Sirakadambam 06 001

Page 1

sirakadambam Web magazIne

Vol 06 Pub 001 15 Aug 2016

అయిదవ జన్మదిన్ ప్రత్యేక సంచిక

www.sirakadambam.com

editorsirakadambam@gmail.com


Vol 06 Pub 001

పంచమ సవరం అయిదవ జన్మదిన్ ప్రత్యేక సంచిక

5 సంవత్సరాల ప్రస్థాన్ం ఆథ్యేత్మమకం పుష్కర కృష్ణాతీర స్థహితీ వైభవం పోత్న్ – తెలుగుల ఆథ్యేత్మమక వైశిష్​్యం తెలుగు భాష్

04

అత్యేధునిక హోదా దిశగా తెలుగు

23

తెలుగుభాష్ - కవిత్ అన్రఘరత్యాలు

తెలుగు స్థహితీ వికాసం

ముఖచిత్ ర ం:

పంచమస్వరం మరియు వ్యంగ్య చిత్ర ర లు

కూచి సాయి శంకర్

లోపలి పేజీలో ో ... Page 02

భాష్

తెలుగు స్థహిత్ేంలో రచయిత్రులు పరభాష్ల వారి తెలుగు కళా వైశిష్​్యం సవర స్థంగత్ేం ...... కళాభారత్మ వెలుగు జిలుగులు అంత్ర్మమఖ సంగీత్ ధ్యేన్ం ...... తెలుగువారి లలిత్ సంగీత్ం నాట్ే గుర్మవులకు వందన్ం ...... తెలుగు శిలపకళా వైభవం తెలుగు చిత్ర పరిశ్రమ ...... స్థమాజికం భారత్ స్థవత్ంత్ర్యేదేమం - బందర్మ అమెరికాలో తెలుగు మణికాేలు ..... సుగంధ తీరాన్ తెలుగు పరిమళం ఆన్ందవిహారి ......

11 14

20 31

44 51 63 69 80 88 97 103 114 118 127 134 156 164


పంచమ సవరం

ప్రస్థావన్

Page 03

Vol 06 Pub 001

ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. ి ‘ శిరాకదంబం ’ పత్ర ా నం పూరి ి క అయిదు సంవత్సరాల ప ి స్థ అయింది. ఈ యజ్ ఞ ంలో పాలుపంచుకుననవారందరో..... అడుగడుగునా వెనునత్ట్ట ి ప్ర ై నపుడు సహాయ సహకారాలను అందించి మందుకు ి త్సహంచి, అవసరమ ి నన వారు మరందరో.... వారందరికీ ఈ విజ్యంలో భాగం దకు​ుతంది. ఈ పత్ర నడిపిస్త ి క ఒక ి , మరికందరు తామ రకంగా సహకార పద ి ంది. కందరు త్మ రచనలతో అలంకరిస్త ధ త్రలో నడుస్ ి ి ృత్పరుస్త ి నానరు. చదవడమే కాకుండా త్మ బంధు మిత పరిధిని విస ు లకు కూడా పరిచయం చేస్త మఖ్యంగా ఏ కారయకి మ విజ్యమ ై నా ఆరి ా కాంశాలతో మడిపడివుంటంది. నాలుగవ వారి ి కోత్సవం సందరభంగా నిరవహంచిన ’ బాలల కథల ప్రటీ ’ కి కందరు శ్ర ా క ి యోభిలాషులు అందించిన ఆరి

ి లేకుండా నడుస్త ి నన సహాయం ఆ కారయకి మ విజ్యానికి ఎంత్గానో దోహదం చేసంది. ఆరి ి కప ి సకి పత్ర ి డానికి ై ధ రాయనిన ి కకు ఈ సహాయం కండంత్ బలానిన ఇచిచంది. మరినిన కారయకి మాలు చేపట్ ి లో మరినిన కారయకి మాల రూపకలపనకు రంగం సద ఇచిచంది. ఈ ై ధ రయంతో భవిష్యత ధ మవుతోంది. మందుగా.... ి క రూపంలో ప ‘ పంచమసవరం ’ ప ణ యించడం జ్రిగంది. ి త్యయక సంచికను పుస ి చురించాలని నిర త్రువాత్ ఒక సంవత్సరంలో నాలుగు ప ై న అంశాల మీద నాలుగు ప ి త్యయకమ ి త్యయక సంచికలు వెలువరించాలని సంకల్పంచడం జ్రిగంది. కందరు శ్ర ి ని ా కపుష్ట ి యోభిలాషుల స్తచన మేరకుై ప కారయకి మాల నిరవహణకు పత్ర ి కకు ఆరి ి క రూపానికి, ఇత్ర సందరాభలలో ప చేకూరచడం కోసం రాబోయే ‘ పంచమసవరం ’ పుస ి త్యయక సంచికలకు ఒక అంశం లేదా రచనను ఒకరు గాని, అంత్కంటే ఎకు​ువమంది గాని సమరిపంచడానికి అవకాశం కల్పంచడం జ్రుగుతోంది. ఈ యజ్ ఞ ం లో భాగం పంచుకోవాలనుకునే వారు సంప ి దించగలరు.

ై నవారందరికీ హృదయపూరవక కృత్జ్ మరోస్థరి ఈ విజ్యానికి కారకుల ఞ త్లతో.....


Vol 06 Pub 001

Page 04

పంచమ సవరం

2011 వ సంవత్సరంలో ప్రారంభమయిన ‘ శిరాకదంబం ’ ప్రస్థానంలో పాలు పంచుకునన వారి వివరాలు, విజయవంత్ంగా నడిచిన, నడుస్తునన శీరి​ికల వివరాలు


పంచమ సవరం

Page 05

ఈ అయిదు సంవత్సరాలలో పాఠకులందర్నీ

లక్ష్మీపత్మరావు

అలరంచిన కొన్నీ ముఖ్యమైన శీరికలు –

10. జ్యాత్మష్ా విశేషాలు – గుమ్మి

1. ఆథ్యాత్మిక ప్రవచనాలు – డా. ఇవటూరి

శ్రీనివాసరావు ఆథ్యాత్మిక ప్రవచనాలు – డా. గోలి

రామలింగస్థామి 11. ధా​ానశ్లోకములు – ఎం. జి. కె. వి. రమణప్రస్థద్

ఆంజనేయులు

12. సంగీతాంబుధి – ఎన్స. వేణుగోపాల్

2. సంగీత్ రచనలు – అయాగారి జయలక్ష్మీ

13. తెలుగు పదా మధురిమలు – బ్బలంత్రపు

3. పద్యాలలో సైన్సస – పంతుల సీతాపత్మరావు 4. జైహంద్ ( సైనిక సోదరుల కథలు ) – జయ పీసపాటి 5. జ్ఞాపకాల కదంబం – ఓలేటి వంకట

వంకటరమణ 14. నీత్మ స్థహస్రి – డా. రామవరపు శరత్ బ్బబు, డా. శారద్యపూరణ శంఠి 15. నేను సైత్ం – జగద్యాత్రి

స్తబ్బారావు

16. పసిడి త్ళుకులు – రేకపలిో శ్రీనివాసమూరిు

6. కథ్య పరిచయాలు – లలితా స్రవంత్మ

17. కోనసీమ కథలు – కూచి స్థయిశంకర్

7. రావూరి కలం – కీ. శే. రావూరి వంకట

18. ద్వాభాషితాలు – ద్వాభాష్ాం నగేష్ బ్బబు

సత్ానారాయణ

19. తెలుగు స్థహత్ా విశేషాలు - ఎర్రమిలిో

8. తోకలేని పిటట – ఓలేటి వంకట స్తబ్బారావు 9. వకకలంక రసధారలు – కీ. శే. డా. వకకలంక Vol 06 Pub 001

శారద


పంచమ సవరం

Page 06

అయిదు సంవత్సరాల ‘ శిరాకదంబం ’

*పంతుల సీతాపత్మరావు

ప్రస్థానం లో పాలు పంచుకునీ రచయిత్లు,

*త్టవరిు జ్ఞానప్రసూన

కళాకారులు -

*దురగ డింగరి

*అనిల్ కలిగొటో

*పంతుల అచుాత్వలిో

*అయాగారి జయలక్ష్మి

*మ్మధురీకృష్ణ

*ఆద్వత్ా నిభానుపూడి

*లలితాస్రవంత్మ

*ఉషావినోద్ రాజవరం

*వరాి భారగవి

*ఎర్రమిలిో శారద

*శాంత్మలక్ష్మి

*ఓలేటి వంకట స్తబ్బారావు

*శారద్యపూరణ శంఠి

*గెలిో నాగేశారరావు

*శ్లభారాజు

*ఘంటస్థల శా​ామల

*శ్రీదేవీ మురళీధర్

* జయ

*హాసిని

*జయ పీసపాటి

*స్తధారాణి చలో

*టి. వి. యస్. శాస్త్రి

*ఉషారాణి కంద్యళ

*డా. ఇవటూరి శ్రీనివాసరావు

*పద్విని భావరాజు

*డా. గోలి ఆంజనేయులు

*గుళళపూడి శ్రీనివాస్

*డా. నాగభైరు అపా​ారావు

* సతీష్ కుమ్మర్ అదే​ేపలిో

Vol 06 Pub 001


పంచమ సవరం

Page 07

*ఉమ్మదేవి అదే​ేపలిో

*నీరజ విష్ణణభొటో

*జగద్యాత్రి

* దూసి రామస్తధ

*అయాగారి శా​ామస్తందర్

* చిత్రకారిణి-చి.విదీష్

*మణి వడ్ోమ్మని

* స్తధాకర్ మీస్థల

* శారద పొలంరాజు

* కీ.శే.డా.వకకలంక లక్ష్మిపత్మరావు గారు

* గణేశ్ తొట్టంపూడి

*ర్తబ్బాప్రగడ్ రామ్మంజనేయులు

* శాంత్మ నిభా

*వకకలంక కృష్ణమోహన్స

*బ్బలంత్రపు వంకటరమణ

*మునికృషాణర్తడి​ి

* శ్రీకాంత్ అపాలరాజు

*ఎం.జి.కే.వి. రమణ ప్రస్థద్

*గోలి శ్రీనివాస్

*వి.సూరాకిరణ్

* భర్తుపూడి కృష్ణమూరిు

*డా.సిరి

* గుమ్మి రామలింగస్థామి

*రాజుయాదవ్

* వైశాలి

* కీ.శే.రావూరి వంకట సత్ానారాయణ రావు

* రాగస్తధ వింజమూరి

* డా.మూరిు జొననలగెడ్ి

* ఎం. వి. అపా​ారావు

*రోహత్ గోవరానం

* శ్రీనివాస్ బెజజంకి

*ఎన్స.వేణుగోపాల్

*మీర్

*డా.స్థవిత్రి ప్రతాప్

Vol 06 Pub 001


పంచమ సవరం *వి.వి.భూపత్మరావు

Page 08 ‘’

శిరాకదంబం పత్రికను సాచఛందంగా త్న

**ఉమ్మదేవి

బొమిలతో స్తందరంగా అలంకరిస్తునన

*జి.బి.వి.శాస్త్రి

చిత్రగాన కళాకారుడు, మిత్రుడు “ కూచి ”

కి హృదయపూరాక ధనావాద్యలు

*కూచిమంచి స్థవిత్రి *‘స్తర్ మణి’ కాళీపటనం సీతా వసంత్లక్ష్మి * డా.రామవరపు శరత్ బ్బబు

అయిదు సంవత్సరాలలో ‘ శిరాకదంబం ’

*పూరణ

న్నరవహంచిన కొన్నీ ప్రత్యయక కారయక్రమాలు -

*కంగర భాసకరరావు

’ విజయ వాణి ’ పేరుతో శ్రవా కవి సమ్మిళనం

*కూచి స్థయిశంకర్ *అకికనపలిో స్తబ్బారావు

*రేకపలిో శ్రీనివాసమూరిు *నారాయణి కత్తురి *ఎల్. బి. శ్రీరామ్

2014 సంవత్సరంలో ‘ జయ ‘ నామ ఉగాద్వ కి “ ఉగాద్వ సారాలు ” పేరుతో శ్రవా కవి

*కమలకర రాజేశారి *కె.వంకటేశారుో

2013 వ సంవత్సరం లో ఉగాద్వ సందరభంగా

సమ్మిళనం 

2015 వ సంవత్సరంలో దురుిఖి నామ ఉగాద్వ సందరభంగా నిరాహంచిన కదంబం “ ఉగాద్వ కోయిలలు ” లో పాల్గగనన బ్బలలు, ప్రత్యాక కవిత్ అంద్వంచిన వారు -

*ద్వాభాష్ాం నగేష్ బ్బబు

1. ఎర్రమిలిో శారద – కవిత్

*పి.కుస్తమ

2. ఇషిత్ – పదాం

Vol 06 Pub 001


పంచమ సవరం

Page 09

3. సహన – పదాం

2015 లో నాలుగవ వారికోత్సవం

4. కౌశిక్ – తెలుగుతోట, ఇర్తవాన్స, యూఎస్ –

సందరభంగా కొందరు మిత్రుల సహకారంతో

పదాం 5. సినగా - తెలుగుతోట, ఇర్తవాన్స, యూఎస్ – పదాం 6. శ్రీకర్ - తెలుగుతోట, ఇర్తవాన్స, యూఎస్ – పదాం 7. నవా – కథ 8. స్థహత్మ – కథ 9. శ్రీముఖి – కథ 10. వకకలంక శవరిణ – కథ 11. మహత్మ – కథ 12. స్థవిత్రి – కథ

13. ఇషిత్ – కథ 14. మోక్ష, తెలుగు తోట, ఇర్తవాన్స, యూఎస్ – కథ

న్నరవహంచిన “ బాలల కథల పోటీ ” లో బహుమతులకి ఎంపికైన బాలలు *వి.సంధా *మ్మఘన గుంటూరు *చెల్లోరి శ్రియ *బి.హెచ్.సత్ా శ్రీవాణి *వై.విమల *సీ.జ్యష్న *ఎస్.హైమ్మ పద్యివత్మ *విత్ునాల సంధా *కోన పూజిత్ *తాళో అనూష్ *ఎస్.కె.స్తమయా *క్రిష్ పిడూరి *బి.హెచ్.సత్ా శ్రీవాణి

Vol 06 Pub 001


పంచమ సవరం

Page 10

2015 నవంబర్ లో బాలల దినోత్సవం

అనుపమ తాడ్ంకి

సందరభంగా వెలువరంచిన “ బాలకదంబం

సందీప్ కంభంపాటి

” ప్రత్యయక సంచికలో పాల్గొనీ బాలలు –

ప్రియాంక ఘటిట

బి. హెచ్. సత్ా శ్రీవాణి

ఏ. మనోజ్ బ్బబు

కృష్ణ భారగవ గుపాు

వి. స్తసి​ిత్

మ్మఘన గుంటూరి

జి. కాంచనకుమ్మరి

సహన అబ్బారి – విష్ణణభటో

పి. పూజ

స్థహత్మ పీసపాటి

సిహెచ్. జయశ్రీ

శ్రీముఖి కైపా

చంద్రకళ

శ్రీరామ్ వీరేశార్ గుళళపూడి

త్రిష్ా

సత్ా శ్రీవాణి భైరవభటో

రిషి కారీుక్ వేమూరి

ఉపాసన కృష్ణప్రియ

తెలుగుతోట పిలోలు, ఇర్తవాన్స, యూఎస్.

గుడిమెళళ వినయ్ దతాు అంజలి

పంచమ సవరం ప్రత్యేక సంచిక

హంసిక

పుసాక రూపంలో... త్వరలో.....

ముకుంద్ జ్యశ్యాల శ్రీకర్ కసూురి Vol 06 Pub 001

వివరాలకు editorsirakadambam@gmail.com


Vol 06 Pub 001

Page 11

పంచమ సవరం

డా. ఇవటూర శ్రీన్నవాసరావు

2016 ఆగష్ణట 12 వ త్యదీ నుండి 23 త్యదీ వరకూ కృషాణనదీ పుష్కరాలు జరుగుతునానయి. ఆ సందరభంగా కృషాణతీరంలోని స్థహతీ వైభవం గురించి...


పంచమ సవరం కృష్ణవేణీ

Page 12

పుష్కరానికి స్థననానికి మ్మత్రమ్మ కాక పిత్ృకారా​ాలకి కూడా

స్థాగత్ం!

నదుల ముఖ్ామైనవే.

ఎందుకంటే

పంకిలనిన తొలగంచి స్థరాత్రికోటిదేవతాగణాలతో, సకలతీరారాజ్ఞలతో వాటిని పవిత్రం చేసే పుష్కరుడు కలువైన ద్వనాలో​ో నదీతీరంలో చేసే

సదుదే​ేశంతో

పిండ్ప్రద్యనాద్వ

పిత్ృకారా​ాలు

బ్రహివరానిన పొంద్వన సకలపుణాలోకాలని పుష్కరుడు కనా​ారాశిలో

ప్రవేశించగానే

ప్రవేశిస్థుడు. అపాటినుంచి

పిత్రులకి

ప్రాపిుంపజేస్థుయి

కనుక.

గురుడు ఆరకంగా పిత్ౄణం కంత్ తీరు​ుకోగలుగుతాం. కృషాణనద్వలో

కృషాణపుష్కరాలు

ఆంధ్ర, తెలంగాణాలలో స్తమ్మరు ఏడువందల కిలోమీటరుో పయనించే ఈ నద్వకి తుంగభద్ర,

ప్రారంభమవుతాయి. అల ఈస్థరి ఆగష్ణట 12 భీమ, పెనన మొదలైన ఉపనదులునానయి. నుండి 23 వరకు పన్నండు ద్వనాలు కృష్ణకి మహబ్బబనగర్లోని ముకాులవదే పుష్కరశ్లభ. మనందరికి యాత్రాలభం. తెలుగుదేశంలో అడుగుపెటేట ఈ నద్వ శిరాకదంబం

పాఠకవీక్షకు

లందరకి

పుష్కరస్థననప్రాపిు కలగాలని కోరుకుంటునానం.

ద్యరిపొడ్వున అనేక ప్రసిదా తీరా​ాలు, క్షేత్రాలతో అలరారుతుననద్వ.

ఆలంపురం,

శ్రీశైలం,

పుష్కరుడు సంవత్సరకాలం కృష్ణలో వసిస్థుడు. అమరావత్మ, ఇంద్రకీలద్రి, వేద్యద్రి, మోపిదేవి

కనుక ఈ ఏడాద్వలో ఎపుాడు కృష్ణలో స్థననం వంటి

పుణాక్షేత్రాలు,

ముకాుల,

అమరావత్మ,

చేసినా పుష్కరస్థననమ్మ అవుతుంద్వ. కనుక ఈ విజయవాడ్, హంసలదీవి వంటి తీరా​ాలు ఈ నద్వ ఆద్వపుష్కరాలలోనే

స్థననమ్మచరించాలనే ఒడుిన

విరాజిలుోతునానయి.

శాత్వాహనుల

తొందరపాటు అనవసరం. కుద్వరిత్య మంచిదే. తెలుగు సంసకృత్మ వైద్వక, బౌదా సంసకృతుల లేకునాన సంవత్సరకాలంలో ఎపుాడో అపుాడు మ్మలైన మ్మళవింపుగా ఈ నదీతీరాన వికసించింద్వ. త్పాక

కుద్వరించుకోవచు​ును.

Vol 06 Pub 001

పుష్కరాలు విజయనగర స్థమ్రాజ్ఞాధీశ్యడు కృష్ణదేవరాయలు


పంచమ సవరం

Page 13

రచించిన ఆముకుమ్మలాద ఈ నదీపరీమళాలతోనే పులకించింద్వ.

తెనాలి

రామరాజభూష్ణుడు,

సంసకృతాంధ్ర

రామలింగడు,

మహాకవి

పండితులు

శ్రీనాథుడు

డా,

కృషాణతీరవాస్తలే. కృష్ణత్రంగాలని గానం చేసిన

ఇవటూరి శ్రీనివాసరావు

నారాయణతీరుాలు,

గారు

కూచిపూడి

నాట్యావిష్కరు

వృత్మురీతా​ా

సిదేాంద్రయోగ ఈ నద్వబిడ్ిలే అననద్వ తెలిసినదే.

విజయవాడ్ ఎస్. ఆర్.

త్న పద్యలతో కృష్ణణడిని ప్రసననం చేస్తకునన

ఆర్. & సి. వి. ఆర్. ప్రభుత్ా కళాశాలలో

క్షేత్రయా

క్షేత్రవాసువుాడే.

అయిత్య

శ్రీకృష్ణకరాణమృత్కరు లీలశ్యకుడు కూడా కృష్ణ ఒడుినే

ఎద్వగాడ్ని

తెలియకపోవచు​ును.

చాలమంద్వకి మహాయానబౌదాంలో

సంసకృతాధా​ాపకులుగా పనిచేస్తునానరు. అధా​ాత్మిక భావాలు, స్థధనలు, బోధనలు,

ప్రవచనాలు

ఆయనకు

నిత్ాకృతా​ాలు.

ప్రసిదుాడైన నాగారుజనాచారుాడు ఈ ప్రాంతానికి

ఎన్ననోన సమసాలతో, సందేహాలతో వచేు

చెంద్వనవాడే.

వారందరికీ ఓపికగా పరిషాకర మ్మరాగలు

నృత్ురతానవళిని

జ్ఞయపసేనాని అటువంటి

చెంద్వనవాడు.

చూపడ్ం

స్థహతీసంపదకు

వారసత్ాంగా

పురుషోత్ుమకవి,

మ్మమిడి

నిదరశనం.

కాస్తల

ద్వవిసీమకు

వంకట్యరుాలు, మ్మడ్భూషి

రచించిన

విశానాథ

సత్ానారాయణ,

వేంకట్యచారుాలు,

ముతీువి

సీతారామయతీంద్రులు, వేటూరి ప్రభాకరశాసిుి మొదలైన

వారు

అటు

స్థహతీరంగంలోను

ఆధా​ాత్మిక, భకిురంగాలలోను ప్రసిదుాలై ఈ నదీ

తీర ప్రాశస్థుానిన నలుద్వకుకల వా​ాపింపజేశారు. Vol 06 Pub 001

ఆయన

సహృదయత్కు

మ్మసటర్ ఇ. కె. గా పిలువబడే గురువులు ఎకికరాల కృష్ణమ్మచారా గారి సూారిుతో త్న ఇంటి

వదేనే

అత్ాదుభత్మైన

ప్రారానా

మంద్వరం ఏరా​ాటుచేసి ఆయన పరంపరను కనస్థగస్తునానరు.


Vol 06 Pub 001

Page 14

పంచమ సవరం

భాగవత్ గణనాధ్యయయి : : చదువుకుంద్యం భాగవత్ం : : బ్బగుపడ్ద్యం మనం అందరం :


పంచమ సవరం

Page 15

శ్రీ కైవలా పదంబు​ుఁ జేరుటకునై చింత్మంచెదన్స లోక ర

పలుకుబడులే స్థహత్ాం అని భావించే ఆ

క్షైకారంభకు, భకు పాలన కళా సంరంభకున్స, ద్యనవో

రోజులలో

ద్రేకసుంభకు​ుఁ, గేళి లోల విలసదేృగాజల సంభూత్ నా

ప్రయోగంచి మెపిాంచిన విపోవ కవి మన పోత్నన.

నా కంజ్ఞత్ భవాండ్ కుంభకు,

మహానంద్యంగనాడింభకున్స.

కందఱకు​ుఁ దెను​ుఁగు గుణమగు​ుఁ

ప్రాచీన కాలం నుండీ భారతీయ దేశభాషా సమ్మజ్ఞలలో

తెలుగువారి

ముద్ర బలంగానే

ఉంద్వ. వీరిలో అత్ాధికులు సంసకృత్భాష్లో ఆధా​ాత్మిక

స్థహత్ాంలో

చాట్యరు.

ఆంధ్రులు

మన

అధికాత్ను

అనేకులు

భారతీయ

ఆధా​ాత్మికత్పై త్మ విశిష్టత్ను చూపారు. తెలుగు భాష్లో

ఆద్యాత్మిక,

మునుముందు

భకిు

వరుసలో

త్తా​ాలలో

చెపుాకనవలసిన

మహతాతుిడు మన బమెిర పోత్నామ్మతుాల వారు. త్న రచనలో త్ను నమి​ిన విలువలు స్థక్షాత్కరింపజేసిన మహా పండితుడు. అద్వకూడా జనస్థమ్మనుాల

నోటిలో

భాషాప్రయోగం

చేసిన

తెలుగు నానుడులను అలవోకగా

నానేటంత్ ప్రజ్ఞకవి.

సరళ

గొందఱకును సంసకృత్ంబు గుణమగు ర్తండుం గొందఱికి గుణములగు నే నందఱ మెపిాంతు​ుఁ గృతుల నయ్వా య్డ్లన్స.

“ఇంపార్తడి కృత్మచేసిన

కంకాలకు

సంపార

టంకాలకు

ల్గంగని

తెలుగనన మన పోత్నన.” అంత్యనా త్ను నమి​ిన ద్యనిని అదుభత్ంగా చెపాటమ్మ కాదు, తాను

త్రికరణ

స్తద్వాగా

నిజజీవిత్ంలో

అనురించి

జీవించిన మహానుభావుడు. వారి ఆధా​ాత్మిక వైశిష్​్ాం

బహుధా

ఆదరశనీయం

కనుక

త్లచుకుంద్యం.

సంసకృత్ పోత్న ఆధా​ాత్మిక వైశిష్​్ాత్ తెలుగు భాగవత్ంలో

ప్రస్తుటమవుతుంద్వ. Vol 06 Pub 001

పదాంబుల

మూల

కృత్మ

కరు


పంచమ సవరం

Page 16

వా​ాసభగవానుని అపరావతారంగా ప్రసిదుాడైన జీవితాత్ం అనుసరించడ్ం స్థమ్మనా విష్యం “మన పోత్నన భాగవత్ంలోనే, వా​ాసభగవానుని కాదు. మనస్త,

మరింత్గా

ఆవిష్కృత్ం

అయింద్వ పలికెడిద్వ భాగవత్ ముఁట,

అనటం అతోాకిు కాదు.” వా​ాసకృతులలోనే కాదు, పలికించెడివాడు రామభద్రుం డ్ుఁట, నేుఁ ఆధా​ాత్మిక గ్రంథ్యలలోనే ఇహపరాలు ర్తండింటి బలికిన భవహర మగునుఁట,

స్థధనలోనూ అతుాననత్ స్థాయి గల గ్రంథం, పలికెద, వేఱండు గాథ బలుకుఁగ నేల? మహా భాగవత్ పురాణం. వేదవిభాగం పిమిట, భారత్ ఇత్మహాసం, సమసు పురాణాలు ముననగు గ్రంథ్యలు

వ్రాసిన

పిమిట

వ్రాసినద్వ

భాగవత్పురాణం. అందుకే సరా గ్రంథ స్థరం దీనిలో

ప్రత్మఫలిసూు

పరిపూరణ

పరిపకాత్తో

విలసిలుోత్త ఉంటుంద్వ. ఈ మ్మత్ృకలోని భకిు త్తా​ానిన

వంటబటిటంచుకుని,

త్త్ాబోధలు

పటుటకుని

దేశభాష్లలోనే

ప్రప్రథమంగా

ఆంధ్రభాష్లోనికి

సమగ్రంగా

తీస్తకువచాురు

పోత్ననగారు. భకిు ప్రపత్ముకి, ఏకాంత్ భకిుకి స్థానుభవ పరాకాష్ట “పలికెడిద్వ భాగవత్మట”. ఇంత్ పదే కారాక్రమం చేసూు నేను నిమిత్ు మ్మత్రుడ్ను,

అని

Vol 06 Pub 001

చెపుాకోవడ్ం

ద్యనిని

భారతీయత్త్ాంలో

ఆదరశం

అయాచిత్ం,

జీరిణంచుకుపోయిన

అపరిగృహం.

ఆద్యాత్మిక విలువలకు కటుటబడి ఉండుటలోని విశిష్​్త్ను

బమెిర

వారిలో

ప్రత్ాక్షంగా

చూడ్గలం. పండిత్ జీవనం అంటే రాజ్ఞశ్రమం అనీ,

విలస్థల

భోగజీవనం

అని

బహు

స్థమ్మనాం భావింపబడెడి రోజులలో. హలం పటిట భృత్మ,

కలం

పటిట

మహానుభావుడు. త్ృణీకరించి,

కృత్మ

కనస్థగంచాడు

మహారాజ

నరులకు

పోష్ణను

అంకిత్మివా

నని

కనస్థగన మహా యోగ. స్థమద్యన ప్రయోగాలు స్థయశకు​ుల

చేసిన

మహాకవి

శ్రీనాథ


పంచమ సవరం స్థరాభౌముడు,

రాజంకిత్ం

Page 17

చేయడానికి బ్బలరస్థల స్థల నవపలోవ కోమల కావాకనాకన్స

ఒపిాంచలేకపోయాడు. రాజదండ్న భయంకూడా గూళలకిచిు యపాడుపు​ుఁగూడు భుజించుటకంట్ చూపటం పరాకాష్​్కు చేరినపుాడు. “కాటుక సత్కవుల్ కంటినీరు. “ అనన పదాం వలుకురికిందని జన నానుడి.

గందమూల కౌ

కాటుక కంటి నీరు చనుకటుట పయింబడ్ నేల యేడెుదో

కైటభదైత్ామరేనుని గాద్వలి కోడ్ల! యో మదంబ! యో హాటకగరుభరాణి! నిను నాకటికిం గొనిపోయి యలో క రాణట కిరాట కీచకుల కమి త్రిశ్యద్వాగ నముి భారతీ! ఎంత్టి త్పనను ఓరు​ుకునానడో పాపం. అసలే

హాలికులైన నేమి? గహనాంత్ర సీమలుఁ

బ్బలరస్థలస్థల

“నవపలోవ

కోమల

కావాకనాకన్స. .” అని భావించే స్తమ స్తనినత్ మనస్తకడు.

Vol 06 Pub 001

ద్యేలికులైన నేమి నిజద్యరస్తతోదరపోష్ణారామై. అవి గజేంద్ర మోక్షం పోత్న అమృత్ గంటం నుండి ఆవిష్కరింపబడుతునన రోజులు.

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు ద్య పల మంద్యరవనాంత్రామృత్ సరః ప్రాంత్యందు కాంతోపలో త్ాల పరాంక రమ్మవినోద్వ యగు నాపననప్రసనునండు వి హాల నాగేంద్రము పాహపాహ యనుఁ గుయా​ాలించి సంరంభియై. ఈ పదాం ర్తండు పాద్యలు వ్రాసిన పిమిట


పంచమ సవరం

Page 18

ఎంత్ ప్రయత్మనంచినా గంటం స్థగటంలేదు. ఎవానిచే జనించు జగ; మెవాని లోపల నుండు ద్యనితో ఆ తాళపత్రం, గంటం అకకడే పూజ్ఞ లీనమై; మంద్వరంలో ఉంచి, పొలంకేసి వళాళడు. త్మరిగ య్వాని యందు డిందు​ుఁ; బరమ్మశారు​ుఁ ఇంటికి

వచిున

త్రువాత్,

త్ను

అపదాం డెవాుఁడు; మూలకారణం

పూరిుచేసి ఉంద్వ. కూతురును పిలిచి అడిగత్య బెవాుఁ; డ్నాద్వమధాలయు​ుఁ డెవాుఁడు; సరాము​ుఁ “నాననగారూ! ఇంద్యక మీరే వనకిక వచిు ద్యనయైన వాుఁ “వంటనే వనకిక వచాురు ఏమిటి?” అని అడిగత్య డెవాుఁడు; వాని నాత్ిభవు నీశారు నే శరణంబు పూరించవసిన పదా భాగం గురు​ు వచిుంద్వమ్మి” వేడెదన్స. అని వచిు ఆ తాళపత్రంపై వ్రాశారు కదండీ . .

వారి వామనుని త్రివిక్రమ స్తురణ వలెనే,

.” అని చెపిాంద్వ. ఆహా స్థామీ నాకోసం వచిు భాగవత్ తెలుగీకరణతో, పోత్నామ్మతుాలవారు పదాం పూరించావా అనుకుంటూ మైమరచాడ్ట ఆద్యాత్మికంగా సంవరిాయై ఎద్వగ పోయారేమో . . భకు పోత్న.

అవును

. అంత్టి

ఆధా​ాత్మిక

పరిణత్మ

ఎంత్గా కృష్ణత్త్ాంలో మమ్మకం కాకపోత్య

పొంద్వన మహా పండితుడు కనుకనే వారి గజేంద్ర శ్రీకృష్ణబ్బలుడు గోపాలురతో చలుేలు గుడుచు మోక్షం పదాం చిననపిలోలకు ఇపాటివారు రైముా సందరభంలో వేళళ మధానునన ఆవకాయ ముకక పేర

చెపేా

వాటిల,

మొననటి

వరకూ ఇంత్ చకకగా చిత్రీకరించగలడు

త్లిోదండ్రులందరూ త్మ పిలోలకు నేరేావారు . ఆ పదాం త్లచుకుంద్యం . . .

కడుపున ద్వండుగాుఁ గటిటన వలువలో;

లలిత్ వంశనాళంబు జొనిపి Vol 06 Pub 001


పంచమ సవరం

Page 19

విమల శృంగంబును వేత్రదండ్ంబును;

ఏకాంత్ భకిు యోగ స్థాయికి చేరాడ్నననమ్మట

జ్ఞఱి రానీక డాచంక నిఱికి

మన పోత్ననగారు. అందుకే శతాబ్బేల చరిత్రలో

మీుఁగడ్ పెరుగుతో మ్మళవించిన చలిే;

నీ

ముదే డాపలిచేత్ మొనయ నునిచి

జీవించారు. ఇక ముందు జీవిస్థురు. ఆహా నీ

చెలరేుఁగ కసరి తెచిున యూరుగాయలు;

విలువల వైశిష్​్ాం అటువంటిద్వ మహాతాి! నీకు

వ్రేళళ సందులయందు వలయ నిఱికి

జ్యహారుో . .

అడుగుజ్ఞడ్లను

అనుసరించి

ఎందరో

సంగడీల నడుముఁ జకకగుఁ గూరు​ుండి

భాగవత్ గణనాధా​ాయిగా పరిచయం

నరిభాష్ణముల నగవు న్ఱపి

చేయబడెడి

వేంకటరత్నమి

శైశవంబు మెఱసి చలిే గుడిచె. భాగవత్ం,

వారు

మహానుభావుడైనా,

వారి

బయటకు

వారి

రాలేదు.

పూజ్ఞమంద్వరంలో

మిత్రుడు,

త్ండ్రి

అయిన

గంగనకు చెపా​ాడుట. ద్యనిని పరిష్కరించుకుని ప్రజలలోకి

తెచాురట.

అంటే

త్న

ఆధారిత్

కడుకు ఆవిష్కరించుకని.

బృహదగంథరాజ్ఞనిన అధాయనం శిష్ారత్నం

గారో

జ్ఞలగూడు

పోత్న

చేస్తునానను.

వావస్థాపక

అదాయన

ప్రక్రియను

తెలుగు

భాగవతానిన

తెలుగుభాగవత్ం.ఆర్గ అధాక్షుడ్ను,

నిరా​ాహక,

కృత్మకరును. తెలుగు భాగవత్ ప్రచార సమిత్మ వావస్థాపక అధాక్షుడ్ను. ఐ భాగవత్ ఆణిముతా​ాలు (iBAM) లో ఎంచబడిన ఆణిముతా​ాల వంటి పోత్న భాగవత్

కవన పద్యాలను యూనీకోడులోనికి లిపాంతీకరణ చేసి,

వావస్థయంలో జీవితాత్ం లీనమై పోయిన విశిష్​్ టీకాటిపాణీలను జత్చేసి సమకూరాును. Vol 06 Pub 001

పుత్రుడ్ను.

ఇంత్టి ప్రవృత్ముగా గణనాధా​ాయం అనే ప్రామ్మణిక గ్రంథ్యల

కనుగొని విసియాత్ికుడై, త్బిాబుా పడి, త్న ఆపు

ఊలపలిో

వృత్ము ఇంజనీరుగా పదవీవిరమణ అనంత్రం, సాచుంద

జీవిత్కాలంలో కంపూాటరు పిమిట

పేరు

స్థంబశివరావు. అచుాత్ రామయా,

యాగభోకు కృష్ణణుఁ డ్మరులు వఱుఁగంద

పోత్న

నా


Vol 06 Pub 001

Page 20

పంచమ సవరం

ఉషావినోద్ రాజవరం

తెలుగు భాష్ గొపాదనానిన తెలియజేసే కవిత్


పంచమ సవరం

Page 21

నాకు తెలుగంటే ప్రాణం - తెలుగంటే మకరందం

లహరులల్గ త్యలి లెసస బలుకు,

తెలుగు లోని కమి దనం - అంద్వస్తుంద్వ

చాలదొకక నోరు చకకగా తెలుపగా,

అమిదనం ..

ఘంటస్థల గళము ఘనత్రముి

అందుకే యిష్టం గా వ్రాస్థును తెలుగును

అంత్య.. కాల క్రమం లో కాలం తో బ్బటు

( గుండ్రము గా) అందముగా

అందరు ఉరుకులు పరుగులు పెడుతుంటే

వా​ాకరణం చూస్థను, చనేసూస నేరాును ..

కాలం గర్రున పాత్మక సంవత్సరాలు త్మరిగంద్వ

ఆద్వ శంకరుల సౌందరా లహరి మద్వలో

అయినా తెలుగు పై త్రగని ప్రేమ ..

మెద్వలింద్వ

అంతా చద్వవి , నేను పద్యాలు వ్రాయాలనుకునానను కానీ ఆట వలద్వ లో ఒకకటంటే ఒకకటి.... అదీ .... కమిని తెలుగు లో నా చెవులకు అమృత్ము పోసిన గాంధరా గాయకుడు ఘంటస్థల పై కటిట పాడుకునాననిల .... ఆ . వ .అనవరత్ము మద్వ ని ఆనందముగ నుండు, Vol 06 Pub 001

తెలుగు- స్థఫ్టట వేరు రంగం లో కూడా ప్రవేశించడ్ం- నిజం గా నా అదృష్టం వంటనే కంపూాటర్ తెరపై తెలుగు వలుగులు వలిగంచుకునానను నా మద్వలో తెలుగొక దీపపు జ్ఞాల యై వలుగుతుంటే .. మ్మడుగుల సహస్రావధానం చూస్థను ప్రత్ాక్షం గా .. తెలుగు ఇల సూరుానిల వలగాలని కోటి దేవుళళకు మొకుకకునానను

నలభై ఏళళ క్రిత్ం నేను నానన చేయి పటుటకుని


పంచమ సవరం

Page 22

వళ్లోచిున తెలుగు మహా సభలు , రూప వాణి

కటిట

కృష్ణ రాయల నాటికలు

వాస్త దేవునికి నవరత్న మ్మల

ఇల కళళ ముందు వలిగాయి ..

గా ..సమరిాంచాలని ఉంద్వ

లలిత్మైన పద్యలే అమి గా - ఛందో వా​ాకరణ

మత్ు కోకిల తో మదుగరువుకు కృతులు కటిట

ములే నానన గా

పాడాలనీ ఉంద్వ

నేటికీ త్రగని ఆ త్మయాదనం రుచి ని

ఇల త్యట గీత్మ సీస పద్యాల ప్రాస్థ విశేషాలతో ...

అంత్రాజలము లో కూడా

అభిషేకించి

ఆస్థాద్వసూు మురిసిపోతునానను

ద్వాపద వంటి జన రంజకాలతో .. శ్రీ పద్యరున

ఆ సూురేు నా బిడ్ిడి చదువు లోను

చేయాలని ఉంద్వ

చూడాలని ఆకాంక్ష

త్యన్ల్గలుకు త్యట తెలుగు నా మ్మత్ృ భాష్

అందుకే నా చేత్మ గోరు ముదేలతో " అమి"

అయినందుకు

అంటూ

నాకెంతో గరాం గా ఉంద్వ .. అవును .. ఇద్వ నా

వాడి చేత్

పిలిపించుకునానను.. అచుపు తెలుగు మ్మత్ృ భాష్ ..

పౌరుడిని చేస్థను

అందమైన భావాలను రంగరించి పోసిన అచుమైన

మన గణ నాధుని మత్యుభములో కీరిుంచాలని

తెలుగు భాష్

ఉంద్వ

నా భాష్ అయినందుకు తెలుగు కళామ త్లిోకి

అమి దురగను శారూేలము లో స్తుత్మంచాలనీ ఉంద్వ

మణి హారం ఇల సమరిాస్తునానను మరి .. :)

ఉత్ాల మ్మల, చంపక మ్మల తో వరణ మ్మల ను Vol 06 Pub 001

__/\__


Vol 06 Pub 001

Page 23

పంచమ సవరం

కట్టా శ్రీన్నవాస్ తెలుగు భాష్కు స్థంకేత్మకత్ ను జ్యడించడ్ం గురించి తెలియజెపేా వా​ాసం


పంచమ సవరం

Page 24

తెలుగు భాష్కు 2008 నవంబర్ 1 వ త్యదీనాటి

కాగత్ంపై అచ్చుతు​ుకుంటూ వస్తునానం. ఇపుాడిక

నుంచి ప్రాచీన హోద్య లభించింద్వ.

అక్షరం సూాల రూపం నుంచి సూక్షమఅమూరు

వేలఏళుళగా

వాడుకలో

వునన

భాష్లని

రూపంలోకి

చేరుకుంద్వ.

ప్రపంచంలోని

నిరా​ారించే ఈ హోద్యవలో గురిుంపు గౌరవం

ఏమూలకైనా

క్షణాలలో

చేరుకునేంత్

తోపాటు

శకిువంత్ంగా

రూపోంద్వంద్వ.

స్తతు​ులతోనో,

అదనపు

ఆరిాకప్రయోజనం అందుకు

నిధులు కూడా

కేట్యయింపుతో సమకూరుతుంద్వ.

సంతోషిస్తునానం.

ద్యనితోపాటు

తెలుగు భాష్ ప్రాచీన చారిత్రక మూలలను మరింత్గా

వలికి

చెలోచెదరైన

తీసేందుకు

ఆధారాలను

ఎకకడెకకడో నిశిత్ంగా

వతుకులడుతునానం. అలసత్ాంతో తొలితెలుగు శాసనం వంటి వాటిని కోలోాత్త వుననపాటికీ. తెలుగు

అక్షరానికి

అమరేుందుకు

అతా​ాధునిక

మరింత్గా

హంగులు

మనస్త

పెటేట

కతు​ులతోనో బదేలు కటటలేనంత్ స్థప్ట రూపంలో అంత్రాజలంలో

సరావా​ాపిల

నిలబడింద్వ.

తెలుగు భాష్కు ప్రాచీనహోద్య కలిాంచడానిన సవాలు

చేసూు

మద్రాస్త

హైకోరుటలో

వా​ాజ్ఞానిన ధరాిసనం కటిటవేసింద్వ. తెలుగుకు ప్రాచీన

హోద్య

అందుకునే

అరహత్వుననటుో

మరోస్థరి పునరుద్యాటించింద్వ. ఈ సందరభంగా మరి తెలుగుకు అతా​ాదునిక హోద్యను కూడా కలిగంచే అంశాలు ఏమునానయి అనే విష్యానిన

ప్రయతానల్ల చేస్తునానం. ఆద్వమ్మనవుడు రాత్మ

పరిశీలిద్యేం.

గుహలపై రంగుతో రాసిన చిహానల కాలం

యూనికోడ్ అంత్రాజలసభాత్ాంలో

నుంచి, రాత్మపై చెకికన శాసనాలు, లోహపు

తొలిమెటుట

రేకులపై

రాసిన

రాత్లు,

తాటియాకులు,

భూరజపత్రాలపై చేసిన రచనలను ద్యటుకుంటూ, Vol 06 Pub 001

వేసి

అంత్రాజలంలో

తెలుగు

అక్షరాలను

టైపు

చేస్తకునేందకు శ్రీలిపి, అనూ వంటి ధర్ి పారీట


పంచమ సవరం

Page 25

కనాిరిటయం లో శాశాత్ సభాత్ాం తీస్తకుని తొలి అడుగు వేసింద్వ. యూనికోడ్ ప్రమ్మణాలలోకి తెలుగు కూడా చేరింద్వ. దీనిని కంపూాటరోను గాడెజట్ లనూ ఉత్ాత్ము చేసే ప్రధాన కంపెనీలనీన అమలులోకి తీస్తకునానయి. ఈ మధా స్థిర్ట స్థప్ట వేరోను వాడినపాటికీ వాటిని ఎవరికనాన

ఫోనోలోనూ

పంపిత్య రిసీవ్ చేస్తకునన వారు ఆ అక్షరాలను

అంగీకరించే ప్రధాన కారాక్రమ్మలను అభివృద్వే

చదవాలంటే వారి కంపూాటరోలో కూడా త్పాని

చేస్థరు. ద్యనితో మనం అరచేత్మలో పటుటకునన

సరిగా అదే స్థపుట వేరు అదే వరిన్స లో వుండాలిస

పరికరంలో మునివేళళతో తెలుగు అక్షరాలను

వచేుద్వ. కానీ ఏ కంపూాటర్ లోనయినా సరే

చెకేకయగలుగుతునానం.

ద్యనిలో

ముద్రణ కోసం అందమైన ఉచిత్ ఖ్తుల

సాత్హాగా

నిక్షిపుం

అయిన

కారాక్రమంలోనే ఈ అక్షరాలకు సంబంద్వంచిన ఏరా​ాటుో

చేసేయగలిగత్య

ప్రపంచంలో

యూనికోడ్

తెలుగును

అందుబ్బటు

ఎకకడ్నుంచి ఏ కంపూాటరు నుంచి చద్వవినా ఈ తెలుగు సాష్టంగా కనిపిస్తుంద్వ. అంత్య కాకుండా బ్బోగులు,

ఫేస్తబుకుక,

వికీపీడియా

వంటి

అంత్రాజల స్థధనాలలోనూ సరాసరి తెలుగును టైపు చేస్తకోగల సదుపాయం వస్తుంద్వ. అపాటి ఉమిడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్ాం యూనికోడ్ Vol 06 Pub 001

ఒకపుాడు ప్రెస్ లో అక్షరాలను అచు​ులుగా త్యారుచేసిన ఇనుప బిళోలను పేరు​ుకుంటూ


పంచమ సవరం

Page 26

వచిు ద్యనికి ఇంకు అద్వే అచేుసేవారు. ఇపుాడు

రూపంలో చదువుకునేవే కాకుండా కావలసిన

టైపు చేసి అక్షరాలను మ్మసటరుోగా తీస్తకుని

పద్యనిన

వాటిద్యారా

చూపించగలిగనటుో

త్ారగానూ

అందంగానూ

టైపు

చేసినా ఫంటు

అదెకకడుందో పుసుకాలుగా

అచేుస్తునానరు. అలగా అంత్రాజల పత్రికల్ల,

విడుదల చేస్తకునే అవకాశం కలుగుతుంద్వ.

సోష్ల్

ఇపాటికే యశసిా సతీష్ వంటి ఆధునిక కవులు

మీడియాలో

ఆరిటకల్స

వంటివి

ప్రచురించుకునేందుకు స్థప్ట అక్షరాల అవసరం

త్మ

వచిుంద్వ. 2012లో మరినిన ఉచిత్ ఖ్తులు

త్యారుచేస్తకుని

(ఫంట్స

ప్రింటింగ్ చేసే సందరభంలో అద్వ ఏ ఖ్త్మ

లింక్

:

http://

fonts.siliconandhra.org/)

ను

పుసుకాలను

అయినా

పరా​ాలేదు

యూనికోడ్

లోనే

ప్రచురించుకుంటునానరు. లేద్య

చేత్మతో

రాసిన

అందుబ్బటులోకి తీస్తకచాురు. కానీ పేజ్

అక్షరాలయినా ఇబాంద్వ లేదు. చకకటి కా​ాలిటీ

మ్మకర్

వుంటే పిడిఎఫ్ గా లేద్య ఇమ్మజ్ గా త్యారుచేసేు

వంటి

స్థప్ట

వేరోలో

ఖ్తులు

పనిచేయకపోవడ్ంతో, వర్ి, పబిోష్ర్ వంటి

అచు​ువేస్తకోవడానికి

వాటిద్యారా

వాడి

సూత్రంపై ఈ పని స్తలభంఅయిాంద్వ. ప్రపంచ

పుసుకాల

మహా సభల సందరభంగా విడుదల చేసిన

రూపానికి భిననంగా వుండ్టంతో అంత్ ఆదరణ

ఫంటుో కాక కత్ువి ఇపాటివరకూ విడుదల

పొందటం లేదు. అందుకే యూనికోడ్ ఫంటోను

చేయలేదు.

అచు​ులకి తీస్తకచేుందుకు మరింత్ అనువైన

అనువరిుంపజేస్తకునే

డిటిపి స్థప్ట వేర్ ను రూపొంద్వసేు ఇవి మరింత్

అదేలేదు. ఈ పనులు కూడా చేయగలిగత్య

విసుృత్ం అవుతాయి. ఈ పుసుకాలంటే ఇమ్మజ్

మరింత్ బ్బవుండేద్వ.

స్థంప్రద్యయకంగా

Vol 06 Pub 001

ఖ్తులను అచేుస్తునన

సరిపోతుంద్వ

శీరి​ికలుగా,

అనే

ఉపశీరి​ికలుగా

లక్షణాలను

వీటికి


పంచమ సవరం

pagemaker అయిత్య

software software

Page 27

ఇపాటివరకూ

అలగే శిరావేద్వక function కి invitation,

పుసుక

flex banners అనీన అందులోనే design

ప్రచురణకు

చేస్తునానరు. అయిత్య ప్రింటింగ్ ప్రెస్ ల దగగర

డిటిపి

కోసం

వాడే

అడోబ

వారి

అందుబ్బటులో లేకపోవడ్ం వలన ఇబాందులు

వాడుతునానరు.

త్లెత్ు కుండా పిడిఎఫ్ ఫైలుగా త్యారు చేసి

మీరు

చెపిానటుో

కంపూాటరోలో

పంపడ్ం

స్థప్ట

ద్యారా

వేర్

ప్రచురణ

యూనికోడ్ ను support చెయాడ్ం లేదు. కానీ

చేయించుకోవచు​ు.MS Office లో భాగంగానే

microsoft వారి publisher అనే software

యూనికోడ్ ను support చెయాడ్మ్మ కాక

వీలైనంత్మంద్వకి ఈ విష్యం తెలిసేు page-

pagemaker కంటే స్తలభంగా ప్రచురణకు

maker కి substitute దొరకడ్ం మ్మత్రమ్మ

పనికివచేు కా​ాలిటి తో ఉంటుంద్వ. ఒకకమ్మటలో

కాకుండా యూనికోడ్ లో పుసుక ప్రచురణ

చెపా​ాలంటే

స్తలభమవుతుంద్వ.

pagemaker

కి

ఏమ్మత్రం

తీసిపోకుండా, ద్యనికంటే స్తలభంగా ఉంటుంద్వ. పుసుక ప్రచురణకు హాయిగా దీనిన వాడ్వచు​ు. ఇపుాడు మీరు చదువుతునన

శిరాకదంబం

పత్రికను సైత్ం MS Publisher లోనే design

చేస్తునానరు.

ఇదే

పదేత్మలో

పుసుకప్రచురణకు సైత్ం వినియోగంచుకోవచు​ు. Vol 06 Pub 001

software

కూడా

దొరుకుతుంద్వ.

అచు​ునుంచి అక్షరాలుగా (OCR to TEXT) అంత్రాజలంలో

వతుకులడాలంటే

గూగుల్

లంటి సెర్ు ఇంజనోలో టైపు చేసి ద్యనికి సంబంద్వంచిన సమ్మచారం ఏముననద్య అని వతుకోకవడ్ం

ఈరోజులో​ో

చాల

స్థధారణ


పంచమ సవరం

Page 28

విష్యం అయిపోయింద్వ. ఏ చినన ప్రశనవచిునా

చేసిన తెలుగును యూనికోడ్ అక్షరాలుగా మళీో

గూగులమిను అడిగత్య త్నకి అరామయేాల

ఎడిట్ చేస్తకునేల మ్మరు​ుకునే సదుపాయం

వునన అనినఫైళళనూ త్నే వత్మకి మనముందు

వుంద్వ.

కుపాగా

వేలసంవత్సరాలనుండి

పోసోుంద్వ.

పరిశ్లదకులకు,

ఒకస్థరి

పుసుకాలుగా

పరిశీలకులకు ఈ ప్రక్రియ చాల సమయానిన

పేరు​ుకుంటూ

ఆద్య చేసోుంద్వ. అల వత్కబడే పుసుకాలు

మ్మధస్తసలో

త్యారు చేయాలంటే వాటిని యూనికోడ్ లో

తెలుస్తకునే అదృష్టం కలిగత్య మన పరిశ్లధనలు

త్యారుచేస్తకోవాలి.

మర్తంత్ ముందుకు వళతాయో చూడ్ండి. ఏ

లక్షలద్వ

పేజీలతో

మరి వునన

అమూలామైన మన

వచిున

ఊహంచండి.

