TOLLYWOOD.NET JANUARY 2021 | VOL 18 | ISSUE 01 | Rs.20/-
/tollywood
/tollywood
ముఖ్య కథనాలు
p
RNI NO: APTEL/2003/10076
Pooja Hegde
NEWS HAPPENINGS
“THERE ARE TWO WAYS OF SPREADING LIGHT: TO BE THE CANDLE OR THE MIRROR THAT REFLECTS IT.”
LIFE style
Murali Mohan Ravi
HOT SPICY
Credits: Editor in Chief CEO VP Sales and Marketing Executive Editor Associate Editor Telugu Content Writer Graphic & Web Designer/Developer Publication Consultant
: : : : : : : :
CHIT CHAT
Murali Mohan Ravi Siva Dosakayala Sanathan Ravinder Gorantla Prathama Singh Vihari Moulali Deshamoni Raghurama Raju Kalidindi
PA
RAZZI
BEAUTY t ps BEHIND THE WOODS
FOR ADVERTISEMENT ENQUIRES CALL : +91 7702 555 873
LOCAT ON
Follow Us On :
fash on
2
TICKET TOLLYWOOD
sex psychology top
N GHT Life
trade GUIDE
తనదై న చిలిపిదనంతో My CHOICE
wanna be featured
Email: editor@tollywoodmag.com I www.tollywood.net
in
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JANUARY 2021
మాల్దీవులు
సెలబ్రిటీల వెకేషన్లకి కేరాఫ్ అడ్రస్గా మారాయి. లాక్డౌన్లో సడలిం పులు మొదలైన దగ్గరి నుంచి మాల్దీవుల్లో విహరిస్తూ హంగామా చేసే స్టార్ సెలబ్రిటీల జాబితా పెరిగిపోతూనే వుంది. బాలీవుడ్, హాలీవుడ్ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ అక్కడి దీవుల్లో
send your details and portfolio to
subscription 1 year (12 issues) : Rs 200
2 Year ( 24 issues) : Rs 400
Name:_______________________________________________________________________ Address: _____________________________________________________________________ ____________________________________________________________________________ City: ____________________________ Pin:________________________________________ Phone Number: ___________________Email Id:_____________________________________ Please find enclosed cheque/dd no: _________________________ Date: ________________ IN FAVOUR OF : VIBHU MEDIA PVT LTD Mailing Address: #8-3-833/A, Flat No.105, Ground Floor, B Block, Usha Enclave, Srinagar Colony, Hyderabad - 500073. Contact: +91 7702555873 Terms & Conditions 1. Rates are valid for Hyderabad only. For delivery to other parts of Telangana add Rs 40 per 12 issues, Rs 80 for 24 issues. 2. Vibhu Media PVT LTD is not responsible for postal delays or delivery failures. 3. Subscriptions are not refundable. 4. All disputes are subject to the exclusive jurisdiction of competent courts in Hyderabad only.
editor@tollywoodmag.com వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ జాబితాలో మెగా ఫ్యామిలీ జంట నిహారిక, చైతన్య చేరారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం ఈ నెల 9న గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరా వు తనయుడు జొన్నలగడ్డ చైతన్యతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్లో ఉదయ్పూర్లోని ఉదయ్ విలాస్లో నిహారిక, చైతన్యల వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగింది. ఈ వెడ్డింగ్లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ , స్టార్ హీరోలంతా పాల్గొని సందడి చేశారు. పెళ్లి తరువాత కొత్త జంట నిహారిక, జొన్నలగడ్డ చైతన్య హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. నూతన వధూవరులు మాల్దీవెవుల్లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఆనందిస్తున్నారు. ప్రస్తుతం నిశ్చయ్ల జోడీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
మన పక్కింటి అమ్మాయిగా ప్రేక్షకహృదయాల్లో బలమైన QUIZ ముద్దర వేసుకుంది కన్నడ సోయగం రష్మిక మంద న్న. అనతి COMPETET ON కాలంలోనే అత్యంత ఆరదణ dసొంతం ary చేసుకుని టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల జాబితాలో B RTHDAYS చేరిపోయింది. `ఛలో` చిత్రంతో EXCLUS టాలీవుడ్లోకి VE ఎంట్రీ ఇచ్చిన రష్మిక వరుస హిట్లతో తన చరిష్మాని చాటుకుంటోంది. `ఛలో` నుంచి LittleStar సూపర్స్టార్ మహేష్తో చేసిన `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్ బసర్ ్ట హిట్లుగా నిలవడంతో ఇండస్ట్రీలో వున్న స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించింది. దీంతో వరుస క్రేజీ ఆఫరని ్ల దక్కించుకుంటూ పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం తెలుగులో బన్నీ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ `పుష్ప`లో నటిస్తున్న రష్మిక తమిళంలో కార్తి హీరోగా రూపొందుతున్న `సుల్తాన్` చిత్రంలో నటిస్తోంది. ఇదిలా వుంటే సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా రూపొందనున్న హిందీ చిత్రం `మిషన్ మజ్ను` చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో బంపర్ ఆఫర్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్బి అమితాబ్ బచ్చన్తో కలిసి నటించే గోల్డెన్ ఆఫర్ని సొంతం చేసుకుంది. `సూపర్ 30` ఫేమ్ వికాస్ బెహెల్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీలో బిగ్బీకి డాటర్గా రష్మిక కనిపించనుందట. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభం కానున్నట్టు తెలిసింది. రష్మిక లైనప్ చూసిన వాళ్లంతా లక్కంటే రష్మికదే అంటున్నారు.
JANUARY, 2021 b టాలీవుడ్ z 3
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory అ Hollywood
లా మొదలైంది, అంతకు ముందు ఆ తరువాత, కల్యాణ వైభోగమే వంటి విభిన్నమైన చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్. దామోదరప్రసాద్ కొంత విరామం తరువాత `FCUK` ఫాదర్ – చిట్టి- ఉమా – కార్తీక్` పేరుతో విభిన్నమైన ఎంటర్టైనర్ని అందిస్తున్నారు. జగపతిబాబు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యువ జంటగా యంగ్ హీరో రామ్ కార్తీక్, హీరోయిన్గా తమిళ నటి అమ్ము అభిరామి నటిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ విద్యాసాగర్ ఈ చిత్రానికి దర్శక త ్వం వహిస్తున్నారు. నాలుగు ప్రధాన పాత్రల నేపథ్యంలో సాగే చిత్ర మిది. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చయిత్ర బృందం పాత్రల పరిచయాన్ని మొదలుపెట్టింది. తాజాగా ఇటీవల హీరో రామ్ కార్తీక్ పాత్రని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో రామ్ కార్తీక్ పాత్ర పేరు కార్తీక్. దీనికి ఓ ఆసక్తికరమై న ట్యాగ్ లైన్ని కూడా జోడించడం ఆకట్టుకుంటోంది. త్వరలో నే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఫే
మస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని హీరోగా పరిచయం చేస్తూ సుజి విజువల్స్ బ్యానర్పై విజువల్స్ బ్యానర్పై నిర్మాత కె. వెంకటరమ ణ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. `హిప్పీ` ఫేమ్ దిగాంగన సూర్యవన్షీ హీరోయిన్గా నటిస్తోంది. మురళీరాజ్ తియ్యాన దర్శక త ్వం వహిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి. వి.వినాయక్ క్లాప్ నిచ్చారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ ` నాకు కొరియోగ్రాఫీ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం శివకార్తీకేయన్ చిత్రానికి కొరియోగ్రఫీ చేస్తున్నాను. ఈ సినిమా అంగీకరించడానికి కారణం చెప్పలేను. నాకు కొరియోగ్రఫీ, డైరెక్షన్ అంటే ఇష్టం. దర్శకుడికి అదే చెప్పాను. యాక్టింగ్ అంతగా ఇష్టం వుండదని చెప్పాను.
కానీ దర్శకుడు చెప్పిన కథ విన్న తరువాత ఈ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాను. నీవు లేకపోతే ఈ సినిమా చేయనని నిర్మాత చెప్పడంతో మరింత కనెక్ట్ అయ్యాను. నా పపక్కన నటించడానికి అంగీకరించిన దిగాంగనకు థ్యాంక్స్` అన్నారు. నిర్మాత కె. వెంకటరమణ మాట్లాడుతూ ` జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే మాకు చాలా ఇష్టం. ఆయనతో ఎప్పటికైనా సినిమా చేయాలనుకున్నాను. అది ఇప్పటికి కుదిరింది. కథని నమ్మి ఆయన దగ్గరికి వెళ్లాం. దర్శకుడు మురళి చెప్పిన కథ ఆయనకు బా గా నచ్చింది. వెంటనే ఓకే చెప్పాను. మంచి టీమ్ కుదిరింది` అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రథన్, ఛాయాగ్రహణం: శ్యా మ్ కె. నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్సరరావు, ఆర్ట్ : పీవీరాజు, మాటలు: యశోదా గౌరీశంకర్.
స్టార్
ప్రొడ్యూసర్ దిల్రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపి సినిమాకు టాలీవుడ్లో ఏ స్థాయిలో గుర్తింపు వుందో అందరికి తెలిసిందే. ఈ రెండు భారీ నిర్మాణ సంస్తలు కలసి గతంలో `మహర్షి` చిత్రాన్ని సి. అశ్వనీదత్తో కలిసి నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండు సంస్థలు మాస్ కా దాస్ విశ్వక్సేన్ కోసం మరోసారి చేయి కలిపాయి. తమిళ హిట్చిత్రం `ఓ మై కడవు లే`ని తెలుగులో విశ్వక్సేన్తో రీమేక్ చేస్తున్న విషయ ం తెలిసిందే. ఈ మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తమిళ మాతృకకు దర్శక త ్వం వహించిన అశ్వత్ మారిముత్తు ఈ రీమేక్ ద్వారా తెలుగు తెరకు
దర్శకు డిగా పరిచయం అవుతున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో విశ్వక్సేన్పై చిత్రీకరించిన ముహూర్తపు సపన్నివేశానికి దిల్ రాజు క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కెమెరా స్విఛాన్ చేశారు. నిర్మాత దిల్రాజు స్క్రిప్ని ట్ దర్శకు డికి అందజేశారు. ఫిబ్రవరి మూడవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ మాటల రచయితగా పురస్కారం అందుకున్న తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. హీరోయిన్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని చిత్ర బృందం త్వరలో నే వెల్లడించనుందని తెలిసింది.
