Tollywood Magazine Telugu May - 2016

Page 1

RNI NO: APTEL/2003/10076

MAY 2016 VOL 13 ISSUE 5

/tollywood /tollywood

TOLLYWOOD.NET


  & త న తల్లి సురేఖ కొణిదెలతో కలిసి మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ తమ కొత్త ఆఫీస్‌ లో "ది కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ" పేరుమీద తమ ఇన్‌ హౌస్‌ బ్రాండ్‌ ను ప్రారంభించారు. అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా వీరి ఫస్ట్‌ వెంచర్‌. ఈ సినిమాకు వివి వినాయక్‌దర్శకుడు. ప్పటికే సెట్స్‌ పైకి వెళ్ళిన ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించిన "కత్తి" సినిమాకు రీమేక్‌. నాగబాబు గౌరవ దర్శకత్వం వహించిన తొలిషాట్‌ కు అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేసి షూటింగ్‌ ను ప్రారంభించారు. తొలిషాట్‌కు పరుచూరి వెంకటేశ్వర రావు గారు క్లాప్‌కొట్టారు. సినిమాకు టాలీవుడ్‌ రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం మరియు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌

రత్నవేలు చాయాగ్రహణం అందిస్తున్నారు. 2017 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులకు అందించే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ ఆఫీస్‌ లో ప్రైవేట్‌ ఫంక్షన్‌ గా జరిగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమ ప్రముఖులు అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరం తేజ్‌, నాగ బాబు, అల్లు అరవింద్‌, కొరటాల శివ, శరత్‌ మరార్‌, జెమిని కిరణ్‌, డివివి దానయ్య, తిరుపతి ప్రసాద్‌, పరుచూరి వెంకటేశ్వరరావు మరియు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేవలం కుటుంబసభ్యులు మరియు దగ్గరి స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు.

కొ

సం


“THE FUTURE IS SCARY, BUT YOU CAN’T RUN BACK TO THE PAST BECAUSE IT’S NOT FAMILIAR. YES, IT’S TEMPTING, BUT, IT’S A MISTAKE” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Graphic Designer Content Editor Photographer Reporter Designer Publication Consultant Distributed By

: Murali Mohan Ravi : Satyam Gorantla : Prathama Singh : Moulali Deshamoni : Saidulu Deshamoni : V Ravi Goud : R.K. Chowdary : SaaiKrishhna : Suredar Gorantla : Raghurama Raju Kalidindi : Murthy

Follw Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MAY 2016

టాలీవుడ్ P 3


 గో





 

పిరి చిత్రంలో నాగార్జున సరసన కొద్దిసేపు అలరించిన సౌతాఫ్రిక మోడల్ ,నటి అయిన గాబ్రియెల్లా బికినీ లో రచ్చ రచ్చ చేసింది . బికినీ లో అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్ని పిండేసిన గాబ్రియెల్లా ,తెలుగునాట మరిన్ని చిత్రాల్లో నటించాలని ఉవ్విళ్ళూరుతోంది . ఊపిరి చిత్రంలో నాగార్జున తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి ప్రేక్షకులను అలరించిన ఈ భామ తాజాగా బికినీ లో అందాల ప్రదర్శన తో మరోసారి కిక్ ఇచ్చింది . ఐపీఎల్ లో మెరిసిన ఈ భామ వందమంది సెక్సీఎస్ట్ మహిళల జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది ఈ భామ .

4 P టాలీవుడ్

ల్కొండ హైస్కూల్‌, తను నేను చిత్రాల హీరో సంతోష్‌ శోభన్‌ కథానాయకుడిగా సింప్లీ జిత్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై క్రియేటివ్‌డైరెక్టర్‌కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా వర్క్‌చేసిన శ్రీనివాస్‌చక్రవర్తి దర్శకత్వంలో అభిజిత్‌జయంతి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ నుంచి స్టార్ట్‌ అవుతుంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్మ తా ని నిర్మాత అభిజిత్‌జయంతి తెలిపారు.






అం

దాల భామ సమంత మళ్ళీ లవ్ లో పడింది అయితే ఈసారి లవ్ లో పడింది మనుషులతో కాదు మరి ఎవరితో అనే కదా మీ డౌట్ ......జిమ్ తో లవ్ లో పడింది సమంత . సిద్దార్థ్ తో పీకల్లోతు ప్రేమ లో మునిగి తేలిన సమంత అతడితో బ్రేకప్ అయ్యాక సినిమాలపై ద్రుష్టి పెట్టిన ఈ భామ తన ఫిజిక్ పై మరింత దృష్టి పెట్టింది . అందుకే జిమ్ లో తెగ కషప ్ట డుతోంది ఈ భామ . జిమ్ లో వల్లు హూనం అయ్యేలా కషప ్ట డుతున్న ఈ భామ తన కష్టాన్ని ఇతరులకు తెలిసేలా ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . పైగా ''మై లవ్ స్రీ టొ విత్ ద జిమ్ '' అంటూ క్యాప్షన్ కూడా పెట్టేసింది .



  ఇ

ప్పటికే టీజర్ ,ఫస్ట్ లుక్ ,ట్రైలర్ లతో సంచలనం సృష్టించిన చిత్రం ''24'' ఎటకే ్ట లకు మే 6 న రిలీజ్ కు సిద్దం అవుతోంది . సూర్య త్రిపాత్రాభినయం పోషించిన ఈ చిత్రంలో సమంత , నిత్యా మీనన్ లు కథానాయికలుగా నటించారు . తెలుగులో ఇష్క్ , మనం వంటి విభిన్న కథా చిత్రాలను అందించిన విక్రం కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి 24 చిత్రం పై . ఈ చిత్రం తమిళం లోనే కాకుండా తెలుగులో కూడా ఏకకాలం లో రిలీజ్ అవుతోంది . తమిళంలో స్టార్ హీరో అయిన సూర్య కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది ,దాంతో ఇక్కడ కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

టాలీవుడ్ P 5


 

'ము

కుంద' సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన శైలేష్ మంచి కార్ రేసర్ అని తెలిసి ఆశ్చర్యపోయాను. తనే సోలో హీరోగా చేసిన ఈ సినిమా తనకు మంచి సక్సెస్ కావాలని హీరో శ్రీకాంత్ అన్నారు. శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనా రాయ్ నాయకా,నాయికలుగా ఎం.ఆర్.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు మోహనప్రసాద్ దర్శకత్వంలో నిర్మాత ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం'. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని హోటల్ ఆవాస లో నిన్న (19-4-16) సాయంత్రం పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. గి సంగీత దర్శకత్వం అందించిన ఈ సినిమా పాటల బిగ్ సీడీని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. పాటల ఆడియో సీడీలను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, తొలి కాపీని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అందుకున్నారు. సందర్భంగా.'పాటలు, ట్రైలర్ బావున్నాయి. వెంగి మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ కావాలి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్ అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. హ్హీరో తరుణ్ చిత్రం విజయం సాధించాలని యూనిట్ కు శుభాకాంక్ష లందించారు కుడు మోహన ప్రసాద్ మాట్డు లా తూ 'నాపై, నా కథపై నమ్మకంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రాఘవయ్యగారికి థాంక్స్. మంచి ఎమోషనల్,లవ్, కామెడి అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. శైలేష్ రెండో సినిమా అయినప్పటికీ చక్కగా నటించాడని దర్శకుడు మోహన్ ప్రసాద్ అన్నారు. చల్ చల్ గుఱ్ఱంలో దాదాపు 34 పాత్రాలు ఉంటాయి. కానీ ఏ పాత్రా మరో పాత్రతో రక్త సంబంధం

వెం

దర్శ

6 P టాలీవుడ్

కలిగి ఉండక పోవటం విశేషం. ఇదొక యునిక్ కాన్సెప్ట్. మనుషుల మద్య వస్తు సంబంధం కాకుండా సంస్కార బంధం ఉండాలన్న కోణంలో పూర్తిగా కార్పోరేట్ బ్యాగ్రౌండ్ లో తీర్చిదిద్దాం. కుటుంబ కధ నేపద్యంలో సాగే ఈ సినిమాలో ప్రతి అంశమూ ఆడియన్స్ కి కొత్త అనుభూతినిస్తుంది. సినిమాలో పా త్ర లన్నీ నిజ జీవితంలో చూసినవే. సినిమాలోని ప్రతి డైలాగ్ లో కామెడి వినిపిస్తుంది. కాని దాని వెనక కొన్ని నగ్న సత్యాలుంటాయి. అని దర్శకుడు మోహన ప్రసాద్ తెలిపారు. త్ర కధానాయకుడు శైలేష్ మాట్లాడుతూ' చిత్ర దర్శకుడు మోహన ప్రసాద్ చెప్పిన కధలోని ప్రధాన అంశం ఎంతగానో నచ్చి ఈ చిత్రాన్ని చేయటం జరిగింది . కధలోని నవ్యత అందరికీ నచ్చు తుంద నే నమ్మకముంది. చిత్ర సంభాషణలు, సంగీతం అలరిస్తాయి. వెంగి మ్యూజిక్ సినిమాకు పస్ ్ల అవుతుంది.అని హీరో శైలేష్ అన్నారు త్ర నిర్మాత ఎమ్.రాఘవయ్య మాట్లాడుతూ ..' ఒక మంచి కదా చిత్రాన్నినిర్మించామని నమ్ముతున్నాము. ప్రేక్షకులను చల్ చల్ గుఱ్ఱం అలరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. మే నెలాఖరున గానీ, జూన్ ప్రధమార్ధంలో గానీ చిత్రాన్ని విడుదల చేయ నున్నట్లు తెలిపారు. త్రంలోని పాటలన్నీ సంగీత ప్రియులను ఆకట్టు కుంటాయని మ్యూజిక్ డైరెక్టర్ వెంగి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, స్వామి గౌడ్, సి. రామచంద్రయ్య, చిత్రయూనిట్ ను అభినందించారు. ర్మాత: ఎం.రాఘవయ్య, కధ-మాటలు-స్క్రీన్ ప్లేదర్శకత్వం: మోహన ప్రసాద్., బ్యానర్: ఎమ్.ఆర్.ఎంటర్ టైన్మెంట్స్