ఏముందో

మెరుగైన

మ్మనవ

వేలికసలతో

మీటి

ప్రాచీన

ప్రశన మద్వలో మెద్వలినా ద్యనికి సమ్మధానం ఏ

గ్రంధాలను మళీళ ఇపుాడు యూనికోడ్ లో టైపు

మూలన వునాన ఏ కాలనిదైనా వంటనే దొరికేల

చేయటం అక్షరం అక్షరం పటిట చూసూు ప్రూఫ్ట

వుంటే

రీడింగు ఖ్చిుత్ంగా చేయడ్ం స్థధాం అయేా

పోయాయనుకుంటునన పద్యలు, పదబంధాలకు

పనేనా అందుకే ద్యనికి కూడా స్థంకేత్మకంగా

అరా​ాలు, శాసనాల భాష్లోని వాకా​ాలకు సైత్ం

సమ్మధానం వత్మకారు. పాత్ పుసుకమైనా సరే

మనకి అరామయేాల వివరించే సదుపాయం వసేు

ద్యనిన స్థకన్స చేసి ఇపుాడు సరాసరి అక్షరాలుగా

మర్తంత్ బ్బవుంటుంద్వ. ఆ రోజులు మర్తంతో

మ్మరు​ుకునే సదుపాయం వచిుంద్వ. దీనిన OCR

దూరంలో

to Text స్థప్ట వేర్ గా పిలుస్తునానరు. ఆఖ్రుకు

పరిశ్లధనలు.

ఉచిత్ంగా లభించే గూగుల్ డాకుామెంట్లో కూడా

అంత్రాజలలో తెలుగు మ్మధోనిధికోసం

ఇల మనం పిడిఎఫ్ గానో, ఇమ్మజిలుగానో స్థకన్స Vol 06 Pub 001

ఎంత్

శ్రమద్యనం

బ్బవుంటుంద్వ.

లేవంటునానయి

అంత్రించి

ఆధునిక


పంచమ సవరం

Page 29

చేరాయి. ఇంకా అనేక మంద్వ సాచుందంగా త్మ త్మ పరిద్వలో ఈ విసుృత్ భాండాగారంతో త్మ

వంతుగా

మర్తనోన

విష్యాలను

చేరు​ుకుంటూ వస్తునానరు. అదే విధంగా తెలుగు అవును ఎవారైనా వాడుకోగల జ్ఞానమనే ధనానిన

టైపు చేసేందుకు అనుకూలమైన వివిధ రకాలైన

అంత్రాజలమనే బ్బాంకులో నిరంత్రం ఎవారినీ

కీ

దోచుకోని ధనానిన జమచేసే ఆధునిక రాబిన్స

రూపొంద్వస్తుంటే, ఆంధ్రభారత్మ లంటి వబ

హుడ్

సైటోలో

లు

తెలుస్థ?

వికీపిడియా

లంటి

బోరుిలను

వీవన్స

ఒకకస్థరిగా

వంటి అనేక

వారు తెలుగు

సేాచాఛవిజ్ఞాన సరాసాంలో త్మకు ఎరుకలోని

నిఘంటువులలో మనకు కావలసిన పద్యనికి

వచిున అనేక అంశాలను రుజువులతో సహా ఒక

అరాం ఏమని చెపా​ారో వివరించే సదుపాయం

దగగర పొందుపరచుకుంటూ వస్తునన విసుృత్

వుంద్వ. ద్వలీప్ మిరియాల ( ఫేస్ బుక్ పేజీ

వేద్వక పేరే వికీ పిడియా. 2003 డిసెంబర్ 10

లింక్ : https://www.facebook.com/

త్యదీన వనన నాగారుజన గారనే ఒక స్థంకేత్మక

dileep.miriyala

నిపుణుడు తెవికి (తెలుగు వికీపిడియా లింక్

నిపుణులు తెలుగు చంధస్తసను యాంత్రికంగా

https://te.wikipedia.org/wiki/%

గణించే పదేతులను సైత్ం ప్రవేశ పెట్యటరు. దీని

E0%B0%AE%E0%B1%8A%E0%B0%

సహాయంతో మనమ్మదైనా యూనికోడ్ లో వునన

A6%E0%B0%9F%E0%B0%BF_%

చందోబదే మైన పద్యానిన ఆ స్థప్ట వేర్ లో పోస్తట

E0%B0%AA%E0%B1%87%E0%B0%

చేసేు ఆట్ల మ్మటిగాగ ద్యనిపై గురువు లఘువుల

9C%E0%B1%80 ) ను ప్రారంభించారు.

రూపంలో గణ విభజన చేసి, యత్మ స్థానం,

ప్రస్తుత్ం దీనిలో 64 వేలకు పైగా వా​ాస్థలు

ప్రాసనియమం వంటి వాటిని కూడా పరిశీలించి

Vol 06 Pub 001

)

వంటి

స్థంకేత్మక


పంచమ సవరం

Page 30

అద్వ ఏ చందస్తస అనే విష్యానిన కూడా

అనుభవాలు ఎపాటికీ మిగలుండేల చేసేవాటిలో

చెపుతుంద్వ లేద్య ఆయా చందోరీత్మలో ఎంత్

అక్షరం

శాత్ం లోపాలునానయో తెలియజేస్తుంద్వ.

అనుభూతులు వందల ఏళుళగా అక్షరాలుగానే

అమిమి తాత్యాల కథలకు ఆధునిక

నిక్షిపుం అయిా వునానయి వాటిని ఆధునిక

స్థిర్ట గాడెజట్స వచిున త్రా​ాత్, అమిమి

తాత్యాలకు

దూరంగా

నివసించే

రోజుల్గచాుక పిలోలకు కథలు వినే ఓపికా లేక, అవకాశమూ లేకపోయింద్వ. ఆ లోపానిన పూరిసూు స్థిర్ట ఫోన్స లోనే అనేక కథలను చకకగా వివరణాత్ికంగా ఊరించి చెపేా ‘‘అనగనగా...’’ వంటి అపిోకేష్నుో వచాుయి. పిలోల బ్బలాం టచ్ ఫోనూో, స్థిర్ట గాడెజటోలో పారేస్తకునానమని బ్బధపడుతునానమో అకకడే మళీళ తెలుగు బ్బలానిన అంద్వంచే ప్రయత్నం చేస్తునానయి.

Vol 06 Pub 001

అనుభవాలు

నేటి

మ్మధస్తసను

ద్యచివుంచేందుకు

భవిష్ాతు​ుకోసం

అధునాత్న

పదేతులను

వినియోగంచుకోగలిగత్య అక్షరో రక్షత్మ రక్షిత్ః మనం కాపాడుతునన అక్షరం ఎపాటికీ మనలిన కాపాడుత్తనే వుంటుంద్వ. విశాంలోనే మనిషికి ఒక

వినూత్న

గురిుంపును

అలగే

మిగులు​ుతుంద్వ. కత్ు ఒక వింత్యినా పాత్ బంగారాలను ముందుకెళద్యం.

మెరుగు

పెటుటకుంటూ

అక్షర

అక్షయపాత్రలో

నిరంత్రం

మ్మధస్తస

వళద్యం.

రాషా​ాలుగా

ఊటలను

నింపుత్త

విడిపోయినా

************* నశించి

పోయినా

వారి

భాష్

ఎదుగుతుందే కానీ త్రగదని ప్రపంచానికి చాటి చెపుద్యం.

అక్షరం నశించదు. దేహంగా

అనేక

సబగులతో అరాం చేస్తకునే ప్రయత్నం చేసేు,

హంగు

మనిషి

ముఖ్ామైనద్వ.


Vol 06 Pub 001

Page 31

పంచమ సవరం

ఎర్రమిల్లి శారద

తెలుగు స్థహతీ చరిత్రను స్తసంపననం చేసిన అనరారతానలెనోన..... వారిలో ముఖ్యాల గురించి వివరణ....


పంచమ సవరం రాజరాజ ముని

నరేంద్రుడు

వృష్భాభి

Page 32

కృష్ణదెవాపాయన

హత్

శబేగాంభీరాము వలో ఆయన

మహాభారత్

రచనకు

భారత్మును

ఏరాడింద్వ

ఆంధ్రీకరించమని, ఉభయ భాషా రచనాభి

శ్రీనాధుడు

శ్లభితుడు లోకజుాడు, బుద్వాలో బృహసాత్మ ఐన

భాషింతు నననయభటుట మ్మరగంబున ఉభయ

నననయను కోరాడు. దురగమ్మరాజల గౌరవ భారత్

వాక్ప్ాౌఢి నొకకకక మ్మటు అని నననయ ఉభయ

భారతీ

వాక్ప్ాౌఢి ని ప్రస్తుత్మంచాడు.

బధానిరూపితారామ్మరాడ్

సముద్రము

విధాత్ృనకైనను

త్రియంగ

నీదను

నేరబోలునే

అని సందేహానిన పొంద్వన, వినయంగా నా నేరిున విధంబు

నికాకవాము

ను

రచిస్థునని

నననయ మహాక్రతువును ఆరంభించాడు. ఋషి వంటి నననయ ర్తండ్వ వాలీికి అని విశానాథ వారు నుత్మంచారు. ఆంధ్రకావా పదము తీరిున నననయ ఆద్వకవి. మహాభారత్ము ఆద్వకావాము. అపాటికి లేదు.

ప్రామ్మణికమైన భాష్ను

బ్బష్

సంసకరించి

తెలుగులో

ఆంధ్రీకరించిన

నననయ స్థహత్ామునకు ఒరవడిని సృషిటంచాడు .నననయ సంసకృత్ పదమైనా, తెలుగు పదమైనా త్నకు కావలసిన విధంగా మలచుకునానడు. Vol 06 Pub 001

ఒక

ఉద్యత్ుత్ కనుకనే

నారాయణభటుట, పావుల్లరి మలోన, మలిోయ రేచన, వేములవాడ్ భీమకవి, అధరాణాచారుాలు మొదలైనవారు నననయ సమకాలికులు. వీరిలో నారాయణభటుట

రచించిన

గ్రంధములు లభించలేదు. పావుల్లరి మలోన స్థరసంగ్రహగణితానిన మలిోయ

రేచన

ఛందోగ్రంధానీన

ఆంధ్రీకరించాడు. కవిజనాశ్రయం

రచించాడు.

అనే

వేములవాడ్

భీమకవి కృతులేవి లభాము కాలేదు. వచియింతు వేములవాడ్ భీమకవి భంగ నుదేండ్ లీల నొకకకకమ్మటు

అని

శ్రీనాధునిచే


పంచమ సవరం ప్రశంసించబడాిడు.

Page 33

కారికావళి,

నొకకకకమ్మటు అని శ్రీనాధునిచే రసోచిత్మైన

అధరాణచందస్తస త్రిలింగ శబ్బేనుశాసనము

త్మకకన శబే శిలాం కీరిుంచబడినద్వ. త్మకకన

అను

సమకాలికులలో మూలఘటిక కేత్న దశకుమ్మర

గ్రంధాలు

అధరాణుని

రచనలుగ

చెపాబడుతునానయి.

చరిత్ర, ఆంద్ర భాషాభూష్ణము, విజ్ఞానేశారీ యం అనే మూడు గ్రంధాలు రచించాడు.

కవిత్రయంలో

త్మకకన

ద్వాతీయుడు.

కానీ కవిత్ా నిరాిణ కౌశలంలో అద్వాతీయుడు. ఆంధ్రీకరణమ్మ ప్రభంధంగా

ఐన తీరిుద్వద్వే

భారతానిన

సాత్ంత్ర

త్రువాత్మ

కవులకు

మ్మరణ మ్మరకండేయ పురాణానిన, మంచన కే యూరబ్బహు

చరిత్రను,

పంచత్ంత్ర కథలను, బదెేన నీత్మశాస్త్ర ముకాువళి అనే రాజనీత్మ గ్రంధానిన రచించారు.

మ్మరగదరశకుడ్యా​ాడు. మహాకవిత్ా దీక్షావిధి పొంద్వ ఆంధ్రావళికి మోదము కలిగంచాడు.

ఎఱఱన

అలత్మ అలత్మ తునియల కాహళ సంధించినటుో

శేషానిన అనువద్వంచాడు.

అలాక్షరముల అనలారారచనలో భారత్మును

అరణాపరా

తీరిుద్వద్యేడు.

భాగానిన మ్మత్రమ్మ ఎఱఱన

త్మకకనద్వ

అరణా

శిధిల

నాటకీయ శైలి. కూలంకష్ నాటకీయ ప్రజా కల

పూరించాడు.

మహాకవి

నీలకంఠేశార

త్మకకన.

త్యన్ల్గలుకు

తెలుగు

పరా

ఎఱఱన

ఇత్ర

శత్కం,

రచనలుగా రామ్మయణం,

పలుకుబడులు స్థమెత్లు దేశీయ పద్యల కూరుా

హరివంశం, నృసింహ పురాణం మొదలైనవి

త్మకకన శైలి లో అధికము. వాక్రుతు​ు త్మకకయజా

ఉనానయి.

ప్రకారము

పరమ్మశారుని ఠేవ సృషిట వైచిత్రి నొకకకక మ్మటు

రస్థభుాచిత్

Vol 06 Pub 001

బంధముగా

శ్రీనాథుడు

పరిఢవింపు

ప్రబంధ


పంచమ సవరం

Page 34

అని ఎఱఱనను ప్రస్తుత్మంచాడు. నాచన సోమన

ఒరవడి. శత్కానిన సంసకృత్ం నుంచి సీాకరించి

ఎఱఱన సమకాలికులలో ముఖ్యాడు. సకల భాషా

నూత్నంగా తీరిు తెలుగు కవితా ప్రక్రియగా

భూష్ణ, స్థహత్ా రస పోష్ణ బిరుదులు నాచన

చేసింద్వ శివకవి సోమన. అక్షరాంక గదాలు,

సోమనకు

ఉత్ుర

నామ్మవళులు, రగడ్లు, కననడ్ ప్రక్రియలు….

హరివంశం అనే పేరుతో వ్రాయటం జరిగంద్వ.

శ్రవా కావా​ాలలో ఇంత్టి ప్రక్రియా వైవిధాం

అలంకార శాస్త్రం కావా​ాలంకార చూడామణి

మిగలిన యుగాలలో అరుదు. పాత్ర చిత్రణ,

రచించిన విననపాక పెదేన ఎఱఱన సమకాలికుడు.

తాత్మాక

రావిపాటి త్రిపురాంత్కుడు, గణపనారాధుాడు,

కనిపిస్తుంద్వ. నన్నచోడుడు కుమ్మరసంభవం అనే

వన్నలకంటి

కావా​ానిన

ఉనానయి.

హరివంశానిన

జననమంత్రి,

దోనయమ్మతుాడు,

దృషిట

రచించాడు.

కరవి సత్ానారాయణ, శ్రీగరి కవి, త్మమిపూడి

పండితారాధుాడు

అమరేశారుడు,

ద్రాక్షారామ

పెదేయామ్మతుాడు,

శరభాంకుడు,

పశ్యపత్మ

నాగనాధకవి

శివకవులలో

చాల

మలిోకారుజన

గోద్యవరి నివాసి.

బ్బగా

తీరంలోని

ఈయన

కృత్మ

శివత్త్ాస్థరం. శ్రీగరి మలిోఖారుజన శత్కం,

మొదలైనవారు కూడా ఎఱఱనకు సమకాలికులే !

శ్రీముఖ్ గదా, లింగోదభవ గదా, అక్షరాంక గదా

త్రువాత్ శివకవి యుగం ఇత్మవృత్ుం, భాష్,

మొదలైనవి వీరి రచనలు. రసపోష్ణ, ఉకిు

ఛందస్తస,

తాత్మాక

దృషిట,

రచనాప్రక్రియ

వైచిత్రి, పాత్ర చిత్రణ, త్మదైన ప్రత్యాక తాత్మాకత్,

మొదలైన విష్యాలలో శివకవి యుగం కనిన

దేశ స్థహత్ాంలో కనబడే వీరగాథ్య లక్షణాలు

ప్రత్యాకత్లను కలిగ ఉంద్వ. వచనం లేకుండా

వంటి

పూరిు పద్యాత్ికంగా రచన చేయడ్ం తెలుగు స్థహత్ాంలో

కనిపిస్తుంద్వ.

Vol 06 Pub 001

ఇద్వ

శివకవుల

ప్రత్యాకత్లనీ

శివకవియుగం

సంత్రించుకుంద్వ. మ్మరగ కవిత్, దేశి కవిత్, వస్తు కవిత్, జ్ఞను తెనుగు భావనలు శివకవులే


పంచమ సవరం ప్రారంభించారు.

పాలుకరికి

Page 35

సోమనాధుడి

కావా​ాలు శివకవియుగంలో రావటం జరిగంద్వ.

కవిత్లో​ో ఈ లక్షణాలు బ్బగా కనిపిస్థుయి.

నన్నచోడుడు కుమ్మరసంభవం రచించినటుోగా,

పాలుకరికి సోమన తెలుగుదనపు కవితా​ానికి

ఆయన శైవుడు అని.. శివకవియుగానికి చెంద్వన

నీరాజనాలు

కవి

అరిాంచిన

ప్రథమ

కవిగా

అని

అంట్యరు.

ద్యనిపైన

అనేకమైన

చెపావచు​ును. బసవ పురాణం, పండితారాధా

వాదోపవాద్యలు చెలరేగుతునానయి. మలిోకారుజన

చరిత్ర వంటి ద్వాపద కావా​ాలు, తొలి తెలుగు

పండితారాధుాడు శివభకిుని ప్రత్మపాద్వంచే అనేక

సలక్షణ శత్కం, ఉద్యహరణ కావా​ాలు, రగడ్లు,

గ్రంథ్యలు రచించడ్ం జరిగంద్వ. శివభకు​ుల

గదాలు, చెననమలుో సీసములు మొదలైనవి 30 కి

కథలు, శాంభవి దీక్షా సారూపము, వీరభకిు,

పైగా పాలుకరికి సోమన రచించాడు. చక్రపాణి

శివాధిత్ాం,

రంగనాధుడు

సోమనకు

ఖ్ంఢనం అనేవి వీరి రచనలో​ో ప్రత్యాకమైన

సమకాలికుడు. ఇత్ను శివభకిు దీపిక రగడ్,

విధానాలుగా గురిుస్థుము. పాలుకరికి సోమన

శివమంత్ర వరణన రగడ్ అనే ర్తండు కావా​ాలు

సంసకృత్ము, ఆంధ్ర, కననడ్ భాష్లో​ో రచనలు

రచించాడు.

అననమయా

చేశాడు. పిడ్పరిు సోమన త్న బసవ పురాణ

సరేాశార శత్కానిన రచించాడు. శివదేవయా

అవతారికలో 21 కృతులను చెపాడ్ం జరిగంద్వ.

సరాలక్షణ

బసవ

పాలుకరికి

యథ్యవాకుకల స్థర

గ్రంథం

లో

పద్యాలు

శివభకిు

పురాణం,

అధిత్ాం,

అనామత్

పండితారాధాచరిత్ర,

ఉదహరింపబడాియి గాని అందులో అంతా శైవ

అనుభవస్థరము,

సంప్రద్యయ కవిత్ామ్మ అని తెలుస్తుంద్వ త్పా

సోమనాధ భాష్ాం, రుద్ర భాష్ాం, బసవ రగడ్,

ఇత్రమైన

లేవు.

గంగోత్ాత్ము రగడ్, బసవాధా రగడ్, సదుగరు

పండితారాధుాలవారి పైన కూడా అనేకమైన

రగడ్, చెననమలుో సీసములు, నమస్థకర గదా,

Vol 06 Pub 001

విష్యాలేవీ

చతురేాదస్థర

సూకు​ులు,


పంచమ సవరం

Page 36

వృషాధిప శత్కం, అక్షరాంక గదా పదాములు,

వీరశైవ

పంచ

ప్రకార

రూపం

ఇవాడ్మ్మ

అష్టకం,

పంచకం,

కాకుండా... ఆనాటి ప్రజల స్థంఘిక జీవన

మొదలైన

కృతులు

విధానం కళళకు కటిటనటుోగా వివరించి స్థంఘిక

భకిుహీతారాం చెపా​ాడు సభలలోనని పిడ్పరిు

చరిత్రకు ఆధారాలుగా మిగలే కావా రచనలు

సోమన పాలుకరికి సోమనని ప్రశంసించాడు.

కూడా పాలుకరికి సోమన చేయడ్ం ప్రత్యాకత్ను

అనుభవస్థరం,

సంత్రించుకునన విష్యం.

ఉద్యహరణ

గదా,

తాత్మాకత్కు

యుగము

వృషాధిప

శత్కం,

చతురేాదస్థరం, చెననమలుో సీసములు… ఈ నాలుగూ

తెలుగులో

సోమన

వలయించిన

పదాకృతులు. ద్వాపద కృతులు రచించాడు. పాలుకరికి

సోమనాధుడు

అత్ాంత్

ప్రత్మభావంతుడైన కవి. ఉద్యహరణ ప్రక్రియకు సృషిటకరు.

త్న

కవిత్ాంలో

అష్టభాష్లను

ప్రదరిశంచిన బహుభాషాకోవిదుడు. సంసకృత్ం, ఆంధ్రం,

కననడ్

భాష్లల్గ

రచనలను

వలయించిన ధీశాలి. తొలి తెలుగు లక్షణ భకిు శత్కానిన రచించిన కవి. జ్ఞను తెనుగు కవితా మ్మరాగనిన, అలాక్షర అనలారా రచన అనే క్రొత్ు కవితాలక్షణానిన నిరే​ేశించిన మ్మరగదరిశ. మూడు భాష్లల్గ ముఫ్వుకి పైగా రచించిన విదుషీ. Vol 06 Pub 001

త్రా​ాత్ ద్వాపద కావా​ాలు వచాుయి. ద్వాపద కావా

పరిణామంలో

తాళళపాక

అననమ్మచారుాలవారు రామ్మయణానిన ‘ పరిమళ ద్వాపద ప్రబంధం ’ గా రచించడ్ం

జరిగంద్వ.

తాళళపాక

త్మమికక

స్తభద్రా కళా​ాణ కావా​ానిన ‘

మంజీర

ద్వాపద

అననమ్మచారుాని

పెదే

త్మరుమలచారుాలవారు

లో

రచించింద్వ.

కుమ్మరుడైన ఆంధ్ర

పెదే

హరివంశం,

చక్రవాళమంజరి అనే కావా​ాలను ద్వాపదలో రచించడ్ం జరిగంద్వ. 1498 – 1561 మధా


పంచమ సవరం

Page 37

భాగంలో వచిున రచనలో​ో ఇవి విశేష్మైనవి.

అత్తకరి

ఇంకా నాదెండ్ో గోపమంత్రి కృషాణరుజనసంవాదం

కవిత్రయ భారతానిన ద్వాపదీకరించడ్ం జరిగంద్వ.

1520 లో, ముకుందయోగ శ్రీరంగ మహత్ిాం,

ఇంకా కట్యట వరదరాజు వ్రాసిన రామ్మయణం

చదలవాడ్ మలోన రుకాింగద చరిత్ర, భద్రకవి

జ్ఞతీయ నుడికారాలతో స్థగన సరళ రచన.

లింగనన దేవాంగ పురాణం మొదలైనవి ప్రసిదా

ఇవికాక శైవ సంబంధిత్ కృతులు కూడా

ద్వాపద రచనలుగా చెపాబడుతునానయి. ఈ

ఉనానయి.

గౌడ్పురాణం,

యుగంలోని

యోగీశార

విలపం,

తొలి

కావాం

పచుకరుారపు

సోమన

మిగలిన

11

పరా​ాలు

మలోల విభూత్మ

చరిత్ర, రుద్రాక్ష

సిరివన్నల కవి వ్రాసిన చ్చకకనాథ చరిత్ర. ఈ

మహత్ిాం, శిరియాళ చరిత్ర, భలోన చరిత్ర,

కాలంలో రాజులు, స్త్రీలు ద్వాపద రచనలు

గంగా

అధికంగా

త్మమికవి

చేశారు.

రఘునాధనాయకుడు

అచుాతాభుాదయం,

నలచరిత్ర,

విజయరాఘవనాయకుడు

పాదుకా

సహస్రం

వివాహం

మొదలైనవీ,

స్థరంగధర

చరిత్ర,

కూచిమంచి కూచిమంచి

జగగకవి రాధామ్మధవం, త్రిగొండ్ వంగమ్మంబ కృష్ణమంజరి,

వాశిష్ట

రామ్మయణం,

మంజరి ద్వాపద, రఘునాధనాయకాభుాదయం,

రాజయోగస్థరం,

మోహనీవిలసం అనే కావా​ాలను రచించాడు.

ప్రసిదాం. ఇవికాక విక్రమ్మరుకని కథలు, భేతాళ

భోసల

చరిత్ర కూడా ఉనానయి.

ర్తండ్వ

యథ్యవాలీికంగా

ఏకోజీ

రామ్మయణానిన

సంగ్రహంగా

రచించాడు.

కవిత్రయం భారతానిన వ్రాసినటుోగా ద్వాపదలో మరో కవిత్రయం ద్వాపద భారతానిన వ్రాస్థరు. బటేటపాటి చిననయ ఆద్వ పరాము నుండి ద్రోణ పరాము వరకు, బ్బలసరసాత్మ సభాపరా​ానిన, Vol 06 Pub 001

త్రా​ాత్

భాగవత్ం

శ్రీనాథయుగం

మొదలైనవి

శ్రీనాథుడు

బహుభాషా మరిజుాడు. ‘ చినానరి పొనానరి చిరుత్

కూకటినాడు

రచియించిత్మ

మరుత్ురాటురిత్ర ’ అనే పదాంలో ఆయన రచించిన కావా​ాలను మొత్ుం ప్రస్థువించడ్ం


పంచమ సవరం

Page 38

జరిగంద్వ. తెలుగు స్థహత్ా చరిత్రలో అరుదైన

శ్రీనాథునిలో పుష్కలంగా ఉంద్వ. మహమ్మనిాత్

సతాకరానిన పొంద్వన మహాకవి. అంత్కుముందు

ప్రత్మభా సంపత్ముతో మహేశార స్తుత్మ చేయగలిగన

ఎవరికీ

భకిుభావ పరిపూరుణడు శ్రీనాథుడు. బహు పురాణ

దకకని

కనకాభిషేక

గౌరవానిన

ప్రౌఢదేవరాయల కలువులో పొంద్యడు. గౌడ్

ఆగమ

డిండిమభటుటను కవితా వివాదంలో ఓడించి

బహుభాషాకోవిదుడు.

అత్ని

రచించిన

కంచు

కాకుండా

ఢకకను

కనకాభిషేక

పగలగొటిటంచడ్మ్మ గౌరవానిన

కూడా

విజ్ఞానఖ్ని

శ్రీనాథుడు. నచికేతోపాఖా​ానం

శ్రీనాథుని

శిష్ణాడు,

బ్బవమరిద్వ

దగుగపలిో దుగగన శ్రీనాథుని త్న కావా​ాలలో

పొంద్యడు. ఆ త్రువాత్ సరాజా సింగభూపాలుని

ప్రస్తుత్మంచడ్ం జరిగంద్వ.

ఆస్థానకవిగా

బమెిర పోత్న – వీరభద్ర విజయం, భోగనీ

చాలకాలం

మరుత్ురాటురిత్ర,

శాలివాహన

విలసిలోడు. సపుశత్మ,

శృంగార నైష్ధం, కాశీఖ్ండ్ం, భీమఖ్ంఢం, హరవిలసం, శివరాత్రి మహత్ిాం, పలనాటి వీరచరిత్ర, పండితారాధా చరిత్ర, నందనందన చరిత్ర, ధనంజయ విజయం, కాటమరాజు కథ, చాటువులు... వీటిని శ్రీనాథుని ప్రత్యాకమైన కావా​ాలుగా

స్థహత్ా

చరిత్రలో

చెపాడ్ం

జరుగుతోంద్వ. శ్రీనాథుడు పలుకు త్యన్ల త్లిో వరప్రస్థదం.

అందుకే

ఆయన

కవితాశకిు

మహత్ురమైనద్వ.... మహోననత్మైనద్వ. అపూరా వస్తు నిరాిణ ప్రత్మభనే ప్రజా అంట్యరు. అద్వ Vol 06 Pub 001

దండ్కం, నారాయణ శత్కం, భాగవత్ం అనే గ్రంథ్యలను రచించినటుోగా తెలుసోుంద్వ. ఒకక భాగవత్ం మిగలిన

త్పా మూడూ

లభించడ్ం

లేదు.

పోత్న

గారు

నవవిధ భకు​ులను త్న కావాంలో వివరించడ్ం జరిగంద్వ.

పోత్న

త్న

భాగవతానిన

ఒక

ప్రణాళికాబదామైన రీత్మలో రచించారు. ‘ విబుధ జనుల వలన విననంత్ కననంత్


పంచమ సవరం

Page 39

తెలియవచిునంత్ త్యటపరతు ’ అని అవసరమైన

కళళముందు

చోటో

త్గగంచడ్ం,

పోత్న సాంత్ం. ఛేకానుప్రాస, లట్యనుప్రాస,

కానివాటిని

అంతా​ానుప్రాస,

మూలనిన

మెరుగులు

పెంచడ్ం,

ద్వదేడ్ం,

అవసరం

స్థక్షాత్కరింపజేసే వృత్ానుప్రాస

మొదలైన

పరిహరించడ్ం, చాల సందరాభలో​ో మూలంలో

శబ్బేలంకారాలనీన

లేని కత్ు కత్ు భావాలను కూడా జొపిాంచి

పోత్న గారు త్న స్థహత్ాంలో.

తెలుగు వారందరూ హాయిగా చదువుకునే రీత్మలో

ప్రబంధ యుగం – ఆంధ్రస్థహత్ా చరిత్రలో

భాగవతానిన భకిుప్రపతు​ులతో

పోత్న రచించి

ముకిుని పొందడ్ం జరిగంద్వ. సంసకృతాంధ్ర భాషా

మరిజుాడు,

భాషాప్రయోగం,

శ్రీకృష్ణదేవరాయల

రచన

చేయగల

సంసకృతాంధ్ర ప్రజ్ఞానిధి

కూడా ఈయన చేయడ్ం జరిగంద్వ. శబ్బేలంకార సహృదయ

హృదయ

పద

భూయిష్టమై

నైవేదాంగా

ఈయన

భాగవతానిన భకిుప్రపతు​ులతో రచించారు. పోత్న కలానా చాతురాం అననా స్థమ్మనామైనద్వ. వరణనా

స్థమరా​ాం

చెపాదలు​ుకనన Vol 06 Pub 001

అనుపమ్మనము.

విష్యానిన

పాఠకుల

యుగంగా

బహుభాషాకోవిదుడు,

సంసకృత్ పద బ్బహుళాం గలిగన రచనలను సంసకృత్

సారణయుగంగా,

చెపాబడుతోంద్వ.

సమరుాడు. త్నకు నచిున రీత్మలోనే అకకడ్కకడ్

భూషిత్మై,

యుగం

ప్రయోగంచారు

ప్రబంధ

సందరోభచిత్

సమ్మస

చకకగా

స్థమరా​ాం

కవిగా అయిన

శ్రీకృష్ణదేవరాయలు మద్యలస చరిత్ర, సకల కళాస్థర సంగ్రహం మొదలైన

పలు

సంసకృత్

కృతులీన,

ఆముకుమ్మలాద అనే మహా ప్రౌఢ తెలుగు కావా​ానిన రచించిన స్థహతీ స్రష్ట. ఈయన ఆస్థానంలో అష్టద్వగగజ్ఞలు అని పిలుచుకునే అలోస్థని పెదేన, నంద్వ త్మమిన, మ్మదయగారి


పంచమ సవరం

Page 40

మలోన, దూరజటి మొదలైన తెలుగు కవులు,

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి అలోస్థని పెదేన. ‘

వంకటనాథ, భూనాథుడు మొదలైన సంసకృత్

ముదుేగ గండ్ పెండిరియమున్స కనుడ్ంచు

కవులు,

త్మమిన,

వా​ాసనాథుడు

మొదలైన

బహుకరించగానొద్వేక నాకోసంగమని ఒకకరు

కరానటక

కవులు,

కుమ్మరోదయ,

సరసాత్మ

కోరగ

కవులు,

బండారు

అనంగానే ‘ పెదేన బోలు పండితులు పృధిాని

లక్ష్మినారాయణ మొదలైన సంగీత్ విద్యాంస్తలు

లేరని నీవరుంగవే ! పెదేన కీ దలంచినను

స్థహతా​ాద్వ

పేరిమినాకిడు

మొదలైన

ద్రావిడ్ కళా

వికాస్థనికి

కారకులు

లేరోకో

యని

కృష్ణదేవరాయలు

కృష్ణరాణణృపా

!

అంటూ

అయా​ారు. స్థహత్ా సృజనం, స్థహత్ా పోష్ణం

వనువంటనే ఆశ్యవుగా పద్యానిన చెపిా త్న కాలికి

విశేష్ంగా చెయాడ్ం చేత్నే రాయలు ఆంధ్ర

గండ్

భోజునిగా,

సమరాంగణ

ఆస్థానకవిగా పెదేన విరాజిలోడు. స్థారోచిష్

స్థరాభౌమునిగా కీరిు కెకాకరు. రాజా విసురణ

మనుసంభవము అనే పేరుతో మనుచరిత్ర అనే

సందరభంలో

వళ్ళళటపుడు

కావా​ానిన ప్రబంధంగా రచించారు. మనుచరిత్ర

కూడా త్న వంట కవులను తీస్తకుని వళ్ళళవారు

ప్రశసా రచనా స్థాత్ంత్రా​ానిన విశానాథ వారు

అననటోయిత్య రాయలుకి కవుల పటో, స్థహత్ాం

కనియాడ్డ్ం

పటో ఉండే మకుకవ ఎంత్ ఎకుకవో మనం

వైశిష్టాం, వరణనలు, రస ప్రాధానాం, అలంకారిక

గ్రహంచవచు​ును. తెలుగు జ్ఞత్మ గౌరవానిన పెంచే

శైలి మొదలైన విష్యాలో​ో విశిష్ట లక్షణాలతో ‘

స్థహతీ సంపదను అంద్వంచడ్ం వలోనూ, ఇత్ర

శిరీష్

కళల

విలక్షణమైన, వినూత్నమైన రీత్మలో అలోస్థని

స్థహతీ

దండ్యాత్రలకు

వికాసం

వలోనూ

శ్రీకృష్ణదేవరాయల

యుగం సారణయుగం గా ప్రసిద్వాకెకికంద్వ. Vol 06 Pub 001

పెండేరానిన

కుస్తమ

కటిటంచుకనన

జరిగంద్వ.

పేశల

గొపా

ఇందులో

వస్తు

స్తధామయోకు​ులతో

పెదేన మనుచరిత్ర ను రచించడ్ం జరిగంద్వ.


పంచమ సవరం

Page 41

నంద్వ త్మమిన - పారిజ్ఞతాపహరణ ప్రబంధ

కవిత్ాంలో

రచనతో ఆంధ్ర స్థహత్ా చరిత్రలో శాశాత్మైన

ప్రత్మషిటంచిన సాంత్ంత్ర కవి శ్రీకృష్ణదేవరాయలు.

స్థానానిన

అత్మశయోకు​ులు,

అలంకరించాడు

నంద్వ

త్మమిన.

వాసువికత్ను ఉత్ప్ాౌక్షలు

ప్రప్రధమంగా కూడా

ఎకుకవే

కవిపండిత్ పోష్కునిగా రాయలకు లభించిన

చేశారు.

సందరాభనుస్థరంగా

హాసాము,

కీరిు ప్రత్మష్టలు అననా స్థమ్మనామైత్య ఆయన

లోకోకు​ులు

ఆముకుమ్మలాద

ఆహాోద్యనిన

ఆస్థాన కవులుగా విరాజిలిోన ప్రత్మభావంతులైన

కలిగస్థుయి. ఈ కావా​ానిన అరాం చేస్తకోవాలంటే

కవిగా పారిజ్ఞతాపహరణ కావాంలో సత్ాభామ

వా​ాఖా​ాన సహాయం అనివారాము అని పండిత్

యొకక

ప్రకాండులు చెపా​ారంటే ఈ కావాం ఎంత్ ప్రౌఢ

వాకిుతా​ానిన,

గాంభీరా​ానిన,

అభిజ్ఞతా​ానిన కృత్కృతుాలయా​ారు

ఆవిడ్

వరిణంచడ్ంలో నంద్వ

త్మమిన

లో

కావామో మనకి అరామవుతుంద్వ.

గారు.

ధూరజటి – శ్రీ కాళహసీుశార మహాత్ిాము అనే

అలగే కృష్ణదేవరాయలు ఆముకుమ్మలాద అనే

ఒక కావా​ానిన, శ్రీ కాళహసీుశార శత్కము ఒక

ప్రబంధానిన రచిసూు, ఋతువరణన మనోహరంగా, ఇక తెలుగు స్థహత్ాంలో మరొక కవి ఎవరూ చేయలేరు అననంత్ బ్బగా రచించడ్ం జరిగంద్వ. రాయలవారి ప్రకృత్మ పరిశీలన, ప్రజ్ఞజీవన పరిశీలన, పక్షుల యొకక, జంతువుల యొకక చేష్టలిన, కష్టస్తఖాలను స్థనుభూత్మతో వరిణంచడ్ం ఆశురాకరమైన

విష్యం.

సాభావోకిుని

రచించడ్ంలో రాయలవారు సిదాహస్తులు. ఆంధ్ర Vol 06 Pub 001

శత్కానిన

ధూరజటి

రచించారు.

ఆంధ్రవాఙ్ియంలో త్లమ్మనికంగా భాసించే ఉత్ుమోత్ుమ శత్కం శ్రీకాళహసీుశార శత్కం. ధూరజటి ఏమ్మత్రం ద్యపరికం లేకుండా ధైరాంగా సీాయ

భావాలను,

శత్కంలో వా​ాసంగానిన

నిజజీవిత్

వాకీుకరించాడు.

త్న

ఈశారారునగా

మహాభకు​ుడు ధూరజటి.

ఆశయాలను స్థరసాత్ ప్రకటించిన


పంచమ సవరం

Page 42

రామరాజభూష్ణుడు – ఈయనను భటుటమూరిు

స్థహత్ా చరిత్రలో అద్వాతీయంగా నిలుసోుంద్వ.

అని

ఈయన వ్రాసిన హరిశుంద్ర నలోపాఖా​ానం

కూడా

పిలుస్థురు.

ఈయన

నరస

భూపాలీయం అనే కావా​ాలంకార సంగ్రహానిన,

దారిాి కావాము.

వస్తచరిత్రము

ప్రబంధానిన,

పింగళి సూరన – ఈయన రాఘవపాండ్వీయం

హరిశుంద్ర నలోపాఖా​ానము అనే గ్రంథ్యనిన

అనే దారిాి కావాం రచించారు. కలిాత్ కథ్య

ఆంధ్ర

అనే

స్థహత్ా

మహా

లోకంలో

విశిష్టమైన

గ్రంథ్యలుగా అంద్వంచడ్ం జరిగంద్వ. అలోస్థని పెదేన రామరాజభూష్ణునికి కవితా గురువు గా ఉండేవారని చెబుతారు. కానీ దీనికి సరైన ఆధారాలు లభించడ్ం లేదు. భారత్ంలో ఉనన ఆద్వ పరాపు కథను ఆధారంగా తీస్తకుని వస్తచరిత్ర అనే ప్రబంధానిన ఈయన రచించారు. ఈ కవికి గల బహు శాస్త్ర పాండిత్ాం ఈ కావాంలో ప్రత్మఫలిస్తుంద్వ. పాత్ కథకు కత్ు కలానలు జ్యడించి మిశ్ర కథగా కావా రచన చేయాలనే

సంకలాం

రామరాజభూష్ణుడు.

ఉనన నూత్న

కవి కలాన

బహుళంగా ధాని, శేోష్, యమకం, పాండిత్ా ప్రకరి, రస భావాద్వ పరిపోష్ణం, అలంకారిక రచన వస్తచరిత్రలో ఉండ్డ్ం వలన ఆంధ్ర Vol 06 Pub 001

కావా​ాలో​ో మొటటమొదటిదైన కళాపూరోణదయము అనే ఎనిమిద్వ ఆశా​ాస్థల బృహత్ుర కావా​ానిన పింగళి సూరన రచించారు. ఈ కావా​ానిన నంద్యాల కృష్ణంరాజుకు అంకిత్ం చేసినటుోగా చెబుతారు. కథ్య కథనంలో కాలక్రమ పదాత్మని కాక నవలలో మ్మద్వరిగా కారాకారణ పదాత్మని అనుసరించి కథ్య మధా వృతాుంత్ంతో కావా ప్రారంభం చేశాడు. దీనిన పద్యాత్ిక నవల అంట్యరు. విచిత్రమైన సంఘటనలిన కావాంలో కలిాంచి శృంగారంలో వైవిధా​ానిన, వివిధ మనః ప్రవృతు​ులిన

చకకగా

నిరాిణంలోనూ,

ప్రదరిశసూు

రసపోష్ణలోను

పాత్ర ఎంతో

చాతురా​ానిన ప్రదరిశసూు ఈ కావా​ానిన రచించారు. అలగే ప్రభావతీ ప్రదుామనము అనే మరో కావా​ానిన కూడా రచించారు.


పంచమ సవరం

Page 43

మొలో – ‘ త్యన్ సోక నోరు తీయన యగు రీత్మ

ప్రదరిశసూు,

చూడ్ నరామెలో తోచకుండ్ గూఢ శబేములను

కలుగంగా చెపాగలగడ్ం, సరళ స్తందరమైన

కూరిున కావాము మూగ చెవిటి వారి ముచుట

పద్యలలో మనోజామైన భావాలను పలికిసూు

యగును ’ యని స్థహతీ ప్రియులందరూ

వరణనా చమత్కృత్మని ప్రదరిశంచడ్ంలో చేమకూర

త్యలికగా, అలవోకగా అరాం చేస్తకుని చదవగలిగే

వంకటకవి

అచుతెలుగులోని

త్యన్

రామరాజభూష్ణుడు

వాకుం

కావాం

ఉండాలి

అని

చమతాకరానిన ప్రదరిశంచాడో, ఆ పంథ్యలోనే

కోమలత్ాం

అనేద్వ

ఈమె

వంకటకవి కూడా తెలుగు పద్యలతో హృదామైన

వచిుంద్వ.

శేోష్లను స్థధించడ్ం విశేష్ం. ఈ కారణంగానే

అదుభత్ంగా రామ్మయణానిన రచించడ్ం మొలో

ఈయన రచన విజయవిలస్థనిన పిలో వస్తచరిత్ర

యొకక విశిష్టత్.

గా అందరూ అభివరిణంచడ్ం జరిగంద్వ.

చేసూు

స్త్రీజనోచిత్మైన పలుకులకి

మ్మధురా​ాననంత్టినీ

సహజసిదాంగానే

చేమకూర

వంకటకవి

విజయవిలసము,

స్థరంగధర

కావా​ాలను

రచించారు.

గంభీరమైన

అరా​ానిన,

అలత్మ శేోష్ను

ఈయన చరిత్ర

అనే

పద్యలతో స్థధించాడు

ప్రత్మ

పదాంలోను

అందె

చమత్కృత్మ

వేసిన ఎంత్

చేయి.

శేోష్

రచనా

రఘునాధనాయకుడు,

రంగాజమి,

రామభద్రాంబ,

మధురవాణి,

కృషాణజమి,

ముదుేపళని మొదలైన కవులు, కవయిత్రులు అనేకమైన కావా​ాలను వలయించడ్ం జరిగంద్వ.

వంకటకవి. ఆటవలద్వ, త్యటగీత్మ, కందం వంటి చినన

చినన

పద్యాలతో

సరస

గంభీరమైన

విశేషారాం ధానించేటటుోగా పద ప్రయోగాలను చేసూు

యమకాలంకారాల

Vol 06 Pub 001

నైపుణా​ానిన

జయంత్మత్య స్తకృత్మనో రససిద్యాః కవీశారా ! ***********


Vol 06 Pub 001

Page 44

పంచమ సవరం

ఉప్పులూర విజయలక్ష్మి తెలుగు స్థహత్ాం ప్రాచీనం నుంచి ఆధునికం వరకూ చేసిన ప్రయాణం యొకక వివరణ....


పంచమ సవరం

Page 45

స్థహత్ాం సరాకాలికం. ప్రాచీన స్థహత్ాం,

వచిున పాలుకరికి సోమనాధుడు “ జ్ఞను ”

ఆధునిక స్థహత్ాం, అతా​ాధునిక స్థహత్ాం అనే

తెలుగును ప్రయోగంచాడు.

పేరోనీన మన కలమ్మనాల కోసం పెటుటకునన

కవి

కాలమ్మనాలు. “ రసం వయిర్తటుో గొపాద్వ నవ కథ్యధృత్మని మించి ” అనన విశానాధ వారి వాకుకను

పరిశీలిసేు

వస్తువులో

లేదని,

సమకాలీనత్ పాఠకుని

అనేద్వ

అనుభూత్మలో

ఉందని అరామౌతుంద్వ.

స్థరాభౌముడు

శ్రీనాధుడు

తెలుగుకి

అలంకారిక రమణీయత్ను అద్యేడు. సహజ పాండిత్ా పోత్న వస్తువరణన, పాత్ర చిత్రణ, రసపోష్ణ, సృషిటంచి

శబే

సౌందరాం

అనే

సరాజనామోదకరంగా

వాటిని రచనలు

చేశాడు. ప్రబంధయుగం శ్రీకృష్ణదేవరాయలు

స్థహత్ాం, సమ్మజం ర్తండు ఆధార ఆధేయాలు.

కాలంలో చోటు చేస్తకుంద్వ. శ్రీకృష్ణదేవరాయలు

ప్రభావిత్ం

సాయంగా రాసిన “ ఆముకుమ్మలాద ” లో ‘

స్థహత్ాం సమ్మజం యొకక

దేశభాష్లందు తెలుగు లెసస ’ అని చాటి

ర్తండూ

చేస్తుంట్యయి. ఉతా​ాన

ఒకద్యనోనకటి

పత్నాలను

సమ్మజ

చెపా​ారు. ఈయన ఆస్థానంలో ఉనన అష్టద్వగగజ

ప్రత్మబింబమ్మ స్థహత్ాం అని చెపావచు​ును.

కవులు తెలుగు భాష్కు ఎంతో వైశిషాటానిన

ఎందరో మహానుభావుల కృషి, తా​ాగఫలం మన

చేకూరాురు. త్దుపరి ముపెవా ర్తండు వేల

తెలుగు

కీరునలతో

స్థహత్ాం.

వివరిస్తుంద్వ.

వారందరినీ

ఒకకస్థరి

సిరించుకుంద్యం. 11

శతాబేంలో

పితామహుడు నననయ

తెలుగులో

మహాభారత్ రచన చేయటం, తెలుగు భాష్, స్థహత్ా చరిత్రలో స్తవరణ ఘటటం. త్రా​ాత్ Vol 06 Pub 001

శ్రీ

వంకటేశారుని అననమయా

అపూరామైన

ఘటటంగా

తెలుగువాళుళగా

మనందరం

పదకవితా

చరిత్రలో

ఒక

ఉండ్టం గరిాంచదగగ

విష్యం. తా​ాగరాజు కీరునలు, క్షేత్రయా పద్యలు


పంచమ సవరం

Page 46

పుటిటనవి మన తెలుగు స్థహత్ాంలోనే ! త్రువాత్ కాలంలో మన తెలుగుభాష్

ఎనోన

వావహరిక

భాషోదామ్మనికి

శ్రీకారం

అయిన

చుట్యటరు.

ఇంకా

పరవస్తు

గదా,

ఆధునిక

కమర్రాజు

లక్షమణరావు,

రూపాలలో

మొగగలు

కకకండ్

వంకటరత్నం,

వంటివారు

త్మ

రచనలలో

సమ్మజంలోని స్థంఘిక దురాచారాలను నశింప చేయడానికి

భాష్

మ్మరుాలకు లోనై వచన,

తొడిగంద్వ. గురజ్ఞడ్ అపా​ారావు, కందుకూరి వీరేశలింగం

స్థమ్మనుాల

పూనుకునానరు.

కత్ు

పాత్ల

చిననయసూరి,

రామలింగార్తడి​ి, ధరాిరావు,

అడ్వి

ఆరుద్ర,

కటటమంచి

బ్బపిరాజు, ఆత్ప్య,

తాపీ

విశానాథ

సత్ానారాయణ, ద్యశరధి మొదలైనవారు తెలుగు స్థహత్ా వికాస్థనికి దోహదపడాిరు.

మ్మలుకలయికగా నవా​ాంధ్ర స్థహతీ మూరిుగా

దేవులపలిో కృష్ణశాస్త్రి గారి “ కృష్ణపక్షం ” కావాం

గురజ్ఞడ్

అంతా

అపా​ారావు

తెలుగువారి

హృదయాలలో నిలిచిపోయారు. త్దుపరి

తెలుగు

ఆధునిక

ఒక

విషాద

పరచుకుంటుంద్వ. స్థహత్ాం

కత్ుపుంత్లు తొకికంద్వ ‘ శ్రీశ్రీ ’ రాకతోనే.

వేదనా

మ్మధురాం

రాయప్రోలు

స్తబ్బారావు

దేశభకిు గేయం – ‘ ఏ దేశమ్మగనా ’ బహుళ ప్రాచురాం పొంద్వంద్వ. చలం స్త్రీ వాదం నవాత్ను

ఆయన రాసిన “ మహాప్రస్థానం ” వంటి

సంత్రించుకుంద్వ. సింగర్తడి​ి నారాయణర్తడి​ి ( సి.

కావా​ాలు

నా. రే. ) ‘ విశాంభర ’, రావూరి భరద్యాజ ‘

ప్రజలను

ప్రభావిత్ం

చేసి,

నూత్నోత్యుజితులను చేశాయి. ఇంకా గడుగు

పాకుడురాళుళ ’ జ్ఞానపీఠ అవారుిను పొంద్యయి.

రామూిరిు పంతులు గారు గ్రంధిక భాష్నుండి

మనిషిని మనిషిగా తీరిుద్వదేగల స్థధనం –

Vol 06 Pub 001


పంచమ సవరం స్థహత్ాం.

సమ్మజంలో

పెంపొంద్వంచేందుకు

Page 47

స్థమరసాత్ను

స్థహతా​ానిన

మించిన

1875 లో రచించిన ‘ రాజశేఖ్రచరిత్ర ‘ లేద్య ‘ వివేక చంద్రిక ’ ( మూలం – ఆంగోంలో గోల్ి

స్థధనం

సి​ిత్ రచించిన ‘ వికార్ ఆఫ్ వేక్ ఫీల్ి ), ఉననవ

మరొకటి

లక్ష్మినారాయణ గారి ‘ మ్మలపలెో ’, విశానాధ

లేదు. శత్క

సత్ానారాయణ,

స్థహత్ాం

మొదలైనవారు తెలుగు భాష్కు వన్న తెచాురు.

క్రీ. శ. 12 వ శతాబేం నుండి ప్రారంభమైంద్వ. నూరు పద్యాలు కలద్వ శత్కం. కానీ 108 పద్యాలుండ్టం వాడుక. శత్కాలను వాటిలో ఉండే వస్తువు ఆధారంగా వరీగకరించవచు​ును. భకిు శత్కం – కంచరో గోపనన ద్యశరధి శత్కం రచించాడు.

త్రువాత్

అడ్వి

కాలంలో

ప్రాముఖ్ాత్ను

బ్బపిరాజు

కథ,

కథ్యనికలు

సంత్రించుకునానయి.

తెనాలి

రామలింగడి కథలు, మరా​ాదరామనన కథలు, కాశీ మజిలీ కథలు, పేదరాశి పెదేమి కథలు నీత్మని బోధించేవి. ఎకుకవగా పిలోలను ఈ కథలు ఆకరి​ించేవి. రావూరి భరద్యాజ గారి ‘ గోడ్లేోని

నీత్మ శత్కాలు – స్తమతీ శత్కం, వేమన

జైలు ’, ‘ లకకబొమిలు ’, బుచిుబ్బబు గారి ‘

శత్కం, భాసకర శత్కాలలో నీత్మని బోధించారు.

అడ్విగాచిన వన్నల ’ కథలు ముఖ్ామైనవి.

ఇపాటికీ శత్క స్థహత్ాం అత్ాంత్ ప్రజ్ఞదరణ

ఇత్మవృత్ుంలోను,

పొందుతోంద్వ.

సంత్రించుకునన తొలి కథ్యనికగా గురజ్ఞడ్

ఇంగీోష్ భాష్, స్థహతా​ాల ప్రభావంతో తెలుగులో

అపా​ారావు

గారి

శైలిలోను

ఆధునికత్ను

ద్వదుేబ్బటు

ను

వచన ప్రక్రియగా ఉదభవించి, వికాసం చెంద్వనద్వ

చెపుాకోవచు​ు.

నవల ప్రక్రియ. కందుకూరి వీరేశలింగం గారు

వేదం వంకటరాయశాస్త్రి ‘ భోజరాజు కథలు ’, ‘

Vol 06 Pub 001


పంచమ సవరం

Page 48

కాళిద్యస్త కథలు ’, ‘ భేతాళ పంచవిశత్మ ’, ‘

కథ్యనిక రచయిత్రులలో వాసిర్తడి​ి సీతాదేవి,

కథ్య

మ్మలతీ చందూర్, ఇలిోందల సరసాతీ దేవి,

సరితాసగరము

ప్రచురించారు.

అనే

మ్మడ్పాటి

కథలను

హనుమంత్రావు

భానుమత్మ

రామకృష్ణ,

గారు ‘ మలిోకా గుచఛం ’, విశానాథ వారి ‘

ఇతా​ాదులు

స్త్రీ

ముగుగరు బిచుగాళుళ ’, ‘ మ్మకీస దురగంలో కుకక

సహజంగా చిత్రించారు.

