Tollywood Magazine Telugu March - 2016

Page 1

MARCH 2016 VOL 13 ISSUE 3

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET






టా

లీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ తాజాగా సీనియర్ హీరో వెంకటేష్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేను... శైలజ' చిత్రం ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయనున్నాడు. ఇటీవలే కిషోర్ కాజల్ ని కలిసి కథ వినిపించాడట. కాజల్ కి కథ నచ్చడంతో వెంకి తో రోమాన్స్ చేయడానికి ఒప్పుకుందట. ప్రస్తుతం కాజల్ మహేష్ సరసన బ్రహ్మోత్సవం, పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాలు పూర్తి అవగానే వెంకి కిషోర్ తిరుమల సినిమాలో జాయిన్ కానుంది. అలాగే వెంకి ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో బాబు బంగారం చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూరయి ్త న వెంటనే కిషోర్ తిరుమల తో సినిమా మొదలు పెట్టనున్నాడు.


“THE MORE YOU TAKE RESPONSIBILITY FOR YOUR PAST AND PRESENT, THE MORE YOU ARE ABLE TO CREATE THE FUTURE YOU SEEK.” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Graphic Designer Content Editor Photographer Reporter Designer Publication Consultant Distributed By

: Murali Mohan Ravi : Satyam Gorantla : Prathama Singh : Moulali Deshamoni : Saidulu Deshamoni : V Ravi Goud : R.K. Chowdary : SaaiKrishhna : Suredar Gorantla : Raghurama Raju Kalidindi : Murthy

Follw Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MARCH 2016

టాలీవుడ్ P 3




రా



మ్ కార్క్ తీ , కశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'దృశ్యకావ్యం'. ఈ సినిమా ట్రైలర్ ను హీరో నిఖిల్ మంగళవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా.. ఖిల్ మాట్డు లా తూ.. ''రామకృష్ణ గారి లాంటి ప్యాషన్ ఉన్న వ్యక్తులు ఇండస్ట్రీకు ఎంతో అవసరం. సినిమా ట్రైలర్ చాలా బావుంది. చూడడానికి కొతగా ్త అనిపించింది. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్నే తూ ఉన్నారు. మార్చి 18న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. ర్శకుడు రామకృష్ణా రెడ్డి మాట్డు లా తూ.. ''ఇది నా మొదటి సినిమా. సినిమాలో ప్రతి సీన్ అందరికి నచ్చేలా జాగ్రతగా ్త తీశాం. అందరు మనసుపెట్టి చేయడం వలనే దృశ్య కావ్యమయింది. ఇదొక ఎమోషనల్ లవ్ స్టొరీ. సరికొత్త కథాంశంతో, ఉత్కంట భరితంగా సాగుతుంది. కమలాఖర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మార్చి 18న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. గీత దర్శకుడు కమలాఖర్ మాట్డు లా తూ.. ''ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఒక్క ఫైట్, ఐటెం సాంగ్ లేకపోవడం. రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం కాదు. మంచి సినిమా తీశారు. 'ఏ కలవో' అనే పాట మంచి మెలోడియస్ సాంగ్ గా నిలిచిపోతుంది'' అని చెప్పారు. రో రామ్ కార్క్ తీ మాట్డు లా తూ.. ''ఇదొక లవ్, కామెడీ, సస్పెన్స్ థ్రిలర్ ్ల మూవీ. దృశ్యకావ్యం వినడానికి ఎంత

ని

సం హీ

4 P టాలీవుడ్

బావుందో.. చూడడానికి ఇంకా బావుంటుంది. కమలాఖర్ గారి మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అసెట్'' అని చెప్పారు. కా ఈ కార్యక్రమంలో కశ్మీరా కులకర్ణి, రచ్చ రవి, మధునందన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మ్ కార్క్ తీ , కశ్మీరా కులకర్ణి, మధునందన్, అలీ, పృథ్వి, సత్యం రాజేష్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కమలాఖర్, కెమెరామెన్: సంతోష్ శానమోని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లు శివనాగేంద్రరావు, సమర్పణ: శ్రీమతి బెల్లం సుధా రెడ్డి, ఎడిటర్: వి.నాగిరెడ్డి, నిర్మాణం: పుష్యమి ఫిలిం మేకర్స్, దర్శకుడు: బెల్లం రామకృష్ణా రెడ్డి.

ఇం రా






త్యంత భారీ బడ్జెట్ తోనూ, భారీతారాగణంతోనూ 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం తెరకెక్కుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తూండగా, శరద్ కేల్కర్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ముకేశ్ రుషి, కబీర్ సింగ్, కృషభ ్ణ గవాన్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ఊర్వశి, లక్ష్మీరాయ్, రఘుబాబు తదితరులు. దులో'హార్స్ మేళా' సన్నివేశం చిత్రానికే ఎస్సెట్ గా నిలవనుంది. ఈ మేళాలో 100 గుర్రాలు, నూరుమంది అశ్వికులు, చిత్రంలోని 40 మంది ప్రధానతారాగణం, 1000 మంది జనం పాల్గొనగా, మూడు యూనిట్స్ తో ఈ సన్నివేశాన్ని అత్యంత భారీగా చిత్రీకరించారు. గుర్రాలతో పాటు కొన్ని పురాతన కార్లను, అధునాతన కారను ్ల కూడా చిత్రీకరణలో ఉపయోగించడం జరిగింది. అత్యంత భారీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో సాంకేతిక విలువలకు కూడా పెద్ద పీట వేయడం జరిగింది. అత్యుతమ ్త సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. హైదరాబాద్, బరోడా, రాజ్ కోట, కేరళ, మల్ షేట్స్ ఘాట్స్, మహారాష్ట్ర తదితర ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫి: ఆర్థర్ విల్సన్, ఆండ్రూ, సంభాషణలు; సాయిమాధవ్ బుర్రా ;ఎడిటింగ్​్: గౌతమ్ రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, దర్శకత్వం:కె.రవీంద్ర (బాబీ). ర్చి మాసం మధ్యలో ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్ 8న 'సర్దార్ గబ్బర్ సింగ్'ను ప్రేక్షకుల ముందు నిలిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్, ఎర్రొస్ ఇంటర్నేషనల్ పతాకాలపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మిస్తున్నారు.

ఇం 

 ఈ అ క్కినేని అఖిల్ వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖిల్' చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సినిమా లో విషయం ఏమి లేకపోవడంతో అట్టర్ ప్లాప్ గా నిలిచింది. దీంతో అఖిల్ హీరోగా ఎంట్రీ పట్ల అంత నిరాశే కనబరిచారు.ఇప్పుడు మొదటి సినిమాకు చేసిన తప్పును రెండో సినిమాకు చేయకూడదని భావించిన నాగార్జున అందుకోసం పక్క ప్లానింగ్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం నాగార్జున అఖిల్ రెండో చిత్రం దర్శకత్వ భాద్యతలను వంశి పైడిపల్లికి అప్పజేప్పినట్లు తెలుస్తోంది. ఊపిరి సినిమా షూటింగ్ సమయంలో వంశి పని తీరు నచ్చిన నాగ్ అఖిల్ రెండో సినిమాకు వంశి పైడిపల్లి ని డైరెక్టర్ గా ఖరారు చేశాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించేందుకు వంశి కి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. వంశీ అఖిల్ ని డిఫరెంట్ గా చూపించేందుకు ఇటీవలే ఓ ఫోటో షూట్ ని కూడా చేసినట్లు తెలుస్తోంది. అఖిల్ రెండో చిత్రం వచ్చే ఏప్రిల్ నెలలో లాంచ్ కానున్నట్లు సమాచారం.

మా

టాలీవుడ్ P 5




హై

దరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో కొత్త ఆలయాల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ఆద్వర్యంలో ఈ దైవ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మురళీమోహన్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. కన్నుల పండుగ గా జరిగిన ఈ ఆలయాల ప్రారంబోత్సవంలో సంతోషిమాత విగ్రహాన్ని చిరంజీవి దంపతులు ఆవిష్కరించగా.. సూర్యనారాయణ మూర్తి విగ్రహాన్ని నాగార్జున ఆవిష్కరించారు. వెంకటేష్ శ్రీ లక్ష్మి నరసింహస్వామీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా... రూపానంద స్వామీజీ మాట్డు లా తూ.. '''చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లకు మంచి దైవభక్తి ఉంది. వారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం సంతోషదాయకం. ఈ దేవాలయం ద్వారా మా కమిటీ వాళ్ళు, అర్చకులు మరింతగా సేవలందించాలని మనస్పూర్గా తి కోరుకుంటున్నాను'' అని చెప్పారు. రంజీవి మాట్డు లా తూ.. ''ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. స్వామీ వారి ఆధ్వర్యంలో సంతోషిమాత విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. మా దంపతులకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు'' అని చెప్పారు. గార్జున మాట్డు లా తూ.. ''సూర్యభగవానుడి ఆలయాన్నిఆవిష్కరించడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. రెండు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచం మొత్తానికి మంచి జరగాలి'' అని చెప్పారు. రళి మోహన్ మాట్డు లా తూ.. ''నిమ్మగడ్డ ప్రసాద్ గారిని దేవాలయం నిర్మించమని లక్ష్మీ నరసింహస్వామి కలలో ఆదేశించడం జరిగింది. నిజానికి ఈరోజు ఆవిష్కరించబడ్డ మూడు ఆలయాలను