చి చి చి ని


టెం సాంగ్స్ చేయడానికి నేను రెడీ అని అయితే ఇంతవరకు నాకు అటువంటి ఆఫర్లు ఏమి రాలేదని బాధపడుతోంది రకుల్ ప్రీత్ సింగ్ . ఇప్పటికే పలువురు అగ్ర హీరోల చిత్రాల్లో నటిస్తూ నెంబర్ వన్ గా రేసులో దూసుకుపోతున్న ఈ భామ రెండు చేతులా సంపాదిస్తోంది . అయితే సినిమాలో హీరోయిన్ గా నటిస్తే వచ్చేది కోటి రూపాయలు అయితే కేవలం మూడు నుండి నాలుగు రోజుల పాటు చేసే ఐటెం సాంగ్ కి 50 లక్షల నుండి కోటి రూపాయలు అందుకునే చాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన చేస్తుందేమో ఈ భామ . అందుకే ఐటెం సాంగ్స్ వస్తే చేస్తాను అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది . పనిలో పనిగా తమన్నాని ఆకాశానికి ఎత్తేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ .

 

టాలీవుడ్ P 7


  !

రా

జ్ కృష్ణ, కీర్తన జంటగా అజిత్ క్రియేషన్స్ పతాకంపై టి.కృష్ణవేణమ్మ సమర్పణలో బాలకృష్ణ రెడ్డి దర్శకత్వంలో టి. రాజశేఖరరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'రుద్ర ఐపిఎస్'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రతాని రామకృష్ణ గౌడ్, సాగర్ బిగ్ సీడీను రిలీజ్ చేయగా.. సాగర్ ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా.. తాని రామకృష్ణ గౌడ్ మాట్డు లా తూ.. ''రాజ్ కృష్ణ మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఈ సినిమాతో తనకు మంచి పేరు రావాలి. ఘంటాడి కృష్ణ మ్యూజిక్ బావుంది. తనకు ఈ సినిమాతో పెద్ద విజయం రావాలి. చిన్న సినిమాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. మినీ థియేటర్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ సినిమాకు థియేటర్ల సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మాది'' అని చెప్పారు. గర్ మాట్డు లా తూ...''ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలి. టీం అందరికి ఆల్ ది బెస్'ట్ ' అని చెప్పారు. ర్శకుడు బాలకృష్ణ రెడ్డి మాట్డు లా తూ... ''రాజకీయ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్న టై ర్ ఇది. అవినీతిని, అక్రమాన్ని అరికట్టే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజ్ కృష్ణ గారు బాగా నటించారు. స్క్రీన్ ప్లే బేస్డ్ చిత్రమిది. ఘంటాడి కృష్ణ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన రాజ్ కృష్ణ గారికి నా థాంక్స్'' అని చెప్పారు. రో రాజ్ కృష్ణ మాట్డు లా తూ... ''కన్స్క్షట్ర న్ రంగంలో ఉండే నేను సినిమా మీద ఆసక్తితో హీరోగా నటిస్.తూ . నిర్మాతగా మారాను. మంచి కథతో రూపొందుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

ప్ర

సా

హీ

8 P టాలీవుడ్

చిత్రానికి ఆర్ట్: విజయకృష్ణ, స్టంట్స్: మార్షల్ రమణ, ఎడిటర్: నందమూరి హరి, సంగీతం: ఘంటాడి కృష్ణ, డిఓపి: వంశీకృష్ణ పి., సమర్పణ: టి.కృష్ణవేణమ్మ, నిర్మాత: టి.రాజశేఖరరెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బాలకృష్ణ రెడ్డి.


 వే

సవి సెలవులు రావడంతో మహేష్ కూతురు సితార ,తనయుడు గౌతమ్ లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు . స్విమ్మింగ్ కెల్తూ, రకరకాల ప్రదేశాలకు వెళుతూ సమ్మర్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు . ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం షూటింగ్ నిమిత్తం పూణే వెళ్ళగా మహేష్ కుటుంబం కూడా పూణే వెళ్ళింది . అక్కడ మహేష్ షూటింగ్ చేస్తుండగా ,మహష్ పిల్లలు మాత్రం హాయిగా ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నారు . వాళ్ళకి తోడూ మహేష్ అత్తా మామలు (నమ్రత తల్లిదండ్రులు )కూడా రావడంతో వాళ్లతో ఆనందాన్ని పంచుకుంటున్నారు .







న్టీఆర్ ఏ ఒక్క తరానికి సంబందించిన నటుడు కాదని ఆయన తెలుగు ప్రజల ఆస్థి అని ఎన్టీఆర్ గార్డెన్స్ కు డోకా లేదని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు . ఇటీవల బాలకృష్ణ కొత్త చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవానికి వచ్చిన కేసిఆర్ మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు . అంబేద్కర్ విగ్రహం పెడుతున్నామని ప్రకటించగానే ఎన్టీఆర్ గార్డెన్స్ కు ఏదో అయిపోతోంది అన్నట్లుగా కొంతమంది భావిస్తున్నారు , మద్రాసీలుగా పిలవబడుతున్న సమయంలో తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానీయుడని ,అన్న గారంటే నాకు అభిమానమని అలాగే ఆయన వారసుడైన బాలయ్య నటిస్తున్న ఈ గౌతమిపుత్ర శాతకర్ణి 200 రోజులు ఆడాలని ఈ సినిమా పూర్తయ్యాక మొదట గా చిరంజీవి ,వెంకటేష్ ,దాసరి లాంటి పెద్దలతో కలిసి సినిమా చూస్తానని అన్నారు .

టాలీవుడ్ P 9






కి

రణ్ కుమార్ దర్శకత్వంలో వన్ విజన్ స్టూడియో పతాకంపై పర్వతనేని రాంబాబు నిర్మించిన లఘుచిత్రం 'వానర సైన్యం'. పర్వతనేని రాంబాబు, చోటు, చెర్రీ, నరేన్, కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన తారాగణం. ఇటీవల హైదరాబాద్ లో ప్రసాద్ లాబ్స్ లో ఈ షార్ట్ ఫిల్మ్ షో వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో.... ది మాట్లాడుతూ "షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. అందరూ బాగా యాక్ట్ చేశారు. యుట్యూబ్ లో ఈ ఫిల్మ్ కు మంచి హిట్స్ రావాలి" అని అన్నారు. ళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ "కామెడీ చాలా బాగుంది. మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి షార్ట్ ఫిల్మ్స్ బాగా ఉపయోగపడతాను. మన తప్పులను కరెక్ట్ చేసుకోవచ్చు. పెద్ద సినిమాల్లో ఆ ఛాన్స్ ఉండదు. ఇందులో నటించిన అందరికీ మంచి చాన్సులు రావాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. మ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ "రాంబాబు జర్నలిస్టుగా పనిచేస్తూ నిర్మాతగా మారాడు. జర్నలిస్టులకు సినిమా మీద మంచి అవగాహన ఉంటుంది. 'వానరసైన్యం'తో ఆయన మంచి నిర్మాతగా ఎదగాలి" అని అన్నారు. ర్వతనేని రాంబాబు మాట్లాడుతూ "కిరణ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మించాను. అందరూ బాగా నటించారు. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడానికి వన్ విజన్ స్టూడియో స్థాపించాను" అని అన్నారు. రణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ "యాక్టర్ అవుదామని వచ్చాను. కొన్ని కారణాలతో ఈ షార్ట్ ఫిల్మ్ చేశాను. అందరూ సపోర్ట్ చేస్తారని, మాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.

ఆ క

త ప కి

10 P టాలీవుడ్

తు

మ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్న కుమార్, ఎం.ఎస్.రెడ్డి, అనీల్ కృష్ణ తదితరులతో పాటు 'వానర సైన్యం' యూనిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

వ్యాం

ప్ పాత్రలతో తెలుగు ,తమిళ ,హిందీ భాషలలో దాదాపు 250 సినిమాల్లో నటించిన రమ్యశ్రీ ఇన్నాళ్ళ తర్వాత దర్శక నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ''ఓ మల్లి ''. ఓ ట్రైబల్ లేడి తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కిన

ఈ చిత్రం తో రమ్యశ్రీ ఓ మంచి ప్రయత్నమే చేసింది కానీ ఆ సినిమా అటు ఆర్ట్ ఫిలిం కాక ఇటు కమర్షియల్ ఫిలిం కాకుండా ఉండటంతో చూసే ఆడియన్స్ కి కొంత ఇబ్బందే ఎదురయ్యింది . అయితే నటిగా మాత్రం రమ్యశ్రీ కి మంచి పేరు తీసుకొచ్చే చిత్రం అనే చెప్పాలి . పాత్ర కోసం గుండు చేయించుకొని నటించడమే కాకుండా రమ్యశ్రీ నట జీవితంలో ఓ మంచి పాత్రగా నిలిచిపోతుంది ఓ మల్లి . ఇక పెట్టిన పెట్టుబడి విషయానికి వస్తే ఆమెకు సొమ్ములు రావడం కష్టమే కానీ మంచి పేరు రావడం ఖాయంగా కనిపిస్తోంది .