రామలక్ష్మి

పాత్రలను

త్మ

ఆరుద్ర కథలలో

’, త్లోవఝ్ఝుల శివసంకరశాస్త్రి ‘ మురారి కథలు ’ రాశారు. కథ్యరచనలో ఆతాిశ్రయ విధానానిన ప్రవేశపెటిటన త్రా​ాత్ురా​ాత్

వారిలో తెలుగు

వీరు

ముఖ్యాలు.

కథ్యనిక

వికసిలిోంద్వ.

కడ్వటిగంటి వంకట స్తబాయా ‘ ట్యల్ స్థటయ్ ’ కథలను అనువద్వంచడ్ంతో ప్రారంభించి, చింతా భీమశంకరం, చింతా దీక్షితులు, మునిమ్మణికాం నరసింహారావు, నోరి నరసింహశాస్త్రి, చలం వంటి

వార్తందరో

స్థహతా​ాభివృద్వాకి

కృషి

చేశారు. నూాయార్క హెరాల్ి ట్రిబ్బాన్స వారు నడిపిన ర్తండ్వ ప్రపంచ కథ్యనిక పోటీలో తెలుగునుండి

ఎనినకైన

కథలలో

పురాణం

స్తబ్రహిణా శరి గారి “ నీలి ” కి ప్రథమ బహుమత్మ వచిుంద్వ. Vol 06 Pub 001

ఇంకా

కోడూరి

స్తలోచనరాణి,

కౌసలాదేవి, వాసిర్తడి​ి

యదేనపూడి

సీతాదేవి,

సి.

ఆనంద్యరామం, ముపా​ాళళ రంగనాయకమి, యండ్మూరి

వీరేంద్రనాథ్,

కమూిరి

వేణుగోపాలరావు, మలోద్వ వంకట కృష్ణమూరిు, ఆద్వవిష్ణణ... ఇల చెపుాకుంటూ పోత్య ఎందరో మహానుభావులు తెలుగు భాషా వికాస్థనికి కృషి చేశారు.


పంచమ సవరం తెలుగు

Page 49

కథలలో

నిదరశనం. పూరాం మనవాళుో ‘ నవుా నాలుగు

రమామైన

హాస్థానిన

విధాల చేటు ’ అనేవారు. కానీ ఆధునిక

పండించిన

రచయిత్

కాలంలో వైదుాలు “ నవుా నలభై విధాల

ముళళపూడి వంకటరమణ

ఆరోగాం ” అంటునానరు. హాసా ప్రధాన రచనలు

గారు. ఆయన కథలో​ో ‘

మనకు కోకలోలు.

జనతా ఎక్స ప్రెస్ ’, ‘ మహారాజు – యువరాజు ’, ‘ ఆకలి – ఆనందరావు ’, ‘ స్థక్షి ’, ‘ కానుక ’, అనినంట్లోకి ‘ బుడుగు ’ గొపా హాస్థానిన పండించింద్వ. జీవిత్ంలో ప్రత్మ ఒకకరూ నవుాత్త బ్రత్కాలని నవాడ్ం

అనుకుంట్యరు. చాల

నవిాంచడ్ం

చాల

స్తలభం. కష్టం.

అందుకే నవాడ్ం ఒక భోగం, నవిాంచడ్ం

ఒక

యోగం,

నవాకపోవడ్ం ఒక రోగం అని పెదేలనానరు. నిజమైన హాసాం మెదడులోనుండి కాకుండా హృదయం

నుండి

పుడుతోంద్వ.

శబేక్రియ

హాస్థానికి పానుగంటి వారి ‘ స్థక్షి ’ వా​ాస్థలు, అరా​ాశ్రయ హాస్థానికి ‘ గణపత్మ ’ నవల చకకని Vol 06 Pub 001

తెలుగు భాషా వికాస్థనికి రేడియో కూడా ఇతోధికంగా

దోహదపడింద్వ.

స్థహత్ా

వికాస్థనికి అనేక కారాక్రమ్మలను ప్రస్థరం చేసింద్వ. అందులో “ సరస వినోద్వని – సమస్థా పూరణం ”, “ ధరి సందేహాలు ”, “ పదబంధం ”, “ తెలుగు స్థహత్ా క్రీడ్లు ”, “ సంగీత్ పాఠాలు ”, “ నాటకాలు ”, “ హరికథలు ”, “ పిలోల

కారాక్రమ్మలు

బ్బలనందం

మొదలైనవి. ముఖ్ాంగా లలిత్ సంగీత్ం బహుళ ప్రాచురాం పొందడానికి రేడియో పాత్ర ఎంతైనా ఉంద్వ.

కథ్యనిక

ప్రాచురా​ానికి

కూడా

దోహదపడింద్వ. ఈనాడు తెలుగు స్థహత్ాం అనేక రూపురేఖ్లతో వరిాలిో,

జీవితానికి

అదేం

పడుతోంద్వ.


పంచమ సవరం

Page 50

ఎంతోమంద్వ శ్రమించి, తెలుగు స్థహతా​ానికి

ప్రస్తుత్ం చెన్వన నగరంలో

వన్న

సంపదగా

ఉంటూ అకకడ్ తెలుగు

మనకిచిున తెలుగు భాష్ను, మన మ్మత్ృభాష్ను

భాషా వికాస్థనికి కృషి

కాపాడుకోవడ్ం

చేస్తునానరు.

తెచిు,

అపార,

అపూరా

మనందరి

కరువాం.

ప్రతీ

మమకారపు నుడికారం అపూరామైన వరం.

సంవత్సరం ఫిబ్రవరి 21 వ త్యదీన అంత్రాజతీయ

అమి జ్యలలో​ోంచి, నేత్ల మగాగలో​ోంచి, కంకి

మ్మత్ృభాషా ద్వనోత్సవం సందరభంగా చెన్వనలోని

కడ్వళళ నుంచి, అణిచివేత్లో​ోంచి, అంకిత్

తెలుగు పిలోల కోసం శత్క పదా పోటీలు

భావాలో​ోంచి, మూలమూలలో​ోంచి ఆతీియంగా

నిరాహస్తునానరు. చెన్వన లోని తెలుగు పిలోలకు

త్నునకచేు త్డి ఆరని త్లిోభాష్ను ఆరిుగా

తెలుగు నేరిాంచడ్ం లంటి కారాక్రమలు కూడా

జీరిణంచుకుని,

అణువణువునా

నిరాహస్తునానరు. రోటరీ కోబ, ర్తడ్ క్రాస్ లంటి

నింపుకోవడ్మ్మ మనందరి కరువాం. త్యన్ వంటి

సాచఛంద సేవా సంసాల ద్యారా సమ్మజ సేవా

మధురమైన మన తెలుగు భాష్లోనే తెలుగు

కారాక్రమ్మలో​ో పాల్గగంటునానరు. చెననపురి ట్రస్ట

వారమైన

కి

రకుంలో

మనమందరం

మ్మట్యోడుకుంద్యం.

పెదేల బ్బటన నడుద్యేం.

జై తెలుగుత్లిో

శ్రీమత్మ ఉపుాల్లరి విజయలక్ష్మి గారు గత్ంలో ఎం. ఏ. బి. ఎడ్. చేసి ప్రధానాంధ్రోపాధా​ాయని

గా పనిచేశారు. సాచఛంద పదవీ విరమణ చేసి Vol 06 Pub 001

అధాక్షులుగా

దేశాలు

కనస్థగుతునానరు.

పరాటించినపుడు

పలు అకకడి

విద్యావిధానానిన పరిశీలించేవారు. త్మరుపత్మలో జరిగన ప్రపంచ తెలుగు మహాసభలో​ో ప్రత్మనిధిగా పాల్గగనానరు.

అలగే

2015

జూన్స

లో

అహమిద్యబ్బద్ లో జరిగన రాషేాత్ర తెలుగు మహాసభలో​ో కూడా పాల్గగనానరు.


Vol 06 Pub 001

Page 51

పంచమ సవరం

జగద్ధాత్రి తెలుగు స్థహత్ా వికాసంలో రచయిత్రుల పాత్ర గణనీయమైనద్వ. ఆధునిక యుగానికి చెంద్వన రచయిత్రుల గురించి....


పంచమ సవరం

Page 52

“ఆధునిక మహళ” అని గురజ్ఞడ్ ప్రస్థువించిన

కధలు , నవలలు రాస్తునానరు. ఈ వా​ాస

ఈ మ్మట 1892 లో స్థరా గ్రండ్ అనే

పరిమిత్మని నేను కేవలం కధా, నవల రచనా

పాత్రికేయురాలు ఇంగోండ్ లో ఒక సభలో అనన

చేసిన

మ్మట. ఈ పద్యనికి నిరాచనం వారు ఇచిున

కవిత్ాము, కధల్ల రాసే వారు ఉననపాటికీ

విధంగా

సేాచాు,

కధాయిత్రులుగా ప్రాముఖ్ాత్ కలిగన వారినే

స్థధికారత్ ,ఆరిాక స్థాత్ంత్రాం , విచక్షణ ,

ప్రస్థువిస్తునానను అననద్వ గమనించాలి. ఆధునిక

వివేచన కలిగన స్త్రీ. అటువంటి స్త్రీనే ఆధునిక

తెలుగు

మహళ అనానరు . అందుకే గురజ్ఞడ్ వారు

విమరశకులు, వా​ాస రచయిత్లు, అనువాదకులు

(వారి లైబ్రెరీ రిఫర్ చేసిన త్రా​ాత్ చెపు​ునన

ఉనానరు. ఇవి వేరు వేరుగా మరి కనిన

మ్మటలివి) ఈ లక్షణాలనినటినీ కనా​ాశ్యలకం

వా​ాస్థలుగా రాయాలని సంకలాం. కనుక ఈ

ర్తండ్వ కూరుాలో మధురవాణి పాత్రలో ప్రవేశ

వా​ాసం లో ప్రముఖ్ కధా, నవల రచయిత్రులనే

పెట్యటరు.

ప్రస్థువించడ్ం జరుగుతోంద్వ.

ఆనవాళుళగా

విద్యా,

వాకిుత్ాం,

లక్షణాలనీన పేరొకనానరు,

ఆధునికత్కు అంగీకరించారు.

ఇలంటి లక్షణాలు ఆంగో స్థహత్ాం లో , ఇబెసన్స

నాటకo ( డాల్స హౌస్) లోనూ, బెరానర్ి షా “మిసెస్ వార్తన్సస ప్రొఫ్ష్న్స” లోనూ ఇంకా హెన్రీ జేమ్స వంటి చాల ప్రసిదా రచయిత్ల రచనలో​ో కనిపిస్థుయి. విద్యా, అభివాకిు కలిగ ఉనన స్త్రీల సంఖ్ా 20 వ శతాబేం లో పెరుగుత్త వసోుంద్వ.

స్త్రీలు పత్రికలు, చదువుతునానరు, వా​ాస్థలు, Vol 06 Pub 001

మహళామణులనే

స్థహత్ాం

పేరొకంటునానను.

లో

కవయిత్రులు,

ఈ వా​ాస సంకలాం, ఉదే​ేశం, ఆధునిక తెలుగు స్థహత్ాంలోని రచయిత్రులు గురించిన కనిన విష్యాలను, నా​ాయంగా

వివరాలను ప్రస్థువించుకోవడ్ం.

స్థాలీపులక ఇద్వ

ఒక

పరిశీలనాత్ిక దృషిటతో మనం తెలుస్తకోవాలిసన విష్యం ముఖ్ాంగా నేటి పాఠకులు, స్థహత్ా విద్యారుాలు. ఆధునిక తెలుగు స్థహత్ాం లో సంపూరణత్


పంచమ సవరం సంత్రించుకుననద్వ

గురజ్ఞడ్

Page 53

రచనలో​ోనైనా,

ఆంధ్రపత్రిక 1965 లో సారోణత్సవ సంచికను

చాలమంద్వ రచయిత్రులను మనం ఈ విష్యం

ప్రచురించింద్వ. అందులో మనకు కందరు

లో ప్రస్థువించుకోవాలి... గరాపడాలి.

ఇరవయావ శతాబేపు రచయిత్రుల అభివాకిు

స్త్రీలు సంప్రద్యయాల సంకెళళను తెంచుకుని

ఆరంభాలు కనబడ్తాయి. అందులో 1911

స్థహత్ా

విరోధికృత్

రచనలో

సమ్మజ్ఞనిన

కి

కుద్వపేసిన

‘ద్వదుేబ్బటలు’

అనే

రావడ్ం

ఆనాడు

విష్యం.

ఇటీవల

పుసుకం

కధకులు, విమరశకులు

లో

ప్రముఖ్

వివిన మూరిు గారు

గురజ్ఞడ్ కథ కంటే ముందు కథ్య రచన ఉండేదని

ద్యద్యపు

ఒక

తొంభై

సంవత్సరం

తీస్తకునన ఒక

సంచిక

నుండి

వా​ాసం ఉంద్వ . అద్వ వ్రాసిన

వారు శ్రీమత్మ మ్మమిడ్నన కామ్మశారమి గారు. ఆ వా​ాసం శీరి​ిక “హందూ స్త్రీల ప్రస్తుత్ సిుత్మ” ఇందులో ఆమె స్త్రీ విదాకు పెరుగుతోనన విసుృత్మ

కథలను

అలగే స్త్రీలు చేపటిటన ఎనోన కారాకలపాలను

పుసుకంగా

పరిశ్లధనలో

భాగంగా

ప్రస్థువించారు.

తీస్తకచాురు.

ప్రస్థువన

తెలుగు స్థహత్ాం గొపా రచయిత్లనే కాదు

విష్య

ఇకకడెందుకంటే అందులో కనిన స్త్రీల రచనలు

అదుభత్మైన

రచయిత్రులను

కూడా

అనడ్ం

సందేహం

ఉనానయి.

కనుక

ఆధునిక

లో

అంద్వంచింద్వ

తెలుగురచయిత్రి అని మనం పేరొకవాలనుకుంటే

లేదు. ఇరవయావ శతాబేం

అందునుండి

అనుసరించి

సగం నుండి రచయిత్రుల

చెపావచు​ును. అయిత్య ఆధునిక (మ్మడ్ర్న) అని

ప్రాభవం బ్బగా వలిగంద్వ.

మనం వరీగకరించుకునన స్థహత్ాం లో రచనా

1900-50

పదాత్మ, ఇత్మవృత్ుం కూడా ఆధునికమైనవిగా

వరలక్షమమి

ఉండాలననద్వ ముఖ్ాం.

ఈమె రచనలను గురించి, ఈమె విశిష్టమైన

కూడా

Vol 06 Pub 001

కాలనిన

దశకం

లోపల

కనపరిు

గారి రచనలు ప్రముఖ్మైనవి.


పంచమ సవరం

Page 54

అభివాకిు శైలి, ఆమె తీస్తకునన ఇత్మవృతాులను

ముఖ్ాంగా మనం ఎననటికీ

గురించి ప్రముఖ్ రచయిత్రి, అనువాదకురాలు

మరిచిపోలేని వారు డాకటర్

నిడ్దవోలు మ్మలత్మ రాసేరు. వరలక్షమమి గారి

శ్రీదేవి.

తొలి నవల “వస్తమత్మ”. స్త్రీ రాయడ్మ్మ కాదు

‘కాలతీత్ వాకు​ులు’ నవల

రాసిన విష్యాలు కూడా స్త్రీల జీవితాలను

ఇపాటికీ ఆధునిక స్థహత్ాం

గురించి. రచనలో​ో ఆమె కనపరిచిన ధైరాం

లో మణిపూస వంటిద్వ. ఆధునిక స్త్రీ జీవితాలను

చెపుాకోదగగద్వ., ఆదరశ ప్రాయమైనద్వ.

ఇత్రివృత్ుంగా

కనుక

ఈమె

రాసిన

రచించిన

నవల

స్త్రీ

ఆధునిక ప్రముఖ్ రచయిత్రి కనపరిు వరలక్షమమి

అసిుతా​ానికి, వాకిుతా​ానికి అస్థమ్మనా ప్రతీకగా

అని చెపుాకోవచు​ు. భండారు అచుమ్మంబ కూడా

నిలిచింద్వ. ఆధునిక మహళ అని గురజ్ఞడ్

ఈ కోవలోనికే వస్థురు. స్త్రీలు కలం పటటడ్మ్మ

అననటుట ఇందులోని ఇంద్వర పాత్ర మనలని

కాదు స్త్రీల సమసాలను ధైరాంగా అభివాకిుంచడ్ం

నేటికీ చాల ఆలోచింపజేస్తుంద్వ.

ఆనాడు చాల విశేష్మైన విష్యం. అచుమ్మంబ

ఇక ఇదే సమయం లో వచిున

గారి

"ధనత్రయోదశి"

గురజ్ఞడ్

కనాన

ముందుగానే 1902 లో రాయబడినపాటికీ ఇద్వ

ఆధునిక

వచనానికి

దూరంగా

ఉంద్వ.

అందువలన ద్వదుేబ్బటు ను తొలి ఆధునిక కధ

మరో వాసిర్తడి​ి

గొపా

రచయిత్రి

సీతాదేవి.

స్త్రీలు

కేవలం వంటింటి సమసాలు, వాకిుగత్,

కౌటుంబిక

గా అంగీకరించారు విమరశకులు.

విష్యాలకే పరిమిత్ం కాదు, సమ్మజం లో స్త్రీ

1950-1960 లు వచేుసరికి తెలుగు నేల

త్న పాత్రను తెలుస్తకోవాలి, త్న ప్రాముఖ్ాత్ను

ఎందరినో రచయిత్రులను కననద్వ. సమ్మజ్ఞనిన

గురిుంచాలి, గురిుంప జెయా​ాలి అనన లక్షాంగా

చైత్నా పరిచే రచనలు చేసిన ఈ స్త్రీ రతానలలో,

స్థగే రచనలు సీతాదేవి గారివి. ఆమె ‘మటిట

Vol 06 Pub 001


పంచమ సవరం

Page 55

మనిషి’ , ‘మరీచిక ‘(దీనిని ప్రభుత్ాం కంత్

తెనేనటి హేమలత్. నేడు 40

కాలం

-50

నిషేధించింద్వ

కూడా)

ఎంత్

మధా

వునన

ప్రముఖ్మైనవో మనకు తెలుస్త. అపుాడ్పుాడే

స్థహత్ా ప్రేమికులు ‘లత్’

లభించిన

పిలోలను

స్థహత్ాం చదవలేదనే ప్రసకిు

పటిటంచుకోకుండా కోబుాలు, ఫష్నుో అంటూ

లేదు. లత్ ‘మోహన వంశీ’,

త్మరిగే త్లిో, డ్బుా సంపాదన లోనే మునిగ

‘వారిజ’, ‘మ్మతాహరి’, ‘త్మరగబడిన దేవత్లు’ ,

పోయిన త్ండ్రి, వీరి బీటలు వేసిన ద్యంపత్ాంలో

‘మహాయాత్ర’ ఇల చెపుాకుంటూ పోత్య ఈమె

పసి కూనగా నలిగ పోయిన కౌమ్మర దశ లోని

రచనలు

ఆడ్పిలో శబరి. వర్రి త్లలు వేస్తునన హపీా

పెరుగుతునన ఈ ఆధునిక సమ్మజం లో, మ్మనవ

సంసకృత్మ ఈ వంటరి, బ్బధాత్పు మైన ఈ

సంబంధాలలోని మ్మనవత్ను కోలోాతునన ప్రేమ

ఆడ్పిలోను ఆకరి​ిస్థుయి. అందులో చేరి జీవితానిన

రాహత్ాంలోని

బలి

సమ్మజ్ఞనికో

అదుభత్ంగా, ఆలోచనలను వేడెకికంచే విధంగా

స్థాత్ంత్రాంతో

పెటుటకుంటుంద్వ.

ఇలుో,

ఇద్వ

నూటికి

నూరుపాళుో

స్త్రీ

స్థంకేత్మకత్

జీవితాలను

అత్ాంత్

కనువిపుాగా

పరిగణించాలిసన

నవల.

రచనలు చేసిన ఉతు​ుంగ అక్షర త్రంగం లత్.

రోజురోజుకూ

ద్వగజ్ఞరుతునన

స్థమ్మజిక

సంసకృత్, తెలుగు ప్రాచీన స్థహత్ాం, ఆంగో

స్థంసకృత్మక

విలువలను

మనం

స్థహత్ా అధాయనం లో అస్థమ్మనామైనద్వ లత్.

పరిరక్షించుకోవాలనే హెచురిక ఈ నవల. అంత్య

‘త్మరగబడిన

కాదు మ్మడ్ర్న గా ఉండ్టమంటే ఇలుో వాకిలి

ప్రస్థువించిన

వద్వలి పెటిట ఆడ్ంబరాలకు పోరాదనే ఒక

స్థహత్ాంలో సంచలనం సృషిటంచిన ‘ద్యవించి

మందలింపు ఈ నవల.

కోడ్’

ఇక మరో మహా రచయిత్రి కళాప్రపూరణ డాకటర్

చాలవరకు స్థరూపాత్లు ఉనానయి. ఏనాడో

Vol 06 Pub 001

లో

దేవత్లు’

నవల

విష్యాలు,

లోని

ఇటీవల

ప్రస్థువించబడిన

ఆమె ఆంగో

విష్యాలతో


పంచమ సవరం

Page 56

త్న రచనలోని ఈ విష్యాలను రాసినా

రంగనాయకమి

ప్రాచురాం పొందక పోవడానికి కారణం ఆమె

ఆధునిక తెలుగు స్థహత్ాం

కేవలం తెలుగు లో మ్మత్రమ్మ రాయడ్ం. ఆ

ఉండ్బోదననద్వ జగమెరిగన

రచనలు

సత్ాం.

అనువాదంగా

వళళకపోవడ్మ్మ.

విశా

‘మహాయాత్ర’

భాష్లోకి

లోని

ఆమె

లేని

నాటి

‘అంధకారంలో స్త్రీ’ నుండి నేటి ‘ఇదీ మన

సృజియించిన ఊహాత్ిక రోదసీ, గ్రహాంత్ర

భారత్ం’

యానo పాఠకులను ముగుాలను చేస్తుంద్వ. ఒక

సంత్రించుకునన రచయిత్రి కలం యోధురాలు

తెలుగు రచయిత్రి ఇంత్ గొపా రచన చెయాడ్ం

రంగనాయకమి. స్త్రీ ఎదురుకంటునన స్థమ్మజిక,

విశేష్ం. ఇదే రచన ఆంగోం లోకి వళిళ వునాన,

సంప్రద్యయ, వైయుకిుక, ఆరిాక సమసాలనినటినీ

లేక ఆంగోం లో చెయాగలిగనా ఎందరో వైజ్ఞానిక

చరిుంచడ్మ్మ కాదు వాటికి పరిషాకరాలను కూడా

రచయిత్లకనాన

ప్రసిద్వా

సూచించిన మ్మధోశీలి ఈమె. ‘జ్ఞనకి విముకిు’ లో

పొందేద్వ. లత్ చరిుంచిన మ్మనసిక, స్థమ్మజిక,

ఈమె స్త్రీల జీవితాలకు అదేం పటిటన తీరు, ఆమె

స్త్రీ సమసాలు ఎవరూ చరిుంచలేదనే చెపా​ాలి. స్త్రీ

సమసాలనుండి ఎల బయట పడి బ్రత్కాలనే

మ్మధా సంపద ఎంత్ బహుముఖ్మైనదో, ఆమె

విధానం సూచిస్తుంద్వ. అసిుత్ా కాంక్ష ఉంటేనే

అభివాకిు పదును ఏమిట్ల తెలుగు స్థహత్ా

సరిపోదు అందుకు ధైరాం, వాకిుత్ాం కావాలి

పాఠకులకు చూపించిన రచయిత్రి ఈమె.

అని నిరూపిస్థురు. ఇందుకు స్త్రీకి విదా, ఆరిాక

నాటి

స్థాత్ంత్రాం ఎంత్ ముఖ్ామో విశదీకరిస్థురు.

ముందుగా

లత్

నుండీ నేటికీ కలం పవర్ త్గగని

మనందరమూ, గౌరవించే స్త్రీ వాద , విపోవ రచయిత్రి ఇంకెవరూ మన రంగనాయకమి

గారే.

కరుణడు

Vol 06 Pub 001

లేని

భారత్ం

లేనటేట,

వరకూ

ఒక

నిషాణత్

ముద్రను

మ్మర్క్ ను తెలుగు పాఠకులకు అంద్వంచిన మహా

భాషా

రoగనాయకమి.

మ్మధావి,

అనువాదకురాలు


పంచమ సవరం

Page 57

అబ్బారి ఛాయాదేవి

‘మ్మనవి’

వంటి

మనకి

నవలలు

కథకులో​ో

తెలుగు చాల

ప్రముఖ్యరాలు. ఆమె

కథలు,

కధన

శైలి

పాఠకులను

ఆంధ్రాoగోమ్మధావిని నేటి,

మరియు

రాబోయే

త్రాలకు

ఆకటుటకుంట్యయి , జీవితాలకి పరిషాకరాలు

ఆదరశప్రాయంగా నిలబెడ్తాయి.

వతుకుకనే

60-80 ల నడుమ మరికందరి రచయిత్రుల

వైపుగా

మనకి

ద్వశా

నిరే​ేశనం

చేస్థుయి.

ప్రభావం తెలుగు స్థహత్ాం లో బ్బగా ఉంద్వ.

స్త్రీలకు ఆదరశ ప్రాయమైన మరో శకిువంత్మైన

వీరిలో

మహళా రచయిత్ వోలగ. ఈమె నవల ‘గమనమ్మ

స్తలోచనారాణి , సి.ఆనంద్యరామo, అరికెపూడి

గమాం’ తొలి త్రం కమూానిస్తట సంస్థాపకురాలు

కోడూరి కౌసలాదేవి, పోలకంపలిో శాంతాదేవి,

డాకటర్ అచుమ్మంబ జీవిత్ చరిత్ర ఆధారంగా

ఆచంట

రాసిన నవల. ఈ నవల తెలుగు స్థహత్ా

గోవిందరాజు సీతాదేవి, ద్వావేదుల విశాలక్షి

చరిత్రలో చిరకాలం నిలుస్తుంద్వ. వాసువికత్లో

వంటి వారు కౌటూంబిక, వైయుకిుక జీవిత్ం లో

బ్రత్మకిన మ్మధావులను ఈమె త్న నవలలో

స్త్రీ ని చిత్రించారు. ఎకుకవ గా చద్వవించిన ఈ

అజరామరం

స్థహత్ా

రచనలు కనిన సీరియళుోగా స్త్రీ పురుష్ బేధం

అకాడెమీ పురస్థకరం పొంద్వన ఈమె కథల

లేకుండా తెలుగు స్థహత్ా పాఠకుల పైన చాల

సంపుటి ‘విముకు’ వోలగను ఆధునిక తెలుగు

ప్రభావం చూపాయి. వీటి ప్రభావం సమ్మజం

స్థహత్ాం లో ఎననటికీ చెరగని స్తస్థానం

లోని ఆడ్పిలోల మీద ఎకుకవ అనూహామైన

కలిగన రచయిత్రిగా నిలబెడ్తాయి. ‘ప్రయోగం’,

వాత్మరేక ప్రభావం చూపించిందని కందరు

చేసేరు.

Vol 06 Pub 001

ఇటీవలే

మ్మద్వర్తడి​ి

శారదదేవి,

స్తలోచన,

అచంట

యదేనపూడి

జ్ఞనకిబ్బల,


పంచమ సవరం

Page 58

సీరియస్ స్థహతీ విమరశకులు అననపాటికీ, నేడు

నిలుపుకునన(కుంటునన)

మన స్త్రీలను వారి ఆత్ిలను చంపేస్తునన టీవి

రచయిత్రి

సీరియళళకంటే ఇవి చాల నయం. ఈ మ్మరుాకు

మ్మలత్మ.

మ్మ త్రం, ఇపుాడు 50 లో​ోకి వచిున వారం

ఆమె

స్థక్షులుగా నిలుస్థుము. కనుక ఈ మ్మటను ఘంట్యపధంగా అందుకేనేమో

చెపాగలుగుతునానను. ఈ

రచనలకు

ఇపాటికీ

చదువరులు, ప్రచురణ కరులు ఉనానరు. ఎమెసోక వారు ద్యద్యపు ఈ రచయిత్రుల రచనలను

పునరుిద్రించి నేటి పాఠకులకు అంద్వస్తునానరు. మ్మలత్మ చందూర్ రచనలో​ో మనం చెపుాకునన ఈ ఆధునిక స్థధికారిక మహళ అగుపిస్తుంద్వ. ఆమెకు స్థహత్ా అకాడెమీ పురస్థకరం లభించిన రచన "హృదయనేత్రి" ఇందుకు నిదరశనంగా

నిలుస్తుంద్వ. తొలి

త్రం

నిడ్దవోలు

కధలు

'ఫ్మినిజ్ఞనికి మధా"లో

నిజ్ఞనికి

చాల

వినూనత్న

ఇత్మవృతాులను

తీస్తకుని కధలు రాసేరు. తెలుగు స్థహతా​ానికి వన్న చేకూరిున మరో అదుభత్ రచయిత్రి ఆంధ్ర ప్రదేశ్ గరిాంచే మరో బహు భాష్ ప్రవీణ, మ్మ మంచి రచయిత్రి చాగంటి తులసి. ఈ తులసి కథల పరిమళం గత్ ఐదు దశాబ్బేలుగా తెలుగు

నేలను

ఆవరించి

ఉంద్వ.

తులసి కథ “ఆషేా” అమెరికా

వళిళ

అకకడే

“బ్బమి

రూపాయి”

సిారపడిపోయిన అకకడి జీవిత్ం లో మమ్మకమైనా,

చాల

తెలుగు స్థహతా​ానికి త్న రచనల ద్యారా,

వాకిుతా​ానికి

అనువాద్యల

స్థంకేత్మకత్ను

మ్మనవ విలువలను కూడా సమనాయం చేసే

విశిష్టత్ను

కథలు ఈమెవి. తులసి గారి నవల ’యాత్ర’ గత్

ఉపయోగంచుకుని

Vol 06 Pub 001

ద్యారా త్నదైన

ప్రాచురాం అదేం

పొంద్వన పడుత్తనే

కథలు.

స్త్రీ

సంసకృత్మని,


పంచమ సవరం

Page 59

త్రానికి నేటి త్రానికి నడుమ సయోధాను ఎల

చిరస్థాయిగా

నిలుపుకోవాలో , అందుకు ఆలోచనాధోరణి

ఒక రోల్ మోడ్ల్ అత్ుగారు.

ఎల

‘దమయంత్మ

మ్మరు​ుకోవాలో,

మ్మరుాను

ఎల

సీాకరించాలో చాటి చెపేా అదుభత్ మైన రచన.

ఉండిపోయే

కూతురు’,

‘మంత్రనగరి’

వంటి

నవల రచనలో మరొక

సంచలనాత్ికమైన

ప్రముఖ్మైన

పేరు

హృదయాలను మెదళళను కుద్వపేసే రచయిత్రి

జలంధర. ఆమె రచించిన ‘

పి.సత్ావత్మ. ఈమె కథలు గంభీరంగా పారే

పునానగపూలు

జీవనదులు. మనలని వాటి గమనంతో పాటు

నేటి

కథలను

ఆధునిక మహళలు మనుష్ణలు ఎదురుకంటునన

తీస్తకుపోతాయి.

సమసాలకు పరిషాకరం. అలగే ఆమె కథలు

గోద్యవరి జిలో నుండి

కూడా చాల విసుృత్మైన ఇత్మవృతాులను కలిగ

“కండ్ఫలం”

ఉండి చాల మంద్వని చద్వవింపజేశాయి.

అంద్వంచిన వీరలక్ష్మి

అత్ుగారి కథలు ” నేటికీ

రచనలు ఆలోచింపజేసేవి. గరిజనస్త్రీల జీవిత్ల

అందరి

సమసాలను, ఆరిు చిత్రిస్థురు ఈమె త్న కధలో​ో.

మద్వలోనూ

జ్ఞాపకాలు.

Vol 06 Pub 001

నేటికీ

మన

దేవి

గారి

త్మయాని

న్ల్లోరు నుండి విరివిగా రాస్తునన వి. ప్రత్మమను

అత్ుగారు

గురించి తెలుగు పాఠకులకు విద్వత్మ్మ. పేదల,

అంటే ఒక కత్ు నిరాచనం ఇచిున భానుమత్మ అత్ుగారు

వాడ్రేవు

భానుమత్మ రామకృష్ణ “

మిగలిపోయిన

కథలో​ోని

రాసి

మద్వలో

స్త్రీల సమసాలను చిత్రిస్థురు ప్రత్మమ త్న కథలో​ో. కథ్య,

కథనంతో

ఆదాంత్ం

చద్వవిసూు


పంచమ సవరం

Page 60

ఆలోచింపజేసే రచయిత్రులు వీరలక్ష్మి దేవి,

ప్రత్మమ. కుపిాలి పది ‘అమి కో ఇలుో’ లంటి

ఆకటుటకుంద్వ. ఈమె కథలో​ో ‘పసివాదం’ కథ

మరిచిపోలేని

నవల

చాల

మంద్వ

పాఠకులను

కథల

చాల అదుభత్మైన కథగా చెపుాకోవచు​ు. మరో

చలేో

మంచి రచయిత్రి, అయాగారి సీతారత్నం. ఈమె

రచయిత్రి

కథల సంపుటి “కూరాకుల మడి” నిరుపేద స్త్రీల

మనస్తను కద్వలిస్తుంద్వ

జీవన వాకిుతా​ాలను ప్రత్మబింబిస్థుయి. అలగే

మంచుపూలను

ఈ కూడా త్న కధలో​ో.

నేటి త్రం ఎదురుకంటునన ఎనోన సమసాలను,

ఇక ఈ మధా అంటే గత్ దశాబేం నుండి

వాకిుగత్మైనవి, ఉదోాగపరమైనవి ఎనోన ఈమె

ప్రాచురాం

పొందుతోనన

రచయిత్రులను

ప్రస్థువిస్థును.

ఈమధా గోద్యవరి

జిలోకి

చెంద్వనపాటికీ

విశాఖ్

స్థహత్ా స్థగరం లో మునకలెయాడానికి ఇకకడే రచయిత్రి

కథలో​ో చరిుస్థురు.

కె.ఎన్స.మలేోశారి.

సిారపడిన ఈమె

నవల

కాలం

లో

తెలంగాణ

నుండి

అదుభత్మైన కథలను అంద్వంచిన మరో మంచి రచయిత్రి “అమికథలు” సమెిట ఉమ్మదేవి. అమి కూడా ఒక మనిషే అని నిరూపించే కథలు,

వినూనత్నమైన

ఇత్మవృతాులతో

అంద్వంచారు ఈమె. అలగే త్ండా వాస్తల జీవితాలను ‘రేలపూలు’ అనన కథల సంపుటిలో

‘జీవితానికో స్థఫ్ట వేర్’ (అనిల్ స్థాత్మ బహుమత్మ

ఆర్రేౌంగా చిత్రించారు.

పొంద్వన నవల) , నేటి కంపూాటర్ త్రానికి ఒక

ఈ మధా తెలుగు కథలు రాస్తునన వారిలో

కనువిపుా , ఒక మంచి పాఠం, ఒక స్తనినత్మైన

మహళలు ఎకుకవగానే ఉనానరు. ఎకుకవ విసుృత్మ

మందలింపు, ఒక చకకని పరిషాకరం చూపించే

పొందుతునన అంత్రాజల పత్రికల ప్రోతాసహం

Vol 06 Pub 001


పంచమ సవరం

Page 61

కావచు​ు, మంచి కథలకు ఆదరణ కావచు​ు

పొంద్వన గోగు శా​ామల దళిత్ అసిుత్ా వాద

ఎకుకవ మంద్వ రచయిత్రులు వస్తునానరు. ముసిోం

రచనలు సమ్మజ్ఞనికి వాసువిక చిత్రణలు.

అసిుత్ా చైత్నా​ానిన విసురింపజేసే వాసువికత్ కు

ఇక యువత్రం లో నేడు ఆశాకిరణాలుగా

అదేం పడుత్త , వారిలో చైత్నా​ానిన నింపే విశిష్ట

ప్రయత్నం చేస్తునన షాజహానా తెలుగు స్థహత్ాం లో మంచి స్థానానిన సంపాద్వంచుకుంద్వ. అవిరళ

ఇపుాడిపుాడే త్మ కథల దీపాలను వలిగస్తునన రచయిత్రులలో కుల, వరగ, స్త్రీల సమసాలను చిత్రిసోునన

కృషి, ఆలోచింపజేసే ఇత్మవృతాులు, కద్వలించే

రచయిత్రులు

కధనం ఈమె వైశిషాటాలు. ‘లద్యాఫిన’ ముసిోం స్త్రీల

య్ండూోరి

జీవితాల కథలు, ఇటీవల విడుదలైన ఈమె కథల

విజయభాను

సంపుటి నేటి సమ్మజం లో చాల ప్రాముఖ్ాత్ను

స్థయి పది, స్థమ్మనా

సంత్రించుకుంటుంద్వ, చైత్నా​ానిన కలిగస్తుంద్వ

గందవరపు , అపరాణ

అనడ్ం లో సందేహమ్మ లేదు. ప్రపంచం లోని ఎకుకవగా ఉనన ముసిోం సమ్మజం లోని స్త్రీల జీవితాలకి భారతీయ ముఖ్ చిత్రానిన, అంత్రంగ

వేదనని హృదయ కలం తో చిత్రిసోునన ప్రముఖ్ కధయిత్రి ఈమె.

యువ మ్మనస, కోట్,

తోట మొదలగు వారి పై తెలుగు పాఠకులకు

స్థహత్ా ఇంకా

చాల ఆశలునానయి. వీరిలో సీనియర్స గా చెపాగల వారిలో కన్నగంటి అనసూయ దేవి,

అసిుత్ా వాదం లో దళిత్ వాద్యనిన వినిపిసోునన

మంథ్య భానుమత్మ వంటి వారు కూడా ఉనానరు.

గోగు శా​ామల, జూపాక స్తభద్ర కూడా ఉనానరు.

ఒక స్త్రీ జీవిత్ చిత్రణ అంటే అందులోకి

మ్మండ్లికం లో త్మ వేదనని వినిపిసోునన

వాకిుగత్ం, సమ్మజం అనీన చోటుచేస్తకుంట్యయి.

రచయిత్రులు వీరు. చాసో సూురిు పురస్థకరానిన

కుటుంబ్బనికి కేంద్ర బిందువు స్త్రీ కనుక. ఆధునిక

Vol 06 Pub 001


పంచమ సవరం

Page 62

జీవితాలో​ోని ఒడిదుడుకులను ఎదురుకంటూ త్మ

ఉదోాగాలు చేస్తునాన స్థధికారత్ లేని స్త్రీల

వాకిుతా​ానిన

జీవితాలు, ఇల ఎన్ననోన సమసాలను నేటి త్రం

నిలుపుకుంటూ,

అసిుతా​ానిన

కాపాడుకుంటూ, త్మదైన సమభాగం సమ్మజం

రచయిత్రులు

లో పొందట్యనికి అదుభత్ కృషి చేసోునన అక్షర

చరిుంచాలని, చైత్నాం కలిగంచాలని అందరినీ

వీర వనిత్లు నేటి ఆధునిక రచయిత్రులు.

పేరు

రాజకీయ కథలను రాసిన వోలగ వంటి వారు

తెలియజేస్తునానను.

పెంపొంద్వంచే

రాజకీయ

చైత్నాం

స్త్రీల

ఆలోచనలలో మ్మరుా త్యవాలి. స్త్రీలు కూడా రాజకీయాలలో త్గన ప్రాముఖ్ాత్ను పొంద్యలి

పేరునా

ఆలోచించి

త్మ

కోరుకుంటూ

శిరాకదంబం

రచనలో​ో

శ్యభాకాంక్షలు

పత్రికకి

జనిద్వన

శ్యభాకాంక్షలు

అనన వోలగ, రంగనాయకమి వంటి వారి రచనలు

సమ్మజ్ఞనికి

ద్వగేరశకాలు.

నేటి

యువత్రం రచయిత్రుల ముందునన సమసాలు ఎన్ననోన, ఉదామ్మలై విజృంభించాలిసన

ఎనోన

ఆవశాకత్లు

ఉనానయి నేడు. స్త్రీలు పాల్గగని

స్థధించాలిసన

వనోన

సమసాలు

ఉనానయి.

ఆధునిక స్త్రీ వీటనినటినీ ఎదురుకని నిలవాలి. రచనలో​ోనూ , జీవితాలో​ోనూ. ముంచుకస్తునన అణు

ప్రత్యేక సంచిక పుసాక రూపంలో... త్వరలో.....

పై

ద్యరుణంగా

వివరాలకు -

అతా​ాచారాలు,

చదువుకుని

editorsirakadambam@gmail.com

ప్రమ్మదం,

కనస్థగుతునన

పంచమ సవరం

Vol 06 Pub 001

స్త్రీల


Vol 06 Pub 001

Page 63

పంచమ సవరం

గుడిమెళ్ళ మాధుర తెలుగు మ్మత్ృభాష్ కానివారు మన భాష్కు చేసిన సేవ, సృజియించిన స్థహత్ాం గురించి....


పంచమ సవరం

Page 64

తెలుగు అనగానే తెలుగు భాష్ మ్మధురాం,

భాష్కి గౌరవం, ఆదరణ ఉండేవి. అకకడి

వైదుష్ాం,

రాజుల్ల,

తెలుగు

స్థహతీవేత్ులు,

వివిధరంగాలలో

తెలుగువారి

మూలనపడుతునన

తెలుగు

మహారాజుల్ల

తెలుగును

సేవలు,

ప్రేమించారు. అకకడి నేలను ఏలిన పలోవులు,

గ్రంథ్యలు,

విజయనగర ప్రభువులు, త్ంజ్ఞవూరు, మదురై

కనుమరుగవుతునన తెలుగు... వంటి అంశాల

నాయకులు అయిన తెలుగు రాజులు తెలుగును

గురించి చరులు జరగడ్ం సరా స్థధారణం.

ప్రేమించి ప్రోత్సహంచడ్ం సహజమ్మ. త్మిళ

కానీ

పోయినా

రాజులు, కననడ్ ప్రభువులు, మలయాళ రేడులు

తెలుగులో రచనలు చేసి గానం చేసి మన

కూడా మన భాషా సౌందరా​ానిన ఆరాధించి,

భాష్ను

పోషించారంటే

తెలుగు

మ్మత్ృభాష్

స్తసంపననం

కాక

చేసిన

పరభాషా

తెలుగువారు

ప్రత్యాకంగా

సంసకృత్ం, తెలుగు రాజ భాష్లు. అపాటి

గురిుంచుకోవాలి. వారికి నా మనస్తలో ప్రత్యాక

నాటకాలు కూడా ఆ భాష్లో​ో ఎకుకవగా, కనిన

స్థానముంద్వ. తెలుగువారికి దీటుగా తెలుగులో

స్థానిక

గీతాలు, వరాణలు, కృతులు, కీరునలు, జ్ఞవళీలు,

తెలుగులో మ్మట్యోడ్గలగటం, రాయగలగడ్ం

పద్యలు కూరిు… తెలుగులోనే సంగీత్ లక్షణ

గొపాగా భావించిన రోజులవి. అందుకే వాళళ

గ్రంథ్యలను రాసి తెలుగువారితో సమ్మనంగా

మ్మత్ృభాష్ను పకకనపెటిట మరీ.. పరిపాలనకు

తెలుగును

అనువుగా

వాగేగయకారులను

పరిరక్షించి

వా​ాపిు

వాగేగయకారులు

చేసిన

చిరసిరణీయులు,

ప్రాత్ఃసిరణీయులు. తెలుగు

నేలపైనే

కాకుండా

ఒకానొకపుాడు

భాష్లో

ఉంటుందని

కద్య

!

ఉండేవట.

బ్బలాంలోనే

అపాట్లో

పైగా

రాజ

వంశీకులకు సంసకృత్ం, తెలుగు నేరేావారని చరిత్ర చెపూుంద్వ.

త్మిళ, కననడ్, మలయాళ దేశాలో​ో తెలుగు Vol 06 Pub 001

త్మిళ

విశేష్మ్మ

అందుకే వాళుళ సంసకృత్,

తెలుగు భాషా పోష్కులే కాక పండితులు కూడా

అయా​ారు. నిజ్ఞనికి వాగేగయకారులు, లక్షణ


పంచమ సవరం గ్రంథకరులు,

ముందు

ప్రజ్ఞరంజకంగా పరిపాలించిన స్థాత్మ త్మరుణాళ్

సిరించుకోవలసినద్వ, చేతులెత్ము మొకకవలిసనదీ

ఉగుగపాలతోనే తెలుగు నేరు​ుకునానడు. సంసకృత్,

ప్రభువులకే.

తెలుగు, మలయాళ, త్మిళ, హందీ, బ్రజ్

త్ంజ్ఞవూరు కేంద్రంగా దక్షిణ భారతానిన ఏలిన

త్ద్వత్ర భాష్లలో, మణి ప్రవాళంలో ( ర్తండు

మరాఠా

(

కవులకనాన

Page 65

భోంసేో

వంశ)

ప్రభువులలో

మొదటివాడైన వంకోజీ (1674 నుంచి 1684 వరకు పరిపాలించాడు)

లేక అంత్కనాన ఎకుకవ భాష్ల కలయిక ) గేయాలను కూరాుడు. అలత్మ పద్యలతో తెలుగు త్యటను

రూపొంద్వంచిన "స్థరమైన మ్మటలెంతో చాలు

రచించాడు. ఈ వంకోజీ

హృదయానికీ "ఆహా" అనిపిస్తుంద్వ. అసలు "

పెదే

కుమ్మరుడు

స్థరమైన

షాహాజీ

(షాహూజీ)

రామ్మయణానిన

"పలోకీ సేవా ప్రబంధం"

చాలురా"

విష్ణణ

19వ

భాగాలు.

ఇక

మ్మట

"

ప్రత్మ

అనన

తెలుగు

మ్మటే

ఎంత్

ఎనిన మ్మటలు చరిత్రలో వనకిక వళిళపోయాయి? సరే,

ర్తండే

వింటూంటే

స్థరవంత్మైనద్వ.. అనిపిస్తుంద్వ. స్థరమైన వంటి

తెలుగులో రచించాడు. ఇందులో శంకర పలోకి, అని

ఆయన

ద్వాపద

తెలుగులో

పలోకి

పొంగపొరిోంచాడు.

మళీళ

విష్యానికసేు....

శతాబేంలో

శరభోజీ

ఆసరాతో

త్మరువానూకర్ సంస్థానానిన పరిపాలించిన స్థాత్మ

త్మిళనాడులోని వైయాచేరి, త్మరువయా​ారులలో

త్మరుణాళ్ మహారాజు గురించి ఎంత్ చెపిానా

ఆనయ్ సోదరులుగా పేరుగాంచిన ఆనయ్

త్కుకవే. బహుభాషా కోవిదుడు, మహళా విదాకి

అయార్,

ప్రాధానామిచిు,

హకుకలను

వాగేగయకారులుండేవారు. ప్రస్తుత్ం లభిస్తునన

పరిరక్షించేందుకు కృషి చేసిన సంఘ సంసకరు,

వారి గేయాలలో 26 త్మిళంలో, 12 తెలుగులో

Vol 06 Pub 001

వాళళ

అననవయార్

అనే


పంచమ సవరం

Page 66

అలరారుతునానయి.

దీక్షితుల్ల వాగేగయకారుడే. ఈయన మనుమడు

తా​ాగరాజ శిష్ాపరంపరలో తెలుగు, త్మిళ,

స్తబ్బారామ దీక్షితులు "సంగీత్ స్థంప్రద్యయ

కననడ్, మలయాళ విద్యారుాలుండేవారు. వాళుళ

ప్రదరిశని" అనే లక్షణ గ్రంథ్యనిన రాసింద్వ అచు

తా​ాగరాజస్థామిని

తీస్తకునన

తెలుగులోనే. ఎంతో అమూలామైన విష్యాలను

మరికందరు తెలుగులో అదుభత్మైన సంగీత్,

కలిగ ఉననద్వ కాబటేట ఈ గ్రంథ్యనిన ప్రస్తుత్ం

స్థహతా​ాలను సృషిటంచారు. "బ్రోచేవార్తవరురా"

మద్రాస్త మూాజిక్ అకాడెమి కారాదరిశ పపుా

సూారిుగా

అని పొంద్వకగా శ్రీరాముడిని

వేణుగోపాలరావు

ప్రస్తుత్ం

ప్రారిాంచిన

మైసూర్

అనువద్వంపజేస్తునానరు. భరత్నాటా నిపుణులు,

వాస్తదేవాచారా కననడిగుడు.

ఆ నాట్యానికి కత్ురూపును ఇచిున "త్ంజ్ఞవూరు

"పరిద్యనమిచిుత్య

చతుష్టయం" చిననయా, పొననయా, శివానందం,

పాలింతువేమో"....

వడివేలులు

సంసకృత్,

ఆంగోంలోకి

తెలుగు

భాష్లో​ో

లంచమిసేు కాపాడ్తావేమో.. అని గడుస్తగా

భరత్నాట్యానికి కత్ు కీరునలను సృషిటంచారు.

రాముడిని నిలదీసిన పటనం స్తబ్రహిణాయార్

భరత్నాటాంలోనూ తెలుగును భాగం చేశారు.

తెలుగువాడు

ఇక ఆ త్రువాత్వారైన ఆధునిక వాగేగయకారులు

కాదంట్యరు.

సంగీత్

మూరిుత్రయంలో ఒకరు ముతు​ుస్థామి దీక్షితులు

మహా

త్మిళుడు.

బ్బలస్తబ్రమణియన్స, లలుగడి జి జయరామన్స, టీ

సంసకృత్ంలో

ఆర్

ఎకుకవగా రచించిన

సంగీత్ంతో

ఈ దేవీ ఉపాసకుడి

భాష్లతోపాటు

త్ముిడు బ్బలస్థామి

వలిగంచినవారే. ప్రాచీనులైనా, ఆధునికులైనా...

Vol 06 Pub 001

వైదానాథ

స్తబ్రహిణాం

అయార్,

జీ

త్ద్వత్రులు

సంసకృత్ం,

త్మిళం

తెలుగును

ఎన్స

కరాణటక వంటి కూడా


పంచమ సవరం

Page 67

అసలు వరాణలు ఎవరు రాసినా తెలుగులో

పలోకీ ఎకికంచి త్మపుాతుననద్వ మ్మత్రం దక్షిణాద్వ

రాయడ్మ్మ సంప్రద్యయంగా వసూుంద్వ.

తెలుగేత్రులే. ఆ త్మిళ, కననడ్, మలయాళ

సరే,

బోయీలకు శత్కోటి వందనాలతో.....

తెలుగులో

రాసేవారునానరు. తెలుగు

రాయించేవారునానరు, వీళళంతా

కానివారూను.

తెలుగువారు,

కానీ....పాడ్టంలో,

గమనిక

:

ఇద్వ

వివరాలతో

సంగీతానిన

వాగేగయకారులు,

తెలుగువారు

పరిమిత్ం

షోలకి

మ్మత్రమ్మ

చేసూుండ్గా...

ప్రాచీనమూ, ప్రముఖ్మూ అయిన శాస్త్రీయ సంగీతానిన, అందులోని తెలుగు స్థహతా​ానిన

Vol 06 Pub 001

కృషిని

చూపించేందుకు రాసిన వా​ాసమ్మగానీ అనిన

వినటంలో మ్మత్రం తెలుగేత్రులే ముందునానరు. రియాలిటీ

తెలుగేత్రుల

ఉననద్వ

కాదు.

తెలుగువారు

ఎందరో కానివారు,

తెలుగులో రచనలు చేసినవారు ఉనానరు. ********


Vol 06 Pub 001

పంచమ సవరం

ఈ విభాగానిన సమరిాస్తుననవారు :

Dr. Sarada Purna Sonty MA, PhD ( Tel) MA, PhD ( Sank) ( Dlitt) DAMS Writer, Scholar, Poet, Published Author , Editor, Founder, Executive Director, Director, Owner , Editor - SAPNA, SRIF, CTS Chicago, Brahmi , Sonty Publications

Page 68


Vol 06 Pub 001

Page 69

పంచమ సవరం

డా. శారద్ధపూరణ శంఠి సంగీతానికి భాష్ాం చెపిా, ద్వశా నిరే​ేశం చేసిన మహనీయులు, వాగేగయకారుల విశేషాలు....


పంచమ సవరం

Page 70

దురుిఖి ఆషాఢ బహుళ పంచమి శ్యభ ద్వనం.

కనా​ాకుమ్మరి. సంగీత్ విద్యా సంబంధమైన

సంగీత్ కళా చారుాలు బ్రహిశ్రీ ఇవటూరి

నూత్నాంశాలను

విజయేశార రావు గారి సంగీత్ సంప్రద్యయానికి

సరసాతీ

చకకని

వాయులీన

ఆవిష్కరించగల అస్థమ్మనా సంగీత్ రసికత్,

కనా​ాకుమ్మరి

నైపుణాం ఈమె గారి సతు​ు. ఈ అదుభత్ ఆనంద

మ్మరగం

విద్యాంస్తరాలు

వేసిన

అవసరాల

మూరిు.

అనేకాలని

అంద్వంచిన

శాస్త్రంలో

ఆధా​ాత్మికత్

'సంగీత్ కళా నిధి' బిరుదు సనాినం పొంద్వన

విష్యం తెలిసిన మనం ధనుాలం.

వైనం సంగీత్ ప్రపంచంలో అస్థమ్మనామైన

నాదోపాసకుల

గురిుంపు.

వైశిషాటానిన

స్తనిశిత్ం

భావ

ప్రకటన

గా

పరిశీలించాలి.