ప
వర్స్టార్ పవన్కల్యాణ్ దాదాపు రెండున్నరేళ్ల విరామం తరువాత నటిస్తున్న `వకీల్సాబ్` చిత్రీకరిణ మొత్తానికి ఇటీవల పూర్తయింది. శ్రీరామ్ వేణు దర్శక త ్వంలో బోనీ కపూర్తో కలిసి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బసర్ ్ట `పింక్` ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. గత ఎనిమిది నెలలుగా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ఇటీవలే మొదలైంది. రాకెట్ స్పీడు వేగంతో ఈ మూవీ షూటింగ్ని పూర్తి చేశారు. ఇటీవల నిజాం కాలేజీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కి సంబంధించిన కీలక సన్ని వేశాల్ని పవన్, శృతిహాసన్ పాల్గొనగా
చిత్రీకరించింది చిత్ర బృందం. ఈ ఎపిసోడ్తో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కావడంతో చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటిం చి పవన్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పేసింది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శృతిహాసన్ కీలక అతిథి పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్ని త్వరలో నే రిలీజ్ చేయబోతున్నారు. పవర్ఫుల్ లాయర్ పాత్రలో పవన్కల్ యాణ్ నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి వస్తుందన్నదే అనుమానమే. కానీ వచ్చినా ఆశ్చర్యం లేదు. దిల్ రాజు మాత్రం విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. JANUARY, 2021 b టాలీవుడ్ z 5
NEWS HAPPENINGS
అ
ఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శల కత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్ స్ బ్యానర్పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీతో బ్లాక్ బసర్ ్ట ని దక్కించుకోవాలని అఖిల్, మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలని బొమ్మరిల్లు భాస్కర్ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇంత వరకు ఎలాంటి హడావిడి కనిపించడం లేదు.
LIFE style
HOT SPICY CHIT CHAT PA
RAZZI
రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ఇంత వరకు ప్రకటిం చకపో వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి బడ్జెట్కి మించి ఖర్చు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని రికవర్ చేసుకోవడం కషమ ్ట నే వాదన కూడా ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. మూవీని మరింత పర్ఫెక్ట్గా అందించడానికి మేకర్స్ చాలా వరకు రీ షూట్లు చేశారట. ఆ కారణంగానే మూవీ బడ్జెట్ అనుకున్న దానికి మించి పెరిగిందని తెఉస్తోంది.
BEAUTY t ps BEHIND THE WOODS
సా
LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
మాన్యుఎల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరినీ కరోనా మహమ్మారి వదలడం లేదు. ఎన్ని జాగ్రతలు ్త తీసుకుంటున్నా కరోనా బారిన పడుతూనే వున్నారు. తాజాగా స్టార్ హీరో రామ్చరణ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ట్విట్టర్ వేదిక వెల్లడించారు. అయితే తనకు ఎలాంటి లక్షణా లు లేవని అయినా తనకు పాజిటివ్ అని తేలిందని వివరించారు. `నేను కరోనా బారిన పడ్డాను. తాజాగా చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే కరోనాకి సంబంధించిన ఎలాంటి లక్షణా లు లేవు. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్లో వున్నాను. గత రెండు రోజులుగా నన్ను కలిసిన వాళ్లు, నాతో సన్నిహితంగా వున్న వాళ్లు
కోవిడ్ టెస్ట్ చేయించుకోగలరు. నా రికవరికి సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తాను` అని ట్విట్టర్ లో రామ్చరణ్ వెల్లడించారు. మెగాపవర్స్టార్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో వుంది. ఇది పూర్తయి తే గానీ `ఆచార్య` సెట్లోకి వెళ్లరు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ రామ్చరణ్ రాక కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో ఇలా జరగ డంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారట.
N GHT Life
trade GUIDE My CHOICE ప్ర
ముఖ పాపులర్ సింగర్ సునీత గత కొంత కాలంగా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓ మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునరీత ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా సునీత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 43 ఏళ్ల ఈ క్రేజీ సింగర్కి ఇప్పటికే ఇద్దరు పిల్లలు న్నారు. గతంలో టీవీ ప్రొడ్యూసర్ కిరణ్ని వివాహం చేసుకున్నారు సునీత. ఇద్దరి మధ్య మనస ్పర్థం రావడంతో కొన్నేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా వుంటున్న సునీత త్వరలో రా మ్ వీరపనేని వివాహం చేసుకోబోతోంది. వీరి వెడ్డింగ్కి తాజాగా డేట్ ఫిక్స్ చేశారు. జనవ రి
QUIZ
9న నూతన సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ముందు డిసెంబర్ 27నే వివాహం చేసుకోవాలని భావించినా రామ్ తల్లి కారణంగా పెళ్లిని జనవ రి 9కి వాయిదా వేశారు. రెండో పెళ్లిలా కాకుండా గ్రాండ్గా ఈ వివాహం జరగా లని, సాధారణ వివాహం తరహా లోనే బంధు మిత్రులందరినీ పిలిచి గ్రాండ్గా వివాహం జరపా లని రామ్ తల్లి నిర్ణయిం చారట. దీంతో ఇరుకుటుంబాలకు చెందిన వాళ్లు సునీత – రామ్ల పెళ్లికి ఏర్పాట్లని మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చిన ఈ జంట పెళ్లికి ప్రతీ ఒక్కరినీ ఆహ్వానిస్తున్నారట.
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
JANUARY, 2021 b టాలీవుడ్ z 7
NEWS HAPPENINGS
LIFE style HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
BEHIND THE WOODS
LOCAT ON
fash on
తమిళ
హిట్ చిత్రం `రాక్షసన్ ` రీమేక్తో సూపర్హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. సక్సెస్ తరువాత రెట్టించిన ఉత్సాహంతో వున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ `అల్లుడు అదుర్స్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శన కత్వం వహిస్తున్నారు. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేట్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్ స్ బ్యానర్పై ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో వుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవ రి 15న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించిం ది.
2
TICKET TOLLYWOOD sex psychology top
N GHT Life
trade GUIDE My CHOICE
QUIZ
ఫెస్టివల్ సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్లకి ప్రేక్షకులకు అధిక ప్రాధాన్యతని స్తుంటారు. కాబట్టి ఈ సంక్రాంతికి `అల్లుడు అదుర్స్` బెస్ట్ ఛాయిస్ అని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో సోనూసూద్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిపై వచ్చే సన్నివేశాలు హైలైట్గా ఇలనుస్తాయట. `కందిరీగ`లో సోనూసూద్తో కామెడీ చేయించిన సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రంలోనూ సోనూ పాత్రను మరింత కొత్తగా మలిచారట. రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోట కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. పక్యా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీతో సంక్రాంతికి బెల్లంకొండ శ్రీనివాస్ ఆడియన్స్ని ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
COMPETET ON
d ary B RTHDAYS EXCLUS VE
LittleStar
FilmMaking Kollywood Bollywood Interview కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తాజాగా స్టార్ హీరో మహేష్ ముద్దుల డాటర్ SpecialStory గ త పది నెలలుగా దీని భారీన పడి యావత్ సితార కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. ప్రపంచం గజ గజ వణికిపోతోంది. సామాన్యుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా Hollywood ని బారిన పడి ఈ నుంచి సెలబ్రిటీల వరకు దీ వెల్లడించి షాకిచ్చింది. మృత్యువాత పడుతున్నారు. గత రెండు మూడు నెలలుగా దీని ప్రభావం తగ్గింది. కానీ తాజాగా మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది. దీంతో సెలబ్రిటీలు అత్యధికంగా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సినీ ఇండప్ట్రీకి చెందిన స్టార్ హీరోలు రామ్చరణ్, వరున్తేజ్ కరోనా బారిన పడట ంతో స్టార్ హీరోలంతా అప్రమతమ ్త య్యారు. పనిలో పనిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవడం మొదలుపెట్టారు. 8 z టాలీవుడ్ b JANUARY, 2021
ఇటీవల తను కరోనా టెస్ట్ చేయించుకున్నానని, తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని ప్రకటించిం ది. అంతే కాకుండా అంతా కోవిడ్ టెస్టులు చేయించుకుకోవాలని సూచించింది. మన ఆరోగ్యం, సమాజ హితం కోసం అంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్లి చేసింది సితార. తాను కోవిడ్ టెస్ట్ చేయించుకున్న వీడియోని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్తో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
స్టార్
హీరోకు అండగా నిలబడ ట ం కోసం మరో స్టార్ హీరో వస్తుంటారు. తెరపై ఎంత పోటీ వున్నా మన టాలీవుడ్ స్టార్స్ మధ్య మంచి స్నేహ భావం వుంటుందన్నది చాలా సందర్భాల్లో స్పషమైం ్ట ది. తాజాగా స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ కోసం విక్టరీ వెంకటేష్ రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే.. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా మాస్ మసాలా ఎంటర్టైనర్ `క్రాక్`. గోపీచంద్ మలినేని దర్శక త ్వంలో స్రవంతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై బి. మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. వరల క్ష్మీ శరత్ కుమార్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవ రి 14న
విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జనవ రి 1న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ని చిత్ర బృందం రిలీజ్ చేయబోతోంది. రవితేజ పవర్పుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ చిత్రం కోసం హీరో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించిం ది. విక్టరీ వెంకటేష్ డబ్బింగ్ చెబుతున్న పోస్టర్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించిం ది. మాస్ రాజా రవితేజ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు విక్టరీ వెంకటేష్ అందిస్తున్న వాయిస్ ఓవర్ ప్రత్యేకంగా నిలుస్తుందని, సినిమాకు మరింత ప్లస్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది.