స్వ

చి

నా

ము

6 P టాలీవుడ్

కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, వారి సతీమణి నిర్మించాలనుకున్నారు. కాని నిమ్మగడ్డ ప్రసాద్ గారి కోరిక మేరకు వారు తప్పుకున్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని చెప్పారు. మ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ.. ''గత కొంతకాలంగా లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఫిలిం నగర్ టెంపుల్ కి వచ్చినప్పుడు ఇక్కడ లక్ష్మి నరసింహస్వామి విగ్రహం లేకపోవడం గమనించాను. త్వరలోనే దానిని నిర్మించే పనులో ఉన్నామని యాజమాన్యం తెలిపింది. ఆ విగ్రహాన్ని నేనే నిర్మించాలని ఈ కార్యక్రమం చేపట్ను టా . రెండు రోజులుగా ఈ కార్యక్రమంలో ఉన్న నేను ప్రపంచాన్ని మర్చిపోయాను. ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్, కమిటీకు రుణపడి ఉంటాను'' అని చెప్పారు.

ని






న్న పళంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాలంటే హీరోయిన్ లకు ఉన్నది ఒకే ఒక్క చాన్స్. అదేంటంటే ఎడా పెడా అందాలు ఆరబోయడం. ఈ మధ్య ఈ ట్రెండ్ చాలా మంది హీరోయిన్ లు ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ కూడా ఈ మధ్య ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఎద అందాలను ప్రదర్శించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తాజాగా ఇలాంటి పనులకు తమన్నా కూడా రెడీ అయిపోతోంది. ఇటీవల చెన్నై లో జరిగిన ఊపిరి ఆడియో ఫంక్షన్ లో తమన్నా తెల్ల తోలు అందాల ప్రదర్శనతో పిచ్చేక్కించింది. రెడ్ కలర్ డ్రెస్ లో వచ్చిన ఈ బ్యూటీ అందాలను అందరు గుడప ్ల ్పగించి చూశారు. ఈ డ్రెస్ లో తమ్ము తన ఎద అందాలను ఎక్స్ పోస్ చేస్తూ ఊపిరి ఆడియో ఫంక్షన్ ని హీటెక్కించింది. ఈ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన వారంతా ఈ తెల్ల తోలు భామని చూడటమే సరిపోయిందంటే చూడండి. తన అందాల గేట్స్ ఏ రేంజ్ లో ఎత్తేసిందో.

              

డా హీరోలతో బడా సినిమాలు వరుసగా తీసి ఒక్కసారిగా కనిపించకుండా పోయిన నిర్మాత బండ్ల గణేష్ ఎట్టకేలకు మళ్ళి ఫామ్ లోకి వచ్చాడు. గతంలో చేసిన దాని కంటే ఎక్కువే చేయాలనీ ఫిక్స్ అయ్యాడో ఏంటో తెలియదు కాని, ఇటీవలే రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న ముని నాలుగో పార్ట్ 'భైరవ' చిత్రం తెలుగు రైట్స్ ను 25 కోట్ల భారీ రేటు కు దక్కించుకున్నాడు. అలాగే మరో మలయాళ మూవీ టు కంట్రీస్ సినిమా రైట్స్ కూడా తీసుకొని తెలుగులో నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పుడు తాజాగా బండ్ల గణేష్ కళ్ళు సూపర్ స్టార్ రజినీకాంత్ పై పడ్డాయి. రజినీ యంగ్ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తోలిసారి నటిస్తున్న 'కబాలి' చిత్రం రైట్స్ ను భారీ రేటుకు కొన్నట్లు తెలుస్తోంది. రజిని గత చిత్రం 'లింగా' తో బయ్యర్లు బాగా నష్టపోయారు. ఈ నేపధ్యంలో కబాలి బిజినెస్ ఆశించినంత మేరలో జరుగుతుందా అన్న తరుణంలో బండ్ల గణేష్ భారీ మొత్తం చెల్లించి కబాలి తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్ P 7


'చి

న్నోడు పెద్దోడు'తో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టి, 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు', 'మిత్రుడు' వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ కొంత విరామం తర్వాత ఓ చిత్రం నిర్మిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని హీరోగా విలక్షణ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు. సందర్భంగా ఈ చిత్రవిశేషాలను శివలెంక కృష్ణప్రసాద్ తెలియజేస్తూ ''ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్ కు గురి చేసే ఎలిమెంట్స్, మంచి రొమాన్స్, సెంటిమెంట్, వినోదం.. ఇలా అన్ని అంశాలు కుదిరిన కథ. డిసెంబర్ 2న ప్రారంభమైన ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిపిన షెడ్యూల్ తో 40 శాతం పూర్తయ్యింది. ఈ నెల 22 నుంచి మార్చి 6 వరకూ కొడైకెనాల్ లో జరిపే షెడ్యూల్ లో కొంత టాకీ, పాట చిత్రీకరిస్తాం. మార్చి 14 నుంచి ఏప్రిల్ 6 వరకూ జరిపే షెడ్యూల్ తో సినిమా దాదాపు పూర్తవుతుంది. టైటిల్ ను త్వరలో ప్రకటిస్తాం. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు. వసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, ఆనంద్, రోహిణి, 'సత్యం' రాజేశ్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, సంగీతం: మణిశర్మ, పాటలు: 'సిరివెన్నెల' సీతారామశాస్ర్తి, రామజోగయ్య శాస్ర్తి, కృష్ణకాంత్, కెమేరా: పి.జి. విందా, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డైరెక్టర్: కోట సురేశ్ కుమార్, నిర్మాణ పర్యవేక్షణ: యోగానంద్, నిర్మాణ నిర్వహణ: పరుచూరి మోహన్, రషీద్ అహ్మద్, స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

   

8 P టాలీవుడ్


      

బ్బర్దస్త్ హాట్ యాంకర్ రేష్మి గౌతమ్ తన అందాలతో వెండితెర పై సెగలు లేపడానికి రెడీ అవుతోంది. తాజాగా రేష్మి నటించిన చిత్రం గుంటూరు టాకీస్ మార్చ్ 4న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన గుంటు టాకీస్ ట్రైలర్స్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. కిస్సింగ్స్ క్లీవేజ్ షో తో కుర్రకారుకు పిచ్చేక్కించి సినిమా పై హై రేంజ్ బోల్డ్ హైప్ క్రియేట్ చేసేస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రం ప్రమోషన్స్ లలో కూడా రెచ్చిపోయి హీరోతో కలిసి పబ్లిగ్గానే రోమన్స్ చేస్తోంది. తాజాగా ఓ ప్రమోషన్ లో పాల్గొన్న రేష్మి మాట్లాడుతూ ఈ చిత్రంలో ముద్దు సన్నివేశం గురించి ముచ్చటించింది. ఈ సన్నివేశాన్ని ఎదో ఊరికే అలా చేసినట్లు అలా చేయలేదట. అందుకోసం చాలానే కసరత్తులు చేసిందట జబ్బర్దస్త్ హాట్ భామ. ముద్దు సన్నివేశం ఊరికే చేయలేమని సహా నటుడితో చనువు ఉంటేనే తప్ప రోమాన్స్ చేయలేమని చెప్పింది రేష్మి. అందుకోసమే హీరో సిద్దుతో కలిసి షాపింగులకు, సినిమాలకు షికార్లకు తిరిగిందట. దాంతో మంచి ఫ్రెండ్ షిప్ ఇద్దరి మధ్య ఏర్పడటంతో ముద్దు సన్నీవేషాలు పెద్దగా ఇబ్బంది అనిపించలేదని తెలిపింది రేష్మి.

 టాలీవుడ్ P 9






వి

క్టరి వెంకటేష్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో బాబు బంగారం చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత వెంకి ఓ రీమేక్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. మాధవన్ హీరోగా బాక్సింగ్ నేపధ్యంలో రూపొందిన 'సాలా ఖడూస్' చిత్రం ఇటీవలే తమిళ హిందీ బాషలలో విడుదలై సంచలన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తెలుగమ్మాయి సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకి తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఇందుకోసం వెంకి బరువు పెరుగుతున్నాడట. సాధారణంగా నటులు బరువు పెరగడానికి ఇష్టపడరు. కాని వెంకి మాత్రం ఈ చిత్రంలోని పాత్రకు న్యాయం చేయడం కోసం బరువు పెరుగుతున్నాడట. తెలుగులో రీమేక్ చిత్రానికి కూడా సుధా కొంగర నే దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం పై అఫీషియల్ ప్రకటన వెలువడనుంది.

