపించానని అన్నాడు. ఐతే సినిమా ఇండస్ట్రీ లోకి రావడం వల్ల కొన్ని విషయాలు తెలుసుకున్నానని వర్మ పై నాకు కోపం ఉంది అలాగే అభిమానం కూడా ఉందని అంటున్నాడు దర్శకులు రత్నాచారి.

9

es¡à

e\¢

#Ó&çb˛j·÷&É≥

n˝≤ m˝≤

#·÷dæ n_Ûq+~düTÔHêïs¡≥

30 P టాలీవుడ్

అందాల రాక్షసి సినిమాలో సెటిల్ పెర్ఫార్మర్ గా తనకు మంచి పేరు వచ్చిందని కానీ ఈ అలా ఎలా చిత్రం ద్వారా కామెడీ కూడా చేయగలనని నమ్ముతున్నారని పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి అభినందిస్తున్నారని అంటున్నాడు యువహీరో రాహుల్ . ఇటీవల రిలీజ్ అయిన అలా ఎలా చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో తెగ సంతోష పడుతున్నారు ఆ చిత్ర బృందం. లవ్ ,రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నా శ్రీమతి గాయని చిన్మయి చూసిందని తనకు సినిమా చాలా బాగా నచ్చిందని అలాగే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా బాగా నచ్చిందని చెప్పిందని అన్నారు రాహుల్. సోలో హీరోగా మాత్రమే చేయాలనీ అనుకోవడం లేదని నాకు స్క్రిప్ట్ ముఖ్యమని అన్ని క్యారెక్టర్లు బాగుంటేనే సినిమా హిట్ అవుతుందని అంతేకాని ఒక్కడి వల్లే హిట్ కాదని అన్నారు యంగ్ హీరో రాహుల్.


s¡»˙

రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదని, రాజకీయాల్లోకి ఒకవేళ వస్తే వస్తాను లేకపోతే రాను అని చెప్పాలి కానీ ఒకసారి వస్తాను అని మరోసారి రాజకీయాల్లోకి రాను అని మాటలు మారుస్తూ చెప్పేది రాజకీయం కాదని ఘాటు చురకలు అంటించారు హాట్ భామ కాంగ్రెస్ నాయకురాలు ఖుష్భూ. గతకొంత కాలంగా రజనీ రాజకీయాల్లోకి వస్తాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేవుడు ఆదేశిస్తే రాజకేయల్లోకి వస్తానని రజనీ చెబుతున్న

øÏ #·Ts¡ø£\+{ÏdüTÔqï

KTwüO“¤

విషయం తెలిసిందే. ఐతే గత పదిహేను సంవత్స రాలుగా రజనీ రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చలు జరుగుతున్నాయి తప్ప రజనీ మాత్రం రాజకీయాల్లోకి రావడం లేదు. ఇక మొన్నటి వరకు డిఎంకే పార్టీలో ఉన్న ఖుష్భూ ఇటీవల సోనియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ రజనీ పై చురకలు వేసింది. ఇలాగైనా కొంత క్రేజ్ వస్తుందని భావించిదేమో అందుకే రజనీ అంటే మండిపడుతోంది.

s√&ÉT¶ Á|üe÷<ä+˝À <äs¡Ù≈£î&ÉT eTè‹ రోడ్డు ప్రమాదంలో దర్శక నిర్మాత సి హెచ్ శ్రీనివాస్ (48) మృతి చెందారు. నవంబర్ ౩౦ న మహబూబ్ నగర్ జిల్లా కొత్తూర్ మండలం నందిగామ గ్రామం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. దర్శక నిర్మాత శ్రీనివాస్ బెంగుళూర్ నుండి హైదరాబాద్ కి వస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. శ్రీనివాస్ అలీ హీరోగా ''సర్కస్ సత్తిపండు '' అనే చిత్రాన్ని రూపొందించాడు. ఆ తర్వాత ''సమ్ థింగ్ స్పెషల్ '' అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించాడు. శ్రీనివాస్ కు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు . నల్గొండ జిల్లా దేవరకొండ కు చెందిన శ్రీనివాస్ అంత్యక్రియలు హైదరాబాద్ లో జరిగాయి. పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు శ్రీనివాస్ అకాల మృతి కి తమ ప్రగాడ సానుభూతి ని తెలిపారు.