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా
చిత్రం `మాస్టర్ `. లోకేష్ కనక రా జ్ దర్శక త ్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్గా కీలక పాత్రలో నటిస్తున్నారు. మాళవిక మోహనన్ కథానాయిక. ఎక్స్బి ఫిల్మ్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి జనవ రి 13న విడుదల కాబోతోంది. ఇదే విషయాన్ని చిత్ర బృందం ఇటీవల ప్రకటించిం ది. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి, విజయ్ వున్న డేట్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది.
ఓ మాస్తర్ , వీధిరౌడీ మధ్య సాగే యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. గత కొంత కాలంగా లాక్డౌన్ వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని ఎట్టకే లకు థియేటరలో ్ల రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి హీరో విజయ్ చేసిన అభ్యరన ్థ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటరని ్ల రన్ చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆంక్షల్ని సడలిం చి 100 శాతం ప్రేక్షకుల్ని థియేటరలోకి ్ల అనుమతించాలని హీరో విజయ్ తమిళనాడు సీఎం పళని స్వామిని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకట న రాలేదు.
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు
విజేత ఏ ఆర్ రెహమాన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రెహమాన్ తల్లి కరీమా బేగం ఇటీవల మృతి చెందారు. చెన్నైలోని నివాసం కరీమా బేగం తుది శ్వాస విడిచారు. అయితే ఆమె మరణా నికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. తల్లి అకాల మరణ ంతో రెహమాన్ విషాదంలో మునిగిపోయారు. ఆయన తల్లి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తల్లి కరీమా బేగం చనిపోయిన కొంత సమయానికే ఆమె చిరునవ్వులు చిందిస్తున్న ఓ ఫొటోని ఏ.ఆర్. రెహమాన్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తండ్రి ఆర్.కె. శేఖర్ ..రెహమాన్ తొమ్మిదేళ్ల వయసులో వుండగానే మృతి చెందారు. తాజాగా తల్లి మరణ ంతో రెహమాన్ విషాదంలో మునిగిపోయారు. ఆర్. కె. శేఖర్, కరీమా దంపతులకు నలుగురు పిల్లలు . అందులో రెహమాన్ చిన్నవాడు. కరీమా బేగం వయసు కారణంగా ఏర్పడిన అనారోగ్య కారణాల వల్లే మృతి చెందారని చెబుతున్నారు.
తమిళ
సూపర్స్టార్ రజనీకాంత్ ఇటీవల అభిమానులకు ఊహించని రీతిలో షాకిచ్చారు. ఈ నెల 31న పార్టీ ప్భకటన చేస్తారని ఎదురుచూస్తున్న వారికి రజనీ భారీ షాకివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో పార్టీ ప్రకట న చేసి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని, తమిళనాడు ఎన్నికల్లోనూ పోటీ చేస్తానంటూ ప్రకటిం చిన రజనీ ఇటీవల అనారోగ్య కారణాల దృష్ట్యా ఇప్పట్లో పార్టీని ప్రకటిం చడం లేదంటూ వెల్లడిం చి షాకిచ్చారు. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా తన ప్రజా పేవ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అభిమానులకు మూడు పేజీల లేఖని విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రకట న కోసం
ఎదురుచూసిన అభిమానులకు క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను రోడ్డుమీదికి వస్తే తన ఆరోగ్యానికే ముప్పు గా మారే అవకాశం వుందని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయ ం అభిమానులతో పాటు ప్రజలకు నిరాశను కలిగిస్తుందన్న విషయం తనకు తెలుసునని చెప్పిన రజనీకాంత్ ఈ విషయంలో తనని క్షమించాలని అభిమానుల్ని కోరారు. రజనీ తాజా నిర్ణయ ంతో అభిమానులు షాక్కు గురవుతున్నారు. తలైవా పార్టీ ప్రకట న మరో రెండు రోజుల్లో చేయనున్న నేపథ్యంలో తాజాగా చేసిన ప్రకట న పలువురిని నైరాశ్యంలోకి నెట్టేసింది. JANUARY, 2021 b టాలీవుడ్ z 9
NEWS HAPPENINGS
LIFE style HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps BEHIND THE WOODS
LOCAT ON
fash on
కన్నడ స్టార్ ఉపేంద్రకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆయన నటించిన ఓం, ఉపేంద్ర వంటి చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్లుగా నిలిచాయి. దీన్ని గమనించిన మన తెలుగు స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆయనతో `సన్నాఫ్ సత్యమూర్తి`లో దేవరాజ్ వంటి పవర్ఫుల్ పాత్రని చేయించారు. ఈ మూవీ బన్నీకి మంచి విజయాన్ని అందించింది. మరోసారి కన్నడ స్టార్ ఉపేంద్రని త్రవిక్రమ్ తన తాజా చిత్రం కోసం అడుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే .. యంగ్టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం
2
TICKET TOLLYWOOD sex psychology top
N GHT Life
trade GUIDE My CHOICE
తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై ఎస్. రాధాకృష్ణ, హీరో నందమూరి కల్యాణ్రామ్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతోంది. పొలిటికల్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీలో మెయిన్ విలన్గా కన్నడ స్టార్ ఉపేంద్రని సంప్రదిస్తున్నారట. క్యారెక్టర్ ఆసక్తికరంగా వుండటంతో ఉపేంద్ర కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చిత్ర వర్గాల సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే.
QUIZ
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood త మిళ సూపర్స్టార్ రజనీకాంత్ ఇటీవల తెలుపుతున్నారు. తాజాగా రజనీ మిత్రుడు, Interview తన రాజకీయ ప్రకట న చేస్తానని గత కొన్ని నటుడు కలెక్షన్కింగ్ మోహన్బాబు ఇటీవల రోజుల క్రితం ప్రకటిం చిన విషయం తెలిసిందే. స్పందించారు. `రజనీకాంత్ నాకు అత్యంత SpecialStory అయితే ఇటీవల అథిక రక్త పోటు కారణంగా ఆత్మీయుడు అన్న సంగతి అందరికి తెలుసు. Hollywood హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో తన ఆరోగ్య రీత్యా రాజకీయాల్లోకి రావట్లేదని చేరిన రజనీ ఒక్కసారిగా తన నిర్ణయా న్ని మార్చుకున్నారు. మూడు రోజుల తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన రజనీ ఇప్పట్లో తను రాజకీ పార్టీని ప్రకటిం చడం లేదని వెల్లడించి షాకిచ్చారు. రజనీ నుంచి ఊహించని ప్రకట న రావడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కానీ ఆయన శ్రేయోభిలాషులు మాత్రం రజనీ ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సరైన నిర్ణయ మే తీసుకున్నారని ఆయన నిర్ణయా నికి మద్దతు 10 z టాలీవుడ్ b JANUARY, 2021
ప్రకటిం చాడు. ఒక రకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం అభిమానులందరికీ బాధే అయినప్పటికీ ఒక స్నేహితుడిగా, అతని ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మంచిదని నమ్ముతున్నాను` అన్నారు మోహన్బాబు. నా మిత్రుడికి ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు చాలా మంచి వాడివి, చీమకు కూడా హాని చేయని వాడివి. నా దృష్టిలో గ్రేటెస్ట్ పర్సన్. నీలాంటి వ్యక్తికి, నా లాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే మనం ఉన్నపది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడుతాం.
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గత పది
నెలలుగా వణికిస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరు అజాగ్రతగా ్త వున్నా వెంటాడేస్తోంది. స్టార్టింగ్తో పోలిస్తే కరోనా ప్రభావం కొంత తగ్గినట్టే అనిపించినా మళ్లీ స్వైరవిహారం చేయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీలో స్టార్ హీరో రామ్చరణ్ , మరో హీరో వరుణ్ తేజ్ తాజాగా కరోనా బారిన పడ్డారు. వీరికి పాజిటివ్ అని తేలడంతో ఈ ఇద్దరితో సన్నిహితంగా వున్న వాళ్లంతా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. తాజాగా అల్లు శిరీష్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారట. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతే కాకుండా కోవిడ్ బారిన పడక ుండా ఎలాంటి జాగ్రతలు ్త తీసుకోవాలో వెల్లడించారు. `నేను రెండు సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. మనం ఆరోగ్యం కోసం నేను ఓ చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇటీవల
పెళ్లికి వెళ్లాను. బయట తిరిగాను. 100 మందితో కలిసి షూటింగ్ చేశాను. జాగ్రతలు ్త పాటించాను. మాస్క్ ధరించాను. శానిటైజర్ క్రమం తప్పకుండా వాడాను. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి రాకుండా వుండటం అన్నది అసాధ్యం. మనకు మనమే జాగ్రతలు ్త పాటించాలి. నా విషయంలో కొంత అదృష్టం. కొంత ఆయుర్వేదం పనిచేశాయనుకుంటున్నాను` అన్నారు. `మనం ఈ ప్రపంచంలో ఇతర జీవరాసులతో కలిసి ఎన్నో వందల ఏళ్ల నుంచి జీవిస్తున్నాం. ఆ జీవరాసుల నుంచి వచ్చే సమస్యలతో మనల్ని మనం ఎలా కాపాడు కోవాలని ఎన్నో ఏళ్ల క్రితం పురాణాల్లో పరిష్కారాలు చూపించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు శానిటైజర్ లతో పాటు మన సంప్రదాయ పద్దతులను కూడా ఫాలో అవ్వండి. ఆయుష్ క్వాతా, మృత్యుంజయ, చ్యవన్ప్రాస.. ఇవన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. సనాతన ధర్మాలు, ఆయుర్వేదం మన తాత ముత్తాతలు మన ప్రపంచానికి ఇచ్చిన పెద్ద బహుమతులు. వీటిని పాటించి అందరం ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం` అని అల్లు శిరీష్ ట్వీట్ చేశారు.