   అ

క్కినేని నాగార్జున తమిళ హీరో కార్తీ లు హీరోలుగా వంశి పైడిపల్లి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఊపిరి'. హాలీవుడ్ సినిమా ది ఇంటచబుల్స్ కు ఫ్రీ మేక్ గా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ చిత్రంలో కార్తీ సరసన తమన్నా నాగ్ సరసన శ్రేయ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ టిజర్ తో సినిమా పై అంచనాలు భారీగానే పెరిగాయి. పి వి పి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ ను 3 కోట్లకు కొనేందుకు ఓ టాప్ డిస్ట్రి బ్యూషన్ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మరి కొన్ని డిస్ట్రి బ్యూషన్ హౌసెస్ కూడా ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ కోసం పోటి పడుతున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పి వి పి సంస్థ ఎవరు ఎక్కువ అమౌంట్ చెల్లిస్తే వారికే ఊపిరి ఓవర్సీస్ రైట్స్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల మార్చ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

10 P టాలీవుడ్






స్టారర్ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట ! ప్రస్తుతం త్రివిక్రమ్ నితిన్ -సమంత లతో ''అ ఆ '' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే . దాని తరవాత నాగార్జున -బన్నీ ల కాంబినేషన్ లో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు . ఇప్పటికే అల్లు అర్జున్ తో ''జులాయి '', ''సన్నాఫ్ సత్యమూర్తి '' వంటి హిట్ చిత్రాలను రూపొందించాడు త్రివిక్రమ్ . ఇక నాగార్జున నటించిన ''మన్మధుడు '' చిత్రానికి సంభాషణలు అందించింది త్రివిక్రమే ! ఈ ముగ్గురి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే బ్లాక్ బస్టర్ అవడం ఖాయం .

ర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని కింగ్ నాగార్జున - అల్లు అర్జున్ లతో కలిసి మల్టీ

టాలీవుడ్ P 11




       

యం

గ్ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఒకటి దిల్ రాజు నిర్మాణంలో వెంకి అట్లూరి దర్శకత్వంలో 'ఫీల్ మై లవ్' చిత్రం చేస్తున్నాడు. ఇంకోటి వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న ఎస్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న శ్రీను వైట్ల చిత్రంలో వరుణ్ సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించానున్నారట. మొదటి హీరోయిన్ గా వరుస సక్సెస్ లతో మంచి జోష్ మీద ఉన్న లావణ్య త్రిపాఠి ని కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా బ్లాక్ బ్యూటీ రెజినా ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. నల్లమలుపు బుజ్జి నిర్మించనున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల ఏప్రిల్ లో అఫీషియల్ గా మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

12 P టాలీవుడ్




  అం

దాల భామ శృతి హాసన్ పేస్ బుక్ ని ఎవరో హ్యాక్ చేసారు ,అయితే హ్యాకర్స్ ఎటువంటి బూతు పోస్ట్ లు మాత్రం ఆమె పేస్ బుక్ లో పోస్ట్ చేయలేదు దాంతో ఊపిరి పీల్చుకున్నారు శృతి టెక్నికల్ టీం . శృతి పేస్ బుక్ హ్యాక్ అయిన విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన శృతి తన పేస్ బుక్ హ్యాక్ అయిన విషయాన్నీ ట్వీట్ చేసింది . ప్రస్తుతానికి నా పేస్ బుక్ నుండి వచ్చే ఎటువంటి పోస్ట్ లను కూడా పట్టించుకోకండి అంటూ రిక్వెస్ట్ కూడా చేసింది శృతి . ఇంతకుముందు మహేష్ బాబు , ఎన్టీఆర్ ల పేస్ బుక్ లు కూడా హ్యాక్ అయిన విషయం తెలిసిందే .





నం

దమూరి కళ్యాణ్ రామ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్క నున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఓ జర్నలిస్ట్ గా కనిపించానున్నాడట. మొన్న ఆ మధ్య 'కెమెరామెన్ గంగాతో రాంబాబు' చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని జర్నలిస్ట్ గా చూపించి అదరగొట్టిన పూరి ఇప్పుడు కళ్యాణ్ రామ్ ని కూడా జర్నలిస్ట్ గా చూపించబోతున్నాడట. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఈ సమ్మర్ మే నెలలో అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారట. ప్రస్తుతం పూరి తమిళ తెలుగు బాషలలో రోగ్ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే పూరి కళ్యాణ్ రామ్ తో సినిమా మొదలు పెట్టనున్నాడు.

టాలీవుడ్ P 13




 అం

14 P టాలీవుడ్

దాలు చూపించినప్పుడు గుడ్లప్పగించి చూడాలి తప్ప ప్రశ్నలు వేస్తారే౦ట్రా బాబు ! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది హాట్ భామ నీతూ చంద్ర . ఈ హాట్ భామ కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ........... ఇటీవల యూరప్ వెళ్ళినప్పుడు అక్కడి బీచ్ లో అంగాంగ ప్రదర్శన చేసి హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజిచ్చింది . అయితే ఆ హాట్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కొంతమంది వాటిని చూస్తూ నీతూ అందాలను ఆస్వాదిస్తుండగా , మరికొంతమంది నెటిజన్లు మాత్రం నీతూ ని చెడా మడా తిడుతున్నారు . దాంతో నీతూ కి ఎక్కడా లేని కోపం వచ్చింది అంతే నేనేమి మీ బానిసను కాదు ,పని మనిషిని కూడా కాదు నా అందం నా ఇష్టం ............ చూపించినప్పుడు చూడటం నేర్చుకోండి ,చూడటం ఇష్టం లేకపోతే మూసుకోండి కళ్ళు అంటూ ఘాటుగానే చెప్పింది .




 

1989

లో సింహ స్వప్నం చిత్రంతో హీరోగా ఎంట్రి ఇచ్చిన జగ్గు భాయ్ తెలుగు తమిళ కన్నడ చిత్రాలలో పలు సినిమాలు హీరోగా చేశాడు. శోబన్ బాబు తర్వాత శోబన్ బాబు గా పెరుతుచ్చుకున్న జగ్గు భాయ్ నటసింహం నందమూరి బాలకృష్ణ లెజెండ్ చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. తాజాగా మహేష్ శ్రీమంతుడు చిత్రంతో తండ్రి పాత్ర పోషించి మెప్పించాడు. ఇటీవలే ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంలో స్టైలిష్ విలన్ గా నటించి ఔరా అనిపించాడు. తాజాగా మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'పులిమురుగన్' చిత్రంలో జగపతి బాబు మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. మోహన్ లాల్ వంటి స్టార్ హీరో సినిమాతో మలయాళ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇస్తుండడంతో జగపతి బాబు చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ P 15


    యం

గ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ''బాహుబలి ''కి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది . తెలుగు సినిమా చరిత్ర ని నలు దిశలా వ్యాపింప జేసిన బాహుబలి అటు కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టించడంతో పాటు ప్రేక్షకుల రివార్డులను సైతం అందుకున్న ఈ చిత్రం పలు అవార్డులను కూడా సొంతం చేసుకోగా తాజాగా ''సాటర్న్ అవార్డ్స్ '' కి ఎంపికయ్యింది . దాదాపు 5 విభాగాల్లో బాహుబలి పోటీ పడుతోంది.

బాహుబలి పోటీ పడుతున్న విభాగాలు :

1) బెస్ట్ ఫాంటసి ఫిలిం 2) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (ఎం ఎం కీరవాణి ) 3) బెస్ట్ ఫిలిం ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్ ) 4) బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ( తమన్నా ) 5) బెస్ట్ ఫిలిం కాస్ట్యూమ్ డిజైన్ (రమా రాజమౌళి ,ప్రశాంతి ) అయితే ఈ ఐదింటిలో ఎన్ని అవార్డ్ లను బాహుబలి కొడుతుందో తెలియాలంటే జూన్ వరకు ఎదురు చూడాల్సిందే .

16 P టాలీవుడ్


       

మం

చు లక్ష్మి అనేక సోషల్ అక్టివిటిస్ లో చాలా చురుగ్గా పాల్గొంటూ తనకు తోచిన సహాయాన్ని చేస్తూ ఉంటుంది. ఇమే తాజాగా మేము సైతం అనే రియాలిటీ షో ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ షో ద్వారా బడా సెలబ్రిటీ లను సామాన్య మనుషులుగా మార్చేసి తద్వారా నిధులు సేకరించి నిరుపేదలకు సహాయం చేసే కాన్సెప్ట్ తో మేముసైతం షో వినూత్నంగా ఉండబోతోంది. ఇప్పటికే ఇందుకోసం స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూకట్ పల్లి లో కూరగాయలు అమ్మగా, దగ్గుబాటి రానా రైల్వే స్టేషన్ లో బస్తాలు మోశాడు.అక్కినేని అఖిల్ ఆటో నడిపాడు. అయితే ఈ షో మొదలు పెట్టడానికి ఇన్స్పిరేషన్ గురించి లక్ష్మి తాజాగా తెలియజేసింది. హిందీ చానెల్ లో ప్రసారం అవుతున్న 'మిషన్ సప్నే' కార్య క్రమం ఆధారంగా మేముసైతం ని డిజైన్ చేసినట్లు చెప్పింది. ఈ హిందీ కార్యక్రమం లో సల్మాన్ ఖాన్ లాంటి బడా స్టార్స్ పాల్గొనడంతో ఈ కార్యక్రమం భారీ పాపులారిటీ పొందింది. ఇప్పుడు ఈ పద్ధతినే మంచు లక్ష్మి ఫాలో అవుతోంది.