వారికునన సార స్థంగతా​ానిన తెలియాలి. అపుాడే సంగీత్ రస ధుని ప్రవాహ రమాత్, రహసాం, ప్రభావం

అవగాహన

మవుతాయి.

ప్రసననమవుతాయి. ఈ సమ్మలోచనని ' సంగీత్ సంసకృతీ

సంవరాన

సంప్రద్యయం

'

అని

సంగీత్జుాల ఉవాచ. గానం చేసేవారు సంగీత్ ఆంధ్ర దేశం లో సంగీతానికి కేంద్రం గా,

ప్రయోకులవుతారు.

సంపూరణ మరా​ాద పొంద్వ ' త్మరువయుారు' గా

వివరించేవారు సంగీత్జుాలవుతారు. నాద శాస్త్ర

పేరు

విష్యాలనంద్వంచేవారు

పొంద్వన

విజయనగర

సంప్రద్యయం

విశిష్టమైనద్వ.

శ్యశ్రూష్లో

అపారమైన

ఖా​ాత్మ

వాయులీన

వాదా

Vol 06 Pub 001

సంగీత్

కళా

సంగీత్ సద్యచారా పొంద్వన

విదుషి

సంగీత్

త్తాుినిన

ద్యరశనికులవుతారు.

సంగీత్ స్థహత్ా సార రచనలనంద్వంచే వారు సంగీతాచారుాలవుతారు.

ధాతు

మ్మతువుల అదెవాత్ రహస్థాన్నఱిగ, రస సిద్వా,


పంచమ సవరం

Page 71

రాగ దరశనం అంద్వంచేవారు ' వాగేగయకారు' లై

నామ్మనుస్థరంగా

జగద్వాఖా​ాత్మవుతారు.

వలయించిన 'బృహదే​ేశి' ( 4 వ శ. ) ; 9వ

వేదం

గా

మనం సంగీత్ం గా

శతాబేపు సంగీతాచారుాడు ఉమ్మపత్మ విరచిత్

చెపుాకుంటునన

' అనుమ్మపిుం గీత్ స్థరం ' ; నాటా వేద వృత్ము

సంగీత్

ని

స్థధన

గూరిు

సోద్యహరణం

గా

'అలౌకిక ఫలనికి,

ఉటటంకించిన అభినవ గుపు​ుని ' అభినవ భారత్మ' ;

ఆనంద్యనికి

160

చేసే ప్రయత్నం'.

విస్థురం

నుంచి

లౌకిక

వంశ

ప్రస్థువించిన

నానాదేవుని

రాష్ట్రకూట

'

సరసాత్మ

ప్రయత్నం

హృదయాలంకారం ' ; అనేక సంగీతాంశాలని

స్థగంచమనే సందేశం మనం అందుకునానం.

వివరించిన 12 వ శతాబేపు శారద్య త్నయుని '

అంటే ఆ విధం గా అరాం చేస్తకునానం. మన

భావ ప్రకాశం' ; 12వ శతాబేం త్రా​ాత్ నారద

ప్రాణ శకాుానుస్థరం గా పాటలు పాడుతునానం.

నామంతో కరుగా వఛ్చున ' సంగీత్ మకరందం ';

ప్రాణశకిు

అష్టభాషాకోవిదునిగా పేరు పొంద్వ, 76 గీత్

దఘనత్

రాగాలు

బటేట

వాగేగయకారత్ా

స్థమరా​ాం. భరతుని 'భరత్నాటా శాస్త్రం' ( క్రీ. పూ. 2 నాటి ) ; నంద్వకేశారుని 'భరతారా చంద్రిక' , 'భరతారణవం', దరాణం',

'అభినయ

'తాండ్వ

దరాణం',

లక్షణం'

(

'నంద్వ క్రీ.

శ.

ఆరంభం ) ; నారద ముని 'నారదీయ శిక్ష' ; దత్ములుని

'దత్ములం'

Vol 06 Pub 001

;

మత్ంగుని

ప్రబంధాలనీ, 76 తాళ ప్రబంధాలనీ అంద్వంచిన నేటి గుజరాతు భూభాగం లో ఉనన సంగీత్జుాడు హరిపాలుని ' సంగీత్ స్తధాకర' గ్రంధం ; జైన తీరాంకరు సంప్రద్యయం సీాకరించిన హైందవ సంగీత్జుాడు

10

అధికారణాలలో

విశేష్

సంగీతాంశాలని పొందుపరచిన పారశిదేవుని '

సంగీత్ సమయస్థరం' ; చాళుకా రాజ వంశ


పంచమ సవరం

Page 72

ప్రభువు, ' సంగీత్ రతానవళి' గ్రంథ కరు రాజ్ఞ

రామ్మమ్మతుాడు

సోమ్మశారుని ' మ్మనసోలోసం' ; ఈనాటి ఉత్ుర

ద్వాపద్యలుగా

భారత్ గుజరాతు రాజస్థాను భాగాలలో 13వ

సారమ్మళ కళానిధి' ; కాకతీయ

శతాబేం లో ప్రాచురాం లో ఉనన సంగీత్

వంశ ప్రభువు ప్రతాపరుద్రుని

విష్యాలని ఆరు అధా​ాయాలలో వివరించిన

కాలం లో దక్షిణ భారతానిన పాలించిన వేమ

లక్షణ

'

భూపాలుని సభా సంగీత్జుాడు ' బసవపురాణం

సంగీతోపనిష్ద్యసరోద్యార ' ; ఈనాటి సంగీత్

కరు పాలుకరికి సోమనాథుని ' పండితారాధా

లక్షణ

చరిత్ర' ; 1450 కాలం నాటి ప్రభువు ఇమిడి

కారుడు లక్షా​ాలకు

ప్రాత్మపద్వకలు

నాటి

స్తధా

కలశ్యని

సూచన

ప్రాయం

గా

328 అంద్వంచిన

చూపిన

11వ

శతాబిే

దేవరాయని

రాజ

వంశ

ప్రభువు

కలిోనాథుని ' సంగీత్ రతానకర వా​ాఖ్ా కలిోనాధ

యాదవ

ఆస్థాన

జైత్రపాలుని ఆస్థానం లో ఉనన శార్గదేవుని '

వా​ాఖ్ా'

సంగీత్ రతానకరం' ; ప్రతాపరుద్ర మహారాజుని

పద

కాలం

అననమ్మచారుాల

నాటి

'

పండితుడు

14

శతాబేపు

సంకీరునాచారుాలు

తాళళపాక

'

రస్థరణవ

అనన సంగీత్ గ్రంధం

వ్రాసిన

శాస్త్రము' ; 16వ శ. ఆంద్ర దేశ గుంటూరు

సిమహభూపాలుని ' సంగీత్ స్తధాకరం' ; 'రస

వాసి చతుర ద్యమోదర పండితుని ' సంగీత్

రత్న కోశ', 'సంగీత్ మీమ్మంస ' రసిక ప్రియా'

దరాణం' ; 16 శ.నాటి మిథిలను పాలించిన

వంటి విశిష్ట లక్షణ గ్రంధాలని అంద్వంచిన 13

నరపాలి

శ. నాటి మహారాణా కుంభ ' సంగీత్ రాజం ' ;

త్రంగాలుగా వ్రాసిన ' రాజత్రంగణి' ; 16వ

14

ప్రభువు

శతాబేం నాటి ముసలిన్స ప్రభువు టిటటర్ ఖాన్స

రామదేవరాయుని ఆస్థాన సంగీత్ కులపత్మ

కడుకు ముహమిద్ షాహ్ భారతీయ సంగీత్

స్తధాకర'

లక్షణాకారుడు

;

సంగీత్

శతాబేపు

Vol 06 Pub 001

విజయనగర

వారి

రాజ్ఞస్థాన

'

కవి

సంగీత్

లక్షణ

లోచనుడు

5


పంచమ సవరం సంప్రద్యయాలని

ఇస్థోం

పరి​ియన్స

సంప్రద్యయాలని

పరిశీలించి

Page 73

సంగీత్

హందుస్థునీ

కరాణటక

సంగీత్

సంప్రద్యయ

సమనాయము

సమనాయ సిద్యేంత్ శాస్త్ర కరు పుండ్రీక విఠలుని

చేసూు అంద్వంచిన ' సంగీత్ మ్మలిక' ; 5

' రాగ మంజరి' ; 17వ శతాబేపు ఒరిస్థస గంగ

అధా​ాయాలలో

వంశ

సంగీత్

వివేకం

అనన

రాజు

కవి

నారాయణదేవుని

పేరున 475 సూత్రాలలో 17వ శతాబేపు కవి

'సంగీత్నారాయణం ', ఇపాటికీ అందుతునన

సోమనాథుని ' రాగ విబోధ' ; సార- రాగ-

సంగీత్

ప్రకీరణ- తాళ- ప్రబంధ-నృత్ా అనన భాగాలుగా

ప్రదరిశని,

విభజించి రచించిన 17 శతాబిేనాటి గోవింద

స్థరామృత్,

దీక్షితుని ' సంగీత్ స్తధ' ; త్ంజ్ఞవూరు ప్రభువు

చంద్రిక,

విజయ రాఘవ రాయల వారి ఆదేశానుస్థరం

సంగీత్ లక్షణ లక్షా గ్రంధాలు సంగీతాంశాలని

గా 17 వ శతాబేం లో 10 అధా​ాయాలలో

అందజేస్తునానయి.

1200 ద్వాపదలుగా వంకట మఖి అంద్వంచిన '

గానం ఒక స్థధనా మ్మరగం. జీవిత్ కాలమంతా

చతురాండి ప్రకాశిక' ;

ఉత్ుర హందుస్థాన్స

బికనీరు ప్రభువు నాటి కవి శ్రీనివాస్థచారా

వ్రాసిన ' రాగ త్త్ుి విబోధ' ; నాదోత్ాత్ము నీ, మ్మనవ శరీర శాస్త్ర విష్యాలనీ ప్రస్థువించిన అహోబలుని ' సంగీత్ పారిజ్ఞత్ం' ; లక్ష్మి ధరుని పుత్రుడు ద్యమోదర మిశ్ర రచించిన 'సంగీత్ ద్యమోదర' ; అకార్ బ్బదుషా ఆస్థాన కవి '

సంగ్రహ చంధ్రోదయం' ' నరున నిరణయం' కరు, Vol 06 Pub 001

రత్నమ్మల, సంగీత్ సంగీత్ తాళదీపిక,

సంగీత్

సంప్రద్యయ

కలాద్రుమం,

సంగీత్

చూడామణి,

సంగీత్

ఇతా​ాద్వగా

శతాధిక

ఆ దోవను పోయి చకకని రాజ మ్మరగం గా నాద బ్రహి కాకరో రామ బ్రహిం కావేరీ నద్వ ఒడుిన

పలికిన

మ్మట.

శ్రీ

రామ్మంకిత్ ఆలోచనలు


పంచమ సవరం కీరునలుగా

Page 74

చిరంజీవతా​ానిన

విచిత్ర ప్రవృత్మునీ, ఆనంద త్తాుినీన ఏరారచి,

పొంద్వన తా​ాగరాజుల వారి గానం లో, మ్మటలో​ో

పెంపుకి

సరాజాత్ ఉంద్వ. సాత్ంత్రత్ ఉంద్వ, త్ృపిు ఉంద్వ,

విశద పరచగల శకిు కలిగ ఉననందున మన

సమగ్రత్ ఉంద్వ, సంపూరణత్ ఉంద్వ, అలుపు శకిు

అంత్రేగహం లో మనస్తస, ప్రాణం, జ్ఞానం ఈ

ఉంద్వ,

అక్షర

మూడూ ఒక ద్యని ప్రకకన ఒకటి చేరి ఏకమై

పదిమ్మలలతో తా​ాగ బ్రహి గారి కుండ్లినీ శకిు

ఉనన అనుభూత్మని కలిగసూు, భావ ప్రకటనకు

గానం చేసింద్వ. జ్ఞానం జ్ఞగృత్మైంద్వ, వైరాగాం

ఏరా​ాటూ సాందనకి వీల్ల కలిగసూు ఉంట్యయి.

వలుోవైంద్వ, నాదైశారాం నినద్వంచింద్వ. సత్ా

జ్ఞానానిన ఉహగా పైకి తెచేుద్వ ప్రాణం. ఆ ప్రాణం

దరశనమైంద్వ, క్షమ కాలువ కటిటంద్వ, నాద

మన

లోలత్ త్పస్తస కాగా ప్రాణం మ్మట ఒకటై

ప్రాణవాయువై బహరగత్మయేాటపుాడు నాదం

ఆలోచనలే

గా వాకుమవుతోంద్వ. అదే గానం సంగీత్ం. దీని

అచింత్ా

శకిు

ఉంద్వ.

శాస్త్రమయా​ాయి,

మ్మటలు

మ్మరగం

లో

చూపి,

ప్రవహంచే

త్మరిగ

వాయువుతో

మనకి

కలిసి

పాటలయేాయి !

అరాం ' గానం మన జీవ లక్షణం'. ఈ

మనకి సంగీత్ భావన ఎందుకు కలుగుతోంద్వ ?

రహసాజ్ఞాత్లు వాగేగయకారులవుతారు. సంగీత్

మన

నుంచి

సారం

ఎందుకు

వినిరగత్మవుతోంద్వ ?, మనలో నాదం ఎందుకు ప్రత్మధానిసోుంద్వ

?

మనస్తలో

మ్మటలు

కళా కారులవుతారు.

నాదోపాసన మగునలవుతారు.

పద్యలెందుకు అవుతునానయి ? ఆ ప్రశనలు

ఇక చిత్ర మైన విష్య

మనలో కలిగత్య సమ్మధానాలు కూడా మనలోనే

చరు. మనలో ప్రాణ

పుడ్తాయి.

వాయువు నాదం గా

మనలోనే ద్యగ ఉండి, మనకి తెలియని ఒక

మ్మరటం

Vol 06 Pub 001

లో


పంచమ సవరం

Page 75

జరుగుతుననదేమిటి ? మనం పీలేు గాలి ఏ ఏ

మ్మత్రా కాలం '. ఎకుకవ ప్రాణ శకిు ఉపయోగసేు

మ్మరుాలకి లోనై శబేం గా, సారం గా, నాదం

బిగగరగా వినుకలి. అలా ప్రాణమైత్య శబేం పలున.

గా, సంగీత్ం గా ప్రకటమవుతోంద్వ ? గాలికి

ఎగుడు

నాద

దేనివలన

ప్రాణవాయువుకి జత్ చేసేు సమ్మంత్ర నాదం

స్థధామవుతోంద్వ ? ఈ మహా విష్యం లో

బ్బహాం అవుతుంద్వ. కంఠ నాళం నుంచి

అనేకాంశాలునన సంగత్మ అందరికీ విద్వత్మ్మ. '

బ్బహర

శిశ్యరేాత్ము పశ్యరేాత్ము వేత్ము గానరసం ఫణిః " అని

పూరాకమై,

వేదోకిు.

ప్రకటమైనపుాడు, వాయు గహారంలో కండ్రాల

రూప

పరిణత్

విలసనం

భావం గాన రూపం గా

మ్మరటం

స్థమవేద

లో

ప్రస్థువన

పునాద్వరాళళని పరిశీలించటమ్మ సమనిాత్ం.

మనం

!

అందరం

మ్మట్యోడుతునానం. మ్మటలు అక్షరాల అక్షరాల గుతు​ులు. పలుకుతునన ప్రతీ అక్షరానికి కంత్ ప్రాణశకిుని వినియోగస్తునానం. ప్రాణం శబేం గా వలికి రావటం లో ' కాలం' తోడ్వుతోంద్వ. ఆ

కాలం పేరు ' మ్మత్ర '. ఒకకకక అక్షరం ' ఒక Vol 06 Pub 001

లేకుండా

మైనపుాడు వేరు

ప్రాణం

ప్రాణ వేరు

శకిు

నిలిపి

మ్మత్రమ్మ స్థాయిలో​ో

సంచలనం వలన వినవచేు నాద రూపం ' సారం

'. మనిషి కంఠం నుంచి 'నాదం', అంటే - " వరణ, మ్మత్రా, సార, బల, ప్రాణ " సంయుకుం

మహా రహసా దరశన భాగా

ద్వగుళుళ

గా బయటకి వచేు ధాని సపు సార కలిత్ం - ' ఏడు స్థాయిలో​ో ' ఉంటుందని వేద నిరణయం. ఒకపుాడు మూడు స్థాయిలో​ో - ఋగేాదం, మరొకపుాడు ఐదు స్థాయిలో​ో - యజురేాదం, సంపూరణ

ప్రకటనానుభూత్

సిాత్మలో

ఏడు

స్థాయిలో​ో - స్థమ వేదం ఉంటుంద్వ. మనం పలికేటపుాడు మనస్త మన ప్రాణ శకిుని ఏదో ఒక అక్షర స్థాయిలో సిారం గా ప్రత్మషిటస్తుంద్వ.


పంచమ సవరం

Page 76

అల లేని వేళ ఆ శబేం అరా రహత్ం. అంటే

వాకుమవుతుంద్వ. ఈ బహరగత్ నాద్యనికి మన

కేవలం చపుాడు.

శరీరం లో భాగమైన కంఠమ్మ మ్మరగం. నిశుయం

ఆ ఏడు స్థాయిల పేరుో –

గా మనలో ఉనన ' ప్రాణం - వాయువు -

" కృష్ట - ప్రథమ - ద్వాతీయ - త్ృతీయ చతురా - మంద్ర - అత్మ స్థారా ". మనం సంగీత్ం లో ఉపయోగస్తునన సపు సారాలకీ ఈ ఏడు స్థానాలు. అనినటికనాన అత్మ బిగగరగా బలం గా విన వచేుద్వ ' కృష్ట', అత్మ మంద్రం గా అలాం గా సాలాంగా వినవచేఛద్వ

ప్రాణ శకిుని స్థగద్వయాటం లో

ప్రాణ

వాయువు మ్మత్రా

కాలం

నిడివి పెరిగ, సార రూపం స్థాయిలు మ్మరుత్త, పొందుత్త,

చైత్నావంత్మై,

శ్రవణ శ్యభగాతా​ానిన

మనో

వికారాలనీ

వాంఛలనీ ప్రకటిసూు, రంజకతా​ానిన అంద్వసూు, లయ

బదామై,

Vol 06 Pub 001

రాగయుకుమై

గానం

వస్తునానయి. ' కాలం పొడిగంచిన ప్రాణ శకిు గానం ' అనన రహసాం తెలిసిన శాస్త్రజుాలు, మునులు, ద్రష్టలు సంగీత్ం స్థమవేద జనిత్మని ఉద్యాటించారు. ' మనలో పుటిటన వాచా అనే అగన ఒక దేవత్. మనచేత్ యజాం అనే కారాం చేయిస్తుంద్వ. ఆ

' అత్మ స్థారాం '.

పొంద్వ

మనస్త' కలిసి ఏక పక్షాన నాదంగా బయటకి

గా

శకిు దేవతా శకిు. మనకి ఆ కోరిక మీద కారాం మీద ప్రీత్మ కలిగత్య మననుండి గానం వలికి వస్తుంద్వ.

కలిగే

ప్రీత్మ

సోమ

దేవత్

అనుగ్రహం. అందుకునన ఫలం స్థమ గానం. అనుభూత్మ

బ్రహాినంద

సదృశం.'

అని

విశాసించారు.

" వాజేామ మనసి ప్రత్మషి్ తా మనో మ్మ వాచీ ప్రత్మషి్ తా


పంచమ సవరం మ్మవిరా వీరి ఏధి వేదసామ అణీసా శ్రుత్మ్ మ్మ మ్మ ప్రహాసీః

Page 77

నాదోపాసన కృత్మ రూపం తో జగతాకరణతా​ానీన తెలియచేస్తుంద్వ.

అుఁ నేనా ధీ త్య నాహో రాత్రాన్స సంధధామి ఋ త్ం వద్వషా​ామి సత్ాం వద్వషా​ామి త్నాి

జగద్యనంద

కారకతా​ానిన

అరచేత్ చూపిస్తుంద్వ. పాటతోనే జీవ నాదం వాకుం ! ఆత్ి శకిు విజజృంభణ ! " జీవులందరి ఆనందం నీ సారూపమ్మ

మవతు త్దాకాుర మవతు అవుతు మ్మం అవుతు వకాురం ఓం శాంత్మః "

అందరి ఆంత్రంగక సాత్ంత్రత్ నీ ధా​ానమ్మ జీవ నాదమ్మ సత్ాం ! రాగ దరశన మీయ రాద్య స్థామీ "

మనస్త మన వాకుకలోనూ, మన వాకుక మన

- పద్వలముగా గొలిుత్య భావము వేరే ఉండేద్వ

మనస్తనీ ప్రత్మబింబించాలి, ప్రత్మఫలించాలి !

రామ్మ '

మ్మట మనస్త ఒకటి కావాలి అని తా​ాగరాజుల

తా​ాగరాజుల వారి పరితాపం పునానగ వరాళి

వారు ప్రత్మ సారం లో, వరణం లో, మ్మటలో

కాగా స్థామి కుండ్లిని నాద విలస నాటాం

ప్రకటించారు.

అందమైన

చేసింద్వ. స్తరభి ఆహాోద్యనికి అయిన మ్మట

సంచారాలుంట్యయి. అదుభత్మైన రాగ సార

ఆహాోద్యనంద్యనినచేుద్వ సౌరభం, నాద సౌరభం !

భవనాలుంట్యయి ' నాతో వాదమ్మ, నే భేదమ్మ,

అదే " శ్రీ కళా " భావ రాగ తాళనిాత్ శకిు ! ఏక

ఇద్వ మోదమ్మ రామ్మ ' అని ప్రశినంచాగలదు.

పక్షాన నాద దరశన భాగాం ప్రస్థద్వంచగల శకిు.

సంగీత్ం స్థమ్రాజా పట్యటభిషేకం పొంద్వన వైనం

లలిత్మైన

అబుార పరచనూ గలదు. రామ సేవా విభూత్మ

కళలు ప్రాణ శకిు మనస్తని అలౌకికానంద సిాత్మకి

స్తసిార మనసకత్ నిచిున వైనం కీరునై వలిగంద్వ.

చేరు ఎనునకునే మ్మరగం గానం.

Vol 06 Pub 001

గానం

లో

మనోహరమైన

కళలు,

లలిత్


పంచమ సవరం

Page 78

కృష్ణ దేవుని వేణువు, నారద మహత్మ, శా​ామల

అందజేసూునే ఉంట్యరు.

దేవి వలోకి, తుంబురు గానం, భరత్ ముని

ఇటీవల

సూత్రం, జయదేవ పద భావన, అననమ్మరా పదం, నారాయణ త్రంగం, తా​ాగరాజుని కృత్మ

మ్మల, గోపిక రాస కేళి, స్థమ్మనా సహృదయ పరితాప ధృత్మ, అనినటికీ ద్వవిటీ చూపగల అంత్రేగహ శకిు ' నాదం '. సంగీత్

సంజీవనిని

అమెరికా

ఖ్ండ్ం లో ద్యద్యపు 40 సంవత్సరాల

నివాసం

లో

2016

న వలుగులోకి వఛ్చున " నాద్యనందం"

ఎపాటికపుాడు

గ్రంధం

జన

ముపుయి ర్తండు సంసకృత్ సంగీత్ లక్షణ

స్థమ్మనా​ానికి చేరువకి తెచిు, అతీవ భాగా​ానిన,

గ్రంధాల సంగీత్ అంశ విమరశ సమనాయ

అధీర

గ్రంధం.

భావానీన,

అభద్రతాగననీ,

"

స్తనాద

స్తధ"

గ్రంధం.

నిరేాద్యనీన, మ్మనసిక రుగిత్లనీ దూరం చేసి,

ఆద్వశంకరులు,

మ్మనవ

చైత్నాప్రభు, అననమ్మచారుాడు, పురందరద్యస్త,

హృదయాలిన

భాసమ్మనం

జయదేవుడు,

చేయగలవారు వాగేగయకారులు. శ్రీ కృష్ణ దేవుడు

నరిసమెహతా,

' సంభవామి యుగే యుగే ' అనన తీరున

తులసీద్యస్త, నారాయణ తీరుాలు, తుకారాం,

నాదోపాసకులు అనిన వేళల ప్రత్ాక్షమవుతారు.

తా​ాగబ్రహి, దీక్షితారు, శా​ామశాస్త్రి, సిదేాంద్ర

కళాకారులు

రంగాలలో,త్మ

యోగ, స్థాత్మ త్మరునాళ్, స్తర్ ద్యస్త, క్షేత్రయా,

నిరంత్ర ఉపాసనా కళా విద్యా వాకిుతా​ాలలోని

స్థరంగపాణి, రామద్యస్త, ఆద్వభటో నారాయణ

ప్రాణ భూత్మైన అంశానిన రస సాందనం గా

ద్యస్త, వాగేగయకారుల తైల వరణ చిత్రాల సంపుటీ

సార

గ్రంధం. వేరు వేరు విశావిద్యాలయాలనుంచి

పరచి,

కళాత్ిత్ను

త్మ

త్మ

పద్యలలో

ప్రదరిసంచే

Vol 06 Pub 001

చిత్రించి,

ఆకృత్మ

త్మ

శిలాలుగా

కబీర్

ద్యస్త,

నామదేవుడు,

ప్రఖా​ాత్ చిత్రకారుల చిత్రీకరణల మణిహారం.


పంచమ సవరం

Page 79

శంఠి వంకట రమణయా, వీణ కుపాయా,

మ్మనవ శరీరానికీ, కంఠం

స్తబ్రహిణా

భారత్మ,

ధరిపురి

స్తబాయార్,

నుంచి

ఎణణపాడ్ం

వంకట

రామ

భాగవతార్,

నాద్యనికీ ప్రయత్నం తో

గోపాలకృష్ణ

భారత్మ,

మ్మణాంబుచావడి

వినిరగత్మయేా

ప్రదరిశంచే

సంగీత్

వంకటేశ స్తబాయార్, ముత్ుయా భాగవతార్,

శాస్థానికి

మైసూర్ వాస్తదేవాచారా, పలోవి శేష్యార్,

సంబంధం, త్త్సంబంధమైన ప్రశనలు ప్రస్తుత్

పాపనాశం శివమ్, పానం స్తబ్రమణిఅయార్,

త్రాలని

పట్యటభిరామయా, నిరాఘాత్ం రామకృష్ణ శాస్త్రి,

పరిశ్లధనలు పెరిగాయి. సంగీత్ం గూరిు అనిన

మంగళంపలిో

బ్బలమురళి

కోణాలో​ో ప్రయోగాలు అత్ాధికంగా వస్తునానయి.

రామనాధం,

నలోన్స

కృష్ణమ్మచారుాలు,

రాళళపలిో

కృష్ణ,

MD

చక్రవరు​ుల

బహుధా

స్థంకేత్మక

యుగం

ఆలోచింపచేస్తునానయి.

కావటం

తో

గానం

కృష్ణ

విలక్షణమైన ద్వకుకగా పోతోంద్వ. పాట కేవలం

శరి, వేటూరి ప్రభాకర శాస్త్రి, వీణ శేష్నన,

వినోదం కోసమ్మననన వా​ామోహం పలునై, శాస్త్ర

బెంగాలీ

దృషిట

శ్రీ

సంగీతాచారుాడు చినియ,

గణపత్మసచిుద్యనంద

అనంత్

గల

ఆధా​ాత్మికవేత్ు

పెరిగ,

ప్రపంచ

పీఠాధిపత్మ

తెచేు మ్మరుాలకై ప్రయోగ శాలలో​ో పరిశ్లధనలు

స్థామి

మొదలైన

చేసి పరా​ావరణ రక్షణకై ప్రయత్నం స్థగుతోంద్వ. ముద్యవహమైన,

తెచిున గ్రంధాలు, వా​ాస్థల్ల, ఉపనా​ాస్థలు,

మ్మరగదరశకమైన మ్మరుా.

సంగీత్

హరిణీయమైన,

రహస్థాలని

అంద్వస్తునానయి.

సంగీతానికీ మ్మనవ జీవితానికీ, సంగీతానికీ Vol 06 Pub 001

లో

దత్ు

సంగీతాచారుాలు, వాగేగయకారులు వలుగులోకి

ప్రదరశనలు

వాతావరణం

***********

ప్రగత్మ


Vol 06 Pub 001

Page 80

పంచమ సవరం

పి. వి. రామమోహన నాయుడు మన సంప్రద్యయ, జ్ఞనపద కళారూపాలు... వాటి పరిణామక్రమం.... విసురణ వంటి విశేషాలు....


పంచమ సవరం

Page 81

నిపుాతో రాజుకనన మ్మనవుని జీవిత్ం కళలతో

జ్ఞత్మ యావతు​ుకు ఒకటే సంగీత్ శాస్త్రం వుండేద్వ.

ఎద్వగంద్వ. పెరిగంద్వ. నేత్వాద్వ నూలు రంగుల

దండ్యాత్రల

కలనేత్లో.... ఆభరణాల ఆకృతులలో, జవానుల

హందూస్థానీ ఉదభవించింద్వ. యుద్యాల బెడ్ద

స్థననఘట్యటల గాన శృతులలో, సింధు నదీ...

అంత్గా లేని దక్షిణాద్వన ప్రాచీన సంప్రద్యయపు

నైలు

సంగీత్ కళ చెకుక చెదరకుండా నిలబడింద్వ.

నదీ...

ఎకకడైత్యనేం...

కళ

మ్మనవ

సమ్మజంతో అలుోకుపోయి నాగరిక ప్రస్థానపు మూలమలుపై మనిషి జీవితానిన రాగరంజిత్ం గావించింద్వ.

ఫలిత్ంగా

ఉత్ురాడిన

నవాబులు, అధికారులు, జ్ఞగీరాేరో మెపుాకోసం, సైనికుల ఉలోసం కోసం మొదలై హందూస్థానీ సంగీత్ం వినోదప్రదంగా నిలిచింద్వ. అదే దక్షిణ

సిరిమువాలో​ో సిరివన్నలలో కురిపించే నాటాం,

భారతాన భగవంతుడి అభిముఖ్ంగా సార రస

లసాం,

రేఖ్లు

మయూరాలకే

నడ్కలు

నేరేా

ప్రసరిసూు

కరాణటక

సంగీత్ం

అమృత్గాత్రం సంగీత్ం. కంటికి ఇంపైన చిత్రం.

సంగీత్ంగానే ఎకుకవగా వాడుకలో వుంద్వ.

సంసకృత్మకి ఆకృతులు ద్వద్వే నగషీలై ఒద్వగే

తెలుగులో సంగీత్ రచనకు

శిలాం...

అనీన

మ్మనవ

ప్రవృత్ములోని

కళాచందనశాల త్రక విత్రాకలే... కళాపిపాస నుంచి జనియించిన గాంధరా​ాలే... భారత్దేశం దండ్యాత్రల

కళలకు

రాపిడిలో

సంకరమయా​ాయి. ప్రస్తాటంగా సంగీత్ంలో.

పుటిటలుో.

ఇద్వ కనిపిస్తుంద్వ.

Vol 06 Pub 001

మన

లక్షణం

రాసిన

భకిు

తొలి

వాగేగయకారుడు పద కవితా పితామహుడు అననమయా.

యుద్యాలు,

అభా​ాస

సంగీతానికి

కళల్ల

రూపమిచిున వాగేగయకారుడు కరానటక సంగీత్

ఉత్ురభారతాన

పితామహుడు పురందరద్యస్త. వీరిదేరూ 15 వ

ముఖ్ాంగా

శతాబిేకి చెంద్వన వారు. త్రా​ాత్ 16 వ శతాబేంలో నారాయణ తీరుాలు వ్రాసిన ‘


పంచమ సవరం

Page 82

కృష్ణలీల త్రంగణి ’ సంసకృత్ యక్షగానంగా

నాట్యానికీ, సంగీతానికీ పనికి వచేు రచనలు

ప్రసిద్వా పొంద్వంద్వ. ఇందులో నృత్ా ప్రాధానాం

చేసిన క్షేత్రయా పద్యలు, తా​ాగరాజు, దీక్షితారు

త్కుకవగా, నాటకీయత్ ఎకుకవగా వుండ్టంతో

కృతుల స్థాయికి సరిత్తగుతాయి.

యక్షగానంగా స్థరాకమైంద్వ. ‘ అద్వగో భద్రాద్రి,

శా​ామశాస్త్రి, దీక్షితార్, తా​ాగరాజులను కలిపి

గౌత్మి

గొంతెత్మున

అంటూ భద్రాద్రి

రామద్యస్త రాసిన పద కవిత్లు చాల గొపావి. భజన సంప్రద్యయానిన స్తసిారం చేసిన ధనాజీవి

ఆయన. ‘ కృత్మ ‘ అనే సంగీత్ రచనకు పితామహుడు రామద్యస్త.

శృంగారానిన ‘ కృత్మ ’ పరిచినవాడు మహాకవి క్షేత్రయా. 1600 – 1680 మధా కాలనికి క్షేత్రయా

త్ంజ్ఞవూరు

కేంద్రంగా

పాలించిన నాయక ప్రభువుల కలువులో తెలుగు దేవద్యసీలను ఆకరి​ించాడు. అపూరామైన భరత్నాట్యానికి పునాదులేశాడు.

Vol 06 Pub 001

ప్రశిష్ణాల ద్యారా ప్రచారంలోకి వచిున సంగీత్ శాస్త్రమ్మ

నేటికీ

వాడుకలో

వుంద్వ.

వారి

సంప్రద్యయానికి భిననంగా పాడుకనే అవకాశమ్మ లేదు. మంగళంపలిో బ్బలమురళీకృష్ణ, నూకల చిన సత్ానారాయణ,

రాధాకృష్ణణల

చెంద్వన

సంగీత్ త్రిమూరు​ులుగా పేరొకంట్యరు. వారి శిష్ా

పినకపాణి,

అననవరపు

రామస్థామి, అక్షాజీరావు త్ద్వత్రులు తా​ాగరాజు ఫణిత్మని

అనుకరిస్తునానరు.

ప్రచారం

గావిస్తునానరు. వాయులీనంతో సారమ్మళలు ఆవిష్కరించి సంగీత్ సరసాత్మకి

సారారునలు

గావించిన

సంగీత్

స్రష్టలు వడివేలు, త్మరుకోకడి కేవల్, కృష్ణయార్, గోవిందస్థామి

పిళ్ళో,

ద్యారం

వంకటస్థామినాయుడు, ద్యారం నరసింగరావు, చౌడ్యా

ముననగువారు.

యూరోపియన్స


పంచమ సవరం వైయోలిన్స

ను

Page 83

కరానటక

సంగీతానికి

మృదంగంలో కోలంక వంకటరాజు, పాలఘాట్

ప్రయోగశీలి

బ్బలస్థామి

మణిఅయార్, దండ్మూడి రామమోహన్స రావు,

దీక్షితులు. ద్యారం నాయుడు కోసమ్మ ఫిడేలు

పళని స్తబ్రహిణాం పెదే పేరుో. కానీ, కచేరీలలో

వినియోగంచిన

పుటిటంద్వ

అనేద్వ

నానుడి.

వాయిదాంగా

మిగలిన

మృదంగానిన

పుటుట గుడి​ి అయిన ద్యారం

మధాకు తెచిున ఘనత్ ఎలో వంకటేశారరావుదే.

త్న సంగీత్ రస్థవిష్కరణతో

ఆయన

సకల

శ్రీరామమూరిు,

ప్రపంచానిన

జయించాడు. నూకల

పకక

నాదముని.

శ్రీపాద,

బ్బలమురళీకృష్ణ, చినసత్ానారాయణ,

సిరిపలేో

లయరాజు.

డొకాక

మంగళంపలిో

నేదునూరి

కృష్ణమూరిు,

శ్రీరంగం గోపాలరత్నం, ఎం. ఎస్. స్తబుాలక్ష్మి,

వంకటరమణ వంటి ఎందరికో విద్యాభా​ాసం

ఎం. ఎల్. వసంత్కుమ్మరి, ఓలేటి వంకటేశారుో,

చేసి సంగీత్కారులుగా తీరిుద్వద్యేరు.

నూకల త్మ గాత్ర సంగీత్ అభినివేశంలో

ద్యారం వంకటస్థామినాయుడి వయొలిన్స కు పకక

వాద్యాలుగా

ప్రముఖ్

మ్మరేంగకుడు..

కోలంక వంకటరాజు, సిరిపలేో ( ఘటం ) తో కచేరీ చేసేు అద్వ సంగీత్ం కాదు. అమృత్ వరిమ్మ. వీణావాదనంలో ఈమని శంకరశాస్త్రి, చిటిటబ్బబు లద్వ శృత్మ పకామైన చేయి. వారి చేత్మ వేలి సారశకే వీణలు

అదుభత్

మ్మరుతాయననద్వ

సంగీత్ ప్రశంస.

చాతురా​ానికి అదే ప్రతీక.

Vol 06 Pub 001

సరసాతులుగా కానీ,

వారి

రసజుాలను

రసగంగలో

ముంచెతాురు.

హరిప్రస్థద్

చౌరాసియా

హందూస్థానీలో

వేణువు మ్రోయించినా, ప్రపంచం సీతారాం,

మండా బలరామశరిలు కరానటక ఊద్వనా అభిరుచి

వునన

మనస్తలు

రేపలెో

వాడ్లో

పులకించి పోవలసిందే. క్రీస్తుశకం మూడో శతాబేం నాటికే నాటాకళ తెలుగునాట పుటిటందని పరిశ్లధకుల భావన.

కూచిపూడి,

భరత్నాటాం

వంటి

శాస్త్రీయ


పంచమ సవరం

Page 84

నృతా​ాలకు గ్రంధమైన

ఆధార

స్థరాభాయి, సనాలి మ్మన్స సింగ్ త్మ నృత్ా

అభినయ

ప్రత్మభతో ఖ్ండాంత్రాలను చెరిపే స్థంసకృత్మక

దరాణం ’ నంద్వకేశారుడు మూడు

లేద్య

వుంట్యడ్ని

నాలుగవ

ప్రతీత్మ.

13

శతాబిేలో

రాసి

శతాబేంలోనే

తెలుగువాడి నృతా​ానికి ప్రాధానాత్ కనిపిసోుంద్వ. 1213 లో నిరి​ిత్మైన రామపా దేవాలయంలో నృత్ా భంగమలు శిలాలుగా కనిపిస్థుయి. అదే ఏడాద్వ జ్ఞయప సేనాని ‘ నృత్ా రతానవళి ’

రచించాడు. 1798 – 1832 మధా మహారాష్ట్ర రాజు అయిన ర్తండ్వ శంభోజి ఆస్థానంలో భరత్నాటాం

కు

రూపకలాన

జరిపినటుో

చెబుతుంట్యరు. అంత్కుముందు ఆ నాటారీత్మకి సద్వర్ లేద్య ద్యసి ఆటగా వాడుకలో వుండేద్వ. ‘

కథకళి ‘, ‘ మణిపురి ’, ‘ కథక్ ’, ‘ ఒడిసీస ’ లు కూడా

ఇంచుమించు

అదే

సమయంలో ఉదభవించినవే. బ్రిజ్

మహారాజ్

కథక్

నృతా​ానికి, కేలు మహాపాత్ర

ఒడిసీస కి త్లమ్మనికంగా నిలు​ునానరు. మ్మళవిక Vol 06 Pub 001

రాయబ్బరులుగా భాసిలోరు. కూచిపూడి అగ్రహారంలో పుటిట ఖ్ండాంత్రాలకు వా​ాపిు చెంద్వన నాటాం కూచిపూడి. వంపటి లక్ష్మీనారాయణశాస్త్రి ఎనోన ప్రయోగాలు చేసి ఆ నరునరీత్మని

బత్మకించారు.

ప్రదరశనలు

ఆయనే

ఏకపాత్ర

నృత్ా

ప్రారంభింపచేశారు.

భరత్నాటాంలో శ్రీమత్మ రుకి​ిణీ అరండేల్, చంద్రలేఖ్, పద్యి స్తబ్రహిణాం, హేమమ్మలిని, వైజయంత్మమ్మల,

చిత్ర,

ముననగువారు

త్మ

వాణి

గణపత్మ

పదనరునంతో

భరత్నాట్యానిన ప్రపంచపటంపై జిగేల్ మని మెరిపించారు. కూచిపూడిలో వంపటి చినసత్ాం ఎనోన

ప్రయోగాలు

రూపకాలు

చేసి,

సృజియించి

ఖ్ండాంత్రాలలో

రసరంజకమైన నరున

ప్రాచురాం

రీత్మకి

కలిాంచారు.

కోరాడ్ నరసింహారావు త్రత్రాలకు గురు​ుండి పోయే

నాటా

ప్రదరశనలు

చేశారు.

శ్లభానాయుడు సిరిమువాలకే శ్లభగా నిలిచారు.


పంచమ సవరం

Page 85

‘ భామ్మకలపం ’ లో సత్ాభామగా కనిపించి

స్తరభి నాటక సమ్మజం ఈ అభినయ కళ

అష్టవిధ

కోసమ్మ

నాయికలను

మధురానుభూత్మని

అభినయించి

ప్రేక్షకులకు

అంద్వంచిన

పుటిటన

కళాకారుల

వరిాలిోంద్వ.

స్తరభి

అరుదైన ప్రత్మభ ఆమెద్వ. యామిని కృష్ణమూరిు,

కమలదేవి,

కడారు

రాధారాజ్ఞర్తడి​ి,

నాగభూష్ణం, కనానంబ

సాపనస్తందరి,

రత్నపాప,

అలేఖ్ా, సరళకుమ్మరి ‘ కూచిపూడి ’ ఒడిలో

వంటి

ప్రభవించిన

నాటా

నటరాజ

నత్రతానలను

స్తరభి

రామకృష్ణ

అపురూప

ఆంధ్రనాటాం.

అంద్వంచింద్వ.

త్మరుపత్మ

శిరోమణులు. సృషిట

సమూహంగా

అగ్రశ్రేణి

పత్మవాడ్ రాధిక, కళాకృష్ణ, పేరిణి రమ్మష్ ఆయన

వంకట కవులు పదానాటకాలకే కత్ు సగస్తలు

శిష్ాగణం.

అద్యేరు. ‘ పాండ్వోదోాగ విజయాలు ’ వారి

‘ కావేాష్ణ నాటకం రమామ్ ’ 19 వ శతాబేపు

అపూరా సృషిట. ‘ బ్బవా ఎపుాడు వచిుతీవు ’

తొలిరోజులో​ో

నాటకాలు

రసకంద్యయంలో

దేశానిన,

రాషా​ానిన

ముంచెతాుయి.

నాటక

రంగంలో బెంగాలీలు అగ్రస్థానంలో వుండేవారు. శిశిరకుమ్మర్ బ్బధురి, అహన్స చౌదరి నాటకాలు

పదాం చిలకమరిు

పశ్యలకాపరులకూ వారి

కంఠోపాఠం.

గయోపాఖా​ానం

కూడా

ప్రజ్ఞదరణ పొంద్వన నాటకం. 1943 నుంచి

తెలుగు నాటకరంగం కత్ు ఊపందుకంద్వ.

పొంద్యయి.

ఆంధ్ర నాటక కళా పరిష్త్ ఆధారాంలో కత్ు

ద్వాజేంద్రలల్ రాయ్ నాటకాలు అనిన భాష్లో​ోకి

ప్రయోగాలు చోటు చేస్తకునానయి. స్త్రీ పాత్రలను

దేశవా​ాపుంగా

ప్రాచురాం

అనువాదమయా​ాయి.

అలగే

మరాఠీలో

బ్బలగంధరా, పటారాన్స ల నాటకాలంటే ప్రజలో​ో

విపరీత్మైన అభిమ్మనం. Vol 06 Pub 001

స్త్రీలే పోషించాలనన నియమం వచిుంద్వ. ఆత్ప్య, డి. వి. నరసరాజు, కత్ుపాటి, భమిడిపాటి,

గొలోపూడి మ్మరుతీరావు స్థంఘిక నాటకాలు


పంచమ సవరం రాశారు.

ష్ణుిఖి

Page 86

బళాళరి

కూలిపోయింద్వ. స్తందరం, త్నికెళళ భరణి ‘

రాఘవ, ఈలపాట

గోగ్రహణం ’, ‘ కకోకరోకో ’, ‘ జంబ్బదీాపం ’

రఘురామయా, డి.

లతో

వి.

స్తబ్బారావు,

కాశారు. ప్రభుత్ాం రంగసాలనిన కారొారేష్న్స

పృధీా

చేసింద్వ. ప్రభువుల ఆదరణలో మళీళ నాటక

ఆంజనేయరాజు,

కంత్కాలం

రంగసాలనికి

వంకటేశారరావు, మ్మధవపెద్వే వంకట్రామయా,

రంగం వలుగుతుందేమో ఆశిద్యేం.

పీసపాటి, అబ్బారి, ఆచంట వంకటరత్నం

జనరంజకం జ్ఞనపదం

నాయుడు ఆ రోజులో​ో ఇంటింటి పేరుో. ప్రజ్ఞనాటా మండ్లి పుటిటంద్వ. డాకటర్ రాజ్ఞరావు, స్తంకర, వాసిర్తడి​ి వంటి వారు సమ్మజమ్మ నేపథాంగా నాటకాలు ప్రదరిశంచి ప్రజలలో చలనం తెచాురు. ‘ రకు కనీనరు ’ నాగభూష్ణం త్మరగని పలెో లేదు. ప్రదరిశంచని వేద్వకా లేదు. గురజ్ఞడ్ ‘ కనా​ాశ్యలకం ’ నాటకంతో జే. వి. రమణమూరిు బృందం తెలుగునాట ప్రత్మచోట త్మరిగారు. కె. వంకటేశారరావు, ఏ. ఆర్. కృష్ణ, భానుప్రకాశ్, దేశిరాజు, రామస్థామి, చాటో శ్రీరాములు, గరిమెళళ ఆధునిక నాటకరంగం కోసం పనిచేశారు. సినిమ్మ

తాకిడికి

Vol 06 Pub 001

కాపల

ఆట పాట, పని పాట అనానరు. పనిచేసూు కష్టం తెలియకుండా పలెో ప్రజలు శ్రమ జీవులు పాటనే ఆశ్రయిస్థురు. అల పుటిటనవే జ్ఞనపద్యలు. ఆద్వవాసీలు, పండుగలు, సంప్రద్యయాలు

శ్రామిక,

ఉత్ాత్ము

కులలో​ో

పరాద్వనాలు,

పూజలు,

జ్ఞనపద

కళలతో

మమ్మకమైపోయి ఉంట్యయి. విశాఖ్ మనాంలో అడ్వి బిడ్ిలు ప్రత్మ ఆనంద్యనిన ధింస్థ నాటాం తోనే అనుభవిస్థురు. ఆద్వలబ్బద్ లో గోండు బిడ్ిల గుస్థసడి నృత్ాం కూడా అలంటిదే. నాగోబ్బ, కేశ్లబ్బ జ్ఞత్రలలో గోండులు న్మలి

రంగసాలం

ద్యద్యపు

ఆహారాంలో

నరిుంచవలసిందే.

రామ్మయణ


పంచమ సవరం

Page 87

మహాభారత్ కథలను నాగరికత్ ప్రసరించని మ్మరుమూల పలెోలు తాండాలో​ోకి తీస్తకెళిళన ఖా​ాత్మ చిందు నాట్యానిదే. చిందు ఎలోమి త్న అసమ్మన

ప్రజాతో

రాష్ట్రపత్మ

భవన్స

లోను

అలరించారు. తెలంగాణ లో ఒగుగ కథ్యరీత్మ దేవుడికి

అభిముఖ్ంగా

సృజియించుకుననదే.

ఒగుగ పాట భకిు పాటే!. సత్ానారాయణ స్థామి వ్రత్ం వలె పలెోలో​ో ఒగుగ కథ చెపిాంచుకోవడ్ం ఆనవాయితీ. చుకక సత్ుయా, మిదెే రాములు

వంటి ఒగుగ కళాకారులు ఈ కళారూపానిన జ్ఞతీయ, అంత్రాజతీయ వేద్వకలపై మెరిపించారు. కంజర కథ, శారద కథ, కిన్నర మెటుో వంటి కథ్యగాన

ప్రక్రియలు జ్ఞనపద్యలుగా గురిుంపు

పొంద్వ జ్ఞనపదులనే రంజింప చేస్తుననపాటికీ

వాటిలో

సంసకృత్మ

సంస్థకరం

పుష్కలంగా

కనిపిస్తుంద్వ. వినిపిస్తుంద్వ. నాజర్ బుర్రకథ్య ప్రక్రియకు వా​ాకరణం ప్రస్థద్వంచి బుర్రకథ్య పితామహుడిగా తెలుగు స్థంసకృత్మక చరిత్రలో ఒక కథ్యనాయకుడిగా చిరసిరణీయుడ్యా​ారు.

Vol 06 Pub 001

ముకాుయింపు బతుకు పోరులో పడి ఆధునిక మ్మనవుడు

కళను

విసిరిస్తునానడు. కళ మన నాగరికత్కు ఆనవాలు అని మరచిపోతునానరు.అయినపాటికీ వంటి

నగరాలలో

నిత్ాం

హైదరాబ్బద్ ఏదో

మూల

కళాకృతుల ప్రదరశనో, ఏదో విశావిద్యాలయం లో

జ్ఞనపద

కళలపై

పరిశ్లధనో

జరుగుతుంటుంద్వ. అద్వ మ్మత్రమ్మ భవిష్ాతు​ు పై ఆశలు

రేకేత్ముస్తుంటుంద్వ.

భారతీయ

కళలు

జగత్మని జయించాయి అయిత్య ఇంట గెలిచి పద్వకాలలు పద్వలంగా నిలవాలిస ఉంద్వ. అయిత్య అద్వ మన అందరి బ్బధాత్.

పంచమ సవరం ప్రత్యేక సంచిక పుసాక రూపంలో... త్వరలో..... వివరాలకు editorsirakadambam@gmail.com


Vol 06 Pub 001

Page 88

పంచమ సవరం

కాళీపట్ీం సీతావసంత్లక్ష్మి సంగీత్ం ఉలోస్థనిన కలిగంచడ్మ్మ కాదు... ఆరోగా​ానిన కూడా ప్రస్థద్వస్తుందని తెలియజేసే వివరణ....


పంచమ సవరం

Page 89

కరానటక సంగీతానికి ఆంధ్రప్రదేశ్ పుటిటనిలుో

అసోసియేష్న్స ఆఫ్ మూాజిక్ థెరపీ " అనే సంసా

అంటే అత్మశయోకిు కాదు. కరాణటక సంగీత్ం లో

ఛత్రఛాయలో త్మ కారాకలపాలు కనస్థగసూు

చాలవరకూ తెలుగు భాష్లోనే వ్రాయబడిందనే

అనేక పరిశ్లధనలు చేస్తునానరు. దక్షిణ ఆఫ్రికా,

విష్యానిన

ప్రత్యాకంగా

ఆసేాలియా, జరినీ, ఆసిాయా దేశాలో​ో గత్

పనిలేదు.

కేవలం

చెపా​ాలిసన

కంఠ

తొమి​ిద్వ ఏళోలో ప్రభుత్ా చట్యటల రూపకలాన

వా​ాయామ్మలుగా చేయబడి, నేరాబడే గీతాలు,

కూడా జరిగంద్వ. ఇక ఆంధ్రప్రదేశ్ మ్మటకు వసేు

సారజతులు

మూాజిక్

త్పా

మౌలిక

మిగతావనినయు

కూడా

థెరపీ

లేక

సంగీత్

చికిత్సలో

తెలుగు భాష్లోనే వ్రాయబడి ఉనానయి. ముగుగరు

పొందుతునన డిగ్రీలకు ఎటువంటి గురిుంపు

సంగీత్ త్రిమూరు​ులలో ముతు​ుస్థామి దీక్షితార్

లేదు. గురిుంపు పొంద్వన ఏ సంసాలో​ో ఇవి

వారు

అందటం

మ్మత్రమ్మ

రచనలు

సంసకృత్ం

లో

లేదు.

విశావిద్యాలయాలు

కనస్థగంచారు. తా​ాగరాజుగారి ద్రాక్షాపాకం.

కోరుసలేవీ ఇంకా ప్రవేశ పెటిటన ద్యఖ్లలు లేవు.

శా​ామశాస్త్రిగారి

మనకు

చాల ఏళళ క్రిత్ం ఒకస్థరి, ఎకకడో శ్రీ

స్తపరిచిత్మ్మ. ఇంత్టి సంగీత్ నిధి మన వదే

మంగళంపలిో బ్బలమురళీకృష్ణ గారు కనిన

ఉననపాటికీ, సంగీతానిన ఇంకా మనం అనుబంధ

రాగాలను చెటో వదే పాడి పరిశ్లధన చేశారని,

లేద్య

అందులో ష్హనా రాగం వినిపించిన అరటి

కదళీపాకం

ప్రతా​ామ్మనయ

చికిత్సలో​ో

భాగంగా

సక్రియాత్ికంగా వాడ్టం లేదు. సంగీత్ చికిత్స

చెటుో

భారత్ దేశంలో ఇపాటికీ ముకుకపచులరని

చద్వవాను. అద్వకాక ఆవులు కనిన రాగాలకు

పసికందు

సాంద్వంచి ఎకుకవ పాలు ఇస్తునానయని కూడా

దశలో

కాదు.

ఉందంటే

అమెరికా,

అత్మశయోకిు బ్రిటన్స

వంటి పాశాుత్ాదేశాలలో సంగీత్ చికిత్స " Vol 06 Pub 001

విరివిగా

కాయటం

జరిగందనీ

చద్వవాను.