ఎవరికీ ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు సీట్లు కొనలేము.. కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియదు. రాజకీయాల్లోకి రానంత వరకు మంచి వాడివి అన్న నోళ్లే రేపు వచ్చాక చెడ్డ వాడివి అంటాయి. రాజకీయం ఒక రొచ్చు.. బురద.. ఆ బురద అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిది
అయ్యింది. రజనీకాంత్ అభిమానులందరూ రజనీకాంత్ అంత మంచి వాళ్లే. మీరందరూ సహృదయంతో నా మిత్రుడు నిర్ణయా న్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ – మీ మోహన్బాబు` అని మోహన్బాబు ఇటీవల పత్రికా ప్రకట న విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
NEWS HAPPENINGS
డిజిటిల్ వరల్ డ్ లోకి కొత్తగా ఎంటరైన డిజిటల్
ప్లాట్ ఫామ్ `ఆహా`. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, మ్యాక్స్ ప్లేయర్. జీ5, ఆల్ట్ బాలాజీ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్కి ధీటుగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ని అందించాలని ప్లాన్ చేశారు. ఇందు కోసం అన్నింటికీ భిన్నంగా టాప్ సెలబ్రిటీలతో టాక్ షోలు, మూవీస్, వెబ్ సిరీస్ అందిస్తున్నారు. ఇందులో భాగంగా సమంత హోస్ట్గా సామ్ జామ్ పేరుతో సెలబ్రిటీల టాక్ షోని ప్రారంభించారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆహా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో మెగా అభిమానులకు ఇటీవల సారీ చెప్పడం సంచలనంగా మారింది. ఆహా టీమ్ అల్లు అరవింద్ తరుపున సారీ
LIFE style
HOT SPICY CHIT CHAT
ఎందుకు చెప్పారు? .. అలా చెప్పాల్సిన అవసర ం ఏమొచ్చింది? అన్నది టాలీవుడ్తో పాటు సోషల్ మీడియాలో చర్చనీ యాంశంగా మారింది. `ఆహా` కోసం సామ్ జామ్ పేరుతో సెలబ్రిటీల టాక్ షోలని స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ చిట్ చాట్ని కూడా షూట్ చేశారు. ఈ సందర్భంగా వదిలిన ప్రోమోలో అల్లు అర్జున్ని మెగాస్టార్గా సంబోదించడం వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది. అల్లు అర్జున్ని మెగాస్టార్ అంటూ సంబోధించడం ఏంటని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలైంది. దీంతో జరిగిన తప్పిదాన్ని గమనించిన ఆహా టీమ్ వెంటనే రంగంలోకి దిగి మెగా ఫ్యాన్స్కి సారీ చెప్పడం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
PA
RAZZI
BEAUTY t ps
BEHIND THE WOODS LOCAT ON
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
కోవిడ్ కారణాల దృష్ట్యా గత పది నెలలుగా
సెలబ్రిటీలు వెకేషన్ కి వెళ్లలేని పరిస్థితి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ లో సడలిం పులు ఇవ్వడం మొదలుపెట్టడంతో మళ్లీ జనజీ వితం రోడ్డెక్కింది. అన్ని రంగాలు క్రమంగా ఊపరి పీల్చుకోవడం మొదలెపెట్టాయి. ఈ క్రమంలో తారలంతా రిలాక్స్ కోసం వెకేషన్కి వెళ్లడం మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో మాల్దీవులు, గోవా స్టార్స్కి ఫేవరేట్ ప్లేస్లుగా మారిపోయాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అక్కడ సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. కొంత మంది గోవాలో న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోవడానికి సిద్ధమ వుతున్నారు. కొంత మంది ఇప్పటికే అక్కడకి వెళ్లిపోయారు.
డిసెంబర్ 31 ఉదయం నుంచే టాలీవుడ్ స్టార్స్ గోవాలో సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. ఓ పక్క మేకర్స్ కొత్త సినిమా టీజర్లు, పోస్టర్ లతో హంగామా చేయబోతుంటే టాలీవుడ్ స్టార్స్ మాత్రం గోవాలో ఎంజాయ్ చేయడానికి వెళుతున్నారు. గోవా వెళ్లిన వారిలో చాలా మందే టాప్ స్టార్స్ వున్నారు.నాగచైతన్య, సమంత ఇటీవలే కలిసి గోవా వెళ్లిపోయారు. విజయ్ దేవరకొం డ, రష్మిక మందన్నకూడా ఇటీవల గోవా వెళ్లారు. సందీప్ కిషన్, అక్షరా గౌడ, త్రిధా చౌదరి.. ఇలా టాలీవుడ్ క్రేజీ స్టార్స్ చాలా మందే గోవాకి చెక్కేశారు. ఇప్పటికే అక్కడ న్యూ ఇయర్ సందడి మొదలుపెట్టేశారు. JANUARY, 2021 b టాలీవుడ్ z 11
LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
12 z టాలీవుడ్ b JANUARY, 2021
JANUARY, 2021 b టాలీవుడ్ z 13
ng od Bollywood w tory od
`అర్జున్రెడ్డి`
వంటి సంచలన చిత్రంతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ఈ మూవీతో స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఇదే చిత్రాన్ని బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్తో `కబీర్సింగ్` పేరుతో రీమేక్ చేసి అక్కడా హిస్టరీ క్రియేట్ చేశారు. దీంతో
ఆయనతో సినిమాలు చేయాలని బాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో సందీప్రెడ్డి వంగా క్రేజీ హీరో రణ్బీర్ కపూర్తో తన నెక్ట్స్ మూవీని చేయబోతున్నారు. ఇండియన్ స్క్రీన్పై ఈ మూవీ సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయం అని హీరో రణ్బీర్ కపూర్ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్పై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి. టి సిరీస్ బ్యానర్ పై భూషణ్కుమా ర్, మురద్ ఖేతాన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. బోల్డ్ కంటెంట్తో పవర్ఫుల్ రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ మూవీ కోసం ఇప్పటికే `యానిమల్` అనే టైటిల్ వైరల్గా మారింది. ఈ మూవీ అప్ డేట్ని న్యూ ఇయర్ సందర్భంగా ఇటీవల టి సిరీస్ యూట్యూబ్ చానల్లో ప్రత్యక్షంగా దర్శకు డు సందీప్రెడ్డి వంగ ప్రకటిం చబోతున్నారు. పరినీతి చోప్రా హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారట.
సుశాంత్
బాలీవుడ్లో
డేటింగ్లు.. లవ్ స్టోరీలు సర్వసాధారణం. తాజాగా మరో బాలీవుడ్ జంట ప్రేమలో వుందంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయి. కియారా, సిద్ధార్ధ్ మల్హోత్రా డేటింగ్లో వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. `భరత్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. తెలుగు, హిందీ భాషల్లో భారీ క్రేజ్ని సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాతో ప్రేమలలో వుందంటూ ప్రస్తుతం వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ కియారా, సిద్ధార్ధ్ మల్హోత్రా ముంబై ఏయిర్ పోర్ట్లో జంటగా కనిపించడంతో ఫొటో గ్రాఫరకు ్ల 14 z టాలీవుడ్ b JANUARY, 2021
చిక్కారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాతో పాటు బాలీవుడ్లోనూ వైరల్ అవుతున్నాయి. కియారా, సిద్ధార్ధ్ మల్హోత్రా ఇద్దరూ కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని మాల్దీవ్స్లో జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగానే ముంబై ఏయిర్ పోర్ట్లో ఇద్దరూ కలిసి దర్శన మి వ్వడం చర్చనీ యాంశంగా మారింది. గత కొంత కాలంగా రిలేషన్ షిప్ గురించి ఓపెన్ కాని ఈ జంట తాజాగా ముంబై ఏయిర్ పోర్ట్లో జంటగా కనిపించడం చర్చనీ యాంశంగా మారింది. సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రస్తుతం `మిషన్ మజ్ను` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది.
సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముంబై పోలీసుల నుంచి సీబీఐకి బదాయించడంతో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. దీంతో ఈ కేసు కొన్ని నెలల పాటు వార్తల్లో పతాక శీర్షికల్లో నిలిచింది. ఇంతగా సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసు గత కొన్ని నెలలుగా వార్తల్లో కనిపించడం లేదు. దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చను కొం త కాలం మీడియాతో పాటు బాలీవుడ్ వర్గాలు పక్కన పెట్టాయి. ఈ కేసు వెనకున్న రహస్యాన్ని సిబిఐ బయటికి తీస్తుందని అంతా భావించారు. తాజా సమాచారం ప్రకారం సిబిఐ నివేదిక కూడా కొత్తగా ఏమీ లేదని, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మ హత్య చేసుకుని చపిపోయినట్టుగా సిబిఐ తేల్చిందని తెలిసింది. దీంతో ఇంత కాలంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై పలు అనుమానాలని వ్యక్తం చేసిన ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారట. అయితే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులోని ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నామని సిబిఐ చెబుతోంది. అంతకుముందు సుశాంత్ ది హత్య కాదని, ఇది ఆత్మహత్య అని వైద్యుల బృందం తన అభిప్రాయంలో సిబిఐకి తెలిపింది. కానీ విషం ప్రయోగంతో పాటు గొంతు పిసికి చంపినట్లు చాలా హాగానాలు బయటికి వచ్చాయి. దీనిపై సిబిఐ ఇంత వరకు ఎలాంటి ప్రకట న చేయలేదు. ఈ కేసులో సరికొత్త
శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి దర్యాప్తును సమగ్రంగా, వృత్తిపరంగా నిర్వహిస్తున్నట్లు సిబిఐ తెలిపింది. డిజిటల్ పరికరాల్లో లభ్యమయ్యే సంబంధిత డేటాను వెలికితీసి విశ్లేషించడానికి కేసుకు సంబంధించిన సంబంధిత సెల్ టవర్ స్థానాల డేటాను విశ్లేషించడానికి తాజా సాఫ్ట్వే ర్తో సహా అధునాతన మొబైల్ ఫోరెన్సిక్ పరికరాలను ఉపయోగిస్తున్నట్లు ఈ సందర్భంగా సిబిఐ తెలిపింది.