 ఇం డస్ట్రీ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోగా వరుసగా హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఘణత యంగ్ హీరో రాజ్ తరుణ్ కే దక్కుతుంది. తాజాగా రాజ్ తరుణ్ నటించిన నాలుగో చిత్రం సీతమ్మ అందాలు రామయ్య సీత్రాలు కొద్దిగా నిరాశ పరిచినప్పటికీ రాజ్ తరుణ్ ఏమాత్రం దూకుడు తగ్గించకుండా సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ఇప్పటికే స్టార్ ప్రొడ్యుసర్ దిల్ రాజు బ్యానర్ లో శతమానం భవతి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా ఈ యంగ్ హీరో మరో డెబ్యూ డైరెక్టర్ కు ఒకే చెప్పాడు. రాజ్ తరుణ్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని ఇటీవలే రాజ్ తరుణ్ కు కలిసి ఓ థ్రిలర్ ్ల కథ వినిపించాడట. అది విని చాలా థ్రిల్ అయిన రాజ్ తరుణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ ప్రకటన వెలువడనుంది.

టాలీవుడ్ P 17


 కిం

18 P టాలీవుడ్

ద ప్యాంట్ లేదు పైన బ్రా కూడా వేసుకోలేదు కానీ ఫోటోలకు మాత్రం తెగ ఫోజిచ్చింది బాలీవుడ్ భామ కల్కి కొచ్లిన్ . తాజాగా మాగ్జిం కోసం చేసిన ఈ హాట్ ఫోటో షూట్ సంచలనం సృష్టిస్తోంది . అనురాగ్ కశ్యప్ తో జోరుగా ప్రేమాయణాన్ని సాగించి పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేసిన ఈ భామ రెండేళ్ళ కే అతడితో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది . ప్రస్తుతం ఫరాన్ అక్తర్ తో డేటింగ్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది . ఆ విషయంపై ఇంకా ఎటూ తేల్చలేదు కానీ మాగ్జిం కోసం చేసిన హాట్ ఫోటో షూట్ సంచలనం సృష్టిస్తోంది .


రా

మరాజు దర్శకత్వంలో నిహారిక, నాగశౌర్య జంటగా రూపొందుతున్న ‘ఒక మనసు’ షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఏప్రిల్ నెలలో మ్యూజిక్ రిలీజ్ చేసుకొని, మే నెలలో వేసవి స్పెషల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.ప్రముఖ టీవీ ఛానల్ TV9 సమర్పణలో అభినయ్, డా. కృష్ణ భట్టలతో కలిసి ‘మధుర’ శ్రీధర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 




  ఈ

మద్య కాలంలో ఆడ మగ తేడా లేకుండా లేట్ నైట్ పార్టీలు పబ్బులు డిస్కోటేక్ లకు వెళ్లి నైట్ అంత ఎంజాయ్ చేయడం అనేది కామనే అయిపొయింది. అదిరిపోయే మ్యూజిక్ తో మైమరిచే డ్యాన్స్ లు వేస్తూ నైట్ అంత అలా గడుపుతూ చాలా ఎంజాయ్ చేస్తూంటారు. అయితే తాజాగా ఈ లిస్టు లోకి టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ఎప్పుడో చేరిపోయినట్లు తెలుస్తోంది. ప్రతి రోజు నైట్ పార్టీల్లో ఎంజాయ్ చేస్తుందట రాశి ఖన్నా. ఈ విషయం పై రాశి ఖన్నా నాకు నైట్ పార్టీ లంటే చాలా ఇష్టం. ఇందులో తప్పేమీ లేదు. నేను షూటింగ్ కి లేట్ గా వస్తే తప్ప నా మీద కంప్లెయింట్ చేసే అవకశం ఎవరికీ లేదని పబ్లిగ్గానే చెప్పేసింది ఈ భామ. ప్రస్తుతం సాయి ధరం తేజ్ 'సుప్రీమ్' సినిమాలో, రవి తేజ సరసన 'రాబిన్ హుడ్' చిత్రంలో, గోపి చంద్ సరసన 'ఆక్సిజన్' చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది రాశి ఖన్నా.


 క్వాం

టికో హాలీవుడ్ సీరియల్ తో యావత్ ప్రేక్షకులను అలరించిన హాట్ భామ ప్రియాంక చోప్రా తాజాగా మరో అరుదైన గౌరవం అందుకుంది . లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేదికపై క్లీవేజ్ షోతో అదరగొట్టి సంచలనం సృష్టించింది . హాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోనని తన మార్క్ డిజైనర్ వేర్ తో దర్శనం ఇచ్చి మెప్పించింది ప్రియాంక . రెడ్ కార్పెట్ పై తెగ హొయలు పోతూ ఉల్లిపొర లాంటి డ్రెస్ లో క్లీవేజ్ షో చేసి ఆహుతులను విశేషంగా అలరించడమే కాకుండా కుర్రకారు ని పిచ్చేక్కించింది ఈ భామ . ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించి అందాలను ఆరబోసి తన ప్రత్యేకతని చాటుకుంది . క్వాంటికో ద్వారా విశేష ప్రాచుర్యం పొందిన ప్రియాంక తాజాగా ''బే వాచ్ '' అనే హాలీవుడ్ సీరియల్ చేస్తోంది . దీంతో మరెలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి .




బ్బర్దస్త్ హాట్ యాంకర్ రేష్మి గౌతమ్ సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే! రేష్మి నటించిన తాజా చిత్రం 'గుంటూరు టాకీస్' చిత్రంలో రేష్మి కిస్సింగ్స్ ఇంటిమేట్ సీన్స్ లలో రెచ్చిపోయి నటించింది . తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ బంపర్ ఆఫర్ దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో 'బ్రహ్మోత్సవం' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విజయవాడ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన అందాల ముద్దుగుమ్మలు సమంత కాజల్ ప్రణీత లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కాని

 

 ఇందులో ఇంకో ముద్దుగుమ్మ అవసరం వచ్చిందట. దీంతో హాట్ యాంకర్ రేష్మి ని బ్రహ్మోత్సవంలో ఆ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రేష్మి ది చిన్న పాత్రే అయినప్పటికీ మహేష్ బాబు చిత్రం కాబట్టి ఈ హాట్ భామ ఒకే చెప్పిందట.


   

మధ్య కాలంలో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది. అందుకే ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైస్ లను ఇచ్చేందుకు మన సెలబ్రిటిలు రెడీ అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. మెగా నందమూరి ఫ్యామిలీ ల హీరోలు కళ్యాణ్ రామ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లు కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారట. ఇటీవలే ఎ ఎస్ రవి కుమార్ చౌదరి వీరిద్దరికీ కథ చెప్పాడట. దీనికి వారి నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. అలాగే ఒక హీరోయిన్ గా రెజినా ను మరో కీలక పాత్ర కోసం హాట్ యాంకర్ అనసూయ ను ఎంపిక చేయాలనీ భావిస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయం పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వెలువడనుంది. మెగా మేన్నల్లుడు సాయి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ల కాంబినేషన్ ఫైనల్ అయి సినిమా సెట్స్ పైకి వెళ్తే మాత్రం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ని సృష్టించిన వారే అవుతారు.

మా

స్ రాజా రవితేజ ఈ మధ్య బాగా పలుచబడి చాలా సన్నగా కనిపిస్తున్నాడు.ఈ విషయం పై భిన్న అభిప్రాయాలూ కుడా వ్యక్తమయ్యాయి. దీంతో రెండు నెలలుగా కనిపించకుండా పోయిన రవితేజ కొంచెం ఒళ్ళు చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి సడెన్ గా రవి తేజ సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా అందరు ఆశ్చర్య పోతున్నారు. రవితేజ సిక్స్ ప్యాక్ తో ఉన్న ఫోటోలు ఇటీవల నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ డెబ్యూ దర్శకుడు చక్రి దర్శకత్వంలో 'రాబిన్ హుడ్' చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. బహుశా ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్ లో కనిపించడానికే ఇలా సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది. నిజంగా 47 ఏళ్ల వయసులో కూడా ఇలా సిక్స్ ప్యాక్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కూడా ఇదే ఏజ్ లో సిక్స్ ప్యాక్స్ చేసి అందరికి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు తాజాగా రవితేజ కూడా సిక్స్ ప్యాక్స్ చేసి టాలీవుడ్ లో అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.



టాలీవుడ్ P 23






నా

ని తో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ వంటి చిత్రాన్ని తీసి హిట్ కొట్టేసిన హను రాఘవపూడి తాజాగా జాక్ పాట్ కొట్టేసాడు . యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తదుపరి చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు హను రాఘవపూడి . ప్రస్తుతం ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్రం తర్వాత హను తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . అందాల రాక్షసి తో హను దర్శకుడి గా పరిచయం అయినప్పటికీ ఇటీవల కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రంతో హిట్ అందుకునే సరికి హను రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ అయ్యాడు .