టాలీవుడ్ P 31


ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయిన మాజీ హీరోయిన్ గ్లామర్ డాల్ లిజి తాజాగా తన భర్త నుండి విడిపోవడానికి రెడీ అయ్యింది. గతకొంత కాలంగా కలహాల కాపురం కావడంతో ఇంకా కలిసి ఉండలేమని విడిపోవడమే మంచిదని భావించి కోర్టు కెక్కింది ఈ భామ. సుమన్ తో 20వ శతాబ్దం ,ఆత్మ బంధువు తదితర చిత్రాల్లో నటించిన లిజి దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లో నటించింది. ఇక దర్శకుడిగా ప్రియదర్శన్ కూడా పలు విజయవంతమైన చిత్రాలను అందించాడు. ఈ ఇద్దరి

uÛÑs¡Ô qT+&ç $&çb˛e&ÜìøÏ ¬s&û nsTTq V”≤s√sTTHé పరిచయం ప్రేమగా మారడంతో 1996లో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఈ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా, ప్రస్తుతం పిల్లలిద్దరూ విదేశాల్లో చదువుకుంటున్నారు. గతంలోనే ఈ ఇద్దరూ విభేధాల వల్ల విడిపోవాలని అనుకున్నప్పటికీ కమల్ హాసన్ - గౌతమి చొరవ తో ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు. ఐతే విభేదాలు మరింత ముదరడంతో విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టు కెక్కింది లిజి.

<äs¡Ù≈£î\T $Hêj·Tø˘ ≈£î e÷‘·è $jÓ÷>∑+

32 P టాలీవుడ్

దర్శకులు వివివినాయక్ మాతృమూర్తి శ్రీమతి నాగరత్నం (61) డిసెంబర్ 2న మృతి చెందింది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నశ్రీమతి నాగరత్నం సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీమతి నాగరత్నం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాగరత్నం కు దర్శకులు వివివినాయక్ పెద్ద కొడుకు. ఆమెకి మొత్తం ఆరుగురు సంతానం కాగా ముగ్గురు అబ్బాయిలు ,ముగ్గురు అమ్మాయిలు. డిసెంబర్ 3న పశ్చిమ గోదావరి చాగల్లు అయిన స్వగ్రామంలో నాగరత్నం అంత్య క్రియలు జరిగాయి. వినాయక్ తల్లి మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


Áu≤ Ç*j·÷Hê rùdùdÔ Ä øÏπøÿ y˚s¡+≥Tqï

బ్రా తీసేస్తే వచ్చే కిక్కే వేరంటోంది గోవా భామ ఇలియానా . ఇంత పచ్చిగా తన అభిప్రాయాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా షేర్ చేస్తోంది. ''బ్రా హుక్స్ ని చటుక్కున తొలగించి లోపలి నుండి బయటకి తీసి ఓ మూలాన విసిరి కొడితే ఆ కిక్కే వేరు, దాని గురించి ఎంత చెప్పినా మగాళ్ళకు అర్ధం కాదు ''అంటూ ఘాటుగా చెబుతోంది ఈ అందాల ముద్దుగుమ్మ. ఇలియానా రొమాంటిక్ గర్ల్ అని తెలుసు కానీ మరీ ఇంత పిచ్చిగానా అంటూ ఈ ట్వీట్ చూసిన వాళ్ళు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బ్రా తో ముడివేసి బ్రా లో బందించిన అందాలు ఇంటికి రాగానే స్వేఛ్చ కోరుకుంటాయని ఎంత చక్కగా చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

|ü~ \ø£å\ $sêfi¯+ Ç∫Ãq j·TeT©\ 2

V”≤s√

హుదుద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి పది లక్షల విరాళాన్ని అందించారు యమలీల 2 హీరో డా. కే వి సతీష్. హైదరాబాద్ లో జరిగిన మేము సైతం కార్యక్రమంలో ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి కి అందించారు. హీరో సతీష్ తో పాటు ఈ కార్యక్రమంలో దర్శకులు కృష్ణారెడ్డి ,నిర్మాత అచ్చిరెడ్డి ,బి ఏ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే మేము సైతం కార్యక్రమలో భాగంగా జరిగిన క్రికెట్ మ్యాచ్ లో విక్టరీ వెంకటేష్ టీం కు స్పాన్సర్ గా వ్యవహరించారు. సతీష్ హీరోగా నటించిన ''యమలీల 2'' చిత్రం ఈనెల 28న విడుదలైన విషయం తెలిసిందే.

9

టాలీవుడ్ P 33


మెగా వారసుడిగా తెరంగేట్రం చేస్తూ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వరుణ్ తేజ్ ,అలాగే ఆ మెగా హీరోకి పోటీగా నితిన్ తన చిన్నదాన నీకోసం చిత్రాన్ని కూడా ఈనెల 25న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ముకుంద చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నప్పటికీ బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా కూడా సంక్రాంతికే వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు వారాల ముందుకు నెట్టారు,దాంతో డిసెంబర్ 24న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 19న రిలీజ్ కావాల్సిన నితిన్ చిత్రం చిన్నదాన నీకోసం చిత్రాన్నితాజాగా 25న రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. ఎందుకంటే క్రిస్మస్ సెలవులను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారట . దాంతో మెగా హీరో ముకుంద కి నితిన్ తన చిన్నదాన్ని దింపుతుండటంతో తీవ్ర పోటీ ఖాయమని అంటున్నారు. ఈ రెండు చిత్రాలపై పాజిటివ్ టాక్ ఉండటం వల్ల ఈ పోటీ నెలకొంది.