2010

లో

విశాఖ్పటనం

లో

ఆంధ్ర


పంచమ సవరం

Page 90

విశావిద్యాలయం సైకాలజీ డిపార్తటమంట్ మరియు

తామరత్ంపరగా

నాద సెంటర్ చెన్వన కలిసి ఏరా​ాటు చేసిన ఒక

కోరుసలలో

అంత్రాజతీయ

అనిపిస్తుంద్వ.

సదస్తసలో

ఆంధ్రా

వలసిన

సంగీత్

వైజ్ఞానికత్

చికిత్స

లోపిస్తుననటుట

విశావిద్యాలయంలో మూాజిక్ థెరపీ కోరుసలు

ప్రవేశ

పెటటబోతుననటుట

ఒక

ఉదోాష్ణ

జరిగంద్వ. కానీ త్దుపరి చరాలు ఏవీ చేపటిటనటుట కనపడ్దు. సంగీత్ చికిత్సలో శ్రీమత్మ డా. గౌరీ మోహన్స గారు నాకు తెలిసి చాల కృషి చేశారు. సంగీత్ చికిత్స అనగానే స్తారణకు వచేు మరొక

పేరు శ్రీమత్మ రాజమ్ శంకర్. ఆటిజం లో హైదరాబ్బద్ లో ఈమె అంద్వసూునన సేవలు అపారం. ఎపుాడైనా సంగీత్ చికిత్స మరింత్ ముఖ్ా పాత్రను వహంచగలదనే ఆశతో నేను "ఇండియన్స మూాజిక్ థెరపీ స్థటండ్ర్ి్" ని

త్యారు చేశాను. ఇవి త్యారు చేయటంలో మ్మ శ్రీవారు శ్రీ డా. కాళీపటనం నరసింగరావు గారి సహకారం చాల ఉంద్వ. ఎపాటికైనా సంగీత్ చికిత్సకుల కోరుసలు ఆరంభిసేు, వాటి ఉపయోగంతో ఉదోాగాలు చేయదలిచిన వారికీ

ప్రమ్మణాలు

ఉపయోగస్థుయి.

Vol 06 Pub 001

ప్రస్తుత్ం

భారతీయ సంగీత్పు జీవగర్ర శ్రుత్మ, సార లయలు. అంత్య.

అసలు భావాలను

సంగీతానికైనా

సంగీత్ం

ద్యారా

వాకీుకరించటం అనేద్వ అనాద్వగా మ్మనవ జ్ఞత్మ ప్రారంభం అయిన దగగరనుంచీ వాడుకలో ఉనన విధానమ్మ. త్లిో పాడే జ్యలపాట, చెంచులు, గరిజనులు

వాడే

డ్పుాలు,

నావికులు,

బోయవారు లేక కూలి జనాలు పాడుకునే పాటలు, పద్యలు, ప్రేమికుడు వాయించే మురళి - ఇవనీన కూడా ఏదో ఒక భావోదేాగానిన ప్రకటిస్థుయి: విషాదం, ఆనందం, ప్రేమ, బ్బధ, పిపాస,

శృంగారం,

ఆశురాం

ఇల

ఎన్ననోన. పురాత్న భారతీయ నాగరికత్లో మనస్తను "అదుపు" లో ఉంచుకోడానికి ధా​ానం చేయమని చైత్నాంలో

సూచించబడింద్వ. ఉననత్

శిఖ్రాలను

త్ద్యారా మనస్త


పంచమ సవరం అధిరోహంచగలదు.

Page 91

నిబిడీకృత్మైన

సంగీత్

చేసి

వారు

మరింత్

ఆత్ివిశా​ాస్థనిన

శకిుని సంపూరణంగా వలికి త్యగలదు. అలౌకిక

పెంపొంద్వంచుకునేల చేయవచు​ు. దీనినే శృత్మ

భావనలు మరియు స్థధన ఏవైత్య "నాద యోగం

చికిత్స అంట్యరు. ఇందులో కేవలం 'ఆ', 'ఊ',

" లేద్య "లయ యోగం"లో ప్రముఖ్ జ్ఞాన

'మ్' ( ఓం యొకక రూపం) మ్మత్రమ్మ వాడ్టం

అంశాలుగా

కేవలం

జరుగుతుంద్వ. కానీ ఈ బీజ్ఞక్షరాలను ఒక

కాక

శృత్మలో పలికించటం ద్యారా సంకోచం దూరం

కేవలం

అవుతుంద్వ. ఈ రకం చికిత్స జటుోగా, గుంపులో

"ఆహత్"

ఉనానయో, (వినబడే

"అనాహత్"

)

(వినబడ్ని)

అవి శబ్బేలే అంటే

ప్రకంపనలపై కూడా ఆధారపడి ఉనానయి.

చాల బ్బగా పనిచేస్తుంద్వ. ఇకకడ్ వారికి పాట వచాు రాద్య అనే విష్యానికి ప్రాముఖ్ాత్ లేదు.

ప్రత్మ మనిషికీ ర్తండు రకాల శకు​ులుంట్యయి. ఒకటి బయటి శృత్మ విని అందులో గొంతు కలిపి పాడ్టం, మ్మట్యోడ్టం. ఇద్వ కేవలం భౌత్మకం. ర్తండ్వద్వ సాత్హాగా మెదడులో ఏరాడి ఉనన అంత్రగత్ వినికిడి ద్యారా త్న భౌత్మక శృత్మని యాంత్రికంగా ఎంపిక చేస్తకోగల శకిు. శృత్మ ద్యారా వాకిు యొకక సంతులత్ను నిరాహంచటం స్థధాం. అందులోనే

వారి

సహజ

వారిచే

శృత్మని

కనిపెటిట,

మ్మట్యోడించటం

లేద్య

పాడించటం వంటివి చేయటం ద్యారా, సిగుగ, సంకోచం, భయం, ఆందోళన వంటివి దూరం

Vol 06 Pub 001

అందుచేత్య అంతా నిరభయంగా, నిససంకోచంగా వీటిని

పాడ్గలుగుతారు.

పలికినపుాడు

నోరు

ఆ....

గుండ్రంగా,

అని పెదేద్వగా

తెరుచుకుని ఊపిరి పూరిుగా బయటకు పోతుంద్వ. ఊ ... అని పలికినపుాడు శా​ాస కంత్

నియంత్రణతో వదలటం జరుగుతుంద్వ. మ్ ... అననపుాడు ఊపిరి కేవలం నాసికా రంధ్రాల ద్యారా మ్మత్రమ్మ బయటకు పోతుంద్వ. దీనివలో గొంతుకు చకకని వా​ాయామం అంద్వ శబేం సాష్టంగా బయటికి వస్తుంద్వ. జీర వంటివి

పోతాయి. ఇద్వ కేవలం కంఠ వా​ాయామంగా


పంచమ సవరం

Page 92

పనిచేస్తుంద్వ. సంగీత్ంలో వాడ్బడే సపుసారాలు

వస్తుంద్వ. మ్మధస్తసను ప్రభావిత్ం చేస్తుంద్వ. శబేం

యోగా

చక్రాలకు

యొకక ధాని త్రంగాలను, మ్మనవుల గాత్ర

సారాల

పరిధిలో అరాం చేస్తకోవడ్మనేద్వ ఆ శబే

లో

సరిపోలినవి.

పేరొకనే

ఏడు

సంగీత్ంలో

వాడుకతో చక్రాలను సచేత్నం చేస్తకోవచు​ు.

త్రంగాల

గుణం

మరియు

నాణాత్

పై

ఏయే చక్రాలకు ఏయే సారాలను వాడాలో అనే

ఆధారపడి ఉంటుంద్వ. ఉద్యహరణకి మంద్ర

అంశం మరొక వా​ాసంగా రాయవచు​ు.

సపుక స్థాయులో​ో ఉండే శబ్బేలు శాంత్మనిస్థుయి. అదే తార సపుకం లో వినిపించేవి చైత్నా​ానిన

ఓంకార

శబ్బేనికి

బదులు

శృతులను,

సారాక్షరాలను వాడ్టం వలన, శారీరికమైన కంఠ

వా​ాయామంతో

బ్బటు,

మెదడును,

ఆలోచనలను కూడా పూరిుగా నియంత్రణలోకి త్యవచు​ు. ఇందులో స్థధారణంగా స్థ.. పా.. స్థ... గా (తారస్థాయి) సారాలను మ్మత్రమ్మ వాడ్టం జరుగుతుంద్వ. ఇవి కాక, వాడి సంవాద్వ స్థానాలుగా అంత్ర గాంధారం, శ్యదా మధామం, చతుశృత్మ దైవత్ం, కాకలి వాడి,

పలికించి,

ఒక

నిషాదం వాకిు

త్నలో

కూడా గల

శకిునంత్టినీ స్థగదీసి వలికి తెచు​ుకోవచు​ు. దీనిద్యారా లభించే శకిు, వారి దైనంద్వన ఇత్ర జీవన

రంగాలలో

Vol 06 Pub 001

కూడా

అనుభవంలోకి

కలిగస్థుయి. లయ, తాళాల విష్యానికి వసేు, స్థధారణ ఘాత్లు (60 నుండి 80 వరకూ

ఉండే

బీట్స)

ప్రశాంత్ంగానే

అనిపిస్థుయి.

ఇకకడ్

గమనించాలిసంద్వ స్థధారణంగా

ఏమిటంటే,

మనుష్ణల

గుండె

వేగం

కటుటకునే

లయకు సరిపోలి ఉంద్వ (నిముషానికి 72

మ్మరుో). ఇంత్కనాన త్కుకవగా ఉండే లయలు ఒక విధమైన ఉత్కంఠత్ను పెంచిత్య, వేగంగా ఉండే లయలు గుండె కటుటకునే వేగానిన పెంచి, శరీరం మొతాునిన ఉత్యుజిత్ం చేయగలవు. నాడి మరియు

శా​ాస

ర్తండూ

శృత్మబదాం

మరియు శృత్మబదాం కాని సంగీత్ం వలో, అవి


పంచమ సవరం వేరేారు

సమయాలో​ో

విననపాటికీ

Page 93

కూడా

మెదడు చైత్నావంత్ంగా ఉనాన, శాంత్ంగా

ప్రభావిత్ం అవుతాయి. సంగీత్ సారాల తీవ్రత్

ఉంటుంద్వ.

మరియు

వారిలో ఈ పర త్రంగాలు ఎకుకవ చైత్నాంగా

వాటి

శృతులు

మనిషి

యొకక

సక్రమంగా

కండ్రాల శకిుని ఎకుకవ చేయగలవు.

ఉంట్యయి.

బీట్య

ఎల పనిచేస్తుంద్వ

మ్మనవుని

దైనంద్వన

మ్మనవ

మ్మధస్తస వేవ్/

పనిచేసే

విధానానిన

ఎలెకోా

ఎన్సఫలోగ్రమ్)

అభివరిణంచడ్ం జరిగంద్వ. ఈ త్రంగాలకు ఒక ప్రత్యాక పౌనఃపునా సంఖ్ా కూడా ఉంద్వ. వీటిపై జరిపిన తీవ్రమైన పరిశ్లధనల ఫలిత్ంగా మనిషి మ్మధో త్రంగాలు కనిన శబే స్థాయిలలో (14 నుండి

40

హెర్ట్)

లో

పనిచేస్థుయని

తెలియవచిుంద్వ. వీటికి నాలుగు పేరుోనానయి. (Alpha - పర, Beta - పశాత్మ, Theta మధామ

మరియు

Delta

-

వైఖ్రి

త్రంగాలు.) ఆలు లేక పర త్రంగాలు 8-13 హెర్ట్ శ్రేణిలో ఉండి స్థధారణ జ్ఞగృత్ సిాత్మలో చుటుటప్రకకల జరిగే వారికి ప్రేరిత్ం అవుతాయి.

Vol 06 Pub 001

పశాత్మ

చేసే

త్రంగాలు

జీవిత్ంలో

బ్బహా

ప్రపంచపు అత్ాధిక చరాలతో, వాటికి మన

వైజ్ఞానికంగా ఒక సజీవ చిత్రిత్ త్రంగంగా (గ్రఫిక్

లేక

యోగస్థధన

సాందనతో ముడిపడివుంట్యయి. ఇవి 12-30 హెర్ట్

మధాలో

ఉంట్యయి.

త్తాకరణంగా

కనినస్థరుో ఇవి అధికం అయిత్య, మనకు వత్ముడి,

ఆందోళన

కూడా

కలిగస్థుయి.

థీట్య

లేక మధామ త్రంగాలు (3.5 నుండి 8 హెర్ట్) మెదడు

చిత్రీకరణ,

కలాన

మరియు

సృజనాత్ిక ప్రేరణకు సంబంధించింద్వ. ఇద్వ ద్యద్యపు

ఒక

రకమైన

ఏకాగ్రత్తో

కూడి

నిద్రవంటి ధా​ానావసాని చెపావచు​ు. ఇక డెలట లేద్య వైఖ్రి త్రంగాలు (0.5-3.5 హెర్ట్) శారీరికంగా

గాఢమైన

విశ్రాంత్

సిాత్మని

తెలుపుతాయి. ఈ సమయంలో మ్మధో త్రంగాల పౌనఃపునాం

అత్మ

త్కుకవగా

ఉండి,

ఒక

అచేత్నమైన ఆలోచనలకు తావులేకుండా ఉండే


పంచమ సవరం

Page 94

మ్మనసిక శూనా సిాత్మ.

ఒక పద్యనిన ఉఛురించట్యనికి ఈయటం ద్యారా

సంగీత్ం వింటుననపుాడు, లేక పాడుతుననపుాడు

ఒకవేళ ఏవైనా ఆలోచనలు ద్యడి చేసినా, మనస్త

మెదడులోని కుడి ఎడ్మ భాగాలు ర్తండూ ఒకే సమయంలో పనిచేస్థుయని సంగత్మ మనకు తెలిసినదే. వైఖ్రి త్రంగాలు పనిచేస్తుననపుాడు సంగీతానిన

వాడ్టం

విశ్రాంత్మని

ద్యారా

కలిాంచి,

మెదడుకు పునరుత్యుజిత్ం

చేయవచు​ు. మెదడు కుడి ఎడ్మ భాగాలు సంగీత్ంతో వాసుంగా ఉనన సమయంలో ఒక

వాటిని

దూరంగా

త్రిమ్మయట్యనికి

శిక్షణ

అందీయవచు​ు. ఇద్వ కేవలం ఒక ట్రాన్సన్ింటల్

మెడిటేష్న్స లో శిక్షణ పొంద్వన వాకిు మ్మత్రమ్మ చేయగలరు. ఈ పద్యల ఎంపిక ఆ వాకిు యొకక వాకిుతా​ానిన,

సమసా,

నిరణయించటం

పరిసిాతులను

జరుగుతుంద్వ.

బటిట విధంగా

సంగీత్ం తో కలిపి అంత్రుిఖ్ ధా​ానం చేసిన

పద్యనిన మనస్తలో పదేపదే ఉచురించటంతో

త్రువాత్, ఆ వాకిు కండ్ో కనుపాపలు (తెలోని

మధా మెదడు ఇత్ర ఆలోచనా ప్రక్రియను

భాగం) చంటిపాపల కండ్ోల నీలి తెలుపును

తాతాకలికంగా నిలిపివేస్తుంద్వ. ఈ విధంగా మెదడులోని అనినభాగాలకూ ఒకే సమయంలో పరిపూరణ విశ్రాంత్మ కలుగచేయటం ద్యారా ఇద్వ శారీరికంగా, మ్మనసికంగా కూడా మనిషిని పునరుత్యుజిత్ం చేస్తుంద్వ. ఈ రకమైన విశ్రాంత్మ 15

నుంచి

20

నిముషాల

సమయంలో

పొందవచు​ు మరియు ఇద్వ ఒక పూరిు రాత్రి నిద్ర అంద్వంచగల విశ్రాంత్మని ఇస్తుంద్వ. ఈ

సమయంలో ఈ రకం ధా​ానం చేస్తునన వాకిుకి Vol 06 Pub 001

కలిగ ఉండ్టం గమనించవచు​ు. అందుచేత్ వైఖ్రి త్రంగాలను సాపనరహత్ నిద్రావసాగా పేరొకనవచు​ు. వైఖ్రి త్రంగాలు పునరుత్యుజిత్ం

చేయట్యనికి,

ఉపశమనానికి

ఎకుకవగా

ఉపయోగస్థుయి.

పంచమ సవరం ప్రత్యేక సంచిక పుసాక రూపంలో... త్వరలో..... వివరాలకు - editorsirakadambam@gmail.com


పంచమ సవరం

Page 95

జయంత్మ

రచయిత్రి గురించి: స్తప్రసిదా కరాణటక సంగీత్ గాయని, స్తర్ మణి కె. ఎస్. వసంత్ లక్ష్మి ఆలిండియా రేడియో దూరదరశన్స ఏ గ్రేడ్ కళాకారిణిగా అందరికీ స్తపరిచిత్మ్మ.

"స్తర్

మణి"

కాళీపటనం

సీతా వసంత్ లక్ష్మి ఎమ్.ఎ. (ఇంగోష్ లిటరేచర్), ఎమ్.టీ, మూాజిక్ థెరపిస్ట, హపానలజిస్ట, ట్రాన్సన్ింటల్ మెడిటేష్న్స నిపుణులు. (బ్రిటిష్ మూాజిక్ థెరపిస్ట్ అసోసియేష్న్స - ఫ్టల్ అసోసియేట్ మెంబర్) చైరిన్స & మ్మనేజింగ్ డైర్తకటర్, స్తనాద వినోద్వని మూాజిక్ గురుకులం, గురాగం, హరా​ానా

సందరభంగా లండ్న్స లో

సెంట్

పాల్స కాథెడ్రల్ లో

లర్ి మౌంట్ బ్బట్న్స, ఆర్ు

బిష్ప్

కేంటర్

ఆఫ్ బరీ,

భారత్దేశ

హై

కమిష్నర్ మరియు 25 దేశాల ప్రత్మనిధుల

సమక్షంలో గాంధీజీ ప్రియ భజనలు పాడిన తొలి భారతీయ మహళ. ఆమె

సంగీత్

చికిత్సలో

కృషికి 2015 లో "అవారుి ఆఫ్

ఎకెసలెన్సస" ఇన్స డా. చంద్రకాంత్ పాండ్వ, చీఫ్ ఆఫ్ కమూానిటీ మెడిసిన్స, ఎయిమ్స, నూా ఢిలీో

కీ.శే. శ్రీ ఎం ఎస్ బ్బలస్తబ్రమణా శరి గారి

నుంచి అందుకునన నుంచి అందుకునన ప్రథమ

ప్రియ

ఉపశాస్త్రీయ

తెలుగు మహళ. ఈ అవారుి ప్రపంచవా​ాపుంగా

సంగీత్ంలో రాష్ట్రపత్మ అవారుినూ , ఆ త్రువాత్

కేవలం 10 అందచేయటం జరిగంద్వ. సంగీత్ం,

స్తర్ సింగార్

నుంచి

సంగీత్ చికిత్సపై అనేక పత్రాలు, వా​ాస్థలు పలు

కరాణటక సంగీత్ంలో "స్తర్ మణి" బిరుదునూ

భారతీయ మరియు అంత్రాజతీయ పత్రికలలో

పొంద్యరు.

(సైన్సస ఇండియా మరియు బ్రిటిష్ అసోసియేష్న్స

శిష్ణారాలు.

కరాణటక

సంసద్, మహారాష్ట్ర మహాతాిగాంధీ

Vol 06 Pub 001

శత్సంవత్సర


పంచమ సవరం

Page 96

ఫర్ మూాజిక్ థెరపిస్ట్, నార్ు అమెరికన్స తెలుగు సంఘం (NATS ) ప్రచురించారు. మూాజిక్ థెరాపీ లో డిగ్రీ పొంద్వన ఈమె అనేక వర్క షాపులను ఇండియాలో మరియు విదేశాలలో నిరాహంచారు. ప్రస్తుత్ం గురాగం, హరా​ానా లో "స్తనాద వినోద్వని మూాజిక్ గురుకులం" ని గురుశిష్ా పరంపరా విధానంలో నడుపుతునానరు. అనేక అంత్రాజతీయ సదస్తసలలో కూడా త్న పత్రాలను సమరిాంచారు. ఫోన్స: 9810435949 వబెవసట్ : http//:ksvasanthalakshmi.com

Vol 06 Pub 001


Vol 06 Pub 001

Page 97

పంచమ సవరం

నరసంహదేవర వేణుగోపాల్ సంగీత్ం లో ఆధునికమైన ఒరవడి లలిత్ సంగీత్ం. లలిత్మైన భావాలతో, రాగాలలో అలరించే ఈ సంగీత్ం గురించి....


పంచమ సవరం

Page 98

స్థమవేదము నుండి జనించి, నారద తుంబుర

ఆలోచనలనూ గేయాల రూపముల్గనూ, పాటల

ఆంజనేయ వా​ాస వాలీికి పరాశరాదుల చే

రూపములోనూ

మ్మనవాళి

స్థధారణముగా శృత్మ, లయ, తాళ కనిన చోటో

కి

ప్రస్థద్వంపబడి,

సగస్తగా

రాగ

వాస్తదేవయని

దేశి సంగీత్ం. అనగా ఆయా ప్రాంతాలలో

రాగరత్నమ్మలికలచే ప్రపంచమంత్ట్య

దవా​ారికులచే, అలంకరింపబడినదై,

వా​ాపింపచేయబడి,

వినిన

వారిచే రాగ స్తధారస పానము చేసి రంజిలో వలెననిపించే

శాస్త్రీయ

సంగీత్ం

అజరామరం. వీరంతా త్మ అసమ్మన సంగీత్ స్థహత్ా ప్రత్మభా పాటవాలను భగవత్ కృప చే త్మకు లభించినవి గా భావించి, త్మరిగ వాటిని

భగవత్

సేవ

కి

మ్మత్రమ్మ

వినియోగంచారు. శాస్త్రీయ సంగీత్ము రాగము,

తాళము, శృత్మ, లయ, సారముల సమ్మిళనము. ఇద్వ

మ్మరగ

సంగీత్ము.

అనగా

ఈశార ప్రణీత్మైనద్వ.

దీనికి సమ్మంత్రముగా జ్ఞనపదులు త్మ త్మ ఆచార స్థంప్రద్యయాలనూ, అనుభవాలనూ,

Vol 06 Pub 001

గానూ

ఇవి

మృదంగ తాళములు సకకజెసిన ధీరులచే,

పలికిన

ప్రధానము

పద్వలపరచారు. ఉంట్యయి.

ఇద్వ

వాడుకలో ఉననద్వ ప్రస్తాత్ం మనం ముచుటించుకోబోతునన లలిత్ సంగీత్ం సంగీత్ంలో వేరే భాగము ఏమీ కాదు. ఇద్వ అనాద్వగా ఉననదే. లలిత్ముగా ఉనన రాగాలను

ఉపయోగంచి

లేద్య

రాగాలను

లలిత్ముగా సారపరచి ఏరారచిన సంగీత్మ్మ లలిత్ సంగీత్ం.

ఆద్వకవి త్న రామ్మయణ గ్రంథ్యనిన పాటల రూపములో కుశలవులచే ప్రచారము చేయించిన సంగత్మ మనము ఎరిగనదే. అదే మొటటమొదటి లలిత్

సంగీత్ం

గా

చెపావచు​ును.

అత్మ

కిోష్​్ముగా ఉంటుందని మనము అందరమూ అనుకునే సంసకృత్ము లో కాశీిరు నుంచి కనా​ాకుమ్మరి

ద్యకా

అనేక

భాష్లు


పంచమ సవరం మ్మట్యోడే

మన

అందరికీ

Page 99

వినగానే

ఆకాశవాణి లో ప్రస్థరము

అరామయేాటంత్ స్తలభముగా మొహముదగర

అయేావి.

అనే

పైన

భజగోవింద

ఆద్వశంకర

మందూ

భగవత్

కనరే

శ్లోకాలను

రచించిన

పాదుల్ల,

రామజొగీ

అనన

కంచరో

గోపనన

గారూ, అద్వవో అలోద్వవో శ్రీహరి వాసమూ, మధురానగరిలో చలోలమిబోదూ ద్యరివిడుము కృషాణ

అనన

అతుాత్ుమ

తా​ాగబ్రహిం

లలిత్

సంగీత్కరు

గారు

లనడ్ములో

ఎవరికీ ర్తండో అభిప్రాయము ఉండ్దు. స్తమ్మరుగా

18

శతాబాము

విష్యము

అందులో

రేడియో

మనము

ఆవిష్కరణ

నుంచి ఎరిగనదే.

సంగీతానికి

సంబంధించి అత్మ ముఖ్ామైనద్వ. అంత్వరకూ కచేరీ

లకే

పరిమిత్మైన

సంగీత్ రూపకాలు స్థమ్మనా జనుల ఇంటి ముంగట్లోకి వళిళ చేరాయి. పైన

చెపుాకునన

మ్మరగ

దేశీ

సంగీతాలు

భకిురంజని, జ్ఞనపద సంగీత్ కారాక్రమ్మలుగా

Vol 06 Pub 001

మ్మరుాలు

భౌగోళిక

భాష్

మీద

కూడా ప్రభావానిన చూపాయి. 'భావ ప్రకటనా సేాచు’ ఇంకా "భావ వచన కవిత్ాము" అంటూ కత్ు మ్మరాగల్ల వచాుయి. (ఇవి ఎంత్ వరకూ "కత్ువో" అనన సంగత్మ పాలుకరికీ సోమనాధుని ద్వాపదల్ల, వేమన పద్యాల్ల చద్వవిన వారికి బ్బగానే తెలుస్త)

భౌగోళికముగా అనేకమైన మ్మరుాలు చోటు చేస్తకునన

చెపుాకునన

రకముగా

వచిున

కత్ు

కవిత్ాము జనస్థమ్మనా ఆదరణకు బ్బగానే గురి అయిాంద్వ. సరళమైన భావాల్ల, లలిత్మైన భాషా దీనికి ప్రధానమైన కారణాలు. వీటి ప్రస్థరణ కోసము ఆకాశవాణి లలిత్ సంగీత్

కారాక్రమ్మనిన

ప్రారంభించింద్వ.

అపాటికే ఈ రకమైన స్థహత్ా సృషిట లో లబా ప్రత్మస్త్ులైన అడ్వి

బ్బపిరాజు, రాయప్రోలు

స్తబ్బారావు (దేశభకిు గీతాలు), బసవరాజు అపా​ారావు

(కమి

లో

కోయిల),


Page 100

పంచమ సవరం శంకరంబ్బడి స్తందరాచారా (మ్మ తెలుగు

జగనానధాచారుాలు,

త్లిోకీ)

బ్బలమురళీకృష్ణ,

తో

పాటు

కాలము

లో

మంగళంపలిో పాలగుమి​ి

విశానాధం,

ఔతాసహకులై త్రవాత్ లబాప్రత్మష్ణటలైన డాకటర్ సి.

వేదవతీ ప్రభాకర్, పి స్తశీల, ఎ పి కోమల, బి.

నారాయణర్తడి​ి

వసంత్

పారిజ్ఞత్ముి

(ఈ

నలోని

లీయగలనో

రాలలో,

సఖీ),

ద్యశరధి

మొదలైన

వారు

ఆరంభమైన

లలిత్

ఉండేవారు.

( చిగురులు వేసిన, త్లనిండ్ పూదండ్), ఆరుద్ర, శ్రీశ్రీ, దేవులపలిో కృష్ణశాస్త్రి ( ఏటి గటూట కాడ్),

డాకటర్

వకకలంక

లక్ష్మీపత్మరావు

(వికసించినద్వ మలెో లతాంత్ము) మొదలైన

వారు రచనా విభాగములో ఉండేవారు.

సంగీత్ం ఇపాటికీ జనాదరణ పొందుత్తనే ఉంద్వ. ఆకాశవాణి, దూరదరశన్స లలో ప్రతీ రోజూ

సంగీత్విభాగములో బ్బలంత్రపు రజనీకాంత్రా వు, మలిోక్, రావు బ్బలసరసాత్మ, వింజమూరి సీత్,

అల

వింజమూరి

అనసూయ, కోవల శాంత్, కె బి కె మోహనరాజు,

లలిత్

ఉంట్యయి. ఫ్రేక్షకుల్ల

గీతాలు అందరు వాటిని

ప్రస్థరమౌత్తనే శ్రోత్ల్ల, విని

ఆనంద్వసూునే ఉంట్యరు. చాల చోటో లలిత్ సంగీత్ ఉత్సవాలు జరుగుతాయి. సంగీత్ము లో ఆసకిు ఉననవారికి ఇద్వ తెలిసిన విష్యమ్మ. ఇపాటికీ ‘ భూత్లమూ ఆకసమో ‘, ‘ మ్మ ఊరు

ఘంటశాల

వంకటేశారరావు,

రాజే"సార"

రావు,

ఓలేటి

వంకటేశారుో,

Vol 06 Pub 001

టి

స్థల్లరి వి

ఎన్స

రాజు,

సి

వి

ఒకకస్థరి పోయి రావాలి ’, ‘ త్లనిండ్ పూదండ్ ద్యలిున రాణి ’, ‘ అమిదొంగా నినున చూడ్కుంటే నాకు బెంగ ’, ‘ నీటిలోనే మ్మ రాజాం హైలెస్థస ఈ నాటు పడ్వ మ్మ ఆసిు


Page 101

పంచమ సవరం హైలెస్థస ’, ‘ జయ జయ జయ ప్రియభారత్

స్థల్లరి రాజేశార రావు గారు - కలగంటి

జనయిత్రీ ’, ‘ నాదు జనిభూమి కనన’, ‘

కలగంటీ,

మొదలైన అసంఖా​ాకమైన లలిత్ గీతాలు అనేక

పాట్య

’,

మురళిని మోపి ’, ఎకకడిదీ మలయ వీచికా టి విజయలక్ష్మి, మ్మధవా నీద్వకద్య - శశి రాణి

చేసినవి, !

మ్మధవా

నీద్వ

(ద్యశరధి),

రాధ మనస్త, మధుమ్మసం ( సి నా ర్త ), రాల లోపల పూలు పూచిన ( దేవులపలిో ) రచనలు, వేదవతీ

ప్రభాకర్ గారు గానం చెసినవి -

మధురా నగరి సమీపంలో, రేయి గడిచే పొదుే పొడిచే.... రావు బ్బలసరసాత్మ గారు గానం చేసినవి - చలి గాలి వీచేను, నలోని వాడా నే గొలోపిలో నోయి, పూవు

లేరి

త్యవ

ఈ తెలుగు తోట్య...

Vol 06 Pub 001

ఓహొ

చిలోర రాళళకు మొకుకతు

మ్రోయింపకోయి మురళి ’, ‘ మోవి చిగురు పై

కద్య

కృషాణ,

యాత్రికుడా, చలో గాలిలో...

పాడ్కే

గానం

పాడుమ్మ

ఏట్రాయి స్థమి దేవుడా ’, ‘

ఉంటే ’, ‘ పాడ్కే నా రాణి

గారు

పాట

చెలీ,

ఎంత్చకకనిదోయి

వేద్వకల

మీద

ఆలపించబడి,

జనాదరణను

పొందుత్తనే ఉనానయి.

శంకరాచారుాల

వారి

బ్రహేింద్రులవారి

'

త్రవాత్ గాయత్మ

సద్యశివ వనమ్మలీ,

బృహముకుందెత్మ, పిబరే రామరసం, ఇంకా శ్రీకృష్ణ లీల త్రంగణి లోని 'శరణం భవ కరుణామయి, కృష్ణం కలయ సఖి, ఆలోకయ్ శ్రీ బ్బలకృష్ణం మొదలైనవి కూడా లలిత్ గీతాలు గానే చెపావచు​ును.

ఇంకక

ఆసకిుకరమైన

విష్యమ్మమిటంటే

సినిమ్మ లలో కూడా లలిత్ సంగీత్ బ్బణీలు చాల ప్రజ్ఞదరణను పొంద్యయి. స్తప్రసిదే సినీ సంగీత్ దరశకులు స్థల్లరి రాజేశారరావు గారు


Page 102

పంచమ సవరం చాల సినిమ్మలలో లలిత్ సంగీత్ బ్బణీలను

(

వాడారు.

(దెశద్రొహులు) పుటిటన రొజూ పందగే అందరికీ

ముఖ్ాముగా

ఊరు

చేరాలి

ఆతీియులు

)

(మలీోశారి), ఏటి గటూట కాడా, పదములె చాల్ల

(జీవన

త్రంగాలు)....

రామ్మ

సంగీత్

దరశకులు

(

బంగారు

పంజరం),

నడిరేయి

జగమె

మ్మరినదీ

ఇల

చాలమంద్వ

లలిత్

సంగీతానిన

ఏ జ్ఞములో (రంగుల రాటనం), నిననలేని

వాడారు. వాడుత్తనే ఉనానరు. లలిత్ సంగీత్ం

అందమ్మదో, పగలె వన్నల (పూజ్ఞఫలం), నీవు

వినడానికి హాయిగా ఉండి, పాడ్ట్యనికి చాల

లేక వీణా (డాకటర్ చక్రవరిు), టి వి రాజు గారు సై

వీలుగా

సై జొడెడాో బండీ (వరకటనం), పోవుచునానవా

సంగీత్ము

(ఉమిడి

మనస్తలోకి

కుటుంబం),

పెండా​ాల

గారు

ఉంటుంద్వ. సరళము ఎకిక

గా

స్థహత్ాము, ఉండి

త్ారగా

నిలిచిపోతుంద్వ.

రోజూ

జయభేరి లో అనిన పాటలు (మద్వ శారద్యదేవి,

ఆకాశవాణి లో ప్రస్థరము అవుత్త వుంటుంద్వ.

రసికరాజ త్పిాంచి), ఇంకా పాడెద నీ నామమ్మ

ఇపాటివరకూ

( అమ్మయకురాలు), మద్వలో వీణలు మ్రోగే,

ఆనంద్వంచండి.

Vol 06 Pub 001

వినకపోత్య

ఈస్థరి

విని


Vol 06 Pub 001

Page 103

పంచమ సవరం

అచుయత్ మానస గురుః బ్రహి గురుర్ విష్ణణః గురుదేవో మహేశారః నాటా గరువులకు ఒక నృత్ాకారిణి చేస్తునన వందనం


Page 104

పంచమ సవరం ‘ గీత్ వాద్వత్ా నృతా​ానాం త్రయం సంగీత్

తెలుగు ప్రాంతానికి చెంద్వన కూచిపూడి శైలి

ముచాత్య ’

ప్రధానంగా

గీత్ము,

వాదాము,

నృత్ాముల

చేరిక

సంగీత్మనబడును అని అరోాకిు. వేదకాలమునుంచి ఆరాధన కళలునానయి. ఆ కాలంలో

లలిత్కళలు

అనేవి

దైనంద్వక

జీవనంలో భాగంగా వుండేవి. మధా యుగము లో మహమిదీయ దండ్యాత్రల వలన ఉత్ుర, దక్షిణాద్వ

బేధములు

పెరిగాయి.

ఉత్ురాద్వన

ప్రజల భాష్లోనికి సంప్రద్యయము మ్మరింద్వ. దక్షిణాద్వన తెలుగు ప్రాబలాము పెరిగంద్వ. వీధి నాటకములు

లేద్య

వీధి

భాగవత్ములు

ప్రచారములోనికి వచాుయి. ఇక నవీన యుగములోనికి వసేు ఆంగేోయ ప్రభావము ఎకుకవగా కనిపిస్తుంద్వ. క్రమ్మపీ మన కళల మీద ఆసకిు పెరుగుత్త వచిుంద్వ. దేవద్యసీ సంప్రద్యయము

క్రమంగా

కనుమరుగైంద్వ.

పూరాము కుల విదాగా ఉనన నృత్ాము ఇపుాడు అందరికీ ఆరాధనాపాత్రమైంద్వ. Vol 06 Pub 001

భాగవత్

వీధినాటకములు,

నృత్ాము.

పదములు,

వరణములు

మొదలగు నటుటవ మ్మళ పదాత్మ… శ్లలుోకటుట,

మండూక శబేము లంటి నృత్ుములు ఈ శైలి విశిష్టత్లు. ఆంధ్ర, త్మిళనాడు ప్రాంత్ములలో కోమల, స్తకుమ్మర భావములు కలిగన భరత్ నాటాము ప్రచారములో ఉననద్వ.

క్రీ. శ. 16 వ

శతాబేమున నారాయణ తీరుాల వారి శిష్ణాలైన యోగ సిదేాంద్రుల వారు ప్రాచీన యక్షగాన రీత్మలో పారిజ్ఞతాపహరణ నాటకమును రచించి కూచిపూడి భాగవతులచే ప్రదరశనలిపిాంచెను. వీరు

గొలోకలపములు,

ఉషాపరిణయము

లంటి యక్షగానములు కూడా ప్రదరిశంచేవారు. ఇంత్టి

విశిష్టత్

కలిగన

నాటాకళలో

ప్రవేశించడ్ం, ఆ కళలో నిషాణతులైన గురువుల వదే అభాసించే భాగాం కలగడ్ం, ఈ కళలో లబేప్రత్మష్ణటలైన

మహానుభావుల

ప్రశంసలు,

ఆశీస్తసలు అందుకునే అదృష్టం కలగడ్ం నా


Page 105

పంచమ సవరం పూరాజని స్తకృత్ం. ఈ సందరభంగా నాకు

అడిగాను..నాటాం అని అంట్యరు అని చెపిా

విదా నేరిాన గురువులందరికీ పాద్యభివందనం

లోపలకి తీస్తకని వళాోరు.. నేను జ్ఞయిన్స

చేస్తకుంటూ,

అవుతాను అని అనానను.....నాటామ్మ అనన ప్రశన

వివరించే

కూడా త్లెత్ముంద్వ... నేను బ్బగా హైపర్ ఆకిటవ్

కళలో

నా

వారిని

సిరించుకుంటూ

ప్రయాణం

గురించి

ప్రయత్నం చేస్థును.

కావడ్ం ఐదేళో

ప్రాయం

నాటామ్మ

లో

సంగీత్ం

సంగీత్మ్మ

...

నాటాం

అనుకునేద్యనిన.

వలన

ఇద్వ

ఎంత్

కాలం

నేరు​ుకుంటుంద్వ లే అనుకుని మ్మ నాననగారి అనుమత్మతో చేరిాంచారు. అల మొదలుపెటిటన నేను 22 ఏళుళ గా ప్రయాణిస్తునానను.....ఇంత్కీ గజెజలు వినపడింద్వ గురు మధు నిరిల గారి

సమయం లో దూరదరశన్స

కళాశాల...అకకడ్

లో

నేరు​ుకునానను...ఆ త్రువాత్ శ్రీ రమ్మష్ గారి వదే

చూసి

నాటా

ప్రదరశనలు నేరు​ుకోవాలని

అనుకునేద్యనిన.... మ్మ అమి గారు కళాభిమ్మని కావడ్ం వలన వారికి ఇష్టమైన సంగీత్ం లో చేరాురు ... అయిత్య సంగీత్ంలో పాటలు

నాలుగు

సెటప్స

6 న్లలు స్థగంద్వ... నా అరంగేట్రము 6 వ సంవత్సరంలో

జరిగంద్వ...

ఎవరైనా

వినాయకుడితో మొదలు పెడ్తారని వినానను...

కానీ నేను శృంగార లహరి అని అమివారు

నేరు​ుకునే క్రమం లోనే సంగీత్ం కాోస్ కు

అంశం తో మొదలు పెటటడ్ం జరిగనద్వ..... ఆ

వళుతుండ్గా ఓ రోజు గజెజలు శబేం వినపడి

త్రువాత్

నేను ద్యరి మళాళను... మ్మ అమి గారు ననున వతుకుంటూ వచేుసరికి ఆ గజెజల కాోస్ ముందు

నుంచ్చని

ఉనానను...

Vol 06 Pub 001

అదేంటమ్మి

అని

....గురువు

సూరానారాయణ

శరి

శ్రీ గారి

మహంకాళి వదే

3

సంవత్సరాలు శిక్షణ పొంద్యను... ఇపాటికీ వారి

వదే యక్షగానములు చేసూు ఉనానను. పిదప


Page 106

పంచమ సవరం

గారి ద్యారా, అలగే అనేక మంద్వ గురువు ల ద్యారా తెలుస్తకునానక ఒకక స్థరైన వారి వదేకు వళిో ... ఒక 5 నిముషాలు ఐనా సరే కనీసం ఒక శ్లోకంమయినా వారి ముందు ప్రదరిశంచి వారి

గురు శ్రీ వంపటి చినన సత్ాం మరియు శ్రీ చింతా

ఆశీరాచనాలు

ఆద్వనారాయణ శరి శిష్ణాలు శ్రీ కాజ్ఞ వంకట

అనుకునానను...అద్వ ఒక కలగా నా మనస్తలో

స్తబ్రహిణాం గారి వదే గత్ 19 సంవత్సరాలు

ఏరాడింద్వ. అయిత్య అపాటికే వారి ఆరోగాం

గా శిక్షణ పొందుత్త కూచిపూడి కళాకారిణి గా

సరిగాగ లేదని తెలిసింద్వ. నా

ఎద్వగాను.

న్రవేరదేమో అని అనుకునన సందరభం కూడా

గురువులతో

ఇపుాడు

నా

నేను

చెపాబోయే

అనుభవాలు

వీరి

అందుకోవాలని

కల ఇంక

ఉంద్వ. అయిత్య ఒకనాడు " ఒకకడే

ఏకంగ

చలవే ....వీరికి ఎంతో ఋణపడి ఉనానను......

వీరుడు " అనన అననమ్మఛారా కీరున కు నా

నా మొదటి గురువులు నా త్లిో త్ండ్రుల ...

ప్రదరశన చూసిన శ్రీ పస్తమరిు కేశవ ప్రస్థద్

గురువు ల ఋణం ఈ జనిలో తీరు​ుకోలేనేమో !

గారు

మంత్రముగుాలయా​ారు.

ప్రదరశన

అనంత్రం కంత్కాలనికి వారు ఫోన్స చేసి శ్రీ కూచిపూడిని విశావా​ాపుం చేసిన వారు మరియు అపర సిదేాంద్ర యోగ గా భావించే పదిభూష్ణ్ వంపటి చినన సత్ాం గారు అంటే ప్రత్మ నరుకి కి గురువనే

చెపా​ాలి...

ఎంతో

మంద్వ

నాటాకారులకు దైవం తో సమ్మనం. అటువంటి వంపటి చినన సత్ాం గారు గురించి మ్మ గురువు

Vol 06 Pub 001

వంపటి చినన సత్ాం గారి 80 వ పుటిటన రోజు వేడుకలు కూచిపూడి లో బ్బల త్రిపుర స్తందరి ఆలయం

లో

జరుపుతునానము.

కారాక్రమంలో నువుా ఒక గంట పాటు నాటాం చేయాలమ్మి అని అడిగారు. అపాటికే న్రవేరని

కల తో కృంగపోతునన నాకు ఒకకస్థరి ప్రాణం


Page 107

పంచమ సవరం అనుకోలేదు....అయిత్య

పూరిు

అయేాద్యకా

ఉనానరు .. దేవుడు ముందు నాటామ్మ ?? ఎల...చేయగలనా? అని ఎనోన ప్రశనలు...ననున కలచివేశాయి ప్రదరశన ముందు వరకు...అసలు

సేటజి ఎకాకక మొదట కనిన క్షణాలు బుర్ర కూడా పోసింద్వ ఈ వారు. వారి ఆరోగాం బ్బగులేదని నీ

పని

కల కలలగే మిగలిపోతుంద్వ అని విధి నవుాత్త

చేస్తుననద్వ.....వారేనా ఎదురుగా కూరు​ుననద్వ??

చూస్తుండ్గా నేను వారి ఎదురుగా 5 నిముషాలు

ఏదైత్య అద్వ అయింద్వ నా మనస్త ఆ దేవుని పై

నృత్ాం చెయా​ాలనుకునన నేను ఒక గంట పాటు

నిమగనం చెయా​ాలని నిరణయించుకని ముందుకు

ప్రదరసన ఇవాడ్మ్మ గాక, వారి నోట అదుభత్ంగా

స్థగాను. మొటట మొదట అంశం...మ్మ గురువు

చేసింద్వ అని అనిపించుకోవడ్ం,

వారి చేతుల

గారు శ్రీ వంపటి చినన సత్ాం గారి ఆరోగాం

మీదుగా సనాినం అందుకోవడ్ం అనేవి విధి కి

బ్బవుండాలి అని ఆ బ్బల త్రిపుర స్తందరి మీద

నేను విసిరిన నవుాగా ఒక గొపా అనుభూత్మని

రచించిన మనః పూరాక ప్రారాన కు చేసిన నృత్ా

పొంద్యను.

ప్రదరశనకు

అపాటికీ

వేడుకలు

అయేాసరికి

చేయలేదనే

చెపా​ాలి....నేనేనా

...అందరి

కళళని

ఆలసాం అయినందువలన....బ్బగా పొగ మంచు

చమరాుయి....ఎంత్ అంటే....సేటజి మీద నేను

ఉండ్డ్ం వలన ఎకుకవ సేపు ఉండ్రేమో అని

భావోగేాగానికి లోనవడ్మ్మ కాక...మ్మ గురువు

అనుకునానను..కానీ వారు వీల్ చైర్ లో శాలువా

గారు మరియు నా కళళ నుండి నీళుో జల జల

కపుాకని....వారి సనాినం అయా​ాక కూడా ...ఆ

అక్షింత్ల

పొగ మంచు లో నా ప్రదరశన చూడాలిసన

రాలిపోయాయి...కారిపోయాయి......ప్రారాన

అవసరము

అనంత్రం ‘ కంజత్లయతాక్షి’ ....ఆ త్రువాత్

Vol 06 Pub 001

లేదు...చూస్థురని

వలె...పూల

వలె


Page 108

పంచమ సవరం ఈ ప్రదరశనకు అవకాశం ఇచిున ‘ ఒకకడే

అనిపించింద్వ...ఇపాటికి

ఏకంగము ‘ మరియు ‘ ఆకటి వేళల అల పైన

అనిపిస్తుంద్వ. ఆల ఆ

వేళలలో ’ లకు చేసిన నృతా​ానిన కరతాళ

ప్రదరశన

ధానులతో ముగంచడ్ం జరిగంద్వ. శ్రీ వంపటి

అకకడే

ఉనన

చినన సత్ాం గారి వదే శిక్షణ పొంద్వన మ్మ

గురువు

శ్రీ

గురువు శ్రీ కాజ్ఞ వంకట స్తబ్రహిణాం గారు

ఆద్వనారాయణ

వారి సంస్థర

బ్బధాత్ల వలన చెన్వన నుండి

గారు, శ్రీ వంపటి చినసత్ాం గారి చేతుల

త్మరిగ వారి సాసాలనికి వచెుయాడ్ం జరిగనద్వ.

మీదుగా సనాినం అయిన త్రువాత్ మైక్

అయిత్య కనిన సంవత్సరాల

శిక్షణ లోని

తీస్తకని ఒకే మ్మట అనానరు....అచుాత్మ్మనస్థ

మెళుకువలు ఎపుాడు మరచిపోలేని మ్మ గురువు

నీకు ఇంక భారత్ రత్న వచిునటేో.... వారి

గారు ....ముఖ్ాంగా 'నేను నృతీాకరించింద్వ

ఆశీరాచనాలు భారత్రత్న కనాన గొపావి ...అవి

మటుకే కాదు మీరు కూడా కత్ుగా నృతీాకరించి

నీకు దకాకయమ్మి ... ఈరోజు నా మ్మట

చూపాలి " అనే మ్మటలు వారి మద్వలో చెరగని

గురు​ుపెటుటకో అని అనానరు.......ఈ విధంగా

ముద్ర వేశాయట....అయిత్య వారికీ చినసత్ాం

జీవిత్ం

గారి ముందు ప్రదరిశంచుకని నిరూపించుకునే

గా ....దేవుడి ఆశీరాచనాలు అంద్వనందుకు

అవకాశము రాలేదు. ఆల ఈ సందరభముగా

ఎపుాడూ ధనుారాలిని. అలగే నేను స్థఫేటిర్

అటు మ్మ గురువు గారి కల....ఇటు నా కల

ఇంజనీర్ గా ఉదోాగానికి రాజీనామ్మ ఇచేుస్థక

న్రవేరింద్వ. నా కల న్రవేరింద్వ అనన ఆనందం

గురువు

కనాన మ్మ గురువు గారి కల న్రవేరిున

చేస్తకునానయి.

సంతోష్మ్మ

కూచిపూడి లో మ్మసటర్స చెయా​ాలనే ఉదే​ేశాముతో

Vol 06 Pub 001

నాకు

ఎకుకవగా

అనంత్రం

లో

లతో

మ్మ

చింతా శరి

ఇద్వ

మరపురాని

అనుభవాలు

సంఘటన

ఎనోన

చోటు


Page 109

పంచమ సవరం ఉదోాగానికి సాసిు చెపిా కూచిపూడి గ్రమం లోని

చూస్థక

కూచిపూడి కళా పీఠం, పొటిట శ్రీరాములు తెలుగు

కు పిలిచి వారి

యూనివరిసటీ వారి కళాశాల లో

చేరడ్ం

జేబు నుండి ఒక

జరిగంద్వ. కూచిపూడి లోనే చెయా​ాలని ఎందుకు

ఫోట్ల తీసి ‘ ఈ

అనుకునానను అంటే ముఖ్ా ఉదే​ేశాం.... అకకడ్

అమ్మియి ఎవరో

చాలమంద్వ గొపా గురువులు ఉనానరు...వారిని

తెలుస్థ ? ’ అని అడిగారు...నాకు మొదట

కలవాలి... వారి ఆశీరాచనాలు తీస్తకోవాలని.

తెలీలేదు....ఆడ్

అకకడి అనుభవాలో​ో మరచిపోలేనివి కనిన మీతో

ఉనానరు ....మరి వీరేమో సత్ాభామ గా ఫేమస్

పంచుకుంట్యను.

కద్య...వీరు

కూచిపూడి పరీక్ష లకు ఒకనాడు వేద్యంత్ం

సమయం లో పకకన ప్రినిసపాల్ వేద్యంత్ం

సత్ానారాయణ శరి గారు రావడ్ం జరిగంద్వ.

రామలింగ శాస్త్రి గారు సైగ చేయడ్ంతో వీరేనని

వారి ముందు భామ్మకలప ప్రదరశన చేసి మెపిాంచడ్మ్మ?? ఛాన్సస లేదు.. ఇంక మ్మరుకలు గోవింద

గోవింద

అని

అనుకునానం

అంతా....అయిత్య నేను మ్మరుకలు సంగత్మ సరే

దగగర

వేష్ం

కారేమో

లో అని

గొలోభామ

అనుకుంటునన

అరామై... మీరేనండి గురువు గారు అనానను..."ఈ

అమ్మియి

గా

ఎంత్

అని చకకగా

చేస్తుందో...నువుా కూడా అంత్ చకకగా చేస్థవు

" అని అనానరు. ఇక అంత్య నా ఆనంద్యనికి

వారిని చూడొచు​ు ....ఆశీరాచనాలు తీస్తకచు​ు

అవధులేోవు....

కద్య

పంచుకునేవి కాదు....కానీ ఈ సందరభంగా

అని

అనుకునానను....అలగే

వాసా

నృతా​ాలకి జడిజ. ప్రాకిటకల్ పరీక్షలకి గురువు లని పిలవడ్ం

ఆనవాయితీ.

ఆల

వచిున

శ్రీ

వేద్యంత్ం సత్ా నారాయణ శరి గారు ప్రదరశన Vol 06 Pub 001

మీతో

పొగడ్ులు

నలుగురితో

మొటటమొదటి

స్థరిగా

పంచుకుంటునానను ..ఎందుకంటే నా దృషిట లో

అవి పొగడ్ులు కావు ఆశీరాచనాలు....


Page 110

పంచమ సవరం

ఎంతోమంద్వ ఆశీరాచనాలతో ఫస్ట రా​ాంకర్ గా...డిసిటంక్షన్స తో పట్యట అందుకోడ్ం జరిగంద్వ... అయిత్య

నేను

ఎం.ఏ

చేయట్యనికి

ముఖ్ా

కారకులు మ్మ గురువు శ్రీ చింతా ఆద్వనారాయణ

శరి గారు... వారి ప్రోతాసహము...బోధనలు మరచిపోలేను...వారికి

ఎంతో

కృత్జాత్లు ...అలగే నేను ఐదు భారతీయ నాటాకళలో​ో

శిక్షణ

పొంద్వ

ప్రదరిశంచగలుగతునాననంటే కేవలం గురువు ల

గొపాత్నం. హారిాకంగానూ... మ్మనసికంగానూ అలగే

మరోస్థరి

శ్రీ

సీతారామ్మంజనేయులు వచాురు

...కనిన

గారు

మెళుకువలు

చింతా జడిజ

గా

చెపిా....ఈ

అమ్మియి ఎంతో పవిత్రమైన త్లిోదండ్రులకు

పుటిటందయా​ా అని పరీక్ష అయా​ాక శ్రీ వేద్యంత్ం రామలింగ శాస్త్రి గారి తో అనానరు. అలగే శ్రీ వేద్యంత్ం రామలింగ శాస్త్రి గారే సాయంగా నాకు అమ్మియి లేదు గాని ...ఉంటే మటుకు నీల

ఉండాలని

కోరుకుంటునానను

అని

అనడ్ం....ఈ విధంగా మ్మసటర్స ఇన్స కూచిపూడి Vol 06 Pub 001

గురువు ల అండ్ ఉండ్డ్ం వలనే .. భరత్నాటాం

(పంధానల్లోర్)

గురువు

శ్రీ

దేవేంద్ర పిళ్వళ గారు......నేను త్మరుపత్మ లో ఉండ్గా ఎనోన కూచిపూడి ప్రదరశనలు చేసి మంచి పేరు తెచుకునానక అకకడ్ నాటా గురువు లు

విమరశకులు....కూచిపూడి

చేయగలుగుతుంద్వ

మ్మ

భరత్నాటాం

చేయగలద్య అని సవాలు విసిరారు ఒక సభ లో...