 మ



లయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్టీఆర్ కు గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసాడట . వెండి కృష్ణుడి విగ్రహం తో పాటు కేరళలో మాత్రమే తయారయ్యే ఓ స్వీట్ ని ఎన్టీఆర్ కు ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసాడట మోహన్ లాల్ . ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ''జనతా గ్యారేజ్ '' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే . జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం విదితమే ! కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

టాలీవుడ్ P 11


  

మా

స్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా, శ్రీదివ్య హీరోయిన్‌గా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ 'రాయుడు'. విశాల్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హీరో కార్తీ కాంబినేషన్‌లో 'కొంబన్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన ముత్తయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తుండగా, ధనుష్‌ హీరోగా రూపొందిన 'రఘువరన్‌ బి.టెక్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన వేల్‌రాజ్‌ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ అందించడం విశేషం. ఇటీవల 'రాయుడు' ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ - ''నా కెరీర్‌లోనే ఇది ఓ డిఫరెంట్‌ మూవీ అవుతుంది. పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'రాయుడు' తప్పకుండా మీ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను'' అన్నారు. యుడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ - ''రాయుడు' విశాల్‌ సినిమాల్లోనే ఒక క్రేజీ ఫిల్మ్‌అవుతుంది. మే మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. మే మొదటి వారంలోనే ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. మే 20న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. స్‌ హీరో విశాల్‌, శ్రీదివ్య, రాధారవి, సూరి, ఆర్‌.కె.సురేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌, సంగీతం: డి.ఇమాన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఫైట్స్‌: అనల్‌ అరసు, డాన్స్‌: బాబా భాస్కర్‌, సమర్పణ: విశాల్‌, దర్శకత్వం: ముత్తయ్య.





'రా

మా

12 P టాలీవుడ్

బె

ల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేయబోయే సినిమాకు దర్శకులు బోయపాటి శ్రీను అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ........... ఏకంగా 12 కోట్లు . అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది అక్షరాల నిజమే నట ! అందులో అప్పుడే 5 కోట్ల అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు కూడా అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి సినిమా చేయడానికి ఉవ్విళ్ళూరు తున్నాడు బోయపాటి . ఇక హీరోయిన్ గా నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా పెద్ద మొత్తం ఇస్తున్నారు ఆ భామకు కోటిన్నర ఇస్తున్నారట . ఈ రెమ్యునరేషన్ ల విషయమే ఇంత షాకింగ్ గా ఉంటే సినిమా మొత్తానికి ఎంత ఖర్చు పెడతారో .




 

 వ

రుస విజయాలతో మంచి జోష్ మీదున్న యంగ్ హీరో శర్వానంద్ సుకుమార్ తో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నాడట . ఇటీవలే నాన్నకు ప్రేమతో వంటి క్లాసికల్ హిట్ తో ప్రేక్షకులను మెప్పించిన సుకుమార్ శర్వా చిత్రానికి మాత్రం నిర్మాతగా వ్యవహరిస్తాడట కుమారి 21 f లాగ . కుమారి 21f చిత్రానికి దర్శకత్వం వహించిన పల్నాటి సూర్య ప్రతాప్ శర్వా చిత్రానికి దర్శకత్వం వహిస్డ తా ట . ఈ చిత్రానికి కథ ,స్క్రీన్ ప్లే సుకుమార్ అందిస్తున్నాడు . హ్యాట్రిక్ హిట్ లతో మంచి జోరుమీదున్న శర్వానంద్ కు సుకుమార్ రైటింగ్స్ నుండి వస్తున్న చిత్రం హిట్ అయి తన ఇమేజ్ ని మరింత పెంచుతుందని భావిస్తున్నాడు .

త్రి

ష టాటూ ఎక్కడ వేయించుకుందో తెలుసుగా ....... ఎద పై భాగంలో కుర్రకారుకి కిక్ ఇచ్చేలా వేసుకుంది ,అయితే కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కి త్రిష అంటే చాలా ఇష్టం అంతకన్నా త్రిష వేసుకున్న టాటూ అంటే ఇంకా ఇష్టం . ఇదే

విషయాన్నీ నాయకి ఆడియో వేడుకలో చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు .మామూలుగానే త్రిష టాటూ కనిపిస్తూ టెంప్ట్ చేస్తుంది ఇక మొన్నటి రోజున డీప్ క్లీవేజ్ తో దర్శనం ఇచ్చేసరికి ఆహుతులంతా ఆశ్చర్యపోయారు త్రిష డీప్ క్వే లీ జ్ షో చూసి . ఇక టాటూ అయితే ఇంకా టెంప్ట్ చేస్తూ పిచ్చేక్కించింది అందుకే కాబోలు టాటూ గురించి చెప్పి మనసులోని ఫీలింగ్ ని బయట పెట్టాడు శ్రీనివాస్ రెడ్డి .

టాలీవుడ్ P 13


 జ

యకమల్ ఆర్స్ట్ బ్యానర పై అయితం ఎన్.కమల్ నిర్మాతగా అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఉందా...లేదా..?..నూతన నటీనటులు రామకృష్ణ ,అంకిత రోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైద్రాబాద్ మణికొండ సినిమా ఆఫీస్ లో జరిగాయి..ఈ సంధర్భంగా చిత్రయూనిట్ మీడియాతో మాట్లాడింది.. ర్శకుడు అమనిగంటి వెంకటశివ ప్రసాద్ మాట్డు లా తూ : విజయవాడ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని...లవ్ ,కామెడీ ,సస్పెన్స్ సినిమాకు హైలెట్ గా లుస్య తా న్నారు..కథ చెప్పగానే నిర్మాత అయితం. ఎన్.కమల్ గారు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు..ఫ్రీ ప్రోడక్షన్ వర్క్ పూర్తయిందని..మే సెకండ్ వీక్ నుంచి రెగ్యూలర్ టింగ్ కు వెళ్తున్నట్లు తెలిపారు..మేజర్ షూటింగ్ అంతా విజయవాడలోనే మూడు షెడ్యూల్స్ లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు..ఇందులో హీరోహీరోయిన్లుగా కొత్తవాళ్లు నటిస్తున్నా లకపాత్రల్లో సీనియర్ నటీనటులు నటిస్తున్నారని అన్నారు..ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో జరగబోయే చిత్రం ప్రారంభోత్సవంలో వెలడి ్ల స్మ తా ని తెలిపారు.. ర్మాత అయితం ఎన్.కమల్ మాట్డు లా తూ : దర్శకుడు అమనిగంటి వెంకట శివ ప్రసాద్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకొచ్చానని అన్నారు..వైజాగ్ లో

హీ

ద ని

షూ కీ

ని

14 P టాలీవుడ్

డిషన్స్ నిర్వహించి 20 మందిని ఎంపిక చేసి ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నామని తెలిపారు..ఈ చిత్రానికి' ప్రేమ ఒక మైకం ' చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె.బంగారి రియోగ్రాఫర్ గా నందు జెన్నా ,సంగీతం శ్రీ మురళి పలువురు టెక్నిషన్స్ కుదరడం ఆనందంగా ఉందని అన్నారు..సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్న తా ని తెలిపారు.. రో రామకృష్ణ మాట్లాడుతూ : మా తాతగారు స్టేజ్ ఆర్టిస్ట్ కావడం వల్ల నాకు నటనపై ఆసక్తి పెరిగింది. వైజాగ్ లో జరిగిన ఆడిషన్స్ లో పాల్గోన్న నన్ను సెలెక్ట్ చేయడం..ఓ మంచి కథకు న్ను మెయిన్ లీడ్ గా ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె.బంగారి ,కొరియోగ్రాఫర్ నందు జెన్నా ,సంగీత దర్శకులు శ్రీమురళీ ,చిత్రయూనిట్ సభ్యులు పాల్గోన్నారు.. రోహీరోయిన్లు : రామకృష్ణ ,అంకిత , బ్యానర్ :జయకమల్ ఆర్ట్స్ ,కెమెరా :ప్రవీణ్ కె.బంగారి ,కొరియోగ్రాఫర్ :నందు జెన్నా ,సంగీతం :శ్రీ మురళి ,నిర్మాత :అయితం ఎన్.కమల్ ,రచన దర్శకత్వం :అమనిగంటి వెంకట శివప్రసాద్

కొ హీ

న ఈ హీ








డల్ట్ సినిమాలు కానీ సెక్స్ కామెడి చిత్రాల్లో కానీ నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయితే బాలీవుడ్ చిత్రాలలో కాకుండా అమెరికా ,జర్మనీ చిత్రాల్లో అయితే తప్పకుండా చేస్తానని చెబుతోంది హాట్ భామ నర్గీస్ ఫక్రి . బాలీవుడ్ లో అడల్ట్ చిత్రాలు వస్తున్నాయని తెలుసు కానీ వాటిని ఇంతవరకు నేను చూడలేదు పైగా ఇక్కడ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి అమెరికాలో అయితే నటించడానికి నాకు అభ్యంతరం లేదని అంటోంది . తాజాగా ''హౌజ్ ఫుల్ 3'' సినిమాలో నటిస్తున్న ఈ భామ సిగ్గు ఎగ్గు లేని పాత్రలంటే మక్కువ చూపిస్తోంది . బాలీవుడ్ లో అడల్ట్ సినిమాలు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి దాంతో ఆ దారిన పడుతున్నారు మేకర్స్ .