<∏äsY¶ e÷´Hé øÏ ¬skÕŒHé‡ u≤>∑T+<ä≥

రూఫ్ సినీ సర్వీసెస్ పతాకంపై ఇంద్రకుమార్ స్వీయ దర్శకత్వంలో హిజ్రాల కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ''థర్డ్ మ్యాన్ ''. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమౌతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ కార్యాలయంలో సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ ''ఈనెల 28న రిలీజ్ అయిన ''థర్డ్ మ్యాన్ '' చిత్రానికి అనూహ్యంగా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోందని అందుకే మరో 20థియేటర్ లను కూడా పెంచుతున్నామన్నారు. ఈ చిత్రంలో నేను హిజ్రా గా నటించానని నా పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని ఇమ్రాన్ గారు బాగా రీసెర్చి చేసిన తర్వాతే ఈ చిత్రాన్ని ప్రారంభించాడని ,ఈ చిత్రానికి బొంబాయి భోలే సంగీతం హై లెట్ అని అలాగే రీ రికార్డింగ్ కూడా బాగా ఇచ్చాడని అన్నారు. దర్శక నిర్మాత ఇమ్రాన్ మాట్లాడుతూ ''హిజ్రాల హక్కుల కోసం ఈ చిత్రాన్ని నిర్మించానని ,నేను ఏ లక్ష్యం కోసమైతే ఈ చిత్రాన్ని తీసానో అది నెరవేరిందని ............ మా థర్డ్ మ్యాన్ కి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుండటం తో థియేటర్ లను పెంచుతున్నామని అన్నారు.

34 P టాలీవుడ్

yÓT>± V”≤s√øÏ b˛{°>± edüTÔqï

ì‹Hé


గ్లామర్ భామ కాజల్ ఈ మద్య వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదుంది . అటు సినిమాల పరంగా కాని ఇటు కమర్షియల్ యాడ్స్ పరంగా కాని బాగానే సంపాదిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టిఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రూపొందుతున్న టెంపర్ చిత్రం లో నటిస్తుంది. ఇటివలే రామ్ చరణ్ తో నటించిన గోవిందుడు చిత్రం లో చాలా గ్లామర్ ఒలికించి అందరిని మైమరపించిన ఈ భామ ఓ రిటైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఇందుకోసం ఈ భామా ఏకంగా రెండు కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ షాపింగ్ మాల్స్ ను త్వరలోనే ప్రారంబించనున్నారట. ఎంతైనా గ్లామర్ భామ కాజల్ మహా తెలివైంది కదా !

Ä $wüj·T+˝À uÛ≤Ø>±H˚ edü÷\T #˚düTÔ+~

టాలీవుడ్ P 35


<ÛäqTwt düs¡düq

Vü‰{Ÿ Á_{Ïwt uÛ≤eT

ఇటీవలే వెల్ల ఇల్లయ్ పట్టదారి సినిమాతో బాక్స్ ఆఫీసు రికార్డులను కొల్లగొట్టిన ధనుష్ ప్రస్తుతం మరో సినిమాకి రెడీ అయ్యాడు. వి ఐ పి సినిమాతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు వేలరాజ్ దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో ధనుష్ కు జోడిగా హాట్ హాట్ అందాలతో మత్తెక్కిస్తున్న బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం . రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. అమీ జాక్సన్ ప్రస్తుతం విక్రం సరసన ఐ సినిమాలో నటిస్తుంది.

dü÷s¡´ dæìe÷˝À ‘Ó\T>∑T V”≤s√\T

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న మాస్ సినిమా షూటింగ్ జరుగుతుంది . ఈ సినిమా లో ఇద్దరు హీరోలు కనిపించనున్నారు? అదికూడా ప్రభాస్ , రానా లు ? అదేమిటి చెప్మా ఇదికూడా మల్టీ స్టారర్ సినిమానా అని అనుకుంటున్నారా ? కాదు కాదు .. అసలు విషయం ఏమిటంటే సూర్య నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది . ఆ పక్కనే ప్రభాస్ , రాణాలు నటిస్తున్న బాహుబలి సినిమా షూటింగ్ కుడా జరుగుతుండడం తో షాట్ గ్యాప్ లో ప్రభాస్ , రానా లు ఇద్దరు మాస్ సెట్ కు వచ్చి సూర్య ను కలిసారట ! అది చూసిన దర్శకుడు వీరి పర్మీషన్ తో ఆ సీన్ ను చిత్రీకరించాడు . అంతే ఆ సీన్ ను సినిమాలో కుడా ఉపయోగిస్తానని అంటున్నాడు ? అది విషయం .