త్మరుపత్మ

లో

కూచిపూడి

కనాన

భరత్నాటాం గురువు లే ఎకుకవ ....అపుాడు


Page 111

పంచమ సవరం ర్తండు సంవత్సరాలకి ఎస్. వి. డాన్సస అండ్

లోకి తీస్తకువచిున

మూాజిక్

గురువు

కాలేజీ

కాంపిటేష్న్సస

లో

అల్

ఇండియా

లో భరత్నాటాం లో మొదటి

శ్రీ

ఆచారుాలు

గారి

స్థానం రావడ్ం ఎంతో మంద్వ విమరశకుల

కుమ్మర్తు

గురు

సవాలుకి జవాబయింద్వ. ఆ త్రువాత్ అనేక

వోలేటి

ప్రదరశనలు ఇవాడ్ం.. నేను ఈ భారతీయ నాటా

గారి వలనే స్థధా

కళ నేరు​ుకోడానికి గల కారకులు శ్రీ దేవేంద్ర

పడింద్వ

పిళ్వో గారికి నా కృత్జాత్లు ...అలగే నాకు

చెపా​ాలి....ఈ

ఉచిత్ం గా కథక్ శిక్షణ ఇస్తునన పండిట్

శిక్షణ...సహకారం మరిచిపోలేనిద్వ...వారికి నా

రాజుబ్బబు

కృత్జాత్లు..అలగే

గారికి

ఎపుాడు

ఋణపడి

రంగమణి అని కారాక్రమ్మనికి

వారి

సంగీత్ం

లో

ఉంట్యను ...

బ్బలస్తబ్రహిణాం గారికి...NCH గారికి....నా

అలగే మొహనియాటటం Dr మైథిలి అనూప్

పెయింటింగ్స

(కలురల్ ఎకేసఛంజి లో భాగం గా.....అలగే దేవాలయ ఆరాధన నాట్యాలు -ప్రేంఖిని నాటాం అనగా కాలి తో నాటాం చేసూు ముగుగ పైన

గురువులు

పుట్యటచారి

గారికి....నా

సూకల్....కాలేజీ...ఇంజనీరింగ్

ఎంతో

అమి..మరియు

కృత్జాత్లు

టీచర్

లకు

తెలపాలి.....వారందరికీ

బొమి వేయడ్ం.. అత్మ కిోష్టమైన ఈ కళను

ఎంతో రుణ పడి ఉనానను ......ఇల అనేక

చరిత్రలోనే

మంద్వ

మొదటిస్థరి

సోలో

గా

అనిన

అంశాలు సింహనాదనిని, మయూర కౌవత్ాం, మహా

లక్ష్మి

ఉదభవం

నేరు​ుకని

ప్రదరిశంచగలడ్ం కేవలం ఈ కళను వలుగు Vol 06 Pub 001

గొపా

గురువుల

ఆశీరాచనాలు

అందుకోడ్ం జీవిత్ం లో గొపా అనుభూత్మ...వారి వా​ాఖ్ాలు

నేను

భావించలేదు...దైవ

ఎపుాడు

పొగడ్ులు

ఆశీరాచనాలు

గా

గా


Page 112

పంచమ సవరం రచయిత్రి గురించి....

కుమ్మరి అచుాత్మ్మనస గత్ 22 సంవత్సరాలు గా కూచిపూడి నాటా కళారంగం లో 1000 కు పైగా ప్రదరశనలు దేశ, విదేశాలలో చేసి ఎనోన అవారుిలు పొంద్వ, ఎందరో మహానుభావుల ఆశీరాచనాలు పొంద్యరు. వారి మొదటి గురువు శ్రీ మహంకాళి సూరానారాయణ శరి గారి వదే 3 సంవత్సరాలు గా శిక్షణ పొంద్వ పిదప గురు శ్రీ వంపటి చినన సత్ాం మరియు శ్రీ చింతా ఆద్వనారాయణ శరి శిష్ణాలు శ్రీ కాజ్ఞ వంకట స్తబ్రహిణాం గారి వదే గత్ 19

సంవత్సరాలు

గా

శిక్షణ

పొందుత్త

పరిపూరణ

కూచిపూడి కళాకారిణి గా ఎద్వగారు. దూరదరశన్స "A"గ్రేడ్

భావించాను....

భావిస్థును...

భావిసూునే

ఉంట్యను .....ఎందుకంటే ప్రత్మ మనిషి లో దైవం ఉంట్యడ్ని నముితాను నేను. "గురు బ్రహి గురు విష్ణణః గురురే​ేవో

మహేశారః గురుర్

స్థక్షాత్ పరం బ్రహి త్సెవిశ్రీ గురవే నమః "

అని అంట్యరు కద్య ! అలంటి గొపా గురువు లకు నాకు ఈ జనినిచిున నా త్లిో త్ండ్రులకు, భారత్ మ్మత్కు

నేను ఇవాగలిగన బహుమత్మ

ఒకకటే....అదే నా ఈ " కళామయ జీవిత్ం "....

వందేమ్మత్రం! Vol 06 Pub 001

ఆరిటస్ట గానే గాక, BTECH విద్యారిా గ DISTINCTION లో పాస్ అయిా కళాశాల లో ఉండ్గానే మూడ్వ సంవత్సరంలోనే ఒక గొపా MNC లో ఉదోాగం రాగా... చదువు లో ట్యపర్ గానే గాక ... ఇంజనీర్ గా ఉదోాగంలో చేరి త్న కల కరకు...త్న ఆశయాల కరకు ... సాసిు చెపిా కూచిపూడి మ్మసటర్ అఫ్ పెరాురి​ింగ్ ఆర్ట్ (ఎం.ఏ) లో డిసిటంక్షన్స తో మొదటి రా​ాంకర్ గా నిలిచి, కూచిపూడి కళా

పీఠం, పొటిట శ్రీరాములు తెలుగు యూనివరిసటీ వారి నుండి పట్యట అందుకునానరు. "ICCR" మరియు మినిసీా అఫ్ కలుర్ దేశవిదేశాల ఉత్సవాలకు భారత్ దేశం నుండి ఎంపికైన అత్మ కద్వే ఎంపాన్ల్ో్ ఆరిటస్ట్ లో వీరు ఒకరు. వీరు కూచిపూడి మ్మత్రమ్మ గాక భరత్నాటాం, కథక్, మోహనియాటటం, ట్ంపుల్ రీతుల డాన్సస - ప్రేంఖిని నాటాం (కాళళ తో నాటాం చేసూు బొమి వేయడ్ం) ఐదు భారతీయ


Page 113

పంచమ సవరం నాటాకళ లో శిక్షణ పొంద్వ అనేక ప్రదరశనలు చేస్తునన

దేవాలయ ప్రారానా నాట్యాలు- ప్రేంఖిని నాటాం (అనగా

అరుదైన గొపా కళాకారిణి అచుాత్మ్మనస. వీరికి “యున్సోక

నాటాం చేసూు కాళళతో బొమి వేయడ్ం ) సింహనంద్వని,

మిలీనియం

మయూరకవిత్ాం,

పురస్థకర్

బెస్ట ”

కలురల్ అంబ్బసిడ్ర్ ”, "ప్రత్మభ

-

ఆచారా

నాగారుజన

యూనివరిసటీ,

మహాలక్షి

ఉదభవం

ప్రదరిశంచి

స్థంసకృత్మక శాఖ్ మంత్రి పలెో రఘునాథ ర్తడి​ి మరియు

“నాటామయూరి ”, "సపుగరి బలప్రవీణ ” “ప్రత్మభ పలోవం

విద్యాశాఖ్

”, “ఎనీటఆర్ మెమోరియల్ ‘తెలుగు మహళా అవారుి ’, “

సత్కరించబడాిరు.. 2010 లో కూచిపూడి-మై లైఫ్ అని

కళా స్రవంత్మ ” “గఫేటడ్ చైల్ి ” “కా​ాలిటీ కిడ్ ” “నాటా

పేరు

కాలమై ”, “అవారుి అండ్ కలురల్ ట్యలెంట్ సెర్ు

ముఖ్ాముగా

స్థకలరి​ిప్ ”,’’నాటా రాణి ”, యువ కళారత్న ’, ఆంధ్రప్రదేశ్

ఉచిత్ముగా కూచిపూడి శిక్షణ ఇసూు అనేకమంద్వని చైత్నా

ముఖ్ామంత్రి శ్రీ నారా చంద్రబ్బబు నాయుడు చేతుల

పరుసూు విజ్ఞానవంతులని చేస్తునానరు. ఆ పిలోలో​ో ఒకరైన

మీదుగా ఉగాద్వ పురస్థకరం, నృత్ాశిరోమణి, కళాభూష్ణ్

శాంత్మప్రియ అనే అమ్మియి కి సేటట్ అవారుి- బ్బలరత్న

మొదలైన అనేక

ఇంటరేనష్నల్, నేష్నల్ సేటట్ అవారుి

మరియు ప్రెసిడెంట్ అవారుి - బ్బల శ్రీ అవారుి రావడ్ం

పొంద్యరు. అలగే చెన్వన మూాజిక్ అకాడ్మీ, సరసాత్మ గాన

వారి ఈ ఐదేళళ కృషి కి ఫలిత్ం. ముందు త్రాలవారికి

సభ,

కూచిపూడి

చౌమొహలో

పాలస్, ఆరోవిలెో

-పాండిచేరి,

తో

మంత్రి అనేక

గంట్య మంద్వ

ఆడ్పిలోలకు

ని

శ్రీనివాస్

గారో

విధివoఛ్చత్ చిల్డిౌన్స

అంద్వంచుట

కరకు

చేత్

చినానరులకు,

హోమ్

"

యందు

కూచిపూడి

Mt.అబ్బ -ఓంశాంత్మ, చౌడ్యా మెమోరియల్ హాల్ -

నృతా​ాభినయ వేదం - మోక్షమ్మరగం" అను డీవీడీ లు (vol1

నాటావేద డాన్సస ఫ్సిటవల్, కువైట్, ఏకామ్ర డాన్సస ఫ్సిటవల్ -

&2) శ్రీ శ్రీ శ్రీ చినన జీయర్ గారు, శ్రీ శ్రీ విశాంజీ గారు,

ఒడిశా, SVBC నాదనీరాజనం - telecasted live

గంట్య శ్రీనివాసరావు గారు, కే.విశానాధ్ గారు చేతుల

worldwide, ISB-Hyd, D.D Saptagiri etc.

మీదుగా ర్తండు తెలుగు రాషా​ాలలో విడుదల చేయబడి

1996 నుండి త్మరుమల త్మరుపత్మ

విశేష్ంగా మనననలు పొంద్వనద్వ. ఈ డీవీడీ లు విడుదల

దేవస్థానం 3 స్థరుో

శ్రీవారి బ్రహోిత్సవాలు మరియు 19 స్థరుో పద్యివత్మ కారీుక

చేయట్యనికి

బ్రహోిత్సవాలు 19 సంవత్సరాలు వరుసగా ప్రదరిశంచిన

లభాలు నుండి డ్బుా మొతాునిన కూచిపూడి- మై లైఫ్ పిలోల

ఏకైక కళాకారిణి. వీరు అనేక కూచిపూడి అంశాలతో పాటు

విదా కరకు ఉపయోగంచబడ్డ్ం.

108 అననమ్మచారా కీరునలు చేయగల ప్రసిదుాలు. 12 సంవత్సరాల వయస్త నుండి అనేక స్థంఘిక పౌరాణిక

మరో ముఖ్ా కారణం వీటి ద్యారా వచేు

మరినిన వివరాలు కరకు ....

స్థమజిక అంశాలలో ఎనోన ప్రదరశనలు ఇచిు మనననలు

www.achutamanasa.in,

పొంద్యరు. నాటా చరిత్రలోనే మొదటి స్థరి

mobile : 9866184802.

Vol 06 Pub 001

గా సోలో


Vol 06 Pub 001

Page 114

పంచమ సవరం

ఓలేటి వెంకట్ సుబా​ారావు అరవై నాలుగు కళలో​ో ఒకటి శిలాకళ. అదుభత్మైన శిలాకళా చాతురాం మన శిలుాల ప్రత్యాకత్. అటువంటి కళ గురించి....


Page 115

పంచమ సవరం అని

మంచి

మనస్తలు

చిత్రం

కోసం ఆనాడు మహాకవి ఆత్ప్య వ్రాసినా " ఈ నలోని రాలలో ఏ కనునలు ద్యగెనో ఈ బండ్ల మ్మటునా ఏ గుండెలు మ్రోగెనో " అంటూ " అమరశిలిా జకకన " చిత్రం కోసం డా. చతుష్ిషిట

కళలలో

శిలాకళ

ఎంతో

ప్రాధానాత్ను సంత్రించుకుంద్వ. అనాద్వగా ఈ

స్థంప్రద్యయం

పరిరక్షింపబడుత్త

వ్రాసినా

సి. ఆ

నారాయణర్తడి​ి భావం

గారు

స్థరాజనికమయిన

సతా​ానికి ప్రత్మరూపం !

కనస్థగుత్త, దశాబ్బేలు,

ఇక శిలాకళా రీతులు అనేకం. రాత్మ శిలాలు,

శతాబ్బేల క్రిత్ం ఈ దేశం చక్రవరు​ులు,

సైకత్ శిలాలు, లోహ శిలాలు ఇతా​ాదులు.

మహారాజుల పరిపాలన లో ఉనన కాలం

దేవాలయ శిలాకళ ఆగమ శాస్త్ర రీతులను

లో

అనుసరించి ఉంటుంద్వ.

కళ

ను

వసోుంద్వ.

పోషించి,

కళాకారులను

ఆదరించిన అనేక సందరాభలను మన చరిత్ర

గాలిగోపురం,

చెబుత్తనే ఉంద్వ. కులం, మత్ం ఆధారం గా

గరాభలయం, ధాజసాంభం వీటిపైన అదుభత్మ

వారి వారి స్థంప్రద్యయరీతులు ఈ శిలాకళలో

యిన

ప్రత్మబింబించేవి. కాలనుగుణం గా కనిన

మనము గమనించవచు​ును. కనిన శిలాలు ఆ

మ్మరుాలు

సాల పురాణానిన వివరించే రీతులలో మనకు

కళ

నయినా

ప్రభావిత్ం

శిలాకళా

చేయడ్ం సరాస్థధారణమయిన విష్యము.

గోచరిస్థుయి ...

" శిలలపై శిలాలు చెకికనారూ

ఉద్యహరణకు :

మనవాళుళ సృషిట కే అంద్యలు తెచిునారూ " Vol 06 Pub 001

వైభవానిన,

ప్రావీణా​ానిన


Page 116

పంచమ సవరం

గడ్పడ్ం ఊరు

నేను బ్బలా దశలో

అందుకుననద్య అనిపించే విధంగా ఉంద్వ.

ఎకుకవ

కాలం

భీమ్మశారస్థామి

గుంటూరు

జిలో,

ఆలయానిన దేవత్లు -

చేబ్రోలు గ్రమం లో

రాక్షస్తలు కలిసి కేవలం

జరిగంద్వ.

కి

అసలు

పేరు

ష్ణుిఖ్పురము

ఒకక

రోజులో

నిరి​ించారని

అని అకకడి శిల శాసనాలు చెబుతునానయి.

చెబుతారు . ఈ ఆలయ

అకకడ్ ఒకపుాడు 101 గుళుళ- ఆ ప్రకక 101

మరమితు​ులు ఇటీవల జరుపుత్త ఉండ్గా -

బ్బవులు ఉండేవిట. కాలక్రమం గా వాటిలో

ఒక శివలింగం బయటపడింద్వట అకకడ్ - ఆ

కనిన ఈనాటికి అంత్రించినా - ద్యద్యపు గా

చెంత్నే ద్యనిని భద్రపరిచి పూజ్ఞద్వకాలను

సగం

నిరాహస్తునానరు

60

--అంటే దేవాలయాలు

50

-

ఈనాటికి

మనకు

బయట

-

ఊరి

చెరువు త్వాకం లోనూ - ఒక

దరశనమిస్థుయి. ఆ శిలాకళా వైభవానిన ద్వగువ

అందమయిన శివలింగం బయటపడింద్వ.

ఛాయా చిత్రాలలో గమనించండి.

కేవలం ఈ ఒకక ఊరే కాదు -- నిజం

చతురుిఖ్

బ్రహి

పూజ్ఞరహత్

లేదని

పురాణాలలోనూ

శాస్థా​ాలలోనూ

చెపాబడి

ఉందని

కు

చెపా​ాలంటే గుడి, గోపురం లేని ఊరే ఉండ్దు

-

అంటే అత్మశయోకిు కాదు. ఏమంటే గుడి,

మన

గోపురం

మ్మనవుడి

నిత్ా

జీవిత్ం

లో

పెదేలు అంట్యరు. అయిత్య, ఇకకడ్ చుటూట

అంత్రాభగాలు పటటణాలు, పలెోటూళుళ అనన

కోనేరు

వాతా​ాసం లేకుండా ప్రతీ చోట్య ఆలయం

-

మధా

చతురుిఖ్బ్రహి

దేవాలయం ఉంద్వ. ఆ చెంత్న చినన గుటట

ఉండ్డ్ం పరిపాటి.

మీద - పైన ఏ ఆచాఛదన లేకుండా -

ఆలయం,

కాలభైరవుని

ఉననద్వ.

లక్ష్మినరసింహస్థామి ఆలయం, అరసవిలిో శ్రీ

నాగేశారస్థామి ఆలయ గోపురం అత్ాంత్

సూరానారాయణమూరిు ఆలయం, సింహాచల

ఉననత్ంగా

క్షేత్రం, వేద్యద్రి, శ్రీ కాళహసిు, విజయవాడ్,

Vol 06 Pub 001

విగ్రహం

ఆకాశానిన

రా​ాలి జగనోిహని

మంగళగరి

పానకాల


Page 117

పంచమ సవరం విశాఖ్పటనం,

న్లకలాబడిన శ్రీ బ్బపు గారి సైకత్ శిలాం,

రాజమహేంద్రవరం,

శిలప్రత్మమ శిలాకళా కౌశలనికి ప్రాభవాని

కాకినాడ్,

మచు​ు తునకలు.

పిఠాపురం, పాలకలుో, స్థమరోకోట, అననవరం, త్మరుపత్మ,

కాలతీత్ం కళ ! సూరాచంద్రులుననంత్కాలం

ఒంగోలు, న్ల్లోరు, అహోబిలం, మహానంద్వ,

ఈ శిలాకళాఖ్ండాలు కూడా అజరామరం గా

శ్రీశైలం, లేపాక్షి ఇంకా అనేక పుణాక్షేత్రాలు,

ఉంట్యయి-

కనిన

గ్రమదేవత్ల

ఆలయాలు

కోవకు చెందుతాయి. కవూారు,

రాజమహేంద్రవరం,

విశాఖ్పటనం లలో నదీ, స్థగర తీరాలలో న్లకలాబడిన ప్రముఖ్ వాకు​ుల అందమయిన శిల

శిలాలు,

Vol 06 Pub 001

నరస్థపురం

లో


Vol 06 Pub 001

Page 118

పంచమ సవరం

జి. బి. వి. శాస్త్రి సకల కళల సమ్మహారం సినిమ్మ. తెలుగు చలన చిత్ర రంగంలోని 24 విభాగాలలో ముఖ్ామైన వాటి గురించి....


Page 119

పంచమ సవరం స్తదీరామైన భారతీయ చలనచిత్ర పరిశ్రమ లో

స్థంఘిక, జ్ఞనపద కధలని మనకు మన కళో

తెలుగు పరిశ్రమ కు ఒక ప్రత్యాక స్థానం ఉంద్వ.

ముందరే జరుగుతునన అనుభూత్మని కలగచేసి

ఆద్వ నుంచి త్మ ముద్ర ని తెలుగువారు

ఆ పాత్రధారులిన ఇష్టపడి, ఆ నాయకా నాయకి

ఎపుాడూ చూపిసూు ఎపాటికపుాడు అంద్వన

లను అభిమ్మనించి అభిమ్మన సంఘాలు

కత్ుదనానిన

అందజేయడ్ంలో

ఏరా​ాటు చేసి, కండొకచో వారికి గుడి కటిట ఆ

ముందే ఉనానరు. ప్రాంతీయ పరిశ్రమలో​ో

కధల ద్యారా ప్రేరణ పొంద్వ, ఆ పాటలలో

అందునా దక్షిణ భారత్ం లో త్మ స్థటి

ఒళుళ పులకరించి, వాటిని అనుభవించి…

పరిశ్రమలో​ో నువా​ా నేనా అనే రీత్మలో పోటీ

అనుభూత్మంచి, మన జీవితాలో​ో ఒక భాగమైన

పడుత్త

సినిమ్మ ప్రస్థానం ఒక

ప్రేక్షకులకు

ఎపుాడూ

ముందంజ

లోనే

మహా గ్రంధమ్మ

ఉండ్డానికి ప్రయత్నం చేసూు ఉనానరు. ఎంతో

అవుతుంద్వ.

విసుృత్మైన పరిధి ఉనన తెలుగు చిత్ర పరిశ్రమ

తెలుగు సినిమ్మ పరిణామ క్రమ్మనిన గమనిసేు

గురించి ఎంతో కంత్ నా పరిధిలో నేను మీ

50 లకు ముందే శైశవ దశలో మొదలు

ముందుంచడానికి ప్రయత్మనస్థును.

పెటిటన అడుగులు క్రమంగా పెంచుకుంటూ,

మూకీ యుగం నుంచి ట్యకీలుగా మ్మరి

60 లలో పరుగులు పెటిట, 70 లలో కత్ు

అకకడినుంచి

ఎనోన

ఉతాసహం తో కద్వలి, 80 లలో చిత్రమైన

మ్మళవింపుతో

ఇపాటి

నూత్న

కి

గమనం తో, 90 లలో బ్రేకులేోకుండా వళ్ళళ

రావడానికి పెదే కసరత్యు జరిగంద్వ. ఈ

బండి ల, 2000 లలో కత్ుద్వ అని తామ్మ

మ్మరుాలు

చెపుాకునే

అనీన

మహానుభావుల

ప్రక్రియల

సమిషిటగా కి

ఎందరో

ఒక

పాత్

కత్ు

మ్మళవింపు

ఫలిత్ంగా

చేస్తకుని, ప్రస్తుత్ం అంటే 2012 నుంచి

ఆవిష్కరింపబడి ఒక సాపనజగతు​ు లో తెలుగు

అసలు ఏమి చెయా​ాలో, ఏమి చెయాకూడ్దో

ప్రేక్షకులిన ఓలలడిసోుంద్వ. ఇందులో అనిన

తెలియక, తాము చేసేద్వ ప్రతీదీ బ్బగుంద్వ

విభాగాల వారి సమిషిట కృషి ఉంద్వ. లేకపోత్య

అనుకునే సిాత్మ కి పరిశ్రమ చేరుకుంద్వ. ఇకకడ్

కద్వలే బొమిలు మ్మట్యోడి, ఆ బొమిలు

గమనించవలసింద్వ ప్రతీ మ్మరుానీ వీక్షకులు

నాటాం చేసి, పాటలు పాడి ఎనోన పురాణ,

ఆహా​ానించి

Vol 06 Pub 001

కృషి

పరిసిుత్మ

ప్రోత్సహంచారు.

అపుాడూ


Page 120

పంచమ సవరం ఇపుాడూ ఎపుాడూ మంచి చెడు లని బేరీజు

ఉంట్యము.... ఆ సంసాలు ఎంత్ పకడ్ాందీ గా

వేస్తకుని

నిరాిణం చేపటేటవో. అటువంటి రోజులునంచీ

జయాపజయాలిన

మూటగటిట

అందజేసిన ఘనత్, విజాత్ ప్రేక్షకులదే.

క్రమ్మణా

నిరాిత్ :

కంత్మంద్వ ఒకపుాడు నిరాిణం అనేద్వ ఒక యజాం లంటి

ప్రక్రియ.

నిరాిత్య

ముఖ్యాడు.

నిరాిత్కి

అనిన

శాఖ్లయందు ప్రవేశం, సినిమ్మ తీయాలనే సంకలానికి తోడుగా ఉండేవి. డ్బేా ప్రధానం కాకుండా కంత్ ఆసకిు, కంత్ భావుకత్ ఉనన వాళ్ళళ అపాట్లో నిరాిత్లు గా ఉండేవారు. అందుకే 60, 70 లలో ప్రస్థద్ ఆర్ట్, భరణీ, అననపూరణ , భాసకర చిత్ర, జెమిని, రవీంద్ర, పద్యిలయా, మోడ్ర్న, విజయా, ఎన్స.ఏ.టి మరియు స్తరేష్ వంటి ఎనోన సంసా లతో పాటు ఎంతోమంద్వ కత్ు నిరాిత్లు ప్రవేశించి త్మ వంతు కృషి తో విజయవంత్మయిన చిత్రాలు తీసి తెలుగు సినిమ్మ గమనానికి తోడ్ాడాిరు. అపాట్లో ప్రతీ నిరాిణ సంసా వరుసగా చిత్రాలు త్మయాడానికి ప్రాధానాత్ ఇచేుద్వ.

మనం

Vol 06 Pub 001

చాల

చోటో

చద్వవి

మ్మరుాలు ఒకక

నిష్కకౌమించారు.

ఎంతో

చోటుచేస్తకుని సినిమ్మ

తోనే

విజయవంత్మైన

లవకుశ నిరాిత్ శంకర్ ర్తడి​ి, ఆ త్రువాత్ తీసినవి ర్తండే సినిమ్మలు. ఒకటి రహసాం, ర్తండు సతీస్థవిత్రి. అలగే బ్బలభారత్ం తీసిన వీనస్ మహీజ్ఞ వారు యశ్లద్యకృష్ణ త్రువాత్ మళీళ త్మయాలేదు. కారణాలు ఏవైనా, కందరు వళిళపోయినా, రాఘవ వంటి

నిరాిత్లు

చాలకాలం

మంచి

చిత్రాలు నిరి​ించారు. ఇకకడ్ నిరాిత్లు గా మ్మరిన నాయకులో​ో కృష్ణ, కృష్ణంరాజు, ప్రభాకర్తడి​ి, ఎన్స టి రామరావు, రాజబ్బబు వంటి ఉదేండులు ఎనోన వైవిధామైన నిరాిణాలు చేసి కీరిు ప్రత్మష్టలు సంపాద్వంచారు. ప్రస్తుత్ం నిరాిత్ పరిధి ధన సమీకరణ కు మ్మత్రమ్మ పరిమిత్మ కాబడింద్వ. నిరాిత్లు నిరసిస్తునానరు

విచిత్రమ్మమంటే మ్మత్రమ్మ గానీ

ఒకపాటి

పోకడ్ని

ప్రస్తుత్

నిరాిత్లు


Page 121

పంచమ సవరం ఇపుాడు వారు ఉననటుట ఉండ్డానికే అలవాటు

నిరణయించుకునే

పడాిరు.

అనీన పరిసిాతులో​ోనూ ఇమిడిపోయి చిత్రాలిన

దరశకుడు:

త్మయాడ్ం దరశకత్ా ద్వగగజ్ఞలిన మన తెలుగు పరిశ్రమ త్న ముదుే బిడ్ిలుగా అనీన భాషా

పరిశ్రమలకి

పరిచయం చేసి మన ఖా​ాత్మ ని చాటి చెపిాంద్వ. శతాధిక చిత్రాలిన దరశకత్ాం వహంచిన వారు,

ఎనోన

విజయవంత్మైన

చిత్రాలిన

తీసినవారు, సినిమ్మ బ్బగునన అపజయానిన మూటగటుటకునన

వారు,

పేరు

కోసం

దరశకత్ాం వహంచినవారు, కధా రచయిత్లు దరశకులు గా మ్మరినవి, త్మ బ్బణీ నుంచి పకకకు వళిళ చేతులు కాలు​ుకునన దరశకులు, ఎడిటరుో

దరశకులు

కావటం,

హీరోలు

దరశకులు

కావటం,

మహళా

దరశకులు

రావటం వంటి ఎనోన పరిణామ్మలు మనం చూశాం. దరశకుడు పూరిు అవగాహన తో సెటుట మీదకు వళిళన రోజుల నుంచి..... ఆ రోజు ఏమి త్మయా​ాలో మ్మత్రమ్మ తెలుస్తకునన రోజులు, అపాటికపుాడు ఏమి చెయా​ాలో Vol 06 Pub 001

రోజులవరకూ

చూస్తునానము.

వచాుము.

ఎపాటికపుాడు

అపాటికి కావలసిన విధం గా మ్మరిపోతునన దరశకులిన

ఇపుాడు

చూస్తునానము. కంత్మంద్వ కనిన

నుంచి సినిమ్మలు

ఊహంచలేము. ఉద్యహరణ

కాలంత్కులు ’ అనే సినిమ్మ కె. విశానాధ్ దరశకత్ాంలో డి వి ఎస్ రాజు తీశారు.... అదీ ‘ జీవనజ్యాత్మ ’ అనే విజయవంత్మైన సినిమ్మ వచిున మూడేళళకి. అలోగే బ్బపు ‘ బులెోట్ ’ అనే చిత్రం తీశారు. అదే విధంగా మ్మస్ చిత్రాలు తీసే రాఘవేంద్రరావు ‘ అననమయా ’ తీశారు.

కంత్మంద్వకి

మ్మరుాలో​ో

విజయం చేకూరిత్య, కంత్మంద్వ అపప్రధ మూట గటుటకునానరు. అపాట్లో కంత్లో కంత్ వైవిధా​ానికి ప్రయత్నం జరిగేద్వ. ఇపుాడు ఎవారూ ప్రయోగాల జ్యలికి పోకుండా ఏద్వ చేసేు డ్బుాలు వస్థుయో అదే చేసూు జ్ఞగ్రత్ పడుతునానరు. జ్ఞగ్రత్ుని త్పుా పటటలేము కద్య!


Page 122

పంచమ సవరం

తో పాటు ఒక ప్రత్మనిధి ఆ హాలో​ో రోజువారీ

పంపిణీద్యరుడు: ఒకపుాడు పంపిణీ వావసా పటిష్టంగా ఉండేద్వ. లభనషాటలు అనీన సమపాళుళ. ఆంధ్రా, సీడెడ్, నైజ్ఞం ప్రాంతాలు మరియు బెంగళూరు, బరంపురం వరకు మన పరిధి. పేరొంద్వన లక్ష్మి ఫిల్ి్, నవయుగ, విజయ, అననపూరణ, పూరాణ, శ్రీఫిల్ి్ వంటి ఎనోన సంసాలు చిత్ర పరిశ్రమ లో పెటుటబడి పెటిట, నిరాిత్ కి చేదోడు వాదోడు గా ఉండి, చిత్రానిన థియేటర్ వరకు

తీస్తకువళిో

అనిన

విధాల

సహకరించేవారు. విజయవాడ్ గాంధీనగర్, గుంత్కలుో, సికిందరాబ్బద్ వీటికి ప్రధాన కేంద్రాలుగా

ఉండి

మొత్ుం

పంపిణీకి

సహకరించేవారు. ఆ రోజులో​ో పెదే సినిమ్మలకి 25 నుంచి 30 ప్రింటులు మ్మత్రమ్మ వేసేవారు. ప్రతీ జిలోకి కనిన సెంటరుో మ్మత్రమ్మ ఉండేవి. ఉద్యహరణకి

త్తరుాగోద్యవరి

జిలోకి

కాకినాడ్, రాజమండ్రి, అమలపురం మ్మత్రమ్మ సెంటరుో. కడ్పకీ కడ్ప మ్మత్రమ్మ. ఒకక విజయవాడ్, హైదరాబ్బద్ లలో మ్మత్రమ్మ ర్తండు లేక మూడు హాళోలో ఇచేువారు. అయినపాటికీ ఆ రోజులో​ో 25 వారాలు, వంద రోజులు, 50 రోజుల్ల ఆడేవి. ప్రతీ ప్రింటు Vol 06 Pub 001

వసూళుో చూసూు రిపోర్ట లను రోజువారీగా నిరాిత్కీ, పంపిణీ ఆఫీస్త కీ పంపేవారు. కాలక్రమం లో పంపిణీ రూపాంత్రం చెంద్వ జిలోలవారీ గా మ్మరింద్వ. అపాటి నుంచీ కథ్యనాయకుల ఎకుకవ

పారితోషికాలు

ఖ్రు​ు

పెటటడ్ం,

పెరగడ్ం,

కనిన

కనిన

సనినవేశాలిన పంపిణీ ద్యరుల కోరిక మ్మరకు చ్చపిాంచడ్ం మొదలయా​ాయి. ఈ క్రమం లోనే ఒక ప్రాంత్ం లో మ్మత్రమ్మ 100 రోజులు ఆడ్డ్ం వంటివి జరిగాయి. యువ చిత్రా వారి ‘ త్రిశూలం ’ ఒఖ్ఖ విశాఖ్పటనం లోనే పెదే విజయం స్థధించింద్వ. మిగతా చోటో విజయం మ్మత్రమ్మ. ఇద్వ అపాట్లో ఒక వింత్. ఎందుకంటే అపాటి ద్యకా ఒక చోట హట్ అయిత్య అనిన చోట్యో హటేట. క్రమ్మణా మన సినిమ్మలు రాషా​ానిన ద్యటి, ఖ్ండాంత్రం ద్యటి

ఇపుాడు

ప్రపంచ

వా​ాపుంగా

ప్రదరిశంపబడుతోంద్వ. దీనికి పూరిు చేయూత్ నిచిుంద్వ

స్థంకేత్మకత్.

డెహ్రడూన్స,

ఆగ్ర,

ఇపుాడు భోపాల్,

రాంచి, బ్బంబె,

భువనేశార్ వంటి అనిన ప్రధాన పటటణాలో​ో తెలుగు

చిత్రాలని

విడుదలరోజే

హాలో​ో

చూడొచు​ు. ఇపుాడు ఆడిన రోజుల లెకక


Page 123

పంచమ సవరం పోయి

వసూలు

అయిన

డ్బుాని

బటిట

త్రగతులతో

విజయానిన లెకక కడుతునానరు. అలగే 30

చూడ్

ప్రింటులతో ఉనన తెలుగు సినిమ్మ ఇపుాడు

అనుభూత్మ

వేల హాళోలో రిలీజ్ అవుతోంద్వ. ఒకపుాడు

కలిగంచే విధం

సినిమ్మ ప్రారంభం రోజే అద్వ ఏ ఏ హాల్స లో

గా లోపలి వాతావరణం ఉండేద్వ. అపాటి

వస్తుందో

సౌండ్

చెపాగలిగేవారు.

కనిన

హాల్స

చకకని

సిసటమ్

వసెాక్స

వారిద్వ.

చకకటి

యజమ్మనులు కందరు పంపిణీ ద్యరులకి

వినసంపైన ధానితో మనలిన కటిటపడేసేద్వ.

మ్మత్రమ్మ త్మ హాళళని ఇచేువారు. కానీ

కనిన సనినవేశాలు త్దేకంగా చూసేు మనం

ఇపుాడు హాల్స పంపిణీ ద్యరుల చేత్మలోకి

వాటి మధానే ఉననమ్మ అనే అనుభూత్మ

వళిోపోయాయి.

కలిగేద్వ. ఒకస్థరి ‘ పాండ్వ వనవాసం ‘ లో

థియేటర్స

అందుకే

అపుాడ్పుాడు

ఇవాటేోదనే

ఆరోపణలు

సభా

దృశా​ాలిన

చూస్తుంటే

నే

చెపిాన

వింటూంట్యము.

అనుభూత్మ కలగక

ప్రదరశకుడు:

రోజులు మ్మరి ఇపుాడు 6 ట్రాక్ ధాని మరియు

ఒకపుాడు థియేటర్ లు ఒక లండ్ మ్మర్క గా ప్రతీ పటటణం లోనూ ఉండేవి. నిత్ాం రదీేగా జన

సందోహం

వాతావరణానిన

తో

ఒక

త్లపింపచేసూు

పండుగ కళ

కళ

లడుత్త ఉండేవి. ప్రతీ హాల్ల ఎంతోమంద్వకి ప్రత్ాక్షం గా, పరోక్షం గా జీవన భృత్మని కలిగంచేవి. అపాట్లో సినిమ్మ కి వళళటం ఒక అనుభూత్మ.

చాల

చోటో

మ్మమూలు

పంఖాలతో నే హాయిగా చూసేందుకు వీలుగా ఉండేవి. బ్బలకనీ, కురీు, బలో, నేల అనే Vol 06 Pub 001

ఉపగ్రహం ద్యారా

మ్మనదు. అటువంటి వచేు

చిత్రం, శీత్ల

యంత్రాలు, అందరూ ఒకే కాోస్త ఉండే మలీట పెోక్స , చినన నగరాలో​ో మ్మయం అయిన నేల, బెంచ్ మరియూ కనినచోటో లభం కాదని మూసివేసిన హాల్స, త్గగపోతునన ప్రేక్షకులు, బోసిపోతునన... మ్మసిపోతునన పాత్ గురు​ులు, పుటుటకస్తునన కత్ు మలీట పెోక్స ఇవి అనీన ఒకస్థరి చూస్తుంటే మ్మరుా కోరుకుంటునన ఇపాటి

వారిని

అభినంధించకుండా

ఉండ్లేము. సినిమ్మ మన జీవిత్ం లో ఒక భాగం అనే మ్మట నుంచి సినిమ్మ కూడా


Page 124

పంచమ సవరం ఉండాలిగా అనే భావన కి ఇపాటి వాళుళ

అలోగే

వచాురేమో అనిపిస్తుంద్వ.

హరనాధ్,

నాయకుడు:

చంద్రమోహన్స,

శ్రీధర్,

మురళీమోహన్స

వంటి

వారు

వంతు

మన

నాయకులు

ధీరోద్యతు​ులు, వివేకపరులు,

సలక్షణ

సంపనునలు.

అనిన

కధల్ల ఆ విధం గానే మంచివాడిగా నాయకుణిణ చూపించి, చెడు మీద మంచి చేసే సమరం గా చూపించి, అనిన రస్థల్ల పండించి, వండించి ష్డ్రసోపేత్ విందు గా సినిమ్మ తీసి మన ముందుంచేవారు.

ఇనిన

స్తగుణాలునన

నాయకుని పాత్ర చేసిన ప్రతీ నాయకుడు మనకు ఆరాధా నాయకులయా​ారు. 60 ల నుంచీ

నాయకుణిణ

ఆరాధించడ్ం

మొదలయిాంద్వ. ఒకవిధం గా దీనికి ఆదుాలు రామ్మరావు, అంత్కుముందునన

నాగేశారరావు

లే చదలవాడ్

నారాయణరావు, నాగయా వంటి వారు మంచి చిత్రాలో​ో నటించినా వారి పేరిట అభిమ్మన సంఘాలు లేవు. ఆ త్రువాత్ వచిున కృష్ణ, శ్లభన్స బ్బబు ఉత్కృష్ట మైన దశ చూశారు. Vol 06 Pub 001

కృష్ణంరాజు, రామకృష్ణ,

త్మ

చిత్రాలు చేసూు పరిశ్రమ కనస్థగంపుకు దోహద పడాిరు. ఆ త్రువాత్ ఒక

ప్రభంజనం

వచిున

చిరంజీవి

ప్రేక్షకులకి కత్ుదనం చూపిసూు అందరూ త్న కేసి చూసేల చేస్తకునానడు. అదే బ్బణీలో బ్బలకృష్ణ, నాగారుజన, వంకటేష్ ఒకపాటి యువత్ని

ఉర్రూత్ల్లగంచారు.

ఇపుాడే

జగపత్మ బ్బబు, రాజశేఖ్ర్ త్మ చిత్రాలతో ప్రేక్షకులిన

అలరించారు.

ఇపాటి

పరిసిాత్మ

కంత్ అయోమయ సిాత్మ కి నిదరశనం. ఇకకడే పాత్ కత్ు ల మ్మళవింపు. ఒక డోలయమ్మన సిాత్మ. ఆ త్రువాత్ మ్మరిన త్రం లో మహేశ్ బ్బబు, పవన్స కలాణ్, ప్రభాస్, అరుజన్స, రాంచరణ్ వచాురు. ఇకకడే తెలుగు చిత్ర పరిశ్రమ

లెకకలేననిన

హీరోలిన

త్నలో

చేరు​ుకుంద్వ. ఇకకడ్ హీరో కి డాన్సస వసేు చాలు అనే పరిసిాత్మ వచేుసింద్వ. అందరూ హీరోలే! ద్యద్యపు ఒక 50 మంద్వ హీరోలుగా చలమణీ


Page 125

పంచమ సవరం అయిపోతునానరు.

వీళళ

భవిష్ాతు​ు

మన

వచిుంద్వ.

ఇపుాడు

మరీ

ప్రేక్షకులే నిరణయించాలి.

అలంకార ప్రాయం గా మిగలి

నాయకి:

వునానరు. బహుశః ఇపాటి కి పటుట

చీర

కటిటన

సంప్రద్యయపు

నాయకి

నుంచి భరుని దేవుడుగా కలుసూు అవసరం అనన చోట సలహా ఇసూు, ఒక రాణి గా, ఒక చెలిోగా, ఒక

ఇదే ప్రస్తుత్మ్మమో అందుకే అటువంటి వారే నాయకి గా గురిుంపు పేరు సంపాద్వంచుకుంటునానరు.

కాలనిన

బటిట

మ్మరవలసిన విధానం సినీ జగతు​ు లో మరీ సహజమ్మమో!

రచయిత్:

ప్రేయసి గా, ఒక త్మరగబడ్ి శకిు గా, ఒక తా​ాగ

ఒకపుాడు పెదే పీట మీద

శీలిగా ఇంకా ఎనోన విధాలుగా మన వాళుళ

ప్రత్యాక

నాయకి ని చూపించారు. మన సినిమ్మలలో

కూరు​ునన రచయత్ అనీన

నాయకి కి ఒక ప్రత్యాక స్థానానిన మన

తానే అయి ఒక కధని

రచయత్లు, దరశకులు కలిాంచారు. ఒకపాటి

సృషిటంచి, ఆ పాత్రలకి,

నాయికలు చకకని నటనతో నాయకులతో

పాత్రోచిత్ మ్మటలు కూరిు

పోటీ పడేవారు. అందుకు ఉద్యహరణగా

ఎకకడ్ ఏ విధమైన అనుమ్మనాలు లేని విధం

భానుమత్మ, స్థవిత్రి , వాణిశ్రీ, దేవిక మొదలగు

గా నిరాిత్ సూచన మ్మరకు ప్రత్మని త్యారు

వారిని పేరొకనవచు​ు. ఆ త్రువాత్ జయప్రద,

చేసి దరశకునికి ఇచిున త్రువాత్ అందులో

జయస్తధ, జయచిత్ర కూడా కంత్వరకూ

ఒకక మ్మట కూడా మ్మరుకుండా సినిమ్మ

అదృష్టవంతులే.

తీసేవారు. ఇందుకు ముందుగా ఎనోన చరుల

నిరూపించుకునే

వారికి

అనంత్రం మ్మత్రమ్మ కథ త్యారయేాద్వ.

నటీమణులు

త్రువాత్ కాలం లో దరశకుడే కధకుడు గా

కంత్వరకూ మ్మత్రమ్మ నటించే అవకాశం

మ్మరి కూడా ఒక రచయిత్ ని త్నతో

వచిున

Vol 06 Pub 001

దొరికాయి.

లో

త్రువాత్

పాత్రలు

త్మని

స్థానం

ఎందరో


Page 126

పంచమ సవరం సమ్మనం గా చూస్తకునేవాడు. ఆ త్రువాత్

జరిగనటుటగా

కాలం లో మళీళ రచయిత్ కి ప్రాముఖ్ాం

ప్రేక్షకుడు ఒక చినన చకికలిగంత్కే వశ్యడు

పెరిగ త్మరిగ త్రిగ ఒకే కథని ఇదేరు లేక

అయిత్య ఇపుాడు పెరిగన బుద్వాతో ఎంత్

ముగుగరు

సంఘటనల్ల

చూపినా ఇంత్యనా అంటునానడు. ఒకపాటి

చూస్థము. ఇపుాడు కధలే లేవు. కధలు అనీన

పనిత్నం లో నైపుణాం ఉంద్వ ఇపాటి పనిలో

అయిపోయాయి అంటునానరు. ఎకకడో లోపం

ఒక చాతురాం ఉంద్వ. అపుాడు ఏమీ లేకుండా

ఉంద్వ. కంచికి పోత్య కధలు దొరుకుతాయేమో!

అనీన ఉననటుట అనిపించేవి. ఇపుాడు అనీన

ఏమి అవసరం లేదు. రచయిత్ కి సేాచు

చూపించినా

ఇవాండి. కధలు పుటిటస్థుడు.

అనిపిస్తుంద్వ,

స్థంకేత్మకత్ :

ముకాుయింపు:

సినిమ్మ సూటడియోలో​ో త్యారయేా రోజులో​ో

తెలుగు చిత్ర ప్రస్థానానిన నా పరిజ్ఞానం మ్మరకు

ఉనన రోజులో​ో మనలిన గగన విహారం,

సంక్షిపుంగా వ్రాస్థను. నాకు సినిమ్మ అంటే

జలవిహారం చేయించిన స్థంకేత్మక నిపుణులు

ఉండే వా​ామోహం, ఇష్టం ఎపుాడూ చెయాని

స్తడిగాలి, పండువన్నల, వరదలిన కూడా

చూపించారు.

సలహాలు సూచనలు తెలియచేయండి.

స్థయం

పటిటన

ఎన్ననోన

మంత్ర,

త్ంత్ర

చూపిస్తునానరు.

ఇంకా

ఏదో

ఒకపాటి

ఉందేమో

స్థహస్థనిన చేసేటటుట చేశాయి. మీ

వినా​ాస్థలు అలవోకగా చేశారు. యుద్యాలు చేయించారు, కతు​ులు త్మపా​ారు, తుపాకి తో కాలురు, అంగవిహీనుడుగానూ చూపారు. ఇనిన చేసినవారు సూటడియో బయట కూడా యుద్యాలు

చేయించారు,

గుర్రాలు,

ఏనుగులతో కదం తొకికంచారు. మనలిన ఒక సాపన లోకం లోకి తీస్తకు వళాోరు. పెరిగన స్థంకేత్మకతో ఇపుాడు అనీన కళో ముందరే Vol 06 Pub 001

పంచమ సవరం ప్రత్యేక సంచిక పుసాక రూపంలో... త్వరలో..... వివరాలకు editorsirakadambam@gmail.com


Vol 06 Pub 001

Page 127

పంచమ సవరం

త్ట్వరి జ్ఞానప్రసూన భారత్ స్థాత్ంత్రోాదామంలో తెలుగు వారి పాత్ర కూడా ముఖ్ామైనదే ! బందరు వారి పాత్ర మరింత్ విశిష్టం. ఆ విశేషాలు


Page 128

పంచమ సవరం

కండెలకి ఒక చిలప అని లెఖ్ఖ ఉండేద్వ. అంత్ ద్యరం చిలపలు స్థలెవాని దగగరకి తీస్తకు వడిత్య ఆ చిలపలకి ఎంత్ బటట వస్తుందో మనకి

ఇచేఛవారు.

సాత్ంత్ర

జీవనం,

మన బటటలు మనమ్మ త్యారు చేస్తకోవడ్ం గరాం కదూ! ఆడ్వాళుో పిలోలు అందరూ రాటనం వడికేవారు. చిననత్నం లో చూసిన ఈ సంగతులనీన ఇంకా జ్ఞాపకం వునానయంటే ఆనాడు బందరులో ఎకకడ్

అపాట్లో నూలు వడ్కటం ఎంత్ ప్రచారం లో

చూసినా వినాన స్థాత్ంత్రోదామం కబురేో! అదే

ఉండేదో తెలుస్తుంద్వ.

వాతావరణం. ముఖ్ాంగా మూడు విష్యాలు

ఖ్దేరు కటటడ్ం అంటే ర్తండు చ్చకాకలు

కనిపించేవి. ఒకటి ఖ్దేరు కటటడ్ం, ర్తండు నూలు వడ్కటం, మూడు హందీ చదవడ్ం. స్త్రీలు ఈ మూడింటిని ఆచరించేవాళుళ. ప్రత్మ

ఇంట్లోనూ రాటనం ఉండేద్వ. ఏకులు కనుకుక వఛ్చు రాటనం మీద నూలు వడికేవారు. ఒక చేతోు రాటనం త్మపుాత్త, ఒక చేతోు పత్ముతో చేసిన ఏకు స్థగదీసూుంటే ద్యరం కండెకు చుటుటకంటుంద్వ.

కండె

నిండా

ద్యరం

తీస్థక ద్యనిన చట్రంకి చుడ్తారు. ఇనిన Vol 06 Pub 001

కనుకకని

బయటకు

వళ్ళోటపుాడు

వేస్తకోవడ్ం కాదు. దుపాటుో, తువా​ాళుో, రుమ్మళుళ, చీరలు, రవికలు, తెరలు అనీన ఖ్దేరే!

మిలుో

లో

త్యారైన

నూలు

బటట ఇంట్లో, పోరాటం లో కనిపించేద్వ కాదు. ఖ్దేరు బరువుగా ఉండేద్వ. మ్మ అమిగారు పిటటల సననగా, పొటిటగా ఉండేవారు. తానూ ఖ్దేరు కటేటద్వ. అవి కటుటకని మొయాడ్ం ఒక

వంతు, వాటిని ఝాడించి ఉతుకోకవడ్ం మరో


Page 129

పంచమ సవరం వంతు. మనస్తలో దేశభకిు ఎంత్ ఉంటే

నివసించే ప్రజ కుటుంబ్బనిన, ఉదోాగాలని,

ఈ ఓరుా వస్తుంద్వ?

పొందూరు ఖ్దేరు

చదువుని అనీన వద్వలి ప్రాణాలు సైత్ం

వచేఛద్వ. మంచి తెలుపు, త్యలికగావుండేద్వ.

అరిాంచడానికి సంసిధుాలై చీమల బ్బరుల

పటుట అంచులు, జరీ అంచులు వేసి నేసేవారు.

కద్వలి వళాోరు. గ్రమ్మలనీన సాయం సమృద్వేగా

ఆ పొందూరు ఖ్దేరు కటుటకని బయటికి

ఉండాలి, అందరు త్మ కాళళ మీద తాము

వడిత్య ఎంతో హోద్యగా ఉండేద్వ. ఖ్రీదు

నిలబడ్గలిగ ఉండాలి. ఏదో ఒక వృత్ము విదా

మ్మత్రం చాల ఎకుకవే ! స్థమ్మనుాలకి

నేరు​ుకోవాలి. హందీ అందరు చదవాలి, అద్వ

అందుబ్బటులో ఉండేద్వ కాదు. స్థాత్ంత్ర

అధికార భాష్గా పెరగాలి, స్థద్యసీద్యగా

ఉదామ కాలం లో చాలమంద్వ దేశభకు​ులు

జీవిత్ం గడ్పాలి, గీతాస్థరం తెలుస్తకని

నూలు బటటలిన, సిల్క బటటలిన బహరంగం గా

మ్మనవత్ాం ఒకకటే మత్ం అని నమ్మిలి. ఇవే

నాలుగు రోడ్ో కూడ్లిలో పటటపగలు త్గుల

సూకు​ులు గాంధీగారు ఎకకడ్ ఉపనా​ాసం

బెటేటవారు. ఇద్వ చూచి ఉత్యుజితులై అందరూ

చెపిానా చెపేావారు. ఇవే వేదవాకుకలుగాజనం

నూలు బటటలు తెఛ్చు మంటలో వేసేవారు. ప్రత్మ

శిరస్థ వహంచేవారు.

వాకిు మనస్తలోనూ స్థాత్ంత్రాౌ పోరాటంలో

ఇకపోత్య హందీ భాష్ ప్రచారం ఒక ఉదామం.

ఎల పాలు పంచుకంద్యమ్మ ? ఎంత్

మనకి ఒక సంత్ భాష్ వుండాలని హందీ

చేయగలమ్మ ? అని ఆరాటం గా వుండేద్వ.

ప్రచారం జరిగేద్వ. మద్రాస్తలో దక్షిణ భారత్

కలోయి

హందీ ప్రచార సభ అని ఒక సంసాని

కటుటకని

బకక

చికికన మనిషి సాత్ంత్ర పోరాట్యనికి శంఖ్ం వూద్వత్య కాశీిరు నుంచి కనా​ాకుమ్మరి ద్యకా Vol 06 Pub 001

గాంధీగారు ప్రారంభించారు. అందరు హందీ నేరు​ుకునేవారు.

స్త్రీలు

బయటికి

వళిో

ప్రచారాలు చెయాకపోయినా ఇంటిలో నుంచే


Page 130

పంచమ సవరం ఉదామ్మనికి

చేయూత్నిచేఛవారు.

ఉదామమైనా

స్త్రీలే

గాంధీగారు.

నడ్పాలి

స్త్రీలు

గుమిం

లో

కూరోుపెటేటద్వ.