NEWS HAPPENINGS
LIFE style
జబర స్్ద త్ కామెడీ
షోతో పాపులర్ అయ్యాడు కమెడియన్ ముక్కు అవినాష్. ఆ పాపులారిటీతో బిగ్బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి ప్రవేశించాడు. కరోనరా కరాల నృత్యం చేస్తున్నా నిర్వాహకులు ధైర్యంగా సీజన్ 4ని ప్రారంభించడంతో హౌస్లోకి నూహ్యంగా ఎంట్రీ సాధించిన అవినాష్ ఐయామ్ ఏ కమెడియన్.. ఎంటర్టైనర్ అంటూ తనదైన స్టైల్లో నవ్వించాడు. టాప్ 5లోకి ఎంట్రీ ఇస్తాడనుకున్న అవినాష్ అనుకోకుండా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే అతను బయటికి రాగానే అతనికి వరుస ఆఫర్లు వరిస్తున్నట్టు తెలుస్తోంది. జబర స్ ్ద త్ షోని వదిలి బిగ్బాస్ సీజన్ 4లోకి ఎంట్రీ
HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
ఇచ్చిన అవినాష్ మళ్లీ జబర స్ ్ద త్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం కషమ ్ట నే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ అనిల్రావిపూడి అతనికి సర్ప్రైజింగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. అనిల్ రావిపూడి ప్రస్తుతం `ఎఫ్ 3`ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. తమన్నా. మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ముక్కు అవినాష్కు స్పెషల్ రోల్ని అనిల్ రావిపూడి ఇచ్చిన నట్టు తెలిసింది.
BEHIND THE WOODS LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology
top N GHT Life
trade GUIDE MyCHOICE కిషోర్
తిరుమల, ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం `రెడ్`. `నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి హిట్ చిత్రాల తరువాత వీరిద్దరి కలయికలో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. పైగా యాక్షన్ థ్రిల్లర్ కావడం, రామ్ ఈ తరహా జోనర్లో నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. మాళవికశర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ ఇందులో కథానాయికలుగా నటించారు. `ఇస్మార్ట్ శంకర్` వంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ తరువాత క్లాస్ని మాస్ని ఆకట్టుకునే స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవ రి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం హెబ్బా
QUIZ
పటేష్, రామ్ పాల్గొనగా ఓ మాస్ మసాలా సాంగ్ని చిత్రీకరించారు. ఇటీవల ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. డించక్ డించక్ అంటూ సాగే ఈ మాస్ బీట్ సాంగ్ని కాసర్ల శ్యామ్ రాశారు. సాకేత్, కీర్తనా శర్మ ఆలపించిన ఈ పాటకు .జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఇప్పటికే ఈ లిరికల్ వీడియో యూట్యూబ్లో సందడి చేస్తోంది. ఈ పాటలో రామ్ ఎనర్జీతో పాటు మాస్ స్టెప్పులతో అరదగొట్టేశారు. థియేటరలో ్ల ఈ పాటుకు విజిల్స్ పడట ం గ్యారెంటీ . సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ ఇది అని, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని, రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో 6 రోజుల పాటు ఈ పాటని చిత్రీకరించామని నిర్మాత స్రవంతి రవికిషోర్ అన్నారు.
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
మెగా
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. మై హోమ్ గ్రూప్తో కలిసి `ఆహా` ఓటీటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. మిగతా ఓటీటీలకు భిన్నగా తన ప్రత్యేకతని చాటు కోవడం కోసం విభిన్నమైన కాన్సెప్ట్లతో టాక్ షోలు, వెబ్ సిరీస్లు.. మూవీస్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో `ఆహా`లో సిరీస్లో భాగంగా `కంబాలపల్లి కథలు` పేరుతో ఓ ఆసక్తికరమై న వెబ్ డ్రామాని అందిస్తోంది. `కంబాలపల్లి కథలు`లోని చాప్టర్ 1లో భాగంగా మెయిల్ ని అందిస్తోంది. ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్కి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఊళ్లల్లోకి అప్పుడే కంప్యూటర్ ప్రవేశిస్తున్న కాలం అది. 2005 నేపథ్యంలో గ్రామాల్లో
కంప్యూటర్ అంటే ఏర్పడిన క్రేజ్ నేపథ్యంలో ఈ చాప్టర్ 1ని రూపొందించారు. ప్రియదర్శి కంబాలపల్లి గ్రామంలో సొంత కంప్యూటర్ కోచింగ్ సెంటర్ని నడుపుతుంటాడు. కంప్యూటర్ గురించి గ్రామంలో వున్న వారికి శిక్షణ నిస్తుంటాడు. అయితే ఇందు కోసం తన వదకు ్ద వచ్చే వారికి మూడు షంరతులు విధిస్తుంటాడు దర్శి. ఈ క్రమంలో ఎదురయ్యే చిత్ర విచిత్రమైన సంఘటనల సమాహారమే ఈ `మెయిల్`. ఉదయ్ గుర్రాలా దీనికి దర్శకుడు. స్వప్న సినిమా బ్యానర్పై ప్రియాంక దత్, స్వప్న దత్ ఈ వెబ్ డ్రామాని నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సంక్రాంతి నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. JANUARY, 2021 b టాలీవుడ్ z 15
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ
Anketa Maharana COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
talent contact us for PORTFOLIO'S and featured in TICKET 2 TOLLYWOOD m: +91 7702 555 873 e: editor@tollywoodmag.com
Hebah Patel
NEWS HAPPENINGS
రీ
ల్ లైఫ్లో విలన్.. కానీ రియల్ లైఫ్లో మాత్రం హీరో… ఆయనే సోనుసూద్. వెండితెరపై విలన్గా ఆకట్టుకుంటున్న సోనుసూద్ లాక్డౌన్ కారణంగా ఒక్కసారిగా హీరో అయిపోయారు. కరోనా స్వైర విహారం చేస్తున్న వేళ ఉన్న ఫలంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిం ది. దీంతో తమ సొంతూళ్లకు వెళ్లాలల్సిన వలస కూలీలంతా కాలినడక న గమ్యానికి చేరుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వాలకు భిన్నంగా స్పందించి ఆపన్నుల పాలిటి పెద్దన్నగా నిలిచారు. దేశ వ్యాప్తంగా రియల్ హీరోగా జేజేలు అందుకున్నారు. ఆయనకు ఏకంగా కొంత మంది గుడి కట్టించిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే సోసుసూద్ త్వరలో
LIFE style
HOT SPICY CHIT CHAT PA
RAZZI
నిర్మాతగా మారబోతున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల స్వయంగా వెల్లడించారు. `అవును నిజమే నిర్మాతగా మారబోతున్నాను. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రజల్లో స్ఫూర్తినింపే కథలు, నేను చేయాలనుకుంటున్న కథల కోసం వెతుకుతున్నాను. అన్నీ కుదిరితే నటుడిగా, నిర్మాతగా మీ ముందుకు వస్తాను` అన్నారు సోనుసూద్. ఆయన తన తండ్రి శక్తి సాగర్ పేరుతో ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్ని ప్రారంభించారు. కానీ చాలా కాలంగా నిర్మాణం చేపట్టలేదు. మళ్లీ ఇన్నాళ్లకు అదే బ్యానర్పై తనకు నచ్చిన, తను మెచ్చిన కథల్ని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారట.
BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life
trade GUIDE My CHOICE QUIZ ప
వన్ కళ్యాణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `వకీల్ సాబ్` షూట్ ఇటీవల పూర్తయి ది. కోవిడ్ -19 మహమ్మారితో పాటు పొలిటికల్ షెడ్యూల్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ మూవీ ఎట్ట కేలకు మొదలై పూర్తయింది. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్` ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. శృతిహాసన్ అతిథి పాత్రలో కనిపించబోతోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు శ్రీరామ్ వేణు
రూపొందిస్తున్న ఈ మూవీలో పవర్స్టార్ పవన్కల్ యాణ్ పవర్ఫుల్ లాయర్గా నటిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ డేట్ని లాక్ చేసినట్టు తెలిసింది. ఇంతకు ముందు కరోనా లేకుంటే ముందే విడుదల కావాల్సిన ఈ మూవీని సంక్రాంతికైనా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పరీస్థితులు అనుకూలించకపో వడంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 9న విడుదల చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన ప్లాన్ చేస్తున్నారు. టీజర్ని మాత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
మెగా
కపుల్ రామ్చరణ్ , ఉపాసన క్వారెంటైన్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల రామ్చరణ్ తనకు కరోనా సోకిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. `నేను కరోనా బారిన పడ్డాను. తాజాగా చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే కరోనాకు సంబంధించిన లక్షణా లు ఏమీ లేవు. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్లో వున్నాను. గత రెండు రోజులగా నన్ను కలిసిన వాళ్లు, నాతో సన్నిహితంగా వున్న వాళ్లు కోవిడ్ పరీక్ష చేయించుకోగలరు. నా రికవరీకి సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తాను` అని రామ్ చరణ్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సతీమణి ఉపాసన ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. రామ్చరణ్ కు కోవిడ్ లక్షణా లు బయటపడిన నేపథ్యంలో
ఇమ్మిడియట్గా ఎఫెక్ట్ అయ్యే వ్యక్తి ఉపాసన. ఇదే విషయాన్ని ఉపాసన నెటిజన్లతో పంచుకున్నారు. తనకు ఎలాంటి కోవిడ్ లక్షణా లు లేవని తెలిపిన ఉపాసన పాజిటివ్ రిపోర్ట్ వచ్చే అవకాశాలు వున్నాయని వెల్లడించి షాకిచ్చింది. ప్రస్తుత పరిస్థితి నుంచి పాస్ అవుతామని, 2021 బాగుంటుందని ఆశిద్దాం అన్నారు. మిస్టర్ సికి ఎలాంటి లక్షణా లు లేవు. చాలా బలంగా వున్నారు. నాకు నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. అయితే అది పాజిటివ్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మిస్టర్ సితో కలిసి హోమ్ క్వారెంటైన్లో వున్నాను. వేడి ద్రవాలు తాగుతూ, ఆవిరి పడుతూ విశ్రాంతి తీసుకుంటున్నాం` అని ఉపాసన రామ్చరణ్ తో కలిసి వున్న ఓ ఫొటోని షేర్ చేశారు. JANUARY, 2021 b టాలీవుడ్ z 17
B RTHDAYS EXCLUS VE
LittleStar
నటీనటులు: సాయిధరమ్ తే జ్,
నభా నటేష్, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, నరేష్, వెన్నెల కిషోర్, అజయ్, సుదర్శన్ తదితరులు నటించారు. దర్శకత్వం : సుబ్బు నిర్మాత : బీవీఎస్ ఎన్ ప్రసాద్ సంగీతం : తమన్ సినిమాటోగ ్ర ఫీ : వెంకట్ సి. దిలీప్ ఎడిటింగ్ : నవీన్ నూలి విడుదల తేదీ : 25-12- 2020
రోజు రానే వచ్చింది. వేయి కళ్లతో ఇండస్ట్రీ అంతా ఎదురు చూసిన ఫలితాన్ని `సోలో బ్రతుకే సోబెటర్` సాధించిందా? .. ఈ మూవీ ఫలితం కోసం ఎదురుచూస్తున్న ఫిల్మ్ మేకర్స్కి ఈ మూవీ ఎలాంటి ధైర్యాన్ని కలిగించింది? పది నెలల విరామం తరువాత కోటి ఆశలతో థియేటర్కి పరుగులు పెట్టిన సగటు ప్రేక్షకుడిని మెప్పించ గలిగిందా.. లేదా? అనేది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ :
విరాట్ (సాయి ధరమ్ తే జ్) తన లైఫ్లో పెళ్లికి చోటు లేదని సోలో బ్రతుకే సో బెటర్ అని జాలీగా జీవిస్తూ తన లాగే తన ఫ్రెండ్స్.. స్టూడెంట్స్ వుండాలని ఓ బుక్ పట్టుకుని మరీ ప్రచారం చేస్తుంటాడు. ఇందు కోసం ఓ గ్రూప్ని కూడా రన్ చేస్తుంటాడు. అలాంటి అతనికి హైదరాబాద్లో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపనీలో ఉద్యోగం వస్తుంది. అందు కోసం హైదరాబాద్ వెళ్లిన విరాట్ కు అమృత ( నభా నటేష్) పరిచయం అవుతుంది. తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని విరాట్ కు ఓకే చెబుతుంది. ఇంతకీ అమృత ఎవరు? విరాట్నే ఎందుకు ప్రేమించింది? అమృత ప్రేమ కోసం విరాట్ ఏం చేశాడు? విరాట్ చివరికి అమృత ఒక్కటయ్యారా? అన్నది తెరపై చూడాల్సిందే.
FilmMaking Kollywood Bollywood Interview రేటింగ్ : 3/5 SpecialStory Hollywood ప్రతీ రోజు పండగే` వంటి హిట్ మూవీ తరువాత సాయి ధరమ్ తే జ్ నటించిన చిత్రం `సోలో బ్రతుకే సోబెటర్`. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఇటీవల థియేటరలో ్ల విడుదలైంది. పది నెలల తరువాత థియేటర్లు రీ ఓపెన్ కావడంతో ఈ మూవీ ఫలితంపై ఇండస్ట్రీ వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురుచూశాయి. ఆ
నటీనటులు :
సింగిల్ ఫరెవర్ అంటూ విరాట్ పాత్రలో సాయిధరమ్ తే జ్ ఆకట్టుకున్నాడు. రియల్ లైఫ్లో పెళ్లిని వాయిదా వేస్తూ వెళుతున్న
సాయిధరమ్ తే జ్ విరాట్ పాత్రని ఓన్ చేసుకుని నటించిన తీరు మెప్పిస్తుంది. రావు రమేష్ తో వచ్చే సన్నివేశాలతో పాటు నభా నటేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో సాయిధరమ్ తే జ్ ఆకట్టుకున్నారు. తనదైన నటనతో ఫస్ట్ హాఫ్ని హుషారెత్తించారు. నభా నటేష్ తన అందంతో.. నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కథకు కీలకంగా నిలిచిన ప్రధాన పాత్రలో రావు రమేష్ ఆకట్టుకున్నారు. తనదైన డైలాగ్లతో మెప్పించే ప్రయత్నం చేశారు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ ఆయన నటన మెప్పిస్తుంది. ఇక వెన్నెల కిషోర్, సత్య, సుదర్శన్ తమదైన మార్కు హాస్యంతో నవ్వించారు. డా. రాజేంద్రప్రసాద్, నరేష్, అజయ్ల పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు. అయినా పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం :
భారీ చిత్రాల నిర్మాతగా పేరున్న బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. ప్రతీ ఫ్రేమ్ రిచ్గా వుండేలా చూసుకున్నారు. వరుస బ్లాక్ బసర్ ్ట హిట్లని తన ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా 18 z టాలీవుడ్ b JANUARY, 2021
ట్రెండింగ్ అవుతున్న తమన్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాడు. తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. వెంకట్ సి. దిలీప్ అందించిన విజువల్స్ రిచ్గా వున్నాయి. దర్శకుడు సుబ్బు డైలాగ్స్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి.
విశ్లేషణ:
సోలో బ్రతుకే సో బెటర్ అనే థీమ్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాయింట్ పరంగా మంచి అంశాన్నే ఎంచుకున్న దర్శకుడు సుబ్బు అందుకు తగ్గ సీన్లని మరింత బాగా రాసుకుని వుంటే ఫలితం మరింత బాగుండేది. ఫస్ట్ హాఫ్ని ఎంటర్టైనింగ్ తెరకెక్కించి సెకండ్ హాఫ్పై ఆ స్థాయిలో కేర్ తీసుకోనట్టుగా కనిపిస్తోంది. బలమైన సన్నివేశాలతో పాటు ఎంటర్టైన్మెంట్ లోపించడం కొంత మైనస్ గా మారింది. ఇవన్నీ పక్కన పెడితే పది నెలల విరామం తరువాత థియేటరకి ్ల వచ్చిన సగటు ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం దర్శకుడు సుబ్బు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. యావత్ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందననే రాబట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
NEWS HAPPENINGS
బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్పాయ్
LIFE style HOT SPICY CHIT CHAT
PA
RAZZI
BEAUTY t ps
BEHIND THE WOODS
బి గ్బాస్ సీజన్ 4 ఇటీవలే ముగిసిన విషయం LOCAT ON
తెలిసిందే. ఈ సీజన్లో డ్యాన్సర్ గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న కంటెస్టెంట్ దిల్ సే మెహబూబ్. చివరి మూడు వారాలకు ముందే ఓటీంగ్ కారణంగా హౌస్ నుంచి బయటికి వచ్చేసిన మెహబూబ్.. మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో పడిన విషయం తెలిసిందే. గ్రాండ్ పినాలే స్టేజ్పై మోహబూబ్ ని చూసి ముచ్చట పడిన మెగాస్టార్ చిరంజీవి అన్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇదే వేదికపై అతనికి 10 లక్షల చెక్కుని కోట్లాది మంది ప్రేక్షకులు చూస్తుండగా అందించి తన గొప్ప మనసు ని చాటుకున్నారు. యుక్త వయసులో తనని తాను చూసుకున్నట్టుగా వుందని సర్ప్రైజ్ చేశారు. అంతే కాకుండా
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
N GHT Life
trade GUIDE
మెహబూబ్ డ్యాన్స్కు ముచ్చట పడిన మెగాస్టార్ తన తాజా చిత్రం `ఆచార్య`లో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం ఇచ్చనట్టు తెలిసింది. ఇదే నిజమైతే మెహబూబ్ పంటపండినట్టే అంటున్నారు. బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్పై సోహైల్ పై మెగాస్టార్ వరాల జల్లు కురిపించారు. తను చేయబోయే సినిమా ఫంక్షన్కు తాను వస్తానని, అవకాశం వుంటే చిన్న అతిథి పాత్రలో నటించడానికి కూడా తాను సిద్ధమే నంటూ ప్రకటిం చిన విషయం తెలిసిందే. దివికి కూడా `వేదాలం` రీమేక్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశం కల్పించారు. తాజాగా మెహబాబ్కు `ఆచార్య`లో నటించే అవకాశం కల్పించడం చర్చనీ యాంశంగా మారింది.