     యా

భై కోట్ల తో సినిమా తీస్తే యాభై కోట్లు మాత్రమే వసూల్ చేస్తే అదెలా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందని కొంతమంది దర్శక నిర్మాతలపై ,హీరోలపై బాగానే సెటైర్లు వేసాడు కింగ్ నాగార్జున . సంక్రాంతికి నాగార్జున నటించిన ''సోగ్గాడే చిన్ని నాయనా '' రిలీజ్ అయి భారీ వసూళ్ళ ని సాధించడమే కాకుండా నాగార్జున కు 50కోట్ల మార్కు ని అందించి సంచలన విజయం సాధించింది . తక్కువ సమయంలో తక్కువ బడ్జెట్ లో పైగా తక్కువ థియేటర్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా 50 రోజులు దాటినప్పటికీ ఇంకా మంచి షేర్ తో రన్ అవుతోందని ,ఈ విజయం పట్ల హీరోగా నేను చాలా సంతోషంగా ఉన్నానని కానీ నిర్మాతగా మాత్రం సుప్రియ సంతోషంగా ఉందని ఈ క్రెడిట్ అంతా దర్శకులు కళ్యాణ్ కృష్ణ దే నని అన్నాడు నాగార్జున .

24 P టాలీవుడ్


 లి

వింగ్ లెజెండ్ అమితాబ్ మనవరాలు లండన్ లో చదువుకుంటోంది , అయితే ఆధునికతని బాగా వంట బట్టించుకున్న అమితాబ్ మనవరాలు నవ్య బీచ్ లో అందాలను ఆరబోయడమే కాకుండా క్లీవేజ్ షో చేసి జనాలకు షాక్ ఇచ్చింది . నవ్య ప్రస్తుతం లండన్ లోని సెవెన్ ఓక్స్ లో చదువుకుంటోంది . అయితే చదువు సంగతి



ఎలా ఉన్నప్పటికీ ఆమె తన ఫ్రెండ్స్ తో రెచ్చిపోయి పార్టీలు చేసుకుంటూ ,బీచ్ లో టూ మచ్ గా టూ పీస్ బికినీ లో అందాలను ఆరబోస్తూ వాటిని ఫోటోలు తీసి తన ఇన్ స్టా గ్రామ్ లో అప్ లోడ్ చేసి సంచలనం సృష్టించింది . నవ్య బికినీ అందాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి . నవ్య ఇంత హాట్ గా రెచ్చిపోవడం తో బాలీవుడ్ జనాలు కూడా షాక్ అవుతున్నారట .

  యం

గ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లోనే అతిపెద్ద ఫ్లాప్ ''రెబల్ ''. పెద్దనాన్న కృష్ణంరాజు తో కలిసి లారెన్స్ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసారు ,తెలుగులో లాగే హిందీలో కూడా అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది . అయితే దానికి విరుద్దంగా యు ట్యూబ్ లో మాత్రం ప్రభాస్ ఫ్లాప్ సినిమా సంచలనం సృష్టిస్తోంది . ఇప్పటికే కోటి వ్యూస్ తో సంచలనం సృష్టించిన ఆ చిత్రం ఇంకా శరవేగంగా దూసుకుపోతోంది . ఇదంతా బాహుబలి మహిమ అని అంటున్నారు విశ్లేషకులు . బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగి పోవడం ఈ సంచలనానికి కారణమయ్యింది .

టాలీవుడ్ P 25




ప్పటివరకు రాజమౌళి శిష్యులు డైరెక్టర్లు గా మారి ఒక్కరు కూడా సక్సెస్ కాలేకపోయారు , ఇక ఇప్పుడేమో రాజమౌళి సోదరుడు ఎస్ ఎస్ కాంచి దర్శకుడిగా తన అదృష్టం ఏంటో పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు . రాజమౌళి సినిమాల్లో తప్పకుండా ఎదో ఒక క్యారెక్టర్ వేసే కాంచీ కి దర్శకత్వం పైన మక్కువ ఎక్కువట , అందుకే రాజమౌళి చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ లో సైతం పని చేస్తుంటాడు ఎస్ ఎస్ కాంచీ . ప్రస్తుతం పలు కథలను రెడీ చేసుకున్న కాంచీ ఒక చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అయ్యాడు . టెక్నికల్ టీం ని అలాగే నటీనటులను కూడా ఎంపిక చేసుకుంటున్నాడట . మరి ఈ కాంచీ సక్సెస్ అవుతాడో లేక రాజమౌళి శిష్యుల్లాగా అవుతాడో చూడాలి.



 బా లీవుడ్ భామ ఆలియా భట్ తాజాగా తన ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి రెచ్చిపోయి వోగ్ పత్రిక పై అందాలను ఆరబోసింది . బికినీ కి పిచ్చేక్కించే జస్ట్ చిన్ని అండర్ వేర్ ని కింద ధరించిన ఈ భామ కుర్రకారుకి గుండెలు జలదరించేలా చేసింది .విశేషమేమిటంటే వోగ్ కోసం ఒక్కతే ఇంతగా రెచ్చిపోలేదు ఆలియా ,సిద్దార్థ్ మల్హోత్రా తో హాట్ హాట్ గా కనిపించిన ఆలియా బీచ్ లో రెచ్చిపోయిన తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు జనాలు . ఆలియా - సిద్దార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం ''కపూర్ అండ్ సన్స్ '' . ఆ సినిమా కోసం బీచ్ లో బికినీ తో కలిసి ఫోటో షూట్ చేసింది ఈ భామ . ఆ ఫోటో షూట్ సంచలనం సృష్టిస్తోంది .

26 P టాలీవుడ్


 ప

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు ల మద్య కాజల్ అగర్వాల్ నలిగి పోతోందట . ఈ ఇద్దరు హీరోల చిత్రాల్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కావడంతో ఈ నలిగిపోయే బాధంతా కూడా . ఎందుకంటే పవన్ తో రొమాన్స్ చేస్తూ వచ్చి మహేష్ తో జాయిన్ అవ్వాలి ఇది పూర్తీ కాకుండానే మళ్ళీ పవన్ తో ఆడి పాడటానికి వెళ్ళాలి . రెండు కూడా భారీ చిత్రాలు కావడంతో ఆ రెండు చిత్రాలకు ఏక కాలంలో డేట్స్ సర్దుబాటు చేయలేక సతమతం అవుతోందట కాజల్ . అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అటు పవన్ ని ఇటు మహేష్ ని నొప్పించకుండా వాళ్ళిద్దరిని సంతృప్తి పరచడానికి కాజల్ తెగ కష్టపడుతోందట . పవన్ సర్దార్ ఏప్రిల్ 8 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా మహేష్ బ్రహ్మోత్సవం చిత్రాన్ని మేలో రిలీజ్ చేయనున్నారు . దాంతో కాజల్ ఓవర్ టైం కష్టపడటమే కాకుండా వాళ్ళిద్దరికీ డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి ఇబ్బంది పడుతోంది .

టాలీవుడ్ P 27




 

క్వాం

టికో హాలీవుడ్ సిరీస్ లో నటించి కళ్ళు బైర్లు కమ్మేలా చేసిన భామ ప్రియాంక చోప్రా తాజాగా మరో టివి సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే . ''బేవాచ్'' టివి సిరీస్ సీక్వెల్ లో నటిస్తున్న ఈ భామ వైట్ స్కర్ట్ లో పిచ్చేక్కించింది . లోనెక్ బ్లౌజ్ లోంచి క్లీవేజ్ అందాలు తొంగి చూస్తుంటే ,కింద పిక్కల బలం మరింత వేడిని రాజేస్తోంది . ఇటీవలే ఆస్కార్ అవార్డుల వేడుకలో హోస్ట్ గా వ్యవహరించి రెడ్ కార్పెట్ పై మెరిసిన ఈ భామ తాజాగా బేవాచ్ టివి సిరీస్ తో మరోసారి సత్తా చాటాలని భావిస్తోంది . నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ని పోషిస్తోంది ప్రియాంక చోప్రా . ప్రస్తుతం ఫ్లోరిడా లో ఈ షూటింగ్ జరుగుతోంది .





థానాయకుడు సునీల్ జన్మదిన వేడుకలు నేడు సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో చిన్నారుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నాడు. స్కూల్ బాగోగుల కోసం సహాయార్ధం గతంలో 2 లక్షల రూపాయల విరాళాన్ని అందించిన సునీల్.. ఈ ఏడాది చిన్నారుల కోరిక మేరకు వారి చదువుకు అవసరమైన 55 అంగుళాల సామ్ సంగ్ టివి సమకూర్చాడు. టీవల "కృష్ణాష్టమి" చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న సునీల్.. ప్రస్తుతం వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఈడు గోల్డ్ ఎహే" చిత్రంలో నటిస్తున్నాడు. కపోతే.. చిన్నారుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడంతోపాటు వారి విద్యాభ్యాసానికి అవసరమైన టివిని సమకూర్చడం, వారితో సంతోషంగా గడపడం పిల్లలకు మానసిక సంతృప్తినిచ్చిందని, సునీల్ ఇదే విధంగా భవిష్యత్ మరింత స్టార్ డమ్ దక్కించుకొని.. ఇదే విధంగా ఎంతో మందికి సహాయపడాలని విక్టోరియా మెమోరియల్ స్కూల్ సిబ్బంది కోరుకొన్నారు!