శృత్

అనేవారు

పాండిత్ాం త్రవాత్ ననున హందీ చదువుకు

అక్షరాస్తాలయిత్య

ఉసికలిాంద్వ. టీచర్ గారు హందీ బోధిసూునే

కుటుంబ్బనికే కాక సమ్మజ్ఞనికి లభం అని స్త్రీ

స్త్రీ

విదాకి

దీనిలో

శిష్ణారాళళకి నూరిపోసేవారు. స్త్రీలు కూడా

భాగంగా హందీ ప్రచారం ముమిరంగా

సినిమ్మలకు, పారుకలకి, బజ్ఞరుకి వళళవచుని

స్థగంద్వ. దక్షిణ భారత్ హందీ ప్రచార సభ

ప్రోత్సహంచేవారు.

పరీక్షలు నిరాహంచి సరిటఫికెట్స అంద్వంచారు.

సినిమ్మకి

అ ఆ నుంచి భాషా విజ్ఞానం ద్యకా పరీక్షలలో

వినిపించేవారు. హందీ అంటే ప్రేమ పెంచారు.

స్థాయి పెరిగేద్వ.

అపుాడు వినన హందీ నాకు మనస్తలో

ఖొజిజలిో

ప్రాముఖ్ాత్

పేటలో

కలిాంచారు.

ఆంధ్ర

బ్బంక్

పకకన

నాననగారు అదెే కునన ఇంట్లోనే రాజమి గారనే

టీచర్

ఉండేవారు.

ఆమె

స్త్రీల

అభివృద్వేికి పాటుపడేవారు. వారి భాగం లో హాలులో హందీ కాోస్తలు ఏరా​ాటు చేశారు.

స్థాత్ంత్రాౌం

ఆవశాకత్

శిష్ణారాళళని

వళ్ళోవారు.

ఉండిపోయింద్వ

చకకటి

కాబోలు

నేను

గురించి

తీస్తకని గేయాలు

హందీ

చద్వవాను. టీచర్ గారు స్థాత్ంత్రోదామం గురించి చెపిా మగవారు సతా​ాగ్రహం చేసినా, జైలుకెళిోనా

అనుమత్మంచాలని

అడుిచెపాకూడ్దని

బోధించేవారు.

మైథిలీ

మొగంటి

మ్మణికా​ాంబ

గారు

హందీ

శరణ గుపాు, రామద్యరీ సింహ్ ద్వనకర్

నేరేావారు.

మ్మ

కూడా

హందీ

వంటి కవుల గేయాలు వినిపించేవారు. రోజూ

అమి

నేరు​ుకని ప్రాథమిక, మధామ, రాష్ట్ర భాష్ పరీక్షలు

హందీ

వ్రాసింద్వ.

చదువుకనేటపుాడు

Vol 06 Pub 001

అమి

ననున

హాలు

వారులలో ఫలనా వారు జైలుకి వళాోరనో, ఫలనా

పాల్గగనానరనో

వారు

సతా​ాగ్రహంలో

వారులుండేవి.


Page 131

పంచమ సవరం గాంధీగారు చెపిాన ఉపనా​ాస్థల స్థరాంశం

సరికల్ మధా కాంగ్రెస్ జెండా ఎగురవేస్థునని

ఉండేద్వ.

ప్రకటన చేశారు. నరసయాగారు సరికల్ మధా సుంభంపై ఎకిక జెండా ఎగురవేస్తునానరంటే అందరూ

చేరారు.

నాననగారితో

మ్మము

వళాళము. జయ జయ ధా​ానాల మధా ఆయన బందరునుండి శ్రీ ముటూనరి కృషాణరావుగారి సంపాదకత్ాంలో కృషాణపత్రిక వారం వారం వలువడేద్వ.

దేశభకిు

పరిమళంతో

పత్రిక

గుపుామనేద్వ. ముటూనరి వారు ఉత్కృష్ట మైన

సాంభం ఎకిక జెండా ఎగురవేశారు. పోలీస్తలు వచిు అర్తస్ట చేశారు. గరాంగా వళాళరాయన. ఒకరు స్థహసం చేసేు చూసిన వాళళ మనస్తస పొంగ మనం ఎపుాడు జైలుకి వళద్యమ్మ !

భాష్లో వేద్యంతానిన, దేశభకిుని, మ్మళవించి

అని ఉవిాళూళరుత్త ఎదురు చూసేవారు.

ప్రజలని మ్మల్గకలుపుత్త సంపాదకీయాలు

కలలుగనన

వ్రాసేవారు. చెరుకువాడ్ నరసింహరావు గారు

వినీలకాశంలో త్రివరణ పతాకం హుంద్యగా

ఉపనా​ాసం ఇసేు మైక్ వాడేవారు కాదట.

ఎగురుతుంటే ఆనందం హదుేలు ద్యటింద్వ.

పట్యటభి

కారా​ాలయాలపై,

సీతారామయాగారు

ఆంధ్రాబ్బాంక్

సంస్థాపకులు.

దేశభకు​ులు. కవులు

జెండాలు

స్థాత్ంత్రాౌము

వచిుంద్వ.

నాలుగురోడ్ో

ఎగరాయి.

కూడ్ళోలో

వీధులనీన

జెండాల

గళంవిపిా దేశభకిు గేయాలు, పద్యాలు పాడి

తోరణాలతో కళకళలడాయి.

ప్రజలను ఉత్యుజితులిన చేసేవారు.

ద్వవాకరో త్మరుపత్మ శాస్త్రి, చెళళపిళళ వంకటశాస్త్రి

తోట

నరసయా

గారని

దేశభకు​ుడు.

ఆయన బందరులో రాబరుటసన్స పేట లో Vol 06 Pub 001

గారలు జంట కవులై అవధానాలు చేసేవారు. చెళళపిళళ

వారు

అకకడ్

కళాశాలలో


Page 132

పంచమ సవరం అధా​ాపకులుగా ఎంతోమంద్వని తీరిుద్వద్యేరు.

బందరు లడూిలు విశా ఖా​ాత్మని ఆరిజంచాయి.

కోపలెో హనుమంత్రావు గారు ఆంధ్ర జ్ఞతీయ

త్మంటే

విద్యా

పరిష్త్

కళాశాల

అనే

త్మనాలి

స్థాపించి

అనిపించుకనానయి. బందరు హలా, పాపిడి,

ప్రారంభించారు.

పింగళి

మెత్ుని పకోడీ, గులో పకోడీ, పచిుమిరపకాయ

మన

జ్ఞతీయ

కారం తో త్మనే పునుకులు, పెసరపపుా

జెండా రూపొంద్వంచారు. ఆయన కళాశాలలో అధా​ాపకుడు

గా

చేగోడీలు

త్మని

బత్కవచు​ు.

ఇవి

కాక మంద్యరనూన్, అత్ురు గొపావే ! మరి

వుననపుడు విద్యారుాలకు

కలంకారీ వస్థాలు, వాటి శ్లభా వేరు.

పాఠాలతో

ఆ రోజులో​ో ఆఫీస్తలో​ో గాంధీగారి ఫోట్ల,

పాటు గుర్రపు స్థారీ, వా​ాయామం,

సైనిక

శిక్షణ ఇచేఛవారట.

ఉండేవారు.

లడూి

సంసా

వంకయాగారు

బందరులో

బందరు

కళాకారులు వారంతా

న్హ్రు

ఫోట్ల

ఎవరికైనా

త్పాక

ఉండేవి.

దండ్లు

వేసి

సత్కరించాలంటే ఖ్దేరు దండ్లు వేసేవారు.

ఎంతోమంద్వ

ఆగష్ణట 15, జనవరి 26 పండ్గల చేసేవారు.

స్థయంత్రాలపుాడు

సూకలు లో పిలోలందరూ ఆవేళ త్పాక

కృషాణపత్రిక ఆఫీస్తకు చేరి దరా​ారు చేసేవారు.

సూకలుకి

వారు

పాడేవారు. సూకలు యాజమ్మనాం పిలోలకి

విష్యాలిన

సంభాషించిన నాననగారు

పనీనటిజలుో

అనే

మిఠాయి

వచేఛవారు.

దేశభకిు

పంచిపెటేటవారు.

గేయాలు

గురుజ్ఞడ్వారి

శీరి​ికతో కృషాణపత్రిక లో వ్రాసేవారు.

దేశమును ప్రేమించుమనాన, స్తందరంబ్బడి

బందరులో త్మనుబండారాలు ప్రసిద్వా చెంద్వనవి.

వారి

Vol 06 Pub 001

మ్మతెలుగుత్లిోకి

మ్మరుమ్రోగేవి.

వంటి

దేవులపలిో

పాటలు

వారి


Page 133

పంచమ సవరం జయజయజయ ప్రియ భారత్ జనయిత్రీ గేయం త్లమ్మనికమైంద్వ. విజయీ విశా త్మరంగా

పా​ారా,

స్థర్త

జహాసే

అచాు,

వందేమ్మత్రం, జనగణమన ఎంతో పవిత్ర భావంతో పాడేవారు.

పంచమ సవరం ప్రత్యేక సంచిక పుసాక రూపంలో... త్వరలో..... వివరాలకు editorsirakadambam@gmail.com

Vol 06 Pub 001


Vol 06 Pub 001

Page 134

పంచమ సవరం

దురొ డింగర ప్రవాసంలో ఉంటూ ప్రముఖ్యలుగా ఎద్వగన కందరు మహళామణుల గురించి.......


పంచమ సవరం

Page 135

తెలుగు నేల నుంచి అమెరికాకు చేరుకునన వారిలో కందరు వనిత్లు అకకడ్ అతుాననత్ హోద్యలలోనూ, వృతు​ులో​ోనూ రాణిసూు తెలుగు నేలతో బ్బటు భారత్ దేశానికి కూడా వన్న తెస్తునానరు. వారిలో కందరి గురించి.... న్మరు వేస్తకునానరు చంద్రకాంత్. హైదరాబ్బద్ దూరదరశన్స కేంద్రం ప్రారంభ

చంద్రకాంత్ కోరిటి హుసటన్స లో వుండే చంద్రకాంత్ సాసాలం మచిలీపటనం. త్ండ్రి శామూాల్ హందూస్థానీ సంగీత్ం పాడేవారు. త్లిో దైవ కృపావరం కూడా గాయని, వీణ విద్యాంస్తరాలు. ఆ వాతావరణం,

త్లిోదండ్రుల

ప్రోతాసహం

ఆమెలో సంగీత్ం పటో ఆసకిుని పెంచాయి.

విజయవాడ్

రేడియో

కేంద్రంలో

పిలోల

కారాక్రమ్మలో​ో పాల్గగనన త్న ఉచాఛరణ సరి చెయాడ్ం, శ్లోకాలు నేరాడ్ం వంటివి చేసి రేడియో అననయా,

రేడియో అకకయాలు

ఎంత్గానో ప్రోత్సహంచినటుో, వారికి ఎపాటికీ కృత్జుారాలినై వుంట్యనని ఆనాటి జ్ఞాపకాలను Vol 06 Pub 001

గీతానిన ఛాయాదేవి తో కలసి పాడినటుో చంద్రకాంత్ తెలియజేశారు. ఇపుాడు ప్రభుత్ా సంగీత్ కళాశాల గా వునన ఘంటస్థల సంగీత్ కళాశాల లో సంగీత్ం నేరు​ుకుని చాల కచేరీలు చేశారు. త్న వివాహం గురించి చెబుత్త ప్రముఖ్ గాయని

వింజమూరి

సీతాదేవి

గారి

ప్రోదాలంతో హూాసటన్స కి చెంద్వన డేవిడ్ కోరీటి ని పెళిో చేస్తకుని అకకడే సిారపడాిరు. దూరదరశన్స లో లలిత్ గీతాలు, ‘ మన మహాతుిడు ‘ సినిమ్మలో కనిన పాటలు పాడారు. ఒక సినిమ్మకు సంగీత్ దరశకత్ాం


పంచమ సవరం

Page 136

కూడా చేస్థరు.

పతాకం వచిుంద్వ.

అమెరికాలో శ్రీశ్రీ గీతాలు పాడి ఎందరినో

చంద్రకాంత్

గానంతో,

మెపిాంచారు. “ శ్రీశ్రీ హూాసటన్స కి వచిునపుడు

సహకారంతో

త్మ

ఆయన త్న కవిత్లు చదువుతుంటే, నేను

కనస్థగస్తునానరు.

డేవిడ్

త్బల

సంగీత్

యాత్ర

పాటలు పాడుత్త ఉండేద్యనిన ” అనానరు చంద్రకాంత్. భారతీయ సంగీతానికే పరిమిత్ం కాకుండా ‘ వాణి ’ అనే బ్బాండ్ లో గాయనిగా ఉనానరు. “ సంగీత్ం ఓ సముద్రం లంటిద్వ. కద్వేగా నేరు​ుకుని పూరిుగా వచేుసింద్వ అనుకోకూడ్దు. మతాలు, గొడ్వలు వద్వలేసి సంగీతానేన ఒక మత్ంల సీాకరించి అందరూ గొంతు కలిపి పాడిత్య ప్రపంచం వస్తధైక కుటుంబంల ఒకకటయిపోద్య అనిపిస్తుంద్వ. డేవిడ్, నేను సంగీత్ భాషే మ్మట్యోడ్తాం. మ్మము తీసిన మూాజిక్ వీడియో ‘ గాయత్రి మంత్ర ’ కి ర్తమి వరల్ి ఫ్సిటవల్ లో కాంసా పత్కం వచిుంద్వ. త్రువాత్ కాలంలో అదే ఫ్సిటవల్ లో ‘ జయజయవంత్మ త్రానా ’ కి బంగారు Vol 06 Pub 001

డా. లక్ష్మీ కిశ్లర్, సీనియర్ సిటిజనోకు వచేు వివిధ రకాల ఆరోగా

సమసాలను

పరిష్కరించేదే

జిరియాట్రిక్స. “ అలంటి వైదా విధానం పటో ఎందుకు మీకు ప్రత్యాకమైన ఆసకిు కలిగంద్వ ? ”

అని

అడిగత్య

లక్ష్మీ

కిశ్లర్

ఇల

చెపుాకచాురు.. “ చిననపాటునంచీ నాకు దైవభకిు ఎకుకవ. సేవలో నాకు మదర్ థెరేస్థ

ఆదరశం. అసలు పెళిో చేస్తకోకుండా ఆమె లగే నన్స గానే బత్కాలని అనుకునానను. అయిత్య పెళిో చేస్తకుని కూడా సేవ చేయొచుని అమ్మినానన నచు చెపాడ్ంతో వారి మ్మటను కదనలేకపోయాను.

సీనియర్

సిటిజనోంటే

ఉండే అభిమ్మనం వలోనే. వారికి సేవ చేసే


పంచమ సవరం

Page 137

“ అరవై ద్యటినపాటి నుంచి మనిషి శారీరిక పరిసిుత్మ మ్మరుతుంటుంద్వ. దేహంలో చాల భాగాలు

స్తనినత్

సిాత్మకి

అలంటి

పరిసిాత్మలో

చేరుకుంట్యయి.

వారికి

అందరికిచేు

చికిత్స, మందులు ఇవాకూడ్దు. మందుల డోస్ చాల జ్ఞగ్రత్ుగా ఇవా​ాలి. కందరికి భాగాం

కోసమ్మ

వచాుక

యోగా, మ్మనసిక చికిత్సలు కూడా అవసరం.

జిరియాట్రిక్స ను ఎంచుకునానను ” అంటూ

వారికి ఏద్వ అవసరమో అద్వ ఇసూు సీనియర్స

గతాన్సన గురు​ు చేస్తకునానరామె.

ను

లక్ష్మీ కిశ్లర్ ఏల్లరు లో జని​ించారు. ఆమె

అంట్యరు లక్ష్మీ కిశ్లర్.

త్ండ్రి

రాష్ట్ర

సీనియర్ సిటిజనోకు ఆరోగాకరమైన జీవన

ప్రభుత్ాంలో ల సెక్రెటరీ గా పనిచేశారు.

విధానం అంద్వంచేందుకు లక్ష్మీ కిశ్లర్ ‘

హైదరాబ్బద్ లోని వివిధ ఆస్తపత్రులలో పని

హారోినీ ’ అనే పేరుతో ఒక బృంద్యనిన

చేసిన ఆమె 1980 లో డా. ఆనంద్ కిశ్లర్ తో

ఏరా​ాటు చేశారు.

వివాహం

ఆస్తపత్రిలో చేరే రోగులతో వైదుాలు ఎల

సోమంచి

వరీజనియా

స్తబ్బారావు

జరగడ్ంతో

అమెరికా

చేరుకునానరు. అకకడ్ నూాయార్క లోని కోని ఐలండ్

అనే

ఆస్తపత్రిలో

పని

చేశాక

యూనివరిసటీ ఆఫ్ అరకనస్థ ఫర్ మెడికల్ సైన్సస్ లో జిరియాట్రిక్స చేశారు. Vol 06 Pub 001

ప్రశాంత్ంగా

ఉండేటుో

చూడాలి

ప్రవరిుస్థురననద్వ అమెరికాలో చాల ముఖ్ాం. డా. లక్ష్మీ కిశ్లర్ ఇపాటికీ నాలుగుస్థరుో ‘ బెస్ట బెడ్

సైడ్

మ్మానర్స

అవార్ి

అందుకునానరంటే ఆమె రోగులీన ఎంత్ బ్బగా


పంచమ సవరం

Page 138

చూస్థురో ఊహంచుకోవచు​ు.

డా. కమల పి. త్మిరిశ

రాడ్ ఫోర్ి యూనివరిసటీ లో చద్వవే విద్యారుాల

“ ఎలకోా ఫిజియాలజీ రంగంలో స్త్రీలు చాల

కోసం త్న త్లిో పేరిట ‘ సోమంచి వంకట

త్కుకవగా ఉంట్యరు. అమెరికా అంతా కలిపి

సత్ావత్మ మెమోరియల్ స్థకలర్ షిప్ ’ ను

20,30 మంద్వ ఉంట్యరేమో. ద్యనికాకరణం –

ఆమె

ఒకోకస్థరి

అంద్వస్తునానరు.

భారత్దేశంలో

ఆరేడు

గంటలపాటు

కూడా

2025 నాటికి వృదుాల సంఖ్ా పెరగనుననద్వ.

ఆపరేష్నుో చేసూునే ఉండాలి. ఆ సమయంలో

అలగే వారి ఆయుః ప్రమ్మణం కూడా

రేడియేష్న్స కి గురయేా ప్రమ్మదం కూడా

పెరుగుతుననద్వ కాబటిట ద్యనికి త్గగటుట వారికి

ఉంటుంద్వ. మిచిగన్స రాష్ట్రంలో ఈ రంగంలో

వైద్యానిన అంద్వంచే వసతులు కూడా పెరగాలి.

శిక్షణ తీస్తకునన ర్తండో మహళను నేను ”

వారి పక్షవాత్ం, గుండె జబుాలు, శా​ాసకోశ

అని గురు​ుచేస్తకునానరు డాకటర్ కమల.

వా​ాధులు, అలీజమెర్స, మత్మమరపు లంటివి వచిునపుడు ఇంట్లోనే వుంచుకుని వైదాం చేయించడ్ం

చాల

కష్టమవుతుంద్వ.

భారత్దేశంలో కూడా హోం హెల్ు కేర్ వసేు వృదుాలిన

చూస్తకోవడానికి

కుటుంబ

సభుాలకు స్తలువు అవుతుంద్వ. ముందుల ఉమిడి కుటుంబ్బలు లేవు. ఈ వసతులుంటే వృదుాలు కుటుంబ సభుాలకు భారం కారు. పైగా వృద్యా​ాపాం ప్రశాంత్ంగా గడుస్తుంద్వ ”

అంట్యరు డా. లక్ష్మీ కిశ్లర్. Vol 06 Pub 001

“ మ్మ అమి స్తజ్ఞతాదేవి రుమట్యయిడ్ ఆరారైటిస్, ల్లపస్ అనే జబుాతో బ్బధపడేద్వ. ఈ జబుా ఉననవారికి శరీరంలోని వివిధ భాగాలు క్రమంగా దెబాత్మంట్యయి. ముఖ్ాంగా కీళుళ, చరిం, మూత్ర పిండాలు, రకుకణాలు, ఊపిరిత్మతు​ులు పాడైపోతాయి. అమి బ్బధ చూడ్లేక ‘ వైదా విదా చద్వవి అమి బ్బధ నయం చెయా​ాలి అని నిరణయించుకునానను. అయిత్య నేను ఎంబిబిఎస్ చేసి అమెరికా వచిు


పంచమ సవరం

Page 139

ఇంటరనల్ మెడిసిన్స చేసినంత్ వరకే అమి

ఫైటరిన

తీస్తకచాురు.

ఉంద్వ “ అనానరు ఆమె.

అపాటికే

“ నేను ఆద్వలబ్బద్ జిలో మందమర్రి లో

ఊపిరిత్మతు​ులో​ోకి పొగ బ్బగా

ఆయన

పుట్యటను. నానన శ్రీరామ్ సింగరేణి కాలరీస్ లో

వళిళపోయి

ఉంద్వ.

చీఫ్ ఆఫీసర్ గా పని చేసి రిటైర్ అయా​ారు.

గుండెపోటు

కూడా

నాకు 1995 లో ప్రవీణ్ తో వివాహం కావడ్ంతో అమెరికా వచేుశాను. వచాుక ఆలార్ట ఐన్స సీటన్స మెడికల్ సెంటర్ లో పరిశ్లధన

చేశాను.

త్రువాత్

సెయింట్

వచిుంద్వ. ఆరటరీ లో ఒక కాోట్

కూడా

వచాుడు

ఉంద్వ.

కాబటిట

ఇనిన

సమసాలతో

చనిపోతాడ్నుకునానను.

ఆఖ్రి ప్రయత్నంగా క్రిటికల్ కేర్ సెాష్లిస్ట ను

ల్లయీ లో పోస్ట డాకటరల్ రిసెర్ు, ద్యని

రమినానను. ఒక మందు ఇసేు కాోట్ కిోయర్

త్రా​ాత్ కారి​ియాలజీ లో ఎలకోాఫిజియాలజీ

అవుతుంద్వ. కానీ సైడ్ ఎఫ్క్ట్ ఉనానయి.

చేశాను. ఎలకోా

ఫిజియాలజీలో

ఇంటర్

వనినల్

కారి​ియాక్ ఎలకోా ఫిజియాలజీ గురించిన అధాయనంతో పాటు కనిన నిరాిణాలను

సంత్కం

త్త్ంగం

పూరిు

అయా​ాక

రేడియాలజిస్ట వచిు మందు ఇచాుడు. రోగ మెలో మెలోగా కోలుకునానడు. మరోస్థరి కమూానిటి ఆస్తపత్రి లో ఆపరేష్న్స

( implants ) గుండెలో చ్చపిాంచాలిస

చేస్తుననపుడు

ఉంటుంద్వ. దీనికోసం ఏకధాటిగా ఆరేడు

మంటలు చెలరేగడ్ంతో ప్రమ్మదం జరిగంద్వ.

గంటలు ఆపరేష్నుో చేయాలి. ఒకస్థరి ఎమర్తజనీస విభాగానికి ఒక ఫైర్ Vol 06 Pub 001

ఆకిసజన్స

సిలిండ్ర్

పగలి

ఆ సమయంలో అకకడ్ చికుకకునన ముగుగరు రోగులను

ఒకరి

త్రువాత్

మరొకరిని

బయిటకు లకుకంటూ వచేుశాను. ఈలోగా


పంచమ సవరం

Page 140

నేను పొగ బ్బగా పీలేుయాడ్ంతో ననున

శాంపిల్స ’ అంట్యరట. ఈ పదాత్మపై 2004

ఎమర్తజనీస కి తీస్తకెళిో అత్ావసర వైదాం

సంవత్సరంలో పేట్ంట్ కూడా తెచు​ుకునానరు

చేయాలిస వచిుంద్వ. హీరోయిక్ అవార్ి తో

నాస్థ లోని జ్ఞనసన్స సేాస్ సెంటర్ లో చీఫ్

ననున

ఫరికాలజిస్ట / ట్కినకల్ మ్మనేజర్ గా

సనాినించారు.

ఒక

పాఠశాలలో

వాలంటీర్ గా, గృహహంస బ్బధితుల షెలటర్

పనిచేస్తునన డా. పుచాు వసంత్లక్ష్మి.

కి నిధుల సేకరణ వంటి స్థమ్మజిక సేవలు

పెళ్వళన అయిదేళళకి 1973 లో హూాసటన్స,

కూడా చేసూు ఉంట్యను ” అని వివరించారు డాకటర్ కమల పి. త్మిరిశ.

ట్కాసస్ కి వచాురామె. ట్కాసస్ మెడికల్ సెంటర్ లో బయో ఫరాిసూాటికల్స, కిోనికల్ ఫరికాలజీ లో పిహెచ్డి చేశారు. గత్ పద్వహేనేళుోగా ఆమె మరో కత్ు ప్రాజెకుట

డా. పుచాు వసంత్లక్ష్మి వోామగాములకి రకు పరీక్ష చేసినపుడు

వాటిని

భద్రపరిచేందుకు

రోజులో​ో ఫ్రిజ్ లంటివి ఉండేవి కావట. అందుకని రకు

పరీక్ష

నమూనాలిన

అలమరాలో​ో ఉంచినా పాడ్వకుండా ఉండే పదేత్మని కనుగొనానరు ప్రిజరేాష్న్స

ఆఫ్

Vol 06 Pub 001

వసంత్.

లికిాడ్

దీనిన

బయోలజికల్

పై పని చేస్తునానరు. అంత్రిక్ష యాత్రికులకు ప్రయాణంలో ‘ మోష్న్స సిక్ న్స్ ’ వస్తుంద్వ. ద్యని నివారణకు అత్మ త్కుకవ సమయంలో ఎకుకవ

ఫలిత్ం

ఇచేు

మందును

కనుకోకవడానికి పరిశ్లధనలు చేశారు. ఈ మందు కోసం అమెరికన్స ఎయిర్ ఫోర్స, నేవీ వాళుళ

కూడా

ఆసకిు

చూపిస్తునానరట.

పరిశ్లధన పూరుయిా ఎఫ్. డి. ఏ. ( ఫ్టడ్ అండ్ డ్రగ్ అడి​ినిసేాష్న్స ) అనుమత్మ దొరకగానే ఇద్వ


పంచమ సవరం

Page 141

మ్మర్తకటుట లోకి వస్తుంద్వ. ఈ మందుని

వారసత్ాంగా

కనుకుకనన

కాకుండా నలుగురికీ ఉపయోగపడే పనులు

ఘనత్

కూడా

వసంత్లక్ష్మికే

దకుకతుంద్వ. “

చేసేల

మొటటమొదటి

కలానాచావాోతో

భారతీయ కలిసి

ఆస్తులు

ప్రోత్సహంచాలి.

అంత్స్తులు

మ్మ

పిలోలకు

వోామగామి

భారతీయ సంసకృత్మ, భాష్, కళలు నేరిాసూు –

చేశాను.

ఇకకడి వారితో కలిసి ఆనందంగా ఉనానం ”

పని

అమెరికాలో ప్రస్తుత్ం 11 మంద్వ మహళా

అనానరు వసంత్లక్ష్మి.

వోామగాములు

ఉనానరు.

మహళలు

ఈమెకు

అంత్రిక్షంలోకి

వళిళనపుడు

థైరాయిడ్

విపరీత్మైన అభిమ్మనం. తెలుగులో కనిన

సమసాలు త్లెతు​ుతాయి. అందుకని వాటి

కథలు కూడా రాశారు. మొటటమొదటి కథ ‘

గురించి

మహళా

ఆవగంజ ఆంత్రాం ’. సమయాభావం వలన

వోామగాములు మ్మనసిక ఒత్ముడి లేకుండా

కనస్థగంచలేకపోయినా సమయం దొరికిత్య

ఎల ఉండాలి ? ఏం చేసేు వాళుళ చురుకుగా

రచనలు చేస్థునని చెపా​ారు. కూతురితో కలిసి

ఉంట్యరనే

కూచిపూడి

పరిశ్లధన

చేసి

విష్యాలను

ఇంకా

తెలుగు

స్థహత్ాం

నేరు​ుకునానరు.

అంటే

కనానళుో

పరిశ్లధించాలిస ఉంద్వ. ” అని చెపా​ారు

భరత్నాటాం, కథక్ కూడా నేరు​ుకునానరు డా.

వసంత్.

పుచాు వసంత్లక్ష్మి.

“ అమెరికాలో భారతీయుల జనాభా ఐదు శాత్ం

ఉంటుందేమో.

వీళోలో

ఉననత్

ఉదోాగాలో​ో ఉండి ఏదైనా చేయాలనే త్పన ఉననవాళుళ

ముందు

Vol 06 Pub 001

త్రం

వాళళకి

శారద్యపూరణ శంఠి చికాగొలోని తెలుగు సటడీస్ సెంటర్ డైర్తకటర్ గా పనిచేస్తునన శారద్యపూరణ శంఠి తెలుగు భాష్,


పంచమ సవరం

Page 142

స్థహత్ా, కళారంగాలో​ో చెపుాకోదగగ సేవలు

అంట్యరు

అంద్వస్తునానరు.

శారద్యపూరణ శంఠి.

“ విదేశాలో​ో తెలుగు భాష్ను మరచిపోకుండా

అమెరికాలో

జరిగే

ఉండాలంటే ఏం చెయా​ాలి ? ” అని అడిగత్య

సభలు,

ఆమె

సమ్మవేశాలో​ో

ఇల

చెపుాకచాురు.

ఇంట్లో

ఉననపుాడూ పిలోలు తెలుగులో మ్మట్యోడేల చూడాలి.

అద్వ

త్లిోదండ్రుల

బ్బధాత్య.

తెలుగులోనే

మ్మట్యోడ్టం

ఆమెకునన

అలవాటు.

మ్మట్యోడ్టమ్మ కాదు రాయడ్ం కూడా వారికి

విశాఖ్పటనం కి చెంద్వన స్తసరో గోపాలశాస్త్రి,

నేరిాంచాలి. అమెరికాలో నివాసం ఉంటునన

సీతాదేవి దంపతుల కుమ్మర్తు శారద్యపూరణ.

కరియా, జపాన్స, ఫ్రాన్సస, చైనా లంటి దేశాల

ఆమె లలిత్సంగీత్ం, కరాణటక సంగీత్ం, వీణా

వాళుళ

ఎంత్గానో

వాయిదాం, స్థహత్ాం, సంసకృత్ం లలో

ప్రేమిస్థురు. అందుకే వారంతా ఇంట్లో వారి

ప్రవేశానిన పొంద్యరు. 1970 నుంచి 1975

భాష్లోనే మ్మట్యోడేల పిలోలిన ప్రోత్సహస్థురు.

సంవత్సరాల

మూలలు మరచిపోకుండా త్రువాత్ త్రానిన

రూపొంద్వంచిన సంగీత్ రూపకాలు, బృంద

కాపాడ్కుంటుంట్యరు. మన మ్మత్ృభాష్కు

గానాలు,

మన

రేడియో

వారి

మ్మత్ృభాష్ను

దేశంలోనే

నడుమ

లలిత్గీతాలు

ఇండియా

త్గుగతోందని

పాశాుత్ా

పోకడ్లపై

కాలంలోనే ఈమె అరసం, విరసం సంసాల

పటుటకని

ఆధారాంలో జరిగన స్థహత్ా చరులో​ో కూడా

వేళాోడ్టం జరుగుతోంద్వ. వాటి అవసరం

పాల్గగనానరు. 1976 లో డాకటర్ శ్రీరామ్

కేవలం ఉదోాగం వరకేనని గమనించాలి ”

శంఠితో వివాహం జరగడ్ంతో శారద్యపూరణ

మోజుతో

ఇత్ర

Vol 06 Pub 001

భాష్లను

ప్రస్థరం

ఆల్

ఆదరణ

నాకనిపిసోుంద్వ.

లో

శారద్యపూరణ

అయా​ాయి.


పంచమ సవరం

Page 143

అమెరికా పయనమయా​ారు.

స్థాపించిన వేద విజ్ఞాన పరిష్త్ సంసా ద్యారా

వివాహమై అమెరికాలో అడుగుపెటిట, ఇదేరు

వేద్యలను నేరు​ుకోవడ్ం మొదలు విశేోషించడ్ం

పిలోలు

కలిగాక

యూనివరిసటీ

కూడా లో

ఆమె

వరకు అనినటినీ నేరిాస్తునానరు.

తాళళపాక

చికాగోలో శంఠి పబిోకేష్న్సస స్థాపించి ‘

అననమ్మచారుాని నృత్ా సంగీత్ కళాభిజాత్ ’

వాగేగయకార వైభవం ’, శరనినకా​ాణం ’, ‘ నీత్మ

అనే విష్యంపై పరిశ్లధన చేసి పి. హెచ్. డి.

స్థహస్రి ’, ‘ మ్మఘదూత్ం ’, ‘ కాళిద్యస్త

పట్యట పొంద్యరు. ఆ త్రా​ాత్ సంసకృత్ంలో ‘

కావా​ానువాదం ’, ‘ శ్రీ చిత్కల ప్రతీచీ లేఖ్లు

సంసకృత్ం – జనిస్థానం, పరిణామక్రమం,

’ ( ప్రతీచీ అంటే పడ్మర. పడ్మటి దేశంలో

సంగీత్ ఒడ్ంబడిక – కనిన భారతీయ

ఉనన

స్థంప్రద్యయ సంగీత్ పదాతుల ఉదే​ేశా​ాలు ’

గురువుగారితో జరిగే ఉత్ుర ప్రతుాత్ురాలు )

అనే అంశానిన ఎనునకుని మరో డాకటరేట్

వంటివి

పట్యటను, ర్తండుస్థరుో త్రిపురనేని గోపిచంద్

ప్రచారం కలిాస్తునానరు. వీటితోపాటు ‘ బ్రహీి

బంగారు పత్కానిన స్థధించారు. శ్రీ పొటిట

’ అనే త్రైమ్మసిక పత్రికని 2000 సంవత్సరం

శ్రీరాములు

నుంచి నడుపుతునానరామె.

తెలుగు

ఆంధ్ర

యూనివరిసటీ

లో

విజిటింగ్ ప్రొఫ్సర్ గా ఆరేళుో పనిచేశారు. శంఠి

దంపతులు

అమెరికాలో

శ్రీ

అననమ్మచారా ప్రాజెకుట ఆఫ్ నార్ు అమెరికా అనే సంసాను స్థాపించి మన సంగీత్, లలిత్ కళల

గొపాదనానిన

చాటుతునానరు. Vol 06 Pub 001

వీటితోబ్బటు

ప్రపంచానికి

చికాగోలో

శిష్ణారాలికి

డాకటర్

భారత్దేశంలో

ప్రచురించి

వాటికి

శారద్యపూరణ

శంఠి

ఉనన

అమెరికాలో

అమెరికాలో

జరిగన అవధానాలో​ో మూడుస్థరుో అధాక్షత్ వహంచడ్మ్మ కాక ద్యద్యపు పద్వస్థరుో పృచుక పాత్రలో కూడా మెపిాంచారు. స్థహతీ,

కళా

రంగాలో​ోనే

కాకుండా


పంచమ సవరం

Page 144

స్థమ్మజిక సేవలోనూ శారద్యపూరణ శంఠి

వాణి

త్నదైన ముద్ర వేస్తునానరు. ఈమె భరు డా.

ఈవిడ్పై

త్ండ్రి

శ్రీరామ్ హైదరాబ్బద్ లో స్థాపించిన ఎల్. వి.

ప్రభావం

చాల

ప్రస్థద్ కంటి ఆస్తపత్రి వావస్థాపక డైర్తకటర్ గా

ఎకుకవ. ఆ ప్రభావమ్మ

ఉనానరు. ఇదేరమ్మియిలు సిరి, సీత్ లకు

ఆవిడ్ను ఎకనామిక్స

లలిత్కళలో​ో, స్థహత్ా స్థమ్మజిక రంగాలో​ో

ప్రొఫ్సర్ ని చేసింద్వ.

ప్రవేశం

ఆరిాకశాస్త్రం పటో ఎల ఆసకిు కలిగందని

ఉంద్వ.

వీరిదేరూ

కూచిపూడి

నృత్ాంలో

ప్రపంచ

వా​ాపుంగా

ప్రదరశనల

వరకూ

ఇచిు

300

ప్రశంసలు

పొంద్యరు.

విజయ.

అడిగత్య “ బ్బలాం నుండి దేశంలో ఏం జరుగుతుందనే విష్యాలు తెలుస్తకోవాలనే ఉతుసకత్ ఉండేద్వ నాకు. నాననకేమో కేవలం

మరొక డాకటరేట్ కోసం ఇటీవలే థీసిస్

ఎకనామిక్స చదవడ్ం ఇష్టం ఉండేద్వ కాదు

సమరిాంచిన

గారు

అందుకని లెకకలతో కలిసిన ఎకనామిక్స

అవిశ్రాంత్ంగా చేస్తునన పనులు ఎవరికైనా

అంటే ‘ మ్మథమెటికల్ ఎకనామిక్స ‘ చద్వవిత్య

సూారిుద్యయకమ్మ.

బ్బగుంటుందని ప్రోత్సహంచేవారు ” అని

శారద్యపూరణ

శంఠి

చెపా​ారు వాణి.

డాకటర్ వాణి విజయ కచెురోకోట ఆంధ్ర విశావిద్యాలయంలో ఫిజిక్స ప్రొఫ్సర్ గా, ప్రినిసపల్ గా పనిచేసిన ప్రముఖ్ ఫిజిసిస్ట కచెురోకోట రంగధామరావు గారి కుమ్మర్తు Vol 06 Pub 001

ఆంధ్ర విశావిద్యాలయం నుండి ఎం. ఏ. ఎకనామెట్రిక్స

చేశాక

పరిశ్రమల

ఆరిాకశాస్త్రం ( Industrial Economics ) ’ లో పి. హెచ్. డి. చేశారు. కెనడా లో


పంచమ సవరం

Page 145

టీచింగ్ అసిసెటంట్ గా పని చేసూు అకకడే

పరీక్షలు

అంత్రాజతీయ ఆరిాకశాస్త్రం ( Interna-

అయిపోతుంద్వ. అదీకాక చాల కుటుంబ్బలో​ో

tional Economics ) లో ఎం. ఏ. చేశారు.

త్లిోదండ్రులే పిలోలు ఏం చదవాలి. ఏం

1985 లో బోసటన్స లోని హారార్ి యూనివరిసటీ

ఉదోాగం

లో

వచిున

నిరణయిస్థురు. ద్యంతో పిలోలకు వాళళకి ఏద్వ

అవకాశానిన అననగారి సహాయంతో పూరిు

ఇష్టమో అద్వ చదువుకోవడానికి అవకాశం

చేశారు.

రాదు. కానీ ఇకకడ్ ప్రతీదీ ‘ ప్రాకిటకల్ ’ గా

ప్రస్తుత్ం న్బ్రాస్థక యూనివరిసటీ, కీయరీన లో

ఉంటుంద్వ. అంటే సాయంగా చేసి, చూసి

రిసెర్ు

అసోసియేట్

గా

ఎకనామిక్స విభాగాధిపత్మగా పని చేస్తునన

రాయడ్ంతో

చేయాలి

వారి

వంటి

నేరు​ుకోవడ్ం ఉంటుంద్వ.

పని

విష్యాలనీన

చిననపాటినుంచి

వాణి మ్మక్రో మరియు మైక్రో ఎకనామిక్స

పిలోలకి ఏద్వ ఇష్టమో అదే చదువుతారు.

ర్తండూ బోధిస్థురు.

నచిున పనులే చేస్థురు. ఇకకడ్ విద్యారుాలు

భారత్దేశంలో పాఠాపదాతులకి, అమెరికాలో పాఠాపదాతులకు

త్యడా

వివరిసూు

భారత్దేశంలోని చదువు ఇపాటికీ బ్రిటిష్ విద్యావావసా

నమూనాలో

ఉంద్వ.

అకకడ్

త్మ చదువుకి తామ్మ భాధాత్ వహస్థురు. జ్ఞానసముపారజన కష్టపడ్డానికైనా

చెయాడానికి వనుకాడ్రు

ఎంత్ అంటూ

తెలియజేశారు.

పదాతులు ఎకుకవగా ‘ థియరిటికల్ ’ గా

“ ఒకకకకస్థరి నాకు ఏమనిపిస్తుందంటే

ఉంట్యయి.

కంత్మంద్వ ఎన్స. ఆర్. ఐ. లు కలిసి

పుసుకాలో​ో

ఉననద్యనేన

అనుసరిస్థురు. సంత్ంగా ఆలోచింపచేసేల ఉండ్దు.

పుసుకాలో​ో

Vol 06 Pub 001

ఉననద్వ

చదవడ్ం,

భారత్దేశంలో

ఒక

చదరపు

మైలు

ప్రాంతానిన.. అంటే ఒక ఊరును అభివృద్వా

చేసేందుకు ఏమ్మం కావాలో అవి చేసేు మన


పంచమ సవరం

Page 146

దేశం త్పాక బ్బగుపడుతుంద్వ. దీనిన ఒక

ప్రముఖ్ రాజకీయవేత్ు,

ఉదామంల మొదలుపెటిట చేసేు ఫలిత్ం ఇంకా

స్థహతీవేత్ు

బ్బగుంటుంద్వ.

బెజవాడ్

ఎందుకంటే

మ్మమందరం

డాకటర్ గోపాలర్తడి​ి

ఇండియాలో సంపాద్వంచిన జ్ఞానంతోనే, ఆ

గారి మ్మనలుోడు డాకటర్

జ్ఞానానికి పదును పెటుటకునే ఇకకడ్ మంచి

ఎస్.

జీవిత్ం

గారు ఉస్థినియా లో

గడుపుతునానం.

రకంగా

బ్బలకృషాణర్తడి​ి

భారత్దేశానికి ఎంతో ఋణపడి ఉనానం. ఆ

ప్రొఫ్సర్ ఆఫ్ సరజరీ గా పనిచేశారు. వారి

ఋణం

అని

సాసాలం

న్ల్లోరు.

ఆలోచిస్తుననపుడు ఈ విష్యం త్టిటంద్వ.

కుమ్మర్తు

డాకటర్

దీనికోసం అందరినీ కూడ్గటుటకుని, ఒక పాోన్స

హైదరాబ్బద్ లో చద్వవిన విజయలక్ష్మి 1983

త్యారు చేసి, ఏం చేయాలో, ఎల చేయాలో

లో అమెరికా వళిళ అడ్ల్ట మరియు చైల్ి

ఆలోచించాలి. ఎలగైనా ఈ పని చేయాలనే

సైకియాట్రీ

ఆశయం, పటుటదల నాలో ఉనానయి. చూద్యేం

చేశారు. ప్రస్తుత్ం ట్న్నసీ లోని చటటనూగ లో

ఏం జరుగుతుందో ! ” అనానరు త్నలోని

పార్క రిడ్జ హాసిాటల్ సిసటమ్స బోరుి ఆఫ్

స్థమ్మజిక సేవా కోణానిన ఆవిష్కరిసూు డాకటర్

గవరనర్స లో పని చేస్తునానరు.

వాణి విజయ.

“ చిననపుాడే కనిన సమసాలను పరిష్కరిసేు

ఎల

తీరు​ుకోవాల

పెదేయా​ాక

డాకటర్ విజయలక్ష్మి అపా​ార్తడి​ి

లో

బ్బలకృషాణర్తడి​ి విజయలక్ష్మి

అయిదేళుో

వారు

గారి

అపా​ార్తడి​ి.

సెాష్లైజేష్న్స

సమసాలతో

బ్బధపడ్కకరలేదు. డెవలపెింట్ డిససబిలిటీస్ లో

ముఖ్ాంగా

ఆటిజం,

ఇంట్లెకు​ువల్

డిససబిలిటీస్ వంటివి ఉంట్యయి. వాటికి నేను Vol 06 Pub 001


పంచమ సవరం

Page 147

కనసలెటనీస ఇస్తుంట్యను. మ్మము ప్రత్మపాద్వంచిన

స్థానే ‘ ఇంట్లెకు​ువల్ డిససబిలిటీస్ ’ అని

పాలసీ ని అమెరికన్స మెడికల్ అసోసియేష్న్స

పెట్యటలని

వారు ఏకగ్రీవంగా ఆమోద్వంచారు. హెల్ు

సంవత్సరంలో

అండ్ సరీాసెస్ వారి ఎదుట కూడా ఈ

ఆమోద్వసూు సంత్కం చేశారు. మొదట్లో కంత్

సమసా గురించి ప్రచారం చేశాము ” త్న

వనకాడినా న్మిద్వ న్మిద్వగా చాల సంసాలు,

పనిని పరిచయం చేసూు విజయలక్ష్మి చెపిాన

సంఘాలు దీనిని అనుసరించాయి.

మ్మటలివి.

విజయలక్ష్మి భరు రమ్మష్ అపా​ార్తడి​ి ఉదోాగ

మ్మనసిక

సమసాలతో

బ్బధ

పడేవారు, వారంత్ట వారు నోరు విపిా అనీన చెపాలేరు కాబటిట వారికి అనిన రకాలుగా

వసతులు కలిాంచాలని, త్మ పనులు తాము చేస్తకోవడానికి శిక్షణే కాక వారి జీవిత్ం మరింత్ స్తలువుగా స్థగపోయేల చేయాలని ఆమె కోరిక. 2002 లో ప్రెసిడెంట్ కమిటీ ఆఫ్ మెంటల్ రిట్యరేిష్న్స లో నాన్స కెరీర్ అపాయింట్ింట్ లో విజయలక్ష్మి నియమితులయా​ారు. ఈ కమిటీ ని ప్రెసిడెంట్ కెనడీ హయాంలో ప్రారంభించారు. విజయలక్ష్మి ఈ కమిటీ కి వైస్ ఛైరిన్స. ఆ సమయంలోనే ఆమె ‘

మెంటల్ రిట్యరేిష్న్స ’ అనే పదం తీసేసి ద్యని Vol 06 Pub 001

ప్రత్మపాద్వంచారు.

2005

ప్రెసిడెంట్

ద్యనిన

బుష్

రీతా​ా ఇంజినీర్. సంత్ంగా కంపూాటర్ బిజిన్స్ ఉంద్వ. ‘ నాట్య ’ వావస్థాపక అధాక్షులుగా

ఉనానరు.

వీరికి

ఇదేరు

అమ్మియిలు. బిజీ గా లేనపుడు “ నాకు పుసుకాలు చదవడ్ం ఇష్టం. నేను ఉస్థినియా మెడికల్ కాలేజీ లో చదువుతుననపుాడు

ష్టిల్

బ్బాడి​ింటన్స

చాంపియన్స గా ఉనానను. నేను, నా భరు కలసి ‘ అక్షయపాత్ర ’ అనే సాచఛంధ సేవా సంసాలో చాల

చురుకుగా

పాల్గగంటునానం.

బెంగుళూరు లో ఉనన ఈ సంసా బీద పిలోలకు మధా​ాహన భోజనం పెడుతుంద్వ ” అని


పంచమ సవరం

Page 148

చెపా​ారు.

లో మొత్ుం మూడు

“ మనం చేసే పని మీద ఆసకిు, ఆ పని

ఆఫీస్తలునానయి

చేయాలనే

ఉతాసహం,

స్థధించాలనే

ద్యనిలో

పటుటదల

ఉంటే

ఏదైనా

ఆమెకు.

తెగ

ఇండియాలో

అనిన

కష్టపడిపోతునానమనే భావన రానే రాదు ”

రాషా​ాలో​ోనూ

ఒకటే

అనే విజయలక్ష్మి అపా​ార్తడి​ి గారు,

కుటుంబ చటటం ఉంటుంద్వ. కానీ అమెరికాలో ఒకోక రాష్ట్రంలో ఒకోక ల ఉంటుంద్వ. ఇద్వ తెలియక మన వాళుళ చాల ఇబాందులు

జనితార్తడి​ి, ఇమి​ిగ్రేష్న్స ల నల్గగండ్ జిలోకు చెంద్వన జనిత్ ఉస్థినియా యూనివరిసటీ లో ఎల్. ఎల్. బి. చేశాక కాలవల విశేాశార్ ర్తడి​ిని వివాహం చేస్తకుని అమెరికా వచాురు. అమెరికాలో మ్మసటర్స చేశాక నూాయార్క రాష్ట్రంలోని రాచెసటర్ లో ‘

వాలంటీర్ ల ఫర్ి ’ లో చేరి ఏడాద్వపాటు పేదల కేస్తలిన ఉచిత్ంగా చేశారు. ఆ త్రా​ాత్ ఒక ఇమి​ిగ్రేష్న్స ల ప్రొఫ్సర్ దగగర రీసెర్ు అసిసెటంట్

గా

పని

చేసి

అనుభవం,

ఆత్ివిశా​ాసం ర్తండూ సమకూరు​ుకునానరు. ఇపుాడు వరీజనియాలో, రాచెసటర్ లో, ఇండియా Vol 06 Pub 001

పడ్డ్ం గమనించి ఆమె ఉత్ుర అమెరికా తెలుగు అసోసియేష్న్స, అమెరికన్స తెలుగు అసోసియేష్న్స

లలో

స్త్రీలకు

ఫోరంలు

నిరాహంచి ఇమి​ిగ్రేష్న్స కు సంబంధించిన అనేక

విష్యాలో​ో

వారి

అవగాహనను

పెంచారు. గృహహంస, విడాకులు వంటి కేస్తలో​ో స్త్రీలకు ఇమి​ిగ్రేష్న్స పరంగా ఏ స్థయం కావాలనాన చేస్థురామె. “ కష్టంలో ఉండి నా స్థయం కోసం వస్థురు. అటువంటి వారి నుంచి డ్బుా ఆశించను. వారిని ఆదుకోలేకపోత్య ఈ వృత్ములో ఉండి ఏం


పంచమ సవరం

Page 149

లభం చెపాండి. ఈ వృత్ము అంటే నాకు చాల

చేస్తునానరు. ఈ మ్మరుాలకు మరో కారణం

గౌరవం. ఒక స్త్రీగా సమసాలో​ో ఉనన స్త్రీలను

ఇత్ర దేశాల వాళుళ ఎకుకవగా వసేు ఇకకడి

అరాం చేస్తకోగలుగుతాను. కాబటిట వీలైనంత్

వాళళకి ఉదోాగాలు ఉండ్డ్ం లేదు. అందుకని

స్థయం చేస్థును. ఇల ఒకరికకరం స్థయం

వారిని

చేస్తకుననపుాడే

మ్మరుాకి

ఉదోాగాలు వస్థుయనేద్వ వారి ఆశ. ‘ ఈ

దోహదం చేసినవారమవుతామని నముితాను

మ్మరుాల వలో గ్రీన్స కార్ి లు రావడ్ం

” అంట్యరామె.

అలసామవుతోంద్వ. ఇండియాకి వళిళన వాళుళ

కరీంనగర్. ఆర్గ, నల్గగండ్. ఆర్గ ల ద్యారా ప్రతీ

త్మరిగ వచేు అవకాశం ఉండ్డ్ం లేదు.

సమ్మజంలో

ఏడాదీ ఇదేరు పిలోలకు చదువుకోవడానికి

రాకుండా

చేసేు

ఇకకడి

వారికి

ద్యనివలో ఇబాందుల పాలవుతునన జనాలను

స్థయం చేస్థురు జనితార్తడి​ి గారి భరు. ఆయన

దృషిటలో పెటుటకుని చట్యటలిన కంచెం స్తలువు

సూారిుతోనే ఆమె కూడా త్న అమిమి,

చేసేు బ్బగుంటుంద ” నానరు జనితార్తడి​ి.

నాననమి ఊళళలో​ో ప్రభుత్ా పాఠశాలలో​ో చదువుకుంటూ

పుసుకాలు

కనుకోకలేని

పిలోలకి, పదో త్రగత్మ పిలోలకి పుసుకాలు స్థానసర్ చేశారు. “ దేశ సంరక్షణ కోసం ఇమి​ిగ్రేష్న్స చట్యటలిన కఠినత్రం చేస్తునన మ్మట వాసువమ్మ. అలగని చట్యటలిన పూరిుగా మ్మరుస్తునానరని చెపాలేం. ఉనన

చట్యటలో​ోనే

Vol 06 Pub 001

చినన

చినన

మ్మరుాలు

జయశ్రీ జ్ఞనకిరాం ‘ చాలమంద్వ వేరే ఉదోాగాలకి ప్రయత్నం చేయమని చెపిానా వినలేదు నేను. నాకు నచిున

పనిలోనే

కనస్థగుతునానను

అంటునన జయశ్రీ వాషింగటన్స లో చిల్డిౌన్స నేష్నల్ మెడికల్ సెంటరో​ో విమెన్స, ఇనాుంట్, చిల్డిౌన్స సపిోమెంట్ నూాట్రిష్న్స ప్రోగ్రం కి


పంచమ సవరం

Page 150

లోకల్ ఏజెనీస డైర్తకటర్

సమయంలో

గా పనిచేస్తునానరు.

సికపిాంగ్ చేయడ్ం, ఎకసర్ సైజ్ బైక్ ఉంటే

చిననపాటి

అద్వ తొకకడ్ం, అటు ఇటు పరుగెత్ుడ్ం

నుంచే

ఎస్సి.

చేయడ్ం,

లంటివి చేయమని చెబుతాము. కనీసం ఇరవై

ప్రశినంచేత్త్ాం,

నిముషాలు ఇల చేసినా ఆ రోజుకి వారి

వేంకటేశార యూనివరిసటీ నుంచి హోంసైన్సస ఎం.

పుష్ప్స

దేననయినా

పరిశ్లధించేత్త్ాం జయశ్రీలో ఉంద్వ. “ శ్రీ లో

కనిన

చేశాను.

చదువుకునే

వయస్తలో ఉపుాడు బియాం మ్మమూలు

శరీరాలకు

వా​ాయామం

కలిగనటేో.