టాలీవుడ్ P 15






ర్జూరం ఫేం రాజ్ వీరాట్ హీరోగా తేజ శిశ్యుడు రాజేష్ కుమార్ .బి దర్శకుడిగా పరిచయమౌవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం 'లవ్ మిస్సైల్ ' .రెయిన్ బో పిక్చర్స్ బ్యానర్ పై జికెఆర్ ,రాజేంద్ర సంయక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రం హైద్రాబాద్, మణికొండ లోని సినిమా ఆఫీస్ లో ప్రారంభమైంది.ఈ సంధర్భంగా.. ర్శకుడు రాజేష్ కుమార్ .బి మాట్లాడుతూ ...ప్రతివ్యక్తికి ఏదోరకమైన ఓ ఫోబియా వుంటుంది..కానీ ఏ ఫోబియా లేని వ్యక్తి లైఫ్ స్టైల్ ఎలా వుంటుంది.? అనే కథాంశంతో ఈ చిత్రం రూపోందిస్తున్నామని అన్నారు..మే 11 నుంచి హైద్రాబాద్ పరిసరాల ప్రాంతాలలో రెగ్యూలర్ షూటింగ్ మొదలౌవుతుందని..ఆ తర్వాత షెడ్యూల్స్ ను వైజాగ్ ,అరుకు ప్రాంతాలలో అన్నారు..మంచి కథ తో మా టీమ్ అంతా ట్రావెల్ అవుతున్నాము...లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపోందుతున్న ఈ చిత్రం ద్వారా మంచి బ్రేక్ వస్తుందని నమ్ముతున్నామని అన్నారు..పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు..

16 P టాలీవుడ్

హీ

రో రాజ్ వీరాట్ మాట్లాడుతూ : ఖర్జూరం చిత్రంలో ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైయ్యాను.. కొంత గ్యాప్ తర్వాత 'లవ్ విస్సైల్ 'చిత్రంలో నటిస్తున్నాను.ఈ చిత్రం నాకు మంచి బ్రేక్ దోరుకుతుందని ఎంతో కాన్పెడెంట్ గా ఉన్నానని అన్నారు.. టిల్ : లవ్ మిస్సైల్ , బ్యానర్ : రెయిన్ బో పిక్చర్స్ , నిర్మాతలు : జికెఆర్ ,రాజేంద్ర , డైరెక్టర్ : రాజేష్ కుమార్ .బి

టై


 



 ము ద్దు సీన్లలో చాలా సినిమాలు చేశాను కానీ ఇంతవరకు బెడ్ రూం సీన్లు మాత్రం చేయలేదు దాంతో ఇమ్రాన్ హాష్మి ,గౌరవ్ అరోరా లతో బెడ్ రూం సీన్లలో నటించడానికి ఇబ్బంది పడ్డాను కానీ వాళ్ళు అందించిన ప్రోత్సాహంతో ఇంటిమేట్ సీన్స్ బాగా వచ్చాయని ,అవుట్ పుట్ చూసుకున్న తర్వాత సంతోషంగా ఉన్నానని అంటోంది కృతి కర్బంద . తెలుగులో పవన్ కళ్యాణ్ తో నటించినప్పటికీ ఈ భామకు పెద్దగా చాన్స్ లు లేవు ఇక్కడ అదే సమయంలో బాలీవుడ్ లో రాజ్ సిరీస్ లో భాగంగా రాజ్ 4 చిత్రంలో కృతి కి చాన్స్ వచ్చింది ఇంకేముంది బెడ్ రూం సీన్లలో నటించడానికి సై అంది . అనడమే కాదు ఇద్దరు హీరోలతో ఇంటిమేట్ సీన్స్ చేసి ఆశ్చర్య పరిచింది .

టాలీవుడ్ P 17


  

అం

దాల భామ శృతి హాసన్ డీప్ క్లీవేజ్ షోతో మతి పోగొడుతోంది . ఇటీవల ముంబై లో జరిగిన లాక్మే ఫ్యాషన్ షోలో డీప్ క్లీవేజ్ అందాలతో ర్యాంప్ వాక్ చేసి పిచ్చేక్కించింది . ర్యాంప్ పై వయ్యారంగా నడిచి వస్తుంటే ఎద అందాలు బయటకు పొంగుకొస్తు చూసేవాళ్ళ గుండెలు ఆగేలా చేసింది . ర్యాంప్ పై నే కాకుండా ప్రెస్ మీట్ సమయంలో నైతే మరింత గుండె లోతులను చూపించి గొంతు తడారి పోయేలా చేసింది శృతి . శృతి మించిన అందాలు చూపిస్తూ ఎక్కడో శృతి చేసింది శృతి హాసన్ . శృతి హాసన్ డీప్ క్లీవేజ్ షో వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . ఈ వీడియో కోసం కుర్రకారు తెగ సెర్చ్ చేస్తున్నారు .

18 P టాలీవుడ్








రా

శి ఖన్నా నడుం చూడగానే నాని కి పిచ్చెక్కి పోయిందట ! ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల జరిగిన సుప్రీమ్ ఆడియో వేడుకలో చెప్పాడు నాని . చిరంజీవి పాట ''అందం హిందోళం '' అనే పాటని సాయి ధరం తేజ్ - రాశి ఖన్నా జంటగా నటించిన ''సుప్రీమ్ '' చిత్రంలో రీ మిక్స్ చేసారు . ఆ పాటలో రాశి ఖన్నా నడుం తిప్పిన విధానానికి నాని తెగ ఇదై పోయాడు అంతే తన మనసులో ఉన్న మాటలను ఆడియో వేదిక మీద పంచుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు . రాశి ఖన్నా నడుం పై నాని మనసు పారేసుకున్నాడంటే త్వరలోనే ఈ భామకు చాన్స్ ఇచ్చే చాన్స్ ఉంది నాని . మరి నాని భార్య ఏమంటుందో రాశి నడుం గురించి .






ప్ర

స్తుతం చాలా మంది ద్రుష్టి సినిమా రంగం వైపు ఉంది. అయితే నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ అభిరుచి, ఆసక్తి ఉన్నా.. అవకాశాల కోసం ఎవర్ని సంప్రదించాలో, తమ ప్రతిభను ఎలా నిరూపించుకోవాలో తెలియని స్థితి. ఈ రంగంలో కొత్త వారి కోసం సరైన వేదిక లేదనుకునే తరుణంలో సినిమా రంగంలో విశేష అనుభవం, అభిరుచి, అవగాహన ఉన్న నటుడు జగపతిబాబు, ఔత్సాహికుల కోసం 'క్లిక్ సినీ కార్ట్' అనే సంస్థను నెలకొల్పారు. దీని ద్వారా కొత్త వారు తన కలల్ని సాకారం చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ ను ఇటీవల హైదరాబాద్ లో దర్శకరత్న దాసరి నారాయణరావు లాంచ్ చేశారు. అలానే జగపతి ఆర్ట్స్ బ్యానర్ ను జగపతి సినిమా గా రీలాంచ్ చేశారు. ఈ సందర్భంగా.. ర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ''జగపతిబాబు నాకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు బాగా నచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్స్ కు ఇది చాలా అవసరం. కొత్తవాళ్ళు కావాలి.. కొత్తవారితో సినిమా చేయాలనుకునే వారికి ఈ వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతుంది. నేను డైరెక్ట్ చేసిన స్వర్గం నరకం సినిమా కోసం సుమారుగా 1000 మంది కొత్తవారిని ఆడిషన్ చేసి 200 మందిని సెలెక్ట్ చేశాం. దాని కోసం వైజాగ్, విజయవాడ, కాకినాడ, హైదరాబాద్, తిరుపతి ఇలా రకరకాల ప్రాంతాలకు తిరిగాము. కాని అలాంటి అవసరం లేకుండా జగపతి మంచి ఆలోచన చేశాడు. సినిమాలు తీయాలని, నటించాలని ఇండస్ట్రీకు వచ్చే వారు మోసపోతున్నారు. ఎవరికీ ఎలాంటి శ్రమ లేకుండా 'క్లిక్ సినీ కార్ట్' ను తన మనసులోంచి, పబ్లిక్ ముందుకు తీసుకొచ్చాడు జగపతిబాబు. తను కాకుండా మరెవరైనా ఈ ఆలోచన చేస్తే ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. నిజాయితీ, పట్టుదల ఉన్న మనిషి జగపతి బాబని అన్నారు.