ఇ ఇ

28 P టాలీవుడ్






"ఐ

లవ్ యు రస్నా '' అంటూ బుల్లితెర పైనే కాకుండా వెండితెర పై కూడా సత్తా చాటిన భామ అంకిత తాజాగా పెళ్లి కూతురు అవతారం ఎత్తనుంది . తెలుగు ,తమిళ చిత్రాల్లో నటించిన అంకిత ఈనెల 28న ముంబై లోని జేవీ మారియట్ హోటల్ లో పెళ్లి చేసుకోబోతోంది . అమెరికాకు చెందిన విశాల్ జెగ్తాప్ ని ప్రేమించింది అంకిత . ఇరువురి పెళ్ళికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్దమయ్యారు . ఎన్టీఆర్ తో సింహాద్రి చిత్రం చేసిన ఈ భామ పలు చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది . దాంతో అమెరికా వెళ్ళిన ఈ భామకు విశాల్ జగ్తాప్ పరిచయం కావడం ఆ పరిచయం ప్రణయానికి దారి తీయడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు .





ప్ర

స్తుతం టాటూ ల వర్షం కురుస్తోంది . తమకు ఇష్టమైన వాళ్ళ పేర్లని తమ వంటిపై ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటున్న సంగతి తెలిసిందే . కొంతమంది ఎద భాగంలో వేయించుకుంటే మరికొంతమంది నడుము కింది భాగం ,వీపు ,పిరుదుల పై భాగం .తొడల దగ్గర , మోకాళ్ళ పైన , చేతులపైన ఇలా ఎక్కడ పడితే అక్కడ టాటూ వేయించుకుంటున్నారు . తాజాగా హాట్ భామ అనసూయ కూడా టాటూ వేయించుకుంది ఎద భాగంపైన . ఈ టాటూ తో మరింత హాట్ అయ్యింది అనసూయ . ఎద పై భాగం లో తన భర్త ముద్దు పేరు ని వేయించుకొని నెటిజన్ల నే కాకుండా కుర్రకారుని బాగా ఆకర్షిస్తోంది అనసూయ . పబ్లిసిటీ ఎలా కొట్టేయ్యాలో బాగా తెలిసిన ఈ భామ ఈ కిటుకు తో మరోసారి వార్తల్లోకి ఎక్కింది .

టాలీవుడ్ P 29


  ‘శివ’, ‘గీతాంజలి’, ‘నిన్నే పెళ్ళాడతా’, ‘అన్నమయ్య’ సినిమాలకు వచ్చినంత మంచి పేరు ‘ఊపిరి’ సినిమాకు వస్తుంది – కింగ్ నాగార్జున గ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల కబ్ ్ల లో ‌ చేరిన కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్,తీ మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై'బృందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్‌చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చిలో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు .గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 1న హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగింది. కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, కార్,తీ ప్రకాష్ రాజ్, జయసుధ, కాజల్ అగర్వాల్, పివిపి,వంశీపైడిపల్లి, అశ్వనీదత్, సుశాంత్, హరీష్ శంకర్, అబ్బూరి రవి,రామజోగయ్యశాస్త్రి, దిల్ రాజు, రఘరామరాజు, సుమంత్, గాబ్రియల్, జెమిని కిరణ్, కళ్యాణ్ కృష,్ణ అడవి శేష్, దశరథ్, తదితరులు పాల్గొన్నారు. గ్ ఆడియో సీడీను అక్కినేని అమల విడుదల చేశారు. ఆడియో సీడీలను అక్కినేని నాగార్జున విడుదల చేసి అమలకు తొలి సీడీని అందించారు. గ్ నాగార్జున మాట్డు లా తూ ‘’నేను సాహసంతో గీతాంజలి, నిన్నేపెళ్ళాడతా, అన్నమయ్య, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలు చేశాను. ‘ఊపిరి’ విషయానికి వస్తే ఇది పెద్ద జర్నీ. నేను, అమల నాలుగేళ్ళ క్రితం ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ‘ఇన్ టచ్ బుల్స్’ చూసి దీన్ని ఎవరైనా తెలుగులో చేస్తే బావుంటుందనుకున్నాం. నేను కూడా యాక్ట్ చేస్తే బావుంటుందని అనుకున్నాను. మనసులో గట్టిగా కోరుకుంటే జరుగుతుందని ఎవరో

'సో

ఈ బి కిం

30 P టాలీవుడ్

అన్నట్టు మూడేళ్ళ తర్వాత వంశీ ‘ఇన్ టచ్ బుల్స్’ సీడీ ఇచ్చి సినిమా చూడమన్నాడు. వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో కాళ్ళు,చేతలు పడిపోయినా మనసు పరిగెత్తే క్యారెక్టర్ చేశాను. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. మనిషికి తోడు ఎంత అవసరమో చెప్పే చిత్రమిది. ఈ సినిమా ద్వారా కార్తీ లాంటి ఫ్రెండ్, తమ్ముడు దొరికాడు. అలాగే నిర్మాత పివిపిగారు ఈ సినిమాకు మరో ఊపిరి. శివ,గీతాంజలి, అన్నమయ్య సినిమాకు వచ్చినంత మంచి పేరు ఈ సినిమాకు వస్తుంది. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఆవారా’ కార్తీ మాట్లాడుతూ ‘నాగార్జునగారు ఈ సినిమాలో నటిస్తున్నారనగానే ఈ సినిమాలో నటించడానికి డబుల్ ఓకే చెప్పాను. ఆయనతో నటించడం లైఫ్ లాంగ్ గిఫ్ట్ దొరికినట్టయింది. బెస్ట్ ఇవ్వాలని అందరూ ప్రయత్నించాం. వంశీ మనకు తగినట్టుగా సినిమాను చక్కగా చేంజస్ చేసి చేశాడు. సెన్సిబిలిటీ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా ఇంత బాగా వచ్చినందకు పివిపిగారు ముఖ్య కారణం. గోపీ సుందర్ గారు బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. రేపు ఆడియెన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. శీపైడిపల్లి మాట్లాడుతూ ‘’ఈ సినిమా రూపొందడానికి కారణం నాగార్జున, కార్తీ, పివిపిగారే. పివిపిగారు నన్ను ఎంకరజ్ చేసిన తీరు, ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని చూస్తే భయమేసింది. ఇట్ ఈజ్ బ్రీత్ ఆఫ్ రిలీఫ్. నాగార్జునగారు ఒక ఊపిరి అయితే మరో ఊపిరి కార్తీగారు. మ్యాజిక్ లేయర్ లాంటి నాగార్జున, కార్గా తీ రు లేకుంటే ఊపిరి సినిమాయే లేదు. హరి, సాల్మన్, అబ్బూరి రవిల సపోర్ట్ కూడా ఎంతో ఉంది. గోపీ సుందర్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఆద్యంతం నవ్విస్తూనే ఆయన తప్ప మరెవరూ చేయలేరనే విధంగా నటించారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’అన్నారు. గ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, తమన్నా భాటియా, సహజనటి జయసుధ, ప్రకాష్‌రాజ్‌, ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, సమర్పణ: పెరల్‌ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

వం

కిం










ర్శకుడు శ్రీను వైట్ల, హీరో వరుణ్ తేజ్ కాంబినేష న్లో సినిమా ఖరారైంది. 'ముకుంద' చిత్రం ద్వారా వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసిన 'ఠాగూర్' మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ని అందించిన శ్రీను వైట్ల తనదైన శైలిలో విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో వరుణ్ తేజ్ సరసన ఇద్దరు ప్రముఖ కథానాయికలు నటించనున్నారు. ఏప్రిల్ 8 ఉగాది పర్వదినం నాడు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. వరుణ్ తేజ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ కథ ఇదనీ, శ్రీను వైట్ల, వరుణ్ తేజ కాంబినేషన్లో రూపొందే ఈ చిత్రం క్లాస్ నీ, మాస్ నీ ఆకట్టుకునే విధంగా ఉంటుందనీ నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని కూడా చెప్పారు. చిత్రానికి కెమెరా: యువరాజ్ ('కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫేమ్).