కారాక్రమం వలో ఇరవై శాత్ం ఫలిత్ం స్థధించాము. పోగా పోగా ఈ శాత్ం మరింత్ పెరుగుత్త పోతుందనే నమికం మ్మకుంద్వ ”

బియాం కంటే ఎందుకు మెరుగైందనే ప్రశన

అని జయశ్రీ తెలియజేశారు.

వేస్తకుని

బిడ్ికు త్లిోపాలు ఎంత్ మంచివో కూడా

సమ్మధానం

కోసం

ప్రయోగం

చేశాను కూడా ”. ఈ జిజ్ఞాస ఇపాటికీ ఆమెలో

జయశ్రీ

అలనే ఉండిపోయింద్వ. అందుకే ఇకకడ్ ఉనన

ప్రచారం చేయడ్మ్మ కాదు కత్ుగా త్లుోలయిన

హస్థానిక్, స్థానిష్ పిలోలో​ో ర్తండేళో వయస్త

వారి

నుంచే ఊబకాయం ఎందుకు వస్తుందనే

తాగంచబోమనే

ద్యనిపై ఆమె రీసెర్ు చేశారు. టీవీల ముందు

తీస్తకుంట్యరు.

కూరొుని త్మనడ్ం వలన పిలోల దృషిట టీవీ

“ పెళోయిా అమెరికా వచాుక చదువుకునన

ప్రోగ్రం పై ఉండి వారు ఎంత్ త్మంటునానరో తెలియడ్ం లేదు. టీవీ ప్రోగ్రం లు చూసేపుడు

మధా మధాలో ప్రకటనలు వస్థుయి కద్య ! ఆ Vol 06 Pub 001

ప్రచారం చేస్తుంట్యరు. కేవలం నుంచి

చదువుకి

బిడ్ిలకు

నా​ాయం

పత్రంపై

డ్బ్బా

పాలు సంత్కం

చేయాలని,

అదే

సమయంలో నలుగురికీ ఉపయోగపడే పని


పంచమ సవరం

Page 151

చేయాలనే ఉదే​ేశంతో రిజిసటర్ి డైటీషియన్స

నిరాహంచినపుడు

ఇంటర్న షిప్ చేసి డైటీషియన్స అయా​ాను ”

కటుటకుని వచేుటుట చేశారు. జయశ్రీ ఇంట్లో

అంట్యరు జయశ్రీ. ఆవిడ్ వస్త్రధారణ గురించి

జరిగే సంక్రాంత్మ పండుగ ఒక అంత్రాజతీయ

అడిగత్య.. “ మన భారతీయ సంసకృత్మ,

వేడుకల కనిపిస్తుంద్వ. ఆరోజు ఏరా​ాటు చేసే

ఆచారాలు, పదాతులంటే అనిన సంసకృతుల

బొమిలకలువుకు

వారికి ఎంత్ గౌరవమో చూసేు ఆశురాం

వస్థురు. మ్మత్ృదేశంలో జరిగే సంక్రాంత్మ

వేస్తుంద్వ. ఇకకడ్ పనిచేసేటపుాడు పాశాుత్ా

వేడుకలకు

దుస్తులు వేస్తకోవాలి, లేకపోత్య ఉదోాగం

సమక్షంలో

చేయలేవు

పొందడ్మ్మ

అని

ఇకకడికి

రాకముందు

చాలమంద్వ నాతో చెపా​ారు. కానీ నేను

స్త్రీలందరూ

వివిధ

దూరమైనా చేసి కాకుండా

దేశాల

చీరలు

వారు

అల

అందరి

ఆనంద్యనిన

తాము

ఇత్రులకూ

మన

సంసకృత్మని పరిచయం చేస్తునానరు.

అమెరికాకు వచిునపాటినుండి చీర త్పా వేరే దుస్తులు వేస్తకోలేదు. నా సహచరులు నేను మ్మరకుండా

ఉననందుకు

ననున

చాల

గౌరవిస్థురు. ఒకోకస్థరి చిననపిలోలు నా బొటుట

చూసి ప్రశనలేస్తుంట్యరు. అద్వ మన సంసకృత్మ గురించి పిలోలకు చెపేా అవకాశంగా తీస్తకుని నేను వారికి అరామయేాల బొటుట గురించి చెపాును ” అని గరాంగా చెపా​ారు జయశ్రీ. మన సంప్రద్యయాలకు జయశ్రీ పెదే పీట

వేస్థురు. అందుకే వారి ఆఫీస్త లో ఫాష్న్స షో Vol 06 Pub 001

మంజుల అంబ్బర్ నాస్థకు చెంద్వన లంగీో రీసెర్ు సెంటర్ ( లర్క ) లో సీనియర్ ఇనురేిష్న్స ట్కానలజి మ్మనేజర్ గా పని చేస్తునన భారతీయ మహళ మంజుల

అంబ్బర్.

న్ల్లోరులో

పుటిట

కరూనలు లో చద్వవి అమెరికా వళిళ నాస్థ ఇచేు అస్థధారణ ప్రత్మభా మోడెల్, వారి టీమ్ లీడ్ర్ షిప్ అవారుిలు పొంద్యరు మంజుల.


పంచమ సవరం

Page 152

అమెరికా వచేునాటికి నేను డిగ్రీ మ్మత్రమ్మ

రీసెర్ు

చేశాను. నా భరు ద్యమోదర్ ర్తడి​ి పి. హెచ్.డి.

మొటటమొదటిస్థరిగా

చేయడానికి అమెరికా వసేు ఆయన వంట

ఒక అమెరికన్స స్త్రీ లెస్థ

నేనూ వచాును. ఆ త్రువాత్ నాస్థలో

వి. రో. డైర్తకటర్ గా

ఉదోాగం వచిుంద్యయనకి. జ్ఞరిజయా సేటట్

ఉనానరు.

యూనివరిసటీ లో కంపూాటర్ ఇనురేిష్న్స

ఐటి ప్రాజెకుట మ్మనేజర్ గా ఆపరేష్న్స అండ్

సిసటమ్స లో ఎమెిస్ చేశాను.

సెంటర్

కి

మ్మనేజెింట్ డైర్తకటరేట్ లో 1989 నుంచి

అట్యోంట్య లోని ఐటి డిపార్తటమంట్ లో నా కెరీర్

1997 వరకూ పనిచేశాను. అపుాడు 30

మొదలయింద్వ. అకకడ్ మూడేళుో పనిచేసిన

మంద్వ కంపూాటర్, సమ్మచార నిపుణుల

త్రువాత్ నాస్థకు చెంద్వన లంగీో పరిశ్లధన

బృందంతో కలిసి సెంటర్ వైడ్ ‘ డిజిటల్

కేంద్రం ( వరీజనియా ) లో చేరాను. అకకడ్

లైబ్రరి సిసటమ్స ‘ ను అభివృద్వా చేసి ఆచరణలో

చేరిన మొదటి భారతీయ మహళను నేనే.

పెట్యటను. అలగే నాస్థ విభాగాలో​ో ( పద్వ

లంగీో రీసెర్ు సెంటర్ నాస్థ ఫీల్ి సెంటర్స

సెంటరోలో 25 ఉదోాగుల బృందంతో )

లో అనినటికనాన పాత్ద్వ. లర్క ముఖ్ాంగా

మొటటమొదటి ఆన్స లైన్స సమ్మచార పదాత్మని

ఏరోనాటికల్ రీసెర్ు పై దృషిట కేంద్రీకరిస్తుంద్వ.

డిజైన్స చేశాను. 1996 నుంచి 2001 వరకూ

ఇకకడి నుండే అపాలో ల్లనార్ లండ్ర్

సీనియర్ ఐటి ప్రాజెకుట మ్మనేజర్ రంటంట్

ఫోయిట్ ట్స్ట చేశారు. అలగే పెదే పెదే సేాస్

ఆఫీసర్

మెషిన్సస

చేయబడాియి.

బృంద్యనికి నాయకత్ాం వహసూు వబ బేస్ి

అమెరికాలో నాస్థ సెంటరుో పద్వ ఉనానయి.

పోరటల్ పదాత్మని అభివృద్వా చేసి నాస్థలోని

నేను మొదటి భారతీయ మహళనైత్య లంగీో

వివిధ విభాగాలలో అదుభత్మైన సమ్మచార,

ఇకకడే

Vol 06 Pub 001

డిజైన్స

గా

పనిచేశాను.

20

మంద్వ


పంచమ సవరం కమూానికేష్న్స

పదాత్మని

ప్రవేశపెటటగలిగాం. పరిశ్లధన,

సైన్సస,

Page 153

విజయవంత్ంగా

మొదలు పెట్యటను.

నాస్థ

సెంటరో​ోని

ఆ త్రువాత్ పెదే

అంత్రిక్ష

పరిశ్లధన,

సత్ాం,

చిన

ఏరోనాటిక్స వివిధ భాగాల మధా అవగాహన

సత్ాం గారో దగగర

పెంపొంద్వంచడానికి కృషి చేశాను.

శిష్ారికం చేశాను. నేను నృత్ాం నేరు​ుకునే రోజులో​ో

శ్రీమత్మ

రత్నకుమ్మర్,

భరత్నాటా,

కూచిపూడి నృత్ాకారిణి రత్నకుమ్మర్ పెళిోకాకముందు రత్నపాపగా ఎనోన నృత్ా ప్రదరశనలిచాురు. జ్ఞనపదగీతాల పటటపు

రాణి

అనసూయదేవి

శ్రీమత్మ గారి

పెదే

వింజమూరి కూతురీమె.

భరత్నాటాం గురువు కలైమ్మమణి శ్రీమత్మ కే. జి. సరస గారి దగగర నృత్ాం నేరు​ుకునానరు. 1966

సంవత్సరంలో

మొటటమొదటి

విద్యారిానిగా

సరస

గారి

ఆరంగేట్రం

చేశారు. వేద్యంత్ం జగనానధ శరి గారి వదే కూచిపూడి నేరు​ుకునానరు.

“ ఏడేళళ వయస్త నుంచే డాన్సస నేరు​ుకోవడ్ం Vol 06 Pub 001

గురుకులం లగానే ఉండేద్వ ” అని త్ను కూచిపూడి

నేరు​ుకోవడ్ం

విధానం

గురించి

మొదలుపెటిటన

చెపా​ారు

శ్రీమత్మ

రత్నకుమ్మర్. 1967 లో రత్నపాప రంగప్రవేశం చేశారు. ఈమె ట్కాసస్ లో పి. హెచ్. డి. చేయడానికి అమెరికా వచాురు. అకకడి భారతీయుల కోరిక మీద హూాసటన్స లో ‘ అంజలి ఆర్ట సెంటర్

ను

ప్రారంభించారు.

ఇకకడ్

మ్మత్రమ్మ కాకుండా మొత్ుం అమెరికాలోనే మొటటమొదటి

భారతీయ

శాస్త్రీయ

నృత్ా

పాఠశాల ఇద్వ. అనిల్ కుమ్మర్ తో వివాహం త్రువాత్ రత్నపాప కాస్థు రత్నకుమ్మర్ గా

మ్మరారు.


పంచమ సవరం

Page 154

ట్కాసస్ లో ఆరిాక వావసా దెబాత్మననపుడు

ఇత్ర దేశాలకి వళిోనపుాడు మరిుపోతునానరని

ఎంతో మంద్వకి ఉదోాగాలు పోయి ఫీజులు

బొమిలేస్తకుని, సెటప్స గురు​ుంచుకోవడానికి

కటటలేక

మ్మనిపించాలని

ఒక జరనల్ త్యారుచేస్తకునానను. త్రువాత్

చూశారు. కానీ రత్నకుమ్మర్ ఆ పిలోలకి

‘ కూచిపూడి అడ్వు ’ అనేద్వ మొదలుపెట్యటను.

ఉచిత్ంగా కాోస్తలు తీస్తకునానరు. ఆసకిు ఉనన

” అని త్న పుసుకాల గురించి చెపా​ారు.

వాళళకి నేరిాంచకపోత్య నేను నేరు​ుకునన కళకు

200

పిలోలిన

డాన్సస

అరామ్మముంద్వ ? ” అంట్యరు రత్నకుమ్మర్.

కు

పైగా

నృత్ా

నాటికలకు

కరియోగ్రఫి చేయడ్ంతో పాటు పాటలకు

మన నాటా రీతులో​ో ఉపయోగంచే చేత్మ

సంగీత్ం కూడా సమకూరాురు. ‘ ఓం

ముద్రల ద్యారా భావాలు తెలపడ్ం పై సెాష్ల్

నమశిశవాయ ‘ ను భరత్నాటాం, కూచిపూడి

ఎడుాకేష్న్స టీచరోకు వర్క షాపుల ద్యారా

కలిపి ఒక నేపథాంగా తీస్తకుని చేశారు. ‘

శిక్షణ

ఏకాు కి అవాజ్ ’ ను 15 భారతీయ భాష్లో​ో

ఇచాును.

దీనివలో

ఎంతోమంద్వ

వినలేని, మ్మట్యోడ్లేని వాళుళ సంజాల ద్యారా,

దేశభకిు

ముద్రల

స్థాత్ంత్రా

ద్యారా

వారి

భావాలను

నేపథాంగా

ఇండియా

ద్వనోత్సవం

50

సందరభంగా

వాకీుకరించడ్ం మొదలుపెట్యటరు.

ప్రదరిశంచారు. ‘ సమనాయం ’ పేరిట

‘ సంసకృత్మ ’ అనే సాచఛంద సంసా స్థాపించి

మత్స్థమరసాం గురించి, నూాయార్క లో

ద్యని ద్యారా పలు కారాక్రమ్మలు చేస్తునానరు. ‘

9/11

భరత్ నాటాం అడ్వు ’, కూచిపూడి అడ్వు ’

అహంస ’ అనే కారాక్రమ్మనిన చేశారు.

అనే

ర్తండు

పుసుకాలు

రచించారు.

భరత్నాటాం, కూచిపూడి బేసిక్ సెటప్స ను Vol 06 Pub 001

శారీరిక

హంస్థత్ిక

లోపాలను

ఘటన

త్రా​ాత్

లెకకచేయకుండా

పటుటదలగా ముందుకు స్థగే వికలంగుల కథ

‘ పూరణం ’, ‘ ద్వ కీాన్స ఆఫ్ రిమోట్ కంట్రోల్స ’


పంచమ సవరం

Page 155

అనే ఇంగీోష్ పేో కి దరశకత్ాం వహంచారు.

మెచు​ుకుని చెకుకలు అందజేశార ” ని గురు​ు

ఇవి ఆవిడ్ చేసిన వాటిలో కంత్ జ్ఞబితా

చేస్తకునానరు రత్నకుమ్మర్.

మ్మత్రమ్మ !

“ అమి నాకు సూారిు. ఆవిడ్ ఎటువంటి

ఆమె జీవిత్ంలో మరపురాని సంఘటనలో​ో

పరిసిాతులో​ోనూ

ముందుగా సంగీత్ నాటక అకాడెమీ అవారుి

సంగీతానిన వద్వలి పెటటలేదు. బ్బలాం నుంచీ

అందుకోవడ్ం అని చెబుతారు. ఆ త్రా​ాత్

ఆవిడిన చూడ్డ్ం వలో ఆ పటుటదల, కృషి నాకు

ఒకస్థరి ఇండియాలోనే ఏఐసిసి మీట్ కి ఒక

వారసత్ాంగా వచాుయి. మ్మ ఇదేరు పిలోలు,

నృత్ా ప్రదరశన చేశారు. అపాటి ప్రధాని

మనవలు,

ఇంద్వరాగాంధి సాయంగా త్నకు కారాక్రమం

ఉనానను ” అంట్యరామె. పేరులోనే రతాననిన

చాల నచిుందని, మ్మము బ్బగా చేశామని

నింపుకునన రత్నకుమ్మర్ నిజంగా రత్నమ్మ !

Vol 06 Pub 001

త్నకిష్టమైన

మనవరాళోతో

జ్ఞనపద

సంతోష్ంగా


Vol 06 Pub 001

Page 156

పంచమ సవరం

జయ పీసపాటి ప్రవాసంలో ఉంటూ తెలుగు భాష్, సంసకృతుల వికాస్థనికి తెలుగు వారు చేస్తునన కృషి గురించి....


పంచమ సవరం

Page 157

స్తగంధ తీరాన తెలుగు పరిమళం గత్

ఎగురవేసినపాటి నుంచి అని చెపావచు​ు.

దశాబేం

అపాట్లో 2,700 కు పైగా భారతీయ దళాలు,

నుంచి

విరివిగా

వా​ాపిసోుంద్వ.

అందుకు పెరుగుతునన సాచుంద కారాకరులు

హాంగ్

ఒక

ద్యని అభివృద్వాలో ఒక ముఖ్ామైన పాత్ర

కారణమైత్య

ర్తండ్వద్వ

స్థంకేత్మక

కాంగ్

ప్రారంభ

దశలోను,

కారణాలు..హాంగ్ కాంగ్ లో తెలుగు వారి

పోషించాయి.

గురించి, వారు చేస్తునన కారాక్రమ్మల గురించి

హాంగ్ కాంగ్ అభివృద్వా కాలంలో అత్ాంత్

తెలియ చేయడ్ం ఎందరికో సూారిునిసోుంద్వ. హాంగ్

కాంగ్,

ఆసియా

ప్రముఖ్

సంసాలు

హాంగ్

కాంగ్

మరియు

విశావిద్యాలయం (HKU), హాంగ్ కాంగ్

ప్రపంచంలోని ప్రముఖ్ ఆరిాక కేంద్రాలలో

మరియు షాంఘై బ్బాంకింగ్ కారోారేష్న్స

ఒకటి.

చాలకాలం

(

జీవనోపాధి

భారతీయులు

హాంగ్

నుంచి

కాంగ్,

భారతీయులకు

స్థావరంగా

ఉంట్లంద్వ.

కుటుంబ్బలు

చాల

ఇకకడ్ త్రాల

HSBC

),

స్థటర్

ఫ్ర్రీ

...ఇవనీన

స్థాపించినవే.

వివిధ

కనిన

విష్యాలలో హాంగ్ కాంగ్ అంత్రాజతీయంగా

పాటు

ప్రత్యాక

గురిుంపు

పొంద్వంద్వ.

ఆరిాక

నివసించారు... నివసిస్తునానరు. వారికి హాంగ్

స్థాత్ంత్రం, ద్రవాం, ద్రవా ఆరిాక పోటీ, జీవన

కాంగ్ సాసాలంగా రూపుద్వదుేకంద్వ.

నాణాత్,

హాంగ్ కాంగ్ లో భారతీయుల ప్రస్థునం

వనరుల అభివృద్వా మొదలైనవి ఎందరో ఈ

గురించి చెపా​ాలంటే, బ్రిటిష్ పాలన నాటి

దేశానికి

నుంచి న

అంటే యునైట్డ్

Vol 06 Pub 001

1841

జనవరి

కింగిమ్

26

జెండాని

అవినీత్మ

వలస

చేస్తునానయి.

అవగాహన,

రావట్యనికి ప్రపంచ

మ్మనవ

దోహదం

అధాయనాలు

ప్రపంచంలో అనిన దేశాలకంటే హాంగ్ కాంగ్

వాస్తల

జీవన

కాలం

అధికమని


పంచమ సవరం

Page 158

తెలియజేస్తునానయి. ఇకకడ్ UGC-funded

వళళటమో,

universities

ఉండ్టం

చేస్తుంట్యరు. ఇల కంత్ పరిమిత్ కాలనికి

అంత్రాజతీయంగా ఎంతో గురిుంపు

హాంగ్ కాంగ్ వచిున వారు మొదటి 6 - 12

వలో

ఇత్ర

దేశాలకి

దేశ

విధి

వళోడ్మో

పొంద్వంద్వ హాంగ్ కాంగ్. పలు దేశాల నుంచి

న్లలు

ఉపాధా​ాయులు, విద్యారుాలు కత్ు ఆశలతో

తెలుస్తకోవడ్ం

ఈ తీరానికి త్రలి వస్థురు.

త్రువాత్ ఈ దేశం లో ఉనన అదుభతాలని

అల వచిున భారతీయులు ముంబై, గుజరాత్,

చూడ్ట్యనికి,

లో

విధానాలు

గడిచిపోతుంద్వ.

కత్ు

పరిచయాలని

ఢిలీో, త్మిళనాడు, కేరళ, పంజ్ఞబ, ఒడిశా,

పెంచుకోవడ్ంతో పరుగడుతుంద్వ.

కోలకతాు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలైన

నేను ఈ దీాపానికి వచిున

రాషా​ాల

మొదటి

నుంచి

వచిునవారు

వారం

ఎందరో ! స్థధారణంగా భారతీయులు IT,

లోనే

బ్బాంకింగ్, ట్రేడింగ్, ఎడుాకేష్న్స, ఫైనానుస

ప్రశనలని,

మొదలగు

ఎదురోకవలిస

రంగాలలో

ఉదోాగ

రీతా​ా

ఒంటరిగా

ఎనోన

సమసాలని వచిునపుాడు

వస్తునానరు .

వలస వచిున వారి బ్బధలు

హాంగ్ కాంగ్ లో ఉనన తెలుగు వారు చాల

ఇల ఉంట్యయా అనిపించింద్వ. తెలుగు లో

సంవత్సరాల

మ్మట్యోడేవాళుళ ఎవరైనా వుంటే బ్బగుండేద్వ

ఎంపాోయిమెంట్ వీస్థ తో వస్థురు. ఆ

అనిపించింద్వ. అపుాడు ఇంటర్తనట్లో తెలుగు

మటుకు,

ర్తండు,

మూడు

త్రువాత్ అవకాశం వుంటే వీస్థ పొడిగంపు లభిస్తుంద్వ

లేద్య

Vol 06 Pub 001

త్మరిగ

మన

దేశానికి

సంఘం కోసం వత్మకాను. హాంగ్ కాంగ్ లో నివసించే తెలుగు వారి గురించి ఎటువంటి

సమ్మచారం కాని వివరాలు కాని లభించలేదు.


పంచమ సవరం

Page 159

ఎంతో నిరాశ చెంద్యను. కాని మరొక కత్ు

ఇకకడ్

ఆశ చిగురించింద్వ. నా చినిన కృష్ణ ని సూకల్

తెలుస్తకోవట్యనికి, కలుపుకోవట్యనికి కనిన

లో చేరిాంచాలి. ఇకకడి రూల్స ప్రకారం ఇంటి

సంవత్సరాలు కృషి చేసిన త్రువాత్ "ద్వ

అడ్రస్ ని బటిట, ఆ ప్రాంత్ంలో ఉనన సూకల్

హాంగ్

లో మ్మత్రమ్మ ప్రవేశం లభిస్తుంద్వ. అంటే నా

అనధికారికంగా ఏరాడింద్వ. అనధికారికంగా

కడుకుని సూకల్ లో చేరిాంచాలంటే నేను

ఎందుకంటే, ప్రభుత్ాo నిబంధనల ప్రకారం

ఇలుో ఒకటి అదెేకి తీస్తకోవాలి. అటు చూసేు

ఒక

శ్రీవారు ఉదోాగ రీతా​ా చైనా లో ఉనానరు, "

చేయట్యనికి, బ్బాంకు లో కనీస మూలధనం

నేను

పెటేటంత్

ఇపుాడు

ఆలోచనలతో

ఏమి

చెయా​ాలి

కాంగ్

లభాపేక్ష ఆరిాక

తెలుగు

వారి

తెలుగు

లేని

సమ్మఖ్ా

సంసాగా

సోుమత్

గురించి

కూడా

"

నమోదు లేదు.

గడ్చిపోయింద్వ.

అందుచేత్ నమోదు చెయాలేక పోయాము.

ఉదయానేన ట్లిఫోన్స య్లో​ో పేజెస్ బుక్ లో

న్మిద్వగా విరాళాలు సేకరించి, సభాతా​ాలను

తెలుగు పేరో కోసం వదకస్థగాను. నాకు

ప్రోత్సహంచడ్ం

కావలసినద్వ

అపుాడు

కి, ఇపాటికి హాంగ్ కాంగ్ లో తెలుగు వారి

అనుకునానను, హాంగ్ కాంగ్ లో ఉంటే గనక

సంఖ్ా 10 శాత్ం పెరిగనా .... సభాత్ాం

ఈ విష్యం గురించి ఏదో ఒకటి చెయా​ాలి

కటేటవారు మ్మత్రం 2007 నాటికి ఎంత్మంద్వ

అని.

వునానరో, ఇపాటికీ అంటే 2016 లో కూడ్

ఎకుకవ

రాత్రి

" అని

ఉనన

దొరకలేదు.

ఈమెయిలు ఉపయోగం అపాట్లో లేనందువలన,

ప్రారంభించాం.

2007

స్థంకేత్మకంగా

అంత్య వునానరు ! ఇపుాడు వునన వారందరూ

అందరిని కలపడ్ం స్థధాo కాలేదు. నిరాశ -

గనక ప్రత్మ సంవత్సరం క్రమం త్పాకుండా

నిసాృహలు నలో మబుాలు వలే ననున చుటేటయ

సభాత్ాం రుస్తము చెలిోసేు , ప్రత్మ ఏట , మన

స్థగాయి. అయినా సరే పటుట వదలకుండా,

దేశానికి చెంద్వన ఎంతో మంద్వ ఉత్ుమ

Vol 06 Pub 001


పంచమ సవరం

Page 160

కళాకారులని హాంగ్ కాంగ్ కి పిలిపించవచు​ు. సమ్మఖ్ా త్రఫ్టన ఎనోన సేవా కారాక్రమ్మలని చేపటటవచు​ు కూడా. ద్వ హాంగ్ కాంగ్ తెలుగు సమ్మఖ్ా

ప్రారంభిoచట్యనికి గల ముఖ్ా

ఉదే​ేశానిన గురు​ు తెచు​ుకుంటూ, ఆగకుండా ముందుకు స్థగాలని కృషి చేసూునే ఉనానను.

కలిాంచి,

సమ్మఖ్ా

సంప్రద్యయాలను తెలిపే ప్రదరశనలు చేసూునే

కారాక్రమ్మలకి

అడ్ింకులు,

ఎటువంటి

ఇబాందులు

వనభోజనాలు,

లేకుండ్

ఉగాద్వ,

స్థముహక

ఉనానము.

మన ఈ

అనుకోకుండా,

తెలుగు

సంసకృత్మ

సంవత్సరం భారత్

ఉగాద్వ

దేశం

కి

నుంచి

వా​ాపారవేత్ు మరియు పరోపకారి, పులో ర్తడి​ి సీాట్స యజమ్మని మరియు

విశా హందూ

పరిష్త్ అంత్రాజతీయ అధాక్షుడు శ్రీ జి. రాఘవర్తడి​ి గారు త్మ కుటుంబం తో ఉగాద్వ వేడుకలో​ో పాల్గగనానరు. ఉగాద్వ కారాక్రమ్మలను

సత్ానారాయణ బొమిల

వ్రత్ం,

కలువు

కారాక్రమ్మలు

-

దసరా పూజలు

నిరిాఘనంగా

నవరాత్రి వంటి

జరుగుత్తనే

ఉనానయ . ఇవి కాకుండా హాంగ్ కాంగ్ లో జరిగే ఇత్ర స్థంసకృత్మక కారాక్రమ్మలలో మన

తెలుగు పిలోలు - పెదేలు పాల్గగనే అవకాశాలు Vol 06 Pub 001

త్మలకించి ఎంతో ఆనందంగా మన సంసకృత్మ


పంచమ సవరం

Page 161

–సంప్రద్యయాలని నిలబటేట హాంగ్ కాంగ్ తెలుగు వారి కృషిని ప్రశంసించారు. మన భారత్ కానుసలేట్ లో జరిగే గణత్ంత్ర ద్వనోత్సవం, స్థాత్ంత్రా

ద్వనోత్సవం వంటి

జ్ఞతీయ పండుగలపుాడు హాంగ్ కాంగ్ తెలుగు సమ్మఖ్ా పిలోలు

స్థంసకృత్మక

కారాక్రమ్మలలో పాల్గగంట్యరు. భారత్దేశం,

వారి

సహకారంతో

నిరాహంచారు.

భారతీయ స్థంసకృత్మక కారాక్రమ్మలు శ్రేణిలో ఒక భాగంగా 01 - 07 జూన్స 2014 వరకు జరిగాయి. ఆ సందరభంగా ఒక వారం రోజుల

చైనా మధా సేనహపూరాక ఎకేసచంజ్ ఇయర్

పాటు జరిగన స్థంసకృత్మక కారాక్రమ్మలకు ద్వ

లో

హాంగ్

భాగంగా

కానుసలేట్

జనరల్

అఫ్

ఇండియా, హాంగ్ కాంగ్ వారు నిరాహంచిన

కాంగ్

తెలుగు

సమ్మఖ్ా

వావస్థాపకురాలిగా నాకు ఆ బ్బధాత్లను

“A Taste of Hyderabad " Indian

అపాగంచారు.

Food Festival ని హోటల్ కౌల్లన్స శాంగ్రి

2 0 1 4 అకోటబర్ హుద్

లో హుద్

తుఫన్స ప్రభావం వలో వైజ్ఞగ్ కి జరిగన నషాటనికి,

2015

ఏప్రిల్

లో

నేపాల్

భూకంపానికి జరిగన నషాటనికి సాంద్వంచి,

హాంగ్ కాంగ్ తెలుగు వారు త్మ శకిు కద్వే Vol 06 Pub 001


పంచమ సవరం

Page 162

ఆరిాకంగాను, వస్తు రూపేణా త్మ సహాయానిన అందజేశారు. మలిో మస్థున్సబ్బబు ఆంధ్ర ప్రదేశ్ కు చెంద్వన పరాతారోహకుడు. పరాతారోహణలో గనినస్ ప్రపంచ రికార్ి స్థధించిన స్థహాసికుడు. మస్థున్స

బ్బబు

172

రోజులో​ో

ఏడు

ఐకాంగా త్మ సంఘీభావానిన తెలుపుత్త, అకకడి ఒక చినన కండ్ని ఎకిక మస్థున్స బ్బబు

ఖ్ండాలలోని ఏడు పరాతాలను అధిరోహంచి

పట్యనికి నివాళులు అరిాంచారు

గనినస్ బుక్ రికారుిలలోకి ఎకాకడు. ఎవర్తస్తట

2007 నుంచి ఇంట్లో నా కూతురు స్థహత్మ

పరాతానిన అధిరోహంచిన మొదటి తెలుగు

తో పాటు మరి కంత్ మంద్వ తెలుగు పిలోలకి

బిడ్ిడు మస్థున్సబ్బబు. మలిో మస్థున్స బ్బబు

తెలుగు

మ్మరిు24, 2015న పరా​ాతారోహణ చేసే

చిననపిలోలతో ఆటలు, చిటిట చిటిట తెలుగు

సమయంలో

పాటలు, పద్యాలు, చినిన చినిన ఛందమ్మమ

జరిగన

మరణించాడు.

దురాటనలో

ప్రపంచంలోనే

కిోష్టమైన

పరాతాలను

మువాన్నల

పతాకానిన

అత్ాంత్

అధిరోహంచి ర్తపర్తపలడించిన

కథలు

నేరాడ్ం

ప్రారంబించాను.

నేరిాంచేద్యనిన.

2010

లో

ఒక

స్థంసకృత్మక కారాక్రమం లో కంత్మంద్వ స్థానిక

చైనీస్

మహళలు

మస్థున్స.. మరో రికారుి న్లకలేాందుకు వళిో

చేస్తుండ్గా

ప్రాణాలనే వదులుకునానడు. హాంగ్ కాంగ్

ఉచిత్ంగా

తెలుగు వారు, ప్రపంచ ఖా​ాత్మని తెచిున

ఆహా​ానించాను. కూచిపూడి పాటలు తెలుగు

మొదటి తెలుగు బిడ్ిడుకి నివాళులరిాసూు,

లో ఉంట్యయి కాబటిట , వారికి తెలుగు

హాంగ్ కాంగ్ తెలుగు వారు మరొకస్థరి

ఉపయోగ పడుతుంద్వ అని చెపాగా ఒక రోజు

Vol 06 Pub 001

చూసి

కూచిపూడి

ముచుటపడి,

తెలుగు

వారికి

నేరిాస్థునని


పంచమ సవరం

Page 163

ఫండి అనే మహళ ఫోన్స చేసి మ్మము నలుగురమునానము, మ్మకు తెలుగు నేరిాస్థురా అని అడిగారు. వంటనే ఉచిత్ త్రగతులు ప్రారంబించాను.

అందరు

ఉదోాగస్తులు

కావడ్ం వలో శనివారం త్రగతులు ఏరా​ాటు చేస్తకునానం. అయిత్య అనేక కారణాల వలన తెలుగు

అభా​ాసం

ముందుకు

స్థగక

మంద్వ తెలుగు వారు లేరు అందుకు త్కుకవ

పోవడ్ంతో, వీరిని ఏదైనా సరిటఫికేట్ కోరుస

మంద్వ

చేయిసేు బ్బగుండునని అనుకుని హైదరాబ్బదు

ప్రారంభించట్యనికి

లోని పొటిట శ్రీరాములు విశావిద్యాలయానిన

తెలుగు పిలోలకి మరియు చైనీస్ వారికి కలిపి

సహాయం అడిగారు జయ. అందుకు యాభై కి

తెలుగు నేరిాంచడ్ం ప్రారంభం అయింద్వ.

పైగా విద్యారుాలు వుండాలనడ్ంతో మళీళ

వారానికి

నిరాశ.

శ్రీరాములు తెలుగు విశా విద్యాలయం వారు

అనుకోకుండా

2013

లో

విద్యారుాలతో

ఎనిమిద్వ

త్రగతులు అంగీకరించడ్ంతో

గంటలు

!!

పొటిట

సిలికానాంధ్ర మనబడి వారు హాంగ్ కాంగ్ లో

నిరాహంచిన ప్రకాశం పరీక్ష లో

త్మ త్రగతులు నిరాహంచాలని వుంద్వ

సంవత్సరం

అంటూ వారి అభివృద్వా శాఖ్ అధాక్షులు

మరియు స్థానిక చైనీస్ మహళ ఫండి మోక,

తెలుగు

పిలోలు

సంప్రద్వంచారు.

16 క్రెడిట్ పాయింట్స తో ఉతీురుణలయా​ారు.

ఇకకడ్

ఇదండీ హాంగ్ కాంగ్ అనే స్తగంధ తీరాన

హాంగ్

కాంగ్ లో అమెరికా

లగా Vol 06 Pub 001

నలుగురు

ఎకుకవ

తెలుగు పరిమళం !!


Vol 06 Pub 001

Page 164

పంచమ సవరం

వివిధ ప్రాంతాలో​ో జరిగన స్థహత్ా, స్థమకశృత్మక కారాక్రమ్మల విశేషాలు......


పంచమ సవరం

Page 165

మాధురీకృష్ ణ

రోజులో​ో వచాునని, త్న మొదటి పాట రచన, సంగీత్ రచన, రికారి​ింగ్ ఇకకడే జరిగన

శ్రమ కావాగానం

విష్యానిన ఆయన గురు​ు చేస్తకునానరు.

వేద విజ్ఞాన వేద్వక, ఆస్థక ల సంయుకు

త్న ‘ శ్రమ కావాం ‘ గురించి వివరిసూు శ్రమ

నిరాహణలో ‘ త్రత్రాల తెలుగు కవిత్ ’ 78

ర్తండు రకాలని మ్మథో శ్రమ, శారీరిక శ్రమ

వ ప్రసంగ కారాక్రమం జూలై 31 వ త్యదీన

అని పేరొకనానరు. ఈ కావాంలో శ్రముడు,

ఆస్థక ప్రాంగణం లోని గోద్యవరి హాలులో

శ్రమి అనే పురుష్, స్త్రీ పాత్రలు ఉంట్యయని

జరిగంద్వ. ‘ శ్రమ కావాగానం ’ శీరి​ికతో ట్యన

వివరించారు. శ్రమలో నిమగనమైన మనిషి

సరికత్ు

శారీరిక చలనం నుంచి నాటాం పుటిటందని,

కావాం

గురించి

అశ్లక్

త్యజ

ప్రసంగంచారు. ఋషిత్ాం,

శ్రమలో మమ్మకమైన మనిషి గొంతులోంచి

కృషిత్ాం,

కవిత్ాం

కలిసేునే

పాట

వలువడిందనానరు.

ఊహాజనిత్

సృషిటకరు అవుతారని ప్రముఖ్ తెలుగు సినీ గీత్

వాసువం, వాసువధారిత్ కాలానికం ఈ కావాం

రచయిత్ స్తద్యేల అశ్లక్ త్యజ అభివరిణంచారు.

అని అభివరిణంచారు. ఋషి కానివార్తవారూ

చెన్వన

కరీంనగర్

కవి కాలేరనానరు. మహాభారత్ కరు వా​ాస్తడు

పనిచేస్తునన

రణరంగం

జిలోలో

నగరానికి

తొలిస్థరిగా

ఉపాధా​ాయుడిగా

Vol 06 Pub 001

మధా

శ్రీకృష్ణ

విశారూపానిన


పంచమ సవరం

Page 166

దరిశంచినటుో తాను శ్రమ విశారూపానిన దరిశంచానని ఒక కవిత్ ద్యారా వివరిసూు అద్వ

సంగీత్ం స్తలభత్రం : లేళళపలిో రమ్మష్

‘ శ్రమహా ప్రస్థానం ’ అని వరిణంచారు. ‘

శ్రమ్మయణం

రామ్మయణం

కనాన

ముందుదని, రాముడు ధరించిన ధనస్తస గరిజనుడు

త్యారు

ఢమరుకం

నుండి

సూత్రాల

కనాన,

సూత్రాలను, శ్రమవేద్యనిన

చేసిందని,

శివుడి

వచిున

పరమ్మశార

ముందునన

శ్రమ్మశార

సమవేదనికి తాను

ముందుడైన

దరిశంచానని,

శ్రమ

కళాపూరోణదయానిన సృషిటస్తునాననని, మతాల పుటుటకకు ముందునన ఏకైక శ్రమైక మతానిన ప్రకటిస్తునానను అంటూ అంత్ా ప్రస్థలతో అలరారే కనిన కావాభాగాలను రాగయుకుంగా వినిపించారు.

సంగీత్ విద్యారుాలు నేరు​ుకోవడానికి భయపడే 72 జనక రాగాలను ఎంతో స్తలువుగా నేరు​ుకనే మ్మరాగనిన లేళళపలిో రమ్మష్ వివరించి చెపా​ారు. అమరజీవి పొటిట శ్రీరాములు స్థిరక సంసా ప్రత్మ న్ల నిరాహంచే "న్ల న్ల వన్నల"

కారాక్రమంలో

ప్రసంగంచారు. ప్రాంగణంలో

మైలపూరు

రమ్మశ్ లోని

శనివారం

సంసా జరిగన

కారాక్రమంలో రమ్మష్ ప్రసంగసూు... కిోష్టమైన

వేదవిజ్ఞాన వేద్వక అధాక్షుడు జే. కే. ర్తడి​ి,

రాగ ప్రక్రియను స్తలభత్రం చేసేందుకు

కారాదరిశ మధు, ఆస్థక అధాక్షుడు స్తబ్బార్తడి​ి,

తాను "శ్రీ సరసాత్మ 72 మ్మళకరు" పేరిట ఓక

పస్తమరిు బద్రినాథ్ త్ద్వత్రులు అశ్లక్ త్యజ ను

చక్రానిన త్యారు చేశానని వలోడించారు.

ఘనంగా సత్కరించారు.

సరిగమలు

Vol 06 Pub 001

రాని

వాళుళ

కూడా

కీబోర్ి


పంచమ సవరం

Page 167

సహాయంతో చక్రానిన చూసూు 72 రాగాలను

ఉపయోగస్తునానమని, ప్రస్తుత్ం వయిా మంద్వ

కంత్వరకూ

అనాధలు త్మ ద్యారా లబిా పొందుతునానరని

తెలుస్తకోవచఛని

ప్రయోగాత్ికంగా

వివరించారు.

రమ్మష్

రమ్మష్ ఆహూతుల కరతాళధానుల మధా

ప్రసంగానికి కీబోర్ి సహకారం అంద్వంచిన

వలోడించారు.కనిన హందుస్థునీ రాగాలను

జ్యశ్యాల శైలేష్ పలు ప్రజ్ఞదరణ పొంద్వన సినీ

కూడా

గీతాలను

వివరించారు.

వినిపించారు.

శంకరాభరణం

శైలేష్

కీబోర్ి

పై

ప్రేక్షకులలోని

పలికిసూు కందనూరు

చిత్రంలోని "ఓంకార నాద", మ్మయాబజ్ఞర్

మధు, గంగ, వైభవ్, పత్రి అనూరాధలు రాగ

చిత్రంలోని "వివాహ భోజనంబు", రోజ్ఞ

చక్రం

చిత్రంలోని "నా చెలి రోజ్ఞవే", త్రీ చిత్రంలోని

సభ నుంచి అభినందనలు అందుకునానరు.

"కలవరీ"

కారాక్రమం

వంటి

వాయిస్తుండ్గా

పాటలు

ప్రేక్షకులు

కళాకారుడు

గొంతు

కలిపి

ఆనంద్వంచారు. తాను రూపొంద్వంచిన రాగ చక్రం అమిగా వచిున లభాలను త్న శ్రీమత్మ శ్రీదేవి "ఫేసెస్" అనన పేరుతో నిరాహస్తునన

అనాథ

బ్బలల

సేవా

కారాక్రమ్మలకు

సహాయంతో

ర్తండ్వ

కీబోర్ి

పలికించి

భాగంలో

ప్రముఖ్

రచయిత్, నటులు రావి కండ్లరావు హాస్థానిన

త్నదైన చిలికించి

ప్రేక్షకులను గలిగంత్లు పెట్యటరు. శ్రీకాకుళంలో చదువుకుంటునన రోజులో​ో హాసాంలో త్నను ఎంత్గానో ప్రోత్సహంచిన తెలుగు మ్మస్థటరును గురు​ు

Vol 06 Pub 001

తెచు​ుకునానరు.

ముఖ్ాంగా

బహువఛనం

విష్యంలో

ఏకవచనం,

జరిగన


పంచమ సవరం వాదోపవాద్యలను

కళళకు

సభలో

పూయించారు.

నవుాలు

అడిగన

ప్రశనలు,

సమ్మధానాలను

Page 168

కట్యటరు.

తాను

కనినంటిని

జ్యశ్యాల ఉమ రచించి, ఆమె కుమ్మరుడు

ఆయన

శైలేష్

చెపిాన

ప్రారానను వాళ్ళో ఆలపించడ్ంతో కారాక్రమం

వలోడించారు.

సంగీత్ం

ప్రారంభమైంద్వ.

అంద్వంచిన కలాన

సరసాత్మ

కారాక్రమ్మనిన

ఆంగో భాషా వా​ాకరణంలోని కనిన అరాంకాని

నిరాహంచారు. సంసా కారాదరిశ రామకృష్ణ

నియమ్మల విష్యంలో త్మమధా జరిగన

త్ద్వత్రులు పాల్గగనానరు.

సంభాష్ణలను

150

ఉదహరించారు.

సంవత్సరాల

వీరేశలింగం

క్రిత్ం

రాసిన

కందుకూరి

కనిన

గురు వందనం

హాసా

సంఘటనలను కళళకు కట్యటరు.రేలంగ వంటి హాసానటులు

సినిమ్మలో​ో

ఉపయోగంచిన

ఊత్పద్యలు జనంలోకి బ్బగా వళాోయనానరు. నిజ

జీవిత్ంలో

కందరు

ఉపయోగంచే

ఊత్పద్యలు, కనిన సనినవేశాలను మిళిత్ం

చేసి కడుపుబా నవిాంచారు. Vol 06 Pub 001

ఆగష్ణట 06 వ త్యదీ స్థయింత్రం హైదరాబ్బద్,


పంచమ సవరం

Page 169

బంజ్ఞరాహల్స లోని సపుపరిణ లో ప్రముఖ్

ఈ సందరభంగా శ్రీ సత్మురాజు వేణుమ్మధవ్

సంగీత్

పద

గారి కచేరీ జరిగంద్వ. ఆయనకు వాయులీనం

మంద్యకిని సార కరు ) గురు శ్రీ సత్మురాజు

పైన శ్రీ కోలంక స్థయికుమ్మర్, మృదంగం

వేణుమ్మధవ్

మీద

విద్యాంస్తలు, గారికి

అననమయా శిష్ణాలచే

గురు

వందనం ’ పేరుతో ఘన సతాకరం జరిగంద్వ.

శ్రీ

టి.

పి.

బ్బలస్తబ్రహిణీయన్స

సహకరించారు.

ఈ కారాక్రమ్మనికి శ్రీచక్ర సిమెంట్స ఛైరిన్స శ్రీ నేంద్రగంటి

కృష్ణమోహన్స,

స్తజనరంజని

వావస్థాపకులు శ్రీ మహీంద్ర సీతారామశరి

ద్వాభాషితాలు

ముఖ్ా అత్మథులుగా విచేుశారు.

జూలై 29 వ త్యదీన యానాం పటటణానికి Vol 06 Pub 001


పంచమ సవరం సమీపంలోని

పలిోపాలెం

లోని

Page 170

ఆంధ్రీ

కుటీరంలో ప్రముఖ్ వైణిక విద్యాంస్తలు, రచయిత్ ద్వాభాష్ాం నగేష్ బ్బబు నూత్న కవితా

సంకలనం

ఆవిష్కరణ

జరిగంద్వ.

ద్వాభాషితాలు ఈ

సభలో

” డా.

గాంధీబ్బబు, రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి, సినీ సంగీత్ దరశకులు ఇ. ఎస్. మూరిు, సినీ గేయ రచయిత్, కవి అదృష్ట దీపక్ ప్రభృతులు పాల్గగనానరు. ఈ సందరభంగా కృత్మ కరు నగేష్ బ్బబు

విద్యాంస్తలు టి. వి. స్తబారాయ శాస్త్రి

దంపతులను

ఘనంగా సనాినించారు.

ప్రముఖ్

వాయులీన

పంచమ సవరం ప్రత్యేక సంచిక పుసాక రూపంలో... త్వరలో..... వివరాలకు - editorsirakadambam@gmail.com Vol 06 Pub 001


Vol 06 Pub 001

Page 171

పంచమ సవరం

రాబోయే రోజులో​ో వివిధ ప్రాంతాలలో జరుగబోయే స్థహత్ా, స్థంసకృత్మక కారాక్రమ్మల వివరాలు ....


పంచమ సవరం

Page 172

గాత్ర సంగీత్ కచేరీ అమెరికా, పిట్స బర్గ లోని శ్రీ వేంకటేశార స్థామి దేవాలయంలో 2016 ఆగష్ణట 20 వ త్యదీ మధా​ాహనం గం. 3.00 లకు శ్రీమత్మ శ్రీదేవి జ్యశ్యాల బృందం గాత్ర సంగీత్ కచేరీ జరుగుతుంద్వ.

Vol 06 Pub 001


పంచమ సవరం

Vol 06 Pub 001

Page 173


పంచమ సవరం

Page 174

అననమ్మచారా నృత్ా సంగీత్ స్థహత్ా గాన రవళి త్తా​ారాము - రమ జ్ఞనపదం - అక్షయ అకాడెమీ సపుగరి సంకీరున - రాజ వీణ 15 అకోటబర్ 2016 Vol 06 Pub 001


పంచమ సవరం

Vol 06 Pub 001

Page 175


పంచమ సవరం

Vol 06 Pub 001

Page 176


పంచమ సవరం

Vol 06 Pub 001

Page 177


Vol 06 Pub 001

Page 178

పంచమ సవరం

05_022 సంచిక పైన

ై న మీ అభిపా ఈ సంచికలోని రచనలప ి యాలను పత్ర ి క కి​ింద వుండే వాయఖ్యల పట్ట ి ( comment box ) లో త్పపక వా ి యండి. లేదా ఈ కి​ింది మయిల్ ఐడి కి పంపండి. editorsirakadambam@gmail.com


పంచమ సవరం

05_022

Page 179

పత్రిక గురించి ..... * ఎలా న్డుపుతునా​ారో,ఎనిా ఇకకట్లపాలవుతునా​ారో తెలియదు గానీ యస్.రామచంద్రరావు గార్మ శిరాకదంబం పత్రికను విజయవంత్ంగా అయిదవ వారి​ికోత్సవానికి చేర్మవ చేస్థర్మ,అభిన్ందన్లు,శుభాకాంక్షలు రామచంద్రరావు,ఈస్థరి నేను వైజాగు వచి​ిన్పుపడు త్పపక కలుదాదం. - RajendraKumar Devarapalli * Congrats sir - Anjaneyaraju Jampana

* అభిన్ందన్లు డియర్ Ramachandra Rao s. - Raghavendra Rao Nutakki

- KN Murthy * Swatantra dinotsavam nadu 5 samvatsaralu poortichesukuntunna 'SIRAKADAMBAM' sabhyulaku, rachayatalaku, enno vyaya prayaasalakorchi vijayavantam ga naduputunna vaarandariki subhakankshalu. Ee prayanam elaage

Vol 06 Pub 001


పంచమ సవరం

05_022

Page 180

konasaagi inkaa vijayavantam ga 'rajatotsavam' kooda jarupukovalini manaspoorthiga asistunnanu. - Musunuri Karthik Karthik * శిరాకదంబం 5వ వారి​ికోత్సవం సందరభంగా మీకు నా హృదయ పూరవక అభిన్ందన్లు !! అనిా వయసుల వారి అభిర్మచికి త్గగట్ట్గా శీరి​ికలు రూపందించి , ఎట్టవంటి అంత్రాయాలు కలగకుండ , నిర్ విఘ్ాంగా ప్రత్మ సంచికని ఎంతో అందంగా ముస్థాబు చేసి , క్రమ పదధత్మ లో అంత్రా​ాలంలో అదుభత్ంగ అందచేసుాన్ా మీకు హృదయపూరవక ధన్ేవాదాలు , శుభాకాంక్షలు !! 

Jaya Peesapaty

Vol 06 Pub 001


పంచమ సవరం

05_022

Page 181

పత్రిక గురించి ..... ఈ రోజే "శిరా కదంబం" తెరిచి చూస్థను. ఈ కదంబం లోని పరిమళానిా...తోకలేని పిట్​్ల కువకువల మాధురాేనిా వరిాంచటానికి నా దగగర మాట్లు లేవు. ఇంత్ అందమైన్...విజా​ాన్దాయకమైన్ పత్రిక ఉందని తెలియచెపిపన్ మీకు నా ధన్ేవాదాలు. ఎంతో స్థవధ్యన్ంగా చదవాలిసన్ పత్రిక. ఓలేటి వారి పేజీ చదువుతుంటే నాకు అరధమైంది మీ జా​ాపకాలే కాదు "మీరే ఓ పెదద ఖజానా" అని! మీకు ఉన్ా అపారమైన్ విజా​ాన్ం ఒక ఎతుా అయిత్య దానిా మీర్మ పాఠకులతో ఇంత్ అందంగా పంచుకోవడం మరో ఎతుా. నేను "శిరా కదంబం" నాకు సమయం దొరికిన్పుపడలాల చదివి మీకు తెలియపర్మస్థాను. నాకు ఏదైనా మంచి పుసాకం చదవాలనా​ా...ఏదైనా రాయాలనా​ా...ఆలోచించాలనా​ా ప్రశంత్ంగా, తీర్మబడిగా ఉంటేనే చేయగలను అయేగారి జయలక్ష్మి గారి పేజీ కూడా చదివాను. చాలా చాలా బావుంది. త్వరలో జయలక్ష్మి గారికి ఫోన్ చేసి చెపా​ాను. నాకు మీ పేజీలో ప్రత్యేకంగా న్చి​ిన్ది మీర్మ ఎకకడో కేరళలో ఉన్ా జయచంద్రన్ I.A.S officer కు

ఉత్ారం రాయడం.వార్మ చేసిన్ మంచిపనికి మీర్మ సపందించి సమయం తీసుకుని వారికి తెలియజేయడం మీ వేకిాత్యవనికి నిదరశన్ం. మీర్మ చెపిపన్ట్ట్ అలాంటి వేకుాల వలన్ పదవికే గౌరవం వసుాంది. పంచ భూత్యలు పరమాత్మ త్త్ావం చకకగా చెపాపర్మ. ఇంక ఇలా ఎంతైనా రాయవచుి. - దశిక శేమలాదేవి Vol 06 Pub 001


పంచమ సవరం 

05_022

Page 182

రామచంద్ర రావూ! శిరాకదంబం ఇట్టవంటి ఎన్నా పండుంగలు మళ్ళీ మళ్ళీ జర్మపుకోవాలని , అందుకు త్గగ శక్తా, నీకు కలుగచేయలని ఆ దేవ దేవుణిా ప్రారిధసుానా​ాను. - Sastry Gbv

త్థ్యసుా! - Nagesh Babu

* Digvijayamastu - Krishna Kuchi

‘ న్ందన్ందనా ! ’ గురించి .....

రేపల్లలవాడ న్ందన్ ముకుంద కృష్ా హరే హరే కృష్ా - Gupteswari Mallavarapu

‘ బాలలం ! ” గురించి .....

Sir EDI chaduvuthunte ma chinathanam lo chesina alarlu kani atalu kanivandi prathidi gurthikuvasthunayi. Meku na danyawadalu - Naga A Shylendra

‘ కోన్సీమ కథలు ’ లో “ రవవంత్ వెలుగు ” గురించి .....

Guruvu garu konasemmalo kobarithotalu, janapsdapatalu, vari behaviour entha chepina thakuve - Naga A Shylendra

Vol 06 Pub 001


పంచమ సవరం

చదవండి..... చదివించండి www.sirakadambam.com editorsirakadambam@gmail.com

Vol 06 Pub 001


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.