గపతిబాబు మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కాని ఈ ఫంక్షన్ కు నాకు కావాల్సిన వాళ్ళనే పిలుచుకున్నాను. నేను పిలిచిన వెంటనే దాసరి గారు కాదనకుండా.. వచ్చారు. నేను చెప్పిన కాన్సెప్ట్ ఇండస్ట్రీకు అవసరమని ఆయన భావించారు. 24 క్రాఫ్ట్స్, కౌన్సిల్ లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అటువంటి పెద్ద మనిషి ఈ కార్యక్రమానికి రావాలనుకున్నాను. పది సంవత్సరాల వరకు ఈ వెబ్ సైట్ డెవలప్ మెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రోపర్ ప్రొడ్యూసర్స్ లేకుండా పోయారు. సినిమా నిర్మాణంలోకి వచ్చే నిర్మాతలకు కూడా క్లిక్ సినీ కార్ట్ మార్గ దర్శకంగా నిలుస్తుంది. వి.బి. రాజేంద్రప్రసాద్ గారు నా తండ్రే అయినా ఇండస్ట్రీలోకి వచ్చి సుమారుగా ఎనిమిది నెలలు నేను స్ట్రగుల్ అయ్యాను. నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. బయట కూడా చాలా మంది ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ.. కొందరు మోసగిస్తున్నారు. సరైన పోర్టల్ అనేది లేదు. దీనికోసం ఈ వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్నాను. మనసు, హార్ట్ ఉంటే మంచి సినిమాలు తీయొచ్చు. సినిమా నిర్మాణం తరువాత కూడా దానికి సంబంధించిన వ్యాపారంలో, సినిమా ప్రచారంలో కూడా క్లిక్ సినీ కార్ట్ నిర్మాతకు అండగా నిలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే క్లిక్ సినీ కార్ట్... 'వన్ స్టాప్ షాప్'. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. అమెరికాలో ఆఫీస్ స్థాపించడానికి శ్రీధర్ బండారి, రమేష్ బండారిలు సహాయం చేస్తున్నారు. నా మీద నాకు నమ్మకం ఎక్కువ. నేను ఎవరిని మోసం చేయలేదు. అక్రమంగా సంపాదించలేదు. తిన్నగానే సంపాదించాను. నాకు మీరు కావాలి.. సినిమా కావాలి.. డబ్బు కూడా కావాలి. మీ సెల్ఫీతో స్టార్ అయిపోవచ్చు. ప్రస్తుతం రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాను'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, యం.పి. సినీనటుడు మురళీమోహన్ ప్రభుత్వ అధికారి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.


తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి , యంగ్ డైనమిక్ గోరంట్ల సత్యం లీడర్ ఐటీ , పంచాయితీ రాజ్ శాఖా మాత్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గారికి , ఓరుగల్లు పోరుబిడ్డ ,వరంగల్ పశ్చిమ ఎం ఎల్ ఏ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ లకు మే డే శుభాకాంక్షలు . టాలీవుడ్ మ్యాగజైన్ అండ్ టాలీవుడ్.నెట్






నా పరిమితులకు లోబడి ఆ సినిమా చేశాను కానీ చిత్ర నిర్మాణంలోకి దిగిన తర్వాతే అర్ధమయ్యింది అనుభవం లేని వాళ్ళని నేను పెట్టుకున్నానని దాంతో ఇప్పటి కూడా ఆ సినిమాని రిలీజ్ చేయలేక పోతున్నాను . జీవితంలో ఇదొక పెద్ద గుణపాఠమ్ నాకు .

ఉద్యమ రంగంలోకి .......

తె

సి

నిమా రంగం ఏ ఒక్కరికీ చెందినది కాదని ఇది అందరి సొత్తని ,సినిమానే ఆశగా ,శ్వాసగా భావించే వాళ్ళందరికీ ఇది స్వర్గ ధామమని అయితే టన్నుల కొద్దీ సత్తా మాత్రమే ఉంటే సరిపోదని గుప్పెడంత అదృష్టం కూడా ఉండాలని అంటున్నాడు యంగ్ హీరో రోషం బాలు . కరీంనగర్ జిల్లా మారుమూల గ్రామానికి చెందిన బాలుకి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎనలేని అభిమానం , ఆ అభిమానంతోనే సినిమా రంగం పై మక్కువ పెంచుకొని ''రోషం '' సినిమాతో హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు .

హీరో కావాలన్న కసితో ......

హీ

రో కావాలన్న కసితో హైదరాబాద్ పయనమయ్యాను ,అయితే ఇక్కడకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎటువంటి అండ దండ లేకుండా హీరో కాలేను అనే విషయం తెలిసిపోయింది ,ఏవో చిన్న చిన్న వేషాలు వచ్చాయి కానీ వాటితో సంతృప్తి చెందలేదు అందుకే ఎలాగైనా సరే హీరో కావాలని ''రోషం '' సినిమా ప్రారంభించాను . దాదాపు 50 లక్షల బడ్జెట్ తో

లుగు చలనచిత్ర రంగంలో అడుగడునా కులం ,ప్రాంతం అంటూ వివక్ష ఉంది , దానికి నేను కూడా బాధితుడినే ! దాంతో నా మనసు తీవ్రంగా కలిచివేసింది అయితే అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఇప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ఉద్యమం తీవ్ర స్వరూపం మార్చుకోవడంతో ఉద్యమాల గడ్డ తెలంగాణ విముక్తి కోసం నేను సైతం అంటూ కదనరంగంలోకి అడుగుపెట్టాను . పది జిల్లాలలో తిరిగి నా వంతు బాధ్యతగా ఉద్యమానికి ఊపిరిలూదాను . ఒకవైపు ఉద్యమంలో ఉంటూనే మరోవైపు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూనే వచ్చాను . సినిమా రంగంలో నాకున్న అనుభవాలను చెబుతూ కొత్తవాళ్ళు మోసపోకుండా నా వంతు బాధ్యత నిర్వర్తించాను .

తెలంగాణ సినిమా కోసం ......

రవై ఏళ్ల పోరాటం ,కేసిఆర్ పదమూడేళ్ళ ఉద్యమ స్వరూపం వెరసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ శుభవేళ ,రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన వేల తప్పకుండా తెలంగాణ సినిమా ఎదగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారనే నమ్మకం ఉంది . తెలంగాణ ఇతివృత్తంతో వచ్చే సినిమాలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉండాలని ఆశిస్తున్నాం . తెలుగు సినిమా అంతా ఒక్కటే అయినప్పటికీ భోజ్ పురి చిత్రాలలాగా తెలంగాణ నేపథ్య చిత్రాలు ఉండాలని ఆ రకంగా ఎదగాలని అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని ఆశిస్తున్నాను అంటూ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు రోషం బాలు.






త్రి

విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''అ ఆ '' లొకేషన్ కు వెళ్లి యంగ్ హీరో నితిన్ కు షాక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . తన అభిమాన హీరో తన సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి రావడంతో ఒకవైపు ఆనందం, మరోవైపు భయం తో తెగ ఇదై పోయాడట నితిన్ . తెల్లటి పంచె కట్టు తో సాదా సీదా గా లొకేషన్ కు వచ్చిన పవన్ కొద్దిసేపు అక్కడే ఉండి షూటింగ్ జరుగుతున్న క్రమాన్ని చూసాడట .దాంతో పవన్ ముందు నటించడానికి సంతోషంగా ,నెర్వస్ గా ఫీలయ్యానని ట్విట్టర్ కెక్కాడు నితిన్ . సర్దార్ గబ్బర్ సింగ్ ఘోర పరాజయం తర్వాత ఫాం హౌజ్ కే పరిమితం అయిన పవన్ ఇలా తమ షూటింగ్ కు రావడంతో ఆ చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది .

టాలీవుడ్ P 23


  ఇం



టర్నేషనల్‌ క్సి లా కల్‌ డ్యాన్సర్‌ హనీష్‌ హీరోగా, కన్నడ భామ చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యంగ్‌ టాలెంటెడ్‌ దర్శకుడు కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్‌, ఎన్‌. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె.. అతడైతే’. షూటింగ్‌పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల‌ను దర్శక, నిర్మాతలు తెలియచేశారు. త్ర దర్శకుడు కె.సూర్యనారాయణ మాట్డు లా తూ... ‘‘విలేజ్‌ నుండి ఓ కుర్రాడు తన ల‌క్ష్యం కోసం సిటీకి వచ్చి, తను అనుకున్న ల‌క్ష్యాన్ని ఎలా సాధించుకున్నాడు అనే కథాంశంతో ఫుల్‌లెంగ్త్ ల‌వ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ‘ఆమె.. అతడైతే’ డిఫరెంట్‌ టైటిల్‌. కథకి యాప్ట్‌ అవడంతో పెటడ ్ట ం జరిగింది. మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్‌గా తెరకెక్కిస్తున్నారు. క్సి లా కల్‌ డ్యాన్సర్‌గా ఇంటర్నేషనల్‌ లెవల్‌లో గుర్తింపు సంపాదించుకున్న హనీష్‌ హీరోగా నటిస్తున్నారు. కన్నడలో ఉపేంద్ర, సుదీప్‌ సరసన హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన చిరాశ్రీ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది’’ అన్నారు. ర్మాతలు ఎం.మారుతిప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ మాట్డు లా తూ... ‘‘డైరెకర్ ్ట ‌ సూర్యనారాయణ చెప్పిన పాయింట్‌ చాలా ఇంప్రెసివ్‌గా వుండడంతో కథ నచ్చి

చి

ని

24 P టాలీవుడ్

ఇమీడియట్‌గా జనవరిలో షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. ఎలాంటి అంతరాయం లేకుండా షూటింగ్‌ చాలా సాఫీగా జరిగింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోంది. ఈ నెల‌లోనే ఆడియోను రిలీజ్‌ చేసి నెలాఖరులో సినిమాను విడుదల‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఓ సరికొత్త పాయింట్‌తో ఈ చిత్రం రెడీ అవుతోంది. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్రు తా . అలాగే మా చిత్రం కూడా ప్రేక్షకుల‌కు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. నుచందర్‌, ఆలీ, తనికెళ్ల భరణి, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యశోకృష్ణ, కెమెరా: హను కాక, పాటలు: సుద్దాల‌ అశోక్‌తేజ, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, నిర్మాతలు: ఎం. మారుతీప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ, కథ - స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: కె.సూర్యనారాయణ.