 అ క్కినేని నాగార్జున ఈ ఏడాది సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో అదిరిపోయే కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత నాగ్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో భక్తి రస చిత్రం హాథీ రాం బాబా జీవిత గాధను చిత్రంగా చేయనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సూపర్ హిట్ భక్తీ రస చిత్రాలు వచ్చాయి. మన్మధుడిగా పేరున్న నాగార్జున ను అన్నమయ్య గా శ్రీరామదాసు గా షిరిడి సాయి ల మరో యాంగిల్ లో చూపించిన ఘనత దర్శకెంద్రుడికే దక్కుతుంది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి 'నమో వెంకటేశాయః' అనే టైటిల్ ని ఖరారు చేశారు. అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి లా నటించి మెప్పించిన హీరో సుమన్ ఈ చిత్రంలో కూడా వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించనున్నాడు. అలాగే షిరిడి సాయి చిత్రాన్ని నిర్మించిన మహేశ్వర్ రెడ్డి ' నమో వెంకటేశాయః'

చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో గాని మే లో గాని మొదలు కానుంది.

టాలీవుడ్ P 31


 ద



వ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్‌ మార్చి 1 నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుంది. సందర్భంగా నిర్మాతలు రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి మాట్లాడుతూ - ''ఇటీవల మా చిత్రంలోని ఇంట్రడక్షన్‌సాంగ్‌ని బ్యాంకాక్‌లో శేఖర్‌మాస్టర్‌ సారధ్యంలో 5 రోజులపాటు చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు మార్చి 1 నుంచి తాజా షెడ్యూల్‌ రాజమండ్రిలో ప్రారంభమవుతోంది. మార్చి 20 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది'' అన్నారు.

32 P టాలీవుడ్

ర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ - ''మార్చి 1 నుంచి జరిగే తాజా షెడ్యూల్‌ను రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరుగుతుంది. ఆది, నమిత ప్రమోద్‌ మరియు విలన్‌ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్‌లో ఒక పాటను, ఫైట్‌ను కూడా షూట్‌ చెయ్యబోతున్నాం. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ ఇచ్చాడు. ఈ సినిమా తప్పకుండా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు. వ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌.


 

క్త కన్నప్ప చిత్రం ఎవరెవరో తీయాలని చూస్తున్నారు కానీ దానిపై సర్వ హక్కులు ప్రభాస్ వే ! భక్త కన్నప్ప గా ప్రభాస్ నటిస్తేనే అందం అంటున్నాడు రెబల్ స్టార్ కృష్ణంరాజు . నలభై ఏళ్ల క్రితం రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన చిత్రం ''భక్త కన్నప్ప ''. కృష్ణంరాజు కెరీర్ లోనే మరుపురాని చిత్రంగా నిలిచిన ఆ చిత్రాన్ని ప్రభాస్ హీరోగా రీమేక్ చేయాలనీ కృష్ణంరాజు ఎప్పటి నుండో ఆశిస్తున్నాడు . ఇక ప్రభాస్ కూడా ఆ పాత్ర చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు . అయితే మద్యలో సునీల్ , మంచు విష్ణు లు ఆ సినిమాని చేయడానికి రెడీ అయ్యారు కానీ ఎందుకనో ఆ సినిమా సెట్స్ మీదకు మాత్రం వెళ్ళలేదు . బాహుబలి 2 తర్వాత ప్రభాస్ తో ముందుగా ఓ ప్రేమ కథా చిత్రాన్ని దాని తర్వాత భక్త కన్నప్ప చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు కృష్ణంరాజు .





 తె

లుగు చలన చిత్ర రంగంలో తెలుగమ్మాయి కి చోటు లేకుండా పోయింది . ప్రతిభ కు పట్టం కడతాం అంటూ కొంతమంది తెలుగమ్మాయిలను హీరోయిన్ పాత్రలకు సెలెక్ట్ చేస్తూ మరేదో కారణం తో వాళ్ళ స్థానం లో ముంబాయి వాళ్ళని దిగుమతి చేసుకుంటూ బాష రాని వాళ్లతో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఏదో సినిమా చేసాం అనిపిస్తున్నారు . తెలుగు వాళ్ళని అవమానిస్తున్నారు . తాజాగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ''వంగవీటి '' చిత్రం కోసం విజయవాడ కు చెందిన మానస హిమవర్శ ని ''రత్నకుమారి '' పాత్ర కోసం మొదట ఎంపిక చేసారట . లుక్స్ ,అలాగే అభినయం ని పరీక్షించిన వర్మ మానస హిమవర్శ కు ఓకె చెప్పినప్పటికీ ఎక్కడో తేడా వచ్చి ఆమె స్థానం లో ''నైనా గంగూలీ '' ని ఎంపిక చేసి ఫోటోలను కూడా ప్రెస్ కు రిలీజ్ చేసాడు . దాంతో మానస హిమవర్శ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . తెలుగువాళ్ళు తెలుగు సినిమాకు పనికి రారా ? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది .

టాలీవుడ్ P 33




మిళంలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న "నంబేండా" చిత్రాన్ని తెలుగులో "గుడ్ ఈవెనింగ్" పేరుతో డబ్ చేశారు భద్రా కాళీ ఫిలిమ్స్ వారు. తమిళంలో టాప్ స్టార్స్ గా వెలుగుతోన్న ఉదయానిథి స్టాలిన్, నయన తార , సంతానంల కాంబినేషన్ లో ఏ.జగదీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి హేరీష్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలుస్తోంది. చిత్ర కథాంశానికి వస్తే, నయనతారను లైన్లో పెట్టేందుకు అష్టకష్టాలు పడతాడు హీరో. చివరకు ఆమెని మెప్పించి ఒప్పిస్తాడు. అప్పుడు నయనతార తాను పదిరోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించానంటూ తన ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ విన్న హీరో రియాక్షన్ ఏంటి? ఆ ఫ్లాష్ బ్యాక్ లో దాగిఉన్న భయంకరమైన నిజాలు ఏంటి? చివరకు హీరోయిన్ ప్రేమను గెలిచేందుకు హీరో చేసిన సాహసం ఏమిటీ అన్నదే "గుడ్ ఈవెనింగ్"కథాంశం...

34 P టాలీవుడ్

ఇం

దులో హీరో హీరోయిన్ల ప్రేమను సక్సెస్ చేసేందుకు సంతానం, పడే పాట్లు చేసే ఫీట్లు....కడుపుబ్బా నవ్విస్తాయి. కామెడీ, లవ్ , యాక్షన్ అనే మూడు ఎలిమెంట్స్ తో తమిళంలో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రాన్ని, త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం, చాలా ఆనందంగా, గర్వంగా ఉంది.. మార్చ్ 2 వ వారంలో హైదరాబాద్ లో ఘనంగా ఆడియో వేడుక నిర్వహించి, 3 వ వారంలో సినిమాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు భద్రకాళి ఫిలిమ్స్ అధినేత ప్రసాద్. రుణాకరణ్, శియాజీ షిండే, తదీతరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి.... మాటలు: వెన్నెల కంటి, పాటలు: చంద్రబోస్, శివగణేష్, వెన్నెల కంటి. సంగీతం:‌ హెరీష్ జయరాజ్, కెమెరా: బాలసుబ్రమణ్యం, సహానిర్మాతలు: ఏ. వెంకట్రావ్, సత్యశీతల, నిర్మాత:‌ భద్రకాళీ ప్రసాద్, డైరెక్టర్: జగదీష్.


  అ

 

క్కినేని కుటుంబం తో ''మనం'' వంటి హార్ట్ టచింగ్ సినిమా చేసిన తర్వాత మహేష్ ని కలిసాడు ,అతడి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూసాడు దర్శకులు విక్రమ్ . కానీ నిరాశే ఎదురయ్యింది , మహేష్ ఆ సినిమా చేయనని చెప్పాడట ! దాంతో చేసేది లేక సూర్య కు చెప్పాడు విక్రం . ఇంకేముంది వెంటనే సూర్య నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా తనే నిర్మించాడు సూర్య . ఇప్పుడా చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది . తాజాగా 24 చిత్ర ట్రైలర్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు . 24 ట్రైలర్ చూసినవాళ్లు తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అని అంటున్నారు . అదే విధంగా మహేష్ ఈ సినిమా చేసి ఉంటే బాగుండు అని కూడా గొనుగుతున్నారు . మహేష్ గొప్ప సినిమా మిస్సయ్యాడని వాపోతున్నారు . సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది మహేష్ గొప్ప సినిమా మిస్సయ్యాడా లేదా ? అనేది .

స్ ఎస్ రాజమౌళి ,త్రివిక్రమ్ , మణిరత్నం ,పూరి జగన్నాద్ లాంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశగా ఉందని తన మనసులోని కోరిక ని బయటపెట్టాడు హీరో శర్వానంద్ . వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వా కి రాజమౌళి చిత్రంలో నటించాలని ఆశగా ఉంది కానీ మరి రాజమౌళి చాన్స్ ఇస్తాడా లేదా చూడాలి . ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ చిత్రం తో చాలా బిజీ గా ఉన్నాడు రాజమౌళి .ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాలు కూడా వరుసగా ఘనవిజయాలు సాధిస్తుండటం తో రాజమౌళి ఖ్యాతి పెరిగింది . ఓటమి ఎరుగని మేరు నగ ధీరుడయ్యాడు రాజమౌళి . అలాంటి రాజమౌళి దర్శకత్వంలో నటించాలనే కోరిక ప్రతీ నటుడికి ఉండటం సహజం . మరి శర్వానంద్ కు రాజమౌళి చాన్స్ ఇస్తాడా లేదా చూడాలి .