My CHOICE QUIZ
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood న న్ను దోచుకుందువటే సినిమాతో పోతోంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నభ నటేష్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు నభకు కూడా హీరోయిన్ గా మంచి పేరొచ్చింది. అయితే ఆమె కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం మాత్రం కచ్చితంగా ఇస్మార్ట్ శంకర్ అని చెప్పాలి. ఈ సినిమాలో చాందిని పాత్రలో నభ చెలరేగిపోయింది. ముఖ్యంగా ఆమె పండించిన గ్లామర్ ను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. కెరీర్ లో భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు
నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీమెన్`. రాజ్ ఎన్ డీకే ద్వయం అత్యంత పర్ఫెక్షన్తో రూపొందించిన ఈ వెబ్ డ్రామా అమెజాన్ ప్రైమ్లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. వెబ్ సిరీస్లలో అత్యంత పాపులర్ సిరీస్గా నిలిచింది. సీమాంతర తీవ్ర వాదం నేపథ్యంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్కి ఝౄతీయ స్థాయిలో విమర్శకు ల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా భారీ స్థాయిలో లభించింది. తాజాగా ఈ సిరీస్కి కొనసాగింపుగా `ది ఫ్యామిలీ మెన్ 2` రాబోతోంది. మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి కీలక పాలత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్లో అత్యంత కీలకమైన
`రంగు` సినిమా ద్వారా దర్శకుడిగా మంచి
గుర్తింపుని సొంతం చేసుకున్న వి. కార్తికేయ దర్శమ కత్వం వహిస్తున్న `కృష్ణ లంక` హైదరాబదద్లో ప్రారంభమైంది. పరుచూరి రవి, నరేష్ మేడి, ఆదర్శ్, రఘు, పెద్దిరాజు, ప్రతీక్ష, అనిత భట్ ప్రధార పాత్రల్లో నటిస్తున్నారు. యారోఫిక్స్ ఎంటర్టైన్మెంట్స్, సోహ్లా ప్రొడక్షన్ స్ , చేతన్ రాజ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరా వు క్లాప్ నివ్వగా, సిటీ డీఎస్పీ రాంబాబు కెమెరా స్విఛాన్ చేశారు. `నగరం` దర్శకుడు ప్రేమ్ రాజ్ గౌరవ దర్శక త ్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ `కార్తికేయ మాకు `రంగు` సినిమా నుంచి తెలుసు. విభిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ మూవీ మంచి
పాత్రలో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నటిస్తోంది. దీంతో ఈ సిరీస్పై దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇండర్వ్యూల్లో తన పాత్ర షాకింగ్గా వుంటుందని, చాలా బారియర్స్ని ఈ సిరీస్తో క్రాస్ చేశానని చెప్పడం సంచలనంగా మారింది. తాజాగా ఈ వెబ్ సిరీస్కి సంబంధంచిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో టైమ్ బాంబ్ సెట్ చేస్తున్న పిక్ కనిపిస్తోంది. 2021 అంటూ టైమ్ని సెట్ చేశారు. వచ్చే ఏడాది ఈ సిరీస్ సంచలనం సృష్టించబోతోంది. తొలిసారి ఈ సిరీస్తో వెబ్ ప్రపంచంలోకి ఎంతరవు తున్న సమంత షాకింగ్ పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించనుందని తెలుస్తోంది.
విజయం సాధించాలని, మాకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం` అన్నారు. దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ “రంగు` సిసినిమా నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ తరహా లోనే `కృష్ణల ంక` సినిమా కూడా ఆకట్టుకుంటుందన్న నమ్మకముం ది. కొత్త తరహా కథా, కథనాలతో, టెక్నికల్గా విభిన్నమైన విజువల్స్తో రియలిస్టిక్ అప్రోచ్తో ఉంటూనే కరెంట్ ఎఫైర్స్ను డీల్ చేస్తూ చాలా ఇంపాక్ట్ వున్న స్క్రీన్ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఖచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముం ది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమవుతుందని నమ్ముతున్నాను` అన్నారు. జనవ రి 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మూడు షెడ్యూళ్లలో కంప్లీట్ చేసి సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ నిర్మాత సూర్య తెలిపారు.
నభ. అంత మాస్ రోల్ తర్వాత నభ చేసిన చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. ఈ చిత్రంలో అమృత అనే ఫుల్ క్లాస్ రోల్ లో నటించింది. ఆమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. కేవలం మాస్ మాత్రమే కాదు, క్లాస్ రోల్స్ తో ఆకట్టుకుంటానని తెలియజేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం నభ రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అల్లుడు అదుర్స్ చేస్తోంది. అలాగే నితిన్ తో అంధధూన్ రీమేక్ లో కూడా నటిస్తోంది. JANUARY, 2021 b టాలీవుడ్ z 19
బిగ్బాస్ సీజన్ 4 రియాలిటీ షోతో సినిమా షూటింగ్లతో యమ బిజీగా గడిపేశారు కింగ్ నాగార్జున. బుల్లితెరపై బిగ్బాస్ హోస్్ాగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని తనదైన స్ల్ టై లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సీజన్ 4 పూర్తవడంతో కొంత రిలాక్స్ అయిన కింగ్ నాగ్ ప్రస్తుతం సామాజిక కార్యక్రమా ల్లో పాల్గొంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 49లో ప్రత్యేకంగా మొక్కలు నాటారు. తమ కాలనీ పచ్చదనంతో అహద ్ల వాతావరణంలో వుండాలనే సదుద్దేశ్యంతో మొక్కలు నాటే కార్యక్రమంలో వాల్గో ఇన్ ఫ్రా ఎండీ, సీఇవో శ్రీధర్ రావు గారితో కలిసి నాగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా జూబ్లీహిల్స్ సోసైటీ పార్క్
NEWS HAPPENINGS
LIFE style HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
BEHIND THE WOODS LOCAT ON
2 fash on
TICKET TOLLYWOOD sex psychology
`ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బసర్్ట తరువాత
top
ఎనర్జిటిక్ హీరో రామ్ థియేటరలో ్ల సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. `ఇస్మార్ట్… తో మాస్ని.. క్లాస్ని ఆకట్టుకున్న రామ్ మరో మాస్ థ్రిల్లర్ తో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. రామ్ నటించిన తాజా చిత్రం `రెడ్`. కిషోర్ తిరుమల దర్శక త ్వం వహించారు. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల సెన్సార్ పూర్తయిం ది. జనవ రి 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ `ఈ రోజే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికెట్ లభించింది. దేవదాసు, మస్కా చిత్రాల తరువాత సంక్రాంతికి వస్తున్న సినిమా ఇది. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో
N GHT Life
trade GUIDE My CHOICE
QUIZ
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
ఆ అంశాలన్నీ ఈ సినిమాలో వుంటాయి. `ఇస్మార్ట్ శంకర్`కు సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ని అందించిందిన మణిశర్మ`రెడ్` చిత్రానికి కూడా అంతే అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. థియేటరలో ్ల సినిమా విడుదల చేయాలనే సంకల్పంతో ప్రేక్షకులకు థియేట్రికల్ అనుభూతిని అందించాలనే అంతా ఇన్నాళ్లూ ఎదురుచూశాం` అన్నారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని, ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు. యూట్యూబ్లో నెంబర్ వన్గా ట్రెండింగ్ అవుతోందని, అన్ని థియేటరలో ్ల నూ ట్రైలర్కు విశేష స్పందన లభిస్తోందిని నిర్మాత స్రవంతి రవికిషోర్ పేర్కొన్నారు. ఇందులో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
LittleStar
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory `అ ర్జున్ సురవరం` చిత్రంతో మళ్లీ సక్సెస్ స్టోరీ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ Hollywood ట్రాక్లోకి వచ్చేశాడుయంగ్ హీరో నిఖిల్. చాలా అల్లు అరవింద్ సమర్సణలో యంగ్ ప్రొడ్యూసర్ హార్డిల్స్ని అధిగమించిన ఈ మూవీ చివరికి థియేటర్లలో విడుదలైంది. అనూహ్యంగా సక్సెస్ టాక్ని సొంతం చేసుకుని వరుస ఫ్లాపుల్లో వున్న నిఖిల్కి మంచి విజయాన్ని అందించింది. ఈ మూవీ తరువాత నిఖిల్ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `18 పేజెస్`. అనుపమ పరమే శ్వరన్ కథానాయికగా నటిస్తోంది. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ 20 z టాలీవుడ్ b JANUARY, 2021
కోసం ఫౌండేషన్ స్టోన్ వేసి శంకుస్థాపన చేశారు. అక్కడ ఎన్నో ప్రత్యేకమైన చెట్లు పెంచాలని నిర్ణయిం చుకున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తరువాత అక్కడే ఒక చెట్టుకింద కూర్చుని నాగార్జున కాసేపు కూర్చుని ప్రకృతిని ఆస్వాదించారు. మాస్టర్ అబూ శ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని నాగ్ కాసేపు చిన్నారితో ఆడుకున్నారు. ఆ తరువాత కాలనీ వాసులతో మాట్లాడి చెట్లు పెంచుతున్న వాళ్లని ప్రశంసించారు. పచ్చదనం కోసం ఇలాగే మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మన సరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున స్నేహితుడు సతీష్రెడ్డి, అశోక్బాబు తదితరలు పాల్గొన్నారు.
బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. సుకుమార్ స్టోరీ, స్క్రీన్ప్లే తో పాటు నిర్మాణంలోనూ భాగస్వామి కావడంతో ఈ క్రేజీ కాంబినేషన్ హాట్ టాపిక్గా మారింది. ఆ క్రేజ్కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ మూవీ స్టోరీ వుంటుందని తెలుస్తోంది. ఇందులో తొలిసారిగా హీరో నిఖిల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, అందులో ఓ పాత్ర మెమొరీ లాస్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
NEWS HAPPENINGS
LIFE style
బెల్లంకొండ
శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం `అల్లుడు అదుర్స్`. సంతోష్ శ్రీనివాస్ దర్శక త ్వం వహిస్తున్నారు. కొంత విరామం తరువాత మళ్లీ బెల్లంకొండ శ్రీనివాస్ ఎంటర్టైన్మెంట్ బాటపట్టారు. ఈ మూవీలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం థియేటరలో ్ల సందడి చేయబోతోంది. లాక్డౌన్ సమయంలో రియల్ హీరోగా మారిన సోనుసూద్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
HOT SPICY CHIT CHAT PA
RAZZI
ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంటర్టైన్మెంట్ని జోడించి దర్శకు డు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ కోసం ఓ పాటని అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో పూర్తి చేశారు. ఈ పాటలో బిగ్బాస్ సీజన్ 4 ఫేమ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్ ప్రత్యేకంగా మెరిసింది. ఈ ప్రత్యేక గీతంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, సోనుసూద్ లతో కలిసి మోనాల్ స్టెప్పులేసింది. ఈ పాట కోసం మోనాల్ గజ్జర్ కు చిత్ర బృందం 12 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారట. కేవలం రెండు రోజుల పాటు చిత్రీకరించిన ఈ పాట కోసం మోనాల్ కు 12 లక్షలు పారితోషికం ఇవ్వడం గ్రేటే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. బిగ్బాస్ సీజన్ 4లో ముందు అభిజీత్తో ప్రేమాయణం మొదలుపెట్టి ఆ తరువాత అఖిల్ సర్థాక్ తో క్లోజ్గా మూవ్ కావడం తెలిసిందే. దీంతో మోనాల్ మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతే కాకుండా వరుస ఆఫరని ్ల దక్కించుకుంతోంది.
BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON
తమిళంలో ఇటీవలే
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
సంవత్సరాలలో వచ్చిన ఉత్తమ చిత్రాలలో కచ్చితంగా విక్రమ్ వేద చిత్రానికి సముచిత స్థానం ఉంటుంది. మాధవన్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తామని అన్నారు కానీ అది జరుగుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఇక బాలీవుడ్ లో నీరజ్ పాండే ఈ చిత్ర రీమేక్ హక్కులను కొనుగోలు చేసాడు. సైఫ్ అలీ ఖాన్ మాధవన్
రోల్ కు ఎంపికయ్యాడు కానీ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అయిన విజయ్ సేతుపతి పాత్రపైనే ఎటువంటి క్లారిటీ రాలేదు. ఆమిర్ ఖాన్ ఈ రోల్ కు ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. లాక్ డౌన్ కు ముందే ఆమిర్ ఈ సినిమాలో నటించబోతున్నాడు అన్నారు కానీ లాక్ డౌన్ తర్వాత ఆమిర్ ఖాన్ తన నెక్స్ట్ సినిమా లాల్ సింగ్ చద్దా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఆమిర్ ఖాన్ విక్రమ్ వేద రీమేక్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రధాన రోల్ లో ఎవరు నటిస్తారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
N GHT Life
trade GUIDE My CHOICE QUIZ
COMPETET ON
సూపర్
స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాటను అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ జనవరి నుండి మొదలవుతుంది. పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించనుండగా మైత్రి మూవీస్, 14 రీల్స్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాయి. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను ప్రెజంట్ చేయనుంది. ఇదే జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మేజర్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అడివి శేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం 70 శాతం షూటింగ్ పూర్తయింది. మహేష్ బాబు ఇదే బ్యానర్ పై యువ హీరోలతో
d ary B RTHDAYS EXCLUS VE LittleStar
సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మేజర్ పూర్తైన తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేయనున్నట్లు వాదన బలంగా వినిపిస్తోంది. అలాగే మరికొందరు యువ హీరోలతో మహేష్ టీమ్ ప్రస్తుతం చర్చలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్, సిద్ధూ జొన్నలగడ్డ, సత్యదేవ్ వంటి హీరోలతో మహేష్ సినిమాలు, లేదా వెబ్ సిరీస్ లను నిర్మించే అవకాశాలు ఉన్నాయిట. మరి మహేష్ యువ హీరోలతో చేయనున్న ఈ ప్రయోగం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి. JANUARY, 2021 b టాలీవుడ్ z 21
NEWS HAPPENINGS
LIFE style గ త కొంత కాలంగా
వరుస ఫ్లాపులతో సతమ తమ వుతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ `ఒరేయ్ బుజ్జిగా` హిట్తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెలిసిందే. విజయ్కుమా ర్ కొండా దర్శకత ్వంలో కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. చాలా కాలం తరువాత నతకు హిట్ లభించడంతో రాజ్ తరుణ్ రెట్టించిన ఉత్సాహంతో వున్నారు. ఇదే జోష్లో వున్న ఆయన తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. హీరోగా ఇటీవలే `ఒరేయ్ బుజ్జిగా` సినిమాతో సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్న రామ్ తరణ్ హైదరాబాద్ లో సొంత
HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
BEHIND THE WOODS LOCAT ON
ఇంటి కలని నెరవేర్చుకోవాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అది ఇప్పటికి కుదిరింది. గ్త కొంత కాలంగా రాజ్ తరుణ్ అద్దె ఇంట్లో వుంటున్నారు. రిసెంట్లో ఓ లగ్జరీ ఫ్లాట్ని కొనుగోలు చేశాడు. ఇటీవలే అందులో గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలో అతనికి అత్యంత సన్నిహితులైన వారు మాత్రమే హాజరయ్యారు. అందులో `ఒరేయ్ బుజ్జిగా` దర్శకుడు విజయ్ కుమార్ కొండా, హీరోయిన్, రాజ్ తరుణ్ ఫ్రెండ్ అవికా గోర్ హాజరయ్యారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఓ మూవీని విజయ్ కుమార్ కొండాతో చేస్తున్నారు.
2 fash on
TICKET TOLLYWOOD
sex psychology top
N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
LittleStar
FilmMaking సె న్సేషనల్ ఫిల్మ్ `అర్జున్రెడ్డి`ని హిందీలో `డెవిల్` అనే టైటిల్ అనుకున్నారు. కానీ Kollywood Bollywoodతాజాగా ఆ స్థానంలో `యానిమల్` అని ఫైనల్ `కబీర్సింగ్` పేరుతో రీమేక్ చేస అక్కడా సంచ లనం సృష్టించారు సందీప్రెడ్డి వంగ. చేసినట్టు తెలిసింది. Interview ఈ మూవీ తరువాత బాలీవుడ్ హీరోతో ముందు ఈ స్టోరీని మహేష్, ప్రభాస్లకు స్లిటై ష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న SpecialStory భారీ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నాలు సందీప్ వినిపించారట. అయితే ఈ జానర్, యాక్షన్ ఎంటర్టైనర్ `పుష్ప`. సుకుమార్ చేస్తున్న ఆయన మొత్తానికి సక్సెస్ అయ్యారు. మేకింగ్ కూడా బోల్డ్గా వుండటంతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. `రంగసల ్థ ం` ఫార్ములాతో Hollywood త్వరలో రణ్బీర్కపూ ర్తో ఓ భారీ చిత్రాన్ని మేము అటెమ్ట్ చేయలేమని చెప్పేశారట. ఇదే 80వ దశకం నేపథ్యంలో ఈ మూవీని
చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. హిందీలో రూపొందనున్న ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది. దీనికి సంబంధించిన స్క్రిప్వ ట్ ర్క్ పూర్తి చేసిన సందీప్రెడ్డి వంగ ఇటీవలే రణ్బీర్ కపూర్కు వినిపించారట స్టో రీ టెర్రిఫిక్గా వుండటంతో ఫైనల్ కాల్ ఇచ్చేశాడని తెలిసింది. టి సిరీస్ భూషణ్ కుమార్, మురద్ఖేతాన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి ముందు 22 z టాలీవుడ్ b JANUARY, 2021
కథని రణ్బీర్ కపూర్ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసినట్టు తెలిసింది. అంతే కాకుండా ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఈ మూవీ కంటెంట్ చాలా బోల్డ్గా వుంటుందని, షాకింగ్గా వుంటుందని చెప్పడం ఈ ప్రాజెక్ట్పై అంచనాల్ని పెంచేసింది. ఈ చిత్రానికి సందీప్ వంగ వచ్చే ఏడాది సమ్మర్ లో క్లాప్ కొట్టించబోతున్నారు. ఎప్పుడు రిలీజ్ వుంటుంది? నటీనటులు ఎవరన ్నది త్వరలో నే తెలియనుంది.
రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ముత్యంశెట్టి మీడియా అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల రాజమండ్రి సమీపంలో మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు. బన్నీ పాల్గొనగా పోరాట ఘట్టాల్ని చిత్రీకరించారు. అయితే అనుకోకుండా టీమ్లో కొంత మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అర్థాంతరంగా షూటింగ్ ఆపేసి టీమ్ మొత్తం
హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. కొంత విరామం తీసుకున్న సుకుమార్ మళ్లీ కాచీగూడలో పోరాట ఘట్టాల్ని బన్నీ కొంత మంది ఫైటర్స్ పాల్గొనగా షూట్ చేశారు. తాజాగా మళ్లీ మారేడు మిల్లికి టీమ్ వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే ఇందులో ప్రధాన విలన్గా తమిళ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్న చిత్ర బృందం ఆయన కొన్ని కండీషన్ల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో విలన్ పాత్ర కోసం చాలా మంది నటుల్ని పరిశీలించి ఫైనల్గా తమిళ హీరో ఆర్యని ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆర్యతో పాటు కన్నడ హీరో ధనుంజయన్, కమెడియన్ కమ్ హీరో సునీల్ కూడా ఇందులో నెగెటివ్ పాత్రలో కనిపించనున్నట్టు తెలిసింది.
TOLLYWOOD.NET JANUARY 2021 | VOL 18 | ISSUE 01 | Rs.20/-
/tollywood
RNI NO: APTEL/2003/10076 JANUARY 2021 VOL:18 ISSUE:01 Rs.20/- TOLLYWOOD TELUGU MONTHLY MAGAZINE
/tollywood