భా


బి

కినీ కే పిచ్చేక్కించే అందాలతో 34 ఏళ్ల భామ షేనాజ్ ట్రెజరీ వాలా మరోసారి అందాలతో రెచ్చిపోయింది . తాజాగా డీప్ క్లీవేజ్ షోతో కుర్రకారు మతి పోగొట్టిన ఈ భామ తెలుగులో నాగార్జున సరసన ఎదురులేని మనిషి చిత్రంలో నటించింది . బుల్లితెర యాంకర్ గా అందాలతో రెచ్చిపోయి బుల్లితెర కు గ్లామర్ ని అందించిన ఈ భామ సినిమాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయింది . యాంకర్ గా హాట్ ఇమేజ్ అందుకున్న ఈ భామ అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉంది . గోల్డ్ స్పాట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఈ భామ హాట్ ఇమేజ్ అంతా ఇంతా కాదు . అందాలతో రెచ్చిపోయి స్విమ్మింగ్ పూల్ లో చూపెడుతున్న అందాలు కుర్రకారు కి మతి పోయేలా చేస్తోంది . తాజాగా చూపెడుతున్న అందాలతో ఏం ఆశిస్తోందో మరి .

 



 బా

హుబలి తో ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని హీరోయిజం ని తెచ్చుకున్న ప్రభాస్ అసలు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటాడో తెలుసా ............ పుస్తక పఠనం చేస్తుంటాడట . అవును ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా వెల్లడించాడు . తన ఇంట్లో ఓ మినీ లైబ్రరీ ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రభాస్ . ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ఏదో ఒక పుస్తకం చదువుతూ మరింత పరిజ్ఞానం పొందుతాడట. పుస్తక పఠనం వల్ల తప్పకుండా కొత్త కొత్త విషయాలు తెలుస్య తా ని నమ్ముతున్నాడు ,అందుకే మానసిక వికాసానికి తోడ్పడే పుస్తకాలంటే ప్రభాస్ కు చాలా చాలా ఇషమ ్ట ట . ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ కి నెల రోజుల పాటు సెలవులు ప్రకటించారు కాబట్టి ఇక ఈ నెలంతా ఎన్ని పుస్తకాలు చదువుతాడో .

టాలీవుడ్ P 25


 జ

బర్దస్త్ తో తెలుగునాట పాపులర్ అయిన హాస్య నటుడు శకలక శంకర్ మొత్తానికి ఓ ఇంటివాడు అయ్యాడు . శ్రీకాకుళం జిల్లా లోని అరసవల్లి లో తన మేనమామ కూతురు వరుసకు మరదలు అయిన పార్వతిని పెళ్లి చేసుకున్నాడు శకలక శంకర్ . ఇటీవల వివాహం జరుగడంతో సమీప బంధువులు మాత్రమే వచ్చారు . తన పెళ్లి విషయం మిత్రులకు చెప్పలేదని ఎటువంటి ఆర్భాటం లేకుండా చేసుకోవాలనుకున్నానని ఇది మా నాన్న కోరిక అని తెలిపాడు శకలక శంకర్ . అరసవల్లి సూర్యనారాయణస్వామి సన్నిధి లో పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు శకలక శంకర్ .

  వ్య

భిచార కేసులో కొద్ది రోజులు నరకం చవి చూసిన శ్వేతా బసు ప్రసాద్ కు ఎట్టకేలకు ఓ బంగారం లాంటి చాన్స్ వచ్చిందట . బాలీవుడ్ లో అగ్ర దర్శకులు అయిన కరణ్ జోహార్ శ్వేతా బసు కి చాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది . తెలుగులో పలువురు శ్వేతా బసు కి చాన్స్ ఇస్తామని చెప్పారు కానీ ఎవరూ ఇవ్వలేదు దాంతో ముంబై లోనే ఏవో డాక్యుమెంటరీలు చేస్తూ కాలం వెళ్ళదీస్తోంది . ఇక సినిమాలు చేతికి వస్తాయా అని అనుకుంటున్న సమయంలో కరణ్ జోహార్ రూపంలో బ్రహ్మాండమైన చాన్స్ వచ్చింది శ్వేత కి .

26 P టాలీవుడ్








మిళ స్టార్ హీరో సూర్య ఓ గొప్ప పనికి పూనుకోవడానికి రెడీ అవుతున్నాడు . పేద సినీ కళాకారుల కోసం ఒక చిత్రంలో ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించడానికి సిద్దమని ప్రకటించాడు . నడిగర్ సంఘం భవనం కోసం ఇటీవల క్రికెట్ మ్యాచ్ నిర్వహించగా అందులో కూడా పాల్గొన్న సూర్య తాజాగా పేద కళాకారుల కోసం ఉచితంగా నటించడానికి సిద్దం అవుతున్నాడు . నడిగర్ సంఘ భవనం నిర్మాణం పూర్తయితే దాదాపు నెలకు 50లక్షల ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసారు దాంతో ఆ భవన నిర్మాణం పూర్తి అయితే పేద కళాకారులకు ఉపయోగ పడుతుందని భావించిన సూర్య ఈ గొప్ప పనికి శ్రీకారం చుడుతున్నాడు .



 

గౌ

తమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తన వందో చిత్రంగా ఎంపిక చేసుకోవడమే బాలయ్య చేసిన మంచి పని అని తప్పకుండా ఆ చిత్రం సిల్వర్ జూబ్లీ జరుపుకుంటుందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి . ఇటీవల హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో జరిగిన బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవానికి చిరంజీవి కూడా గెస్ట్ గా హాజరయ్యాడు . ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ''బాలకృష్ణ జీవిత చరిత్ర లో గౌతమీపుత్ర శాతకర్ణి ఓ అపూర్వ ఘట్టమని పైగా ఈ చిత్రానికి దర్శకుడి గా క్రిష్ ని ఎంపిక చేసుకోవడంతోనే విజయాన్ని నమోదు చేసుకున్నాడని , బాలయ్య ఎలాంటి పాత్ర నైనా అవలీలగా చేస్తారని కొనియాడాడు చిరు . బాలకృష్ణ -చిరంజీవి లను చూసినప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేసారు .

టాలీవుడ్ P 27




 మో

      

 టా

లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చూపు తమిళ దర్శకులపై పడింది . తాజాగా నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రం తర్వాత వరుసగా తమిళ దర్శకుల చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం . ఇప్పటికే మురుగదాస్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ అదే జోరు ప్రదర్శించనున్నాడు . దాని తర్వాత కూడా పలువురు దర్శకులకు మాట ఇస్తున్నాడట మంచి కథ తో రండి తప్పకుండా చేద్దాం అని దాంతో పలువురు తమిళ దర్శకులు మహేష్ కోసం కథల వేటలో ఉన్నారు . మహేష్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుల జాబితా ఇలా ఉంది . లింగుస్వామి ,అట్లీ , జయం రాజా వీళ్ళే కాకుండా మరికొంతమంది కూడా లైన్లో ఉన్నారట . మరి వీళ్ళలో ఎవరికి మహేష్ చాన్స్ ఇస్తాడో చూడాలి .

28 P టాలీవుడ్

హనకృష్ణ ఇంద్రగంటి కి అల్లరి నరేష్ తో చేసిన ''బందిపోటు '' సినిమా ముందు వరకు మంచి ఇమేజ్ ఉండేది కానీ ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా తల్లకిందులైంది అతడి ఇమేజ్ అంతగా ప్రభావం చూపించింది ఆ సినిమా మోహనకృష్ణ పై . అయితే నాని మాత్రం ఇదేమి ఆలోచించకుండా తన గురువు దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడు . ఇటీవల నాని వరుస విజయాలతో మంచి జోరుమీదున్నాడు అలాంటి సమయంలో మోహనకృష్ణ తో అనవసరంగా సినిమా చేస్తున్నాడు అని కామెంట్లు వినిపించాయి అయినప్పటికీ వాటినన్నింటిని లెక్క చేయకుండా ''జెంటిల్ మెన్ '' అనే సినిమా చేసాడు . మరి ఈ సినిమాతో నాని హిట్ కొడతాడా ? లేక విమర్శకులు చెప్పినట్లు పరాజయాన్ని మూట గట్టుకుంటాడా చూడాలి .








టి

వి నటి మదిరక్షి ని షాక్ కు గురి చేసాడట ప్రభాస్ . ఈ విషయాన్నీ తనే స్వయంగా వెల్లడించింది మదిరక్షి. ప్రస్తుతం తెలుగులో ఓ చానల్ లో ''జానకిరాముడు '' అనే డబ్బింగ్ సీరియల్ వస్తోంది , హిందీలో ఆ సీరియల్ పేరు ''సియా కే రామ్ '' . ఆ సీరియల్ లో సీతగా నటిస్తోంది మదిరక్షి . కాగా బాహుబలి చిత్రాన్ని చూసి ప్రభాస్ కు ఫ్యాన్ అయ్యింది . అయితే లక్కీ గా ఓ టివి షో కోసం ఆమె హైదరాబాద్ రావడం ,ఆ పక్కనే ప్రభాస్ షూటింగ్ కూడా జరుగుతుండటంతో వెళ్లి ప్రభాస్ ని కలిసి ఫోటో కూడా దిగింది . అయితే ప్రభాస్ తో మాట్లాడుతున్న సమయంలోనే ఆమె హిందీ సీరియల్ గురించి ఆమె నటన గురించి చెప్పి ఆమెని షాక్ కి గురి చేసాడట ప్రభాస్ . ప్రభాస్ లాంటి పెద్ద హీరో తన సీరియల్ గురించి మాట్లాడటం ఏంటి ? నా సీరియల్ చూడటం ఏంటి ? అని షాక్ అవుతోంది మదిరక్షి .