36 P టాలీవుడ్

p


|òæÁãe] ˝À

u≤VüÄ&çQjÓ÷ã* అత్యంత భారీగా , టాలీవుడ్ చరిత్రలో భారీ బడ్జెట్ లో రూపొందుతున చిత్రం బాహుబలి . ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రారంభం నుండే సంచలనాలకు తెరలేపింది . గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమాకోసం ప్రేక్షకులు ఎదురుచుస్తున్నారంటే ఈ సినిమా క్రేజ్ ఏపాటిదో అర్థం అవుతుంది . ఎట్టేకలకు ఈ సినిమా షూటింగ్ పూర్తీ కావొచ్చింది . మిగత కార్యక్రమాలు కుడా త్వరలోనే పూర్తిచేసి ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు . ఒకే సారి హిందీ , తమిళ , తెలుగు బాషలలో విడుదల కానుంది . అయితే ఈ సినిమాకు సంబందించిన ఆడియో ను ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేయనున్నారట ? కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం లో ప్రభాస్ , అనుష్క , రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు . మరి ఈ సినిమా విడుదలై మరెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి ?

‘·e÷à¬s&ç¶ <äTe÷s¡+ πsbÕ&ÉT మేము సైతం అంటూ యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చి హుదుద్ తుఫాన్ బాధితుల సహాయార్ధం చేపట్టిన కార్యక్రమంలో మేమంతా ఒక్కటే మా మద్య విభేదాలు లేవని ప్రకటించి నిండా మూడు రోజులు కాకుండానే తమ్మారెడ్డి విరుచుకు పడ్డారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లుకలుకలను మరోసారి బయట పెట్టాడు తమ్మారెడ్డి. అందరూ కలిసి చేయాల్సిన ఈ కార్యక్రమానికి కొంతమంది డుమ్మా కొట్టగా మిగతా కొం తమందిబ్రతిమిలాడిపించుకున్నారని ,ఫిలిం ఫేర్ అవార్డు ల కోసం ఎక్కడెక్కడికో వెళతారు కానీ ఇక్కడ జరిగే నంది కార్యక్రమంలో పాల్గొనరు. ఇంతమంది మేముసైతం అంటే వచ్చింది కేవలం 8కోట్లేనని కానీ ఒకసారి బాలు ఒక్కడే కార్యక్రమం చేస్తే కోటి రూపాయలు వచ్చిందని ఘాటు విమర్శలకు దిగాడు. పనిలో పనిగా హీరోయిన్ లకు కూడా చురకలు అంటించాడు.

టాలీవుడ్ P 37


yÓT>± yês¡düT&ç

m+Á{° n~πs˝≤ ñ+~ 38 P టాలీవుడ్

ఈనెలలోనే మరో మెగా వారసుడు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు. మెగా బ్రదర్ తనయుడు ఆరడుగుల ఆజానుబాహుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ''ముకుంద ''. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల అశేష మెగాభిమానుల మద్య గ్రాండ్ గా జరిగింది. అలాగే ఈ నెలలోనే 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవల రిలీజ్ అయిన ముకుంద టీజర్ ఆ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. అలాగే వరుణ్ అప్పియరెన్స్ కూడా చాలా బాగుండటం తో మెగా అభిమానులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు.


Äq+~ì Ä&çjÓ÷ Ä$wüÿ]+∫q d”Œø£sY

అర్చన హీరోయిన్ గా నిర్నయ్ పల్లాటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పార్వతి పరమేశ్వర పిక్చర్స్ పతాకంపై తన్నీరు రాంబాబు నిర్మించిన చిత్రం ''ఆనందిని ''. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ఈ వేడుకకి తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి హాజరై ఆడియో ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ''ఈరోజుల్లో వస్తున్న చిత్రాల్లోని పాటలు వినసొంపుగా ఉండటం లేదు కానీ ఈ ఆనందిని చిత్రంలోని పాటలు విన్నాను బాగున్నాయి. ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన బండి సత్యం ది మా ఊరే .పాటలతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని ఆశిస్తున్నామన్నారు. హీరోయిన్ అర్చన మాట్లాడుతూ ''ఈ చిత్రానికి ఎంతో కష్టపడ్డానని ,సినిమా చాలా బాగా వచ్చిందని తప్పకుండా హిట్ అవుతుంద న్న నమ్మకం ఉందన్నారు.

టాలీవుడ్ P 39



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.