టాలీవుడ్ P 35




22

ఏళ్ళ క్రితం ప్రభు దేవా హీరోగా పరిచయమైన బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమికుడు’ అదే టైటిల్ తో డిజి పోస్ట్ సమర్పణ లో ఎస్ ఎస్ సినిమా బ్యానర్ పై ‘కళా’ సందీప్ బి ఏ దర్శకత్వంలో మానస్, సనమ్ శెట్టి హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చలన చిత్రం ‘ప్రేమికుడు’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో వుంది. వాలటైన్ డే సందర్భం గా విడుదలైన ఈ టీజర్ కి యూత్ లో విశేష స్పందన వచ్చింది. కాగ ఈ చిత్రం ఆడియో మార్చ్ 13న సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల కాబోతుంది. సందర్భంగా చిత్ర దర్శకుడు ‘కళా’ సుదీప్ బి ఏ మాట్లాడుతూ …"ప్రేమికుల రోజు న మా ప్రేమికుడు టీజర్ రిలీజ్ చేసాము ముఖ్యంగా యూత్ నుండి విశేష స్పందన లబించింది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమ అనేది మర్చిపోలేని అనుభూతి. అలాంటి ఒక అందమైన ప్రేమకధే ప్రేమికుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకి వినూత్న కథా కథనం, విసువల్ బ్యూటీ, చక్కని సంగీతంతో ఆహ్లాదంగా సాగిపోయే యూత్ఫుల్ లవ్ స్టోరీ అవుతుందని చెప్పారు. లవ్ బ్యాక్ డ్రాప్ లో హృదయానికి హద్దుకునే ఫీల్ గుడ్ మూవీ లా, కామెడి సీన్స్ తో ఎంటర్ టైన్ చేస్తూ ఎక్కడ బోర్ కొట్టకుండా వుంటుంది. ఈ కథలోని పాత్రలలో ప్రస్తుత

36 P టాలీవుడ్

యువత తమకు తామే ఓన్ చేసుకుని చూసుకుంటారు తమ స్వత్చమైన లవ్ ఫీలింగ్స్ కి అద్దంలా వుంటుంది."అన్నారు ర్మాత కె లక్ష్మి నారాయణ రెడ్డి మాట్లాడుతూ....ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా లోని పలు కొత్త లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేసుకున్నాము .అంతకు ముందు హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంది. మార్చి 13న సినీ ప్రముఖుల చేతుల మీదుగా, హై టెక్ సిటీ లోని రాక్ హైట్స్ లో ఆడియో కార్యక్రమం ఘనంగా చేస్తున్నాము. దర్శకుడు ‘కళా’సందీప్ బి ఏ ప్రేమికుడిని, ఈ ప్రేమ కథని ఎంచుకుని చాలా అందంగా ఈ నాటి యువతకి కనెక్ట్ అయ్యేలాగా తీర్చి దిద్దారు . సహా నిర్మాత వరికుంట్ల సురేష్ బాబు మాట్లాడుతూ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆడియో ఫంక్షన్ తరువాత స్టూడెంట్స్ కి పరీక్షలు అయిన వెంటనే సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పారు. చిత్రానికి విజయ్ బాలాజీ సంగీతాన్ని సమకూర్చగా, ఛాయాగ్రహణం-శివ కె, ఎడిటింగ్’ కేరింత’ మధు, డాన్సు డైరెక్టర్- అర్ కె, ఆర్ట్ -భాస్కర్, సహా నిర్మాత : వరికుంట్ల సురేష్ బాబు (రాజ) నిర్మాతలు : లక్ష్మి నారాయణ రెడ్డి .కె, ఇసనాక సునీల్ రెడ్డి, కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : 'కళా' సందీప్ బి .ఏ

ని




 

రెం

డు చేతులా బాగా సంపాదిస్తున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు హైదరాబాద్ లో ఓ ఇల్లు కొనుక్కుంది . జూబ్లీ హిల్స్ లోని లోటస్ పాండ్ లో ఓ ఇండిపెండెంట్ ఇంటిని కొనుగోలు చేసింది .దీని ధర అక్షరాల మూడు కోట్ల రూపాయలట . గత రెండేళ్లుగా తెలుగు చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిపోతోంది ఈ భామ దాంతో తనని ఆదరిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్థిరపడాలని భావించిన ఈ భామ హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలని అనుకుంది . అనుకోవడమే ఆలస్యం వెతికి మరీ లోటస్ పాండ్ లో ఇల్లు కొనుక్కుంది . ప్రస్తతం అల్లు అర్జున్ సరసన సరైనోడు చిత్రంలో నటిస్తోంది ఈ భామ .

     

మధ్య కాలంలో ఇంటర్నేషనల్ హాలీవుడ్ చిత్రాల్లో మన ఇండియన్ స్టార్స్ కూడా పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే హాలీవుడ్ సినిమా XXX లో విన్ డీసెల్ సరసన నటించనుంది. ప్రియాంక చోప్రా కూడా హాలీవుడ్ మూవీ 'బేవాచ్' చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది.తమిళ హీరో ధనుష్ త్వరలో హాలీవుడ్ ఎంట్రి ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ధనుష్ లీడ్ రోల్ లో హాలీవుడ్ దర్శకుడు మార్జనే సత్రపి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఫ్రెంచ్ నవల ఆధారంగా రూపొందుతోంది. ఇందులో హాలీవుడ్ నటీమణులు ఉమా థుర్మాన్ ,అలేగ్జంద్ర దాద్దరియో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇండియా, పారిస్ ,మొరాకో ,ఇటలీ లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు.

టాలీవుడ్ P 37


 న



టసింహం నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి ఇన్నాళ్ళు ఫలానా దర్శకుడు అంటూ రకరకాల కథనాలు వచ్చిన విషయం తెలిసిందే ! అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ బాలయ్య వందో చిత్రానికి మాత్రం కృష్ణ వంశీ ని దర్శకుడిగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే బాలయ్య వందో సినిమాలో నందమూరి తారక రత్న, నారా రోహిత్ లు కూడా నటించనున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో మెయిన్ విలన్ గా నందమూరి తారక్ రత్న ను తిసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇందులో నిజమెంతుందో తెలియదు కాని ఇందుకు బాలయ్య నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. తారక రత్న బాలయ్య వందో సినిమాలో విలన్ గా నటిస్తే మాత్రం ఖచ్చితంగా అది తారక రత్న కు ప్లేస్సే అవుతుందని చెప్పాలి. గ్రామీణ ప్రాంతం నేపధ్యంలో పొలిటికల్ యాంగిల్ లో సాగే ఈ చిత్రానికి ''రైతు రాజ్యం '' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. త్వరలోనే బాలయ్య బాబు తన వందో చిత్రానికి సంబందించిన వివరాలను అఫీషియల్ గా ప్రకటించడానికి రెడీ అవుతున్నాడట.

 సూ

టాలీవుడ్ P 38

పర్ స్టార్ కృష్ణ చాలా రోజుల తర్వాత నటిస్తున్న చిత్రం ''శ్రీ శ్రీ ''. ముప్పలనేని శివ దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ కుటుంబం లోని ముఖ్య నటీనటులు నటిస్తుండటం విశేషం . కృష్ణ తో పాటు విజయనిర్మల , నరేష్ , సుదీర్ బాబు , సుదీర్ బాబు తనయుడు నటిస్తుండగా ఈతరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు . మహేష్ వాయిస్ ఓవర్ వల్ల సినిమాకు మరింత హైప్ వస్తుందని భావించిన దర్శక నిర్మాతలు మహేష్ ని సంప్రదించడంతో నాన్న కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాడు . నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం వాయిస్ ఓవర్ కూడా కంప్లీట్ చేసాడు మహేష్ . శ్రీ శ్రీ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు .


న్యా

చురల్ స్టార్ నాని సరసన మేహ్రీన్ కౌర్ హీరోయిన్ గా 'క్రిష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రంలో నటించి మొదటి చిత్రంతోనే అదిరిపోయే హిట్ అందుకుంది. అలాగే అందం అభినయం ఉండటంతో ఈ మహాలక్ష్మి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ బి వి ఎస్ రవి చిత్రంలో హీరోయిన్ గా సెలెక్ట్ కాగ మరోవైపు పూరి జగన్నాధ్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో కూడా మేహ్రీన్ హీరోయిన్ గా ఎంపికైంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ అందాల ముద్దుగుమ్మకు బంపర్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఫిల్లౌరి' చిత్రంలో మేహ్రీన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం పంజాబీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఇందుకోసం ఓ పంజాబీ అమ్మాయి కోసం సెర్చ్ చేస్తున్న తరుణంలో మేహ్రీన్ వాళ్ళ కంట్లో పడింది. దానికి తోడు మేహ్రీన్ పంజాబీ అమ్మాయిల ఉండడంతో ఈ బాలీవుడ్ చిత్రంలో మేహ్రీన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.



 



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.