బొద్దు

  

అం

దాల భామ నమిత కి కెరియర్ మొదట్లో చాలా మంచి అవకాశాలే వచ్చాయి కాని ఆ తర్వాత ఈ భామ బొద్దుగా తయారవడంతో చాన్స్ లు లేక మరో దిక్కు పోటి పెరిగిపోవడంతో కనుమరుగైంది. అయితే ఈ బొద్దు భామకు తమిళ నాట భారీ ఫాలోయింగే ఉంది. ఎందుకంటే ఆ మధ్య తమిళనాట కొంత కాలం బొద్దు భామల హవా నడిచిందిలెండి. అయితే ఇప్పుడు తాజాగా ఈ బొద్దుభామ రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చింది. ఇటీవల అమ్మ జయలలిత పార్టీ తీర్దం పుచ్చుకుంది. స్వయంగా అమ్మ జయలలిత నమితకు పార్టీ సభ్యత్వం ఇచ్చి మరి తమ పార్టీలోకి ఆహ్వానించింది. చూస్తుంటే భవిష్యత్ లో అమ్మ జయలలిత అధికారంలోకి వస్తే నమిత పదవులు చేపట్టే అవకాశాలు బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ P 29


  త



 



టా

లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు వరుసగా అవార్డులు వస్తూ మహేష్ ని మంచి జోష్ లో ముంచెత్తు తున్నాయి . ఇప్పటికే ఓ పత్రిక నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ పర్సన్ గా నెంబర్ వన్ స్నా థా న్ని ఆక్రమించిన మహేష్ కు తాజాగా మరో అవార్డ్ వచ్చి పడింది దీంతో మహేష్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు . సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్ ని మహేష్ సొంతం చేసుకున్నాడు . ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ వేడుకలో మహేష్ పాల్గొని మోస్ట్ పాపులర్ హీరో అవార్డ్ ని అందుకున్నాడు . మహేష్ తో పాటు అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కూడా పాల్గొని మోస్ట్ పాపులర్ హీరోయిన్ అవార్డ్ ని అందుకుంది .

30 P టాలీవుడ్

మ కొత్త కార్ల ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఇటీవల హైదరాబాద్ లోని ఆర్టీఏ ఆఫీసు కొచ్చారు ఎన్టీఆర్ ,అఖిల్ లు . ఎన్టీఆర్ అయితే ఏకంగా తన లగ్జరీ కారు ఫ్యాన్సీ నెంబర్ TS 09 EL 9999 కోసం పది లక్షల 50 వేల రూపాయలను చెల్లించాడు . అఖిల్ 41,500 రూపాయలను చెల్లించి TS 09 EL 9669 ని సొంతం చేసుకున్నాడు . కాగా ఇద్దరు హీరోలు ఆర్టీఏ ఆఫీసుకి రావడంతో ఆర్టీఏ అధికారులతో పాటు అక్కడున్న జనాలు కూడా వాళ్ళని చూడటానికి ఉత్సాహపడ్డారు .








ర్రర్ ,రొమాంటిక్ చిత్రాలకు ఆదరణ లభిస్తుండటంతో ఆ చిత్రాల నిర్మాణం జోరుగా సాగుతోంది . మినిమం గ్యారెంటీ ఉన్న చిత్రం కావడంతో ''అడవిలో ఒక రాత్రి '' చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు దర్శక నిర్మాత మురళి కాసర్ల . ఉమా క్రియేషన్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది . ఈ సందర్భంగా దర్శక నిర్మాత మురళి కాసర్ల మీడియా తో మాట్డు లా తూ " తనకు జరిగిన అన్యాయానికి ఓ దెయ్యం ఎలా ప్రతీకారం తీర్చుకుంది అన్న కథాంశం తో ఈ అడవిలో ఒక రాత్రి నిర్మిస్తున్నామని , ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్ లో 30 శాతం షూటింగ్ పూర్తయ్యిందని మరో రెండు షెడ్యూల్ లతో సినిమా నిర్మాణం పూర్తవుతుంది . హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది ,ఈ చిత్రంలో మొత్తం అయిదు పాటలున్నాయని వాటికి బల్లేపల్లి మోహన్ సంగీతం అందించాడని ........ రొమాంటిక్ హర్రర్ ,యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ గా మా అడవిలో ఒక రాత్రి ని తీర్చి దిద్దుతున్నామని తప్పకుండా హిట్ సాధిస్మ తా నే నమ్మకాన్ని వ్యక్తం చేసారు . ఆర్యన్ ,శ్వేత , సుశీల , హాస్య , దేవిక , మురళి , శ్యాం సుందర్ , రమేష్ , వేణు , రవివర్మ , కళ్యాణ్ , శ్రీకాంత్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం బల్లేపల్లి మోహన్ , ఛాయాగ్రహణం జి కే నాయుడు ,ఎడిటింగ్ సర్తార్ జి , ఆర్ట్ వాసు ,పాటలు డాడి శ్రీనివాస్ ,పైడిశెట్టి రాము , రమేష్ , సదివే దేవేంద్ర ర్మాణం :ఉమా క్రియేషన్స్ , కథ స్క్రీన్ ప్లే , మాటలు , దర్శకత్వం : మురళి కాసర.్ల

ని

టాలీవుడ్ P 31


ఇం

ట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలి, సాహస బాలుడు విచిత్ర కోతి వంటి చిత్రాల్లో బాల నటుడిగా విశేష గుర్తింపు తెచ్చుకొని వినవయ్య రామయ్య చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నాగ్ అన్వేష్ ప్రస్తుతం తన రెండో చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడని వినిపిస్తోంది. తన మొదటి చిత్రం వినవయ్యా రామయ్యా తోనే మంచి నటుడిగా ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసిన నాగ అన్వేష్ ఆ విషయంలో నూటికి నూరు శాతం విజయం సాధించాడనే ఫిల్మ్ క్రిటిక్స్ చెబుతూ

 

వస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ అన్వేష్ ఆ ఇమేజ్ ను మరింత పెంచుకునేందుకు కృషి చేస్తున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండో సినిమా కోసం దాదాపు 50 నుంచి 60 మంది దర్శకుల కథలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే చివరకు ఓ స్టోరీ ఓకే చేసి దాని పై ఆరు నెలలుగా వర్క్ చేస్తున్నారని సమాచారం. పక్కా ప్లానింగ్ తో ప్రీ పొడక్షన్ వర్క్ అయ్యాకే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు నాగ అన్వేష్ అండ్ టీమ్ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు, హీరోయిన్ ఎవరు తదితర విషయాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

 మె



గా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయనున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో తేజ్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబో లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'ఆకతాయి' అనే టైటిల్ ను ఫిక్స్

చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని లాంచనంగా ప్రారంభించనున్నారు మేకర్స్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన 'సుప్రీమ్' చిత్రం సమ్మర్ కానుకగా విడుదలకు రెడీ అవుతోంది.

32 P టాలీవుడ్






సూ



పర్‌స్టార్‌ మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో 2006 ఏప్రిల్‌ 28న విడుదలైన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ 'పోకిరి'. ఈ చిత్రం విడుదలై ఈరోజుకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి 40 కోట్లు మార్క్‌దాటిన తొలి సినిమా 'పోకిరి'. సూపర్‌స్టార్‌మహేష్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌చేసిన ఈ చిత్రం పదేళ్ళు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'బిజినెస్‌మేన్‌' చిత్రం కూడా సూపర్‌హిట్‌ అయింది. 'పోకిరి' పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న కొత్త సినిమా 'జనగణమన' టైటిల్‌ని పూరి జగన్నాథ్‌ ఎనౌన్స్‌చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

 



తా

జాగా ఓ ఇంటర్ వ్యూ లో పాల్గొన్న హాట్ భామ శృతి హాసన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. " ఎన్టీఆర్ డ్యాన్స్ అయిన ఫైట్స్ అయిన ఇట్టే పట్టేసి సింగిల్ టెక్ లో సీన్ ని కంప్లీట్ చేస్తాడు. ఇలాంటి వాటికి అతను ఎవరి నుండి సర్టిఫికెట్స్ ప్రశంసలు ఆశించడు. కాని నేను మాత్రం అలా కాదు. కెమరా ముందు నిలుచునే ప్రతిసారి రిహల్సాస్ చేయాల్సిందే. అందుకే నాకు ఎన్టీఆర్ అంటే జెలసి. నిజంగా చెప్పాలంటే అతను ఒక అల్ రౌండర్ అతనితో మాట్లాడుతుంటే అతనికి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా అనిపిస్తుంటుంది అంటూ శృతి ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చింది.

టాలీవుడ్ P 33




స్సార్ మీడియా పతాకంపై వల్లభనేని సురేష్ చౌదరి నిర్మాణ సారధ్యం లో యోధ -హర్షిత జంటగా రవికిరణ్ దర్శకత్వంలో చిక్కాల సత్యనారాయణ ,మత్తి



 మ

హేష్ బాబు ఫ్యాన్స్ బ్రహ్మోత్సవం హిట్ అవుతుందా ? లేక ఆ రెండు సినిమాల్లాగే ఫ్లాప్ అవుతుందా అని తెగ టెన్షన్ పడుతున్నారు . ఆ రెండు సినిమాలు ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇంతకుముందు మహేష్ నటించిన రెండు సినిమాలు మే నెలలో రిలీజ్ అయి భారీ పరాజయం పొందాయి అవి నిజం , నాని . ఈ రెండు సినిమాలు కూడా మే నెలలో రిలీజ్ అయి ఫ్లాప్ కావడంతో మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మే నెలలో బ్రహ్మోత్సవం చిత్రం రిలీజ్ అవుతుండటంతో మహేష్ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి . మహేష్ కు మే నెల గండం ఉండటంతో బ్రహ్మోత్సవం దాన్ని బ్రేక్ చేసి హిట్ కొడుతుందా లేక చతికిల బడుతుందా అని ఇదై పోతున్నారు . మరి సెంటిమెంట్ ప్రకారం ఫ్లాప్ అవుతుందా ? లేక ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి సూపర్ హిట్ అవుతుందా అన్న టెన్షన్ లో ఉన్నారు .

34 P టాలీవుడ్

రత్నాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఈరోజు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో ప్రారంభం అయ్యింది .ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరైన నిర్మాత రామకృష్ణ గౌడ్ క్లాప్ ఇచ్చారు . ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ '' ఇంతకుముందు ''ఆమె కోరిక '' అనే సినిమా చేసామని అది రిలీజ్ కి రెడీ అయ్యిందని మా రెండో ప్రయత్నంగా లవ్ ఎంటర్ టైనర్ ని అందిస్తున్నామని దర్శకులు చెప్పిన కథ నచ్చడం తో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చామని తప్పకుండా ప్రేక్షకులని అలరించే సినిమా అని అన్నారు . 35 రోజుల పాటు సాగే ఈ చిత్రం ఈనెల 27 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అన్నారు దర్శకులు రవికిరణ్ .






సూ

పర్ స్టార్ రజినికాంత్ తమిళ టాలెంటెడ్ దర్శకుడు శంకర్ కాంబో లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'రోబో 2.0'. ఇటీవలే ఢిల్లీ లో కీలక షెడ్యుల్ ని పూర్తి చేసుకొని వచ్చిన ఈ చిత్ర బృందం చెన్నై కి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా చెన్నైలో ఓ భారీ షెడ్యుల్ ని దర్శకుడు శంకర్ ప్లాన్ చేశాడు. విజిపి సిటీలో ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్ వేసిన ప్రత్యెక సెట్ లో ఈ నెల 27 నుండి షూటింగ్ మొదలు కానుంది. ఈ శేద్యులో ఈ చిత్రంలోని ప్రధాన తారా గణం అంత పాల్గోననున్నారట. బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తుండగా, హీరోయిన్ గా హాట్ భామ అమీ జాక్సన్ నటిస్తోంది. భారత దేశ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైక ఎంటర్టైన్ మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.

 మె

గా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్పట్లో జంజీర్ రీమేక్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం అక్కడ ఇక్కడ విడుదలై ప్లాప్ అవడంతో మళ్ళి బాలీవుడ్ లో సినిమా చేయని చరణ్ మళ్ళి బాలీవుడ్ బాట పడుతున్నాడట. అయితే గతంలో లో లాగా కాకుండా ఈ సారి పక్క ప్లానింగ్ తో మళ్ళి బాలీవుడ్ లో లాంచ్ కావాలని చరణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో చరణ్ చేయనున్న చిత్రాన్ని బాలీవుడ్ కందాల్ వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మించనున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ కి మధ్య మంచి అనుబందం ఉంది. ఎప్పుడైనా సల్మాన్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది అంటే చిరు ఇంట్లోంచి సల్మాన్ కు క్యారేజ్ వెలుస్తుంది. అదే చరణ్ షూటింగ్ ముంబాయి లో జరుతుందంటే సల్మాన్ నుండి చరణ్ కు క్యారేజ్ లు వేలుతుంటాయి. అంత మంచి అనుబందం ఉంది ఈ ఇద్దరి హీరోల మధ్య. మరి ఈ విషయం గురించి తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.



టాలీవుడ్ P 35


 యం గ్ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవలే అక్కినేని నాగార్జునకు సోగ్గాడే చిన్ని నాయనా అంటూ మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత కళ్యాణ్ కృష్ణ నాగచైతన్య తో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన ప్రారంభోత్సవ

కార్యక్రమం తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య చెన్నై లో తన సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేకపోయాడు. దీంతో నాగార్జున దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకేక్కనుందట. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది.

 ద

ర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నాన్నకు ప్రేమతో ...... నాన్నకు ప్రేమతో అనే పాట అందుకుంటున్నాడు . నాన్న కోసం రాజమౌళి ఏం చేస్తున్నాడో తెలుసా ........ తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకుడి గా సక్సెస్ కావాలని రాజమౌళి కి మాత్రమే కాదు విజయేంద్ర ప్రసాద్ కు అలాగే ఆ కుటుంబానికి ఉన్న పెద్ద కోరిక అందుకే నాన్న కోసం పెద్ద త్యాగానికి సిద్దం అయ్యాడు రాజమౌళి . ఇంతకుముందు విజయేంద్ర ప్రసాద్ ''రాజన్న '' చిత్రానికి దర్శకత్వం వహించినప్పటికీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు దాంతో ఈసారి బాలీవుడ్ పై ద్రుష్టి పెట్టాడు విజయేంద్ర ప్రసాద్ . తండ్రి ఆశయ సాధన కోసం , తండ్రి దర్శకత్వం చేయబోయే సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేయడానికి రెడీ అయ్యాడు . బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి నాన్నపై ప్రేమతో క్రియేటివ్ డైరెక్టర్ గా మారుతున్నాడు .

36 P టాలీవుడ్


  సూ

 

రా

మ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! ఇప్పటికే శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్

పర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'బ్రహ్మోత్సవం' చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఎదో ఒక ట్రీట్ ఇచ్చే మహేష్ బాబు ఈ ఏడాది కూడా ఘట్టమనేని అభిమానులకు ఓ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. మహేష్ మురుగా కాంబో లో రానున్న మహేష్ 23వ చిత్రాన్ని మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా లాంచ్ చేయనున్నారట. ఇప్పటికే ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా పవన్ ఖుషి దర్శకుడు ఎస్ జే సూర్య ని ఫైనల్ చేశారు. ఇండియాలో టాప్ కెమరామెన్ అయిన సంతోష్ శివన్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ కోసం బాలీవుడ్ భామ పరిణితి చోప్రా మరియు మలయాళ భామ కీర్తి సురేష్ ను సంప్రదిస్తున్నారట. హరీష్ జై రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు ఎన్ వి ప్రసాద్ లు నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో తమిళ సీనియర్ హీరో అరవింద్ స్వామి మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో అరవింద్ స్వామి భార్య పాత్రకు చాలా మంచి ప్రాధాన్యత ఉందట. ఈ పాత్ర కోసం సూపర్ హాట్ మోడల్ కం బాలీవుడ్ హీరోయిన్ అయిన ఫరా కరిమీ ని తిసుకున్తున్నట్లు తెలుస్తోంది. తేరా సురుర్ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ తో సౌత్ లో కి అడుగు పెడుతోంది. ఇప్పటికే ఫరా కరిమీ ఈ చిత్రం షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యిందట.

టాలీవుడ్ P 37


 త

మిళ స్టార్ హీరోల్లో ఒకరైన అజీత్ త్వరలో శివ దర్శకత్వంలో 'తల 57' అనే సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దర్శకుడు శివ హీరో అజీత్ తో 'వీరం' 'వేదళం' వంటి సూపర్ హిట్ సినిమాలను తీశాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనికి తమన్నా నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత టి త్యాగరాజన్ భారీ బడ్జెట్ తో నిర్మించానున్నాడట. అజీత్ చిత్రంలో మరో సారి హీరోయిన్ గా నటిస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్ వ్యూ లో తమన్నా స్పష్టం చేసింది.

  

 యం

గ్ హీరో నితిన్ విజయ్ కుమార్ కొండ కాంబో లో వచ్చిన 'గుండె జారి గల్లంతయ్యిందే' 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అవ్వడంతో పాటు నితిన్ కెరియర్ లో ఓ మంచి చిత్రంగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళి వీరిద్దరి కాంబినేషన్ లో గుండె జారి గల్లంతయ్యిందే చిత్రనిక్కి సీక్వెల్ ని తియబోతున్నారట.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్ గా శృతి హసన్ ను తిసుకుంటున్నారట. ఈ చిత్రానికి కూడా గుండె జారి గల్లంతయ్యిందే చిత్రానికి పనిచేసిన టెక్నిషియన్స్ దాదాపు పని చేయనున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారంఈ చిత్రాన్ని జూన్ లో అఫీషియల్ గా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెటను ్ట న్నారట. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నాడు.

టాలీవుడ్ P 38




     ప

డకగది శృంగారం గురించి అందులో మహిళల భాగస్వామ్యం గురించి ఏకంగా కథలు కథలుగా రాస్తోంది శృంగార తార సన్నీ లియోన్ . శృంగారం గురించి రాయాలన్నా ,పడకగది లో ఎలా ఉండాలో చెప్పాలన్నా పూర్తి హక్కులు ఉన్న భామ సన్నీ లియోన్ కాక ఇంకెవరున్నారు చెప్పండి . అందుకే తన మనసులో వచ్చిన ఆలోచనలకు పుస్తక రూపం ఇవ్వడానికి రెడీ అయ్యింది . ఇక ఆ శృంగార కథల పేరు ఏంటో తెలుసా .............'' స్వీట్ డ్రీమ్స్ '' . పడకగది శృంగారం గురించి ఏకంగా 12 కథలను రాసింది ఈ మాజీ పోర్న్ సుందరి . ఈ 12 శృంగార కథలను కూడా జాగర్ నట్ బుక్స్ సంస్థ ప్రచురించనుంది . జుగర్ నట్ యాప్ లో ఇటీవల తొలి కథ ని ప్రచురించారు.



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.